ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు 41 (ఏ) సీఆర్పీసీ నోటీసులపై న్యాయస్థానం స్టేను పొడిగించింది.

 Investigation In Telangana High Court On The Case Of Temptation To Mlas-TeluguStop.com

సిట్ జారీ చేసిన నోటీసులపై ఈనెల 13 వరకు స్టే పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.

అదేవిధంగా ప్రలోభాల కేసులో జగ్గుస్వామికి హైకోర్టులో ఊరట లభించింది.జగ్గుస్వామికి సిట్ అందజేసిన 41(ఏ) సీఆర్పీసీ నోటీసులపై న్యాయస్థానం స్టే విధించింది.

ఈ మేరకు సిట్ నోటీసులపై స్టే విధించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube