అగ్ని ప్రమాదం వెనుకున ఉన్నది ఎవరంటే!!

నిన్న ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా ఏర్పడబోతున్న తుళ్ళూరు ప్రాంతంలో పంట పోలల్లో జరిగిన అగ్ని ప్రమాధం రాజకీయ రంగు పులుముకుంది.పంట పోలాల్లో ఉన్న గుడిసెలు తగల పడటం…దాదాపు ఒక లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం ఏర్పడటం, అంతేకాకుండా ఈ ఘాతుకం రాజధానికి భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల ప్రాంతంలో ఉండటంతో అందరూ ముందుగా ప్రభుత్వాన్ని నిందించారు.

 Who Is Behind Fire Accident In Tullur-TeluguStop.com

తప్పు చేసిన వారు సైతం తమ తప్పును కప్పి పుచ్చుకునే లా ప్రభుత్వంపైనే బురద జల్లె ప్రయత్నం సైతం చేశారు.ఇక ప్రభుత్వం దీనిపై దర్యాప్తుకు కేంద్రానికి లేఖ రాసింది.

అయితే దీనిపై ప్రభుత్వం సైతం ఎదురు దానికి దిగింది.జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నాడు అని, రాజధానిని తరలించేందుకే ఈ పిచ్చి పనులు చేస్తున్నాడు అని, జగన్ అండ చూసుకునే వైకాపా నేతలు ఈ దుశ్చర్యలకు పాల్పడుతూ ప్రజలను భయపెడుతూ ఉన్నారని ప్రభుత్వం తరపున పత్తిపాటి పుల్లారావు విమర్శించారు.

ఏది ఏమైనా నష్ట పోయింది సామాన్యుడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube