కిమ్ కుమారి కి...మిస్ ఇండియా అమెరికా...

అమెరికాలోని న్యూజెర్సీ నగరంలోని ఫోర్బ్స్ సిటీ లో జరిగిన మిస్ ఇండియా అమెరికా -2019 పోటీలు ఎంతో ఆసక్తిగా జరిగాయి.న్యూజెర్సీ లో జరిగిన ఈ అందాల పోటీల తుది పోరులో.

 Kim Kumari Of New Jersey Crowned Miss India Usa 2019-TeluguStop.com

అందాల భామ కిమ్ కుమారి కిరీటాన్ని దక్కించుకుంది.

మిస్ న్యూజెర్సీ అయిన కిమ్ కుమారి అమెరికా 26 రాష్ట్రాల నుంచి వచ్చిన 75మందితో పోటీపడింది.

అందరికంటే తెలివైన సమాధానాలు చెప్తూ,అండంతో పాటు నిర్వాహకులు , నిర్ణేతలు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ ఫైనల్ గా విజేతగా నిలిచింది.

దాంతో కిమ్ కుమారికి అభినందనలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి.అయితే అమృత చెహిల్‌…సౌమ్యా సక్సెనా రన్నరప్ గా నిలిచారు.ఈ కార్యక్రమానికి అలనాటి బాలీవుడ్‌ హీరోయిన్‌ మీనాక్షి శేషాద్రి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube