మీరు బ్యాంకు ఖాతాదారులా, అయితే ఈ న్యూస్ మీ కోసమే.ఈ నెల చివరిలో రెండు రోజులపాటు బ్యాంకులు బంద్ కానున్నాయి.ఆల్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూనియన్ మెంబర్లు సమ్మెకు పిలుపునివ్వడమే ఇందుకు...
Read More..చాలా ఏళ్ల అనుభవం ఉన్నా సరే, స్కై డైవింగ్ చేసే ప్రతిసారి హార్ట్ రేట్ బీభత్సంగా పెరిగిపోతుంది.ముఖ్యంగా హెలికాఫ్టర్ లేదా ఏరోప్లేన్ నుంచి దూకే క్షణాన అరికాళ్లలో భయం పుట్టుకొస్తుంది.ఇక ఫ్రీ ఫాల్ సమయంలో కూడా ఒకవైపు థ్రిల్లింగ్గా ఉన్నా, మరోవైపు...
Read More..తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం విఐపీ విరామ సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్, ఏపీ సీఎస్ సమీర్ శర్మా, తెలంగాణ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, పండిట్ రవి శంకర్ గురుజీ...
Read More..ఈ తాగునీటి ప్రాజెక్ట్లో భాగంగా 4వేల ఎల్పీహెచ్ ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటుచేశారు.చుట్టుపక్కల కమ్యూనిటీలకు పరిశుభ్రమైన, సురక్షిత తాగునీటిని అందిస్తుంది 19 మార్చి 2022 : వేదాంత వీజీసీబీ ఇటీవలనే తాగునీటి ప్రాజెక్ట్ను ప్రారంభించింది.దీనిద్వారా విశాఖపట్నంలో 2వేల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.తమ సీఎస్ఆర్...
Read More..సోషల్ మీడియా అంటేనే వినోదాలు వింతలకు నెలవు.ఇక్కడ కనిపించని దృశ్యాలు అంటూ ఉండవు.ఎప్పుడు ఏదొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.నెటిజెన్స్ కూడా వీటిని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో ఎమోషనల్ గా ఉండేవి కొన్ని...
Read More..సాధారణంగా ప్రతి దర్శకుడు కొన్ని సినిమా కథలను ప్రత్యేకంగా ఒక హీరోను ఊహించు కొని రాస్తూ ఉంటారు.కానీ కొన్నిసార్లు మాత్రం ముందుగా అనుకున్న హీరోలు కథ నచ్చక రిజెక్ట్ చేయడంతో ఇక మరో హీరోతో తీసి మంచి విజయాలను అందుకోవడం లాంటివి...
Read More..సాధారణంగా ఇండస్ట్రీలో ప్రముఖ హీరోల వారసులు ఎంట్రీ ఎంత అంగ రంగ వైభవంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టాలీవుడ్ ప్రేక్షకుల చూపు మొత్తం తమ వారసుల వైపు తిరిగేలా ఇక మొదటి సినిమాను ఎంతో అంగరంగ వైభవంగా నిర్మిస్తూ ఉంటారు సినిమా...
Read More..ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మేము పాఠశాలకు వెళ్లే అమౌంటూ ఎల్కేజీ పిల్లోడు పోలీసులకు ఫిర్యాదు యువకుడు నీ చూసి అవాక్కయిన పోలీసులు. చిత్తూరు జిల్లా పలమనేరు ఆదర్శ పాఠశాల ఐదేళ్ల బాలుడు కార్తికేయ ఉదయం పాఠశాలకు వెళ్లాలంటే ట్రాఫిక్ సమస్య...
Read More..కుక్కలు మానవులకు అత్యంత నమ్మకమైన జంతువులు.అందుకే మంది కుక్కలను ఇళ్లలో పెంచుకోవడానికి ఇష్ట పడతారు.కుక్కలలో అనేక జాతులు ఉన్నాయి.వాటిలో చాలా జాతులు ఎంతో ప్రమాదకర మైనవి.వాటికి క్షణాల్లో చంపే శక్తి కూడా ఉంది.ఇప్పుడు అలాంటి కొన్ని శునకాల గురించి తెలుసు కుందాం....
Read More..జంతువులతో సాన్నిహిత్యం అంటే గుండెల్లో గుబులు పుడుతుంది.నాలుగేళ్ల వయసులో మిమ్మల్ని అడవిలో వదిలేస్తే ఏమి జరుగుతుందో మీరు ఊహించగలరా? ఈ విధంగా చాలా సంవత్సరాలు అడవి జంతువులతో ఒంటరిగా కాలం గడిపిన వారి గురించి ఇప్పుడు తెలుసు కుందాం. 1.మెరీనా చాప్మన్...
Read More..భారతదేశంలో జంతువులను పూజించే అనేక దేవాలయాలు ఉన్నాయి.ఇప్పుడు మనం భారతదేశంలో కప్పలను పూజించే ఏకైక ఆలయం గురించి తెలుసు కుందాం.ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడి వారు కప్పను ఎందుకు పూజిస్తారనే వివరాలు ఇప్పుడు తెలుసు కుందాం.భారతదేశం లోని కప్ప దేవాలయం...
Read More..భారత దేశంలో హొలీ పండుగ వచ్చిందంటే మనకు రంగులు గుర్తుకు వస్తాయి .మనం ఈ పండుగను పిల్లలు నుండి పెద్దల వరకు రంగులు పూసుకుని చాలా ఆనందాల మధ్య జరుపుకుంటాం.అయితే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్ళురు గ్రామంలో మాత్రం ఈ...
Read More..ఉత్తరప్రదేశ్లోని ఒక విచిత్ర దేవాలయం అందరినీ అలరిస్తుంది.ఇక్కడ చాలా దేవతా విగ్రహాలకు తలలు ఉండవు.ఈ విగ్రహాలు 900 సంవత్సరాలుగా ఇక్కడ భద్ర పరిచారు.వాటికి పూజలు చేస్తుంటారు.ఈ ఆలయం ఉత్తర ప్రదేశ్ రాజధాని నుండి 170 కి.మీ దూరంలో ప్రతాప్ గఢ్లోని గోండే...
Read More..తమిళనాడులోని తిరుచిరాపల్లి (త్రిచ్చి) వద్ద రాక్ ఫోర్ట్ కొండపై ఉన్న ఉచ్చి పిల్లయార్ దేవాలయం ప్రసిద్ధ గణేశ దేవాలయాలలో ఒకటి.ఈ ఆలయం దాదాపు 273 అడుగుల ఎత్తులో ఉంది.ఆలయానికి చేరుకోవడానికి దాదాపు 400 మెట్లు ఎక్కాలి.పర్వతాల మీద ఉండటం వల్ల ఇక్కడి...
Read More..పురాతన కాలం నుంచి మానవులు ఉల్లిపాయలు వాడినట్లు అనేక తార్కాణాలు కనిపించాయి.క్రీ.పూ 5,000 నాటి కాంస్య యుగం నాటి ప్రదేశాల త్రవ్వకాల్లో ఉల్లిపాయల అవశేషాలు కనుగొన బడ్డాయి.నాటి కాలంలో ఉల్లిపాయ ప్రత్యేకమైన ఉపయోగం గురించి మీరు బహుశా మీరు ఎక్కడా విని...
Read More..చాలా మంది తమ ఆనందాన్ని వింత పద్ధతులలో జరుపు కుంటారు.అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.ఇలాంటి పండుగలను జరుపుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు.అలాంటి కొన్ని పండుగల గురించి ఇప్పడు తెలుసు కుందాం. లా టొమాటినా, స్పెయిన్ స్పెయిన్లోని లా...
Read More..మహా భారతాన్ని పంచమ వేదం అని అంటారు.హిందువులు మహాభారతం నిజంగా జరిగిందని అంటారు.మహా భారతంలో కనిపించిన ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసు కుందాం. గాంధార: నేటి కాందహార్ను ఒకప్పుడు గాంధార అని పిలిచేవారు.ఈ దేశం పాకిస్తాన్లోని రావల్పిండి నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు...
Read More..మరాఠా సామ్రాజ్య జెండాను ఎగురవేసిన ఛత్రపతి శివాజీకి సంబంధించిన కొన్ని కోటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.శివాజీ ఈ కోటలలో ఉంటూ మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించారు. శివనేరి కోట ఛత్రపతి శివాజీ ఈ కోటలో జన్మించాడు.శివనేరి కోట మహారాష్ట్రలోని పూణే సమీపంలోని జున్నార్...
Read More..తమిళనాడులోని ఆది వినాయకుని ఆలయం ఉంది.ఇక్కడ వినాయకుడి ముఖం మానవ రూపంలో ఉంటుంది.ప్రపంచంలోనే గణేశుడు గజముఖి కాకుండా మానవ రూపంలో ఉన్న ఏకైక ఆలయం ఇది.ప్రజలు తమ పూర్వీకుల శాంతి కోసం పూజలు చేయడానికి వచ్చే ఏకైక గణపతి దేవాలయం కూడా...
Read More..ఈ ప్రపంచంలో అద్భుతాలకు కొదవ లేదు.ప్రపంచంలోని నలుమూలల్లో ప్రకృతి అందించే వింతలు లెక్కకుమించి కనిపిస్తుంటాయి.అలాంటివాటిలో ఒకటే భూగర్భ సరస్సులు.ప్రపంచంలోని ప్రముఖ భూగర్భ సరస్సుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1.రీడ్ ఫ్లూట్ లేక్ : ఈ సరస్సు చైనాలోని గుయిలిన్ ప్రావిన్స్లో ఉంది.ఇది...
Read More..రాతి విగ్రహం అంటే చాలా పెద్ద రాయి లేదా కొండను చెక్కి విగ్రహంగా మలచడం.రాతి విగ్రహాలను తయారు చేసే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది.ఇప్పుడు మనం ప్రపంచంలోని అత్యంత భారీగా ఉన్నా అద్భుతమైన రాతి విగ్రహాల గురించి తెలుసుకుందాం. 1.గ్రేట్ సింహిక: ఈజిప్ట్...
Read More..శతాబ్దాల తరబడి అనేక గుహలు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్నాయి.ఈ గుహలు పురాతన చరిత్రను చెప్పడంతోపాటు మతం పరంగా కూడా చాలా ప్రత్యేకతను సంతరించుకున్నాయి.ఈ గుహలు, గుహ దేవాలయాలు శతాబ్దాల నాటి కళలకు ఉదాహరణగా నిలుస్తాయి.ఇప్పుడు హిందూమతంతో మూడిపడిన ప్రత్యేకమైన గుహల గురించి...
Read More..ప్రపంచం అనేక రహస్యాలతో నిండి ఉంది.వీటిని ఇప్పటివరకు ఎవరూ ఛేదించలేకపోయారు.ఈ సంక్లిష్ట రహస్యాలను ఛేదించడానికి ఎవరూ సాహసించడం లేదు.వాస్తవానికి శాస్త్రవేత్తలు లేదా పరిశోధకులు ఈ రహస్యాల వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారు చిక్కుల్లో పడుతున్నారు.ఇప్పుడు అలాంటి ఒక రహస్య...
Read More..యూపీలోని జలౌన్లో 210 అడుగుల ఎత్తైన లంక మినార్ ఉంది.దాని లోపల రావణుడి కుటుంబానికి సంబంధించిన చిత్రాలు ఉంటాయి.విశేషమేమిటంటే ఈ టవర్ పైకి అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు కలిసి వెళ్లలేరు.దీని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.దశాబ్దాలుగా రాంలీలాలో రావణుడి పాత్ర...
Read More..రెండేళ్లుగా కోవిడ్ వైరస్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది.మొదటి వేవ్, రెండవ వేవ్ లలో ఎక్కువ మరణాలు సంభవించడంలో ప్రజలు అల్లాడిపోయారు.అయినవారు చనిపోయినా, కడచూపు కూడా చాలా మందికి దక్కలేదు.మూడో వేవ్లో పరిస్థితి కొంచెం తగ్గింది.టీకాలు పొందడంతో మరణాలు తక్కువగా నమోదయ్యాయి.ప్రస్తుతం దేశంలో రోజు...
Read More..ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి.ప్రతి ఒక్క వింతను మనం చూడలేం.కొన్నింటిని మనం గుర్తించలేం.ఇంతవరకు ఎవరూ చేయని విషయాలను చేయడం కూడా వింతే అవుతుంది.ఇలానే ఓ చోట తాబేలు ఓ సైన్స్ ల్యాబ్ ను ఓపెన్ చేసింది.ఏదైనా చిన్న షాపును ఓపెన్ చేయాలంటేనే...
Read More..ఈ భూ ప్రపంచంలో చాలా రకాల జంతువులు జీవిస్తున్నాయి.కొన్ని రకాల జంతువులు ఇతర జాతుల జంతువులతో చాలా స్నేహంగా ఉంటాయి.కానీ కొన్ని జంతువుల జాతుల మధ్య మాత్రం శత్రుత్వం ఉంటుంది.పోతే కుక్క, పిల్లి, పులి, జింక, పాము, ముంగీస ఇలా చెప్పుకుంటే...
Read More..ప్రస్తుత ఆధునిక యుగంలో వాట్సాప్ మన జీవితంలో అంతర్భాగం అయి పోయింది.కుటుంబ సభ్యులతో మాట్లాడాలన్నా, స్నేహితులతో ముచ్చటించాలన్నా, ఆఫీసు వ్యవహారాలైనా వాట్సాప్ ద్వారానే సాగుతున్నాయి.ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే యాప్లలో ఒకటైన వాట్సాప్ విజయ వంతం కావడానికి కారణం.అప్డేట్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త...
Read More..ఏ దేశం చూసినా కరువు కాటకాలు, అంతర్యుద్ధాలు, పరాయి దేశాల దండయాత్రలు, ఆర్థిక సంక్షోభాలు, మార్కెట్లలో ఒడిదుడుకులు ఇలా ఎన్నో కారణాలతో ఇబ్బంది పడుతుంటాయి.వ్యక్తిగతంగా చూసినా ప్రజలు మరిన్ని ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు.కొందరికి డబ్బు, ఆస్తి, హోదా అన్నీ ఉన్నా వెలితిగా...
Read More..సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత ప్రపంచంలో ఏ మూలన ఎటువంటి సంఘటన జరిగినా కానీ వెంటనే మనకు తెలిసిపోతుంది.సంఘటన ఎటువంటిదైనా కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.చూసే నెటిజన్లకు నచ్చితే అది వైరల్ అవుతుంది లేకపోతే సాదాసీదాగా మిగిలిపోతుంది.కానీ కంటెంట్...
Read More..రోజురోజుకూ మానవ సంబంధాలు మరింతగా క్షీణిస్తున్నాయి.వావి వరుసలు లేకుండా పోతున్నాయి.తమకు నచ్చిందే వేదం అన్నట్లు కొంత మంది వ్యవహరిస్తున్నారు.తమ గుట్టును ఎవరైనా బయటపెడతారని భావిస్తే వారిని అంతమొందించేందుకు కూడా వెనుకాడడం లేదు.వారు ఎవరు.తమకు ఏమవుతారు.అనే విషయాలను మరిచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు.ముక్కు పచ్చలారని...
Read More..ఇండియన్ ప్రీమియర్ లీగ్ను 2008లో ప్రారంభించినప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగింది.ఇటీవలే మరణించిన దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఆ జట్టును కెప్టెన్గా, కోచ్గా విభిన్న పాత్రలు పోషించాడు.అంతేకాకుండా అన్ని జట్లకు షాక్ ఇస్తూ...
Read More..ప్రస్తుత ఆధునిక యుగంలో షాపింగ్ అంతా ఎక్కువగా ఆన్లైన్ లోనే జరుగుతోంది.ఆన్లైన్ లో లభించే ఎన్నో వస్తువులను పరిశీలించి, వాటి ధరలను బేరీజు వేసుకుని కొనుగోలు చేయొచ్చు.ఏ చిన్న వస్తువు కొనాలన్నా ఆన్లైన్ షాపింగ్ పైనే ఆధారపడుతున్నారు.అయితే ఇలా కొనుగోలు చేసే...
Read More..భారత క్రికెటర్లు మైదానంలో ప్రత్యర్థులపై ఎంతో పోరాటపటిమ ప్రదర్శిస్తారు.అయితే గ్రౌండ్ వెలుపల ఉన్నప్పుడు మాత్రం ఎంతో సరదాగా ఉంటారు.సీనియర్, జూనియర్ అనే బేధం లేకుండా కలిసిపోతారు.ఒకరిపైఒకరు సోషల్ మీడియా వేదికగా జోకులు వేసుకుంటారు.అలాంటివి నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తాయి.తాజాగా రోహిత్, రహానేలతో శార్దూల్...
Read More..యాపిల్ కంపెనీ ప్రొడక్ట్స్ అంటే చాలా మంది చెవి కోసుకుంటారు.ఈ గ్యాడ్జెట్లు అంటే యువతకు ఎంతో ఇష్టం.వీటికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంటుంది.యాపిల్ కంపెనీ లేటెస్ట్ ఫోన్ ఏదైనా వస్తుందంటే దానిని సొంతం చేసుకునేందుకు ఏం చేయడానికైనా వెనుకాడరు.ఇక మన...
Read More..ఆరోగ్య బీమా సంస్థలు తమ పాలసీదారులకు బోనస్ ఆఫర్ చేస్తాయనే విషయం చాలా మందికి తెలియదు.ముఖ్యంగా క్యుములేటివ్ బోనస్ గురించి తెలియక పాలసీదారులు ఒక్కోసారి నష్టపోతుంటారు.మరి హెల్త్ ఇన్సూరెన్స్ లో ఎలా బోనస్ సంపాదించాలి? వీటి వల్ల చేకూరే ప్రయోజనాలు ఏంటి?...
Read More..తెలివైన జంతువుల్లో కుక్కలు టాప్ ప్లేస్ లో ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు.కుక్కలు టీవీ చూస్తూ కూడా ఎంజాయ్ చేయగలవు.అయితే మనుషుల దృష్టితో పోలిస్తే కుక్కల కంటిచూపు వేరేలా ఉంటుంది.అందువల్ల ఇవి టీవీలను కాస్త దగ్గరగా చూడాల్సి వస్తుంది.అయితే శునకాలు టీవీలను మాత్రమే...
Read More..సాధారణంగా జంతువులు తమ యజమానులు ఏది చేస్తే అది చేయడానికి ప్రయత్నిస్తాయి.కుక్కలు తమ యజమానిని ఇమిటేట్ చేయడంలో చాలా దిట్ట.ఇదే విషయాన్ని నిరూపిస్తుందో వీడియో.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక కుక్క పియానో వాయిస్తూ పాట పాడుతూ...
Read More..డ్రీమ్ సైన్స్ ప్రకారం మనం నిద్రిస్తున్నప్పుడు కలలలో ఏది చూసినా వాటి వెనుక ఏదో ఒక సంకేతం దాగి ఉంటుంది.దాని వెనుక మన మన జీవితానికి లోతైన సంబంధం ఏదో ఒకటి ఉంటుంది.కొన్ని కలలు మనకు రాబోయే బంగారు రోజులకు ప్రతీక.కొన్ని...
Read More..ఎవరి పేరు అయితే మొదటి అక్షరం D తో మొదలు అవుతుందో వారి జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.D అక్షరంతో పేరు మొదలు అయ్యేవారిలో శక్తి సామర్ధ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి.వీరు సంఘంలో పేరు ప్రఖ్యాతులు, గౌరవం కోసం చాలా...
Read More..ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కుమారుడు నార్నే నితిన్ ( జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు) కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఈ చిత్రానికి ‘శ్రీ శ్రీ శ్రీ రాజా వారు‘ టైటిల్ ఖరారు...
Read More..మహిళల్ని ఆదరించాలని భావించే వాడిని. మహిళల్ని, దేవతల్ని చిన్నచూపుతో మాట్లాడతామని అనుకోవడం పొరపాటు.పూర్వపరాలు చూడాలి.మధ్యలో ఒకదాన్ని చూపించి విమర్శించడం హాస్యాస్పదం, సమతా మూర్తి విగ్రహం చూడడానికి టికెట్ పెట్టాం. దాని నిర్వహణ కోసం పెట్టాం.అంతే గానీ అక్కడ పూజలకు, ప్రసాదాలకు టికెట్లు...
Read More..నేటి రోజుల్లో ప్రతి రోజూ వందల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతున్నాయి.చాలా అత్యాచారాలు బయటకు రావడం లేదు.కానీ ఎప్పుడో ఒకప్పుడు ఏడాదికో, పదేళ్లకో అన్నట్లు ఇవి బయటకు వస్తున్నాయి.కొంత మంది అత్యాచారంతో పాటు హత్యలు కూడా చేస్తూ తమ కామ వాంఛను తీర్చుకుంటున్నారు.ఇటువంటి...
Read More..ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయింది.కొంత మంది ఇంటర్నెట్ సాయంతో వండర్స్ క్రియేట్ చేస్తుంటే మరికొంత మంది మాత్రం ఇతరులను వేధించేందుకు సాంకేతికతను వాడుతున్నారు.తర్వాత దొరికి పోయి అడ్డంగా బుక్కవుతున్నారు.చివరికి కటకటాల పాలవుతున్నారు.ఒకరికి ఇలా జరిగినా కానీ వేరే వ్యక్తులు...
Read More..జైలు… ఈ పదం వింటేనే చాలా భయంకరంగా ఉంటుంది.శిక్ష ఖరారు అయిన నిందితులను ఉంచే ప్రదేశం కాబట్టి ఇక్కడ చాలా పకడ్బందీగా ఉంటుంది.ఇక్కడ ఉన్న ఖైదీలు పారిపోదాం అనే ఆలోచనే రాకుండా ఉండాలి.లేదంటే ఆ ఆలోచన వచ్చినా వారికి అతి భయంకరంగా...
Read More..ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయింది.అలానే ఇంటర్నెట్ ఆధారంగా చేసుకుని అమాయకులను మోసం చేసే వారి సంఖ్య కూడా దినదినం పెరుగుతూ పోతుంది.ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కామన్ అయిపోయింది.ఇక ఇదే...
Read More..తెలంగాణలో ఉన్న వారికి త్రిదండి చినజీయర్ స్వామి దాదాపు అందరికీ తెలుసు.ఇతడు తెలియని వారు చాలా తక్కువగా ఉంటారు.ప్రవచనాలు చెబుతూ, అందరినీ సన్మార్గంలో నడిపించాల్సిన చిన జీయర్ స్వామి ఈ మధ్య కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ గిరిజన దేవతలైన సమ్మక్క...
Read More..సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా.మాకు సంబంధమే లేదు మేము పట్టించుకోము మేము సినిమాలు తీస్తూనే ఉంటాం.మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాం.అంటూ వరసగా సినిమాలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్త హీరోలు.ఒక సినిమా తీయడానికి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఉంటే...
Read More..హోలీ. ఈ పేరు వింటే చాలు పెద్దల నుండి పిల్లల వరకు అందరు మొహాల్లో ఒక ఉత్సాహం కనిపిస్తుంది.హొలీ రోజు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా రంగులతో ఈ పర్వదినాన్ని జరుపు కుంటారు.హొలీ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అని...
Read More..కొన్నేళ్ల క్రితమే గ్రేటర్ హైదరాబాద్లో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో 39 ఎలక్ట్రిక్ బస్సులను రన్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్యాసింజర్లు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు.అలాగే వీటిలోని ఫెసిలిటీస్ కి...
Read More..టైటిల్ పాత్రలో యువ హీరో ఆశిష్ గాంధి గంగపట్నం శ్రీధర్ నిర్మాణం- రత్నాకరం అనిల్ రాజు దర్శకత్వంల మార్చి 28 నుంచి సెట్స్ పైకి మలయాళంలో మంచి విజయం సాధించినఉడుంబుతెలుగు రీమేక్ రైట్స్ ప్రముఖ నిర్మాత గంగపట్నం శ్రీధర్ సొంతం చేసుకోవడం...
Read More..నగరంలోని బేగం బజార్, ట్యాంక్ బ్యాండ్, పీపుల్స్ ప్లాజాలో ఘనంగా రంగుల హొలీ సంబరాలు చేసుకుంటున్నారు ప్రజలు.పీపుల్స్ ప్లాజాలో వి కె ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన హొలీ సంబరాలలో టమాటాలు కొట్టుకుంటూ.బురదల్లో, రెయిన్ డాన్స్ చేస్తూ.యువత చిందులు వేశారు.బిగ్ బాస్ ఫెమ్...
Read More..విశాఖ బీచ్ రోడ్ లో హోలీ సంబరాలు రంగులు జల్లుకుంటూ డాన్సులతో చిందులు .
Read More..సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు నమ్మలేనంత వింతగా, షాకింగ్ గా ఉంటాయి.తాజాగా అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెటిజన్లను షాక్ కు గురి చేస్తోంది.ఈ వీడియోలో డ్రైవర్ లేకుండానే ఒక వాహనం ముందుకెళ్లింది.ఈ వెహికల్ లో డ్రైవర్ లేడు.బండి ఆన్ కూడా...
Read More..భారతీయ బిస్కెట్ల పరిశ్రమ దాదాపు రూ.3000 కోట్ల టర్నోవర్ని కలిగి ఉంది.అన్ని ఆహార పరిశ్రమలలో అతిపెద్దదిగా పేరుగాంచింది.బిస్కెట్లు ప్రతి వ్యక్తి విభిన్న అభిరుచులను తీర్చడానికి వివిధ రకాల రుచులలో అందుబాటులో ఉన్నాయి.దేశంలో టాప్ బిస్కెట్ బ్రాండ్లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.పార్లే...
Read More..ఒక అంతస్తు భవనం కట్టాలంటేనే నెలల తరబడి సమయం వెచ్చించాల్సి ఉంటుంది.అదే ఏడు అంతస్తుల భవనం నిర్మించాలంటే దాదాపు ఏడాది కాలం పడుతుంది.అయితే కేవలం 45 రోజుల్లోనే ఏడు అంతస్తుల భవనం నిర్మించి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజర్స్...
Read More..బిడ్డను కంటి రెప్పలా కాపాడాల్సిన తల్లే యమపాశంగా మారితే.నవ మాసాలు మోసిన తల్లే బిడ్డ ని సజీవ పునాది చేస్తే.ఇలాంటి విషయాలు వినడానికే ఒళ్ళు గగుర్పొడుస్తుంది కదూ.అయితే తాజాగా ఇలాంటి హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ నిజంగానే చోటుచేసుకుంది.ఓ కర్కశ తల్లి కన్నబిడ్డను...
Read More..భారతీయ సంప్రదాయంలో వివాహిత స్త్రీల అలంకరణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.హిందూ ధర్మంలో వివాహం తర్వాత వివాహిత నుదుటన బొట్టు, గోరింటాకు, కాళ్లకు పారాణి మొదలైనవి సంప్రదాయంగా వస్తుంటాయి.ఇవన్నీ వివాహిత స్త్రీకి గుర్తింపు చిహ్నాలుగా నిలుస్తాయి.స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం పదహారు...
Read More..వ్యాపారం- వాణిజ్యం అనేవి మన రోజువారీ జీవితంలో తరచుగా వినే రెండు పదాలు.మనలో చాలా మంది వాటిని రెండు ప్రత్యేకమైనవిగా గుర్తించరు.అవసరాలు- సౌకర్యాల స్థాయిని బట్టి అవి మారుతుంటాయని కూడా చాలామందికి తెలియదు.ఈ పదబంధాలు దగ్గరి సంబంధం కలిగి ఉన్నప్పటికీ, విభిన్న...
Read More..భారతీయ టెలివిజన్ చరిత్ర ఎంతో ఘనమైనది.ఇంటి పైకప్పుపై అమర్చిన యాంటెన్నాను ప్రతిష్టకు చిహ్నంగా భావించే కాలం మన దేశంలో ఒకప్పుడు ఉంది.ఇంట్లోని టెలివిజన్ ముందు కుటుంబం మొత్తం కలిసి కూర్చుని కార్యక్రమాలను చూసేవారు.ఆ రోజుల్లో దూరదర్శన్లో ప్రసారమయ్యే ఐదు ప్రముఖ టీవీ...
Read More..తెలంగాణ రాజధాని హైదరాబాద్ ముత్యాల నగరంగా పేరొందింది.హైదరాబాద్లో ఎలక్ట్రానిక్స్, ఫుడ్, ఫార్మాస్యూటికల్స్, ప్లాస్టిక్స్ తదితర రంగాల్లో భారీ సంఖ్యలో తయారీ యూనిట్లు ఉన్నాయి.నగరం.దాని గొప్ప చరిత్ర, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, పరిశ్రమలు, వంటకాలు, రెస్టారెంట్లకు ప్రసిద్ధి చెందింది.అతిథులకు వివిధ రకాల బిర్యానీలను...
Read More..భారతదేశంలో వివిధ పాల బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి.వినియోగదారులకు అత్యుత్తమ పాల నాణ్యతను అందించడానికి బ్రాండ్ల మధ్య పోటీ నిజంగా ఎక్కువగా ఉంటుంది.కానీ అన్ని బ్రాండ్లు పాలలో ఒకే నాణ్యతను అందజేస్తాయని ఎవరూ చెప్పలేరు.దేశంలోని టాప్ మిల్క్ బ్రాండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం....
Read More..ప్రపంచంలో ఇప్పటివరకు ముడివీడని రహస్యాల్లో ఈజిప్టు రాణి క్లియోపాత్రా క్యారెక్టర్ ఒకటి.క్లియోపాత్రా ఎంతో అందగత్తెగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.ఆమె కేవలం 38 సంవత్సరాల వయస్సులోనే మరణించింది. క్లియోపాత్రా మరణం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.ఆమె మరణం వెనుక భిన్నమైన కారణాలు కనిపిస్తాయి.ఆక్టియమ్ యుద్ధంలో...
Read More..లాభదాయకమైన హోల్ సేల్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, ఒక వ్యాపారి మార్కెట్లో డిమాండ్ ఉన్న ఉత్పత్తులపై అవగాహన ఉండాలి.దీని ఆధారంగా టోకు వ్యాపార ప్రణాళికను రూపొందించాలి.టోకు వ్యాపారులు మధ్యవర్తులు.వారు తయారీదారుల ఉత్పత్తులను విస్తృత కస్టమర్ బేస్కు పంపిణీ చేయడంలో సహాయపడతారు.టోకు వ్యాపారి తయారీదారు...
Read More..కొత్తగా రిక్రూట్ అయిన ఉద్యోగులు తాము కంపెనీ వాగ్దానం చేసిన దానికంటే చాలా తక్కువ జీతం పొందుతున్నామని చెబుతుంటారు.దీనికి కారణం స్థూల జీతం.అంటే గ్రాస్ శాలరీ.స్థూల జీతం అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, ఇతర తగ్గింపులు, ఆదాయపు పన్ను కోసం...
Read More..నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు రిక్రూటర్స్ అడిగే టాప్-6 క్వశ్చన్స్ ఎందరికో ఉపయుక్తంగా ఉంటాయి.అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1 నీకు ఈ ఉద్యోగం ఎందుకు అవసరం? ఈ ప్రశ్నకు మీరిచ్చే సమాధానం మీలోని ఆసక్తులను ప్రతిబింబిస్తుంది.ఈ ఉద్యోగం మీ నైపుణ్యాలకు ఎలా సరిపోతుంది?...
Read More..భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారు.అందుకే ఇప్పుడు దేశంలోని టాప్-5 సిమెంట్ కంపెనీల గురించి తెలుసుకుందాం.1.అల్ట్రాటెక్ సిమెంట్ అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ భారతదేశంలో అతిపెద్ద సిమెంట్ కంపెనీ.అల్ట్రాటెక్ లక్ష్యం సొల్యూషన్ తయారీలో ది లీడర్.అల్ట్రాటెక్ భారతదేశంలో అతిపెద్ద గ్రే సిమెంట్,...
Read More..లాంబర్జాక్: లాంబర్జాక్లు సగటు కార్మికుడి కంటే ఉద్యోగంలో చనిపోయే అవకాశం ముప్పై రెట్లు ఎక్కువ. వాణిజ్య మత్స్యకారులు: మత్స్యకారులు అనేక వందల పౌండ్ల బరువున్న వలలను లాగడమే కాకుండా, భారీ వర్షం, తుపానులు, అలలు మధ్య మంచుతో కూడిన వాతావరణంతో పోరాడుతుంటారు...
Read More..క్రిప్టో క్రెడిట్ కార్డ్ అనేది ఒక రకమైన డెబిట్ కార్డ్.ఇది బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ని పోలి ఉంటుంది.బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్లు నోట్ కరెన్సీ లేదా కాయిన్ కరెన్సీని ఉపయోగిస్తాయి.అయితే క్రిప్టో క్రెడిట్ కార్డ్లు పూర్తిగా డిజిటల్...
Read More..మొబైల్ ఫోన్లలో మూడు రకాలున్నాయి.మొదటిది సెల్ ఫోన్, రెండవది ఫీచర్ ఫోన్, మూడవది స్మార్ట్ఫోన్.ఇది ఈ రోజుల్లో చాలా ట్రెండ్లో ఉంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీలు ప్రస్తుతం ఈ సెగ్మెంట్ ఫోన్లను తయారు చేస్తున్నాయి.ఇప్పుడు ఈ మూడు రకాల ఫోన్ల గురించి...
Read More..ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి కొందరు చేస్తున్న తలతిక్క పనులు వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.లైకులు, కామెంట్లు, షేర్లు మోజులో పడి రిస్క్తో కూడిన వీడియోలను కొందరు రూపొందిస్తున్నారు.వీటిని చూసే వారికి ఎంత థ్రిల్ ఉంటుందో చేసే వారికీ...
Read More..రాగులు అంటే మనలో చాలామందికి తెలుసు.ప్రస్తుతం మండుతున్న ఎండలకు ఈ రాగులతో ఎంతో ఉపయోగాలు ఉన్నాయి.ఆందోళన, నిద్రలేమి, డిప్రెషన్ తో బాధపడేవారికి ఈ రాగులు ఔషధంగా ఉపయోగపడతాయి.రాగులు దక్షిణ భారతదేశంతో పాటు ఆఫ్రికన్ దేశాల ప్రజలు విస్తృతంగా ఉపయోగించే తృణ ధాన్యము.ప్రస్తుతం...
Read More..భారతదేశంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్ వంటి టెలికాం సంస్థలు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు భారీగా పెంచేశాయి.దీంతో అపరిమిత కాల్స్, రోజువారీ డేటా వంటి బెనిఫిట్స్ అందించే రీఛార్జి ప్లాన్స్ కొనుగోలు చేయాలంటే రూ.200 కంటే ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది.ముఖ్యంగా...
Read More..భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినా అభిమానుల్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.ఇక టీమిండియా కెప్టెన్గా దేశానికి రెండు ప్రపంచకప్లు అందించిన ఘనత అతడి సొంతం.ధోనీ తన క్రికెట్ కెరీర్లో ఇప్పటి...
Read More..ఉక్రెయిన్లో రష్యా యుద్ధం ప్రకటించి నేటికీ 23 రోజులు పూర్తయింది.అయితే ఈ 23 రోజుల్లో ఉక్రెయిన్లో జరిగిన ఘోరాలు వర్ణణాతీతమైనది.వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందర్నీ కంటతడి పెట్టిస్తున్నాయి.తాజాగా మరొక వీడియో ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో...
Read More..విమానాశ్రయంలోని సెక్యూరిటీ సిబ్బంది చాలా స్ట్రిక్ట్ గా ప్రయాణికుల బ్యాగులు చెక్ చేస్తారు.ఏవైనా నిషేధిత పదార్థాలు అక్రమ రవాణా చేస్తున్నారా లేదా అనేది తెలుసుకునేందుకే ఈ చెకింగ్ జరుగుతుంది.అయితే అనుమానం కలిగితే ఎవరినైనా చెక్ చేయగల రైట్స్ ఎయిర్పోర్టు సిబ్బందికి ఉంటుంది.అయితే...
Read More..అందంగా, నాజుగ్గా కనిపించాలని అందరూ కోరుకుంటారు.కానీ, అందుకు భిన్నంగా అధిక బరువు సమస్య తెగ వేధిస్తుంటుంది.పెద్దలే కాదు.పిల్లలు కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు.దీంతో బరువు తగ్గేందుకు చేయని ప్రయత్నం ఉండదు.అయితే బరువు తగ్గాలనుకునే వారిలో చాలా మంది ముందుగా చేసే...
Read More..భారతదేశంలో కోవిడ్-19 బాధితులలో చాలామంది మరణాలకు ఆక్సిజన్ కొరత ప్రధాన కారణంగా నిలిచింది.ఈ నేపధ్యంలో ఆక్సిజన్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే ఆరు రకాల చెట్ల గురించి తెలుసుకుందాం.రావి చెట్టు హిందూ మతంలో బౌద్ధమతంలో రావి చెట్టును బోధి వృక్షం అని పిలుస్తారు.ఈ...
Read More..ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ బ్యానర్పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన రామ్-కామ్ ఎంటర్టైనర్ అంటే సుందరానికిజూన్ 10న థియేటర్లలో విడుదల కానుంది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. నాని...
Read More..ఉదయాన్నే లేచి మొఖం కడుక్కుని.ఉన్న తరువాత తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు.టిఫిన్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఇడ్లి ,దోస ,చపాతి.వీటినే మనం తింటాం.పల్లెటూరి వాతావరణం లో పెరిగిన వాళ్ళు గానీ,పల్లె ప్రజలు కానీ తప్పనిసరిగా ఉదయం చద్ది...
Read More..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా గని.అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ బ్యానర్స్పై సిద్ధూ ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు.ఈ సినిమాలోని...
Read More..తెలివి.ఈ పదాన్ని వింటే కొంత మందికి ఏదో బ్రహ్మపదార్థంలా అనిపిస్తుంటుంది.కానీ కొంత మంది మాత్రం చాలా లైట్ తీసుకుంటారు.చాలా మంది చూసేందుకు ఒకేలా ఉన్నా కానీ వారి తెలివితేటల్లో చాలా తేడాలుంటాయి.ఎక్కువ తెలివి ఉన్న వ్యక్తులు ఎటువంటి ఆటంకాలు లేకుండా దర్జాగా...
Read More..ఈ ప్రపంచం మీద మనకు తెలియని వింతలెన్నో ఉంటాయి.పరిశీలించి చూడాలే కానీ ప్రతి విషయం ఒక వింతలాగానే ఉంటుంది.అందుకోసమే ఈ ప్రపంచం చాలా అందమైనది అని అంటుంటారు.ఆయుష్షు అనేది ఒక్కో జీవికి ఒక్కోలా ఉంటుంది.జీవులు బతికే అలవాట్లను బట్టి ఆయుష్షు కాలం...
Read More..వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “ముఖచిత్రం“.కలర్ ఫొటో మూవీతో హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ రాజ్ ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు.కాల భైరవ సంగీత దర్శకత్వం...
Read More..ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఫిట్ నెస్ కోసం చాలా శ్రమిస్తున్నారు.ఒకప్పుడు ఫిట్ నెస్ గురించి పెద్దగా పట్టించుకునే వారు కాదు కానీ ప్రస్తుతం మాత్రం ఫిట్ నెస్ అంటే ఎంత ఖర్చయినా చేస్తున్నారు.ఎటువంటి వస్తువులైనా వాడుతున్నారు.ఇలాంటి వ్యక్తుల ఆలోచనను ఆసరాగా...
Read More..నెల్లూరు నారాయణ జూనియర్ కాలేజ్ లో దారుణం.విద్యార్థులను చితక బాదుతున్న అధ్యాపకుడు సురేష్.మార్కులు తగ్గాయి అనే నెపంతో విద్యార్థుల పై పైశాచిక దాడులు .ముజీబ్ అనే విద్యార్థికి గాయం కావడంతో వెలుగులోకి వచ్చిన ఘటన.నిన్న ఒక్క రోజే 30 మంది విద్యార్థులపై దాడికి...
Read More..అణ్వాయుధాలను తయారు చేయడం ప్రారంభించి, వాటిని ఉపయోగించిన మొట్ట మొదటి దేశం అమెరికా. 1940 నుండి 1996 వరకు, యూఎస్ ప్రభుత్వం అణ్వాయుధాల కోసం 8.8 డాలర్ల ట్రిలియన్లు ఖర్చు చేసింది.ప్రపంచంలో అణ్వాయుధాలను ఉపయోగించిన మొదటి దేశం అమెరికా.ప్రస్తుతం, అమెరికా వద్ద...
Read More..అరటి కాయ చెట్టుపై ఉన్నప్పుడు అది గుత్తులుగా ఉంటుంది.దీనిని అరటి గెల అని అంటారు.ప్రారంభంలో అరటి నేల వైపు పెరుగుతుంది.దీనిని నెగెటివ్ జియోట్రోపిజం అంటారు.అంటే సూర్యుని వైపు పెరిగే చెట్లు.ఈ ధోరణి కారణంగా అరటికాయలు తరువాత పైకి పెరగడం ప్రారంభమవుతుంది.దీని కారణంగా...
Read More..భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుతాలు సృష్టిస్తోంది.బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తోంది.వర్తమాన క్రికెట్లో టీమిండియా మహిళా క్రికెటర్లు రికార్డులు సృష్టిస్తున్నారు.ప్రస్తుతం జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్లో మన మహిళా క్రికెటర్ల ఆటతీరు అందరినీ ఆకర్షిస్తోంది.తాజాగా భారత...
Read More..ఈ అంతర్జాతీయ మూత్రపిండాల దినోత్సవ వేళ, భారతదేశంలో నెఫ్రాలజిస్ట్లకు సంబంధించి అతిపెద్ద ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ మరియు ప్రపంచ వ్యాప్తంగా మూత్ర పిండాల ఆరోగ్యంకు కట్టు బడిన ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజిస్ట్స్(ఐఎస్ఎన్) మరియు సైన్స్ ఆధారిత బయో ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనెకా...
Read More..రైళ్లలో పనిచేసే సిబ్బంది గురించి మనకు చాలా విషయాలు తెలుసు.అయితే రైల్వేలో పాయింట్స్ మెన్ చేసే పని ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ ఉద్యోగి గురించి చెప్పే ముందు, రైలు ఎలా కదులుతుందో చూద్దాం.రైలు లోపలి నుండి ట్రాక్ను పట్టుకుని ముందుకు కదులుతుంది.అంటే,...
Read More..మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ పేరు అప్పుడప్పుడు వార్తల్లో వినిపిస్తుంటుంది.ఫిరోజ్ గాంధీ ముస్లిం అని, అతని సమాధి గురించి కూడా రకరకాలు వార్తలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి.అతని అంత్యక్రియలు నిర్వహించే విధానంపై కూడా విభిన్న రకాల సమాచారం వినిపిస్తుంటుంది.నిజానికి...
Read More..క్రీస్తు పూర్వం 3000లో మొదట సంతకం చేసే ఆచారం ప్రారంభమైందని చరిత్రలో నమోదయ్యింది.ఇటువంటి అనేక శాసనాలు, సుమేరియన్ ఈజిప్షియన్ నాగరికతలలో కనిపిస్తాయి, వీటి పిక్టోగ్రాఫ్లు లేదా చిత్రాల శ్రేణి అంటారు.ఆ సమయంలో ప్రజలు సంతకం చేసేవారు.ఇది పేరు రూపంలోనే కాకుండా, గుర్తింపును...
Read More..పొద్దుతిరుగుడు పూలు తూర్పున వికసించి, తరువాత సాయంత్రానికి పడమర వైపునకు చేరి వాడిపోయినట్లు కనిపిస్తాయి.పొద్దుతిరుగుడు పూలు తూర్పు వైపు పుష్పించడం.సూర్యుని కదలికను అనుసరించడం అనేది ఒక ప్రత్యేక పద్ధతి.దీనిని సైన్స్లో హెలియోట్రోపిజం అంటారు.ఈ పద్ధతి ద్వారా పొద్దుతిరుగుడు పూలు ఉదయాన్నే సూర్యుని...
Read More..చేపలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.చేపలు పేరు చెబితే చాలు ఎవరికయినా సరే నోరు ఊరిపోతుంది.అయితే చేపలలో ఈల్ చేపలు చాలా ప్రత్యేకమైనవిగా చెప్పాలి.ఎందుకంటే మనకు దొరికే చేపలు మహా అయితే కిలో రూ 120-150 దాక ధర పలుకుతాయి.అలాగే...
Read More..ఇటీవల పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అఖండ విజయాన్ని సాధించింది.ఊహించని రీతిలో రికార్డు స్థాయిలో ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ఈ తరుణంలో పంజాబ్ సీఎంగా భగవత్ సింగ్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు.ఆయనకు, ఆమ్ ఆద్మీ పార్టీకి...
Read More..ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా కొన్ని వారాలుగా రావనకాండ సాగిస్తోంది.ఉక్రెయిన్ లోని పలు నగరాలపై వరుసగా బాంబుల వర్షం కురిపిస్తోంది.ఇక మిసైల్ దాడులైతే లెక్కే లేదు.ఎంతో అందంగా ఉండే నగరాలన్నీ శ్మశానాలుగా మారి దర్శనమిస్తున్నాయి.తమ దేశాన్ని రష్యా పరం కానివ్వబోమని ఉక్రెయిన్...
Read More..గూండా అనే పదాన్ని మోసగాళ్లు, దాదాగిరి మొదలైనవాటికి వాడుతుంటారని మనకు తెలుసు.దీనిని నెగిటివిటీకి వాడుతుంటారు.పోలీసులు కూడా నెగిటివ్ పదం వాడాల్సి వస్తే కాప్ గూండా అంటారు.అయితే ‘గుండా’ అనే పదం ఎక్కడ నుండి ఉద్భవించింది? అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ‘గుండ్’...
Read More..అగ్రరాజ్యం అమెరికా అన్నింటిలోనూ అగ్రస్థానంలో ఉంది.ఇప్పుడు యూఎస్లోని అతిపెద్ద నగరాల గురించి తెలుసుకుందాం. న్యూయార్క్ నగరం: న్యూయార్క్ జనాభా 85,50,405.న్యూయార్క్ నగరం ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నగరం.లాస్ ఏంజిల్స్కంటే రెట్టింపు జనాభా ఉండటమే కాకుండా యునైటెడ్ స్టేట్స్లోని అన్ని ప్రధాన...
Read More..వాతావరణ మార్పుల కారణంగా అనేక వృక్ష జాతులు అంతరించిపోతున్నాయి.కానీ ఇప్పటికీ మనుగడలో ఉంటూ, అందరినీ ఆకర్షిస్తున్న అత్యంత పురాతన చెట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గ్రాన్ అబులో(3,646 సంవత్సరాలు) గ్రాన్ అబులో చిలీలోని అలెర్స్ కోస్టెరో నేషనల్ పార్క్లో ఉంది.ఈ చెట్టు...
Read More..మనం రంగుల గురించి ఆలోచించినప్పుడు శక్తివంతమైన నీలి ఆకాశం, ప్రకాశవంతమైన ఆకుపచ్చ, పసుపు, ఇతర రంగులు గుర్తుకువస్తాయి.తెలుపు రంగు వాటిలో ఉన్నా దానిని ప్రత్యేకంగా గుర్తించం.పలు పాశ్చాత్య సంస్కృతులలో తెలుపు రంగు శుభ్రత, స్వచ్ఛత, కన్యత్వానికి సూచికగా చెబుతారు.అందుకే పాశ్యాతర్య దేశాల్లో...
Read More..ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు నిలుస్తాయి.దీనిపై పోలీసులు విస్తృత ప్రచారం కూడా నిత్యం నిర్వహిస్తుంటారు.శరీరంలో మెదడుకు తప్పా ఏ భాగానికి తగిలినా చికిత్స అందించడం ద్వారా కోలుకోవచ్చు.అయితే మెదడుకు తగిలితే మాత్రం బ్రెయిన్ డెడ్ అవడమో, లేక అక్కడికక్కడే...
Read More..మీరు శాస్త్రీయ సంగీతాన్ని విన్నప్పుడు అది మిమ్మల్ని మరింత తెలివిగా మారుస్తుందని అనడాన్ని మీరు వినే ఉంటారు.శాస్త్రీయ సంగీతం సంగీతానికి యాంటీఆక్సిడెంట్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.ఒక సిద్ధాంతం ప్రకారం ఉద్విగ్నమైన టెంపోతో కూడిన సంగీతం మన హృదయ స్పందన రేటును...
Read More..యంగ్ టాలెంట్ నటుడు తేజ సజ్జా, క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మల మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను-మాన్ పూర్తి కావస్తోంది.ఇదిలా ఉంటే టీమ్ 100వ రోజు షూటింగ్ జరుపుకుంది.ఇది చిత్ర యూనిట్ కష్టం, కృషి వల్లే సాధ్యపడింది.సినిమా కోసం...
Read More..సంగారెడ్డి జిల్లా జిన్నారం పియస్ పరిధిలోని వావిలాల ప్రసాద్ ఫామ్ హౌస్ లో నిన్న ఎయిర్ గన్ పేలి శాన్వి బాలిక చనిపోయిన ఘటన కేస్ ను ఛేదించిన పోలీసులు. వాచ్ మెన్ పిల్లలు అడుకుంటు సెల్ఫీ లు దిగుతూ వాచ్...
Read More..సమాజంలో కొన్ని వీడియోలు చూస్తుంటే మనుసు తరుక్కుపోయింది.సమాజంలో ఇప్పుడు ఎలాంటి ఘటన జరిగినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కొన్ని మనుసును కదిలించేలా.కొన్ని కన్నీళ్లు తెప్పించేలా ఉంటాయి.మరికొన్ని హస్యంగా ఉంటాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వీపరితంగా వైరల్ అయింది.దాని కథ ఎంటో...
Read More..క్షణాల్లో దొంగతనం ఎలా చేయాలో పోలీసులకు దగ్గరుండి చూపించి ఓ దొంగ అవాక్ అయ్యేలా చూశాడు.తాను దొంగతనం ఎలా చూపించి పోలీసులను షాక్ గురి చేశాడు.పోలీసులందరూ చూస్తుండగానే క్షణాల్లో దొంగతనం జరిగిపోయింది.దీనిని పోలీసులు వీడక్కడి దొంగరా బాటు అంటూ నోరేళ్లబెట్టారు.అది కూడా...
Read More..చిన్న జీయర్ స్వామీ ఈ పేరు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ప్రస్తుతం కుదేపిస్తుంది.ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఆయన మీద సామాజిక మధ్యమాల్లో ట్రోల్స్ వీపరితంగా పెరిగాయి.దీని కారణం ఆయన గతంలో మాట్లాడిన మాటలే ప్రస్తుతం వైరల్ గా మారాయి.అయినా ఏకంగా సమ్మక్క-...
Read More..టెక్నాలజీ రంగంలో సృష్టించిన గొప్ప గొప్ప అద్భుతాల్లో వర్చువల్ రియాలిటీ టాప్ ప్లేస్ లో ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.వీఆర్ హెడ్సెట్ కళ్లకి ధరిస్తే చాలు మనం వేరొక ప్రపంచంలోకి క్షణాల్లోనే ట్రాన్స్పోర్ట్ అయిపోతాం.అలా వేరొక ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత వచ్చే అనుభూతి...
Read More..డాక్టర్లు ఎలాంటి రోగాన్ని అయినా నయం చేయగలరనే ధీమాతో రోగులు ఆస్పత్రికి వెళ్తుంటారు.వైద్యులపై అంత నమ్మకం, గౌరవం పేషెంట్లలో ఉంటుంది.అయితే ఇందుకు పూర్తి విరుద్ధంగా తాజాగా ఒక డాక్టర్ చేసిన పని మిగతా డాక్టర్లందరినీ తలదించుకునేలా చేస్తోంది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు...
Read More..ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా వైరస్ ప్రభావం అందరూ చవి చూసారు.ఫస్టవేవ్.సెకండ్ వేవ్.ధర్డ్ వేవ్ ఇలా వరుసబెట్టి నానా హంగామా చేసిన విషయం విధితమే.ఇప్పుడిప్పుడే కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజలు కోలుకుంటున్నారు.ఇదే సమయంలో కరోనా మరోసారి ప్రతాపం చూపుతోంది.ఇంకా ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్ర...
Read More..ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్లతో వీక్షకుల మనసులు దోచుకుంటోంది Zee5.ప్రతి నెలా Zee5 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్బస్టర్ రిలీజ్లతో తెలుగు OTT ల్యాండ్స్కేప్లో బెంచ్మార్క్ సెట్ చేస్తోంది,...
Read More..ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం భీకరంగా జరుగుతోంది.ఉక్రెయిన్ చిన్న దేశమైనా కానీ రష్యా మాత్రం తన శక్తినంతా ఉపయోగిస్తూ విరుచుకుపడుతోంది.రష్యా ముప్పేట చేస్తున్న దాడితో ఉక్రెయిన్ దేశంలోని చాలా మంది పౌరులు విలవిలలాడిపోతున్నారు.ఎలాగైనా సరే ప్రాణాలు కాపాడుకోవాలని భావించి వేరే దేశాలకు...
Read More..సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్ సినిమా ల హవా ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే.సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది అంటే చాలు ఇక ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తూ ఉంటారు.ఇక హిట్...
Read More..పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో వందేళ్ల పాటు కలిసి సంతోషంగా ఉండాలని కోరికతోనే ప్రతి యువతి పెళ్లి చేసుకుంటుంది.కానీ కొంతమందికి మాత్రం అనుకోని విధంగా ఇక వందేళ్ల పాటు తోడునీడగా ఉంటాడు అన్న భర్త దూరమైపోతూ ఉంటాడు చివరికి అతని జ్ఞాపకాల...
Read More..సాధారణంగా ఏ సినిమాలో అయినా సరే హీరోతో పాటు గ్లామరస్ హీరోయిన్ ఉంటే ఆ కిక్కే వేరు ఉంటుంది అని ప్రేక్షకులే కాదు దర్శకనిర్మాతలు కూడా అనుకుంటారు.అందుకే హీరోలు తమ సినిమాల్లో చూడ చక్కనైన హీరోయిన్ను తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.కానీ కొన్ని...
Read More..బాలికల సంరక్షణ కోసం ఎన్ని కఠిన చట్టాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నా కానీ కొంత మంది మాత్రం మారడం లేదు.భయంకరమైన శిక్షలు వేస్తున్నా కానీ కొందరు కామాంధులు ఏ మాత్రం బెదరడం లేదు.రోజూ ఎక్కడో ఓ చోట ఏదో ఒక ప్రాంతంలో...
Read More..విజయ్ ఆంటోనీని స్టార్ హీరోగా మార్చిన సినిమా బిచ్చగాడు.ఈ చిత్రానికి ప్రస్తుతం బిచ్చగాడు 2 పేరుతో సీక్వెల్ రూపొందుతోంది.ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు.ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు విజయ్ ఆంటోనీ.ఆయన...
Read More..థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటకు వచ్చిన తర్వాత గుర్తుండే సినిమాలు కొన్ని ఉంటాయి.విడుదలైన కొన్నేళ్ళ తర్వాత కూడా మర్చిపోలేని చిత్రాలు ఉంటాయి.అందులో హీరో నటన, దర్శకత్వ ప్రతిభ, సన్నివేశాలు, పాటల గురించి ఇతరులు మాట్లాడుకునేలా ఉంటాయి.అటువంటి చిత్రమే ‘జగడం’.ఉస్తాద్ రామ్ పోతినేని...
Read More..మానవ సంబంధాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి.వావీ వరుసలు లేకుండా కొంత మంది చేస్తున్న పనులు చూస్తే ఛీ ఛీ అనిపిస్తూ ఉంటుంది.తమను నమ్మిన వారిని నట్టేట ముంచుతూ వీరు వెలగబెట్టే ఘనకార్యాలు చూస్తే పరమ అసహ్యం వేస్తుంది.ఇటువంటి ఘటనే ఒకటి తమిళనాడులోని చెన్నై...
Read More..ఇండియా, 16 మార్చి 2022 : భారత ప్రభుత్వ మార్చి 24వ తేదీన అంతర్జాతీయ క్షయ దినోత్సవం పురస్కరించుకుని ఇంటింటికీ తిరిగి ప్రత్యేకంగా టీబీ పరీక్షలను చేయడానికి ఓ కార్యక్రమం ప్రారంభించబోతుంది.ఈ కార్యక్రమం కింద రాబోయే రెండు నుంచి మూడు వారాల...
Read More..Magnum Wings makes MW Viper its first UAV (Unmanned Aerial Vehicles) available for commercial usage Aims at turning India into the next major manufacturing hub from UAVs Magnum Wings headquartered...
Read More..ఇంటర్నెట్పై వ్యక్తులు ఆధారపడటం అంతకంతకూ పెరుగుతోంది.గూగుల్ మ్యాప్లో లొకేషన్ను పెట్టి రూట్, ట్రాఫిక్, గమ్యం చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చు.అయితే గూగుల్ మ్యాప్లో ఏ ప్రాంతానికి వెళ్లడానికి ఎంత సమయం పడుతుందో, దారిలో జామ్ అవుతుందో లేదో గూగుల్ మ్యాప్కు...
Read More..మంచి ఆదాయం వస్తూ, హాయిగా ఎక్కడికైనా తిరిగే ఉద్యోగం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఆ ఉద్యోగాలు ఎక్కువగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తాయి.అవే టూరిజం జాబ్స్.ఇందులో టూర్ ఆపరేటర్లు, టూర్ ఏజెంట్లు, టూర్ గైడ్లుగా మారి ప్రయాణాలు సాగిస్తూ, ఆదాయాన్ని...
Read More..మనిషి బతకడానికి రెండు పూటలా ఆహారం ఉంటే సరిపోతుందని అనుకుంటాం.కానీ ఒక చక్రవర్తి రోజుకు 35 కిలోల ఆహారం తినేవాడని తెలిస్తే ఆశ్చర్యపోతారు.అతనే గుజరాత్ ఆరవ సుల్తాన్ మహమూద్ బెగడ.చక్రవర్తి మహమూద్ బెగడ ఆహారాన్ని ఎంతగానో ఇష్టపడేవాడు, అతను ఒక్క రోజులో...
Read More..ఆసుపత్రులలో నర్సింగ్ సిబ్బంది వైద్యులతో కలిసి పనిచేయడాన్ని మనం చూసేవుంటాం.మహిళా నర్సింగ్ సిబ్బందిని నర్సులు అని అంటారు.కానీ మగ నర్సింగ్ సిబ్బంది ఉన్నప్పుడు, మీరు వారిని సార్ అని పిలవాల్సివస్తుంది.మహిళా నర్సింగ్ సిబ్బందిని నర్సులు అని పిలుస్తున్నట్లే, మగ నర్సింగ్ సిబ్బందిని...
Read More..భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్గా గుర్తింపుపొందాయి.అయితే ఎమర్జెన్పీ కోటా అంటే అత్యవసర కోటా అంటే ఏమిటి?ఈ కోటాలో ప్రయాణీకులకు ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఎమర్జెన్పీ కోటా అనేది ప్రత్యేక కోటా.దీని ద్వారా, ఉన్నతాధికారులు, మంత్రులు, న్యాయమూర్తులు తదితరులు...
Read More..ప్రపంచంలోని మానవ జనాభా 7.9 బిలియన్లు.790 మిలియన్లు.ప్రపంచంలో ప్రతిరోజూ 3.85 లక్షల మంది పిల్లలు పుడుతున్నారని ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి.ప్రపంచంలో మిలియన్ల రకాల జంతువులు ఉన్నాయి.భూమిపై రోజుకు ఎన్ని జంతువులు పుడతాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బీబీసీ తెలిపిన వివరాల నివేదిక...
Read More..రక్తదానం, నేత్రదానం అతి ముఖ్యమైన దానాలుగా పరిగణిస్తారు.మీరు మీ కళ్లను ఎవరికైనా దానం చేస్తే, ఇద్దరికి చూపును ప్రసాదించినవారవుతారు.నేత్రదానం అంటే మరణానంతరం ఎవరికైనా కంటి చూపు అందించడమే.ఇది ఇది మరణం తర్వాత మరొక అంధునికి చూపు ప్రసాదించినవారవుతారు.చాలామంది నేత్రదానం అంటే కంటి...
Read More..భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్గా గుర్తింపు పొందింది.అయితే అత్యంత వేగంతో నడుస్తున్న రైలు ఎందుకు పట్టాలు తప్పదని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రైలు ఏ సిస్టమ్లో పనిచేస్తుందో, ఇంత సన్నని ట్రాక్పై భారీ రైలు ఎలా వెళుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా...
Read More..సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలో ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది.మన దేశంలో సోషల్ మీడియాను ఉపయోగించే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది.ప్రపంచంలో ఏ మూల ఏ ఘటన జరిగినా వెంటనే దానిపై ట్రోల్స్, మీమ్స్ వేలకు వేలు పుట్టుకొస్తున్నాయి.అయితే...
Read More..మీరు రాత్రిపూట మీ ఫోన్ను ఛార్జ్ చేస్తున్నప్పుడు.దీని వల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుందనో లేక ఫోను పేలిపోయే ప్రమాదం ఉందనో.లాంటి ప్రశ్నలన్నీ మీ మదిలో మెదులుతూనే ఉంటాయి.చాలా మంది మొబైల్ను రాత్రిపూట ఛార్జ్లో ఉంచడం ఉత్తమమని అనుకుంటారు.అప్పుడు రోజంతా ఇబ్బంది లేకుండా...
Read More..పప్పులు పురుగుపట్టడాన్ని మీరు చూసే ఉంటారు.అయితే, అవి ఎక్కడి నుండి ఎలా వచ్చాయోనని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పప్పులో పురుగులు చేరడానికి కారణాలతో పాటు వాటిని ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.మూత తెరవని డబ్బాల్లోకి కూడా పురుగులు వస్తున్నాయని పలువురు వాపోతుంటారు.వాస్తవానికి...
Read More..దేశంలో వరకట్న వేధింపుల చట్టం ప్రకారం పెళ్లిళ్లలో కట్నం తీసుకోవడం నేరం.2018లో వరకట్న వేధింపుల చట్టం (498ఏ)పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.దీని ప్రకారం ఈ చట్టం ప్రకారం బాధితురాలి ఫిర్యాదుపై ఆమె భర్త, అత్తమామలను అరెస్టు చేయడంలో కుటుంబ సంక్షేమ...
Read More..భారతీయ రైల్వేలు ప్రయాణికులకు అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాయి.అయితే రైళ్లలో సీనియర్ సిటిజన్ ప్రయోజనాలను ఎవరు పొందవచ్చు? వారు ఏయే సేవల ద్వారా ప్రయోజనం పొందవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.రైల్వే నిబంధనల ప్రకారం మహిళలకు 58 ఏళ్లు, పురుషుడికి కనీసం 60...
Read More..కాశ్మీరీ పండిట్ల వలసల బాధను చూపిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం మార్చి 11న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వినోదపు పన్ను నుంచి మినహాయింపు నిచ్చారు.నిజానికి వినోదపు పన్ను మినహాయింపు సినిమా అంటే ఏమిటో మీకు...
Read More..మీ డేటా మీ ఫోన్ నుండి కంప్యూటర్ లేదా పెన్ డ్రైవ్ వంటి ఏదైనా పరికరంలో సేవ్ చేస్తుంటారు.మీరు ఈ టెక్నిక్ల ద్వారా చాలా సంవత్సరాల పాటు మీ డేటాను సేవ్ చేసుకునే అవకాశం ఉంది.అయితే, డేటాను ఎంతకాలం నిల్వ చేయవచ్చు...
Read More..ముఖ్యంగా జంతువులకు సంబంధించిన అందమైన వీడియోలు, ఫన్నీ వీడియోలు ఇంటర్నెట్లో సందడి చేస్తుంటాయి.రోజుకో కొత్త వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.ఇందులో కుక్కలు, పిల్లులు, కోతులవి, తాబేళ్లకు చెందిన వీడియోలు ఉంటాయి.సాధారణంగా తాబేలు అనగానే హా.ఏం చేస్తుంది ? అది సాధు జంతువు...
Read More..సోషల్ మీడియాలో మనం ఎన్నో వీడియోలు చూస్తుంటాం.కాలక్షేపం కోసం ఫన్నీ వీడియోలు, జంతువులకు సంబంధించిన వీడియోలను చూసి రిలాక్స్ అవుతుంటాం.మూగ జీవాలు చేసే అల్లరి, అవి చూపించే ప్రేమ, వాటి ఆటలు ఇలా ఏవి చూసినా చూడముచ్చటగా అనిపిస్తుంది.ఇక చిన్నచిన్న జంతువులు...
Read More..ఇండియాలో ఫోన్ వాడకం రోజు రోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది.ఒకప్పుడుతో పోల్చుకుంటే డేటా వినియోగం పది ఇంతలు పెరిగిపోయింది.జీఓ ఎంట్రీ తరువాతే డేటా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.అయితే తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం మొబైల్ బ్రాడ్ బాండ్ వాడే వారి సంఖ్య 34.5...
Read More..పివి సింధు ఈ పేరు తెలియని భారతీయుడు లేడు.ఎన్నో పతకాలు సాధించి ఇండియాకు గొప్ప పేరు తెచ్చి పెట్టింది.మాములుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే సాంగ్స్ కు స్టెప్ వేస్తే ఆ కథ వేరేలా ఉంటుంది.అలాంటిది పివి.సింధు సోషల్ మీడియాలో ట్రెండింగ్...
Read More..వసంత ఋతువులో వచ్చే తొలి వేడుక హోళీ.చలికి వీడ్కోలు పలికి హోళికా దహన కాంతులు హోళీ.రాధా కృష్ణుల ప్రేమ గీతాల గాన విభావరి హోళీ.విశ్వంలోని రంగులన్ని కలిసి చేసే కోలాహలమే హోళీ.ఇలాంటి హోళీని ఈసారి మరింత అందంగా ‘రంగ రంగ వైభవంగా‘...
Read More..ఓ రాష్ర్ట ప్రభుత్వం వైరైటీగా పిల్లులకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది.వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.చత్తీష్ ఘడ్ ప్రభుత్వం పిల్లులకు ప్రభుత్వ కార్యాలయాల్లో పని కల్పించింది.వాటి కోసం ప్రత్యేకంగా ఆహార సౌకర్యాలను కూడా అందిస్తోంది.అసలు కథేంటీ అంటే చత్తీష్ ఘడ్ తమ...
Read More..తాజాగా ఐటెల్ బ్రాండ్ నుంచి ఐటెల్ ఏ49 అనే ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది.దీని ధర కేవలం రూ.6,499కే కాగా ఇందులో అదిరిపోయే ఫీచర్లను అందించారు.బ్యాక్ సైడ్ రెండు ఏఐ-పవర్డ్ 5 మెగాపిక్సెల్ కెమెరాలతో సహా ఫ్రంట్...
Read More..ఇటీవల బీసీసీఐ సంచలన ఆదేశాలు జారీ చేసింది.బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు పొందిన టీమిండియా క్రికెటర్లంతా ఫిట్నెస్ టెస్టులో పాస్ అవ్వాల్సి ఉంటుంది.దీంతో భారత క్రికెటర్లంతా ఒక్కొక్కరుగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కు చేరుకుంటున్నారు.మరో రెండు రోజుల్లో వారి భవితవ్యం తేలనుంది.అందులో ఫెయిల్...
Read More..పీఎఫ్ సబ్స్క్రైబర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించనుందా? త్వరలోనే రూ.1000 పెన్షన్ డబుల్ కానుందా? అని అడిగితే అవుననే సమాధానం వినిపిస్తోంది.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పెన్షన్ స్కీమ్ చందాదారులకు ఎప్పటినుంచో నెలకి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే అందిస్తోంది.అయితే...
Read More..బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి 40 పైసల కోసం కోర్టు మెట్లు ఎక్కాడు.రెస్టారెంట్ తనకు అదనంగా 40 పైసలు ఛార్జ్ చేసిందని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.అయితే ఈ కేసును టేకప్ చేసిన కోర్టు అతడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.వివరాల్లోకి వెళితే… మూర్తి...
Read More..విభిన్న సంస్కృతులకు, ఆచారాలకు భారతదేశం నిలయం.ఎన్నో మతాలు, జాతులు ఉన్న మన దేశంలో ప్రజల ఆచార వ్యవహారాలు కూడా వేర్వేరుగా ఉంటాయి.సాధారణంగా తప్పు చేసిన వారిని గాడిదపై ఊరేగిస్తారని మనకు తెలుసు.అయితే మన దేశంలోని ఓ చోట మాత్రం కొత్త పెళ్లికొడుకును...
Read More..పుష్ప మూవీ విడుదలై మూడు నెలలు గడుస్తున్నా అందులోని పాటలు మాత్రం ఇంకా దేశ వ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్నాయి.ముఖ్యంగా శ్రీవల్లి పాట అందరి నోళ్లలో నానుతోంది.సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఈ పాటను తెగ ఇష్టపడుతున్నారు.ఇక పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఈ...
Read More..కరోనా వైరస్.ప్రపంచాన్ని ఎంత దారుణంగా నాశనం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చైనాలోని వుహాన్ పుట్టిన ఈ కరోనా వైరస్ కు సంబంధించి రోజుకో సమస్య తెరమీదకు వస్తుంది.ఈ వైరస్ ను ఆదిలోనే అంతం చేసేందుకు వ్యాక్సిన్ తయారీకి పరిశోధకులు కష్టపడుతుంటే...
Read More..డబ్బు పెట్టుబడి పెడితే పౌరసత్వం ఇచ్చే దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి.ఈ కోవలోని 5 దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.1 సెయింట్ కిట్స్ , నెవిస్ మీరు ద్వంద్వ పౌరసత్వంతో కూడా ఈ దేశంలో ఉండవచ్చు.ఈ దేశం ప్రపంచంలోని 157 దేశాలకు...
Read More..చాలా దేశాలు అధిక జనాభా కారణంగా ఇబ్బందులు పడుతుంటాయి.ఈ దేశాలలో భారతదేశం పేరు కూడా ఉంటుంది.అటువంటి పరిస్థితిలో ప్రపంచంలోని అతి తక్కువ జనాభా ఉన్న దేశాల గురించి తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.వాటికన్ నగరం ప్రపంచంలో కేవలం 900 మంది మాత్రమే నివసిస్తున్న...
Read More..మానవ శరీరం జీవక్రియల కారణంగా పనిచేస్తుంది.వాస్తవానికి రసాయన ప్రతిచర్యలు అన్ని కణాల లోపల నిరంతరం జరుగుతాయి.ఈ రసాయన ప్రతిచర్యలలో ఏటీపీ అని పిలువబడే శక్తి సహాయపడుతుంది.ఈ ఏటీపీ అనేది మన శరీరం నుండి తీసుకున్న ఆక్సిజన్,గ్లూకోజ్ పరస్పర చర్య ద్వారా తయారవుతుంది.శరీరంలోని...
Read More..భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్వర్క్ కలిగివున్నాయి.భారతీయ రైళ్లలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణిస్తారు.అయితే పలు రైళ్లు ఎల్లప్పుడూ ఆలస్యంగా నడుస్తుంటాయి.కొన్ని రైళ్లు 2 నుంచి 4 గంటలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకోగా, కొన్ని రైళ్లు 20 గంటలు...
Read More..ఏడు దశాబ్దాల క్రితం భారత్, పాకిస్థాన్ రెండుగా విడిపోయినప్పుడు ఈ రెండు దేశాలు ఉనికిలోకి వచ్చాయి.ఇండియన్ అకాడమీలో సైనిక శిక్షణ తీసుకుని, ఆ శిక్షణను యుద్ధంలో భారత్కు వ్యతిరేకంగా ఉపయోగించిన పాకిస్థానీ జనరల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఇండియన్ మిలిటరీ అకాడమీ ఉత్తరాఖండ్...
Read More..చారిత్రాత్మక బ్రహ్మపుత్ర నది కింద భారత సైన్యం సొరంగం నిర్మిస్తుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆ మద్య ప్రకటించారు.ప్రతిపాదిత సొరంగం బ్రహ్మపుత్ర నది కింద మిసా నుంచి ప్రారంభమై తేజ్పూర్ వరకు సాగుతుందని తెలిపారు.ఈ సొరంగం గోహ్పూర్.అస్సాంలోని నుమాలిఘర్...
Read More..సినిమాలో ఏదో కొత్తదనం ఉండాలని కోరుకునే యువ హీరో ఆనంద్ దేవరకొండ.అన్న,విజయ్ దేవరకొండ ఇమేజ్ కు, మూవీ ఛాయిస్ లకు భిన్నంగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక దారి ఏర్పర్చుకుంటున్నారు.ఈ క్రమంలో ఆయన దొరసాని మిడిల్ క్లాస్ మెలొడీస్పుష్పక విమానం చిత్రాలు...
Read More..ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా బేబీ ఈ చిత్రాన్ని మాస్ మూవీ, మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు.విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మంగళవారం ఆనంద్ దేవరకొండ...
Read More..ఎలుకను గణేశుడి వాహనంగా భావిస్తారు.అయితే మన ఇళ్లలో ఎలుకలు ఉండటం ఎవరికీ అస్సలు ఇష్టం ఉండదు.ఇళ్లలో ఎలుకల ఉనికిని ఇష్టపడకపోవడానికి అనేక కారణాలున్నాయి.కొన్నిసార్లు ఎలుకలు విలువైన వస్తువులను కూడా కొరుకుతాయి.ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎలుకలు తమకు హాని చేసే వాటిని...
Read More..మనం చిన్నప్పటి నుండి నీరు, గాలి కాలుష్యం గురించి చదువు కున్నాం.ఇప్పుడు కాంతి వలన కలిగే కాలుష్యం గురించి తెలుసు కుందాం.ముందుగా కాంతి కాలుష్యం అంటే ఏమిటో తెలుసు కుందాం.సరళంగా చెప్పాలంటే కాంతి కాలుష్యం అనేది కృత్రిమ లేదా మానవ నిర్మిత...
Read More..మేకప్ అనేది అమ్మాయిలకు సంబంధించినదని అనుకుంటారు.ఈ మేకప్ వెనుక పురుషుని సహకారం ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.మేకప్ అంటే ఏమిటి? దానిని ఎలా ఉపయోగించవచ్చో ప్రపంచానికి తెలియజేసిన సంస్థ మ్యాక్స్ ఫ్యాక్టర్.నేడు బాలీవుడ్, హాలీవుడ్ మాత్రమే కాకుండా ప్రతి సాధారణ అమ్మాయి,...
Read More..రెండవ ప్రపంచ యుద్ధం 1 సెప్టెంబర్ 1939 న ప్రారంభమైంది.జర్మన్ దళాలు పోలాండ్లోకి ప్రవేశించినప్పుడు, ఫ్రాన్స్, బ్రిటన్ జర్మనీపై యుద్ధం ప్రకటించాయి.రెండవ ప్రపంచ యుద్ధంలో దాదాపు 2.5 మిలియన్ల మంది భారతీయ సైనికులు పాల్గొన్నారు.1945లో యుద్ధం ముగిసే సరికి సైనికుల సంఖ్య...
Read More..రెండవ ప్రపంచ యుద్ధం 1 సెప్టెంబర్ 1939 న ప్రారంభమైంది.నాజీ సైన్యంపై గూఢచర్యం చేసిన భారతీయ మహిళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.నూర్ ఇనాయత్ ఖాన్.ఇది మహిళా గూఢచారి పేరు. జర్మనీ ఆక్రమిత ఫ్రాన్స్లో నూర్ ఇనాయత్ బ్రిటన్ కోసం గూఢచర్యం చేసింది.సీక్రెట్...
Read More..ఓ బ్యాంకులో పని చేసే క్యాషియర్ తాను పనిచేసే బ్యాంకుకే కన్నమేశాడు.కంచే చేను మేసిన చందంగా ఘటనకు పాల్పడ్డారు.ఇద్దరు స్నేహితులతో కలిసి లాకర్లోని నగదు, నగలు చాకచక్యంగా దోచుకెళ్లాడు.విషయం తెలుసుకున్న బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.విచారణ చేపట్టిన పోలీసులు బ్యాంకు...
Read More..రెండేళ్లుగా కొనసాగిన కరోనా ఆంక్షలు ఎత్తివేసిన నేపధ్యంలో థాయ్లాండ్లో ఏనుగులకు ఘనమైన విందు ఇచ్చారు.చాంగ్ థాయ్ డే జరుపుకున్నారు.ఈ పండుగలో ఏనుగులకు పండ్లు, కూరగాయలతో విందు ఏర్పాటు చేశారు.థాయ్లాండ్లోని చోన్బురిలో 60 ఏనుగుల కోసం 8 మీటర్ల వెడల్పు గల టేబుల్పై...
Read More..కశ్మీర్ ఫైల్స్ చిత్రం విడుదలైన తర్వాత ఇప్పుడు మరోసారి కశ్మీర్ పండిట్ల అంశం చర్చనీయాంశమైంది.తాజాగా కాశ్మీరీ పండిట్ల కోసం తాము ఏం చేశామో కాంగ్రెస్ ట్విట్టర్లో చెబుతూ బీజేపీపై పలు ఆరోపణలు చేసింది.1990లో జరిగిన ఈ ఘటనలో ఎంత మంది కాశ్మీరీ...
Read More..హోలీని దేశంలోని వివిధ ప్రాంతాలలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు.మహారాష్ట్రలోని బీడ్లో హోలీ వేళ.వింత సంప్రదాయం కొనసాగుతుంటుంది.బీడ్ జిల్లా కేజ్ తహసీల్లోని విదా యెవతా గ్రామంలో హోలీ రోజున గాడిదపై అల్లుడిని ఊరేగించి రంగులు పూసే ఆచారం కొనసాగుతుంది.దాదాపు 80 ఏళ్లుగా ఈ...
Read More..మీరు వైఫై మోడెమ్, రూటర్ల గురించి వినే ఉంటారు.అయితే వైఫై రిపీటర్ గురించి మీకు తెలుసా? ప్రస్తుతం అనేక రకాల వైఫై రిపీటర్లు అందుబాటులో ఉన్నాయి.వీటిని మొబైల్ యాప్ సహాయంతో ఆపరేట్ చేయవచ్చు.వైఫై రిపీటర్ని వైఫై ఎక్స్టెండర్ అని కూడా అంటారు.WiFi...
Read More..మనలో దాదాపుగా అందరు నాగార్జున నటించిన మన్మథుడు సినిమా చూసే ఉంటారు.అందులో నాగార్జునకి అమ్మాయిలంటే అస్సలు పడదు.పచ్చిగా చెప్పాలంటే, ఆడవాళ్ళని అసహ్యించుకుంటాడు.ఇలాంటి వాళ్ళు నిజంగా మీకెప్పుడైనా కనబడ్డారా? సినిమాల్లో ఉన్నట్లు బయట ఎందుకు ఉంటారు అని అనుకోకండి.నిజజీవితంలో కూడా అమ్మాయిలని అసహ్యించుకునే...
Read More..ఐపీఎల్. ఈ పేరు వింటే ఐపీఎల్ అభిమానుల్లో తెలియని ఉత్కంఠ, ఉత్సాహం.ఐపీఎల్ కోసం ఎందరో అభిమానులు కళ్లు కాయాలు కాచేలా వేచి చూస్తుంటారు.ఈ ఏడాది మార్చి 26 నుంచి 65 రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉంది.అయితే ఈ...
Read More..వైఫై రూటర్ కు ధీటుగా మరొకొత్త ఫీచర్ అందబాటులోకి రానుంది.దానికి ప్రత్యామ్నాయంగా వైఫై రీపీటర్ ఇప్పుడు సరికొత్త సంకేతికతతో ముందుకొస్తొంది.ఇంటర్ నెట్ వచ్చిన తర్వాత మానవ జీవితంతో ఎంతో సాంకేతిక చోటు చేసుకుంది.నెట్ వచ్చిన తర్వాత ప్రపంచ సౌకర్యాలన్నీ అరచేతిలోకి వచ్చాయి.ఇంట్లో...
Read More..క్రెడిట్ కార్డు దీని గురించి తెలియని వారంటూ ఉండరు.దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.అయినా దీని గురించి పూర్తి స్థాయిలో ఎవరికీ తెలీదు.ఇందులోని రివార్డు పాయింట్లు ఎలా ఉపయోగించుకోవాలో సరైన అవగాహన ఉండదు.ఈ రివార్డు పాయింట్ల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.కార్డును...
Read More..మాములూగా చెప్పులు లేకుండా నడవాలంటేనే కష్టం.అలాంటింది ఓ యువతి చెప్పులేకుండా 9999 మేకులపై కూచిపూడి నృత్యం వేసి రికార్డులను బద్దలు కొట్టింది.ప్రపంచంలో ఉన్న అన్ని రికార్డులను తన పేరిట రాసుకుంది.ఈ అధ్భుత నృత్య ప్రదర్శన హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు...
Read More..మన అవసరాలకు తగ్గట్టుగా గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది.త్వరలో కొత్త అప్ డెట్స్ తీసుకురానున్నట్లు ప్రకటించింది.ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్లను అందించనుంది.గూగుల్ ఫోటోస్ లో పోర్టైట్ ఫీచర్, టీక్స్ టూ గూగుల్ టీవీ, జీ బోర్డు ఇంప్రూవ్ మెంట్స్, న్యూ స్కీన్...
Read More..రష్యన్ సేనలను గుర్తించడానికి ఉక్రెయిన్ సైన్యానికి కష్టమవుతోంది.ఇటువంటి తరుణంలో రష్యాలో ఓ ఆంగ్ల అక్షరం వీపరీతంగా ట్రోల్ అవుతోంది.రష్యన్ మద్దతుదారులు, రష్యన్ సేనలు, పుతిన్ కు అండగా నిలబడేవారంతా ఆ అక్షరాన్ని వాడడం అన్ని చోట్లా కన్పిస్తోంది. Z అనే అక్షరం...
Read More..వొడాఫోన్ ఐడియా తమ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్ అందించింది.తమ నెట్ వర్క్ యూజర్లకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 250 గేమ్స్ ఫ్రీగా అందుబాటులోకి తీసుకువచ్చింది.గేమ్స్ ఆడేవారికి ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు.ఫ్రీగా గేమ్స్ ని అందుబాటులోకి తేవడానికి నజారా...
Read More..పుతిన్, అతని యుద్ధానికి, రష్యన్లకు వ్యతిరేకంగా హేట్ పోస్టులు పెట్టొచ్చని ఇటీవలే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రకటించిన విషయం తెలిసిందే.దీనివల్ల రష్యాలో హింసాత్మక చర్యలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు.ఈ క్రమంలోనే వీటివల్ల రష్యాలో హింసాత్మక ఘటనలు వెల్లువెత్తే ప్రమాదం...
Read More..సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని యానిమల్ వీడియోస్ మనల్ని సర్ప్రైజ్ చేస్తాయి.మరికొన్ని మాత్రం మన కళ్ళను మోసం చేసినట్లుగా ఉంటాయి.తాజాగా అలాంటి వీడియో ఇప్పుడు ట్విట్టర్లో విపరీతంగా వైరల్ అవుతోంది.ఇది చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్...
Read More..వైద్య రంగంలో వాడే కొన్ని సింబల్స్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి.ఒక కర్రని చుట్టుకున్న రెండు పాములు, దానికి పైనున్న ఒక జత రెక్కలను కూడా ఒక వైద్య చిహ్నంగా పరిగణిస్తారు.అయితే పాములకి, వైద్యానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇది...
Read More..సాధారణంగా మన భారతదేశంలో అనేక సాంప్రదాయాల తో పాటు, ఆచార వ్యవహారాలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు.వీటితో పాటు ఎక్కువగా జ్యోతిష్యశాస్త్రానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో హస్తసాముద్రికానికి ఎంతో ప్రాధాన్యం ఉంది.చేతి గీతలను బట్టి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భూత, భవిష్యత్...
Read More..రహమత్ నగర్ లోని.ఎస్ కే ఫంక్షన్ హాల్ లో.ఏసీపీ బంజారాహిల్స్ ఆదేశాల మేరకు.డ్రగ్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన.జూబ్లీహిల్స్ పోలీసులు.మాదక.ద్రవ్యాల నిర్మూలనపై మత్తు పదార్థాలకుయువత బానిసలు అవుతున్నారని అది మానసికంగా చాలా ప్రమాదకరమని.బంజారాహిల్స్ ఏసీపీ.సుదర్శన్ రావు తెలిపారు. ఎవరైనా మత్తుపదార్థాలను.అమ్ముతున్న.ఒక బాధ్యత పౌరుడిగా...
Read More..ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలు ఎక్కువైపోయాయి.ఒక భాషలో బాగా హిట్ అయిన చిత్రాన్ని ఇంకొక భాషలో అనువదిస్తూ కొంతమంది కోట్లు సంపాదిస్తున్నారు.ఒక మంచి సబ్జెక్ట్ ఎక్కడ దొరికిన దాని కాపీ రైట్స్ కొనుక్కొని ఆ హీరోకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి...
Read More..ఆసీస్ లెజండరీ ఆటగాడు స్టీవ్ వా గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు.స్టీవ్ వా స్నేహానికి చాలా ప్రాణమిస్తాడు.తన స్నేహితులకు ఎప్పుడు ఎటువంటి ఆపదొచ్చినా కానీ సాయం చేయడానికి స్టీవ్ వా ముందు ఉంటాడు.ఇలా తన స్నేహితుడు బ్రియాన్...
Read More..ప్రస్తుత సమాజంలో జరిగే ఘటనలు ఒక్కోసారి తలుచుకుంటే ఒక్కోసారి ఒళ్లు గగుర్పొడుస్తుంది.హైదరాబాద్ లోని వనస్థలిపురం పరిధిలో జరిగిన ఘటన తలుచుకుంటే వామ్మో అనిపిస్తుంది.వనస్థలిపురంలో ఓ కుక్క ఓ బాలుడి తలను నోటకరుచుకుని వెళ్లడం కలకలం రేపింది.ఈ ఘటనను చూసిన స్థానికులు పోలీసులకు...
Read More..నేటి రోజుల్లో విద్యార్థులు ఎందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు.చిన్న చిన్న విషయాలకే వారు బలవన్మరణం చేసుకుంటూ కన్న వారికి తీవ్ర కడుపు కోతను మిగులుస్తున్నారు.రోజు ఇటువంటి వార్తలు మనం అనేకం చదువుతున్నాం.ఇప్పుడు కూడా ఇటువంటి ఘటన ఒకటి...
Read More..ఎంట్రన్స్. చాలా సందర్భాల్లో ఎంట్రన్స్ ప్రధాన పోత్ర పోషిస్తుంది.ఈ ఎంట్రన్స్ అనే పదం ఎక్కువగా సినిమాలలో మనకు కనిపిస్తూ ఉంటుంది.ఆ సినిమాలో హీరో ఎంట్రన్స్ ఇలా ఉంది.ఆ సినిమాలో హీరో ఎంట్రన్స్ అలా ఉందని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు.ఇలా ఎంట్రన్స్...
Read More..సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి.వీటిల్లో ఎక్కువగా అడవి జంతువులకు సంబంధించిన వీడియోలే అధికంగా ఉంటాయి.అలాగే వీటిని చూసిన ప్రతి ఒక్కరూ వావ్ అనుకుంటూ ఉంటారు.ఈ వైరల్ వీడియోలు కొన్ని భయం కలిగిస్తే మరికొన్ని ఆహ్లాదాన్ని పంచుతాయి.ఇలా ప్రస్తుతం సోషల్...
Read More..యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో అత్యంత భారీ అంచనాల తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ `విక్రమ్`.ఆసక్తికరమైన ప్రచారంతో ఈ చిత్రం అంచనాలను పెంచింది.విడుదల తేదీ తో పాటు మేకింగ్ గ్లింప్స్ ని కూడా...
Read More..హిందువులు నుదిటిపై బొట్టు పెట్టుకోవడాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు.విష్ణు భక్తులు చందనం, శివ భక్తులు విభూది, దేవి భక్తులు సిందూరం ధరిస్తారు.అయితే చాలా మంది నుదుటి రెండు కనుబొమల మధ్య ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకుంటారు.అయితే ఉంగరం వేలు కాకుండా మిగతా...
Read More..మీరు ప్రతిరోజూ వార్తాపత్రికలను చూస్తూ ఉంటారు.అయితే మీరు ఉదయం పూట వార్తాపత్రికను తీసుకున్నప్పుడు అది తెల్లగా కనిపిండాన్ని మీరు గమనించే ఉంటారు.అయితే రోజులు గడిచేకొద్దీ.ఆ కాగితం రంగు పసుపు రంగులోకి మారుతుంది.ఇది వార్తాపత్రికలలో మాత్రమే కాదు, పుస్తకాల విషయంలో కూడా జరుగుతుంది.నెలలు,...
Read More..నెట్ఫ్లిక్స్ నుండి జాన్సన్ అండ్ జాన్సన్ వరకు చాలా కంపెనీల లోగోలు ఎరుపు రంగులో ఉంటాయి.ఈ కంపెనీలు తమ లోగోలకు ఎరుపు రంగును ఎందుకు ఎంచుకుంటాయోనని ఎప్పుడైనా ఆలోచించారా? వెబ్పేజ్ఎఫ్ఎక్స్లో వెబ్ మార్కెటింగ్ విశ్లేషకుడు ఎమిలీ కార్టర్ కంపెనీలు తమ లోగోలకు...
Read More..ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్లకు పైగా ప్రజలు ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు.చాలా దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఇంటర్నెట్ చాలా చౌక.రష్యాలో ఇంటర్నెట్ అత్యంత చౌకైనది.ఇక్కడ 100 Mbps స్పీడ్ కోసం ఒక నెల ఛార్జీ దాదాపు రూ.347.టర్కీలో 100 Mbps ప్లాన్ కోసం, ఒక...
Read More..సాధారణంగా హిందూ దేవాలయాలు, మఠాలలో చేసే వంటలలో వెల్లుల్లి, ఉల్లిపాయల వినియోగం ఉండదు.అలాగే ఏ దేవాలయాలలోనూ వెల్లుల్లి, ఉల్లిపాయలను సమర్పించరు.అయితే ఆ గ్రామంలో ఒక బాబాకు పప్పు, ఉల్లిపాయలను సమర్పిస్తారు.ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే జాతరలలో బాబాకు భక్తులు ఉల్లిపాయలు సమర్పించుకుంటారు.యూపీలోని...
Read More..తేనే.100 గ్రాముల తేనెలో 308 కాలరీలు, 82 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 52 మిల్లిగ్రాముల పొటాషియం, 2% ఐరన్ ఇంకెన్నో ఉంటాయి.మన చర్మానికి, రక్తానికి, మొత్తంగా శరీరానికి తేనె చేసే మేలు ఎంతో.కాని అది స్వచ్ఛమైన తేనె అయితేనే.స్వచ్ఛమైన తేనె అంటే ఏమిటి...
Read More..దశరథ రాజుకు నలుగురు పిల్లలు ఉన్నారని, వారిలో శ్రీరాముడు పెద్దవాడని ఈనాటి వరకూ వింటూనే ఉన్నాం.కానీ వాస్తవానికి దశరథ మహారాజు ఐదుగురు పిల్లలకు తండ్రి.అతని ఐదవ సంతానం గురించి వాల్మీకి రామాయణంలో లేదా రామచరితమానస్లో ప్రస్తావించలేదు.కానీ దక్షిణ భారతదేశంలో కనిపించే రామాయణ...
Read More..రాముని భక్తుడైన హనుమంతునికి సంబంధించిన అద్భుత కథలు అసంఖ్యాకంగా ఉన్నాయి.ఈ అద్భుతాలు ఆలయాలలో కూడా కనిపిస్తుంటాయి.అయితే వాటి వెనుక ఉన్న రహస్యాలను నేటికీ ఎవరూ కనిపెట్టలేకపోయారు.దేశంలోని కొన్ని హనుమాన్ ఆలయాలు ఎంతో ప్రత్యేకమైనవి ఉన్నాయి.అటువంటి ఆలయం మధ్యప్రదేశ్లో ఉంది.ఇక్కడ పవన్పుత్ర హనుమంతుని...
Read More..ఈ కాలంలో చెప్పులు లేకుండా నడవడం సాధ్యం కాదు.ఎవరైనా చెప్పులు లేకుండా ఉండటాన్నిమనం ఊహించలేము.అయితే మీకు నమ్మకం కలగకపోయినా మన దేశంలో ఒక గ్రామంలో పాదరక్షలు ధరించడాన్ని పూర్తిగా నిషేధించారు.ఇది వినగానే మీకు ఆశ్చర్యం కలుగుతుంది.ఈ గ్రామం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు...
Read More..ఈ ఆర్టికల్ హెడ్డింగ్ చదివిన తర్వాత ఎవరైనా ఆసక్తి కలుగుతుంది.అక్కడ మహాశివునికి అంటే భోలేనాథునికి చాక్లెట్లతో పాటు మాంసం కూడా సమర్పిస్తారు.ఆ మహాదేవుని ఆలయంలో చికెన్, మటన్, చేపలను ప్రసాదంగా అందిస్తారు.ఇది ఆలయంలో ఏ ప్రత్యేక సందర్భంలోనో కాదు.ప్రతిరోజూ జరుగుతుంది.ఇలాంటి శివుని...
Read More..ఇరవై ఏళ్లుగా పరారీలో ఉన్న ఓ నేరస్థుడిని ఇటలీ పోలీసులు కేవలం ఇరవై నిమిషాల్లో గూగుల్ మ్యాప్స్ సహాయంతో అరెస్ట్ చేశారు.ఈ ఉదంతం స్పెయిన్లో చోటుచేసుకుంది.ఇటాలియన్ పోలీసులకు 20 సంవత్సరాలుగా పరారీలో ఉన్న నేరస్థుడికి సంబంధించిన ఆచూకీ దొరకలేదు.అయితే ఎట్టకేలకు గూగుల్...
Read More..మనం రైలు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు రైల్వే స్టేషన్కి వెళతాం.అప్పుడు అక్కడ మనకు ఆ రైల్వే స్టేషన్కు సంబంధించిన బోర్డు కనిపిస్తుంది.అయితే మన దేశంలో పేరులేని ఒక రైల్వే స్టేషన్ ఉందని, ఇప్పటివరకు ఈ రైల్వే స్టేషన్కు ఎటువంటి పేరు పెట్టలేదని తెలిస్తే...
Read More..