తెలుగుం దేశం పార్టీ పండగ మహానాడుకు సర్వం సిద్దమవుతున్నట్లు దేశం నేత బొజ్జ గోపాల కృష్ణారెడ్డి తిరుపతిలో తెలిపారు.సోమవారం రాష్ట్ర డిజిపితో సహా మహానాడు జరిగే ప్రాంతాన్ని దర్శించిన ఆయనమీడియా తో మాట్లాడుతూ దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రా తో పాటు విదేశా నుంచి కూడా తెలుగు దేశం అభిమానులు , కార్యర్త లు ప్రత్యేకంగా మహానాడుకు హాజరవుతున్నట్లు తెలిపారు.
మహానాడు సందర్భంగా తెలుగు రుచులు చేసేందుకు ఇరు రాష్ట్రాలలోని పలిఉ ప్రతలనుంచి ప్రత్యేకంగా వంటగాల్లు రానున్నట్లు చెప్పరాయన.తెలుగు వారి బాగోగు చూసే ాభాద్యతలున్న తమ పార్టి పలు తీర్మానాలను ఆమోదించనున్నట్లు తెలిపారాయన.
మహానాడు కారణంగా హాజరు కానున్న ప్రముఖుల కు భధ్రతా ఎర్పాట్లు చేపడుతున్నామని, అయితే తిరుపతి యాత్రీకుకు ఎలాంటి ఇబ్బందు తలెత్తకుండా చూస్తామని డిజిపి రాముడు తెలిపారు.