ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లోను స్మార్ట్ఫోన్ ఉండడం మనం చూస్తూనే ఉన్నాము.ఫోన్ లేనిదే అసలు రోజే గడవదు.ఏ పని చేయాలన్నా గాని ఫోన్ కావాలి.ప్రతి పనికి స్మార్ట్ ఫోన్ తప్పకుండా అవసరం పడుతుంది.మరి ముఖ్యంగా ఇప్పుడు చాలా అవసరాల కోసం...
Read More..ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మౌనంగా ఉంటూనే తను చేయాలనుకుంటున్న పనిని ఇట్టే చేసుకుంటూ వెళ్తున్నాడు.తాజాగా ముఖ్యమంత్రి జగన్ కొత్త జిల్లాల అస్త్రాన్ని వదిలాడు.దీంతో ప్రతిపక్ష టీడీపీ నేతలు అంతర్మథనంలో పడిపోయారు.దీనిపైనే జోరుగా చర్చ జరుగుతోంది.జిల్లాల ఏర్పాటు అంశం...
Read More..సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చే వీడియోల్లో చాలా వరకు ఫన్నీకి సంబంధించినవే ఉంటాయి.అందులోనూ మనుషులు కాకుండా జంతువులు ఫన్నీగా బిహేవ్ చేసే వీడియోలు అన్నీ ఇన్నీ కావు.ఇక ఇవి కొందరి కంట పడితే వాటిని వైరల్ చేసే వరకు వారు...
Read More..చిన్నప్పుడు ఎవ్వరైనా సరే తల్లిని బాగానే ఇబ్బంది పెడుతుంటారు.పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు.వారి అల్లరిని భరించాలంటే చాలా ఓపిక ఉండాలి.లేకపోతే వారిని తట్టుకోవడం చాలా కష్టం.అయితే పిల్లలు అంటే కేవలం మనుషుల్లోనే కాకుండా జంతువుల పిల్లలు కూడా చాలా...
Read More..ఎలాంటి వీడియోలకైనా కేరాఫ్ అడ్రస్ సోషల్ మీడియా.ఇందులో కనిపించని వీడియో అంటూ ఏమీ ఉందదు.ఎలాంటి వీడియోలైనా ఇందులో దర్శనమిస్తాయి.దేశాలు, ప్రాంతాలకు సంబంధం లేకుండా ప్రపంచంలోని ఏ దేశానికి సంబంధించిన విషయాలైనా, వీడియోలైనా ఇందులో కనిపిస్తాయి.కొంత మందికైతే సోషల్ మీడియానే ప్రపంచం.ప్రస్తుత కాలంలో...
Read More..విమానం అనగానే మనందరికి ముందుగా గుర్తుకు వచ్చేది ఎయిర్ హోస్టెస్. ఎందుకంటే విమానంలో ఎక్కడైనా సరే అమ్మాయిలే ఎయిర్ హోస్టెస్ గా ఉంటారు.ఎక్కడా ఈ జాబుల్లో అబ్బాయిలు ఉండరు.అయితే అమ్మాయిలే ఎందుకు ఉంటారనేది ఎన్నో ఏండ్ల నుంచి వస్తున్న ప్రశ్న.కానీ ఇందుకు...
Read More..సమోసా. ఈ పేరు వింటేనే చాలు నోట్లో నీళ్లూరుతాయి.ఎందుకంటే దాని టేస్ట్ అలాంటిది మరి.అంతే కాకుండా దాన్ని తినేందుకు కూడా చాలామంది పోటీ పడుతుంటారు.స్ట్రీట్ ఫుడ్ లో సమోసాలు టాప్ ప్లేస్లోనే ఉంటాయి.అయితే వీటిని మన ఇండియాలోనే చూస్తాం.ఇతర దేశాల్లో ఈ...
Read More..ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కి ఎదురు దెబ్బ తగిలింది.ఈ కామర్స్ వేదికపై ప్రతి వ్యాపారస్తుడికి ఓ వేదిక కల్పించాలని సోల్డ్ బై అమెజాన్ ను.అమెజాన్ 2018 లో తీసు కొచ్చింది.అయితే, ఈ పథకం దాదాపు 2 సంవత్సరాల పాటు...
Read More..దురదృష్టం తలుపు తీసే వరకు కొడుతూనే ఉంటుంది.అదే అదృష్టం అనేది ఎప్పుడో ఒకసారి మాత్రమే తలుపు కొడుతుంది అనే సామెత గురించి మీరు వినే ఉంటారు.ఎందుకంటే అదృష్టం ఎప్పుడు, ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి.ఒక్కోసారి అదృష్టవంతుడు మట్టి పట్టుకున్నాగాని...
Read More..ప్రకృతిలో మనకు ఎన్నో చాలా వింతలు, ఆకట్టుకునే ఘటనలు కనిపిస్తుంటాయి.వాటి వెనుక ఎన్ని రకాల కారణాలు ఉన్నాయో మనకు పూర్తిగా తెలియదు.కానీ కొందరు వాటి గురించి కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు.మరి అవి వాస్తవమా? లేక అవాస్తవమా అనే విషయంపై మనం...
Read More..భారతదేశం లోనే అతిపెద్ద డీటీహెచ్ (డైరెక్ట్-టూ-హోమ్) ఆపరేటర్ టాటా స్కై.దాని పేరును మార్చుకుంది.అంతే కాక.సర్వీసుల్లోనూ భారీ మార్పులు తీసుకొచ్చింది.ఇప్పటివరకూ యూజర్లను ఆకట్టుకున్న టాటా స్కై.ఇకపై.టాటా ప్లేగా డీటీహెచ్ మార్కెట్లో అడుగుపెట్టనుంది.మొత్తం.టాటా స్కై ఇంటర్ఫేస్ అంతా ఇక నుంచి టాటా ప్లేగా కనిపించనుంది.మొత్తం...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.కొన్ని రోజులుగా పొలాన్ని సాగుచేయని ఆ రైతు.తాజాగా పొలంలో ఇసుకను తీసేందుకు ప్రయత్నించాడు.ఈ క్రమంలో అందులో బీరువాలు ప్రత్యక్షమయ్యాయి.ఇంకే ముంది విషయం ఆ నోటా.ఈ నోటా.అందరికీ తెలిసింది.ఇవి రాజుల కాలం నాటివని...
Read More..2022లో ఇండియాలో 5జీ నెట్వర్క్ సేవలు రావొచ్చని ఇప్పటికే ప్రముఖ టెక్ వర్గాలు ప్రకటించాయి.అయితే ఇది ఒక పైలెట్ ప్రాజెక్టుగా భారతదేశంలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.మొదటగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి 13 మెయిన్ సిటీలలో 5జీ నెట్వర్క్...
Read More..వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్లు ధైర్యం చేసి అడవిలోకి వెళ్లి అక్కడ జరిగే అద్భుతమైన, భయంకరమైన దృశ్యాలను వీడియోలు తీస్తుంటారు.అయితే వీరి కెమెరాల్లో ఒక్కోసారి ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు కూడా రికార్డు అవుతుంటాయి.వీటిని ఎప్పటికప్పుడు వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్లు ప్రపంచంతో పంచుకుంటారు.తాజాగా వాళ్లు షేర్ చేసిన...
Read More..భారతీయ ఆహారాన్ని ఇష్టపడేవారు ఒక్క వంటకంతో సరిపెట్టుకోరు.అందుకే ఏ ప్రాంతానికి వెళ్లినా పులిహోర, చపాతీ, అన్నం, స్నాక్స్, డెజర్ట్లు, డ్రింక్స్ ఇలా రకరకాల వంటకాలను భోజనంతో సహా అందిస్తుంటారు రెస్టారెంట్ యజమానులు.అయితే ఈ రోజుల్లో థాలీ అనే బాహుబలి భోజనానికి విపరీతమైన...
Read More..ఏదైనా రైలు పేరు చెప్పగానే భారతీయ రైల్వే గుర్తుకు వస్తుంది.అయితే భారతదేశంలో మరో రైల్వే కూడా ఉందని మీకు తెలుసా? ఇది భారత ప్రభుత్వం కింద లేదు.దీని ఆపరేషన్ ఇప్పటికీ ప్రైవేట్గానే కొనసాగుతోంది.దీని పేరు శకుంతల రైల్వే.ఇది నారో గేజ్ రైలు...
Read More..భారతదేశంలో టిక్టాక్ బ్యాన్ కు గురైన విషయం విదితమే.ఈ షార్ట్ వీడియో షేరింగ్ అప్లికేషన్ కు కోట్లాది మంది భారతీయులు అలవాటుపడ్డారు.అంతేకాదు కొందరికి టిక్ టాక్ లేనిదే పూట గడవదు అనే పరిస్థితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు.దీని ద్వారా డబ్బు సంపాదించిన...
Read More..అదొక పక్షుల బంగ్లా.పక్షుల బస మరియు ఆహారం కోసం అన్నిఏర్పాట్లు ఉన్నాయి.ఎండా కాసినా, వర్షం వచ్చినా.ఇక్కడ పక్షులకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడదు.అయితే అది ఎక్కడ ఉందో తెలుసుకుందాం.గుజరాత్లోని నవీ సంక్లి గ్రామానికి చెందిన 75 ఏళ్ల భగవాన్జీ భాయ్కి పక్షులంటే చాలా...
Read More..మతపరమైన దృక్కోణం నుండి, వెండి చాలా పవిత్రమైన మరియు సాత్విక లోహంగా పరిగణించబడుతుంది.వెండి అనేది సంపదకు కారకుడైన శుక్రుడికి మరియు మనస్సుకు కారకుడైన చంద్రునికి సంబంధించినదని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది.వెండి శరీరంలోని నీరు మరియు మూలకాలను నియంత్రిస్తుంది.దీనితో పాటు.ఇది శరీరంలోని సమస్యలను...
Read More..మొన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 128 మంది పేర్లతో కూడిన పద్మ అవార్డులు- 2022ను ప్రకటించింది.పద్మ అవార్డులకు ఎంపిక చేసే ప్రాతిపదిక ఏమిటో మీకు తెలుసా? కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న పద్మ అవార్డుల వెబ్సైట్లో...
Read More..ఇటీవలి కాలంలో బట్టతల సమస్య పెరుగుతుండడంతో తలపై ఫేక్ హెయిర్ అప్లై చేసే ట్రెండ్ కూడా వేగంగా పెరుగుతోంది.విగ్ తయారీలో ఎక్కువ భాగం చేతితో జరుగుతుందని, అందువల్ల దీని తయారీకి చాలా సమయం పడుతుందని ఇన్సైడర్ నివేదిక చెబుతోంది.ఒక విగ్ తయారీకి...
Read More..కొబ్బరి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనలో చాలా మందికి తెలుసు.ఇది ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ల అద్భుతమైన మూలం.కొబ్బరిలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి .కొబ్బరిని వివిధ రకాల...
Read More..టొమాటో అనేది వంటకం యొక్క రుచిని పెంచుతుంది.దీనిని సలాడ్గా తింటారు.టొమాటో చట్నీ, సూప్ లేదా జ్యూస్ మాదిరిగా దీనిని తీసుకుంటారు.అయితే గ్రీన్ టొమాటో పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? నిపుణుల అభిప్రాయం ప్రకారం విటమిన్ సి , ఎ, కాల్షియం, పొటాషియం...
Read More..కాలుష్యం కారణంగా మనం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నాం.ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, ఉబ్బసం లాంటి తీవ్రమైన వ్యాధులు మనల్ని చుట్టు ముడతాయి.అయితే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.అవేమిటో ఇప్పుడు చూద్దాం. ఉప్పు:...
Read More..శ్రీ ధనలక్ష్మి మూవీస్ పతాంకపై ఎమ్.వినయ్ బాబు దర్శకత్వంలో చందర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం సీతారామపురంలో ఒక ప్రేమ జంట`.విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ ప్రేమకథా చిత్రంతో రణధీర్ హీరోగా పరిచయం అవుతున్నాడు.నందిని రెడ్డి హీరోయిన్ గా పరిచయం...
Read More..మొదటి ప్రేమ మరువలేనిది అంటారు.నిజమే కాని, తొలిప్రేమే సఫలం అవడం చాలా తక్కువగా చూస్తాం.చిన్నవయసులో ప్రేమలో పడటం వలనో, ప్రేయసి/ప్రేమికుడితో ఎలా మెలగాలో అర్థం కాకపోవడం వలనో కాని, తొలిప్రేమ చాలామందికి విఫల అనుభవంగానే మిగిలి పోతుంది.అయితే మాత్రం జీవితం ఆగిపోతుందా!...
Read More..క్రికెట్ కు సంబంధించిన వార్తలు అంటేనే యూత్ నుంచి వృద్ధాప్యం వారి దాకా అందరికీ క్రేజ్ ఉంటుంది.మన దేశంలో క్రికెట్కు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి.చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వారి దాకా అందరూ క్రికెట్ ను అంతలా ఇష్టపడుతుంటారు.అయితే...
Read More..గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై భారత్లో కేసు నమోదైంది.కాపీరైట్ చట్టం ఉల్లంఘన కింద ముంబయిలో ఈ కేసు నమోదు చేశారు పోలీసులు.ఆయనతో పాటు మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.కాపీరైట్ యాక్ట్ 1957లోని 51,63,69 సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్లు...
Read More..గత దశాబ్దంలో ఎన్నో మార్పులు వచ్చాయి. టెక్నాలజీ ఒక్కసారిగా పెరిగిపోయింది.మొత్తం ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ వెంబడి పరుగులు తీస్తున్నారు.ఇలాంటి సందర్భంలోనూ కులవృత్తులను నమ్ముకున్న కొందరికి పని లేకుండా పోతుంది.దీంతో పలువురు ఇప్పటికే వాటిని వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే ఎంత టెక్నాలజీ...
Read More..గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.అయితే, రాజ్పథ్ లో నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్ అందరిని అకట్టుకుంది.భారతీయ విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ.రాష్ట్రాల శకటాల ప్రదర్శనలు కొనసాగాయి. రిపబ్లిక్ డే పరేడ్ తర్వాత ‘విరాట్’ కి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్,...
Read More..ప్రపంచంలో అత్యంత పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా కొనసాగుతుంది ట్విట్టర్.తమ యూజర్ల కోసం ట్విట్టర్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్ లను అందుబాటులోకి తీసుకొస్తూనే వుంటుంది.యూజర్ల కోసం గతేడాది ‘ట్విట్టర్ స్పేసెస్’ అనే ఆడియో గ్రూప్ చాట్ ఫీచర్ను పరిచయం చేసిన సంగతి...
Read More..సోషల్ మీడియాకు ఏదీ అతీతం కాదు.ఇందులో ఉండనిది అంటూ ఏదీ లేదు.ఫన్నీ, ఎమోషనల్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని సోషల్ మీడియాలో ఉంటాయి.ఒక్క సోషల్ మీడియా ఉంటే చాలు ప్రపంచం లో ఏది జరుగుతున్న అది మన చేతిలోనే దర్శనం ఇస్తుంది.అందుకే...
Read More..పవర్ స్టార్ పవన్ కల్యాణ్.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్న క్రేజ్ మామూలుది కాదు.ఈయనతో సినిమాలు చేసేందుకు పలువురు దర్శకులు, నిర్మాతలు క్యూ కడుతారు.చాలా మంది ఫిల్మ్ మేకర్స్ తమ జీవితంలో ఒక్కసారైనా పవన్ తో జతకట్టాలి అనుకుంటారు.చాలా మంది టాలీవుడ్ ప్రొడ్యూసర్ల...
Read More..కరోనా మహమ్మారి అందరి జీవితాలను తలకిందులు చేసేసింది.అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సామాన్య మధ్యతరగతి జీవితాల్లో కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ ఒక్కసారిగా బాంబ్ పేల్చాయి.దీంతో సామాన్య ప్రజలు ఉపాధి కోల్పోయి, అనారోగ్యంతో ఆస్పత్రుల పాలయ్యారు.బిల్లులు కట్టలేక కొందరు సొంత ఆస్తులు, బంగారాన్ని తాకట్టు...
Read More..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది.పరిమిత కాల డిపాజిట్లపై (ఎఫ్డీ)లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది.ఒక వారం వ్యవధిలో రెండు సార్లు వడ్డీ రేట్లలో మార్పులు చేసింది.పదేళ్ల కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నట్టు నిర్ణయం...
Read More..ప్రతి మహిళకు తల్లి కావడమనేది ఒక కల.ఇక బిడ్డలను అయితే కంటికి రెప్పలా చూసుకుంటుంది.వారిని సంరక్షించే విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాదు.బిడ్డను సురక్షితంగా ఉంచేందుకు ఏం చేయడానికైనా వెనుకడుగు వేయదు.తాజాగా ఇలాంటి వార్తే ప్రస్తుతం బయటకు వచ్చింది.యూకేలోని లండన్లో జీవిస్తున్న లోలా...
Read More..విరాట్ కోహ్లీ టీమిండియా టెస్ట్ కెప్టెన్గా తప్పుకున్న తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది సస్పెన్స్ గా మారింది.ఆ స్థానం ఎవరికి అప్పగిస్తారని చర్చ కొనసాగుతోంది.కానీ ఈ టైంలో బీసీసీఐ అధికారి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండిగా...
Read More..గుడ్లు.ఈ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికీ నోరూరుతుంది.ఇక బ్యాచులర్ రూంలో అయితే వీటికి కొదవే ఉండదు.ఇంట్లో దాదాపుగా పిల్లల నుంచి పెద్దల వారకు చాలా మంది వీటిని ఇష్టపడతారు.గుడ్లను ఉడకపెట్టిన సమయంలో ఇందులోని పచ్చ సొనను అందరూ బాగా ఇష్టపడతారు.మరి కోడి...
Read More..ప్రస్తుతం టెక్నాలజీ ఎంత పెరిగిందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు.ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతోంది.నిమిషాల్లోనే అందరికీ తెలిసిపోతున్నది.రాజస్థాన్లో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.ఓ చీరల వ్యాపారి చేసిన పనిపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.చీరల బిజినెస్...
Read More..చేసే వర్క్లో చాలా తక్కువ మంది సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు.ఇంకొందరైతే తాము చేసే పనిని లవ్ చేయడమే కాకుండా.సంతోషంగా ఉండటంతో పాటు ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతారు.ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చాలా మందిని ఆకట్టుకుంటుంది.ఈ వీడియోలో ఓ...
Read More..కాలం మారింది. ఒక విషయంలో కాదండోయ్.అనేక విషయాల్లో కాలం మారిపోయింది.తిండి దగ్గరి నుంచి వాడుకునే వస్తువుల దాకా.వేసుకునే బట్టల దగ్గరి నుంచి మాట్లాడే భాష దాకా అన్నింటా మార్పులు వచ్చేశాయి.రోజురోజకూ కొత్త తరహా రుచులు, వేష ధారణలు కనిపిస్తూనే ఉన్నాయి.ఇక వేసుకునే...
Read More..జనవరి 26న అంటే బుధవారం మన ఇండియా మొత్తం అంగరంగ వైభవంగా గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంది.ఈ ఒక్క వేడుక మాత్రం ఎలాంటి బేధాలు లేకుండా అందరూ సమానంగా జరుపుకుంటారు.అయితే ఎవరికి తోచిన విధంగా వారు గణతంత్ర వేడుకను జరుపుకుంటారు.కొందరైతే దేశం...
Read More..యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతోన్న మైల్ స్టోన్ చిత్రం `ఒకే ఒక జీవితం` ఈ సినిమాతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు...
Read More..మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రూపొందుతోన్న ఖిలాడీ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్లో ఉన్నాయి.ఇప్పటికే సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది.మ్యూజికల్ ప్రమోషన్స్లో భాగంగా రవితేజ బర్త్...
Read More..కామెడియన్గా, కామెడి హీరోగా ఎన్నో చిత్రాల్లో ప్రేక్షకుల్ని అలరించిన షకలక శంకర్ హీరోగా ఒక భాద్యతాయుతమైన మంచి పాత్రలో హీరోగా కనిపిస్తున్న చిత్రం ధర్మస్థలి.ఈ చిత్రాన్ని రొచిశ్రీ మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత ఎం ఆర్ రావు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి...
Read More..ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ దాగుంటుంది.ఏదో ఒక రూపంలో అది బయటపడుతుంది.సన్నాయితో సినిమా మ్యూజిక్ ని వాయించిన వారిని చూసాం.కొంత మంది మ్యాజిక్ చేస్తుంటారు.మరికొంత మంది తమ శరీరాన్ని విల్లులా మలిచి విన్యాసాలు చేస్తుంటారు.అలానే నెల్లూరు జిల్లాకు చెందిన ఉజ్వల...
Read More..ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్ లో ఫేస్బుక్ ఉంటుంది.ఫొటోలకి లైక్ కొట్టడం, కామెంట్ పెట్టడం, ఇతరులు పెట్టిన పోస్ట్ లను చూడడం ఇలా ఒక్కటేమిటి.భలే టైం పాస్.అయితే, ఫేస్బుక్ లో గ్రూప్స్ అనే ఫీచర్ కూడా ఉంది.వాట్సాప్ లో గ్రూప్స్ ఉన్న...
Read More..అల్లంత దూరాన” చిత్రం పాటలతో పాటు కాన్సెప్ట్ చాలా బావున్నాయని ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు అన్నారు.గతంలో బాలనటుడిగా,, ఆ తర్వాత హీరోగా రాణిస్తున్న విశ్వ కార్తికేయ తాజాగా నటించిన చిత్రం “అల్లంత దూరాన”.ఇందులో ఆయనకు జోడీగా ప్రముఖ నటి ఆమని మేనకోడలు...
Read More..బంధుమిత్రుల స్మార్ట్ఫోన్లను రిమోట్గా కంట్రోల్ చేయాల్సిన సందర్భాలు అప్పుడప్పుడు వస్తుంటాయి.తమ ఫోన్ సరిగ్గా పనిచేయడం లేదనో లేదా ఫోన్ లో ఏదైనా సెట్టింగ్స్ మార్చాలనో బంధుమిత్రులు మనల్ని అడుగుతుంటారు.కానీ దూరప్రాంతాల్లో ఉండటం వల్ల మనం వారి ఫోన్ను యాక్సెస్ చేయలేం.అయితే ఇలాంటప్పుడు...
Read More..నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదువర్తి గ్రామంలో ఎడ్ల పందేలు నిర్వహించారు.రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఉత్సాహంగా ఎడ్లబండి పోటీల్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కంకటపాలేనికి చెందిన నారాయణ ఎడ్ల బండ్లు మొదటి బాహుమతి కైవసం చేసుకున్నారు.ఇక ఈ పోటీలను...
Read More..ప్రతి ఆడవారిలో రజస్వల అయిన సమయం నుంచి మెనోపాజ్ దశ చేరేవరకూ నెలసరి వస్తుంది.వాస్తవానికి మహిళల శరీరం అనేది గర్భం దాల్చేందుకు నెలనెలా రెడీ అవుతుంది.అయితే భాగస్వామితో కలవకపోతే గర్భం కోసం రెడీ అయిన కొన్ని ద్రవాలు వారి శరీరం నుంచి...
Read More..సాధారణంగా ఒక విమానం కొనాలంటే రూ.కోట్లల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.అలాంటిది 101 రూపాయలకే విమానం లభిస్తుందంటే నమ్ముతారా? కానీ ఒక మహిళ కేవలం రూ.101కే విమానం సొంతం చేసుకుంది.ఇదేదో బొమ్మ విమానం అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే.ఎందుకంటే ఆమె నిజంగానే నిజమైన...
Read More..సాధారణంగా ఒక చేప ఎన్నేళ్లు బతుకుతుంది? మనకు తెలిసినంత వరకూ ఐదారు సంవత్సరాల పాటు చేపలు బతకగలవు.కొన్ని జాతుల చేపలు 30 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు కూడా జీవిస్తాయి.అయితే అవన్నీ కూడా డీప్ సీ లేదా సముద్ర గర్భంలో...
Read More..కొత్తిమీర ను కేవలం సువాసన కోసం, అలంకరణ కోసం కూరలలో ఉపయోగిస్తామని చాలామంది భావిస్తారు.అంతేకాదు కొంతమంది ఈ కొత్తిమీర కూరలో వేసినా, వేయకపోయినా ఎలాంటి ప్రయోజనం లేదని కూడా భావిస్తుంటారు.కానీ, కొత్తిమీరని ఆహారంలో నిత్యం తీసుకోవడం ద్వారా మన శరీరానికి ఎంత...
Read More..వృత్తి ఏదైనా సరే దాన్ని నిబద్ధతతో చేస్తేనే ఆ రంగంలో రాణించగలుగుతాం.అయితే ఈ నిబద్ధతతకు కూడా ఓ హద్దు అనేది ఉంటుంది.ఈ జనరేషనల్ లో అంత నిబద్ధతత అనేది ఊహించడం చాలా కష్టం.కాగా ఇలాంటి రోజుల్లో కూడా కొందరు మాత్రమే ఎలాంటి...
Read More..ఆయనో పరుగుల యంత్రం.ఎలాంటి ఒత్తిడిని అయినా తట్టుకుని జట్టును విజయ తీరాలకు చేర్చగల దిట్ట.ఎంత పెద్ద లక్ష్యం అయినా సరే ఒంటి చేత్తో చేధించగల సత్తా ఉన్న ఛేదన రారాజు.ఆయనే క్రికెట్ కింగ్ కోహ్లీ. టీమ్ ఇండియాకు మొన్నటి దాకా మూడు...
Read More..ఈజిప్టు మమ్మీలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీటికి సంబంధించినంత వరకు ఏదో ఒక వార్త నెట్టింట్లో బాగా పాపులర్ అవుతూనే ఉంటుంది.మొన్నటికి మొన్న ఓ మమ్మీని ఇలాగే బయటకు తీస్తే ఆ వార్త కూడా బాగానే...
Read More..ఈ సృష్టిలో కొన్ని జీవులు పుట్టుక నుంచే చాలా విరుద్ధంగా జీవిస్తుంటాయి.ఒక దాన్నిచూస్తే మరొకటి బాగా కోపంగా ఉంటాయి.వాటికి ఎవరైనా చెప్పినట్టు పుట్టుక నాటి నుంచే ఒక దాన్ని చూస్తే మరొకటి పగతో రగిలి పోతుంటాయి.ఇలా పగతో రగిలిపోయే జీవుల్లో మనకు...
Read More..ఎవరైనా మీకు ఏదైనా వస్తువు ఇస్తే లేదా ఏదైనా పని చేస్తే మీరు థాంక్స్ అనే పదాన్ని వాడతారు.దీనికి అర్థం ధన్యవాదాలు. ఇంతకీ థాంక్స్ అనే పదం ఎక్కడ నుండి వచ్చిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక విభిన్న కథనాలు...
Read More..అత్తా, కోడలు అనగానే కామన్ గా మనందరికీ ఓ విషయం గుర్తుకు వస్తుంది.ఒకరంటే ఒకరికి పెద్దగా పడదు అనే అనుకుంటాం.ప్రతి చిన్న విషయానికి ఇద్దరూ గొడవ పడుతుంటారనేది మనకు తెలిసిన కాన్సెప్ట్.ఇలా అత్తా కోడళ్ల వ్యవహారాల మీద అనేక సినిమాలు, సీరియళ్లు...
Read More..ప్రపంచంలోని కొన్ని నగరాల్లో వాటర్ బాటిల్ కొనాలంటే కళ్లు బైర్లు కమ్ముతాయని మీకు తెలుసా? ఖరీదైన తాగునీటి విషయంలో నార్వే రాజధాని ఓస్లో అగ్రస్థానంలో ఉంది.ఇక్కడ నీటి బాటిల్ ధర ప్రపంచంలోనే అత్యధికం.ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో నిర్వహించిన ఒక సర్వేలో నీటి...
Read More..రోడ్లపై పలు రంగుల వాహనాలు కనిపిస్తాయి.అయితే ఆ వాహనాల టైర్ల రంగు నలుపులోనే ఉంటుంది.ఇలా ఎందుకుంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? టైర్ల తయారీకి సుదీర్ఘ చరిత్ర ఉంది.రబ్బరు కనుగొన్నప్పుడు.దాని నుండి టైర్లు తయారు చేసినప్పుడు అవి చాలా త్వరగా అరిగిపోయేవి.పలు పరిశోధనల అనంతరం...
Read More..సమోసాలు మన దేశీ స్నాక్స్ కాదని మీకు తెలుసా? సమోసా వేరే దేశం నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడివారికి ఫేవరెట్ అయింది.బీబీసీ నివేదిక ప్రకారం, సమోసాల గురించిన మొదటి ప్రస్తావన 11వ శతాబ్దంలో పర్షియన్ చరిత్రకారుడు అబుల్-ఫజల్ బెహకీ రచనలలో కనిపిస్తుంది.డ్రై...
Read More..నెట్టింట్లో నిత్యం ఎన్నో రకాల వార్తలు, వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి.అయితే ఇలా వైరల్ అయ్యే వాటిల్లో చాలా వరకు జంతువులకు సంబంధించినవే ఉంటాయి.ఎందకంటే జంతువులకు సంబంధించినవి మనుషులు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు కాబోలు.వాటికి వ్యూయర్ షిప్ తో పాటు,...
Read More..జాబుల్లో కెల్లా పోలీస్ జాబు వేరే.ప్రమాదం అంచుల్లోనే నిత్యం పోరాడాల్సి ఉంటుంది.ఏ క్షణం ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురైనా సరే తమ డ్యూటీలు మాత్రం చేయక తప్పదు.అందుకే వారి ప్రాణాలకు కూడా గ్యారెంటీ ఉండదు.ఇలా నిత్యం సవాళ్లతో కూడుకున్న జాబు కాబట్టే...
Read More..మనిషి కోరికలకు, ఆశలకు హద్దు ఉండదు.ఎందుకంటే ఒక్కోసారి మనిషి కి పుట్టే లెక్కలేనన్ని కోరికలు ఆకాశాన్ని దాటతాయి.అవన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ మనిషి తన కలలను సాకారం చేసుకుంటూ వస్తాడు.మనిషి కలలకు అంతం లేదు.ఉన్నవాడు లేనివాడిని చూసి అలా బతకాలని అనుకోవడంలో తప్పు...
Read More..కొన్ని పనికి రాని వస్తువులను ఉపయోగించి చాలా మంది అద్భుతాలు సృష్టింస్తుంటారు.ఇలాంటి క్రియేటివిటి ఉన్న వారు ఏ వస్తువులను ఊరికే వదిలిపెట్టరు.వాటిని ఎలా ఉపయోగించాలో ఆలోచిస్తూ తమ క్రియేటివిటీ బయటపెడుతూ ఉంటారు.వీటితో కొత్త కొత్త వస్తువులను సైతం తయారు చేస్తూ ఉంటారు.ఇందుకు...
Read More..నైరా క్రియేషన్స్ బ్యానర్పై అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లవ్ మౌళి.ఈ చిత్రంలో నవదీప్, ఫంకూరీ గిద్వానీ జంటగా నటిస్తున్నారు.ఇందులో పూర్తిగా కొత్తగా మారిపోయారు నవదీప్.ఈ సినిమాతో నవదీప్ 2.0 గా కనిపించనున్నారు. జనవరి 26న ఆయన పుట్టిన రోజు సందర్భంగా...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `సర్కారు వారి పాట` చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీని సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది.ప్రేమికుల దినోత్సవం నుంచి...
Read More..కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా, వర్ష విశ్వనాథ్ హీరోయిన్గా రాబోతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ 11: 11.టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెంబర్ 1గా కిట్టు నల్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు గాజుల వీరేష్...
Read More..మాస్ మహారాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.ఈ మూవీ విడుదలకు సిద్దమవుతోంది.నేడు ఈ మూవీ సాంగ్ షూటింగ్...
Read More..మాస్ మహారాజ రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా `ధమాకా` చిత్రం రాబోతోంది.డబుల్ ఇంపాక్ట్ అంటూ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్తో ఈ మూవీ రూపొందుతోంది.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు...
Read More..ఇప్పుడు ఎక్కడ చూసినాగాని పుష్ప సినిమాలోని డైలాగ్స్, పాటలు బాగా వైరల్ అవుతున్నాయి.చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు పుష్ప సినిమాలోని పాటలకు తమదైన శైలిలో స్టెప్స్ వేస్తూ అందరిని అలరిస్తున్నారు.పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా… ఫైర్.నీ యవ్వ తగ్గేదేలే.అని...
Read More..ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ప్రతిభను ప్రోత్సహించడం లోనూ.ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం లోనూ ఆయనకు ఆయనే సాటి.ఇప్పటికే దేశ ప్రతిష్ఠను పెంచిన వారికి మహీంద్రా.కార్లను బహుమతులుగా ఇచ్చారు.అంతేకాక గతేడాది జరిగిన టోక్యో పారా ఒలింపిక్స్ లో రజత...
Read More..నాలుగు పెదాలు పాడే కమనీయ కావ్యం ముద్దు.ఓ ముద్దు మీ ప్రేమ బంధానికి ఉత్సాహాన్ని అద్దుతుంది.ఇష్టమైన వారికి తమ ప్రేమను తెలపాలంటే.ముద్దు కంటే బలమైనది మరేది లేదంటారు.ముద్దుతో మీ శరీరంలో కరెంట్ ప్రవహించి, అది శరీరానికి, మనసుకు ఉల్లాసాన్ని, హాయిని ఇస్తుంది.అందుకే...
Read More..టెక్నాలజీని కొందరు మంచికి ఉపయోగిస్తుండగా.మరికొందరు చెడుకు ఉపయోగిస్తున్నారు.ఇటీవల కోవిడ్ రావడంతో విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులు వినాల్సి వచ్చింది.అయితే., ఆన్ లైన్ క్లాసుల కొరకు తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్ ఫోన్ లను కొనుగోలు చేశారు.చిన్న వయసులో స్మార్ట్ ఫోన్ చేతిలోకి...
Read More..ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శిఖర్ ధావన్ అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు, ఫన్నీ వీడియోలు, కుటుంబంతో జాలీగా గడుపుతున్న వీడియోలను షేర్ చేస్తూ ఉంటాడు.తాజాగా, ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫన్ని వీడియోను షేర్ చేశాడు.ఈ వీడియోలో శిఖర్ ధావన్...
Read More..కర్ణాటకలోని తమకూరు మహీంద్రా SUV షోరూంలో జరిగిన ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు.ఆ షోరూంలో రైతుకు జరిగిన అవమానాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.బొలెరో వాహనం కొనేందుకు ఓ రైతు, తన స్నేహితులతో కలిసి ఓ రైతు కర్ణాటక లోని...
Read More..ప్రపంచంలోని ఏ జంతువులు మానవుల మరణానికి కారణమవుతున్నాయి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.మొదట సింహం గురించి మాట్లాడుకుందాం.సింహాలు ప్రతి సంవత్సరం సుమారు 200 మందిని చంపుతుంటాయి.అయితే సింహాల కంటే మనుషులను చంపే జంతువులు కొన్ని ఉన్నాయి.మానవులను చంపే జాబితాలో హిప్పోపొటామస్లు తొమ్మిదవ...
Read More..మీరు టూర్కు వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే దీనికోసం ప్రయాణ టిక్కెట్లు, దుస్తులతో పాటు మరో విషయాన్ని సిద్ధం చేసుకోవడం మరచిపోకూడదు.అదే ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే ప్రయాణ భీమా.ఈ ప్రయాణ భీమా కూడా ఎంత ముఖ్యమైనదో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రయాణంలో వైద్య ఖర్చులు, పత్రాలు...
Read More..టూత్ బ్రష్లు లేని ఉదయాన్ని ఊహించలేం.టూత్ బ్రష్కు 500 ఏళ్ల చరిత్ర ఉంది.టూత్ బ్రష్ను ప్రపంచానికి పరిచయం చేసిన దేశం చైనా.జూన్ 26, 1498లో చైనా రాజు డాతున్ కంటే దంతాలను శుభ్రం చేయడానికి ఉపయోగపడే బ్రష్ను రూపొందించారు.జూన్ 26ని టూత్...
Read More..ముంబై-పూణె డెక్కన్ ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైలును చూసినవారు దానిలో ఒక్కసారైనా ప్రయాణించాలనుకుంటారు.దీనిని కొంకణ్ రైల్వే నడుపుతోంది.ఈ రైలుకున్న ప్రత్యేకతల కారణంగా వార్తల్లో నిలిచింది.ఈ రైలులో విస్టాడోమ్ కోచ్లను ఏర్పాటు చేశారు.ఈ కోచ్లు లగ్జరీ సౌకర్యాలకు ప్రసిద్ధి చెందాయి.బయటి దృశ్యాలను చూడటానికి సౌకర్యవంతమైన...
Read More..టీవీ స్క్రీన్పై అప్పుడప్పుడు కోడ్ నంబర్లు కనిపిస్తాయి.మీరు దీన్ని అంతగా పట్టించుకోరు.అయితే అది ఏమిటోనని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఒక ప్రత్యేక రకం కోడ్.దీనిని ట్రాకింగ్ కోడ్ అని పిలుస్తారు.ఇది టీవీ ఛానెల్ ద్వారా రూపొందుతుంది.మీరు ఢిల్లీలో షో చూస్తున్నప్పుడు...
Read More..ఈ రోజుల్లో చాలా ఇళ్లలో పెంపుడు కుక్కలు కనిపిస్తాయి.కుక్కల సంరక్షణ చాలా కష్టమైన పని.మీరు మీ పెంపుడు కుక్కకు ఆహారం పెట్టే విషయంలో ఈ ఐదు తప్పులను ఎప్పుడూ చేయకండి.నిపుణుల అభిప్రాయం ప్రకారం కుక్క శరీరంలోని జీర్ణవ్యవస్థ.మానవుల కంటే భిన్నంగా ఉంటుంది.అవోకాడో...
Read More..సాధారణంగా బాక్టీరియా ఆరోగ్యానికి హానికరం అని మనం అనుకుంటాం.క్షయ, టైఫాయిడ్, ఫుడ్ పాయిజనింగ్, మెనింజైటిస్, ధనుర్వాతం, న్యుమోనియా, సిఫిలిస్, కలరా వంటి అనేక వ్యాధులు బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తాయి.అయితే చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుందని మీకు తెలుసా?...
Read More..ఒక రైలు స్టేషన్ నుండి బయలుదేరి.గమ్యస్థానానికి చేరుకునే వరకూ లోకో పైలట్పైనే అధిక బాధ్యతలు ఉంటాయి.లోకో పైలట్ అంటే లక్షల టన్నుల సరుకులు లేదా వేల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చే బాధ్యత కలిగిన వ్యక్తి.లోకోపైలట్.రైలు బయలుదేరే ముందు పరీక్షలు చేయించుకోవాలి.ఆ...
Read More..ఉత్తరాఖండ్ అనేక విశేషాలను కలిగి ఉన్నప్పటికీ, గబ్బర్ సింగ్ భూమిగానూ ప్రసిద్ధి చెందింది.ఇక్కడి గర్వాల్ ప్రాంతాన్ని గబ్బర్ సింగ్ ల్యాండ్ అని ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకుందాం.గబ్బర్ సింగ్ నేగి 1895 ఏప్రిల్ 21న గర్వాల్లోని మంజుద్ గ్రామంలో జన్మించాడు.6 అక్టోబర్...
Read More..సింహాన్ని అడవికి రారాజు అని పిలుస్తారు.కానీ అది నిజం కాదంటున్నారు నిపుణులు.బీబీసీ ఎర్త్ నివేదిక ప్రకారం సింహాల ప్రపంచంలో అలాంటి వ్యవస్థ లేదు.వాటి ప్రపంచంలోని ప్రతి సభ్యునికి సమాన హక్కులు ఉన్నాయి.ప్రపంచంలోనే ఆఫ్రికాలో అత్యధిక సింహాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది.ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే...
Read More..తాజాగా ఓ నర్సు డ్యాన్సింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఒక నర్సు ఆసుపత్రిలో డ్యాన్స్ చేస్తుండగా ఆమెను అనుసరిస్తూ ఓ పేషెంట్ డ్యాన్స్ చేయడం చూడొచ్చు.చలనం లేని ఓ పేషెంట్ తో ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేయించడానికి...
Read More..దేశంలో కరోనా విలయ తాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.కొద్ది వారాల వ్యవధిలోనే ఒక్కసారిగా దేశంలో కేసులు లక్షల లో నమోదు అవుతున్నాయి.సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీలు.రాజకీయ నాయకులు ఎవరు తప్పించుకోలేక పోతున్నారు.ఇక ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి...
Read More..టీమిండియా దిగ్గజం, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తాజాగా ఓ పండంటి మగ బిడ్డకు తండ్రయ్యాడు.యువరాజ్ సింగ్ భార్య హేజల్ కీచ్ ఒక మగ బిడ్డకు తాజాగా జన్మనిచ్చింది.ఈ విషయాన్ని యువీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.“దేవుడు మాకు ఒక పండంటి...
Read More..ఇంకా ఎంత మంది నిరుద్యోగులు, ఉద్యోగులు, టీచర్లు చనిపోతే మీకు సోయి వస్తుంది అని నిరుద్యోగ విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.ఓయూ లోని ఎన్ సి సి గేట్ వద్ద ఖమ్మం జిల్లాలో సాగర్ అనే విద్యార్థి ఆత్మహత్య కు...
Read More..అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బూతు పురాణానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.దీనిని చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.అధ్యక్షుడి హోదాలో ఉండి ఒక జర్నలిస్టును పచ్చి బూతులు ఎలా తిడతారు? అని అందరూ బైడెన్...
Read More..రైతు లేనిదే మానవ మనుగడ లేదు. మనం రెండు పూటలా అన్నం తింటున్నామంటే దానికి కారణం ఒక రైతు.ఆ రైతు రాత్రి అనక పగలు అనక కష్టపడడం వలనే మనం ఈరోజు ఇలా ఉన్నాము.అలాంటి ఒక రైతుకు అవమానం జరిగింది.దుస్తులు చూసి...
Read More..నేడు యావత్ ప్రపంచం కరోనా కారణంగా బాధ పడుతున్న విషయం తెలిసిందే.రోజురోజుకూ కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది.తగ్గినట్టే తగ్గి మళ్ళీ కొత్త వేరియంట్ తో స్ట్రాంగ్ గా మన ముందుకు వచ్చింది.ఓమిక్రాన్ రూపంలో భారీ ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు కూడా...
Read More..ప్రతి తల్లికి తన పిల్లలు అంటే అమితమైన ప్రేమ ఉంటుంది.వారికి పూర్తి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతి విషయంలో కూడా నూటికి నూరు పాళ్లు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.ఎన్నో విధాలుగా తల్లిదండ్రులు పిల్లలకు సపర్యలు చేస్తూ ఉంటారు.ఎన్ని చేసినా కూడా...
Read More..సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరలవుతుంటాయి.అయితే, కొన్ని వీడియోలు చూస్తే మాత్రం ఒళ్లు జలదరిస్తుంటుంది.ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.సదరు వీడియోలో ప్రమాదకరమైన కొండ చిలువ చేతిలో చిక్కుకుని దాదాపుగా దాని పని అయిపోయిందనుకునే...
Read More..కోతులు సాధారణంగా చేసే పనులు చాలా చిలిపిగా ఉంటాయి.మనుషులు కూడా ఏదేని పనిని కొంచెం కొత్తగానో, వింతగానో చేసినట్లయితే కోతిలాగే చేశావని మనం అంటుంటాం కూడా.అలా అనడం మనకు అలవాటే.కాగా, ఓ కోతి నిజంగానే చాలా తెలివైన పని చేసింది.ఇందుకు సంబంధించిన...
Read More..ఆస్ట్రేలియా దేశ నేషనల్ యానిమల్ కంగారూలను.చూసి జనం ముచ్చటిపడిపోతుంటారు.కంగారూలు శాకాహార జంతువులే అయినప్పటికీ చాలా వేగంగా పరిగెత్తగలవు.ఈ సంగతులు అలా ఉంచితే.ఓ కంగారూ చేసిన ఫన్నీ వర్క్కు సంబంధించిన వీడియో ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.సదరు వైరల్ వీడియోలో...
Read More..జనరల్గా సోషల్ మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు తెగ వైరల్ చేస్తుంటారు.గతంలో ఈ కోవకు చెందిన వీడియోలు చాలానే ట్రెండయ్యాయి.తాజాగా కూడా ఈ కోవకు చెందిన రెండు వీడియోలు నెట్టింట బాగా సందడి చేస్తున్నాయి.సదరు వీడియోలో ఎలుగు బంట్లు భీకరమైన...
Read More..టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోని ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.క్రికెట్ నుంచి రిటైర్ అయిన స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని.ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ఉన్నారు.తాజాగా ధోని చేసిన యాడ్కు సంబంధించిన వీడియో ప్రజెంట్ నెట్టింట ట్రెండవుతోంది.అయితే,...
Read More..కరోనా వైరస్ పేరు వింటే చాలు యావత్ ప్రపంచం గడగడలాడిపోతుంది.కరోనా వైరస్ వలన ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు.రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ మహమ్మారి ఎప్పుడు వెళ్లిపోతుందో అని ప్రజలు అందరు భావిస్తున్నారు.ఇంకా కరోనా తన కోరలు విసురుతూనే ఉంది.దేశం...
Read More..కొంతమంది పేర్లు వింటుంటేనే మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంటాయి.కానీ ఆ పేరు వెనకాల ఎలాంటి కథ ఉందో మనకు తెలియదు.ఇలా డిఫరెంట్ పేర్లు ఉన్న వారిని చాలా మందిని చూస్తూనే ఉంటాం.అలాంటి ఘటనే ఒకటి తాజాగా చోటుచేసుకుంది.ఈ ఘటన గురించి చెప్పాలంటే.జీవితంలో...
Read More..కరోనా పేరు వింటేనే ప్రపంచం మొత్తం హడలిపోతోంది.ఈ పేరు వినబడితే చాలు ప్రజలకు చెమటలు పడుతున్నాయి.2019లో వెలుగుచూసిన ఈ వైరస్ ఇప్పటికే లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంది.ఈ వైరస్ వల్ల చాలా మంది జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయి.ప్రజల లైఫ్ స్టైల్...
Read More..క్రికెట్….ఈ ఆటకు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు.క్రికెట్ ఆడుతున్నారంటే నిద్రహారాలు మానేశే వీరాభిమానులు కూడా ఉన్నారు.ఇలానే ఆటను చూసుకుంటూ ఆ మత్తులో తేలిపోతూ ఉంటారు.అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా అనేక క్రికెట్ లీగ్ లు పుట్టుకొచ్చాయి.వాటిల్లో అనేకం సక్సెస్ అయ్యాయి.ఇలా కొన్ని రకాల...
Read More..సోషల్ మీడియా… ఇది విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చాక ఏ మూలన ఎక్కడ ఎటువంటి వారి టాలెంట్ అయినా సరే ఇట్టే వెలుగులోకి వస్తోంది.మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయలేని వాటిని కూడా సోషల్ మీడియా కవర్ చేస్తోంది.కొంత మంది సోషల్ మీడియా...
Read More..డెబిట్ కార్డులు వచ్చాక బ్యాంకింగ్ సేవలు సులభతరం అయ్యాయి.ఇప్పుడు మీరు ఏవైనా వస్తువులు లేదా సేవల కోసం నగదును అందించాల్సిన అవసరం లేదు.కార్డును స్వైప్ చేస్తేచాలు.మీ చెల్లింపు పూర్తవుతుంది.అయితే మీ బ్యాంకు ఖాతాలో డబ్బు ఉండాలనేది ఇక్కడున్న షరతు.చెల్లింపు ప్రక్రియలో భద్రత...
Read More..భారత రత్న అనేది దేశ అత్యున్నత పురస్కారం.కళ, సాహిత్యం, ప్రజాసేవ, క్రీడల విభాగాలలో అత్యున్నత సేవలు అందించినవారికి భారతరత్న పురస్కారం అందిస్తారు.1955 తర్వాత ఈ అవార్డును మరణానంతరం ఇచ్చే సంప్రదాయం మొదలైంది.ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవం అందుకున్న వ్యక్తి ప్రభుత్వం నుండి...
Read More..రైల్వే స్టేషన్లలో జాగ్రత్తగా ఉండాలి.చాలా మంది పట్టాలు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించరు.మరికొందరు రన్నింగ్ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తారు.ఈ క్రమంలో కిందపడిపోతారు.అలాగే ట్రైన్ నడుస్తున్నప్పుడు సడెన్ గా దిగుతారు.ఇలాంటివి చేయొద్దంటూ.రైల్వే అధికారులు ఎన్నిసార్లు చెప్పినా.అవేమీ లెక్కచేయకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.తాజాగా...
Read More..మలేరియా వంటి వ్యాధులకు దోమలే ప్రధాన కారణం.ఒక దోమను కుట్టిన తర్వాత దోమల సైన్యం మీపై దండెత్తడాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా?ఇటువంటి సందర్భంలో 10 లక్షల దోమలు ఒక్కసారిగా మిమ్మల్ని కుడితే ఏం జరుగుతుందో తెలుసా? ఈ వివరాలు తెలుసుకోవాలంటే ముందుగా...
Read More..మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.సరిగ్గా వార్ధా జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వైద్య విద్యార్థులు ప్రాణం విడిచారు.దత్త మేఘె వైద్య కళాశాలకు చెందిన ఈ విద్యార్థులు యావత్ మాల్ నుండి ఈ వార్ధాకు కారులో వెళ్తున్న సమయంలో…...
Read More..కిటికీలు, తలుపుల మీద వేసిన రంగు కొంత సమయం తర్వాత తొలగిపోతుంది.అప్పుడు మరోమారు ఈ వస్తువులకు రంగు వేయాల్సి వస్తుంది.కానీ ఫ్రిజ్, కారుపై ఉండే రంగు చాలా సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు.దీనికి గల కారణాన్ని...
Read More..సాధారణంగా 50 ఏళ్లు దాటాక మనుషుల్లో సత్తువ అనేది నెమ్మది నెమ్మదిగా క్షీణించడం సహజం.ఈ వయసు వారు ఇంటి పనులు చేయగలుగుతారేమో గానీ సాహసయాత్రలు వంటివి చేయడం దాదాపు అసాధ్యం.అయితే తాజాగా అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు సిద్ధపడ్డాడు 66 ఏళ్లకు చెందిన...
Read More..ఇప్పటి వరకూ మనం బస్సులో వేలాడుతూ వెళ్లడం చూసుంటాం.కానీ ఓ వ్యక్తి ఏకంగా 35 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానపు ముందు చక్రాల క్యాబిన్ మధ్యలో కూర్చుని ప్రయాణం చేసాడు, అదీ ఒక్కటి కాదు.రెండు కాదు.ఏకంగా 11 గంటలు.ఈ ఘటన...
Read More..మార్కెట్ వివిధ రకాల సబ్బులు మరియు లిక్విడ్ సోప్లు కనిపిస్తాయి.అయితే వీటిలో మన శరీరానికి ఏది మంచిదనే ప్రశ్న మనలో తలెత్తుతుంది.లిక్విడ్ సోప్ మరియు సబ్బు మధ్య వ్యత్యాసం వాటిలో ఉపయోగించే పదార్థాలు, మురికిని శుభ్రపరిచే పద్ధతుల్లో ఉంటుంది.వైద్య నిపుణులు తెలిపిన...
Read More..పిల్లలు మట్టిని తినడాన్ని మీరు చూసే ఉంటారు.ఈ అలవాటు చాలా మంది పిల్లల్లో ఉంటుంది.తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉన్న ఈ అలవాటును దూరం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.పిల్లలు మట్టి ఎందుకు తింటారో.వారికి మట్టి తినాలనే కోరిక ఎందుకు కలుగుతుందని...
Read More..పాప్కార్న్ వేయించేటప్పుడు మొక్కజొన్న గింజలు వికసించిన వెంటనే జంప్ చేస్తుంటాయి.అప్పుడు పాప్కార్న్ తినడానికి సిద్ధమవుతుంది.పాప్ కార్న్ వేడిచేసినప్పుడు ఎందుకు అంతలా దూకుతుంది? దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా అనేక విషయాలు బయటపడ్డాయి.అవి అందరినీ ఆశ్చర్యపరుస్తాయి.పాప్కార్న్ ఎందుకు ఎక్కువగా దూకుతుందో తెలుసా? లైవ్...
Read More..నొప్పికి సంబంధించిన అనుభూతి ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది… ఇలా ఎందుకు జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేశారు .ఇందుకు సంబంధించిన పలు కీలక విషయాలు పరిశోధనల్లో వెలుగులోకి వచ్చాయి.ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఒక వ్యక్తి తక్కువ నొప్పిని...
Read More..ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్.వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ ఉంటుంది.ఇక తాజాగా సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇంతకముందు యాప్ లో కొత్త ఫీచర్లను తీసుకొచ్చి యూజర్లను ఆకట్టుకున్న వాట్సాప్.ఇప్పుడు డెస్క్టాప్ వెర్షన్...
Read More..మీరు వీధిలో నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడితే ఏం చేస్తారు? ఇదేం ప్రశ్న అని అనుకుంటున్నారా?… వర్షంలో తడవకుండా ఉండేందుకు చోటు దొరికితే అక్కడ నిలబడతాం.లేకుంటే పరిగెడతాం.అయితే పరిగెత్తడం ద్వారా మరింత తడిసిపోతాం.వర్షాకాలంలో పరుగెత్తడం రాంగ్ స్టెప్ అవుతుందని పలు పరిశోధనల్లో...
Read More..భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రభుత్వరంగ భీమా సంస్థ అయిన ఎల్ఐసీ ప్రజలను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త సేవలను పరిచయం చేస్తోంది.ఈ నేపథ్యంలోనే ఎల్ఐసీలో పాలసీ తీసుకునే వారికి శుభవార్త అందించింది.అలాగే ప్రస్తుతం ఎల్ఐసీలో పాలసీదారులుగా ఉన్న వారికి కూడా గుడ్...
Read More..భారతదేశంలో 5జీ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.ఈ నేపథ్యంలో ఉత్తమ 5జీ మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు.అయితే బ్రాండెడ్ 5జీ స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేయాలంటే ఎక్కువ ధర వెచ్చించాల్సి వస్తోంది.దీనివల్ల మధ్యతరగతి ప్రజలు 5జీ స్మార్ట్ఫోన్లు కొనుగోలు...
Read More..అడివి శేష్ మొదటి పాన్ ఇండియన్ సినిమా ‘మేజర్’ను ఫిబ్రవరి 11న విడుదల చేయాలని నిర్ణయించారు.కానీ ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా మేజర్ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.దేశంలో పలు చోట్ల కర్ఫ్యూలు, కరోనా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో చిత్రాన్ని...
Read More..బిగ్ బ్యాంగ్ తర్వాత చిన్న పరిమాణం నుంచి విశ్వం ఎలా విస్తరిస్తూ పెరిగిపోయింది? గెలాక్సీలు, గ్రహాలు, నక్షత్రాలు శూన్యం నుంచి ఎలా ఏర్పడ్డాయి? మానవుల మనుగడకి ఏవైనా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా? ఇలా అన్ని రహస్యాలను తెలుసుకోవడానికి జేమ్స్ వెబ్ స్పేస్...
Read More..ఒరియాతో మ్యాగీ, ఫాంటతో ఆమ్లెట్ ఇలా ఎన్నో విచిత్రమైన స్ట్రీట్ ఫుడ్ కాంబినేషన్స్ సోషల్ మీడియాలో వైరలై మనందరినీ నోరెళ్ల బెట్టేలా చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు తాజాగా మరో కొత్త వంటకం అందరి కళ్లు గింగరాలు తిరిగేలా చేస్తోంది.నిజానికి ఇప్పటివరకు ఇలాంటి...
Read More..వాల్నట్స్.వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.చూడటానికి రాళ్లలా ఉన్నా.ఇందులో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.వాల్నట్స్లో ఉండే ఔషధ గుణాలు అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తాయి.అందుకే వాల్నట్స్ను రోజుకు కనీసం ఐదు నుంచి ఆరు తీసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏ వయస్సు వారైనా...
Read More..చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ కు కుక్కర్ ఆవిరితో చెక్ పెట్టచ్చు అంటూ వాట్సాప్ లో ఓ వీడియో హాల్ చల్ చేస్తోంది.ఆ వీడియో ఏంటి అనుకుంటున్నారా? అదేనండీ.కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు బయట నుండి ఏ...
Read More..సముద్రాన్ని చూడగానే కొందరు భయపడుతుంటారు.మరికొందరు సరదగా అలలతో కలిసి ఆటాడుకుంటారు.సంద్రంలో ఒక్కోసారి భయంకరమైన అలలు వస్తుంటాయి.వాటిని చూస్తే చాలు వణుకుపడుతుంది.తుఫాన్లు, అల్పపీడనం టైంలో సముద్రం ఒక్కోసారి ముందుకు రావడం వెనక్కి వెళ్లడం జరుగుతుంటుంది.ఇటువంటి టైంలో కోస్టల్ ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటారు.ఇక...
Read More..ప్రభుత్వ ఆపీస్ లలో పనిచేసే ఉద్యోగులు బాధ్యతలను మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడం, కొట్టుకోవడం లాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే జరిగాయి.అధికారం చేతిలో ఉంది కదా అని తమ కింద పని చేసే ఉద్యోగులపై చేయి చేసుకుంటున్నారు.ఈ మధ్య...
Read More..ఈ మధ్య దొంగతనాలు దోపిడీలు ఎక్కువగా జరుగుతున్నాయి.పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కూడా నేరగాళ్లు పెరిపోతున్నారు.నడి రోడ్డు మీదనే దొంగతనాలకు పాల్పడుతున్నారు.వాళ్ళను అడ్డగిస్తే చంపడానికి కూడా వెనుకాడడం లేదు.ఇక దొంగలు దొంగతనం చేసే రూట్ కూడా మారుస్తున్నారు.ఎప్పటికప్పుడు కొత్త కొత్త వస్తువులను...
Read More..గడిచిన కొంత కాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలు మంచి హిట్స్ తో దుమ్మురేపుతున్నారు.బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధిస్తూ.సక్సెస్ ఫుల్ గా ముందుకుసాగుతున్నారు.తాజాగా వరుస విజయాలతో మంచి స్వింగ్ లో ఉన్న టాలీవుడ్ స్టార్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి...
Read More..పెళ్లి కేవలం ఇద్దరి మనుషులను మాత్రమే కాదు.రెండు కుటుంబాలను కూడా లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంచుతుంది.అంత సత్తా భారతీయ వివాహ వ్యవస్థలో ఉంటుంది.ఇక మన భారత దేశంలో పెళ్లి అంటే రకరకాల ఆచారాలు, సంప్రదాయాలతో పాటు సందడి కూడా అదే రేంజ్...
Read More..దేశంలో కరోనా వచ్చిన తర్వాత మనం కొత్త కొత్త పదాలను వింటున్నాం.కరోనా కారణంగా మన దేశంతో పాటు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.అప్పుడు సోషల్ మీడియాలో లాక్ డౌన్ గురించి చాలా ఫన్నీ వీడియోలు షేర్...
Read More..అంతరాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులుపక్కా సమాచారంతో హైటెక్ సిటీ ఎంఎంటీసీ రైల్వే స్టేషన్ వద్ద ట్రక్ ను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నాం.ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ముగ్గురు గంజాయి ఫెడ్లర్స్ మహమ్మద్ ఇక్భల్,...
Read More..నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న 28వ చిత్రం `అంటే సుందరానికీ.వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.రోమ్-కామ్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రాన్ని వేసవిలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు...
Read More..కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై క్రిష్ బండిపల్లి నిర్మాతగా బి.ఎన్.ఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రావణలంక.ఈ సినిమాలో క్రిష్, అశ్విత, త్రిష జంటగా నటించారు ఈ సినిమాలో.సీనియర్ నటులు మురళి శర్మ,...
Read More..కృషి, పట్టుదల ఉంటే మనుషులు ఏదన్నా సాధించగలరు అనడానికి ఈ యువకుడు ఒక ఉదాహరణ అనే చెప్పాలి.ప్రతి మనిషిలోనూ ఏదో ఒక టాలెంట్ అనేది దాగి ఉంటుంది.దానిని సందర్భానుసారంగా ఉపయోగిస్తే గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు అని ఈ యువకుడు నిరూపించి...
Read More..ఇండియన్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పదే పదే వార్తల్లో నిలుస్తున్నాడు.కెప్టెన్సీ నుంచి ఆయన తప్పుకున్న వివాదంపై ఒకవైపు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగానే.ఇప్పుడు కోహ్లీ మరో వివాదంలో చిక్కుకున్నాడు.దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలోనూ టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే.దక్షిణాఫ్రికాతో జరిగిన...
Read More..చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ ఫోన్ వాడేస్తున్నారు.మాటలు రాని పసిపిల్లలు సైతం ఫోన్ నొక్కడానికి అలవాటు పడిపోయారు.పిల్లలు ఫోన్ నొక్కుతుంటే వాళ్ళేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు వాళ్ళని చూసి తల్లి దండ్రులు తెగ...
Read More..ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ – నటి అనుష్క శర్మల కుమార్తె వామిక గురించి ప్రస్తుతం ట్రెండ్ నడుస్తోంది.దక్షిణాఫ్రికాతో మూడో వన్డే సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కుమార్తె వామికా లైవ్లో దర్శనమిచ్చింది.ఇప్పటివరకు ఆ చిన్నారిని...
Read More..వి.ఆర్ జి ఆర్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 లో నూతన నటీనటులతో ఫిల్మీ గ్యాంగ్ స్టర్స్, మహేష్ గంగిమల్ల దర్శకులను పరిచయం చేస్తూ గొంగటి వీరాంజనేయ నాయుడు నిర్మిస్తున్న “యూజ్ ఫుల్ ఫెలోస్” మరియు హారర్ చిత్రాల పూజ కార్యక్రమాలు...
Read More..మున్సిపల్ స్టేడియం ఈరోజు ఉదయం స్టేడియం ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించిన కృష్ణా జిల్లా కలెక్టర్ జె నివాస్ ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు తలశిల రఘురాం, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రమణ్యం జాయింట్ కల్లెక్టర్లు మాధవిలత, మోహన్ కుమార్.సబ్ కలెక్టర్ సాయి...
Read More..న్యూస్ రిపోర్టింగ్ అనేది చాలా కష్టంతో కూడుకున్నది.లైవ్ రిపోర్టింగ్ ఇచ్చే టైంలో చాలా మంది రిపోర్టర్ ను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతుంటారు.అలా ఓ సారి ఇబ్బందులు ఎదుర్కొన్న పాకిస్థాన్ జర్నలిస్ట్ చాంద్ నవాబ్ మరో సారి రిపోర్టింగ్ చేస్తూ సోషల్...
Read More..హైదరాబాద్ లో దారుణం జరిగిపోయింది.ప్రపంచంలో వెలకట్టలేని ఆస్తి తల్లి అని ఎక్కువ మంది పూజించే తల్లినే కడతేర్చాడో కసాయి కొడుకు.ఈ ఘటనతో స్థానికులు ఒక్క సారిగా షాక్ కు లోనయ్యారు.ఇంతకీ ఆ కొడుకు తల్లిని ఎందుకు కడతేర్చాడో కనుక తెలిస్తే తప్పకుండా...
Read More..ఆంధ్రప్రదేశ్ లోని అనంతరపురంలో ఓ సంఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.అనంతపురానికి చెందిన జయలక్ష్మి అనే మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.20 కోట్లతో ఉడాయించేందుకు చూసింది.స్థానిక విద్యుత్ నగర్లో ఉండే జయలక్ష్మి అక్కడ బ్యూటీ పార్లర్ నడుపుతూ...
Read More..తల్లి ప్రేమ. ఈ ప్రపంచంలో ఎవరైనా, ఎంత డబ్బున్న వారైనా సరే వెలకట్టలేని వస్తువేదైనా ఉందా అంటే అది తల్లి ప్రేమ.అంతటి గొప్ప తల్లి ప్రేమను కొంత మంది హేళన చేస్తూ మాట్లాడుతారు.తమకు జన్మనిచ్చిన తల్లులను సరిగ్గా పట్టించుకోకుండా అనేక రకాల...
Read More..సోషల్ మీడియా. ఇది వచ్చిన తర్వాత మనుషుల మధ్య అంతరాలు పూర్తిగా తగ్గిపోయాయి.మీరు ఈ దేశంలో ఉంటున్నారు.మేము ఆ దేశంలో ఉంటున్నాం కాబట్టి మన మధ్య సంభాషణలు జరిగే చాన్సే లేదు అనే పరిస్థితి నుంచి ఎవరు ఎక్కడ ఉన్నా కానీ...
Read More..మొబైల్ ఫోన్ చూస్తూ అందరికీ ముందుగా గుర్తొచ్చేది సెల్ఫీలే.ప్రస్తుతం చాలా మంది చిన్నా పెద్ద, ఆడ మగ అనే తేడాల లేకుండా సెల్ఫీలు దిగుతున్నారు.ముఖ్యంగా చాలా మంది మొబైల్ ఫోన్ కొనే సమయంలో మిగతా ఫిచర్స్ ను పక్కన పెట్టి కేవలం...
Read More..ప్రపంచంలో నీటి కొరత కలిగిన దేశాలలో భారతదేశం ఒకటి.ఇంతటి నీటి సంక్షోభం కలిని మనదేశంలో ఒక జీన్స్ సిద్ధం చేయడానికి వేల లీటర్ల నీటిని ఖర్చు చేస్తారు.2019వ సంవత్సరంలో వచ్చిన డబ్ల్యుఆర్ఐ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత ఎక్కువగా ఉన్న దేశాల...
Read More..భారత్లో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.అయితే క్రికెట్లో వాడే బ్యాట్ ఎలా తయారు చేస్తారో తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.క్రికెట్ బ్యాట్లను విల్లో అనే కలపతో తయారు చేస్తారు.ప్రొఫెషనల్ క్రికెట్లో ఉపయోగించే బ్యాట్లు ఒకే కలపతో...
Read More..దేశంలోని అధిక జనాభా ఉపవాసాలను పాటిస్తారు.సాధారణంగా, ఉపవాసం అనేది మతపరమైన కార్యక్రమం లేదా దేవుని ఆరాధనలో భాగంగా చెబుతారు. ఆరోగ్య నిపుణులు ఉపవాసం అనేది ఆరోగ్యానికి సంబంధించిన మంచి అభ్యాసమని చెబుతారు.ఉపవాసం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.సెల్ రిపోర్ట్స్లో...
Read More..భారతదేశంలో రైలు ప్రమాదాల్లో ఏటా వందల మంది మరణిస్తున్నారు.ఈ ప్రమాదాలకు సాంకేతిక లోపం, మానవ తప్పిదం, నిర్లక్ష్యం, అననుకూల వాతావరణం మొదలైనవి కారణాలుగా నిలుస్తున్నాయి.జూన్ 6, 1981 న జరిగిన రైలు ప్రమాదం అత్యంత ఘోరమైనది.అది భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత...
Read More..మీరు హోటల్ లేదా రెస్టారెంట్కి వెళ్లినప్పుడు మీకు ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేస్తారు.అయితే మీరు ఆర్డర్ చేయవలసిన అవసరం లేని హోటల్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.మిర్చి అండ్ మైమ్ రెస్టారెంట్ మహారాష్ట్రలోని పొవైలో ఉంది.ఈ రెస్టారెంట్ మార్చి 2015లో ప్రారంభమయ్యింది.ఈ రెస్టారెంట్లో...
Read More..తల్లిదండ్రుల కంటే పిల్లల పొడవుగా పెరుగుతారు.ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్న శాస్త్రవేత్తల మధ్య చర్చనీయాంశమైంది.ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేశారు.పరిశోధనల నివేదిక ప్రకారం.తల్లిదండ్రుల కంటే పిల్లల ఎత్తు ఎందుకు ఎక్కువగా ఉంటుందనేదానికి అనేక...
Read More..అగ్ని ప్రమాదాలు అకస్మాత్తుగా జరుగుతుంటాయి.అటువంటి పరిస్థితిలో అగ్నిమాపక దళ వాహనం సకాలంలో చేరుకుంటే ప్రాణ , ఆస్తి నష్టాన్ని చాలా వరకు నివారించవచ్చు.అగ్నిమాపక దళ వాహనం ఎంత త్వరగా వస్తే అంత నష్టం తగ్గుతుంది.కొన్నిసార్లు మన చుట్టూ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.అటువంటి...
Read More..సుమో రెజ్లర్ శరీరం బరువుగా ఉంటుంది.అయితే వారు కుస్తీ చేస్తున్నప్పుడు అలసిపోరు.వారి శరీరం అంత లావుగా ఉన్నప్పటికీ వారికి గుండెపోటు, మధుమేహం లేదా రక్తపోటు లాంటి సమస్యలు తలెత్తవు.దీనికి కారణం ఇప్పుడు తెలుసుకుందాం.సుమో రెజ్లర్లు రోజూ 7 వేల కేలరీలు తీసుకుంటారు.వారు...
Read More..రైలులో ప్రయాణించేటప్పుడు, మీరు అనేక నియమాలను పాటించాలి.టీటీఈ ల విషయంలో కూడా ఇలాంటి నియమాలే ఉంటాయి.రాత్రివేళ రైలులో ప్రయాణించేటప్పుడు టీటీఈ టిక్కెట్లను పదే పదే తనిఖీ చేయడం వల్ల నిద్రపోలేకపోతున్నామని ప్రయాణీకులు ఫిర్యాదు చేస్తుంటారు.అయితే ఇటువంటి సమస్య మీకు రాకూడదనుకుంటే కొన్ని...
Read More..ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యముంది.లైఫ్లో ఒక్కసారి జరిగే ఈ వేడకను ఉన్నంతలో ఘనంగా చేసుకోవాలనుకుంటారు చాలామంది.అందుకే వెడ్డింగ్ కార్డుల ఎంపిక దగ్గరి నుంచి అప్పగింతలు పూర్తయ్యే వరకు ప్రతి విషయంలోనూ తమ ప్రత్యేకత చాటుకోవాలని భావిస్తారు.అందుకోసం రకరకాలుగా పెళ్లి...
Read More..ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది.స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా వాట్సాప్ ఉంటుంది.ఈ యాప్ అత్యంత ప్రజాదరణ కలిగిన యాప్.రోజువారీ అవసరాలకు చాటింగ్ చేయడానికి ఈ యాప్ బాగా సహాయపడుతుంది.అయితే ఇందులో మనకు తెలియని...
Read More..రాజులు మరియు చక్రవర్తులకు సంబంధించిన సినిమాలు లేదా టీవీ సీరియల్స్ను మీరు చూసే ఉంటారు, అందులో కనిపించే రాజుల భార్యలకు సంబంధించి వేర్వేరు పదాలు ఉపయోగిస్తుంటారు.అవే.రాణి, మహారాణి, పట్టపు రాణి… మరి ఈ మూడింటి మధ్య ఉండే తేడా మీకు తెలుసా?...
Read More..ప్రముఖ నిర్మాత కె.టి.కుంజుమన్ నిర్మించిన జెంటిల్ మేన్, కాదలన్ (ప్రేమికుడు), కాదల్ దేశం (ప్రేమదేశం) వంటి చిత్రాలు తమిళ, తెలుగు భాషలలో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి.సినిమా పబ్లిసిటీలో ప్రత్యేకమైన ప్రచార వ్యూహాలకు పేరుగాంచిన ప్రముఖ నిర్మాత కె.టి.కుంజుమన్జెంటిల్ మేన్...
Read More..గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ”ఆకాశ వీధుల్లో”.మనోజ్ డి జె, డా.మణికంఠ నిర్మాతలు.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్,...
Read More..ఏదైనా అవసరానికి డబ్బు కావాలంటే చాలామంది లోన్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.కానీ అత్యవసర సమయంలో వేగంగా రుణాలు మంజూరు చేసే బ్యాంకులు చాలా తక్కువనే చెప్పాలి.హామీగా చాలా డాక్యుమెంట్స్ సమర్పించిన తరువాతనే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి.దీనివల్ల చాలా సమయం పాటు...
Read More..టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ 2017 సంవత్సరంలో న్యూరాలింక్ అనే ఒక స్టార్టప్ కంపెనీ స్థాపించిన విషయం తెలిసిందే.ఈ కంపెనీ ద్వారా ఆయన మానవుల మెదడులో జొప్పించే న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ తయారు చేయడానికి కసరత్తులు చేస్తున్నారు.ఈ బ్రెయిన్ చిప్ పుర్రెలోకి...
Read More..బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తాజాగా చేసిన ఒక వీడియో నెటిజన్లను ఫిదా చేస్తోంది.ఈ వీడియోలో ఒక జవాన్ మంచు కురుస్తున్న ప్రాంతంలో 40 సెకండ్లలో 47 పుష్ అప్స్ చేసి ఆశ్చర్యపరిచాడు.బాగా మంచు పేరుకుపోయిన ఒక ప్రాంతంలో అతడు పుషప్స్ తీస్తూ...
Read More..అచ్చ తెలుగు ఓటీటీ ఆహా థ్రిల్లర్ ఫీస్ట్ తో తమ ప్రేక్షకులను అలరించడానికి `భామాకలాపం`తో సిద్ధమైంది. ప్రియమణి లీడ్ రోల్లో నటించిన వెబ్ ఒరిజినల్ ఇది.భామా కలాపంతో తెలుగు ఓటీటీ డెబ్యూ చేస్తున్నారు ప్రియమణి.ఈ అత్యద్భుతమైన రుచికరమైన హోమ్ కుక్డ్ థ్రిల్లర్ని...
Read More..భారతదేశంలో జరిగే పెళ్లిళ్లలో ఎమోషన్స్ ఉట్టిపడుతుంటాయి.పిల్లల్ని పెద్ద చేసి ప్రయోజకులుగా మార్చి వారికి పెళ్లి చేస్తున్నప్పుడు పెళ్లి మండపంలోనే తల్లిదండ్రులు ఎంతో భావోద్వేగానికి లోనవుతుంటారు.ఇక వధూవరులు కూడా తమ తల్లిదండ్రులను వదిలి వెళ్లాల్సి వస్తుందని భావోద్వేగానికి గురి అవుతారు.ముఖ్యంగా వధువు తన...
Read More..ఇటీవల ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రపంచంలోని అనేక దేశాల ప్రజల జీవనశైలి మరియు అలవాట్లకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది.ఈ నివేదిక ప్రకారం ఫ్రాన్స్ ఆహారం.ఆరోగ్యకరమైన ఆహారంగా పేరు దక్కించుకుంది.ఇక్కడి ప్రజలు సమతుల ఆహారం తీసుకుంటారు.ఆహారంలో పచ్చి...
Read More..భారతీయ రైల్వే రైతుల కోసం ప్రత్యేక రైలును నడుపుతుందని మీకు తెలుసా? దీనిని కిసాన్ రైలు అని పిలుస్తారు.ఈ రైలులో కూరగాయలు మరియు పండ్లు మాత్రమే రవాణా అవుతాయి.ఈ రైళ్ల ద్వారా రైతులు తమ కూరగాయలు మరియు పండ్లను సులభమైన మార్గంలో,...
Read More..హవాయి చప్పల్స్ మన జీవితంలో ముఖ్యభాగమైపోయాయి.కాలంతో పాటు దీని డిజైన్లు కూడా మారాయి.ఇప్పుడు మునుపటి కంటే చాలా స్టైలిష్గా కనిపిస్తున్నాయి.అయితే దీనికి హవాయి చప్పల్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.హవాయి చెప్పల్ను ప్రపంచంలోని వివిధ...
Read More..యాపిల్ అందించే ప్రయోజనాల గురించి మీకు సమగ్రంగా తెలుసా? అయితే యాపిల్లోని ఏభాగం మనకు అత్యధిక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందో చెప్పండి.తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం.యాపిల్లో మనకు ఆరోగ్యాన్ని అందించేది దాని తొక్క అనుకుంటే అది తప్పుడు అభిప్రాయమే.మనం యాపిల్ తినేటప్పుడు దాని...
Read More..ఐస్క్రీమ్, కేక్లు మొదలుకొని ఫుడ్ ఐటమ్స్ వరకు వెనీలా ఫ్లేవర్ను ఇష్టపడేవారు ఈ వార్తను తప్పక చదవాల్సిందే.ఆమధ్య సోషల్ మీడియాలో వెనీలా ప్లేవర్ తయారీకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయ్యింది.ఈ వీడియోను చూసిన లక్షలాది మంది ప్రజలు ఇచ్చిన రియాక్షన్...
Read More..మనం మాములుగా విలువైన వస్తువులను జాగ్రత్తగా దాచి పెడతాము.వాటి కోసం లాకర్లను, బీరువాలను లేకపోతే మరేదైనా రక్షణ వ్యవస్థను ఉపయోగిస్తాము.ఇక సెల్ ఫోన్ ఫైల్స్ అయితే వాటికీ పాస్ వర్డ్స్, ఇతర ప్రొటెక్షన్ కోడ్స్ పెట్టి వాటిని ఇతరుల నుండి కాపాడుకుంటాం.అయితే...
Read More..వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్ వినియోగంపై కేంద్రం ప్రభుత్వ అధికారులకు సూచనలు చేసింది.ఇటువంటి యాప్ లలో ఎటువంటి కీలక సమాచారం పంపుకోవద్దని కేంద్రం ప్రభుత్వ అధికారులను కేంద్రం ఆదేశించింది.ఈ యాప్స్ కి సంబంధించిన సర్వర్లు ఇతర దేశాల్లో ఉండడం వలన.ఏదైనా కీలక సమాచారం...
Read More..ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రజలందరూ విపరీతంగా స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు.స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ వీడియోలని బీభత్సంగా చూస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.సినిమాలు, ట్రైలర్లు, పాటలు, నాలెడ్జ్ వీడియోలు ఇలా యూట్యూబ్ లో దొరకని...
Read More..ఎడారి అనగానే మన మనసులోకి ఒక ఊహ వస్తుంది.అక్కడంతా ఎండ ఎక్కువగా ఉంటుందని అందరూ అనుకుంటారు.ఎండకు తగిన విధంగానే అక్కడి పరిస్థితులు కూడా ఉంటాయని చర్చించుకుంటారు.మనకు ఇప్పటి వరకు అనేక సినిమాల్లో కూడా ఎడారి అంటే అలాగే ఉంటుందని చూపించారు.అక్కడ ఒక్క...
Read More..ఉరుకుల పరుగుల జీవితం.క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తుంటారు చాలా మంది.కొంతమందికి అయితే.తినడానికి కూడా సమయం దొరకదు.ఇలాంటి సమయాల్లోనే ఒకరి అవసరం.మరొకరికి అవకాశంగా మారుతుంది.అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంది ఓ యువతి.కేవలం ఇంట్లో బట్టలు సర్దడమే పనిగా పెట్టుకొని.నెలకి రూ.50 వేల వరకు...
Read More..మనం ఎంతటి సమస్యల్లో ఉన్నా సరే మన మీద మనకు ఉండే ఆత్మ విశ్వాసమే మనల్ని కాపాడుతుంది.ఆ క్షణంలో ఎలా బయట పడాలో అని ఆలోచించాలే తప్ప.ఆ సమస్య ఎంత పెద్దది అని భయ పడకూడదు.సమస్య గురించి ఆలోచిస్తే మన మీద...
Read More..పాముని చూస్తే భయపడని వారు ఎవరుంటారు.అంతెందుకు బొద్దింకను, బల్లిని చూసినా భయపడి పరుగులు తీసే వారు ఎంతో మంది ఉన్నారు.అలాంటిది ఆ ఇంట్లో ఒకటో.రెండో కాదు.ఏకంగా 120 కి పైగా సర్పాలు ఉన్నాయి.ఆ విష సర్పాల మధ్య ఓ వ్యక్తి చచ్చి...
Read More..డ్యాన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వారి దాకా ప్రతి ఒక్కరికీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం.కానీ డ్యాన్స్ చేయడం అంటే ఎవరికి పడితే వారికి సాధ్యం కాదు.కేవలం కొందరికి మాత్రమే వచ్చే అదృష్టం...
Read More..ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది.ప్రపంచానికి తెలియని ఎన్నో టాలెంట్స్ ఇంటర్నెట్ వేదికగా అబ్బురపరుస్తున్నాయి.ఎందరో గాయకులు, కళాకారులు కూడా దీని ద్వారా బయటపడ్డారు.ఇక ప్రస్తుతం ప్రతి చిన్న వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి.అయితే తాజాగా నెట్టింట్లో ఓ వీడియో తెగ...
Read More..అడవిలో వేట అంటే మామూలుగా ఉండదు.ఏ క్షణంలో ప్రమాదం ఏ జంతువు రూపంలో వస్తుందో చెప్పడం ఎవరితరం కాదు.అప్పటి వరకు నిశ్వబ్దంగా ఉన్న ప్రాంతం ఒక్కసారిగా మారణ హోమాన్ని తలపిస్తుంది.పచ్చగా ఉన్న గడ్డి కూడా రక్తంతో ఎర్ర బడుతుంది.నిత్యం ప్రాణాలు తీసే...
Read More..సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ నాయకులు ఓటర్లపై వరాల వర్షం కురిపిస్తారు.ముఖ్యంగా ఆడవాళ్లని ఆకట్టుకునేందుకు బహుమతుల పేరిట అదిరిపోయే వస్తువులను ఉచితంగా అందిస్తుంటారు.అయితే తాజాగా ఒక రాజకీయ నాయకుడు ఏకంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.లేడీ ఓటర్లకు సుమారు రూ.50-70...
Read More..ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో టాలీవుడ్ కుందనపు బొమ్మ సమంత హాట్ టాపిక్కే.అక్టోబర్ లో తను టాలీవుడ్ హీరో నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం కానీ అంతకు ముందు నటించిన ఫ్యామిలీ మ్యాన్...
Read More..కరోనా కంగారు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ వేళ ప్రతి ఒక్కరూ ఏదైనా కంగారు వస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించకుండా మొదటగా డోలో 650 గోళీలనే మింగుతున్నారు.డోలో మాత్రలు మింగినా కానీ తగ్గకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్తున్నారు.ఇలా చేయడం వలన...
Read More..జంతువులు స్వయంగా వేటాడుకుని తినేవి కొన్ని ఉంటాయి.అటువంటి వాటికి జంతువులు కనిపించినా, లేదా మనుషులు కనిపించినా వేటాడుతూ ఉంటాయి.పులులు, సింహాలు తదితర క్రూర జంతువులైతే మనుషులను కూడా చంపుకు తింటాయి.కాబట్టే వాటికి కనబడేందుకు మానవులు జంకుతుంటారు.కానీ పాములు మనుషులను కాటు వేస్తాయి.కానీ...
Read More..నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంటే మైమరచి చూడాల్సిందే.అయితే మగ నెమలి.ఆడనెమలిని ఆకర్షించేందుకు పురివిప్పి నాట్యం చేస్తుందంటారు.నెమలి పురివిప్పి నాట్యమాడుతుంటే అది చూడ్డానికి రెండు కళ్లు చాలవు.అలాగే నెమలి పించం కలర్ఫుల్గా కనిపిస్తూ ఎట్రాక్ట్ చేస్తుంది.నెమలి పించం ఇంట్లో ఉంటే.రోజు వారీ జీవితంలో...
Read More..ప్రస్తుతం టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే టెస్ట్ సిరీస్ పూర్తవగా ఇందులో భారత్ ఘోర పరాజయం పాలైంది.టెస్ట్ సిరీస్లో మాత్రమే కాదు వన్డే సిరీస్లో కూడా భారత జట్టు దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది.మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో వరుసగా రెండు...
Read More..పెళ్లంటే నూరేళ్ల పంట అని నమ్ముతుంటారు చాలా మంది.అటువంటి పెళ్లి కోసం ఎన్నో ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు.చాలా మందికి జీవితంలో ఒకే సారి వచ్చే వేడుక పెళ్లి వేడుక.అటువంటి వేడుకను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.ఎలాగైనా సరే...
Read More..మన భారత దేశంలో ఇంటర్నెట్ వాడకం ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అలాగే ఎలక్ట్రానిక్, డిజిటల్ వస్తువులను వాడటం లోనూ ఇండియన్స్ ముందుంటారు.ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వాడకంలో భారతదేశాన్ని ఏ దేశం బీట్ చేయలేదనే చెప్పాలి.కరోనా సమయంలోనూ ఇండియాలో కోట్లాది స్మార్ట్...
Read More..ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)లో డబ్బులు జమ చేసే ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందిస్తోంది.తాజాగా పీఎఫ్లో నగదు జమ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఇద్దరు ప్రభుత్వ అధికారులు తెలిపారు.వేతన జీవుల ట్యాక్స్ ఫ్రీ కంట్రిబ్యూషన్ పరిమితిని...
Read More..ఎండు కొబ్బరి ద్వారా మన శరీరానికి ఎంతో ఉపయోగకరమైన వాటిని పొందవచ్చు.ముఖ్యంగా గుండెకు సంబంధించి ఎలాంటి ఆరోగ్యం దరిచేరకుండా ఉండాలంటే ప్రతిరోజు ఓ చిన్న సైజు కొబ్బరిముక్కను తింటే అనేక సమస్యలకు దూరం చేసుకోవచ్చు.అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా కొబ్బరి...
Read More..భారతదేశం- పాకిస్తాన్.200 సంవత్సరాల బ్రిటీష్ బానిసత్వం తర్వాత స్వతంత్రంగా మారాయి.భారతదేశం విద్యారంగంలో చాలా పురోగతి సాధించింది.పాకిస్థాన్లో విద్య.భారత్లో కంటే చాలా భిన్నంగా ఉంటుంది.పాకిస్తాన్లో విద్య ఎలా జరుగుతుంది? అక్కడ పాఠశాలలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.పాకిస్తాన్లో విద్య 6 స్థాయిలలో జరుగుతుంది,...
Read More..భారతదేశంలోని పురాతన మసీదు కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉంది.ఈ మసీదును చేరమాన్ జుమా మసీదు అని పిలుస్తారు.ఈ మసీదుకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.చేరమాన్ జుమా మసీదు కేరళలోని త్రిసూర్ జిల్లా పరిధిలోని కొడంగలూరు తాలూకాలో ఉంది.ఈ మసీదు...
Read More..అబద్ధాలను గుర్తించడానికి పాలిగ్రాఫ్ పరీక్ష జరుగుతుంది.పాలిగ్రాఫ్ పరీక్షను లైడిటెక్టర్ పరీక్ష అని కూడా అంటారు.దీనిని 1921లో జాన్ అగస్టస్ లార్సెన్ కనుగొన్నారు.లార్సన్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో వైద్య విద్యార్థి.నేరపూరిత కేసుల్లో బాధిత పక్షం పాలిగ్రాఫ్ లేదా లై డిటెక్టర్ పరీక్ష కోరడం...
Read More..గ్లోబల్ వార్మింగ్, పెరుగుతున్న కాలుష్యం మధ్యలో జర్మనీ ప్రపంచానికి ఉదాహరణగా ఒక వినూత్న ప్రయోగం చేసింది.కొత్త ఆవిష్కరణల దేశంగా జర్మనీ పేరొందింది.ఈ ఆవిష్కరణల ఫలితమే ఎలక్ట్రిఫైడ్ హైవేలు అంటే ఎలక్ట్రిక్ ట్రక్కులు మరియు బస్సులు నడిచే హైవేలు.యూరోపియన్ యూనియన్లో జర్మనీ ఒక...
Read More..మీరు ఏటీఎంలో డబ్బు విత్డ్రా చేసుకునేందుకు వెళ్లినప్పుడు మెషీన్కు కుడివైపు ఎగువ మూలలో చూడండి.మీకుతెల్లటి స్లాట్ కనిపిస్తుంది.ఇందులో ఫోటో రావడాన్ని మీరు గమనించవచ్చు.ఇది ఏమిటి? దాని పనితీరు ఏమిటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది డబ్బు విత్డ్రా చేసే వ్యక్తులను...
Read More..ఈగలు అందరినీ ఇబ్బంది పెట్టే కీటకాలు.ముఖ్యంగా ఎండాకాలం, వర్షాకాలంలో చాలా ఇబ్బంది పెడుతుంటాయి.కుళ్ళిన వస్తువుల నుండి తాజాగా చేసిన వంటకాల వరకు.ఈగ ప్రతిదానిపై కూర్చుంటుంది.ఈగల వలన రోగాలు వ్యాపించే ప్రమాదం ఉంది.ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి మన శరీరంపై కూర్చుంటాయి.ఇలా ఎందుకు...
Read More..క్యాప్సికమ్ను వివిధ వంటకాల తయారీలో ఉపయోగిస్తారు.క్యాప్సికమ్ ఇప్పుడు ఆకుపచ్చ, పసుపు, ఎరుపు మరియు వివిధ రంగులలో లభిస్తుంది.దీనికి క్యాప్సికమ్ అనే పేరు ఎందుకు వచ్చిందో …దీని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.క్యాప్సికమ్ను ఆంగ్లంలో క్యాప్సికమ్ లేదా బెల్ పెప్పర్...
Read More..మనం ఆవు, గేదె మొదలైన జంతువుల పాలను తీసుకుంటాం.ఇవి కాకుండా మీరు ఎన్ని రకాల పాలు తాగారు? అనేక రకాల పాలు మొక్కలు మరియు చెట్ల నుండి లభిస్తాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.అవేమిటో ఇప్పుడు చూద్దాం. సోయా పాలు ఇతర రకాల...
Read More..