తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి దర్శనానికి 48 గంటలు సమయం పడుతుంది,భక్తులు సంయమనంతో క్యూలైన్లలో వేచి వుండాల్సి వస్తుంది పెరటాసి మాసం మూడవ శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా భక్తులతో నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్లు గోగర్భం డ్యామ్ వద్దకు చేరుకున్న క్యూలైన్లు.
తాజా వార్తలు