సంచిలో శవం.. పైన కూరగాయలు.. చివరికి?

కొన్ని ఘటనలు మనకు షాకింగ్ గా అనిపిస్తాయి.ఆ ఘటనలు చూస్తే ఇలా కూడా చేస్తారా? అని అనిపిస్తుంది.ఇంకా అలాంటి ఘటనే కోల్ కతాలో చోటుచేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.కోల్‌కతాలోని చోబాగా ప్రాంతంలో శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేస్తున్న.ఇంకా ఆ సమయంలోనే ఓ ట్యాక్సీ అక్కడికి వచ్చింది.

 60 Year Old Woman, Dead Body Taxi, Killed, Kolkata, Dead Body In Vegetables-TeluguStop.com

దీంతో ఆ ట్యాక్సీని అపి డిక్కీలో ఏం ఉందో చూపించమని చెప్పారు.అందులో కూరగాయల సంచి ఉంది.ఐతే అది పోలీసులకు చూపించిన సమయంలో అందులో మనిషి తలభాగం కనిపించింది.దీంతో పోలీసులు మొత్తం విప్పి చూడగా కూరగాయల మధ్య నుంచి శవం బయటపడింది.

అది చుసిన కారులో ఇద్దరు పారిపోవడానికి ప్రయత్నించగా వారిని పట్టుకొని అరెస్ట్ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

కోల్ కతాలో హరిదేవ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన ఓ కోడలు పుట్టింటివారితో కలిసి అత్తకు నిద్రమాత్రలు కలిపినా భోజనం పెట్టి స్పృహ తప్పాకా దారుణంగా కొట్టి చంపేసింది.ఇంకా ఆ శవాన్ని గొను సంచిలో వేసి దానిపై కూరగాయలు కప్పి ట్యాక్సీ డ్రైవర్ ని మాట్లాడుకున్నారు.

కూరగాయల ముఠా అని చెప్పి ట్యాక్సీలో వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube