పెద్దపెల్లి జిల్లాలో అప్పుడే పుట్టిన శిశువు విక్రయం కలకలం రేపింది, గోదావరిఖని ఆసుపత్రిలో శిశువు అమ్మకం జరిగినట్లు పోలీసులు తెలిపారు.పెళ్లి కాకుండానే ఓ యువతి శిశువుకి జన్మనిచ్చింది దీంతో శిశువును విక్రయించేందుకు యువతి తల్లి ప్రయత్నాలు చేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు గోదావరిఖని ఆసుపత్రికి చేరుకున్నారు.అనంతరం శిశువు విక్రయం వ్యవహారం పై విచారణ జరిపి యువతి తల్లి నీ అదుపులోకి తీసుకున్నారు.