తిరుమలలో పెరిగిన భక్తుల ర‌ద్దీ శ్రీవారి దర్శనానికి 48 గంటలు

తిరుమలలో పెరిగిన భక్తుల ర‌ద్దీ కారణంగా శ్రీవారి దర్శనానికి 48 గంటలు సమయం పడుతుంది,భక్తులు సంయమనంతో క్యూలైన్లలో వేచి వుండాల్సి వస్తుంది పెరటాసి మాసం మూడవ శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా భక్తులతో నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్‌లు గోగర్భం డ్యామ్ వద్దకు చేరుకున్న క్యూలైన్లు.

 48 Hours For The Darshan Of Srivari, The Rush Of Devotees Who Grew Up In Tirumal-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube