ముఖ్యమంత్రి కి శస్త్రచికిత్స..ఉప ముఖ్యమంత్రి కి బాధ్యతలు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన యొక్క దీర్ఘకాలిక దగ్గు సమస్య కొరకు ఈనెల 13 న బెంగుళూరు లో శస్త్రచికిత్స చేయించుకోనున్నారు.శస్త్రచికిత్స కోసం దాదాపు ఒక 15 రోజుల పాటు దేశ రాజధాని దూరంగా ఉండబోతున్నారు.

 Throat Surgery To Arvind Kejriwa-TeluguStop.com

అప్పటి వరకు కేజ్రీవాల్ స్థానంలో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బాధ్యతలు స్వీకరించనున్నారు.

కేజ్రీవాల్ సెప్టెంబర్ 8 ఢిల్లీ లో బయలుదేరి పంజాబ్ ఎన్నికల నేపథ్యం లో 4 రోజుల ఆప్ నేతలతో సమాలోచనలు జరిపి సెప్టెంబర్ 12 న బెంగుళూరు చేరుకుంటారు.

మరుసటి రోజు సర్జరీ జరుగుతుంది.తిరిగి ముఖ్యమంత్రి సెప్టెంబర్ 22 న వస్తారని భావిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube