తెలంగాణ వ్యాప్తిఘంగా… ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా… 2119 మంది చిన్నారులకు పోలీసులు విముక్తి కల్పించారు.ఇళ్లు, పరిశ్రమలు, అనేక రకాల సంస్థల్లో పనిచేస్తున్న బాలకార్మికులను సంక్షేమ శాఖ, పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆయా చోట్ల మెరుపు దాడులు నిర్వహించి చిన్నారులను గుర్తించారు.
వీరిలో మొత్తం బారులు సంఖ్య 1653 ఉండగా… 466 మంది బాలికలు ఉన్నారు.అయితే వీరిలో 816 మందిని బాలసదన్ లో చేర్పించారు.అయితే వీరందరిని పనిలో పెట్టుకున్న యజమానులపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
.తాజా వార్తలు