తెలంగాణ: జనసేనలో మరిన్ని పదవుల ప్రకటన

తెలంగాణాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నాడు.పార్లమెంట్ ఎన్నికలు కూడా అతి సమీపానికి రావడంతో కొత్తగా కొన్ని నియామకాలను చేపట్టాడు.

 Janasena Parlament Commities Announced In Telangana1-TeluguStop.com

ఇప్పటికే కొన్ని నియామకాలను పూర్తి చేయగా… ఇప్పుడు మరో నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు పార్లమెంటరీ కమిటీలను నియమించారు.మెదక్, నల్లగొండ, భువనగిరి, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గాలకు ఎగ్జిక్యూటివ్, వర్కింగ్ కమిటీలను ప్రకటించారు.

ఇప్పటికే సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, ఖమ్మం లోక్‌‌సభ నియోజకవర్గాలకు కమిటీలను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఒక్కో కమిటీలో 11 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, 32 మంది వర్కింగ్ కమిటీ సభ్యులను నియమించారు పవన్

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube