కొన్ని ఘటనలు మనకు షాకింగ్ గా అనిపిస్తాయి.ఆ ఘటనలు చూస్తే ఇలా కూడా చేస్తారా? అని అనిపిస్తుంది.ఇంకా అలాంటి ఘటనే కోల్ కతాలో చోటుచేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.కోల్కతాలోని చోబాగా ప్రాంతంలో శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేస్తున్న.ఇంకా ఆ సమయంలోనే ఓ ట్యాక్సీ అక్కడికి వచ్చింది.
దీంతో ఆ ట్యాక్సీని అపి డిక్కీలో ఏం ఉందో చూపించమని చెప్పారు.అందులో కూరగాయల సంచి ఉంది.ఐతే అది పోలీసులకు చూపించిన సమయంలో అందులో మనిషి తలభాగం కనిపించింది.దీంతో పోలీసులు మొత్తం విప్పి చూడగా కూరగాయల మధ్య నుంచి శవం బయటపడింది.
అది చుసిన కారులో ఇద్దరు పారిపోవడానికి ప్రయత్నించగా వారిని పట్టుకొని అరెస్ట్ చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
కోల్ కతాలో హరిదేవ్పూర్ ప్రాంతానికి చెందిన ఓ కోడలు పుట్టింటివారితో కలిసి అత్తకు నిద్రమాత్రలు కలిపినా భోజనం పెట్టి స్పృహ తప్పాకా దారుణంగా కొట్టి చంపేసింది.ఇంకా ఆ శవాన్ని గొను సంచిలో వేసి దానిపై కూరగాయలు కప్పి ట్యాక్సీ డ్రైవర్ ని మాట్లాడుకున్నారు.
కూరగాయల ముఠా అని చెప్పి ట్యాక్సీలో వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.