కేరళకి చెందిన తిజిన్,శిల్ప అనే జంట మే 6 న వివాహం చేసుకోబోతున్నారు.ఈ సందర్భం గా ప్రీ వెడ్డింగ్ షూట్ పంబ నదీ తీరం లో ఏర్పాటు చేసుకున్నారు.
పడవలో కూర్చొని ఫొటోస్ తీసుకుంటూఉండగా ఒక్కసారిగా పడవ అదుపుతప్పి నీటిలో పడిపోయారు.
ఎక్కువ లోతు లేకపోవడం వలన ప్రమాదం తప్పింది.వారి జీవితం లో ఇదొక సరదా జ్ఞాపకం గా ఉండిపోతుంది.వారి జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీకోసం ఈ వీడియో.