ఏపీ బడ్జెట్ ను శాసనసభలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశపెట్టారు.2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.2.26 లక్షల కోట్లతో ఏపీ బడ్జెన్ ప్రభుత్వం రూపొందించింది.గతేడాది కన్నా బడ్జెట్ 18.38 శాతం పెరిగింది.దీనిలో రెవెన్యూ వ్యయం రూ.1.80 లక్షల కోట్లగా ఉంది.ఆర్థిక లోటు అంచనా రూ.32,390.68 కోట్లు.కేపిటల్ వ్యయం రూ.29,596.33 కోట్లు.రెవెన్యూ మిగులు రూ.2099 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది.2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.1,48,744 కోట్ల అప్పు ఉన్నట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆ అప్పు రూ.2,23,706 కోట్లకు చేరినట్లు చెప్పారు.2,23,706 కోట్లకు చేరినట్లు చెప్పారు.
ఏపీ బడ్జెట్ ను శాసనసభలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశపెట్టారు.2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.2.26 లక్షల కోట్లతో ఏపీ బడ్జెన్ ప్రభుత్వం రూపొందించింది.గతేడాది కన్నా బడ్జెట్ 18.38 శాతం పెరిగింది.దీనిలో రెవెన్యూ వ్యయం రూ.1.80 లక్షల కోట్లగా ఉంది.ఆర్థిక లోటు అంచనా రూ.32,390.68 కోట్లు.కేపిటల్ వ్యయం రూ.29,596.33 కోట్లు.రెవెన్యూ మిగులు రూ.2099 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది.2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.1,48,744 కోట్ల అప్పు ఉన్నట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆ అప్పు రూ.2,23,706 కోట్లకు చేరినట్లు చెప్పారు.2,23,706 కోట్లకు చేరినట్లు చెప్పారు
కేటాయింపులు ఇవే !
బీసీ కార్పోరేషన్లకు రూ.3,000కోట్లు
కాపుల సంక్షేమానికి రూ.1000కోట్లు
బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.100కోట్లు
ఆర్యవైశ్యుల సంక్షేమానికి రూ.50కోట్లు
క్షత్రియుల సంక్షేమానికి రూ.50కోట్లు
మైనారిటీల సంక్షేమానికి రూ.1,304.43కోట్లు
దివ్యాంగుల సంక్షేమానికి రూ.70కోట్లు
అన్నదాత సుఖీభవ పేరుతో రైతుకు పెట్టుబడి సాయం.
నిరుద్యోగ భృతి రెట్టింపు.రూ.1000 నుంచి రూ.2000కు పెంపు
వ్యవసాయానికి రూ.12,732 కోట్లు
బీసీ వెల్ఫేర్ రూ.8,242
అటవీ పర్యావరణానికి రూ.491 కోట్లు
ఉన్నత విద్యకు 3,171 కోట్లు
ఇంధన మరియు ఇన్ఫ్రాస్ట్రక్షర్కు రూ.5,473 కోట్లు
సెకండరీ ఎడ్యుకేషన్కు రూ.22,783 కోట్లు
పౌరసరఫరాలకు రూ.3,763 కోట్లు
ఆర్థికశాఖకు రూ.51, 841 కోట్లు
సాధారణపరిపాలన శాఖకు రూ.1,117 కోట్లు
వైద్యారోగ్యశాఖకు రూ.10,032 కోట్లు
హోంశాఖకు రూ.6,397 కోట్లు
గృహనిర్మాణశాఖకు రూ.4079 కోట్లు
జలవనరులశాఖకు- రూ.16,852 కోట్లు
పరిశ్రమలశాఖకు రూ.4,114 కోట్లు
ఐటీకి రూ.1006 కోట్లు
కార్మిక ఉపాధి కల్పనకు రూ.1225 కోట్లు
న్యాయశాఖకు రూ.918 కోట్లు
అసెంబ్లీకి రూ.49 కోట్లు
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు రూ.7979 కోట్లు
మైనార్టీ వెల్ఫేర్కు రూ.1308 కోట్లు
ప్లానింగ్కు రూ.1403 కోట్లు
పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ రూ.35,182 కోట్లు
రెవెన్యూ శాఖకు రూ.5546 కోట్లు
రియల్ టైమ్ గవర్నెన్స్ రూ.172 కోట్లు
స్కిల్ డెవలప్మెంట్ రూ.458 కోట్లు
సోషల్ వెల్ఫేర్కు రూ.6861 కోట్లు
రోడ్లు భవనాలశాఖకు రూ.5382 కోట్లు
మహిళాశిశు సంక్షేమశాఖకు రూ.3408 కోట్లు
యువజన క్రీడలు రూ.1982 కోట్లు
అన్నదాత సుఖీభవకు రూ.5000 కోట్లు
చిన్నమధ్యతరహా పరిశ్రమలకు రూ.400 కోట్లు
డ్రైవర్ సాధికార సంస్థకు రూ.150 కోట్లు
క్షత్రియ కార్పొరేషన్కు రూ.50 కోట్లు
ధరల స్థిరీకరణ నిధికి రూ.1000 కోట్లు
యాంత్రీకరణకు రూ.300 కోట్లు
మత్స్యశాఖ అభివృద్ధికి రూ.100 కోట్లు
రాష్ట్రంలో మొత్తం సంక్షేమ పథకాలకు 65,486 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది
ఎస్సీ సబ్ప్లాన్ కింద రూ.14,367 కోట్లు
ఎస్టీ సబ్ప్లాన్ కింద రూ.5,385 కోట్లు
బీసీ సబ్ప్లాన్ కింద రూ.16,226 కోట్లు
మైనార్టీ సబ్ప్లాన్ కింద రూ.1,304 కోట్లు
పసుపు- కుంకుమ కింద రూ.4000కోట్లు
బీసీల కార్పొరేషన్కు రూ.3000 కోట్లు
ముఖ్యమంత్రి యువనేస్తానికి రూ.1200 కోట్లు
డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ.1100 కోట్లు
చంద్రన్న బీమాకు రూ.354 కోట్లు
అన్నా క్యాంటీన్లకు రూ.300 కోట్లు
చేనేతలకు రూ.225 కోట్లు
9,10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి రూ.156 కోట్లు
చంద్రన్న పెళ్లి కానుక కింద బీసీలకు రూ.175 కోట్లు
చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ.128 కోట్లు
మైనార్టీలకు దుల్హన్ పథకం కింద రూ.100 కోట్లు
ఎన్టీఆర్ విదేశీ విద్యకు రూ.100 కోట్లు
పెన్షన్ కింద వృద్ధాప్య, వింతంతువులకు రూ.10,401 కోట్లు
పెన్షన్ల కింద విభిన్న ప్రతిభావంతులకు రూ.2,133 కోట్లు
ఎన్ఆర్ఈజీఎస్కు రూ.1000 కోట్లు
రాజధానిలో ల్యాండ్ పూలింగ్కు రూ.226 కోట్లు
రాష్ట్రంలో రైల్వేలైన్కు రూ.180 కోట్లు
రాష్ట్ర అప్పులపై యనమల ప్రకటన.
2014-15లో 1,48,744 కోట్ల అప్పులు 2017-18 నాటికి 223706 కోట్ల కు చేరిన రాష్ట్ర అప్పులు
.