అమెరికాలోని న్యూజెర్సీ నగరంలోని ఫోర్బ్స్ సిటీ లో జరిగిన మిస్ ఇండియా అమెరికా -2019 పోటీలు ఎంతో ఆసక్తిగా జరిగాయి.న్యూజెర్సీ లో జరిగిన ఈ అందాల పోటీల తుది పోరులో.
అందాల భామ కిమ్ కుమారి కిరీటాన్ని దక్కించుకుంది.
మిస్ న్యూజెర్సీ అయిన కిమ్ కుమారి అమెరికా 26 రాష్ట్రాల నుంచి వచ్చిన 75మందితో పోటీపడింది.
అందరికంటే తెలివైన సమాధానాలు చెప్తూ,అండంతో పాటు నిర్వాహకులు , నిర్ణేతలు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ ఫైనల్ గా విజేతగా నిలిచింది.
దాంతో కిమ్ కుమారికి అభినందనలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి.అయితే అమృత చెహిల్…సౌమ్యా సక్సెనా రన్నరప్ గా నిలిచారు.ఈ కార్యక్రమానికి అలనాటి బాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు .
తాజా వార్తలు