తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్యెల్యేగా గెలుపొందిన బాల్క సుమన్ తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.ఈ మేరకు సోమవారం ఉదయం తన రాజీనామా లేఖను లోక్సభ స్పీకర్ సుచిత్రా మహాజన్కు అందించారు.
సుమన్ మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లా చెన్నూరు ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఆయన మహాకూటమి అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్పై విజయం సాధించారు.
అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలును పక్కకు పెట్టి సీఎం కేసీఆర్ సుమన్కు టికెట్ కేటాయించారు.
.
తాజా వార్తలు