బందరు పోర్టు పనులపై నవయుగకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ

బందరు పోర్టు పనులపై నవయుగకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.ప్రాజెక్టు పనులు వేరే వారికి ఇవ్వకుండా స్టే ఇవ్వాలని దాఖలైన అనుబంధ పిటిషన్ న్యాయస్థానం కొట్టి వేసింది.

 Navayuga Faces Setback In Ap High Court On Port Works-TeluguStop.com

గతంలో నవయుగకి టెండర్లు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను నవయుగ సవాల్ చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఆదేశాలపై నవయుగ డివిజన్ బెంచ్ కు వెళ్ళింది.

నవయుగ సంస్థ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడినట్లు హైకోర్టు డివిజన్ బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది.అనంతరం ప్రధాన పిటిషన్ విచారణను డిసెంబర్ కు వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube