దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) తన ఆన్లైన్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది.నవంబరు 30లోగా ఎస్బిఐ ఖాతాదారులు తమ మొబైల్ నంబర్ను ఖాతాకు అనుసంధానం చేసుకోకపోతే ఆన్లైన్ సేవలను నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది.
లేకపోతే డిసెంబరు 1 నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిపివేయబడతాయని ఒక తన వెబ్సైట్లో వెల్లడించింది.ఆన్లైన్ లావాదేవీలకు మొబైల్ నెంబర్ను తప్పనిసరి చేస్తూ ఆర్బిఐ జారీ చేసిన ఆదేశాల మేరకు ఎస్బిఐ ఈ నిర్ణయం తీసుకుంది.
.
తాజా వార్తలు