బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఆరు గ్యారెంటీలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాము కొనుగోలు చేసిన కార్లు, ప్రగతిభవన్ ప్రజల ఆస్తి అని తెలిపారు. దేశంలో ఎవరు వాహనాలు కొనుగోలు చేసినా బుల్లెట్ ప్రూఫ్ గా మార్చేందుకు విజయవాడకు...
Read More..వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తనకు సీఎం జగన్ ను కలిసే అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలను కోరారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన వైసీపీ సామాజిక సాధికార బస్సు...
Read More..తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజలకు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే ఎలా అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో తలెత్తుతున్నాయని...
Read More..అమెరికాలో చివరి లైట్హౌస్ కీపర్ అయిన సాలీ స్నోమాన్ శకం ముగిసింది.యూఎస్ చరిత్ర ప్రారంభమైన బోస్టన్ హార్బర్లోని ఒక చిన్న ద్వీపంలో ఉన్న ఉత్తర అమెరికాలోని పురాతన లైట్హౌస్ సంరక్షణ బాధ్యత నుంచి స్నోమాన్( Sally Snowman ) విరమించుకున్నారు.20 ఏళ్లుగా...
Read More..ప్రశాంత్ వర్మ ( Prashanth Varma ) దర్శకత్వంలో తేజ సజ్జ ( Teja Sajja ) హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం హనుమాన్( Hanuman) ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో...
Read More..సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ పాలనలో పారదర్శకత, నాణ్యత గురించి తెలియాలంటే అక్కడి ప్రజలను అడిగే తెలుస్తుంది.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ స్థాయిలో అందుతున్నాయో ఆ రాష్ట్రానికి చెందిన ప్రజలే చెప్పాలి.లేదా వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు...
Read More..బుల్లితెరపై ప్రసారమైనటువంటి ఆట డాన్స్ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సందీప్ మాస్టర్ ( Sandeep Master ) ఒకరు.ఈ ఆట ప్రోగ్రామ్ ద్వారా ఈయన విజేతగా నిలిచి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇకపోతే సందీప్ మాస్టర్...
Read More..ప్రస్తుత కాలంలో ఏడాదికి కోటి రూపాయల వేతనం సాధించడం అంటే సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.అయితే మహిపాల్ సేజు( Mahipal Seju ) అనే బీటెక్ విద్యార్థి బీటెక్ అర్హతతో ఏకంగా కోటి రూపాయల జీతం అందుకుంటున్నారు.పట్టుదల, అంకిత భావం,...
Read More..న్యూఇయర్ వేళ మహారాష్ట్రంలో పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ మేరకు థానేలో నిర్వహించిన రేవ్ పార్టీని భగ్నం చేశారు.వంద మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు భారీగా డ్రగ్స్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు నిర్వాహకులను పోలీసులు విచారిస్తున్నారు.థానే పోలీస్ క్రైం...
Read More..2019 చివరిలో చైనా( China )లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గడిచిన నాలుగేళ్ల కాలంలో కోట్లాది మంది ప్రజలు దీని బారినపడగా .లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి తనకంటే ఎన్నో...
Read More..బుల్లితెరపై ప్రసారమైనటువంటి జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ లభించిందో మనకు తెలిసిందే.ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమాల ద్వారా గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ముక్కు అవినాష్ ( Mukku Avinash )ఒకరు.ఈ...
Read More..అమర్ దీప్ చౌదరి(Amar deep Chowdary) పరిచయం అవసరం లేని పేరు.ఈయన బుల్లితెర నటుడిగా పలు సీరియల్స్ లో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.ముఖ్యంగా జానకి కలగనలేదు సీరియల్ ద్వారా ఈయన ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.ఇలా...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకున్న తర్వాత తన లైనప్ ను ఇంట్రెస్టింగ్ గా సెట్ చేసుకున్నాడు.మరి రామ్ చరణ్ ప్రజెంట్ నటిస్తున్న సినిమాల్లో ”గేమ్ ఛేంజర్”( Game...
Read More..మామూలుగా ఏడాదిలో ఎన్నో రకాల సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి.అందులో సినిమాలలోని కొన్ని పాటలు వన్స్ మోర్ అనిపించడంతో పాటు మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించేవిగా ఉంటాయి.మంచి సాహిత్యానికి తోడు మైమరపించే స్వరాలు కలిసిన అలాంటి పాటలు మాస్-మెలొడీ మేళవింపుతో 2023లో...
Read More..ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు.2023 జగన్ విధ్వంస నామ సంవత్సరంగా ముగిసిందని విమర్శించారు. 2024లో టీడీపీ – జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు.జగన్ ప్రభుత్వం...
Read More..తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక అందరి చూపు పార్లమెంట్ ఎన్నికల ( Parliament Elections ) పైనే పడింది.అయితే ఈ రెండు ఎన్నికలకు మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి.త్వరలోనే వరంగల్,ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి.అయితే ఈ ఎమ్మెల్సీ...
Read More..సంక్రాంతి సీజన్ కోసం టాలీవుడ్( Tollywood ) మొత్తం సిద్ధం అవుతుంది.ఈసారి మొత్తంగా టాలీవుడ్ నుండే 5 సినిమాలు రిలీజ్ కానున్నాయి.దీంతో పొంగల్ రేసు మరింత రసవత్తరంగా ఉంది.మరి ఈ సినిమాలు చూస్తుంటే ఒక్కటి కూడా తగ్గేలా కనిపించడం లేదు.ఈసారి సంక్రాంతి...
Read More..టీడీపీ, జనసేనపై మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు ఏపీలో అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు తాబేదారుగా పవన్ పని చేస్తున్నారని మంత్రి జోగి రమేశ్ విమర్శించారు.ఏ ఆధారాలతో పవన్ కల్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర...
Read More..న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి.ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు నిర్వహించిన సోదాలలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. ఈ క్రమంలోనే ముగ్గురు డ్రగ్స్ సప్లయర్లను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.15 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్న...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యాంకర్ సుమ కనకాల( Suma Kanakala ) ఒకరు.ఈమె గత రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.ఇకపోతే సుమ...
Read More..జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. బస్సు డ్రైవర్ కు గాయాలు కావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.రేగొండ మండలం బాగిర్తిపేట క్రాస్ రోడ్ వద్ద...
Read More..భారత్ వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ( India vs Australia )మహిళల జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా భారత మహిళల జట్టు వరుస రెండు మ్యాచ్లలో ఓటమిని చవిచూసి, మరో మ్యాచ్ ఆడాల్సి ఉండగానే...
Read More..రైతులు పింక్ జామ( Pink guava )ను సాగు చేయడానికి అధిక ఆసక్తి చూపిస్తున్నారు.ఈ పింక్ జామను ఒకసారి నాటితే 16 సంవత్సరాల వరకు దిగుబడి పొందవచ్చు.తెలుగు రాష్ట్రాలలో ఉండే నేలలు పింక్ జామ పంట సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి.పంటలో...
Read More..టాలీవుడ్( Tollywood ) పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి మనందరికీ తెలిసిందే.గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్( RRR ) మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా...
Read More..చైనా( China )లో ఒక వింత కేసు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.షాంఘైకి చెందిన ఓ యువతి తన అమ్మమ్మ అపార్ట్మెంట్ అమ్మాలంటూ తల్లిదండ్రులపై దావా వేసింది.తల్లిదండ్రులపై కూతురు ఆస్తికోసం కేస్ ఫైల్ చేయడం చైనా దేశం వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.పేరెంట్స్...
Read More..ఓ మహిళ తన ఇద్దరు కుమారులను చంపేసి, ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం లోని కౌతాళం మండలం హల్వి గ్రామంలో చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి( SI Narendra...
Read More..ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు ఇండస్ట్రీ లోకి వస్తున్నారు.అలా ఈ మధ్య సింగర్ సునీత ( Singer Sunitha ) కొడుకు హీరోగా మారారు.ఆయన సర్కార్ నౌకరి అనే మూవీ తో మన ముందుకు రాబోతున్నారు....
Read More..మొటిమలు( Pimples ) ప్రధానంగా వేధించే చర్మ సమస్యల్లో ఒకటి.అయితే కొందరికి చెంపలపై చాలా అధికంగా మొటిమలు ఏర్పడుతుంటాయి.దీంతో తీవ్రమైన అసౌకర్యానికి, చిరాకుకు గురవుతుంటారు.వాస్తవానికి అధిక చక్కెర వినియోగం మరియు పొల్యూషన్ కారణంగా చెంపల మీద ఎక్కువగా మొటిమలు వస్తుంటాయి.ఈ సమస్యకు...
Read More..హైదరాబాద్ మహానగరం న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధం అవుతోంది.ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ట్రాఫిక్ పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నగరంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తీసుకురానున్నారు పోలీసులు.ఈ క్రమంలోనే పలు ఫ్లైఓవర్లను...
Read More..దగ్గుబాటి వెంకటేష్ ( Daggubati Venkatesh ) అనేకంటే ఎక్కువగా విక్టరీ వెంకటేష్ గానే ఈయన గుర్తింపు సంపాదించారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్ని జానర్ల సినిమాల్లో నటించిన ఏకైక హీరోగా వెంకటేష్ కి గుర్తింపు ఉంది.ఈయన కామెడీ యాక్షన్, లవ్, ఫ్యామిలీ,...
Read More..సాధారణంగా మార్నింగ్ వాక్ అనేది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.రోజు ఉదయం కాసేపు వాకింగ్ చేయడం వల్ల మన మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.మైండ్ రిఫ్రెష్ అవుతుంది.ఒత్తిడి దూరం అవుతుంది.అలాగే మార్నింగ్ వాక్ వల్ల మన ఎనర్జీ లెవెల్స్ సహజంగానే...
Read More..ఏపీలోని అధికార పార్టీ వైసీపీలో సీట్ల రగడ కొనసాగుతోంది.సీట్ల మార్పు నేపథ్యంలో వైసీపీలో ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా ఏలూరు జిల్లాలోని చింతలపూడి అభ్యర్థి మార్పుతో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాకు టికెట్ నిరాకరించడంతో ఆయన అనుచరులు తాడేపల్లి క్యాంపు...
Read More..పెరిగిన కాలుష్యం, ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి, రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులను వాడటం వల్ల ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు బారిన పడుతున్నారు.జుట్టు తెల్లబడటం స్టార్ట్ అయ్యింది అంటే మన అందం కూడా తగ్గడం...
Read More..ప్రస్తుతం చలికాలం ( Winter )నడుస్తున్న సంగతి తెలిసిందే.చలి పులి రోజురోజుకు విజృంభిస్తోంది.అయితే మనలో చాలా మందికి చలిని తట్టుకునే సామర్థ్యం ఉండదు.దాంతో బయటికి రావాలంటేనే భయపడుతుంటారు.మీరు కూడా ఈ చలికి వణికిపోతున్నారు.అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్ ను...
Read More..విజయవాడలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.వెంటనే గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు.అయితే ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.ఈ...
Read More..భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ( Narendra Modi ) వల్ల హీరో విజయ్ కాంత్ కొడుకు పెళ్లి నాలుగేళ్లుగా వాయిదా పడుతూ వస్తుందట.మరి నరేంద్ర మోడీ కోసం ఎందుకు పెళ్లి వాయిదా వేశారు.అసలు పెళ్లికి నరేంద్ర మోడీకి మధ్య...
Read More..తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.గ్రేటర్ హైదరాబాద్ లో ఫ్యామిలీ -24, టి-6 టికెట్లను ఉపసంహరించుకుంది.ఈ మేరకు టికెట్ల జారీని నిలిపివేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రంలో మహాలక్ష్మీ పథకం అమలు నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ పెరిగిన నేపథ్యంలో...
Read More..ఏపీలో తమది ఒంటరి ప్రయాణం అని, ఏ పార్టీతోను పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని ఇప్పటికే ఎన్నోసార్లు ప్రకటించారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్వై.సీపీని ఎదుర్కొనేందుకు టిడిపి , జనసేన( TDP, Jana Sena ) లు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.49 సూర్యాస్తమయం: సాయంత్రం.5.48 రాహుకాలం: సా.4.30 ల6.00 అమృత ఘడియలు: ఉ.6.00 ల11.00 మ2.00 సా 4.00 దుర్ముహూర్తం: సా.5.02 ల5.53 మేషం: ఈరోజు మీ ఆలోచనలు ఇతరులకు నచ్చే...
Read More..జగన్( CM ys jagan ) చేపట్టిన ప్రక్షాళన కార్యక్రమం ఆయన పార్టీ వైసీపీలో పెద్ద కల్లోలమే సృష్టిస్తోంది.దాదాపు 90 నియోజకవర్గాల్లో సెట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చి వారి స్థానం కొత్తవారిని నియమించేందుకు జగన్ కసరత్తు మొదలుపెట్టారు ఇప్పటికే కొంతమందికి నియోజకవర్గాలను...
Read More..యాంకరింగ్ రంగం లో దిగ్గజం, సుమారుగా రెండు దశాబ్దాల ఆడియన్స్ ని అలరిస్తూ, ఇప్పటికీ మంచి డిమాండ్ ఉన్న యాంకర్ ఎవరు అని అడిగితే అది సుమ( Anchor Suma ) అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అలాగే క్యారక్టర్...
Read More..కొత్త సంవత్సరం తొలిరోజు అందరిలోనూ చాలా హుషారే కనిపిస్తుంది.అయితే ఈ కొత్త ఏడాదిలో మాత్రం ఆ హుషారు ఆవిరయ్యే అయ్యే అవకాశం కనిపిస్తోంది.ఎందుకంటే కొత్త కొత్త రూల్స్ కొత్త ఏడాది తొలి రోజు నుంచే అమల్లోకి రాబోతున్నాయి.కొన్ని వస్తువుల ధరలు భారీగా...
Read More..సంక్రాంతి కానుకగా రిలీజవుతున్న సినిమాలలో హనుమాన్ సినిమాపై( HanuMan Movie ) భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.బుక్ మై షో వెబ్ సైట్ లో సంక్రాంతికి విడుదలవుతున్న ఇతర తెలుగు సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమాకు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉనాయి.తేజ...
Read More..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) సలార్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.ఈ సినిమా కేజీఎఫ్ 2 కలెక్షన్లను బ్రేక్ చేసినా చేయకపోయినా ప్రభాస్, ప్రశాంత్ నీల్ కెరీర్ లలో మెమరబుల్...
Read More..ఈ రోజుల్లో ఎంత నాణ్యమైన ప్రోడక్ట్ తయారు చేసినా సరే దానికి తగిన ప్రచారం లేకపోతే సేల్స్ జరగవు.అందుకే కంపెనీలు తమ ప్రొడక్ట్ ప్రచారాల కోసం చాలా డబ్బులు ఇచ్చేస్తుంటాయి.ప్రకటనలు తయారు చేయించి మరీ వాటిని టీవీలు, యూట్యూబ్ వంటి సామాజిక...
Read More..ప్రముఖ తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్( Vijaykanth ) అనారోగ్యంతో డిసెంబర్ 28, 2023, గురువారం కన్నుమూశారు.అతను దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK) పార్టీ వ్యవస్థాపకులు, నాయకులు.తమిళంలో 150 కంటే ఎక్కువ చిత్రాలలో నటించాడు, వాటిలో చాలా వరకు...
Read More..డీఎండీకే అధినేత, సీనియర్ నటుడు విజయకాంత్( Vijayakanth ) డిసెంబర్ 28న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు.అతని మరణం కోలీవుడ్ ఇండస్ట్రీని శోకసంద్రంలోకి నెట్టేసింది.విజయకాంత్ మరణించినప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తన అప్కమింగ్ ఫిల్మ్ ‘వెట్టయన్‘ షూటింగ్లో ఉన్నారు.మీడియాను ఉద్దేశించి,...
Read More..తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన జరగనుంది.ఇందులో భాగంగా గీత దాటిన వారిపై వేటు వేసేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధమైంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగిందని తెలుస్తోంది.పార్టీలో వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నాయకత్వం...
Read More..జనవరి 6, 2021న యూఎస్ క్యాపిటల్పై( US Capitol ) జరిగిన తిరుగుబాటు , అలర్ల ఘటనకు సంబంధించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) పాత్రపై యూఎస్ క్యాపిటల్ పోలీస్ అధికారుల బృందం వేసిన దావాలో...
Read More..ఏపీ సీఎం జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ లేఖ రాశారు.తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు సొమ్ము చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.అగ్రిగోల్డ్ బాధితులకు మీరిస్తామన్న సొమ్ములేవని ప్రశ్నించారు. మీరు చేసిన మోసంతో అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డున పడ్డారని నారా లోకేశ్ ఆగ్రహం...
Read More..మెగా ఫ్యామిలీపై సినీ నటుడు శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.చిరంజీవి కుటుంబానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉందని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సీఎం అవ్వాలనుకుంటే పెద్ద కష్టమేమీ కాదని శివాజీ పేర్కొన్నారు.అయితే ఎక్కడో చిన్న లోపం ఉందన్న ఆయన దాన్ని...
Read More..వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఎం జగన్ పాదయాత్ర సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను మరిచారని పురంధేశ్వరి విమర్శించారు.వర్షాలతో పత్తి రైతులు నష్టపోతే పరిహారం ఇవ్వలేదన్నారు.ఇకనైనా రైతుల...
Read More..ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై చిత్ర నిర్మాత నట్టికుమార్ తీవ్రంగా మండిపడ్డారు.రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని నిర్మాత నట్టికుమార్ ధీమా వ్యక్తం చేశారు.టీడీపీ నేతలను కించపరిచేందుకే డైరెక్టర్ ఆర్జీవీ...
Read More..టాలీవుడ్ అగ్ర హీరోయిన్ పూజా హెగ్డే ‘( Pooja hegde )డీజే’, ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేశ్’, ‘అల వైకుంఠపురములో’, ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది.అయితే ఇటీవల ఆమె చేసిన ఆచార్య,...
Read More..జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కాకినాడ జిల్లా టీడీపీ ప్రతినిధులు కలిశారు.గత మూడు రోజులుగా కాకినాడలో పవన్ కల్యాణ్ సమీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల టీడీపీ నేతలతో పవన్ సమావేశం అయ్యారు.మూడు...
Read More..రాజీనామాపై వస్తున్న వార్తలు అవాస్తవమని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు.తాను ఎటువంటి ఎంపీ టికెట్ అడగలేదని తెలిపారు. అలాగే పార్టీ హైకమాండ్ ఏ బాధ్యత అప్పగిస్తే అది ఫాలో అవుతానని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలోనే పోటీ గురించి తాను...
Read More..ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాసిన లేఖపై ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ స్పందించారు.ఇళ్ల స్థలాల్లో రూ.35 వేల కోట్ల స్కాం జరిగిందని ఆధారాలు చూపిస్తారా అని ప్రశ్నించారు. రూ.35 వేల కోట్ల అవినీతి ఎలా...
Read More..మున్సిపాలిటీల్లో చెత్త తొలగింపునకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ప్రభావం ప్రజలపై పడనీయమని మంత్రి ఆదిమూలపు పేర్కొన్నారు.సుమారు 41 మున్సిపాలిటీల్లో సమ్మె ప్రభావం లేదని...
Read More..ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా కుప్పంలో ఆయన భక్త కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించారు. తరువాత కురుబ సామాజిక వర్గంతో చంద్రబాబు సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురబలను అన్ని విధాలుగా...
Read More..యూపీఎస్సీ పరీక్షలో సివిల్స్ ర్యాంక్( Civils Rank ) సాధించడం కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.ఎంత కష్టపడినా కొన్నిసార్లు అనుకున్న లక్ష్యాన్ని సులువుగా సాధించడం సాధ్యం కాదు.ఎన్నో ఓటములను ఎదుర్కొని కష్టపడితే చివరకు అనుకున్న ఫలితం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని...
Read More..ఏపీలో బిజెపి బలం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంది.ఎప్పటి నుంచో జనసేన పార్టీతో పొత్తు కొనసాగిస్తుంది .అయితే ఉమ్మడిగా రెండు పార్టీలు కలిసి పెద్దగా కార్యక్రమాలు ఏవీ చేపట్టలేదు.ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా, విడివిడిగానే కార్యక్రమాలు చేపడుతున్నాయి.ఇక కొంతకాలం...
Read More..తెలంగాణ (Telangana) లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక ప్రధాన పార్టీల చూపు పార్లమెంటు ఎన్నికల పైన పడింది.అయితే ఈసారి బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైంది.గెలుస్తామని ఎంతో ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్ చివరికి ఓటమిపాలయ్యారు.అయితే ఈసారి ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ (...
Read More..చాలామందినీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఏదైనా ఉందంటే అది అధిక బరువు( overweight ) అని చెప్పవచ్చు.చాలామంది ఈ అధిక బరువు నుండి ఉపశమనం పొందడం కోసం ఎన్నో రకాల డైట్లు, వ్యాయామాలు( Exercise ) చేస్తూ...
Read More..కంటెంట్ ఉండాలే కానీ తెలుగు ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలను బాగా ఆదరిస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇదే మాట చాలామంది సెలబ్రిటీలు అనేక సందర్భాలలో కూడా చెప్పుకొచ్చారు.డబ్బింగ్ బొమ్మలుగా వచ్చి తెలుగులో కోట్లు గడించిన సినిమాలు చాలానే వున్నాయి.ఈ ఏడాది...
Read More..ఈ మధ్యకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే చాలా పెద్ద సవాలుగా మారిపోయింది.ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఉన్న కాలుష్యం వలన కల్తీ ఆహారం తీసుకోవడం వలన ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు.ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో రకాల జాగ్రత్తలు పాటిస్తేనే ఆరోగ్యం మంచిగా ఉంటుంది.అయినప్పటికీ కూడా...
Read More..కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.అయితే మంత్రుల విమర్శలను వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయకపోవడం పార్టీ నిర్ణయమని కవిత పేర్కొన్నారు.అలాగే కార్లు కొనడం ప్రభుత్వ భద్రతకు సంబంధించిన విషయమని తెలిపారు.22 కార్లు...
Read More..మరొక రోజు గడిస్తే 2023 సంవత్సరానికి గుడ్ బై చెబుతూ 2024వ సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతున్నారు.ఇలా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నటువంటి తరుణంలో ఎంతోమంది యువతి యువకులు కొత్త సంవత్సరంలో మేము ఇది సాధించాలి అంటూ లక్ష్యం పెట్టుకొని కొత్త సంవత్సరంలోకి...
Read More..సినిమాలలో హీరోయిన్ లా ఉన్నవారు కూడా కొన్ని కొన్ని సార్లు కథ డిమాండ్ చేస్తే మదర్ క్యారెక్టర్లలో కూడా నటించాల్సి వస్తుంది.అలా హీరోయిన్ లా ఉన్న చాలా మంది నటీమణులు అమ్మ క్యారెక్టర్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.మామూలుగా వయసులో ఉన్న...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సమంత ( Samantha ) ఒకరు.ఈమె గత పుష్కరకాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ అగ్రతారగా ఓ వెలుగు వెలుగుతున్నారు.కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ భాష చిత్రాలతో...
Read More..కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతూ అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనటువంటి వారిలో నటి రష్మిక మందన్న ( Rashmika Mandanna ) ఒకరు.ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు తెలుగులో కూడా వరుస సినిమా...
Read More..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక తప్పులు జరిగాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టును ప్లానింగ్, డిజైన్ కు విరుద్ధంగా నిర్మించారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం స్కామేశ్వరంగా మారిందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ వెళ్తోందని మండిపడ్డారు.కాళేశ్వరం అంశాన్ని...
Read More..సోషల్ మీడియా బాగా పెరిగిపోయిన తర్వాత సినిమాలపై ప్రభావం బాగా కనిపిస్తోంది.ఈ సోషల్ మీడియా కారణంగా చిన్న నెగటివ్ పాయింట్ దొరికినా చాలు వీటిని పాయింట్ అవుట్ చేస్తూ ఆ సినిమా పేరు ఆ డైలాగ్ ని తెగ వైరల్ చేస్తూ...
Read More..అరటి మొక్కలు( Banana Cultivation ) ఆరోగ్యకరంగా పెరగాలంటే సూక్ష్మ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి.కాబట్టి అరటి పంటను సాగు చేసే రైతులు పంటకు కావలసిన సూక్ష్మ పోషకాలు ఏవో ముందుగానే తెలుసుకోవాలి.ఆ తర్వాత సూక్ష్మ పోషకాల లోపాలు ఉంటే ఎంత...
Read More..కోలీవుడ్( Kollywood ) ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు విజయ్ ( Vijay ) దళపతి ఒకరు.ఇటీవల ఈయనకు ఘోర అవమానం జరిగిందని తెలుస్తోంది.గుర్తుతెలియని వ్యక్తి ఈయనపై చెప్పు విసరడంతో ఈ విషయం కాస్త...
Read More..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్( prabhas ) హీరోగా నటించిన తాజా చిత్రం సలార్( Salaar movie ).ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.ఇటీవలే విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు...
Read More..ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు.పేదలు అందరికీ ఇళ్ల పట్టాల పథకం పేరుతో ఏపీలోని వైసీపీ ప్రభుత్వం భారీ స్కామ్ కు పాల్పడిందని లేఖలో ఆరోపించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పేరుతో రూ.35,141 కోట్ల మేర...
Read More..తెలంగాణ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులను సమర్పిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ప్రజాపాలన దరఖాస్తుల ఫామ్ ల అమ్మకాలపై సీఎం రేవంత్...
Read More..నందమూరి నటసింహం బాలకృష్ణ ( Balakrishna ) మరో సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.వరుస సక్సెస్ లతో దూసుకు పోతున్న బాలయ్య ఈ ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో రెండు హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.హ్యాట్రిక్ విజయాలతో...
Read More..విశాఖపట్నంలోని గాజువాక వైసీపీ సభలో గందరగోళం నెలకొంది.గాజువాక నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఊరుకుటి రామచంద్రరావును పార్టీ నియమించింది. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఊరుకుటి రామచంద్రరావు పేరును వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.వైవీ సుబ్బారెడ్డి ప్రకటనతో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వర్గం ఆందోళనకు...
Read More..హుజురాబాద్, గజ్వేల్( Huzurabad, Gajwel ) ఇలా రెండు నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన బిజెపి నేత ఈటెల రాజేందర్ ( Etela Rajender )ప్రభావం ఆ పార్టీలో బాగా తగ్గినట్టుగానే కనిపిస్తోంది.బిజెపిలో సీఎం అభ్యర్థిగాను రాజేందర్ పేరు...
Read More..ముంబైలోని వాఖండే వేదికగా నేడు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది.తొలి వన్డే మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఘోరంగా విఫలమైంది.అయితే వన్డే సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే నేటి మ్యాచ్లో భారత్ తప్పక గెలవాల్సిందే.తొలి...
Read More..కొత్త సంవత్సరం సందర్భంగా నార్కోటిక్ పోలీసులు మరో అడుగు ముందుకు వేసింది.ఈ మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్స్ టికెక్షన్ పరీక్షలకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నార్కోటిక్ బ్యూరోకు కొత్త పరికరాలు చేరాయి.ఒక్కో కమిషనరేట్ కు...
Read More..తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.రవాణా శాఖలో ఓడీ (ఆన్ డ్యూటీ) లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖలో ఉన్న ఎంవీఐ, ఏఎంవీఐ, హెడ్ కానిస్టేబుళ్లతో పాటు కానిస్టేబుళ్లకు...
Read More..వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అర్ధరాత్రి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.రాత్రి సమయంలో కరెంట్ సరఫరా ఒక్కసారిగా నిలిచిపోయింది. అదే సమయంలో జనరేటర్ కూడా మొరాయించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ఐసీయూలో ఉన్న ఆక్సిజన్ పేషెంట్ల పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కుటుంబ సభ్యులు తీవ్ర...
Read More..ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన నల్గొండలోని( Nalgonda ) త్రిపురారం మండలం బాబుసాయి పేట గ్రామంలో చోటు చేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.మిర్యాలగూడ డి.ఎస్.పి వెంకటగిరి తెలిపిన వివరాల ప్రకారం.బాబుసాయి పేట గ్రామంలో కొండమీది సైదయ్య,...
Read More..మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.వైఎస్ఆర్ కుటుంబానికి భక్తుడినన్న ఆర్కే వైఎస్ షర్మిల వెంట నడుస్తానని తెలిపారు. షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటానని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.వైసీపీకి సిద్ధాంతాలు ఉండాలన్న ఆయన మంగళగిరి ప్రజలు...
Read More..వైసీపీ అధినేత జగన్(CM YS JAGAN ) చేపట్టిన నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిల ప్రక్షాళన వ్యవహారం ఆ పార్టీలో పెద్ద దుమారాన్ని రేపుతోంది.ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు జగన్ నిర్ణయం పై టెన్షన్ తో పాటు, అసంతృప్తి తో ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే కొంతమందికి...
Read More..గుంటూరు జిల్లాలో కుక్కలు బీభత్సం సృష్టించాయి.ఉదయాన్నే కరాటే తరగతులకు వెళ్తున్న ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడికి పాల్పడ్డాయి. శునకాల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.సెలవులు కావడంతో హైదరాబాద్ నుంచి బాలుడు గుంటూరులోని బంధువుల ఇంటికి వచ్చినట్లు...
Read More..కొంతమంది ఇతరులను ఇంప్రెస్ చేద్దామని రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.కానీ అవి ఫెయిల్ అయితే వారు నష్టపోవడం ఖాయం.తాజాగా ఒక లేడీ వెయిటర్ కూడా ఏదో ప్రయోగం చేద్దామనుకుంది కానీ అది రివర్స్ కావడంతో చివరికి పరువు పోయింది.అంతే కాదు ఆమె డబ్బులు...
Read More..యువ హీరో అక్కినేని నాగ చైతన్య ( Naga Chaitanya ) హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ( Sai Pallavi ) హీరోయిన్ గా చందు మొండేటి ( Chandoo Mondeti ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్...
Read More..ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ప్రస్తుత అధికార పార్టీగా ఉన్న వైసీపీలో మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే జనసేన వైపు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల...
Read More..బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యాంకర్ రష్మి గౌతమ్ ( Rashmi Gautha ) ఒకరు.ఈమె ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ సందడి చేస్తున్న...
Read More..మరొక రోజు గడిస్తే ఈ ఏడాది పూర్తి అయ్యి కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాము.ఇక ఈ ఏడాది పూర్తి అయిన సందర్భంగా చిత్ర పరిశ్రమకు చెందినటువంటి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే పలు భాషా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు...
Read More..బిగ్ బాస్ ( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమం ఈనెల 17వ తేదీ పూర్తి అయిన సంగతి మనకు తెలిసిందే.19 మంది కంటెస్టెంట్లతో కొనసాగినటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా పూర్తి అయింది.అయితే ఎప్పటిలా కాకుండా ఈసారి మేకర్...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత చేస్తున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ మూవీ ‘‘గుంటూరు కారం”( Guntur Kaaram ).అతి త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మరో 15...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా పలు సినిమాలలో నటిస్తున్నటువంటి వారిలో నటి కావ్య థాపర్ ( Kavya Thapar ) ఒకరు.ఈమె త్వరలోనే రవితేజ ( Raviteja ) హీరోగా నటించిన ఈగల్ ( Eagle ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు...
Read More..సినిమా ఇండస్ట్రీ లోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణంగా జరిగే అంశం అనే విషయం మనకు తెలిసిందే.ఇటీవల ప్రముఖ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుమ (Suma ) కుమారుడు రోషన్ ( Roshan ) హీరోగా ప్రేక్షకుల...
Read More..యంగ్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న నాగశౌర్య ( Naga Shaurya ) గత సంవత్సరం నవంబర్ 20న బెంగళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అయిన అనూష రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ఇక వీరి పెళ్లి గ్రాండ్ గానే జరిగింది.అయితే ఇంకా గ్రాండ్...
Read More..ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలకు రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతుంది.వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, పెద్ద ఎత్తున మార్పులకు శ్రీకారం చుట్టడంతో, ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే సీటు గల్లంతు అవుతుందో అనే టెన్షన్...
Read More..సాధారణంగా ప్రస్తుత ఈ చలికాలంలో( winter ) చాలా మంది వాటర్ తాగేందుకు ఇష్టపడరు.శరీరానికి సరిపడా నీటిని అందించకపోతే డీహైడ్రేట్ అవుతారు.అలాగే ఎన్నో సమస్యలు కూడా తలెత్తుతాయి.కాబట్టి వాటర్ త్రాగాలనే ఆలోచన లేకపోతే మీరు ఆరోగ్యకరమైన స్మూతీలను ఎంపిక చేసుకోవచ్చు.స్మూతీలు మన...
Read More..పాలు.ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.రోజుకు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి.అయితే మన శరీరానికే కాదు జుట్టుకు కూడా పాలు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.పాలలోని ప్రోటీన్లు మరియు లిపిడ్లు జుట్టును...
Read More..జూనియర్ ఎన్టీఆర్( Jr.NTR ) ఈ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.ఎందుకంటే ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఆయన తన సొంత టాలెంట్ తో ఎదిగి చూపించారు.అంతేకాదు అప్పటివరకు ఆయనను సూటిపోటి మాటలను అని పక్కనపెట్టిన వారే మళ్ళీ...
Read More..కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా చేసిన డెవిల్ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై ఓకే టాక్ తెచ్చుకుంది.అయితే ఈ సినిమా ఫస్టాఫ్ మొత్తం బాగానే ఉంది.అలాగే ఇంటర్వెల్ సీన్స్ కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అయితే క్లైమాక్స్ మాత్రం...
Read More..మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యల్లో స్ట్రెచ్ మార్క్స్ ఒకటి.ప్రెగ్నెన్సీ మరియు డెలివరీ అనంతరం పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడడం సర్వసాధారణం.వాటిని అలాగే వదిలేస్తే చాలా అసహ్యంగా కనిపిస్తుంటాయి.అందుకే స్ట్రెచ్ మార్క్స్ ను నివారించుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.కొందరైతే వేలకు వేలు...
Read More..ఇండియా లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ లో కైరా అద్వానీ( Kiara Advani ) కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఏం ఎస్ ధోని బయోపిక్ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈ హాట్ బ్యూటీ, తెలుగు...
Read More..మీనా…( Meena ) పూర్తి పేరు మీనా దురైరాజ్. 1976లో పుట్టిన ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది.తనునటించిన మొట్టమొదటి సినిమా శివాజీ గణేషన్ సరసన నింజాంగల్ లో.( Nenjangal ) ఆ తర్వాత శివాజీ...
Read More..ఒక సినిమా ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేసింది అనే లెక్కలు వేస్తున్న రోజులు ఇవి.పైగా ఏ భాషలో తీసిన సినిమా ఆ భాషలోనే విడుదలవడం కాకుండా పక్క భాషల్లోకి, పక్క దేశాల్లో కూడా విడుదలవుతున్నాయి.ఇన్ని వందల కోట్ల కలెక్షన్స్ అంటూ...
Read More..కళ్యాణ్ రామ్( Kalyan Ram ) సినిమా డెవిల్( Devil Movie ) గురించి ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాలి.ఎందుకంటే ఎవరైనా సినిమా చేయాలనుకుంటే దానికి కథ కథనం ఎలా సాగుతున్నాయి అనే జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటారు.బింబిసారా( Bimbisara ) వంటి ఒక...
Read More..సినిమా ఇండస్ట్రీలో ఎల్లప్పుడూ పోటీ వాతావరణం ఉంటుంది.హీరో హీరోకి మధ్య పోటీ ఉంటుంది.అలాగే దర్శకులకి కూడా పోటీ నడుస్తుంది.నిర్మాతలకు కూడా కలెక్షన్స్ పరంగా ఎప్పుడు పోటీ ఉంటూనే ఉంటుంది.అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా డిస్ట్రిబ్యూటర్స్ కి మధ్య కొత్తగా...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ( Mansukh Mandaviya ) భేటీ అయ్యారు.శుక్రవారం జగన్( CM Jagan ) నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రికి సీఎం పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో...
Read More..విజయ్ కాంత్( Vijaykanth ) తమిళనాడు లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలగడమే కాదు.ఆయనను అందరూ ముద్దుగా కెప్టెన్( Captain ) అని పిలుచుకునే వారు.అయితే విజయ్ కాంత్ డిసెంబర్ 28వ తారీకున కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే.చాలా రోజులుగా...
Read More..ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల (AP Elections) కు రంగం సిద్ధమవుతోంది.ఇప్పటికే అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా రాబోయే ఎన్నికల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటిపై ఇప్పటికే కసరత్తులు చేస్తున్నారు. అంతేకాకుండా వైసిపి ప్రభుత్వం ఎక్కడైతే ఎమ్మెల్యే అభ్యర్థిపై వ్యతిరేకత ఉందో అక్కడ...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లక్ష్మణ్ మీసాల( Laxman Meesala ) ఊహించని స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.మంగళవారం సినిమాతో( Mangalavaaram Movie ) లక్ష్మణ్ మీసాల మంచి పేరును సంపాదించుకున్నారు.తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు...
Read More..ప్రపంచవ్యాప్తంగా చాలామంది గూగుల్ మ్యాప్స్( Google Maps ) వాడుతున్నారు.గూగుల్ ఎప్పటికప్పుడు గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్లను అందిస్తోంది.గూగుల్ మ్యాప్స్ అందించే స్పెసిఫికేషన్లతో రోడ్డు టిప్ ను ప్లాన్ చేసుకుంటే.టోల్ చార్జీలు( Toll Charges ) ఆదా చేసుకోవచ్చు.అందుకోసం ముందుగా...
Read More..2023లో ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ జరిగాయి కాబట్టి ఈ 2023 సంవత్సరం క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండి పోతుంది.ఆసియా కప్ టైటిల్ గెలిచిన భారత్, వన్డే ప్రపంచ కప్ టోర్నీ రన్నరప్ గా నిలిచింది.వన్డే...
Read More..చేనేత రంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తామని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు.చేనేతలతో ఆత్మీయ సమావేశం అయిన లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆర్థికంగా, రాజకీయంగా చేనేతలను మెరుగైన స్థితిలో నిలిపేందుకు కృషి చేస్తామని లోకేశ్ తెలిపారు.అందుకోసం...
Read More..కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది.ఈ క్రమంలోనే రూ.93 వేల కోట్ల ఖర్చు జరిగితే లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి ప్రశ్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలు,...
Read More..ఈ 2023 ఏడాదిలో వివిధ ఫార్మాట్లలో భారత తరఫున 9 మంది బ్యాటర్లు సెంచరీలతో అదరగొట్టారు.అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ( Virat Kohli ) పేరిట ఉంది.ఏ ఏ ఆటగాళ్లు సెంచరీలు సాధించారో చూద్దాం.2023 ఏడాదిలో భారత జట్టు...
Read More..రైతులు( Farmers ) ఏ పంటను సాగు చేసిన ముందు ఆ పంట సాగు విధానంపై అవగాహన కల్పించుకోవాలి.వ్యవసాయంలో కొన్ని మెళుకువలు పాటిస్తే ఊహించిన స్థాయిలో ఏ పంటలోనైనా దిగుబడులు సాధించవచ్చు.అయితే కొంతమంది రైతులు ఎప్పుడూ వేసే సాధారణ పంటలు కాకుండా...
Read More..ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోతుందని టీడీపీ నేత యనమల అన్నారు.రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నుంచి జగన్ కు వ్యతిరేక గాలి వీస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ నేతలు ఒక్కొక్కరుగా...
Read More..ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో తాము జనసేనతో పొత్తులో ఉన్నామని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే చెప్తున్నారని పురంధేశ్వరి పేర్కొన్నారు.టీడీపీతో పొత్తు విషయం కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని తెలిపారు.తాను ఫలానా...
Read More..వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం లక్షలాది మంది భారతీయులు వివిధ దేశాలకు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అక్కడే కుటుంబంతో సహా స్థిరపడుతున్నారు.మనదేశంలో పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలను( NRIs ) కలిగివున్న రాష్ట్రాల్లో పంజాబ్( Punjab ) కూడా ఒకటి.స్వాతంత్య్రానికి...
Read More..పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏపీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. పదిహేను నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నేతలతో సీఎం జగన్ సమావేశం అయ్యారు.నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులతో పాటు సమస్యలు వంటి...
Read More..సంక్రాంతి సీజన్ కోసం టాలీవుడ్ మొత్తం సిద్ధం అవుతుంది.అయితే ఈసారి సంక్రాంతి పోటీ రసవత్తరంగా సాగనుంది.ఈసారి మొత్తంగా టాలీవుడ్ నుండే 5 సినిమాలు రిలీజ్ కానున్నాయి.దీంతో పొంగల్ రేసు మరింత రసవత్తరంగా ఉంది.మరి ఈ సినిమాలు చూస్తుంటే ఒక్కటి కూడా తగ్గేలా...
Read More..ఏపీలో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.ఈ మేరకు పోస్టులను భర్తీ చేసేందుకు ఇంటర్ విద్యాశాఖ తరపున ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. వచ్చే నెల 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఈ పోస్టులకు దరఖాస్తులను ఏపీపీఎస్సీ...
Read More..సాధారణంగా చాలా మంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అలా కొద్దిసేపు నిద్రపోతూ ఉంటారు.అలాగే చాలామందికి భోజనం చేసిన తర్వాత నిద్ర వస్తూ ఉంటుంది.అయితే అందరికీ తెలియని విషయం ఏమిటంటే భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం సమయంలో పడుకోవడం అసలు మంచిది...
Read More..కెనడాలోని సర్రేలో( Surrey ) భారతీయ సంతతికి చెందిన వ్యక్తి నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడం కలకలం రేపుతోంది.సమాచారం అందుకున్న రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు (ఆర్సీఎంపీ) ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.స్థానిక లక్ష్మీనారాయణ మందిర్( Lakshmi Narayan...
Read More..ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుపై తీవ్ర కసరత్తు చేస్తోంది.ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో వైసీపీ అధిష్టానం మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ మరో పదకొండు మంది అభ్యర్థుల పేర్లను పార్టీ అధిష్టానం ప్రకటించనుందని...
Read More..పెరుగు తినడం( Curd ) వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.ప్రతి రోజు పెరుగు తినడం వలన చాలా రకాల లాభాలు ఉంటాయి.పెరుగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.కొందరికి అయితే పెరుగు తినకపోతే ఆ రోజు...
Read More..టీడీపీ నేత నారా లోకేశ్ కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది.రెడ్ బుక్ అంశంలో లోకేశ్ కు వాట్సాప్ లో సీఐడీ అధికారులు నోటీసులు పంపారు. అయితే రెడ్ బుక్ పేరుతో తమను లోకేశ్ బెదిరిస్తున్నారని సీఐడీ అధికారులు ఏసీబీ...
Read More..రీతూ చౌదరి ( Rithu Chowdary ) పరిచయం అవసరం లేని పేరు సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం బుల్లితెర సీరియల్స్ లో అవకాశాలు అందుకున్నారు.ఇక జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంలో కూడా...
Read More..ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో టీడీపీ జెండా ఎగురవేయబోతున్నామని చంద్రబాబు అన్నారు.కుప్పం నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా మారిందన్న ఆయన కుప్పం,...
Read More..భారత సంతతికి చెందిన ఫిర్దౌస్ ఖరస్ను( Firdaus Kharas ) కెనడా అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ‘‘ ఆర్డర్ ఆఫ్ కెనడా ’’( Order of Canada ) వరించింది.మానవ కేంద్రీకృత మీడియా ద్వారా సామాజిక సేవ చేసినందుకు ఈ...
Read More..ఏపీకి వైఎస్ షర్మిల రాక వలన తమకు ఎలాంటి ఎఫెక్ట్ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.రాజకీయ పార్టీల్లో మార్పు సహాజమని పేర్కొన్నారు. రాజకీయ ప్రక్రియలో భాగంగానే తమ పార్టీలో సమన్వయకర్తల మార్పు జరుగుతోందని మంత్రి బొత్స తెలిపారు.ఎన్నికల సమయంలో ఇంఛార్జ్...
Read More..ముఖ్యంగా చెప్పాలంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి( Sri Venkateswara Swamy ) తిరుమల కొండపై వెలిశాడు.వేల మంది భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు.కోరిన కోరికలు తీర్చే దైవంగా శ్రీవారికి దేశవ్యాప్తంగా ఎంతో పేరు ఉంది.అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా స్వామివారికి ఎంతోమంది...
Read More..కాళేశ్వరం ప్రాజెక్టు గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ మానస పుత్రికని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. ప్రజాధనాన్ని వృధా చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్యగా ఉందన్న ఆయన గత ప్రభుత్వంలో...
Read More..మేడిగడ్డ బ్యారేజ్ తరహాలోనే అన్నారం బ్యారేజీకి కూడా నష్టం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ప్రాణిహిత చేవెళ్ల డిజైన్ మార్చి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు. రూ.80 వేల కోట్ల నుంచి ప్రాజెక్టు వ్యయం లక్షన్నర కోట్లకు చేరిందని మంత్రి...
Read More..పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సీఎం జగన్ పర్యటించారు.ఇందులో భాగంగా జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన నిధులను ఆయన విడుదల చేశారు. ఈ మేరకు పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు.ఈ...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు.రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ ( RRR movie ) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా గ్లోబల్ వైడ్ గా తన ఖ్యాతిని...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేవలం అవినీతి కోసమే చంద్రబాబు పని చేశారని ఆరోపించారు.12 ఏళ్ల పాలనలో ప్రజల కోసం చంద్రబాబు ఏమీ చేయలేదని మండిపడ్డారు. చంద్రబాబుకు కేవలం దోచుకోవడం.పంచుకోవడం మాత్రమే తెలుసని సీఎం జగన్ విమర్శించారు.ప్రజలకు...
Read More..ప్రస్తుత కాలంలో 10 రూపాయలకు ఏం వస్తుందనే ప్రశ్నకు ఎవరి దగ్గర సరైన సమాధానం కూడా ఉండదు.పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల వల్ల ఎంత ఎక్కువ మొత్తంలో వేతనం వస్తున్నా సరిపోవడం లేదని చాలామంది చెబుతున్నారు.అయితే తిరుపతిలోని ( Tirupati )ఒక...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మరో 15 రోజుల్లో మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది.సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత మహేష్ చేస్తున్న లేటెస్ట్ భారీ మాస్...
Read More..జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ ను తెలంగాణ మంత్రులు సందర్శిస్తున్నారు.ఈ మేరకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్...
Read More..ఏపీ సీఎం జగన్ కు ఎమ్మెల్సీ వంశీకృష్ణ రాసిన లేఖ సంచలనంగా మారింది.పార్టీలో ఉన్న సమయంలో తనను కనీసం మనిషిగా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో పార్టీ కార్యాలయం పెట్టి ఏడు సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పని చేశానని వంశీకృష్ణ...
Read More..సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బిజినెస్ లలో కూడా రాణిస్తూ ఉంటారు.సినిమాలలో వచ్చే లాభాలను బిజినెస్ లో పెట్టుబడిగా పెట్టి ఎన్నో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు.ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఇలా రెండు...
Read More..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపిని అధికారానికి దూరం చేయాలనే పట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu )ఉన్నారు.ఖచ్చితంగా టిడిపి అధికారంలోకి రావాలంటే తమ ఒక్కరి బలం సరిపోదని, జగన్ శత్రువులందరినీ ఏకం చేస్తేనే ఉమ్మడిగా వైసీపీని ఎదుర్కుని అధికారంలోకి రావచ్చు...
Read More..నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ( Kalyan Ram )హీరోగా నటించిన తాజా చిత్రం డెవిల్( Devil ).ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.ఈ సినిమా కొందరు సూపర్ హిట్ అంటుండగా మరికొందరు పరవాలేదని అంటున్నారు.ఇక...
Read More..టాలీవుడ్ లో ఉన్న డాన్స్ మాస్టర్స్ లో జానీ మాస్టర్( Jani Master ) కూడా ఒకరు.ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో పాటలకు కొరియోగ్రఫీ చేసి కొరియోగ్రాఫర్గా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు జానీ మాస్టర్.అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమవుతున్న...
Read More..తేజ సజ్జా ( Teja sajja )హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో రూపొందిన హనుమాన్ సినిమా( Hanuman movie )ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.సంక్రాంతి కానుకగా రాబోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం...
Read More..ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం కానుంది.నిన్న ప్రభుత్వంతో జరిపిన సమ్మె విఫలం కావడంతో ఆందోళనలను తీవ్రస్థాయిలో కొనసాగించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఈనెల 31 వ తేదీన మున్సిపాలిటీల్లో కరెంట్, నీళ్లు నిలిపివేయాలని మున్సిపల్ కార్మిక సంఘాలు...
Read More..తమిళ దిగ్గజ నటుడు విజయ్కాంత్( Vijaykanth ) మరణంతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి.దక్షిణాది ప్రజలు, ప్రేక్షకులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు.ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని అభిమానులు విషాదంలో మునిగిపోయారు.కాగా ఆయనను కడసారి దర్శించుకొనేందుకు అభిమానుల, డీఎండీకే కార్యకర్తలు భారీగా తరలి...
Read More..ఇటీవలె తెలుగులో ముగిసిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ ( Bigg Boss Season 7 )లోకి కామన్ మ్యాన్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్( Pallavi prashanth ) కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి చివరికి సీజన్ విన్నర్ గా నిలిచిన...
Read More..టీడీపీ నేత నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీలో బీసీ అభ్యున్నతికి టీడీపీ ఎంతో కృషి చేసిందని తెలిపారు.బీసీలు బలహీన వర్గం కాదన్న ఆయన బలమైన వర్గమని పేర్కొన్నారు. సీఎం జగన్ బీసీల ద్రోహి అని లోకేశ్ ఆరోపించారు.వైసీపీ ప్రభుత్వం వచ్చిన...
Read More..బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7( Bigg Boss Show Season 7 ) ముగియడం ఆ షో అభిమానులను ఎంతగానో బాధ పెడుతోంది.బిగ్ బాస్ షో ఓటీటీ త్వరలో మొదలుకానుందని ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో నిజానిజాలు...
Read More..ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని తెలిపారు.ఈక్రమంలోనే వైఎస్ షర్మిల పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని రుద్రరాజు తెలిపారు.2024 ఎన్నికలకు...
Read More..పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఇవాళ ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు.ఇందులో భాగంగా ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద నిధులను ఆయన విడుదల చేయనున్నారు. భీమవరంలో రోడ్ షో నిర్వహించనున్న సీఎం జగన్ విద్యార్థులకు విద్యాదీవెన కింద నగదును బటన్ నొక్కి విడుదల...
Read More..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) ప్రెజెంట్ జోరు మీద ఉన్నాడు.ఈయన ఇమేజ్ కు తగ్గ కథలను ఎంచుకుంటూ దూసుకు పోతున్నాడు.ఒకేసారి నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్ ఇటీవలే ”సలార్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్...
Read More..జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు ఇవాళ తెలంగాణ మంత్రులు వెళ్లనున్నారు.ఈ మేరకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు సందర్శించనున్నారు. మరికాసేపటిలో హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు మంత్రులు బయలుదేరనున్నారు.ఇందులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ తో పాటు అన్నారం...
Read More..ఎప్పుడైతే ఈటెల రాజేందర్ ( Etela Rajender ) బీఆర్ఎస్ ని వదిలి బీజేపీ లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటినుండి బిజెపి అధిష్టానం మొదటి నుండి సీనియర్ నాయకులుగా ఉన్న బండి సంజయ్ ని పక్కన పెట్టి ఈటెల రాజేందర్ ని...
Read More..ఇంగువ( hing ).దీనినే ఆసుఫోటిడా అని, హింగ్ అని పిలుస్తుంటారు.మన వంటింట్లో ఉండే సుగంధద్రవ్యాల్లో ఇంగువ ఒకటి.ముఖ్యంగా మన భారతీయ వంటల్లో ఇంగువను బాగా వినియోగిస్తుంటారు. పులిహోర, పప్పు వంటి వంటకాల్లో ఇంగువ కచ్చితంగా పడాల్సిందే.వంటలకు చక్కని రుచి, ప్రత్యేకమైన ఫ్లేవర్...
Read More..ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు అనేక రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు.ఇప్పటికే జనసేన పార్టీతో పోత్తు పెట్టుకున్నా , బీజేపినీ పొత్తుకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.పూర్తిగా పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని, వచ్చే ఎన్నికల్లో...
Read More..పరిస్థితులు ఎంత అనుకూలంగా ఉన్నా , ఒక్కోసారి దూకుడుగా తీసుకున్న నిర్ణయాలు రివర్స్ అయ్యే అవకాశం ఉంది .ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీలోను ఇదే జరుగుతోంది .అన్ని పార్టీల కంటే ముందుగానే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలనే...
Read More..ప్రస్తుతం ఇండియాలో శీతాకాలం నడుస్తోంది.పొగ మంచు కారణంగా వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.రోడ్డు, టర్నింగ్స్ సరిగా కనిపించక యాక్సిడెంట్స్, వాహనాలు బోల్తాపడటం వంటి ఘటనలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి.తాజాగా పంజాబ్( Punjab ) రాష్ట్రంలోని శ్రీ గురు రామ్ దాస్ జీ...
Read More..స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా బెల్లీ ఫ్యాట్( Belly fat ) సమస్యతో బాధపడేవారు ఎంతో మంది ఉన్నారు.శరీరానికి శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, నిత్యం మద్యం సేవించడం తదితర...
Read More..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ( Lokesh Kanagaraj ) ఈ ఏడాది లియో సినిమా( Leo Movie )ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ( Vijay )త్రిష ( Trisha...
Read More..ఇషా కొప్పికర్( Isha Koppikar ) .ఈ హీరోయిన్ పేరు చెప్తే ఎవరికీ అంతగా గుర్తుకు రాదు.కానీ నాగార్జున హీరోగా చేసిన చంద్రలేఖ సినిమాలో రమ్యకృష్ణతో పాటు చేసిన మరో హీరోయిన్ అంటే అందరికీ టక్కున గుర్తుకు వస్తుంది.ఈమె తెలుగులో ప్రేమతో...
Read More..తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రాజీవ్ కనకాల ( Rajeev Kanakala ) ఒకరు యాంకర్ గా సుమ( Suma ) కూడా ఇండస్ట్రీలో అంతే మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఇక వీరి కుమారుడిగా రోషన్...
Read More..బిగ్ బాస్ (Bigg Boss) తెలుగు సీజన్ సెవెన్ కార్యక్రమంలో రన్నర్ గా నిలిచినటువంటి బుల్లితెర నటుడు అమర్ ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే రోజు పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈయన తన ఫ్యామిలీతో ప్రయాణిస్తున్నటువంటి కారుపై...
Read More..ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపి అధినేత చంద్రబాబు రాజకీయంగా స్పీడ్ పెంచుతున్నారు.స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు కావడం, బెయిల్ పై బయటకు రావడం తదితర పరిణామాల దగ్గర నుంచి జనాలకు బాబు దూరంగానే ఉంటున్నారు.కానీ పార్టీకి...
Read More..బిగ్ బాస్( Bigg Boss ) విన్నర్ పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth )పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే.రైతు బిడ్డగా ఒక సామాన్య వ్యక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందుకున్నటువంటి పల్లవి ప్రశాంత్ తన...
Read More..బిగ్ బాస్ ( Bigg Boss ) సీజన్ సెవెన్ తెలుగు కార్యక్రమం డిసెంబర్ 17వ తేదీ ఎంతో గ్రాండ్ గా ఫినాలే పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ కార్యక్రమంలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth ) విజేతగా...
Read More..ప్రియాంక మోహన్ (Priyanka Mohan) ఈమె పేరు చెప్తే ఎక్కువగా తెలుగు వారికి తెలియదు.కానీ నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలో హీరోయిన్ అంటే అందరికీ గుర్తుకు వస్తుంది.చెన్నైలో పుట్టి పెరిగిన ప్రియాంక మోహన్ అసలు పేరు ప్రియాంక అరుల్...
Read More..నటి జ్యోతిక అని చెప్పడం కంటే సూర్య జ్యోతిక (Suriya,Jyothika)అని చెబితేనే వీరి పేర్లకు పరిపూర్ణత అనేది ఉంటుంది.ఎందుకంటే వీరిద్దరూ అంత అన్యోన్యంగా ఉంటారు. అయితే అలాంటి ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.దానికి ప్రధాన...
Read More..వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పార్టీలో భారీ ప్రక్షాళనకు తెర తీశారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్. ప్రస్తుతం ఇన్చార్జిల మార్పు వ్యవహారం ఆ పార్టీలో గందరగోళ పరిస్థితి తీసుకురావడంతో పాటు, వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలలోను టెన్షన్ పుట్టిస్తుంది.ఇప్పటికే...
Read More..ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి( AP DGP Rajendranath Reddy ) సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైమ్ రేట్( AP Crime Rate ) తగ్గిందని స్పష్టం చేశారు.రాష్ట్రంలో నేరాల శాతం క్రమంగా తగ్గుతుందని పేర్కొన్నారు.గత ఏడాదితో పోలిస్తే...
Read More..ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల వల్ల లక్ష్యాలను సాధించడంలో ఎంతోమంది ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.అలా ఎస్సై జాబ్( SI Job ) సాధించడం కోసం ఎన్నో కష్టాలు పడిన వాళ్లలొ ఎస్సై జగదీష్ కుమార్( SI Jagadish Kumar ) ఒకరు.పశ్చిమ...
Read More..వాట్సాప్ లో ఒక సరికొత్త ప్రైవసీ ఫీచర్( Privacy Feature ) అందుబాటులోకి వచ్చింది.ఇకపై ఫోన్ నెంబర్ ఇవ్వకుండానే ఎంచక్కా చాటింగ్ చేసుకోవచ్చు.వాట్సాప్ లో ఇతరులతో కనెక్ట్ అవ్వాలంటే ఇకపై ఫోన్ నెంబర్( Phone Number ) అవసరం ఉండదు.అంతేకాదు మీ...
Read More..తెలంగాణ బీజేపీ నేత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. 17 ఎంపీ స్థానాలు గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారని...
Read More..రిపబ్లికన్ పార్టీ మహిళా నేత, యూఎస్ కాంగ్రెస్వుమెన్ లారెన్ బోబెర్డ్( Lauren Boebert ) 2024 ఎన్నికల్లో స్థానం మారుతున్నట్లు ప్రకటించారు.ప్రస్తుతం కొలరాడోలోని( Colorado ) 3వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న లారెన్ .వచ్చే ఏడాది మాత్రం 4వ...
Read More..వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్న తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) దానికి అనుగుణంగా నే నిర్ణయాలు తీసుకుంటుంది.టికెట్ల కేటాయింపు విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )మొహమాటాలకు వెళ్తున్నారు. ఓడిపోతారని తెలిసినా కొంతమంది నేతలకు...
Read More..ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వమే రాబోతుందా.? అంటే అవుననే సంకేతాలే కన్పిస్తున్నాయి.పేదలకు సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో పరుగులు తీయిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వానికే ప్రజలు మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.జన్ మత్ పోల్స్ అనే సంస్థ నిర్వహించిన...
Read More..బంతిపూలకు ( Marigold Flower )మార్కెట్లో ఎప్పుడు మంచి ధరనే ఉంటుంది.ఎందుకంటే.పండగలు వచ్చిన, శుభకార్యాలు వచ్చిన బంతిపూలు కావాల్సిందే.కాబట్టి బంతిపూలను సాగు చేసే రైతులు కొన్ని మెళుకువలు పాటించి సాగు చేస్తే ఆశించిన స్థాయిలో దిగుబడులను పొందవచ్చు.బంతిపూలు వివిధ రంగుల్లో ఉండడంవల్ల...
Read More..ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ చాలా ఏళ్ళ క్రితం జరిగింది.ముంబైలో( Mumbai ) ఒక చిన్న హోటల్ ఉండేది.అందులో భోజనం చేయడానికి ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు.చాలా ఆకలి మీద ఉన్నాడేమో తిండి మొహం కూడా చూసి ఎన్ని రోజులైందో తెలియదు...
Read More..ఇటీవలే కాలంలో వివాహేతర సంబంధా( Extramarital affair )ల కోసం కట్టుబడి వివాహ బంధువులకు విలువ ఇవ్వకుండా దారుణాలకు పాల్పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.ఓ మహిళ ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను కడతేర్చిన ఘటన...
Read More..ఏపీలోని జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 1 నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూ.3 వేలకు పెంపు అమల్లోకి వస్తుందని తెలిపారు. జనవరి ఒకటో తేదీ నుంచి 8 వరకు పెన్షన్...
Read More..