తిరుమలలో కాలినడక భక్తులకు టీటీడీ శుభవార్త

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.కాలినడక భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు జారీ చేసింది.

 Ttd Is Good News For Devotees On Foot In Tirumala-TeluguStop.com

టికెట్లను నేటి నుంచి పునః ప్రారంభించిన టీటీడీ వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనుంది.అలిపిరి నడక మార్గంలో రోజుకు పదివేల టోకెన్లను కేటాయించనున్నారు.

అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గంలో ఐదు వేల టోకెన్లను కేటాయిస్తారు.కరోనా కారణంగా దివ్య దర్శనం టోకెన్లను నిలిపివేసిన టీటీడీ దాదాపు మూడేళ్ల తరువాత ఈ ప్రక్రియను మళ్లీ ప్రవేశపెట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube