కుటుంబం ప్రాణం తీసిన అప్పులు! ఒకే సారి నలుగురు ఆత్మహత్య

అప్పుల బాధలు సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.ఇప్పటికే అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కథలు చాలా విన్నాం.

 Four Family Members Suicide In Prakasham District-TeluguStop.com

చూసాం కూడా.ఇప్పుడు అలాంటి ఘటన ప్రకాశం జిల్లాలో కొమరవోలు మండలం అలీ నగరంలో చోటు చేసుకుంది.

అప్పుల బాధ తాలకేలక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

ఒకే సారి కుటుంబ సభ్యులు అందరూ ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామంలో సంచలనంగా మారింది.

ఇక ఆత్మహత్య చేసుకున్న వారు రాఘవేంద్ర, ఈశ్వరమ్మ, వైష్ణవి, వరలక్ష్మిగా గుర్తించారు.ఇక ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలంలోకి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తుని మొదలెట్టారు.

వీళ్ళు ఆత్మహత్య వెనుక కేవలం అప్పులబాదనే వుందా లేక ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ మొదలెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube