అమెరికాలో మిస్టరీ గా మారిన తెలుగు ఎన్నారై మృతి

తెలంగాణకు చెందిన ఓ ఎన్నారై అమెరికాలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.అతని పేరు కాశీ విశ్వనాద్.

 Telangana Techie Dies In Us Under Mysterious-TeluguStop.com

మూడేళ్ళ క్రితం అమెరికాలో ఉద్యోగ సంపాదించిన విశ్వనాథ్‌ షార్లెట్‌లో ఇన్ఫోసిస్‌ సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.

బుధవారం ఉదయం 10 గంటల వరకు విశ్వనాథ్‌ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన అతని స్నేహితులు అతడి గది తలుపులు పగులకొట్టి లొపలికి వెళ్లారు.

వారు చూసేసరికి అతడు అపస్మారక స్థితిలో ఉండటంతో పోలీసులకు తెలిపి అతడిని ఆసుపత్రిలో చేర్చారు.

అప్పటికే విశ్వనాద్ మరణించాడని వైద్యులు స్నేహితులకి తెలిపారు.

అతడికి ఎటువంటి అనారోగ్య సమస్య లేదని వారు తెలిపారు.అయితే అతడి మృతిపై కుటుంభ సభ్యులు అనుమానాలు వ్యక్తపరిస్తున్నారు.

తమ కొడుకు మృతికి కారణం ఏమిటో తెలియాలని వారు పట్టుపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube