అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం డొంకరాయ్ పోలీస్ స్టేషన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 600 కేజీల గంజాయిని డొంకరాయ్ పోలీసులు పట్టుకొన్నారు.
ఈ గంజాయిని ఒడిషా లోని కిందా గూడ గ్రామం నుంచి మహారాష్ట్ర మరియు పంజాబ్ కి తరలిస్తున్నట్టు గుర్తించారు.స్వాధీనం చేసుకొన్న గంజాయి విలువ సుమారుగా ముప్పై లక్షలు ఉంటుందని తెలిపారు.
మొత్తం 11 మంది నిందితులు అరెస్ట్ చేయగా వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.