ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు 41 (ఏ) సీఆర్పీసీ నోటీసులపై న్యాయస్థానం స్టేను పొడిగించింది.
సిట్ జారీ చేసిన నోటీసులపై ఈనెల 13 వరకు స్టే పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.
అదేవిధంగా ప్రలోభాల కేసులో జగ్గుస్వామికి హైకోర్టులో ఊరట లభించింది.జగ్గుస్వామికి సిట్ అందజేసిన 41(ఏ) సీఆర్పీసీ నోటీసులపై న్యాయస్థానం స్టే విధించింది.
ఈ మేరకు సిట్ నోటీసులపై స్టే విధించింది.