అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా! రాహుల్ ప్రకటన!

ఎన్నికలు సమీపించడంతో ప్రధాన పార్టీలను ప్రజలను ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టాయి.ఇందులో భాగంగా ఇప్పటికే ఏపీలో కేంద్రంలో అధికారం బిజెపి పార్టీ గుంటూరు వేదికగా ప్రధాని మోడీ నేతృత్వంలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది.

 Rahul Gandhi Gives Promise On Special Status To Ap-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా ఈరోజు తిరుపతి వేదికగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.

రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో ఏపీకి విభజన హామీలు ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ పై రాహుల్ గాంధీ విమర్శల బాణాలు.

టెర్రరిస్టు దాడులు జరిగితే మోడీ తన ప్రమోషన్ కోసం హ్యాపీ గా షూటింగ్ చేసుకున్నాడని రాహుల్ గాంధీ విమర్శించారు.మోడీ నిబద్ధత లేని లేని నాయకుడని, ఏపీ ప్రజలను బీజేపీ పార్టీ దారుణంగా చేసిందని విమర్శలు చేసిన రాహుల్, అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.

విభజన హామీలు కూడా రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube