ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశంగా చైనా. యునైటెడ్ స్టేట్స్ను అధిగమించింది.McKinsey Co ఇటీవల తన నివేదికలో గ్లోబల్ ఆదాయంలో 60% కంటే ఎక్కువ ఉన్న పది దేశాల జాతీయ బ్యాలెన్స్ షీట్లను పరిశీలించి వివరాలు వెల్లడించింది.ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల జాబితాను...
Read More..స్థూల దేశీయోత్పత్తి (GDP) పరంగా భారతదేశం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.కొనుగోలు శక్తి సమానత్వం (PPP) విషయంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.2031 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అంచనా.భారతదేశంలోని పలు నగరాలు అనేక...
Read More..కుక్కలు వాసన ద్వారా తమ యజమానిని పసిగడతాయనే వాదనకు భిన్నంగా ఇప్పుడు కొత్త పరిశోధనలు వెలుగుచూశాయి.యజమాని గొంతును గుర్తించి అతని దగ్గరకు చేరుతాయని వివిధ పరిశోధనల్లో తేలింది.కుక్కలపై పరిశోధన జరిగిన పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్న ఆండిక్స్ అటిలా మాట్లాడుతూ కుక్కలు తమ...
Read More..సైన్స్ అనేది సాధారణ సత్యాలు లేదా ప్రాథమిక కార్యకలాపాలను తెలియజేసే జ్ఞానం.ఒది ఒక సమాచార వ్యవస్థ.మానవ జీవితానికి శాస్త్రీయ విజ్ఞానాన్ని జోడించడం సాంకేతికత.సైన్స్ మరియు టెక్నాలజీ అనే పదాలు తరచూ ఒకేలా కనిపించినా వాటిలో ఎంతో భిన్నత్వం ఉంది. సైన్స్ యొక్క...
Read More..హార్ట్ ఎటాక్- కార్డియాక్ అరెస్ట్ అనే పదాలు తరచూ విటుంటాం.ఇవి ఒకేలా కనిపించినా ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటాయి.ఈ రెండు వ్యాధుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ రెండు వ్యాధుల గురించి ముందుగా తెలుసుకోవాలి.గుండెకు రక్త ప్రసరణ అందనపుడు గుండెపోటు...
Read More..సోషల్ మీడియాకు ఏదీ అతీతం కాదు.ఇందులో ఉండనిది అంటూ ఏదీ లేదు.ఫన్నీ, ఎమోషనల్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని సోషల్ మీడియాలో ఉంటాయి.ఒక్క సోషల్ మీడియా ఉంటే చాలు ప్రపంచం లో ఏది జరుగుతున్న అది మన చేతిలోనే దర్శనం ఇస్తుంది.అందుకే...
Read More..క్రికెట్ అభిమానులకి ఒక శుభవార్త.ఐపీఎల్ సీజన్ 2022 షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజాగా విడుదల చేసింది.దీనికి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక కానుంది.కాగా ఈ సిరిస్ మార్చి 26 నుంచి ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్...
Read More..అనారోగ్య సమస్యలు తలెత్తితే ఎవరైనా సరే ఆస్పత్రికి పరుగులు తీస్తారు.తమ సమస్యను చెప్పుకుని తగిన మందులు వాడతారు.నయమయ్యే వరకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తారు.అయితే డాక్టర్ను సంప్రదించినపుడు పరీక్షించి వాడాల్సిన మందుల వివరాలు చెప్పి ప్రిస్క్రిప్షన్ రాసి ఇస్తారు.అది మెడికల్ షాప్ వారికి...
Read More..మనం సాధారణంగా ఇంట్లో గానీ, బయటగానీ, కుటుంబంలోగానీ చిన్నపిల్లల చేష్టలు చూస్తుంటాం.వారు చేసే పనులు ఎంత ముద్దొస్తాయో చెప్పక్కర్లేదు.ఇక ఆడుకుంటున్నప్పుడు, లేదంటే పడుకునే టప్పుడు వారి హావాభావాలు ఆశ్చర్చపరుస్తాయి.ఇది మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ ఉంటుంది.అవి అడపాదడపా కనిపిస్తుంటాయి.ముఖ్యంగా కుక్క పిల్లలు, పిల్లి...
Read More..ప్రకాశం జిల్లా చీరాల మండలం హస్తినపురం పోలేరమ్మ దేవస్దానం వద్ద భక్తుల కోలాహాలం నెలకొంది.దేవస్దాన ప్రాంగణంలో జంటనాగుల పుట్ట వద్ద గల నందిశ్వరుని విగ్రహం పాలు త్రాగుతుందని తెలియడంతో భక్తులు తండోప తండాలుగా అక్కడికి చేరుకోని నందిశ్వరునికి స్పూన్ లతో పాలు...
Read More..తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరొక శుభవార్తను అందించింది.ఈ శుభవార్త కేవలం ఆడవాళ్లకి మాత్రమే అని గమనించగలరు.ఇప్పటివరకు తెలంగాణ ఆర్టీసీ పండగలకు, జాతరలకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తూ ప్రయాణికులకు బాగా చేరువైంది.ఈ క్రమంలోనే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు...
Read More..సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.ముఖ్యంగా ఫుడ్ కు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి.వాటిలో కొన్ని నెటిజన్లు బాగా ఆకట్టు కుంటాయి.మరికొన్ని మాత్రం చూసే వారికి విరక్తి, అసహ్యం కలిగిస్తాయి.ఈ తరహా వీడియోలు చేస్తే అసలు ఇలా...
Read More..ప్లీజ్, థాంక్యూ అని చెప్తే చాలు హైదరాబాద్ రెస్టారెంట్ అదిరిపోయే డిస్కౌంట్లు అందిస్తోంది.అదేంటి, ప్లీజ్ అని అడిగితేనే డిస్కౌంట్ ఇస్తారా? ఇదేం వింత? అని ఆశ్చర్య పోతున్నారా… నిజానికి ఇది చాలా కొత్తగా అనిపించినా, నమ్మాలి మరి.హైదరాబాద్ లో ఉన్న దక్షిన్-5...
Read More..ఖైదీలను ఇంటి సభ్యులుగా లేదా అతిథులుగా ట్రీట్ చేసే జైలు ఎక్కడైనా ఉంటుందా అంటే ఉండదని చెప్పవచ్చు.ఎందుకంటే తప్పుచేసిన వారికి తగిన శిక్ష విధించేలా జైళ్లు ఒక నరక కూపంలా ఉంటాయి.కానీ యూకేలో మాత్రం అలా కాదు.ఇటీవల ఏర్పాటు చేసిన ఒక...
Read More..టాలెంట్ అనేది ఎవరి సొంతం కాదని ఈ 12 ఏళ్ల బాలుడు నిరూపించి చూపించాడు.అద్భుతాలు సృష్టించాలంటే వయసుతో పని లేదని హర్సిర్జన్ అనే బాలుడు అంటున్నాడు.ఆటలాడుకునే వయసులో ఎంతో గొప్పగా అలోచించి ఓ రోబోను తయారు చేసి ఇండియా బుక్ ఆఫ్...
Read More..రుబ్బురోలు, రోటి గురించి ఇప్పటి కాలంలోని చాలా మందికి తెలియకపోవచ్చు.కానీ పాత కాలంలోని వాళ్లందరికీ దీని గురించి చాలా బాగా తెలుసు.ఎలాంటి పచ్చడి చేయాలన్నా.ఏ పిండి రుబ్బాలున్నా అందరూ రుబ్బురోలునే వాడే వాళ్లు.కానీ మిక్సీలు, గ్రైండర్లు వచ్చాక వాటి వాడకం చాలా...
Read More..పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి.ముఖ్యంగా జంతువులు చేసే ఫీట్స్ కు సంబంధించిన వీడియోలు మరింత వైరల్ అవుతాయి.తాజాగా అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.దీన్ని చూసిన నెటిజన్లు వావ్, అద్భుతం అంటూ...
Read More..ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ లోనే పాకిస్థాన్ జట్టుపై విజయభేరీ మోగించింది.ఏకంగా 107 పరుగులతో పాక్ జట్టును చిత్తు చేసిన మన అమ్మాయిలను ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు.మరోవైపు విన్నింగ్ మూమెంట్స్ కి సంబంధించిన ఫొటోలు కూడా...
Read More..పూజలు చేయాల్సిన పూజారులే బూతులు తిడుతూ దిక్కున చోట చెప్పుకోమని రౌడీలా మారిన వైనం. ఉప్పల్ బాలాజీహిల్స్ కి చెందిన వాల్మీకారావు పై గత ఆదివారం రోజున రాత్రి 7 గంటల సమయం లో దాడి చేసిన పూజారి. పోలీసులు ప్రభాకర్...
Read More..బాక్సింగ్ దిగ్గజం, సిక్స్ టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ మేరీ కోమ్ గురించి ప్రత్యేక ఇంట్రడక్షన్ అవసరం లేదు.రింగులోకి దిగితే చాలు ఆడ సింహంలా విరుచుకుపడే మేరీ కోమ్ ఇప్పటివరకు 8 వరల్డ్ ఛాంపియన్షిప్ మెడల్స్ కైవసం చేసుకుంది.ఇలాంటి అద్భుతమైన ట్రాక్ రికార్డు...
Read More..ఎస్.కె.పిక్చర్స్, ఆకృతి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘దళారి’.షకలక శంకర్, రాజీవ్ కనకాల, శ్రీ తేజ్ ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ – ఎమోషనల్ యాక్షన్ డ్రామా టాకీ పార్ట్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది.తాజాగా ఈ సినిమా...
Read More..ఉదయాన్నేనీరు తాగడం ఆరోగ్యానికి చాల మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు.ఇక పురాతన కాలం వారు రాత్రి పూట రాగిలో చెంబులో నీళ్లు పెట్టి ఉదయం లేవగానే తాగేస్తారు.నేటి సమాజంలో ప్రజలు నీటిని కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకొని తాగేస్తున్నారు.అయితే ఉదయాన్నే వేడి...
Read More..ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ మార్చి 4 నుంచి స్టార్ట్ అయింది.ఏప్రిల్ 3 వరకు కొనసాగనున్న ఈ మెగాటోర్నీలో మొత్తం 31 మ్యాచ్లు జరగనున్నాయి.ఈ ప్రపంచకప్ లో భాగంగా తాజాగా ఇండియన్ జట్టు తన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్తో...
Read More..రైతుల ఆదాయం వృద్ధి చేయడంలో భాగంగా బాంబూ పీపుల్ మరియు జియోలైఫ్ అగ్రిటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా 21 వర్క్షాప్లను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో నిర్వహించడం ద్వారా బాంబూ ప్లాంటేషన్తో పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన...
Read More..రెక్కాడితే గానీ డొక్కాడని వారు సమాజంలో అనేకమంది ఉన్నారు.ఒక్క పూట అన్నం కోసం ప్రాణాలనే ఫణంగా పెట్టి కష్టపడే వారు కూడా ఉన్నారు.ఇక బంధాలు, బాధ్యతల విషయానికొస్తే మహిళల పాట్లు అంతా ఇంతా కాదు.ఇంటి పని, వంట పని ఇలా అనేక...
Read More..దేశంలో రోజురోజుకు దారుణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు, ఇలా అనేక అఘాయిత్యాలు, దారుణాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.కొందరు దుర్మార్గులు ఏకంగా సొంతవారిపై కూడా విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు.తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.కోడి కూర వండలేదనే కోపంతో సొంత చెల్లిని...
Read More..ఈ ప్రపంచంలో వైవిధ్యాన్ని చూపించే అనేకమంది ఉన్నారు.కొంతమంది తమ అవిరామ కృషి, అభిరుచులతో నవ్యతలను ఆవిష్కరిస్తుంటారు.ఇప్పుడు భారతదేశానికి దక్కిన 11 ఆసక్తికరమైన గిన్నిస్ రికార్డుల గురించి తెలుసుకుందాం.1.అత్యంత ఖరీదైన సూట్లు 2015లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ సందర్భంగా ప్రధాని...
Read More..ఇంట్లో తిట్టారని, సినిమాకు డబ్బులు ఇవ్వలేదని, ఫోన్లో గేమ్లు ఆడనివ్వలేదని, ఇలా రకరకాల కారణాలతో క్షణికావేశంలో కొందరు బలవణ్మరణాలకు పాల్పడుతున్నారు.ఇలా చిన్నచిన్న కారణాలకు బంగారం లాంటి భవిష్యత్ను పాడుచేసుకుంటున్నారు.తమ పిల్లలు తరచూ ఫోన్ చూస్తుండడంతో బెంబేలెత్తిన తల్లిదండ్రులు, కుటుంబీకులు వారిని వారించడం...
Read More..ఈ ప్రపంచం అద్భుతాలకు నిలయం.ప్రకృతి సృష్టించిన కొన్ని ప్రదేశాలు ఇప్పటికీ మన సైన్స్ను ధిక్కరిస్తూ సవాల్ విసురుతున్నాయి.వాటిలో ఐదు రహస్య ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1.బ్లడ్ ఫాల్స్, అంటార్కిటికా: అంటార్కిటికాలోని టేలర్ గ్లేసియర్పై ఘనీభవించిన మంచులో ఈ ప్రదేశం ఉంది.అక్కడ...
Read More..సాధారణంగా పాము కాటుకు, కొన్నిసార్లు కుక్క కాటుకు గురై చనిపోవడం మనం చూసి ఉంటాం.కానీ.పిల్లి కరిచి చనిపోవడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంది.ఇలాంటి ఘటనే ఒకటి ఏపీ రాష్ట్ర కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.అసలేం జరిగిందంటే.? కృష్ణా జిల్లాలో పిల్లి కరిచి ఇద్దరు...
Read More..భారతీయ రైల్వే సుమారు 65,000 కి.మీ మార్గంలో ప్రతిరోజూ ప్రయాణాలను సాగిస్తూ, సుమారు 11000 రైళ్లను నియంత్రిస్తుంది.అలాగే 15 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది.ఇప్పుడు భారతదేశంలో నడిచే 10 అత్యంత వేగవంతమైన రైళ్ల వివరాలు తెలుసుకుందాం. 1.గతిమాన్ ఎక్స్ప్రెస్- హజ్రత్ నిజాముద్దీన్...
Read More..కూతురు పుట్టిందంటే ఒకప్పుడు బాధ పడే వాళ్ళను చూసి ఉంటాము.కానీ కాలక్రమేణా ఆ రోజులు పోయాయి.ప్రస్తుతం కూతురు అయినా కొడుకు అయినా ఒక్కటే అనే ఆలోచనలో ఉన్నారు తల్లితండ్రులు.ఎక్కడో ఒకచోట ఆడపిల్లల మీద వివక్ష చూపిస్తున్నారు.అయితే కొందరు తల్లి దండ్రులు మాత్రం...
Read More..‘మత్స్యకన్య’ ఆకారంలో ఉన్న 300 ఏళ్ల నాటి మమ్మీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.ప్రస్తుతం జపాన్ శాస్త్రవేత్తల బృందం ఈ విచిత్రమైన జీవిపై అధ్యయనం చేస్తోంది.దీని లక్షణాలు చూసి జపాన్ సైంటిస్టులు అందరూ కూడా నివ్వెరపోతున్నారు.12 అంగుళాల పొడవున్న...
Read More..1853 ఏప్రిల్ 16న భారతీయ రైల్వేలు తన సేవలను ప్రారంభించాయి.మొదటి రైలు ముంబై నుండి థానే వరకు 33 కి.మీ మేర నడిచింది.ఈ రైలులో 14 కోచ్లు ఉన్నాయి.రైలు 400 మంది ప్రయాణీకులతో తెల్లవారుజామున 3:30 గంటలకు బోరి బందర్కు చేరుకుంది.ఆ...
Read More..ఏ దేశమైనా పాలనా వ్యవస్థను సజావుగా నడపడంలో న్యాయవ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుందని మనందరికీ తెలుసు.ఆ దేశంలో ప్రజలకు ఎంత స్వేచ్ఛ లభిస్తుందనేది న్యాయవ్యవస్థ తెలియజేస్తోంది.భారతదేశం ప్రజాస్వామ్య దేశం. అటువంటి పరిస్థితిలో స్వతంత్ర న్యాయవ్యవస్థ ఎంతో అవసరం.భారతదేశ న్యాయవ్యవస్థ వ్యవస్థీకృతమైనది.పై నుండి కింది...
Read More..మనమంతా ఏదో ఒక సమయంలో రైలులో ప్రయాణించేవుంటాం.ఇలా ప్రయాణిస్తున్నప్పుడు రైల్వే స్టేషన్కి కూడా వెళ్లి ఉంటారు.అక్కడ రైల్వే స్టేషన్ బోర్డుపై రైల్వే స్టేషన్ పేరు, సముద్ర మట్టానికి ఎత్తు (మీన్ సీ లెవెల్, ఎమ్ఎస్ఎల్) 200 మీటర్లు లేదా 310 మీటర్లు.అని...
Read More..జీవిత ఖైదు పడిన దోషి 14 లేదా 20 సంవత్సరాల తర్వాత జైలు నుండి విడుదల అవుతాడని మీకు తెలుసా? దీని వెనుక కారణం గల ఏమిటి? నిజానికి జీవిత ఖైదు ఎన్ని సంవత్సరాలు? దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.నేరారోపణపై...
Read More..ఆధునిక ప్రపంచంలో ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉంటోంది.అయితే ఒక ఫోన్ కొనుగోలు చేసేందుకే సామాన్యులు ఆపసోపాలు పడుతుంటారు.అలాంటిది రెండో ఫోన్ కొనాలంటే ఇక ఆశలు అడియాశలైనట్టే.ఇలాంటి వారి కోసం మార్కెట్లో వినియోగదారుల కోసం మోటోరోలో బంపర్ ఆఫర్...
Read More..మొహాలీ వేదికగా శ్రీలంక, టీమ్ ఇండియా జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతోంది.అయితే టీమిండియా రెండో రోజు ఎనిమిది వికెట్లు నష్టపోయి 574 పరుగులు సాధించింది.ఈ భారీ స్కోరు సాధించడంలో రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు.అతడు 175 పరుగులతో నాటౌట్...
Read More..ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ యొక్క వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు అనే చెప్పాలి.ఎందుకంటే మనుషులు మొబైల్ కు బాగా అడిక్ట్ అయిపోయారు.ఎంతలా అంటే మొబైల్ లేనిదే జీవితమే లేదు అనేంతలా మారిపోయారు.పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి...
Read More..ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మార్చి 26 నుంచి మే 29వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే.అయితే మరో 20 రోజుల్లో లీగ్ ప్రారంభం కానుండగా బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఝలక్ ఇచ్చింది.అన్ని ఫ్రాంచైజీలు తమ ఇండియన్ ప్లేయర్లందరినీ...
Read More..ఈ రోజుల్లో మనుషుల్లో జాలీ, దయా, కరుణ చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.అయితే ఇలాంటి సమయంలో ఒక గొప్ప మనసున్న వ్యక్తి తన సహృదయాన్ని చాటుకొని అందర్నీ ఫిదా చేస్తున్నాడు.వివరాల్లోకి వెళితే, ఇటీవల ముంబైకి చెందిన అక్షిత అనే ఒక యువతి, తన...
Read More..మన భారతీయ వంటలలో ఉపయోగించే మసాలా దినుసులలో యాలకులకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి.యాలకుల వలన మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కల్గుతాయి.యాలకులు ఎంతో సువాసనబరితంగా ఉండడం వలన వీటిని స్వీట్స్ తయారీలోనూ, కూరల్లో మసాలా...
Read More..విశ్వాసానికి మారుపేరు కుక్క అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి.చాలామంది కుక్కలను తమ ఇంటి సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటూ ఉంటారు.పెంపుడు జంతువుల్లో కుక్కకు ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అలాగే కుక్కలు కూడా తమ యజమాని పట్ల ఎంతో...
Read More..యూట్యూబ్లో ఏ వీడియోని ప్లే చేసినా కనీసం 20 సెకండ్ల పాటు ఏదో ఒక యాడ్ చూడాల్సి వస్తోంది.ఒక్కోసారి ఇంట్రెస్టింగ్ పార్ట్ వచ్చినప్పుడే యాడ్స్ ప్రత్యక్షమవుతూ మూడ్ అంతా చెడగొడతాయి.ఇలాంటప్పుడే చాలా చిరాకు వస్తుంది.అయితే ఎలాంటి యాడ్స్ రాకుండా వీడియోలు ప్లే...
Read More..సాధారణంగా అరుదైన వస్తువులు, జీవులు, పండ్లు మొక్కలు ఇలా అన్ని ఎక్కువగా ధర పలుకుతుంటాయి.అయితే కొన్నింటి విలువ చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.అలాంటి ఒక అరుదైన పురుగు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.దీని పేరు స్టాగ్ బీటిల్ (Stag Beetle). ఇది భూమిపై...
Read More..వేసవి కాలం రానే వచ్చింది.రోజులు గడుస్తున్నా కొద్ది ఎండలు మండిపోతున్నాయి.ఎండల దెబ్బకు ప్రజలు బయట కాలు పెట్టేందుకే బెంబేలెత్తిపోతున్నారు.ఇక ఈ వేసవి కాలంలో ఆరోగ్య సమస్యలే కాదు అనేక చర్మ సమస్యలూ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.అందుకే ఆరోగ్యంతో పాటు చర్మాన్ని కూడా...
Read More..మామూలుగానే హైదరాబాదులో ట్రాఫిక్ సమస్య ఎక్కువ.ఇటువంటి పరిస్థితుల్లో రేపు అనగా మర్చి 6 షీ టీమ్స్ ఫైవ్ కే, 2k రన్ చేస్తున్న తరుణంలో నగరం లో కొత్త ట్రాఫిక్ ఆంక్షలు రేపు అందుబాటులోకి రానున్నాయి.ఈ రన్ జరుగుతున్న ఏరియాలు పీపుల్స్ ప్లాజా,...
Read More..ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది.దీంతో చాలా పెళ్లిళ్లు జరుగు తున్నాయి.ఇక పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే ఆ సందడే వేరు.ఇక ఈ మధ్య పెళ్లిళ్లలో జరిగిన సందడి, సరదాలు, ఫన్నీ సన్నివేశాలు వైరల్ అవుతూనే ఉన్నాయి.నెటిజెన్స్ ఈ వీడియోలను చూసి బాగా ఎంజాయ్...
Read More..ఇటీవల కాలంలో సోషల్ మీడియా అంటే తెలియని వారు ఉండడం లేదు.దీంతో ఏ వార్త అయినా ప్రజలకు నిముషాల్లో చేరిపోతుంది.ఇక ఈ సోషల్ మీడియాలో ఎప్పుడు ఇదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా జంతువుల వీడియోలు...
Read More..బంజారాహిల్స్ రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇనిస్ట్యూట్ ఆస్పత్రిలో శనివారం మహేష్ బాబు కాంబినేషన్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా కలిసి అప్పుడే పుట్టే చిన్నారులు లేదా నూతనంగా జన్మించిన చిన్నారుల్లో గుండె సంబంధిత వ్యాధులకు చికిత్సకు జరిగే వ్యయాన్ని ఈ ఫౌండేషన్...
Read More..ఇటీవల దొంగలు రెచ్చిపోతున్నారు.అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే నెపంతో ఎంతకైనా తెగిస్తున్నారు.మహిళల మెడలోంచి నగలను లాక్కెళ్లడం మొదలుకొని ఇంట్లో చొరబడి బంగారం నగదు ఎత్తుకెళ్తున్న ఘటనలూ కోకొల్లలు.వాహనాలను దొంగిలించడం.ఇలా వివిధ రకాల దొంగతనాలు జరగడం చూసి ఉంటాం.తాజాగా ఏటీఎంలనే దోచుకెళ్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.అయితే...
Read More..మగువకు స్థిరమైన జీవన ప్రమాణాలు లేవు, వస్త్రధారణ, అలంకరణకు స్థిరమైన నమూనా లేదు.ఒక అమ్మాయి ఎప్పుడూ సమాజం లేదా ప్రజలు కోరుకునే విధంగా ఉండకూడదు….అంటూ ఓ తల్లి ప్రచారం ప్రారంభించింది.అది ముందుగా తనతోనే ప్రారంభమవ్వాలనుకుంది.జనాలు ఆమెను పెద్దఎత్తున ట్రోల్ చేస్తున్నప్పటికీ, ఆమె...
Read More..భారతదేశం తన ప్రాచీన సంస్కృతి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది.అయితే ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పజిల్గా ఉన్న అనేక రహస్య ప్రదేశాలు దేశంలో అనేకం ఉన్నాయి.వీటిలో బీహార్లోని బంగారు నిధుల రహస్యం కూడా ఉంది.ఆ నిధిని వెలికితీసేందుకు ఎంతమంది ప్రయత్నించినా సాధ్యం...
Read More..చిన్న వయసులోనే తల్లిగా మారటం వల్ల మహిళలకు పలు ప్రయోజనాలతో పాటు ఇబ్బందులు కూడా ఉంటాయి.చిన్నవయసులోనే తల్లి కావడం వల్ల బాధ్యతలు పెరుగుతాయిని కొందరు భావిస్తారు.అదే విధంగా చిన్న వయస్సులో తల్లి అయితే.పిల్లలు పెద్దవారయ్యాక.సరైన సమయంలో స్త్రీ బాధ్యతల నుండి విముక్తి...
Read More..రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంపై ప్రపంచమంతా దృష్టి సారించింది.ప్రస్తుతం ఉక్రెయిన్ పౌరులు తమ దేశాన్ని రక్షించడానికి సైన్యంతో యుద్ధానికి తలపడుతున్నారు.యువకుల నుండి వృద్ధుల వరకు అందరూ తమ దేశాన్ని రక్షించుకోవడానికి తుపాకీలను చేతపట్టారు. రష్యాకు వ్యతిరేకంగా స్థానిక పౌరులు కూడా...
Read More..మీరు ఎప్పుడైనా విమానంలో ప్రయాణించివున్నట్లయితే, కొన్నిసార్లు విమాన ప్రయాణం ఎంత కష్టంగా ఉంటుందో మీకు ఇప్పటికీ తెలిసివుంటుంది.బిజినెస్ క్లాస్లో ప్రయాణించడం సౌకర్యవంతంగానే ఉంటుంది.కానీ ఎకానమీ క్లాస్లో ప్రయాణించేటప్పుడు అనేక సమస్యలు ఎదురవుతాయి.వీటిని పరిష్కరించడం కొంచెం కష్టం.అటువంటి పరిస్థితిలో సరైన సీటు ఎంపిక...
Read More..రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రమాదకర పరిణామాలకు దారితీస్తోంది.ఉక్రెయిన్లోని పలు నగరాలపై రష్యా సైన్యం క్షిపణులతో దాడులకు దిగుతోంది.ఈ నేపధ్యంలోనే ఉక్రెయిన్లోగల జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను రష్యా స్వాధీనం చేసుకుంది.రష్యా- ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం.మూడవ ప్రపంచ యుద్ధానికి...
Read More..ఆధునిక యగంలో ప్రజల ఆహారపు అలవాట్లలో పెనుమార్పులు వచ్చాయి.పూర్వకాలంలో ప్రజలు పౌష్టికాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.ఇప్పుడు చాలామంది మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్లో ఉంచి తరువాత తింటున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రిజ్లో ఉంచిన ఆహారం కొన్నిసార్లు ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది.చాలా మంది ఆహారాన్ని ఫ్రిజ్లోంచి...
Read More..రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది.రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా అయ్యారు.రష్యాలో గత 22 ఏళ్లుగా పుతిన్ అధికార పగ్గాలు చేపట్టారు.ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకులలో పుతిన్ ఒకరు.పుతిన్ జీవితానికి సంబంధించిన ఎన్నో...
Read More..ఎవరైన సరే విహార ప్రాంతాల్లో తిరగడానికి ఇష్టపడతారు.అయితే అందుకు డబ్బు లేకపోతే, మనసు చంపుకొని ఇంట్లోనే కూర్చుంటారు.అయితే దీనికి విరుద్ధమైన ఒక ఉదంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఎవరి ఊహకు అందిని విధంగా ప్రయాణాలు సాగిస్తూ, తన అభిరుచిని నెరవేర్చుకుంటున్న ఒక మహిళ...
Read More..సొట్ట బుగ్గలు ఉన్నవారు తమ వైపు అందరినీ ఆకర్షితులను చేసుకోవడం చూస్తుంటాం.సొట్ట బుగ్గలను బ్యూటీ స్పాట్స్గా కూడా పరిగణిస్తారు.అందుకే సొట్టబుగ్గలు లేనివారు తెగ బాధపడిపోతుంటారు.మన దేశంలో చాలా మంది ప్రముఖ తారలు వారి డింపుల్ స్మైల్ కారణంగా ప్రేక్షకాదరణ పొందారు.షారుఖ్ ఖాన్,...
Read More..ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది.ఉక్రెయిన్పై రష్యా క్షిపణులను ప్రయోగిస్తోంది.ఇదిలా ఉండగా బాంబుల్లా పేలిపోయే ప్లాంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.దీనిని చదివాక మీరు కూడా తెగ ఆశ్చర్యపోతారు.ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ మొక్కకు...
Read More..చాలామంది ఉదయం, సాయంత్రం వేళల్లో పార్క్కి వాకింగ్కు వెళ్తుంటారు.చాలా హౌసింగ్ సొసైటీలలో ఇటువంటి పార్క్ సౌకర్యాలు ఉంటాయి.మహిళలు, పురుషులు వాకింగ్ కోసం పార్క్కు వెళుతుంటారు.పిల్లలు పార్కులలో ఆడుకుంటారు.చాలామంది పార్కుకు వెళ్లేందుకు స్పోర్ట్స్ ట్రాక్ షూట్లను ధరిస్తారు.అయితే ఫలానా దుస్తుల్లోనే పార్కుకు వెళ్లాలనే...
Read More..భారతదేశంలో సమోసా ఎంతగానో ప్రాచుర్యం పొందింది.ఎవరైనా అతిథి వచ్చినప్పుడు.చాలామంది వారికి సమోసాలను అందిస్తుంటారు.మీరు దేశమంతటా ఎక్కడైనా సమోసాలు దొరుకుతాయి.మనదేశంలో సమోసాను ఇష్టపడని వ్యక్తి ఎవరూ ఉండరు.అయితే పొరపాటున కూడా సమోసా తినని మనుషులు గల ప్రదేశం ఒకటి ఉందని తెలిస్తే మీరు...
Read More..మనకు రకరకాల వ్యామోహాలు కలిగిన వ్యక్తులు కనిపిస్తుంటారు.ఈ కోవలోకే వచ్చే అలాంటి అసాధారణ మహిళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఆమెకు చెవి రంధ్రాలను పెంచుకోవడంలో ఉన్న విచిత్రమైన క్రేజ్ అంతాఇంతాకాడు.ప్రపంచ రికార్డు సృష్టించేంత పెద్దగా చెవికి రంధ్రం ఉండాలని ఆమె తపన చెందుతోంది.దీని...
Read More..నాయి బ్రాహ్మణులను కించపరిచే విధంగా చర్చలు చేసిన నటుడు మోహన్ బాబు తమ సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలని నాయి బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి.కృష్ణ కాంత్ పార్క్ వద్ద నాయి బ్రాహ్మణులు నిరసన వ్యక్తం చేశారు.మోహన్ బాబు ని మోహన్,...
Read More..స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ఊహించని రేంజిలో అంచనాలు పెరిగి పోతూ ఉంటాయి.ఎందుకంటే త్రివిక్రమ్ రాసుకున్న పాత్రలకి అల్లు అర్జున్ సరిగ్గా సరిపోతాడు ఏమో అని అనిపిస్తూ...
Read More..మన విశ్వం ఎంతో పెద్దది అలాగే ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలతో ముడిపడి ఉంది.ఆ ప్రశ్నలను చేదించడానికి మన ఖగోళ శాస్త్రవేత్తలు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలోనే అంతరిక్షంలోకి రాకెట్స్ ను పంపడం వంటి ప్రయోగాలు చేసి అంతరిక్షంలో ఏమి జరుగుతుందో అనే విషయాలు...
Read More..ప్రస్తుతం టీమిండియా, శ్రీలంక జట్లు తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే.ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఫస్ట్ డే 357 పరుగులు చేసి 6 వికెట్లు నష్టపోయింది.అయితే ఈ మ్యాచ్ కి చాలా ప్రత్యేకత ఉంది.ఎందుకంటే మాజీ టెస్ట్...
Read More..ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ఫోన్లు ఉంటున్నాయి.వీరంతా వాడే యాప్ల్లో యూట్యూబ్ టాప్ ప్లేస్ లో ఉంటుందని అనడంలో అతిశయోక్తి లేదు.అయితే వీడియోలు చూసేందుకు కోట్లాదిమందికి వన్ స్టాప్ డెస్టినేషన్ గా మారిన యూట్యూబ్ లో ఎప్పటికప్పుడు క్రియేటర్స్ పుట్టుకొస్తున్నారు.బాగా...
Read More..పసిబిడ్డలు ఏ మాత్రం అసౌకర్యానికి గురయిన బాగా ఏడ్చేస్తుంటారు.అదే ట్రావెలింగ్ లో అయితే వారి ఏడుపు ఆపటం అసాధ్యం.ఇక విమానాల్లో ఇంకా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.తాజాగా తమ బాలుడి వల్ల ఇలాంటి ఓ ఇబ్బందిని ఫేస్ చేసింది ఒక జంట.అయితే వారి...
Read More..సాధారణంగా సోషల్ మీడియాలో వైరలయ్యే కొన్ని వీడియోలు చాలా వింతగా ఉంటాయి.అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు షేర్ చేసే కొన్ని ఫన్నీ వీడియోలు ఇంకా బాగా వైరల్ అవుతుంటాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడూ సోషల్ మీడియాని కుదిపేస్తోంది.ఈ వీడియో లో...
Read More..స్మార్ట్ఫోన్ యూజర్లంతా వాట్సాప్ వినియోగించకుండా ఉండరు.అంతలా మన జీవితంలో భాగమైంది సోషల్ మీడియా ప్లాట్ఫాం. కొంతమందైతే గంటల తరబడి వాట్సాప్ లోనే మునిగి తేలుతుంటారు.ఇక ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ లతో ఆకట్టుకుంటుంది వాట్సాప్.తాజాగా 10 ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది.వీటిని మొదటగా బీటా...
Read More..ప్రస్తుత కాలంలో అందరూ కూడా సోషల్ మీడియాను బాగా వినియోగించుకుంటున్నారు.ఈ క్రమంలోనే ప్రముఖ ఫొటో-షేరింగ్ యాప్ అయిన ఇన్స్టాగ్రామ్ ను కూడా చాలామంది యూజర్లు ఫాలో అవుతున్నారు.రోజురోజుకు ఇంస్టాగ్రామ్ ను ఉపయోగించేవారి సంఖ్య పెరిగిపోతు వస్తుంది.అలాగే ఇంస్టాగ్రామ్ కూడా ఎప్పటికప్పుడు తన...
Read More..ప్రస్తుత ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్ మన జీవితంలో అంతర్భాగం అయిపోయింది.ముఖ్యంగా లేచినప్పటి నుంచి పడుకునే వరకు కుటుంబ సభ్యులతో కంటే దీనితోనే ఎక్కువ మంది గడిపేస్తుంటారు.పొరపాటున కింద పడి ఫోన్కు డ్యామేజ్ జరిగితే తమకే దెబ్బ తగిలినంత బాధపడిపోతుంటారు.ఇంకొన్ని సందర్భాల్లో...
Read More..పరుగుల యంత్రం విరాట్ కోహ్లి తన 100వ టెస్టు మ్యాచ్లో ఓ భారీ రికార్డును చేరుకున్నాడు.ఫలితంగా దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు.శుక్రవారం నుంచి శ్రీలంకతో మొహాలి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లి 8000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.వ్యక్తిగతంగా 38 పరుగుల...
Read More..వారు కవలలు.ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు నిమిషాల వ్యవధిలో జన్మించారు.పేర్లను కూడా దగ్గరగా ఉండేలా తల్లిదండ్రులు పెట్టారు.నటాషా, నటాలీ, నడెగే గా నామకరణం చేశారు.చిన్నతనం నుంచే ఏవి కొన్నా ముగ్గురికీ ఒకేలాంటివి తెచ్చేవారు తల్లిదండ్రులు.బొమ్మలు, పుస్తకాలు, డ్రెస్సులు అన్నీ ఒకేరీతిలో ఉండేవి.తమ హెయిర్...
Read More..ప్రతి మనిషి జీవితంలో నిద్ర అనేది ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సగం జీవితం పడుకోవడానికే వెళ్తుందంటే దీనికున్న ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు.ఒకప్పటికి ఇప్పటికీ పరిస్థితులు చాలా మారిపోయాయి.ఇప్పటి వారికి పని ఒత్తిడి ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అనేక...
Read More..Mumbai (India), March 4, 2022:The Indian multinational group and global player in the Off-Highway tire market, Balkrishna Industries Ltd.(BKT), has roped in superstar, Ranveer Singh, as it’s Brand Ambassador.“We are...
Read More..టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం అనేక బ్లాక్బస్టర్లను నిర్మించింది.ఇప్పుడు కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటిని హీరోగా పరిచయం చేయడానికి మరో భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ను రూపొందించనుంది.ఇది రాధా కృష్ణ దర్శకత్వం...
Read More..ముంబై (ఇండియా), మార్చి 4, 2022: భారతీయ మల్టీనేషనల్ గ్రూప్, ఆఫ్- హైవే టైర్ మార్కెట్ లో అంతర్జాతీయ అగ్రగామి అయిన బాల్ కృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బీకేటీ) తన ప్రచారకర్తగా సూపర్ స్టార్ రణ్ వీర్ సింగ్ ను నియమించింది....
Read More..డిఫరెంట్ రేంజ్ లో,డిఫరెంట్ జానర్ సినిమాలు తీసిన ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో సిద్ధం అయ్యారు.హై బడ్జెట్ ఎంటర్టైనర్లతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు.శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 10...
Read More..ప్రతి ఇంట్లోనే కూతురు ఉండాలి అని మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదు.కూతురు లేని ఇంట్లో సందడే ఉండదు.కాళ్లకు పట్టిలు, చేతికి గాజులు వేసుకుని ఇంట్లో సందడి సందడిగా తిరుగుతూ ఉంటే ఆ ఇంటికి వచ్చే కళే వేరు కదా.అలా ఇంట్లో నడయాడే...
Read More..కరోనా వైరస్ వలన దేశంలోని ప్రజలు అందరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.కోవిడ్ మహమ్మారి కారణంగా చాలా రకాల సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.ఇప్పటికి కొంతమంది ఉద్యోగులు ఇంట్లోనే ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు.అయితే ఇప్పుడు అలా...
Read More..అహ్మద్ పాషా అనే వ్యక్తి ని అరెస్ట్ చేసాము.అహ్మద్ పాషా గతంలో జైలు కు కూడా వెళ్లి వచ్చాడు.అహ్మద్ పాషా పై మొత్తం 19 కేసులు ఉన్నాయి.హైదరాబాద్, సైబర్బాద్, రాచకొండ కమీషనరేట్ పరిధిలో పలు చోరీలు.పలు చోరీ కేసుల్లో ప్రధాన నిందితుడు.నిందితుడు...
Read More..హోటల్ యజమానులు. ఇక మీదట మీరు జాగ్రత్తగా ఉండాలండోయ్.లేదంటే ఫైన్స్ మీద ఫైన్స్ కట్టాలిసి వస్తుంది.రూపాయికి రెండు రూపాయిలకు కక్రుత్తి పడితే వేలల్లో జరిమానా కట్టాలిసి వస్తుంది గుర్తుపెట్టుకోండి.మీ హోటల్ కు వచ్చిన కస్టమర్లు మీరు ఏది పెడితే అది తినేసి,...
Read More..టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఎంత సరదగా, ఫన్నీగా ఉంటారో అందరికి తెలిసిందే.మైదానంలో బ్యాట్ పడితే చాలు ఆయన్ని ఆపడం ఎవరి తరం కాదు.అందుకే ఆయనని డాషింగ్ బ్యాట్స్మెన్గా పిలుస్తుంటారు.అలాగే ఆట ఆడేటప్పుడు కూడా ఎంతో ఎనర్జీటిక్ గా కనిపించి...
Read More..ఇండియన్ డెవలపర్లు మొబైల్ యాప్స్, గేమ్స్ను రూపొందించి గూగుల్ ప్లే స్టోర్ యాప్ లో ఉంచుతున్నారు.ఇవన్నీ కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకుంటున్నాయి.దీంతో ఇండియన్స్ డెవలప్ చేసిన యాప్స్, గేమ్స్ను వాడే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.ముఖ్యంగా లూడో కింగ్ గేమ్...
Read More..టీమ్ ఇండియా, శ్రీలంక జట్లు ఇప్పటికే ఒక టీ20 సిరీస్ ఆడిన విషయం తెలిసిందే.ఈ రోజు అంటే మార్చి 4 నుంచి ఈ రెండు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభమయ్యింది.ప్రస్తుతం ఇండియా బ్యాటింగ్ చేస్తోంది.అయితే ఈ టెస్ట్ సిరీస్ కు...
Read More..మన ఇండియాలో సీఎంలు కేవలం కార్లలో మాత్రమే ప్రయాణిస్తూ కనిపిస్తుంటారు.కొన్ని సందర్భాల్లో, ప్రధానంగా స్పెషల్ ఈవెంట్స్ టైంలో ముఖ్యమంత్రులు సైకిళ్లపై కనిపించి ఆశ్చర్య పరుస్తుంటారు.అయితే ఇప్పుడు ఒక సీఎం ఏకంగా బైక్ రైడింగ్ చేస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నారు.చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్...
Read More..ఈశా ఫౌండేషన్ గురించి ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరికి తెలుసు.ఎందుకంటే ఈశా ఫౌండేషన్ కేవలం మన ఇండియాలో మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలు అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా వంటి ఇంకా అనేక దేశాలలో స్థాపించబడి...
Read More..విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యా రాయ్, త్రిష ప్రధాన పాత్రధారులుగా ఏస్ డైరెక్టర్ మణి రత్నం రూపొందిస్తోన్న భారీ బడ్జెట్ హిస్టారికల్ ఎపిక్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’.ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 30న గ్రాండ్ రిలీజ్ విక్రమ్, జయం రవి, కార్తి,...
Read More..రోడ్డు మీద ఎవరికన్నా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళని చూసి అయ్యోపాపం అని అనేవారు కొంతమంది అయితే వాళ్ళని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసేవారు మరికొందరు.స్మార్ట్ ఫోన్ వచ్చిన దగ్గర నుండి ప్రతి ఒక్కరికి ఇదొక పని అయిపోయింది...
Read More..వెటరన్ టీమిండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ఫన్నీగా ఒక ఔట్ని సెలబ్రేట్ చేసుకుని అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు.పిచ్పై బోర్లా పడి అతడు చేసిన సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.అయితే శ్రీశాంత్ ఎవరూ ఊహించని రీతిలో...
Read More..ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుంది తప్ప తగ్గుముఖం పట్టడం లేదు.ఎన్ని నివారణ చర్యలు తీసుకుంటున్నా కూడా కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది.దీంతో ప్రపంచ దేశాలు మొత్తం వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో పడ్డాయి.అయితే కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవాల్సిన...
Read More..హెయిర్ డ్రెస్సెర్ ఉప్పలపు నాగ శ్రీను ప్రస్తుతం కష్టకాలం లో ఉన్నాడు.అతని తల్లి ఆరోగ్యం మరింత క్షీణించడం, అతనికి గత సంస్థ నుండి జీతం కూడా సరిగ్గా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నాడు.అతని ఆర్ధిక పరిస్థితి తెలుసుకొని నటుడు నిర్మాత నాగబాబు...
Read More..Wanaparthy 03 March 2022: Aurobindo Pharma Foundation will inaugurate a Mini Lift Irrigation scheme on 5th March at Mojerla village, Peddamandadi mandal, Wanaparthy district.The prestigious project will enhance the physical...
Read More..మార్చి 03,2022 : అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఓ మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మార్చి 05వ తేదీన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజెర్ల గ్రామం వద్ద ప్రారంభించనుంది.అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్తో ఈ ప్రాంత వ్యవసాయ క్షేత్రాలకు తగినంతగా...
Read More..The importance of native language expression on the internet in a linguistically diverse country like India cannot be overstated.One of the distinct characteristics of Indians is that they like things...
Read More..యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మరియు విజయవంతమైన దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి చేసిన మొదటి చిత్రం విక్రమ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.వేసవిలో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.విడుదల తేదీ ఎప్పుడనేది మార్చి 14వ తేదీ ఉదయం 7 గంటలకు...
Read More..ప్రేమ.రెండక్షరాల పదం.ఈ పదానికి చాలా పవర్ ఎక్కువ.ప్రేమలో ఉన్న వారు చాలా నిజాయతీగా ఉంటారని కొంత మంది చెబుతారు.అలాంటిదేం లేదు… వారే ఎక్కువగా అబద్దాలు ఆడుతారని కొందరు చెబుతారు.ఇలా ఏదేమైనా కానీ ప్రేమలో ఉండే మాధుర్యమే వేరని అనేక మంది అంటూ...
Read More..‘డై హార్డ్ ఫ్యాన్’ నుంచి హీరో శివ ఆలపాటి లుక్ కు విశేష స్పందన శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిరామ్ M దర్శకత్వంలో శివ ఆలపాటి మరియు ప్రియాంక శర్మ కీలక పాత్రలలో నటిస్తున్న చిత్రం డై హార్డ్...
Read More..ఒక్కో మనిషికి ఒక్కో అలవాటు ఉంటుంది ఒకరి అలవాట్లు మరొకరికి మ్యాచ్ అవ్వవు.కొంతమందివి అయితే వారి అలవాట్లు వింటేనే మనం ఆశ్చర్య పోతాము.మనుషులు మామూలుగానే ఉన్నప్పటికీ వారి ఆలోచనలు మాత్రం చాలా ఖరీదైనవిగా ఉంటాయి.వీరి వింత ఆలోచనలు, అలవాట్లు మనకు వింటేనే...
Read More..తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు.ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోల హవా కొనసాగుతున్నా.ఇద్దరికీ గట్టి పోటీ ఇచ్చారు.చివరకు ఎన్టీఆర్ కు పోటీగా రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా కూడా విజయాన్ని సాధించాడు.ఇక కృష్ణ వ్యక్తిగత జీవితానికి...
Read More..దెయ్యాల ప్రపంచం గురించి మీరు చాలా కథలు వినేవుంటాడు.ఇలాంటి ప్రదేశాలు, భవనాల గురించి కూడా ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు.దెయ్యం అనేదేమీ లేదని సైంటిస్టులు చెబుతున్నప్పటికీ అయినప్పటికీ, చాలామంది ఇప్పటికీ దెయ్యాలను నమ్ముతారు.వాటి గురించి తెలుసు కోవాలను కుంటారు.ఈ కోవలోనే ప్రపంచంలోని...
Read More..జ్ఞాపకశక్తి కోల్పోవడం అనేదానిని మనం సినిమాల్లో లేదా టీవీ షోలలో చూసిఉంటాం.అయితే ఇది సినిమాల్లోనే కాదు నిజంగానే జరిగింది.బ్రిటన్లో నివసిస్తున్న మఫెట్ అనే 43 ఏళ్ల మహిళ తన కథను చెప్పినప్పుడు, అందరూ ఆశ్చర్యపోయారు.ఆమె తన జీవితానికి సంబంధించిన 20 ఏళ్ల...
Read More..మద్యం.అనేక సంసార జీవితాల్లో చిచ్చుపెడుతోంది.అన్యోన్యంగా ఉంటున్న వారి కుటుంబాల్లో చీకట్లు నింపుతోంది.ఆర్థికభారం అధికంగా కావడంతో పాటు కుటుంబ కలహాలు రేకెత్తుతున్నాయి.ఎప్పుడు ఎక్కడో ఓ చోట మద్యం బారిన పడి చనిపోతున్న, చంపుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.తాజాగా ఓ ఘటన కలకలం రేపుతోంది.భర్తకు...
Read More..మొహాలీ వేదికగా శుక్రవారం (మార్చి 4) నుంచి జరిగే భారత్-శ్రీలంక టెస్టు మ్యాచ్కు ఓ ప్రత్యేకత ఉంది.ఇది కోహ్లికి 100వ టెస్టు మ్యాచ్.పరుగుల యంత్రంగా పేరొందిన కోహ్లి ఇటీవల కాలంలో ఫామ్ లేమితో సతమత మవుతున్నాడు.దీంతో ఎంతో పరుగుల దాహంతో ఉన్న...
Read More..చనిపోయిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడా? ఇది వినగానే మీరు ఆశ్చర్యపోయి ఉంటారు.కానీ రెవెన్యూ రికార్డుల్లో లాల్ బిహారీ మరణించిన మాట మాత్రం నిజం.అయితే ఇప్పటికీ అతను ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అజంగఢ్ జిల్లాలోని ముబారక్పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నాడు.తాను...
Read More..ఉక్రెయిన్- రష్యా మధ్య రక్తపాత యుద్ధం కొనసాగుతోంది.కైవ్తో సహా ఉక్రెయిన్లోని అనేక ప్రాంతాలపై రష్యా సైనికులు దాడులు కొనసాగిస్తున్నారు.దీంతో పెద్ద సంఖ్యలో సైనికులు, పౌరులు కూడా గాయాల పాలవుతున్నారు.ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధం మధ్య, ఒక సెయింట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా...
Read More..యూత్లో టాటూ క్రేజ్ ఎక్కువగా కనిపిస్తుంటుంది.అయితే టాటూల పిచ్చితో కొందరు చేసే పనులు చూస్తే తెగ ఆశ్చర్యం కలుగుతుంది.కెనడా చెందిన ఒక వ్యక్తి టాటూల వ్యవహారం ఆసక్తికంగా మారింది.రెమి అనే చెఫ్ అనే వ్యక్తి తన శరీరమంతా టాటూలు వేయించుకున్నాడు.ఫలితంగా అతని...
Read More..గృహ రుణానికి సంబంధించిన ఈఎంఐ చెల్లించడం కష్టంగామారితే కొన్ని మార్గాల ద్వారా వాటికి పరిష్కారం లభిస్తుంది.ప్రతి ఒక్కరూ తమ సొంత ఇల్లు ఉండాలని కలలు కంటారు.ఇల్లు కొనుక్కునేందుకు తగినంత డబ్బు లేకపోతే హోమ్ లోన్ సహాయంతో సొంత ఇంటి కలను నెరవేర్చుకోవచ్చు.బ్యాంకులు...
Read More..గూగుల్ పేలో రూ.1 లక్ష వరకు తక్షణ రుణం తీసుకోవచ్చని మీకు తెలుసా? గూగుల్ పే అందిస్తున్న ఈ నూతన సేవ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కొన్నిసార్లు మనకు అత్యవసరంగా డబ్బు అవసరం ఏర్పడుతుంది.అటువంటి సందర్భాల్లో మన బ్యాంకుల నుండి చాలా ఎక్కువ...
Read More..అతని భార్య ఐఫోన్ 10 సంవత్సరాల క్రితంఎక్కడో పోయింది.ఇప్పుడు టాయిలెట్లో దొరికింది.దాని వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది.ఒక్కోసారి కొన్ని ముఖ్యమైన వస్తువులను ఇంట్లోనే ఎక్కడో పెట్టేసి మరిచిపోతుంటాం.అప్పుడు ఇల్లంతా వెదికినా అ వస్తువు దొరకదు.కొన్నాళ్లు ఆ వస్తువు మనకు కనిపించి మనల్ని...
Read More..రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులు పొరుగు దేశాల్లో తల దాచుకుంటున్నారు.మరికొందరు దేశంలోనే ఉంటూ సైన్యంలో చేరి, రష్యన్ సైన్యంతో పోరాడటం కనిపిస్తోంది.ఇదిలా ఉండగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కి సంబంధించిన పలు...
Read More..తరచూ మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ ఛార్జీ అయిపోతోందా ? అత్యవసర సమయాల్లో ఛార్జింగ్ కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారా ? ఇలా తరచూ బ్యటరీ ఛార్జ్ చేయాల్సి వస్తోందా ? అయితే ఇలంటి వారి కోసం వన్ప్లస్ మార్గం...
Read More..ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని తపనపడుతుంటారు.ఇందుకోసం వివిధ మార్గాలను ఆశ్రయిస్తుంటారు.ఇందుకోసం కొందరు ఉద్యోగాలు చేస్తుంటే.మరికొందరు వ్యాపారాలు చేస్తుంటారు.అయితే ఇటీవలి కాలంలో కొందరు సోషల్ మీడియా ద్వారా కూడా డబ్బు సంపాదిస్తున్నారు.ముఖ్యంగా యూట్యూబ్ డబ్బు సంపాదించడానికి మంచి మార్గంగా మారింది.యూట్యూబర్లు తమ వీడియోలను...
Read More..మహిళా దినోత్సవం సందర్బంగా ఆడవాళ్లు.మీకొక గుడ్ న్యూస్.ఉమెన్స్ డే నాడు ఎంచక్కా మీ స్నేహితురాలు లేదంటే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఎంచక్కా వండర్లాలో విహరించే ఒక గొప్ప అద్భుతమైన అవకాశాన్ని వండర్లా థిమ్ పార్క్ మీకు అందిస్తుంది.అది కూడా చాలా...
Read More..రోడ్డు మీద వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలి.లేదంటే రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి రావచ్చు.డైవర్ చేసే ఒక పొరపాటు వలన ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో స్టార్ అవ్వాలని చాలామంది డిఫరెంట్ స్టైల్స్...
Read More..సోషల్ మీడియాలో వైరలయ్యే కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.ఈ వీడియోని చూసి బయాలజిస్టులు సైతం అవాక్కవుతున్నారు.అందుకు కారణం ఈ వీడియోలో ఎవరికీ అంతుపట్టని ఒక వింత జీవి కనిపించడమేనని చెప్పొచ్చు.ఇది చిన్న...
Read More..సాధారణంగా ప్రపంచంలో ఉన్న అన్ని జీవులలో మనుషులు మాత్రమే తోటి మనుషులకు అంత్యక్రియలు జరుపుతుంటారు.ప్రజలు తమ మత సంప్రదాయాల ప్రకారం, చనిపోయిన వారి శరీరాన్ని దహనం చేయడం లేదా పూడ్చడం చేస్తుంటారు.అయితే ఇప్పుడు తాజాగా కుక్కలు కూడా అచ్చం మనుషుల్లాగానే చనిపోయిన...
Read More..రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల దిగుమతులు తగ్గి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల పై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతోంది.మన ఇండియా కూడా వంటనూనె విషయంలో ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటోంది.ఇప్పటికే వెజిటేబుల్ ఆయిల్ ధరలు చాలా వరకు పెరిగాయి.ఈ...
Read More..ఈరోజు ఉదయం మచిలీపట్నంలోని బైపాస్ రోడ్డు కమ్మవారి కళ్యాణమండపం సర్కిల్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ ప్రమాదానికి గురై అక్కడికక్కడే రహదారిపై పడిపోవడంతో శరీరానికి, ముఖానికి గాయాలు అయ్యాయి.తీవ్ర రక్తస్రావం జరుగుతున్న క్రమంలో ఆసుపత్రికి తరలించేందుకు ఎవరు ముందుకు రాకపోగా...
Read More..రేపటి నుంచి అంటే మార్చి 4 నుంచి మహిళల వన్డే ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది.ఈ టోర్నమెంట్ లో భారత మహిళల జట్టుతో పాటు మరో ఏడు టీమ్స్ పాల్గొననున్నాయి.న్యూజిలాండ్ వేదికగా ఈ టోర్నమెంట్ జరగనుంది.అయితే టోర్నీ స్టార్ట్ కావడానికి ఇంకా కొన్ని...
Read More..హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం శరీరం యొక్క బాహ్య లక్షణాలను బట్టి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు.ఇప్పుడు చేతి వేళ్ళను బట్టి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. చూపుడు వేలు, ఉంగరపు వేలితో సమానంగా ఉన్నవారు సమాజంలో మంచి గుర్తింపుతో...
Read More..సోషల్ మీడియాలో ప్రతి వీడియో కూడా తొందరగా వైరల్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని వీడియోలు ఆనందాన్ని కలిగిస్తాయి మరి కొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.మరి కొన్ని వీడియోలు అయితే ఏకంగా కన్నీటిని కూడా తెప్పిస్తూ ఉంటాయి.కానీ ఈ వీడియో...
Read More..చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూంటాయి అందులో కొన్ని వీడియోలు అందరిని నవ్వించే విధంగా ఉంటాయి.మరి కొన్ని వీడియోలు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.ఈ వీడియోల ద్వారా ఎంతోమంది వైరల్ కూడా అవుతూ ఉంటారు.కొంతమంది టాలెంట్ కూడా బయటపడుతూ...
Read More..సోషల్ మీడియా పుణ్యమా అని ఏ వార్త అయినా నిముషాల్లో మన ముందుకు వస్తుంది.అందుకే ఇది వరకు కన్నా ఇప్పుడు ఇంకా వేగంగా వార్తలు బయటకు వస్తున్నాయి.అది కరెక్ట్ కాదో కూడా తెలియ కుండానే నిముషాల్లో జనాల్లోకి వెళ్తుంది.పెద్ద పెద్ద వారు...
Read More..బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా రూపొందతున్న సినిమా గ్లిమ్స్ ని గౌతమ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ తో టాలీవుడ్ ప్రత్యేక ముద్రను వేసుకున్న యస్ ఓరిజినల్స్ బ్యానర్ నుండి ప్రోడక్షన్ నెం 10...
Read More..టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఊపు మీద ఉన్నాడు అనే చెప్పాలి.తన దైన శైలిలో ఆటను ఆడుతూ వరస పెట్టి సిరీస్ లను గెలుస్తున్నాడు.ఈ క్రమంలోనే మైదానంలో తన బ్యాట్ తో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టించే రోహిత్...
Read More..రైతులకు ఒక శుభవార్తను తెలియచేసింది ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం.ఇప్పటివరకు రాష్ట్రంలోని రైతుల దగ్గర నుంచి ఆవు పేడను కొనుగోలు చేస్తోన్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇక నుంచి ఆవు మూత్రాన్ని కూడా కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్టు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సలహాదారుడు అయిన ప్రదీప్ శర్మ...
Read More..హెయిర్ డ్రెస్సర్ నాగ శీను ను హీరో మోహన్ బాబు కులం పేరుతో దూషించారు అంటూ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్దవిద్యార్థి సంఘాల నాయకులు, నాయి బ్రాహ్మణ సంఘం జేఏసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు...
Read More..సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.ముఖ్యంగా జంతువులకు సంబందించిన వీడియోల గురించి అయితే చెప్పనవసరమే లేదు.ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఒక పిల్లికి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది.మనం ఇప్పటిదాకా అందమైన మగువులు...
Read More..సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు చూస్తుంటాం.వాటిల్లో కొన్ని తెగ నచ్చేస్తుంటాయి.మామూలుగా మనం ఫంక్షన్లవి, పెండ్లికి సంబంధించినవి, జంతువులకు చెందిన వి చూస్తుంటాం.ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటాయి.మరికొన్ని ఆశ్చర్యంగొలిపేవి ఉంటాయి.కానీ, మనసుకు హత్తుకుని కంటనీరు తెప్పించే వీడియోలు మాత్రం అరుదుగా...
Read More..సమాజంలో ఎవరైనా విలాసవంతమైన జీవితం గడపాలని అనుకుంటారు.ఇల్లు, డబ్బు, స్థలం .ఇలా ఏదైనా ఎవరి ఆశలు, కలలు వారికి ఉంటాయి.ఇందులో ఇల్లు అనేది అందరిక అవసరమే.అందుకే జీవితంలో ఇల్లు కట్టి చూడు… అంటుంటారు.అంతలా వ్యయప్రయాసలు పడితే తప్ప ఇల్లు కల నెరవేరదు.కానీ,...
Read More..అగ్ర కులానికి చెందిన సినిమా హీరో మోహన్ బాబు డబ్బు, అధికార బలం ఉందన్న అహంకారంతో బీసీ వర్గంలోని నాయీబ్రాహ్మణ కులానికి చెందిన నాగశ్రీనుని కులం పేరుతో నీచంగా దూషించినందుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే సినీ...
Read More..హైదరాబాద్: నగరంలోని నాంపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో గల నీలోఫర్ ఆస్పత్రిలో 18 నెలల చిన్నారి కిడ్నాప్ అయ్యింది. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు… ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీ ద్వారా అనుమానిత మహిళను గుర్తించారు. పోలీసులు ప్రత్యేక బృందాలను...
Read More..రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ఎస్వోటీ, చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా చేసిన తనిఖీల్లో 400 కేజీల గంజాయి పట్టుబడినట్లు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.ఫిబ్రవరి 28న ఖమ్మం నుంచి మహారాష్ట్రలోని పింపికి వెళ్తున్న లారీ ని చేవెళ్లలోని షాబాద్ ఎక్స్ రోడ్...
Read More..ప్రపంచ దేశాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి అన్ని వయస్సుల వారిపై ప్రభావం చూపుతోంది.ముఖ్యంగా కరోనా సమయంలో గర్భిణులు వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.వైరస్ బారిన పడితే తల్లితో పాటు బిడ్డకు కూడా ప్రమాదమే.గర్భిణులు కరోనా సమయంలో...
Read More..నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి మృతి అప్డేట్.చనిపోయింది ఒక చిన్నారి ఇద్దరు కాదు.ఈ నెల 28 వ తేదీన చిన్నారిని నాగర్ కర్నూల్ నుంచి ఇక్కడికి తీసుకోని వచ్చారు.రెస్ప్రక్టువ్ దిస్ప్రిస్ సిండ్రోమ్ వ్యాధి తో ఆ చిన్నారి బాధ పడుతుంది.7వ నెలలో పుట్టిన...
Read More..ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గుతూ రోజువారీ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఒక ఐటీటీ సంస్థ ఒక సెన్సేషనల్ అంచనా వేసింది.దీంతో ప్రతి ఒక్కరిలోనూ భయాందోళనలు మొదలయ్యాయి కరోనా ముప్పు ఇంకా పూర్తిగా...
Read More..మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరానికి చెందిన పదేళ్ల బాలుడికి ఎవరూ ఊహించని రీతిలో పళ్లు పుట్టుకొచ్చాయి.సాధారణంగా మనిషికి 32 పళ్లు మాత్రమే ఉంటాయి కానీ ఈ పదేళ్ల పిల్లవాడికి మాత్రం ఏకంగా 50 దంతాలు నోటిలో ప్రత్యక్షమయ్యాయి.తక్కువ పళ్లు ఉన్నా కష్టమే...
Read More..పిల్లల ప్రాణాలను కాపాడడానికి తల్లిదండ్రులు ఎంతటి రిస్క్ అయిన చేస్తారు.అయితే ఇప్పుడు అది మరొక సారి నిరూపితమయింది.తాజాగా లూసియానాలో కోడి హుక్స్ అనే 18 ఏళ్ల బుల్-రైడర్ ఒక ఎద్దును రైడ్ చేయడం మొదలుపెట్టాడు.అయితే చాలా అగ్రెసివ్ గా ఉన్న ఆ...
Read More..గొప్ప పనులు చెయాలంటే వయసుతో పనిలేదని నిరూపించింది ఈ బాలిక.మనసులో అనుకున్న పని చేయాలనె దృఢ నిశ్చయం ఉంటే ఏ పని అయినగాని చిన్నదిగానే ఉంటుంది అంటుంది ఈ చిన్నారి.ఈ పాప వయసులోనే చిన్నది కానీ తన మనసు మాత్రం ఎంతో...
Read More..మనం అందరం కూడా రాత్రి నిద్రించే సమయంలో కచ్చితంగా ఏదో ఒక కల కనే ఉంటాము.కలలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి.మనం కనే కలలు ఒక్కోసారి నిజంగా మన కళ్ల ముందే జరుగుతున్నాయా అనేంత ప్రభావవంతంగా వస్తుంటాయి.అయితే మనకు వచ్చే కొన్ని...
Read More..టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం, హై బడ్జెట్ ఎంటర్టైనర్లతో పాటు కంటెంట్ ఆధారిత సినిమాలను రూపొందించడంలో పేరుగాంచిన రాధా కృష్ణ దర్శకత్వంలో తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రంతో కిరీటిని హీరోగా పరిచయం చేయనుంది.ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం భారీ...
Read More..మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు 26 ఏళ్ల జైన్ నాదెళ్ల మరణించారు .జైన్ పుట్టినప్పటి నుంచి సెరిబ్రల్ పాల్సీ అనే వ్యాధితో బాధపడ్డారు.సెరిబ్రల్ పాల్సీ కేసులు భారతదేశంలో కూడా పెరుగుతున్నాయి.దేశంలోని ప్రతి 1000 మంది పిల్లలలో ముగ్గురు ఈ వ్యాధితో...
Read More..క్రికెట్ ఆటలో నాన్-స్టాప్ బ్యాటింగ్ చెయ్యాలంటే ఎంత స్టామినా, మానసిక దృఢత్వం కావాలో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.గతంలో క్రికెటర్ విరాగ్ మానే 50 గంటల 5 నిమిషాల 51 సెకన్ల పాటు నెట్స్లో నాన్-స్టాప్ బ్యాటింగ్ చేసి రికార్డు సృష్టించాడు.అయితే తాజాగా ఆ...
Read More..కుక్కలను అన్ని జంతువులలోకెల్లా తెలివైన జంతువులుగా పరిగణిస్తారు.వాటి స్మెల్లింగ్ సెన్స్, గ్రహణశక్తి కారణంగా అవి ఇతర జంతువుల కన్నా భిన్నంగా ఉంటాయి.ఇప్పుడు డ్రగ్స్ వ్యసనానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారంలో శునకాలు ముఖ్యమైన పాత్ర పోషించనున్నాయి.వార్తా సంస్థ పీటీఐ తెలిపిన వివరాల ప్రకారం...
Read More..డెయిరీ కంపెనీలు పాడి పశువుల యజమానుల నుండి పాలను ఎలా సేకరిస్తాయో.ఆ తరువాత ఆ పాలు చెడిపోకుండా ఎలా కాపాడతాయో.ఈ పాలను ప్యాకెట్లలో ప్యాక్ చేసి మార్కెట్లో విక్రయించడానికి ఎలా తీసుకు వస్తారనే వివరాలు సమగ్రంగా తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.వాటిని ఇప్పుడు...
Read More..రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతోంది.రష్యా సైన్యాన్ని నిలువరించేందుకు ఉక్రెయిన్ తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది.ఉక్రెయిన్ బాధితుల్లో కొందరు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొందరు ఎలాగోలా ప్రాణాలు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఈ విధంగా అక్కడ చిక్కుకున్న ప్రజలు బాంబ్ షెల్టర్లలో ఆశ్రయం...
Read More..దేశంలో ప్రతీయేటా గుట్కా ప్రియులు అనేక లక్షల టన్నుల గుట్కాలను గుటుక్కుమనిపించి, రోడ్లను మురికిమయం చేస్తున్నారు.దేశంలో గుట్కా ఉమ్మితో మురికిగా మారిన అనేక గోడలు కనిపిస్తాయి.అలాగే రోడ్డు పక్కన, డస్ట్బిన్ దగ్గర, రోడ్డు పక్కన ఉండే పిల్లర్లపై కూడా గుట్కా ఉమ్మిన...
Read More..కరోనా కాలం ముగిసిన తర్వాత కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలామంది రుణాలు చెల్లించలేకపోతున్నారు.అలాంటి వారి బ్యాంకు ఖాతా నెగిటివ్ బ్యాలెన్స్ చూపుతుంది.అటువంటప్పుడు బ్యాంకులు ఏమి చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఖాతా బ్యాలెన్స్ సున్నా అయినప్పుడు బ్యాంకులు రుసుము విధిస్తాయి.ఇది సాధారణంగా 250...
Read More..మన దేశంలో లెక్కకుమించిన గ్రామాలున్నాయి.70 శాతం జనాభా గ్రామాల్లోనే నివసిస్తున్నారు.అయితే దీనికి భిన్నమైన ఒక గ్రామం కూడా మన దేశంలో ఉంది.నాగాలాండ్లోని లాంగ్వా గ్రామం ఇరు దేశాల సరిహద్దుల్లో ఉంది.భారతదేశం-మయన్మార్ మధ్య ఈ గ్రామం ఉంది.కొన్యాక్ గిరిజనులు ఇక్కడ నివసిస్తున్నారు.వీరు ప్రమాదకరమైనవారుగా...
Read More..పేకాట వ్యసనానికి గురైతే దానిని వదిలించుకోలేరని అంటుంటారు.కార్డ్ గేమ్ కుటుంబ సభ్యులు కలిసి ఆడితే సరదాగా ఉంటుంది.పేక ముక్కలలోని నలుగురు రాజులలో ముగ్గురు ఒకేలా కనిపించడం, నాల్గవ రాజు భిన్నంగా ఉండటాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? దానికి కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ...
Read More..మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాకు చెందిన ఓ బిచ్చగాడు భిక్షాటనలో కొత్త రికార్డు సృష్టించాడు.నగదు రహిత (cashless) ప్రచారంలో భాగంగా మారి వార్తల్లో నిలిచాడు.ఇంతేకాదు అతను అడుక్కునే విధానాన్ని వినూత్నంగా డిజిటలైజ్ చేశాడు.డిజిటల్గా అడుక్కునేందుకు క్యూఆర్ కోడ్ను కూడా తీసుకున్నాడు.హేమంత్ సూర్యవంశీ...
Read More..రాజస్థాన్లోని జలోర్కు చెందిన 77 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి 55 సార్లు పదో తరగతి పరీక్షలు రాసి 56వ ప్రయత్నంలో ఉత్తీర్ణుడయ్యాడు.హుకుందాస్ వైష్ణవ్ అనే వృద్ధుడు ఇప్పుడు 12వ తరగతిలో చేరాడు.వయసుకు చదువుతో సంబంధం లేదని నిరూపించాడు.ఈ వృద్ధుని కథ...
Read More..రష్యా- ఉక్రెయిన్లో యుద్ధ పరిస్థితుల మధ్య వందలాది మంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు.వీరిలో వైద్య విద్య కోసం ఉక్రెయిన్కు వెళ్లిన భారతీయుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 18,095 మంది భారతీయ విద్యార్థులు...
Read More..భారత్తో సహా పలు దేశాల్లో మహిళలకు ప్రవేశం నిషేధించబడిన దేవాలయాలు, మసీదులు చాలానే కనిపిస్తాయి.మసీదులోకి ప్రవేశానికి మహిళలకు సమాన హక్కు కల్పించడం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది.మహిళలకు ప్రతిచోటా సమాన ప్రవేశం కల్పించాలని, అది దేవాలయం లేదా మసీదు అయినా...
Read More..నెలవారి సమస్య కారణంగా ఆడవారికి ప్రవేశం లేని ఆలయాల గురించి విన్నాం… ఆయా ఆలయాల్లో ప్రవేశం కోసం స్త్రీలు పోరాటం చేసిన ఘటనలూ చేశాం.కానీ మగవారికి ప్రవేశం లేని ఆలయాలున్నాయనే సంగతి కొత్తగా ఉంది కదా.వినడానికి కొత్తగా వింతగా ఉన్నా ఇదినిజం…అది...
Read More..రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది.పరిస్థితి రానురాను మరింత దిగజారుతోంది.ఉక్రెయిన్ను ధ్వంసం చేసేందుకు రష్యా ఒక్కో మార్గాన్ని అవలంబిస్తోంది.ఇంతలో చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో రష్యా అధ్యక్షుడు పుతిన్పై పొగడ్తల వర్షం కురుస్తోంది.చైనాలోని సోషల్ మీడియా యూజర్లు రష్యా అధ్యక్షుడిని పుతిన్...
Read More..పశువుల పాల ఉత్పత్తిని పెంచడానికి రైతులు లేదా పశువుల యజమానులు నూతన మార్గాలను అవలంబించడాన్ని మీరు ఇప్పటి వరకు చూసే ఉంటారు.పశువుల పాల దిగుబడిని పెంచడానికి, పశువుల యజమానులు వాటికి ఇంజెక్షన్లు ఇవ్వడం లేదా పోషకమైన ఫీడ్లను అందించడం చేస్తుంటారు.కానీ ఇటీవల...
Read More..పిల్లల ఏడుపు శబ్దాన్ని వినడం ద్వారా వారి సమస్యను పరిష్కరించే కొత్త యాప్ను పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది.ఈ స్మార్ట్ఫోన్ యాప్ శిశువు ఏడుపు శబ్ధాన్ని డీకోడ్ చేస్తుంది.నేషనల్ తైవాన్ యూనివర్సిటీ హాస్పిటల్ యున్లిన్ రూపొందించిన ఈ యాప్ పేరు ది...
Read More..ప్రస్తుతం హడావిడి జీవన విధానంలో చాలా మంది ఇంటి ఫుడ్ కు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.ఇందుకు ప్రధాన కారణం సమయం లేకపోవడమనే చెప్పవచ్చు.దీంతో ఆర్టిఫిషియల్ ఆహారాల వైపు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు.అందుభాగంగా.బ్రెడ్, చాకోస్, కార్న్ ఫ్లేక్స్. వాటిని ఎక్కువగా ఉదయం...
Read More..మన దేశం సాంకేతిక పరంగా ఎంత ముందుకు వెళ్తున్నా మూఢ నమ్మకాల విషయంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉందని చెప్పవచ్చు.ఇప్పటికీ మన దేశంలో అనేక ప్రాంతాల్లో వింత వింత ఆచారాలను, మూఢ నమ్మకాలను పాటించేవారున్నారు.మరీ ముఖ్యంగా కొన్ని పురాతన, చారిత్రక ఆలయాల...
Read More..ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత ఎలా ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇంకా అలాంటి కరోనా వైరస్ కు మొద్దు నిద్రతో చెక్ పెట్టచ్చట.ఏంటి అని ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ ఇది నిజం అని అంటున్నారు వైద్య నిపుణులు.అలా ఎందుకు ? నిద్రతో...
Read More..సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు రాత్రికి రాత్రే సెలెబ్రిటీలు అవ్వాలని చూస్తూ ఉంటారు.సెలబ్రిటీలు అవడానికి రీల్స్ చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది పాపులారిటీ పెంచుకోవడానికి యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ లలో రీల్స్ చేస్తూ ఉంటారు, మరి కొంత మంది డబ్బులు సంపాదించుకోవడం కోసం...
Read More..ప్రస్తుతం చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఫన్నీ వీడియోలను షేర్ చేస్తున్నారు.ఫన్నీ వీడియోలు కావడంతో ఈ వీడియోలు నిమిషాల్లో వైరల్ అవుతుంటాయి.ఈ ఫన్నీ వీడియోలు కొన్ని నవ్వును తేప్పించినప్పటికి మరి కొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యానికి లోను చేస్తు...
Read More..వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో మత్స్యకారులు వేట చేస్తున్న సమయంలో మత్స్యకారుల వలకు భారీ తాబేలు చిక్కింది.రామాపురం చెందిన సున్నపు లక్ష్మయ్య మరికొందరు మత్యకారులతో కలిసి సముద్ర తీరంలో పడవలో వేట కొనసాగిస్తుండగా వలలో భారీ తాబేలు పడింది. వలలో చిక్కుకున్న...
Read More..సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో SLV సినిమాస్ LLP మరియు RT టీమ్వర్క్స్పై నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహించిన మాస్ మహారాజా రవితేజ యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీ` నిర్మాణ ప్రక్రియ చివరి దశలో ఉంది.ఇప్పటికే రెండు పాటలు...
Read More..తల్లిదండ్రుల సేవలోనే దైవత్వం ఉందనే సందేశాన్ని నేటి యువతకు తెలియజేస్తూ నిర్మించిన చిత్రమే “కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర“.భోగి కార్ శ్యామల జమ్ము రాజా సమర్పణలో శ్రీ దుర్గా భవాని క్రియేషన్స్ పతాకంపై ఉల్కందే కార్ మురళీధర్ నిర్మించిన ఈ...
Read More..శివ కంఠమనేని,క్యాథలిన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కొత్త సినిమా “మధురపూడి గ్రామం అనే నేనుజి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మాతలు.కల్యాణ్ రామ్ కత్తి...
Read More..మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ “భోళా శంకర్“.స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు రామబ్రహ్మం సుంకర భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు.ఈ రోజు మార్చ్ 1న మహా శివరాత్రి శుభ సందర్భంగా భోళా...
Read More..మన భారత్ లో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయ్.మనం ఎన్నో విషయాలను చూసి ఆశ్చర్యపోయ్ ఆనంద పడుతుంటాం.అలా ఆనందపడే విషయాల్లో ఒకటి హిందూ, ముస్లింలు కలవడం.వీరు ఇద్దరు కలిసి ఉన్న.కలిసి తిరిగిన.ఒకే దైవానికి ఇద్దరు ఒకేసారి పూజ చేసిన చూడటానికి ఎంతో అందంగా...
Read More..రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తం నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్.భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇందులో బాలీవుడ్ హీరో...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు భారీ అంచనాలున్న చిత్రం `సర్కారు వారి పాట` నిర్మాణం చివరి దశలో ఉంది.పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.ప్రధాన తారాగణం షూటింగ్లో పాల్గొంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో...
Read More..రష్యాకు ఉక్రెయిన్ కు మధ్య జరుగుతున్న భీకర పోరు గురించి అందరికీ తెలిసిందే ఈ యుద్ధం కారణంగా అమాయక ప్రజలు,సైనికులు ప్రాణాలను కోల్పోతున్నారు.దీని కారణంగా ఎంతోమంది అనాధలుగా మారుతున్నారు.అంతేకాకుండా భవన సముదాయాలు కూడా నేల కూలుతున్నాయి.ఈ రష్యా దెబ్బకు ఉక్రెయిన్ అతలాకుతలమవుతోంది....
Read More..సోషల్ మీడియా పుణ్యమా అన్ని రకరకాల వీడియోలను మనం చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము.మరీ ముఖ్యంగా జంతువులకు సంబందించిన వీడియోలు అయితే నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి.నెటిజన్లు కూడా జంతువులకు సంబందించిన వీడియోలను బాగా ఇష్టపడుతున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తాజాగా...
Read More..స్టార్ హీరో అయినా చిన్న హీరో అయినా.ఇండస్ట్రీలోకి ఒక్కసారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ హిట్ కోసం పరిగెత్తాల్సిందే.స్టార్ హీరోలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే హిట్ కోసం పరిగెడితే.చిన్న హీరోలు తమనీ స్టార్ హీరో చేసే హిట్ కోసం పరిగెడుతూ...
Read More..తాజ్ మహల్ ఇది ప్రపంచ వింతల్లో ఒకటి కావడం విశేషం.ఈ తాజ్ మహల్ ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఉంది.ఇది ప్రస్తుతం టూరిస్ట్ ప్లేస్ గా మారి ప్రఖ్యాత గాంచింది.ఈ తాజ్ మహల్ ని చూడడానికి ప్రపంచం నలువైపుల నుంచి ప్రజలు వస్తుంటారు.ఈ...
Read More..నెల మారడంతో సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి.నెల ప్రధమార్దంలో వేటి రేట్లు పెరుగుతాయో అనే ఆందోళనలో ఉంటారు.మరి మార్చి నెలలో ఎటువంటి మార్పులు జరగనున్నాయో తెలుసుకుందామా… మార్చి 1 నుంచి అమూల్ పాల ధర పెరిగింది.లీటరు పాల ధర రెండు రూపాయల...
Read More..ప్రముఖ సోషల్ మీడియా మెసెంజర్ యాప్లైన వాట్సాప్, ఫేస్బుక్.మెటా సంస్థ ఆధీనంలో ఉంటాయనే విషయం తెలిసిందే.వాట్సాప్ విషయానికొస్తే ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లు ఉన్న అందరి ఫోన్లలో నిక్షిప్తమై ఉంటుంది.దీనిని వినియోగించని వారుండరంటే అతిశయోక్తి కాదు.ఎన్ని కొత్త మెసెంజర్ యాప్లు వెలుగులోకి...
Read More..ఖాతాదారుల సౌలభ్యం, లావాదేవీల్లో భద్రత కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది.చెక్కుల ద్వారా జరిగే లావాదేవీలపై నిబంధనలను మార్చింది.ఇవన్నీ ఏప్రిల్ 4, 2022 నుంచి అమలు చేయనుంది.దీని కోసం ఆ బ్యాంకు అమలు చేస్తున్న పాజిటివ్ పే సిస్టమ్...
Read More..ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా చోర్ బజార్గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది.దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు.ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్...
Read More..రాచకొండ పోలీస్ కమిషనరేట్: ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగుడాలో కాల్పుల కలకలం.కర్ణంగుడా గ్రామ సమీపంలో గాయాలపాలైన రియాల్టర్. తనపై తుపాకితో కాల్పులు జరిపారని స్థానికులకు తెలిపిన రియల్టరు.సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు. స్కార్పియో కారుకు రక్తం...
Read More..రైళ్లంటేనే కిక్కిరిపోయే జనం ఉండే దృశ్యం మన కళ్ల ముందు కనిపిస్తుంది.ఇక రిజర్వేషన్ లేని జనరల్ భోగీలంటే ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.కాలు పెట్టడానికి కూడా వీలు లేనంతగా ఉంటుంది.సీటు సంగతి పక్కన పెడితే నిలబడడానికి ఓ మినీ యుద్ధమే చేయాల్సి ఉంటుంది.కోవిడ్...
Read More..పానీ పూరి ఈ పేరును తలుచుకున్న కూడా నోట్లో నీరు ఊరుతూ ఉంటుంది అంత ఫేమస్ అయింది పానీపూరి.ఈ దేశం మీద పానీ పూరి అంటే ఇష్టం లేని వారు ఉండరు ఈ పానీ పూరిని కొన్ని ప్రదేశాలలో గోల్ గప్ప...
Read More..ప్రస్తుతం ప్రతి ఫోన్ లో కనిపించే యాప్ వాట్సాప్ ఈ వాట్సాప్ నందు వీడియో కాల్, వాయిస్ కాల్, వీటితో పాటు వాట్సాప్ స్టేటస్ ను కూడా వాడుతుంటారు.వాట్సాప్ స్టేటస్ ను వినోదం కోసమో, లేకపోతే సరదాల కోసమో వీడియోలను, ఫోటోలను...
Read More..పక్కా సమాచారంతో కాకతీయ హిల్స్ లో పేకాట స్థావరం పై రైడ్ చేయడం జరిగింది 8 మంది పేకాటరాయుళ్ల ను అరెస్ట్ చేసి 90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నాం.ఆ ఫ్లాటు శ్రీనివాస్ అనే వ్యక్తికి సంబంధించినది. మిగతా ఏడుగురు తో...
Read More..సోషల్ మీడియా ప్రభంజనం మొదలయ్యాక ప్రపంచ నలుమూలల దాగున్న టాలెంట్ వెలుగులోకి వస్తోంది.ఎంతో టాలెంట్ ఉండి మొన్నటిదాకా సాదాసీదా వ్యక్తుల్లాగా జీవితం గడిపిన టాలెంటెడ్ వ్యక్తులు ఇప్పుడు పోష్ లైఫ్ గడుపుతున్నారు.దీనంతటికీ కారణం సోషల్ మీడియా అని నిస్సందేహంగా చెప్పవచ్చు.మొన్నీమధ్య కచ్చా...
Read More..సాధారణంగా యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేయాలంటే కనీసం రూ.50 వేల కంటే ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది.అయితే అతి త్వరలోనే విడుదల కానున్న యాపిల్ బ్రాండ్ న్యూ ఫోన్ ను కేవలం రూ.15 వేలకే సొంతం చేసుకోవచ్చు.నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా...
Read More..ఎంతటి కౄర జంతువైనా అది చూపించే తల్లి ప్రేమను కళ్ళారా చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.ఈ సృష్టిలో మాతృత్వ మాధుర్యానికి మించిందేది లేదు.అయితే సోషల్ మీడియాలో జంతువుల మాతృత్వానికి సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి.తాజాగా అలాంటి ఓ వీడియో...
Read More..రష్యా చేస్తున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లోని ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా వాటిల్లుతోంది.ఈ దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడు హృదయ విదారక, దయనీయమైన దృశ్యాలే దర్శనమిస్తున్నాయి.దీంతో ప్రతి ఉక్రేనియన్ తీవ్రమైన దుఃఖంతో కుంగిపోతున్నాడు.ఈ తరుణంలో...
Read More..ఆర్మేనియా దేశానికి చెందిన రోమన్ అనే వ్యక్తి తాజాగా ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన ఫీట్ సాధించి ఆశ్చర్య పరుస్తున్నాడు.సాధారణంగా మనం హెలికాప్టర్ లో వెళుతుంటే హార్ట్ బీట్ పెరిగిపోతుంది.అలాంటిది హెలికాప్టర్ దిగువభాగంలో ఉన్న ల్యాండింగ్ స్కిడ్స్ కు వేలాడుతూ...
Read More..కొబ్బరి నూనె తెలియని వారుండరు.దీనిని ఎక్కువగా శిరోజాల పోషణకు వాడితే.కొందరు వంటలకు కూడా ఉపయోగిస్తారు.అలాగే కొబ్బరి నూనె చాలా వ్యాధులకు ఔషధంగా కూడా పనిచేస్తుంది.కొబ్బరి నూనెతో చేసిన వంటలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.కొబ్బరి నూనెలోని శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ గుండె జబ్బులు...
Read More..భారతదేశానికి ఒక గొప్పతనం ఉంది.అదే భిన్నత్వంలో ఏకత్వం. ప్రపంచంలోని ఏ దేశంలో లేనటువంటి ఈ ఔన్నత్యం కేవలం ఇండియాలో మాత్రమే ఉంది.అందుకే మన ఇండియాను ప్రపంచ దేశాలు అంత గొప్పగా కీర్తిస్తుంటాయి.మత విధ్వేషాలు లేనటువంటి అన్ని మతాలకు కేంద్రంగా భారతదేశం విరాజిల్లుతోంది.అయితే...
Read More..కరోనా వైరస్ ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుంది అనేది ఎవరికి తెలియదు.ఎందుకంటే మనకే తెలియకుండా మనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయ్.ఇంకా ఈ నేపథ్యంలోనే మరిగే నీటిలో కరోనా మరణిస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు.నీటి గురించి అసలు సైంటిస్టులు ఎం...
Read More..ఉక్రెయిన్ దేశం పై రష్యా దేశం యుద్ధం ప్రకటించింది.ఇప్పటికే నాలుగు రోజుల నుండి భీకర యుద్ధం కొనసాగుతుంది.ఈ రోజు ఐదవ రోజుకు చోరుకుంది.అయినా కూడా యుద్ధం వెనక్కి వెళ్లే ప్రసక్తి కనిపించడం లేదు.ఈ నేపథ్యంలో ఆపరేషన్ గంగా పేరుతో ఉక్రెయిన్ లో...
Read More..