ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై వైసిపి పెట్టిన అవిశ్వాసం ఎప్పుడు చర్చించాలో సర్కార్ మల్లగుల్లాలు పడుతుంటే వెనక్కి తీసుకుంటామని వై సిపి రాజి బాటలో పడింది అని తెలుస్తోంది.దీనిపై పలువురు టిడిపి సభ్యులు వై కాపా తాటాకు చప్పుళ్ళు చేస్తోంది.
సర్కార్ గట్టిగా నిలబడే ఉంది స్పీకర్ ను ఏమి కానట్టు ప్రతిపక్షం చూడడమే కాకుండా నోటికివచ్చినట్టు దూషించడం 9మంది వై కాపా ఎమ్మెల్యేల పై వేటు వేయాలని ఆలోచనలో సిడిలను చూడడం జరుగుతోందని తెలిపారు.ఈ కారణంగా రాజికి వచ్చింది ప్రతిపక్షం అని టిడిపి ఎమ్మెల్యేలు తెలిపారు.
స్థిరత్వం లేకుండా కొత్త పార్టీ తెలిసీ తెలియని తాటాకు చప్పుళ్ళు చేస్తోంది అని ఎద్దేవా చేసారు.