తెలంగాణాలో 67 శాతం పోలింగ్ నమోదు !

తెలంగాణాలో ఎన్నికల తంతు ప్రశాంతంగా పూర్తయ్యిందని ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ వెల్లడించారు.ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల తంతు ముగించమని… అందుకే ఎక్కడా రీపోలింగ్‌కు ప్రతిపాదనలు రజత్‌ అన్నారు.

 67 Polling In Telangana-TeluguStop.com

తెలంగాణ వ్యాప్తంగా 67 శాతం పోలింగ్‌ నమోదైందని ఆయన తెలిపారు.ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 76.5శాతం పోలింగ్‌ నమోదైందని, అత్యల్పంగా హైదరాబాద్‌లో 50 శాతం పోలింగ్‌ నమోదైందన్నారు.

13 సమస్యాత్మక ప్రాంతాల్లో 70 శాతం, వరంగల్‌ రూరల్‌లో 76 శాతం పోలింగ్, 2014 కంటే ఈసారి పోలింగ్ శాతం తగ్గిందని ఈసీ రజత్‌ కుమార్‌ తెలిపారు.754 ఈవీఎంలను మార్చాల్సి వచ్చిందని చెప్పారు.ఇబ్బందులు తలెత్తడంతో 1,.444 వీవీప్యాట్లను మార్చామని, గల్లంతైన ఓట్లపై జాబితా సవరణపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube