తెలంగాణలో పోటీ చేయబోమే టీడీపీ అభ్యర్ధుల లిస్ట్ ను టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు.టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే పోటీ చేయాలని భావించిన చంద్రబాబు ఆ మేరకు లిస్టు ఫైనల్ చేశారు.
గెలుపు గుర్రాలే టీడీపీ నుండి ఎన్నికల బరిలో ఉండబోతున్నారు.ఆ లిస్టు లో ఉన్న అభ్యర్థులను చూస్తే కోరుట్ల – ఎల్ రమణ,శేరిలింగంపల్లి – భవ్య ఆనంద్ ప్రసాద్,కూకట్ పల్లి – పెద్ది రెడ్డి పోటీకి దిగనున్నారు.
ఉప్పల్ – వీరేంద్ర గౌడ్,కూద్బుల్లాపూర్ – అరవింద్ కుమార్ గౌడ్ లేదా కూనా వెంకటేష్ గౌడ్,రాజేంద్ర నగర్ – గణేష్ గుప్తా లేదా సామా భూపాల్ రెడ్డి లు పోటీలో ఉండనున్నారు.
జూబ్లిహీల్స్ – అనూష రామ్ లేదా ప్రదీప్ చౌదరి, ఖమ్మం – నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి – సండ్ర వెంకట వీరయ్య,అశ్వరావు పేట – మచ్చ నాగేశ్వరరావు లు ఎన్నికల బరిలో తలపడనున్నారు.మక్తల్ – కొత్తకోట దయాకర్ రెడ్డి,దేవరకద్ర – సీతా దయాకర్ రెడ్డి,జడ్చర్ల – ఎర్ర శేఖర్,వనపర్తి – రావుల చంద్రశేఖర్ రెడ్డి,నిజామాబాద్ రూరల్ – మండవ వెంకటేశ్వర రావు .