పంచాయితీ కార్యదర్శి పోస్టుల దరఖాస్తుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) మరోసారి గడువు పొడిగించింది.వాస్తవంగా… ఈ నెల 19తో ముగిసిన గడువును 26 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.ఈ నెల 29 వరకు ఈ గడువును పొడిగిస్తూ కమిషన్ కార్యదర్శి శుక్రవారం ఎపిపిఎస్సి వెబ్సైట్లో పొందుపరిచారు.ఈ నెల 28 అర్ధరాత్రి వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు ఈ పోస్ట్ కి దరఖాస్తు చేద్దామని చేయలేకపోయిన వారందరికీ ఇదో చక్కని అవకాశంగా కనిపిస్తోంది.