ఏపీలో జీవిత ఖైదు పడిన 175 మందిని ప్రభుత్వం విడుదల చేయనుంది.స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖైదీలను విడుదల చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు స్టాండింగ్ కమిటీ సిఫార్సులను సర్కార్ ఆమోదించింది.ఈ క్రమంలో హోంశాఖ కార్యదర్శి హరీష్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.