కడప జిల్లా పులివెందులలో కాల్పుల కలకలం

కడప జిల్లా పులివెందులలో తుపాకీ కాల్పుల కలకలం చెలరేగింది.దిలీప్, మస్తాన్ అనే ఇద్దరిపై మరొక వ్యక్తి కాల్పులు జరిపాడని సమాచారం.

 Gunfire In Pulivendu Of Kadapa District-TeluguStop.com

వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను హుటాహుటిన పులివెందుల ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం దిలీప్, మస్తాన్ పులివెందుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది.అదేవిధంగా వివేకా హత్య కేసులో పలుమార్లు సిబిఐ అధికారులపై ఆరోపణలు చేసిన భరత్ యాదవ్ ఈ కాల్పులు జరిపాడని సమాచారం.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube