ఏపీ ఎన్నికల్లో టోకెన్ల విధానానికి ఈసీ కసరత్తు

ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తోంది.దీనిలో భాగాంగానే… ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త తరహాలో నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది.

 Token Syste For Voters To Cast Vote In Ap Elections-TeluguStop.com

ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో నిలబడే అవసరం లేకుండా టీటీడీ తరహాలో టోకెన్లు ఇస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.శుక్రవారం అమరావతిలో రాజకీయ పార్టీల నేతలతో జరిగిన భేటీ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.

ఈ విధానం వల్ల ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.అయితే ఈ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube