జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు దేశంలో కొత్త క్షీరద జాతిని కనుగొన్నారు.దాని పేరు వైట్-చీక్డ్ మకాక్ (కోతి లాంటి జాతి).ఈ మకాక్ మొదటిసారిగా 2015లో చైనాలో కనుగొన్నారు.భారతదేశంలో దీని ఉనికి ఇంతకు ముందు తెలియదు.తాజాగా భారత శాస్త్రవేత్తలు.అరుణాచల్ ప్రదేశ్లోని మారుమూల...
Read More..గాజువాకలో వింత సంఘటన చోటు చేసుకుంది.వేప చెట్టు తోరలు నుండి పాలు రావడంతో చుట్టు పక్కన ఉన్న ప్రజలు అందరు కూడా చూడటానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అక్కడ ఉన్న మహిళలు మాట్లాడుతూ ఇది నిజంగా దేవుని స్వరూపం అని వేప...
Read More..అదేంటో గానీ.కొందరు చాలా సున్నితంగా ఉంటారు.ఎందుకంటే మనుషులు అందరూ ఒకే విధంగా ఉండరు.కొందరు కఠినంగా ఉంటే.కొందరేమో ఇలా చాలా సున్నిత మనస్కులుగా ఉంటారు.చిన్న విషయానికి కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంటారు.ఏదో పెద్ద జరగరాని పని జరిగిపోయినట్టే బాధపడుతారు.అయితే మరికొందరేమో చాలా కఠినంగా...
Read More..భారతదేశంలో కరోనా వైరస్ చికిత్స కోసం ఉపయోగించే నాసల్ స్ప్రే విడుదలయ్యింది.ఈ మందు ముక్కులో స్ప్రే చేసిన తర్వాత 48 గంటల్లో కరోనా నిర్మూలన అవుతుందని సంస్థ తెలిపింది.దేశీయ కంపెనీ గ్లెన్మార్క్ ఫార్మా కెనడియన్ బయోటెక్ సంస్థ సనోటైజ్ సహకారంతో ఈ...
Read More..ప్రపంచానికి అనేక వస్తువులను ఎగుమతి చేసే దేశం చైనా.అయితే ఫుడ్ విషయానికి వస్తే చైనీస్ ఫుడ్ ఐటమ్స్ విషయంలో జాగ్రత్త అవసరం.చైనీయులు గొడ్డు మాంసం కంటే పంది మాంసం ఎక్కువగా తింటారు.గొడ్డు మాంసంతో పోలిస్తే పంది మాంసం దాదాపు సగం ధరకే...
Read More..విచిత్రం ఏంటంటే.మనుషులకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే సాల్వ్ చేసుకోగలరు.కానీ జంతువులకు వస్తే మాత్రం అంత ఈజీగా సాల్వ్ చేసుకోలేవు.అంతెందుకు వాటి శరీరానికి ఎక్కడైనా దెబ్బ తగిలినా అక్కడ తలతో రాసుకోవడం తప్ప ఏమీ చేయలేవు.వాటి శరీరం మీద ఏదైనా...
Read More..ప్రేమ కథలు ఎప్పుడు, ఎక్కడ ఎలా పుడుతాయో.ఎలా సుఖాంతమవుతాయో మనమెవరం చెప్పలేం.ప్రేమకు భాష, మతం, కులం ఇలా ఏదీ అడ్డురాదు.కానీ, అలాంటి వ్యవహారాల్లో జరిగే ట్విస్ట్ లు అందరినీ ఆకర్షిస్తుంటాయి.అచ్చు ఇలానే ఓ ఘటన చోటుచేసుకుంది.ఆ జంట రష్యాలో ప్రేమించుకున్నారు.పెండ్లి కూడా...
Read More..మనం ఎంతగానో అభిమానించే వ్యక్తులు మన నుంచి దూరమై తిరిగిరాని లోకంలోకి వెళ్ళినప్పుడు కలిగే బాధ అంతా ఇంతా కాదు.ప్రతిరోజు మన కళ్ళ ముందే తిరుగుతూ మనల్ని ఆప్యాయంగా పిలిచే ఆత్మీయులు మన కంటికి కనిపించకుండా వెళ్ళిపోతే వచ్చే బాధను మాటల్లో...
Read More..ఇటీవల కాలంలో సోషల్ మీడియా అంటే తెలియని వారు ఉండడం లేదు.దీంతో ఏ వార్త అయినా ప్రజలకు నిముషాల్లో చేరిపోతుంది.సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.ముఖ్యంగా జంతువుల వీడియోలు కనిపిస్తున్నాయి.అవి చేసిన అల్లరి పనులు, విచిత్ర పనులు,...
Read More..నేడు భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.మొదటి వన్డేలో హాఫ్ సెంచరీతో రెచ్చిపోయిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పునరాగమన్నాని బాగానే చేశాడు.ప్రస్తుతం మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియా...
Read More..షాంపైన్ అనేది వేడుకలు మరియు పార్టీలలో ముఖ్యమైన భాగంగా మారింది.సినిమాల్లోని కొన్ని దృశ్యాల్లో షాంపైన్ కనిపిస్తుంది.షాంపైన్ బాటిల్ తెరిచినప్పుడు దానిలో నుంచి వేగంగా నురుగు బయటకు వస్తుంది.ఇంతకీ షాంపైన్ అంటే ఏమిటి? దానిలో ఎంత ఆల్కహాల్ ఉంటుంది? దానిని ఎలా తయారు...
Read More..కర్నాటకలో హిజాబ్పై వివాదం నెలకొంది.ఇక్కడి కుందాపురా కాలేజీలో 28 మంది ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి తరగతికి రాకుండా అడ్డుకున్నారు.ఈ కేసులో బాలికలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి అని పిటిషన్లో పేర్కొన్నారు.ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయం...
Read More..ఈరోజుల్లో నగదు చెల్లింపులు చేయడం చాలా సులభమైపోయింది.వస్తువుల కొనుగోలు లేదా ఆటో-క్యాబ్ సర్వీసులు వినియోగించుకున్నప్పుడు మీరు QR కోడ్ని స్కాన్ చేయడం ద్వారా సులభంగా నగదు చెల్లించవచ్చు.కేవలం ఒక క్లిక్ ద్వారా నగదు బదిలీ చేయవచ్చు.అయితే క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బు...
Read More..ఆన్లైన్ కార్యకలాపాలు పెరగడంతో అందరి జీవితాలు చాలా సులభతరం అయ్యాయి.గతంలో ఏవైనా వస్తువుల కోసం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పరుగెత్తవలసి వచ్చింది.అయితే ఇప్పుడు అన్నింటినీ ఒక్క క్లిక్తో ఆర్డర్ చేయవచ్చు.అయితే ఈ విషయంలో జాగ్రత్తలు కూడా ఎంతో ముఖ్యం,...
Read More..కరోనా వైరస్ మహమ్మారి సమయంలో దేశంలో ఆన్లైన్ చెల్లింపులు వేగంగా పెరిగాయి.ఆన్లైన్ కార్యకలాపాలు పెరగడంతో మోసపూరిత కేసులు కూడా గణనీయంగా పెరిగాయి.వాటిలో ఒకటే బ్యాంక్ ఖాతా నుండి మీకు తెలియకుండా సొమ్ము విత్ డ్రా చేయడం.ఇలాంటి సందేశం రాగానే వెంటనే కంగారు...
Read More..మొబైల్ ఫోన్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే.స్మార్ట్ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది.మొబైల్ ఫోన్లలో బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత వివరాలు నిక్షిప్తమై ఉంటాయి.అందుకే మొబైల్ ఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా ఆందోళన చెందడం సహజం.ఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా...
Read More..భారతదేశంలో ప్రతిరోజూ వేలాది మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు.రైలు ప్రయాణం చాలా సులభమైనది మీకు అనువైన బడ్జెట్లో కూడా ఉంటుంది.కొన్నిసార్లు అజాగ్రత్త కారణంగా కొంతమంది తమ లగేజీని రైలులోనే మరచిపోతారు.ఆ సమయంలో మనం ఆ వస్తువులను తిరిగి ఎలా పొందాలో మనకు తెలియదు.అయితే...
Read More..దేశంలో రోజురోజుకూ రోడ్డు భద్రతా నియమాలు కఠినతరం అవుతున్నాయి.ఎ్కడైనా.ఎప్పుడైనా సరే బండెక్కి బయటకెళ్తే చాలు ట్రాఫిక్ పోలీసుల నిఘా తప్పించుకోవడం అసాధ్యమే.అనుకోని పరిస్థితుల్లో లైసెన్స్ లేకుండా బయటకెళ్లి ఫైన్ల భారీన పడుతున్న వాహనదారుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఫైన్ పడిన...
Read More..Valentine’s Day this year falls on a Monday, and while weekdays are often reserved for work, Marriott International gives you a chance to make a one-of-a-kind reservation! You can focus...
Read More..ఓ మనిషి.మనిషిని చంపితే నేరం.అదే ఓ జంతువు.మరో జంతువుని చంపితే.మనుగడ.అడవిలో చట్టం మొత్తం వేరుగా ఉంటుంది.జంతువు ఏదైనా కానీ.అడవిలో మనుగుడ సాగించాలంటే మాత్రం వేటాడక తప్పదు.క్రూర జంతువుల నుంచి సాధు జంతువుల వరకు వారి జీవనాధారం వేటపైనే ఆధారపడి ఉంటుంది.అడవిలో బ్రతకాలంటే.నిత్యం...
Read More..పేకాటలో చాలా రకాలున్నాయి.వీటిలో ఎక్కువగా ఆడుకునేవి మూడు ముక్కలాట రమ్మీ. మూడు ముక్కలాట ప్రధానంగా రాజు, రాణి, జాకీ, ఆసు ముక్కల కాంబినేషన్ లో ముక్కలు పడడం బట్టి గెలవడం ఉంటుంది.రమ్మీ అని పిలుచుకునే పదమూడు ముక్కల ఆటలో అదృష్టంతో పాటు...
Read More..గత పదేళ్లలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది.ఒకప్పుడు ఏదైనా వార్త జరిగితే అది తెల్లవారితే గానీ.ఎవరికీ తెలిసేది కాదు.న్యూస్ పేపర్ ద్వారా మాత్రమే ఆ సమాచారం అందరికి చేరేది.కానీ ఈ పదేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి.సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది.దీంతో ఏ...
Read More..టీటీడీ అడ్వైసర్ గా ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని నియమించింది టీటీడీ.తిరుమల లో పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కు నన్ను నియమించి నందుకు ఆనందంగా ఉందని అన్నారు ఆనంద సాయి.బాలాంజనేయ ఆలయ నిర్మాణ ప్రాంతాన్ని టీటీడీ ఈవో...
Read More..హిందువుల మనోభావాలు దెబ్బతినేలా నేను నటించి ఉంటే దయచేసి క్షమించండి అంటూ యూట్యూబ్ స్టార్ సరయు అన్నారు.మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ముగిసిన సరయు విచారణ.హిందువుల మనోభావాల్ని దెబ్బతీసింది అంటూ యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ సరయు...
Read More..రైల్వే స్టేషన్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి.చాలా మంది పట్టాలు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించరు.మరి కొందరు రన్నింగ్ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తారు.ఈ క్రమంలో కిందపడిపోతారు.అలాగే ట్రైన్ నడుస్తున్నప్పుడు సడెన్ గా దిగుతారు.ఇలాంటివి చేయొద్దంటూ.రైల్వే అధికారులు ఎన్నిసార్లు చెప్పినా.అవేమీ లెక్క చేయకుండా...
Read More..బేసిక్ శాలరీ ఎంత ఉన్నా కేవలం రూ.15,000 పైనే ఫింక్షన్అందించేలా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ విషయంలో రూల్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.దీనివల్ల బేసిక్ శాలరీ ఎక్కువగా ఉన్నా ఉద్యోగులు తక్కువ పెన్షన్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ లో...
Read More..తల్లి ప్రేమను ఎవరూ విలువకట్టలేరు.ప్రేమ గురించి ఎవరు ఎన్ని చెప్పినా.ఎన్ని పుస్తకాలు రాసినా.అవన్నీ తల్లి ప్రేమ తర్వాతే.ఈ ప్రపంచంలో తల్లి పిల్లలపై చూపించినంత ప్రేమ.ఇంకెవరూ ఎవరిపైనా చూపించలేరు.తాను తిన్నా తినకపోయినా.పిల్లల ఆకలి గురించే తల్లి ఆరాటం మొత్తం.బిడ్డకు ఏదన్నా చిన్న గాయమైతే...
Read More..ఫిబ్రవరి 9వ తేదీన అంటే ఈరోజు భారత్లో చాలా స్మార్ట్ ఫోన్లు అదిరిపోయే ఫీచర్లతో లాంచ్ కాబోతున్నాయి.ఇవన్నీ కూడా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న ధరలతోనే లాంచ్ కానున్నాయి.ముఖ్యంగా మొబైల్ ప్రియులను ఆకట్టుకునే రెడ్మీ బ్రాండ్ నుంచి రెడ్మీ నోట్ 11...
Read More..స్టూడెంట్స్కి టెక్ దిగ్గజం గూగుల్ తీపి కబురు అందించింది.పీరియాడిక్ టేబుల్ గుర్తుపెట్టుకోవడంలో లేదా నేర్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల కోసం ఒక కొత్త ఫెసిలిటీని గూగుల్ ప్రవేశపెట్టింది.ఆసక్తిగల విద్యార్థులు గూగుల్ వెబ్ సైట్ లో ఇంగ్లీష్ లో పీరియాడిక్ టేబుల్ (Periodic...
Read More..ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ మందుల వాడకం కంటే చాలా మంది ఎక్కువగా ఆయుర్వేద సంబంధించిన చికిత్స ప్రాముఖ్యతను చూపిస్తున్నారు.ప్రకృతి నుంచి లభించే ఔషధ మొక్కల ద్వారా మనకు వచ్చే చిన్న చిన్న జబ్బులను నయం చేసుకోవచ్చు.ఔషధ మొక్కలు అంటే ఏవో...
Read More..మద్యం మత్తులో కొందరు రక్త సంబంధాలను కూడా మర్చిపోతున్నారు.చివరకు కన్న తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యను, కన్న బిడ్డల్ని కూడా దారుణంగా హింసిస్తున్నారు.ఇంకా కొన్ని ఘటనల్లో అయితే చివరకు ప్రాణాలు కూడా తీస్తున్నారు.ఇలాంటివి విన్నప్పుడు అయితే మనిషిలో మానవత్వం ఉందా అంటూ అనిపించక...
Read More..భార్యా, భర్తల బంధం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఒకప్పుడు ఎన్ని గొడవలు వచ్చినా చచ్చే దాకా కలిసి ఉండేవారు.కానీ ఇప్పుడు అలా కాదు.చిన్న చిన్న గొడవలకే భార్యా, భర్తలు విడిపోతున్న ఘటనలు చూస్తున్నాం.ఇంకా కొన్ని విషయాల్లో అయితే భర్త...
Read More..కాలం మారింది అంటే ఏమో అనుకుంటున్నాం గానీ.కొన్ని చూస్తే అసలు మన కండ్లను మనమే నమ్మలేకుండా ఉంటున్నాం.ఇది వినడానికి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించినా ఇదే నిజమండి బాబు.ఈ కాలంలో ఒక వస్తువును చూసి నిజమే అనుకుంటే పొరపాటే.ఎందుకంటే అది నిజంగా వస్తువో...
Read More..అమ్మాయిలో మీద అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.ఎక్కడ అయినా సరే వారి మీద ఈ తరహా దారుణాలు పెరిగిపోతూనే ఉన్నాయి.మైనర్ ఏజ్ ఉన్న వారి నుంచి మొదలు కొంటే.వృద్ధులు కూడా అమ్మాయిల మీద దారుణాలకు ఒడిగట్టుతున్నారు.ఇలాంటివి జరిగినప్పుడు వాట్సాప్ స్టేటస్లు పెట్టడం...
Read More..ఈ కాలంలో అందరూ ఇంటర్నెట్ ను బాగా వినియోగిస్తున్నారు.నెట్ లేనిదే క్షణం కూడా ఉండలేకపోతున్నారు.ఈ క్రమంలోనే గూగుల్ సూపర్ పాపులర్ అయ్యింది.అలాగే ప్రజలను ఆకట్టుకునేందుకు గూగుల్ ఎప్పటికప్పుడు సరికొత్త హంగులతో నెటిజన్ల ముందుకొస్తోంది.ఇందులో భాగంగా ఇప్పుడు గూగుల్ తన క్రోమ్ బ్రౌజర్...
Read More..ఫ్యాషన్ రంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త పద్ధతులు వెలుగు చూస్తూనే ఉంటాయి.ఒకప్పుడు ఒళ్ళంతా కప్పేస్తూ లూజ్ గా ఉండే ప్యాంట్స్, షర్ట్స్ అనేవి ట్రెండీ ఫ్యాషన్ అయితే, ఇప్పుడు చిరిగిపోయిన, బిగుతయిన డ్రెస్సులే ఫ్యాషన్ అయిపోయాయి.ఇంకా చెప్పాలంటే ఫ్యాషన్ రంగంలో మనం ఊహించలేని...
Read More..సాధారణ మనుషులు హైరేంజ్ లో అప్డేట్ అయినప్పటికీ యాచకులు ఎప్పుడూ అలాగే ఉంటున్నారు.వినూత్నంగా ఆలోచన చేసే ఆసక్తి వారిలో అస్సలు కనిపించడం లేదు.అయితే అదంతా గతం… ఇప్పుడు బిచ్చగాళ్లు కూడా అప్డేట్ అవుతూ అందర్నీ నోరెళ్లబెట్టేలా చేస్తున్నారు.మొన్నటిదాకా ట్రాఫిక్ సిగ్నల్స్, దేవాలయాల...
Read More..పిడకలు అంటే ఈ తరానికి పెద్దగా తెలియట్లేదు గానీ.ఒకప్పుడు ఏ ఊర్లో చూసినా పిడకలు ఉండేవి.పల్లెటూర్లలో ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఆవులు, గేదెలు ఉండేవి.దాంతో అవి పెట్టే పేడను ఎక్కువ కాలం నిల్వ ఉండే విధంగా పిడకలు చేసి ఎండబెట్టేవారు.అలా చేసిన...
Read More..ప్రకృతి జోలికి వెళ్తే పతనం అయిపోతాం.ఈ డైలాగ్ ను సినిమాల్లో బాగా వింటున్నాం కదా.అయితే సినిమాల్లో ప్రకృతి ప్రలయాళను బాగానే చూపిస్తుంటారు.ఇలా సినిమాల్లో జరిగేవి కొన్ని సార్లు నిజ జీవితాల్లో కూడా జరుగుతుంటాయి.ఇందుకు నిదర్శనంగా చాలా ఘటనలే జరిగాయి.ప్రకృతి జోలికి వెళ్లి.చివరకు...
Read More..స్మార్ట్ ఫోన్ వాడే వాళ్లలో చాలామంది తమ మొబైల్స్లో ట్రూ కాలర్ యాప్ ను వాడుతూ ఉంటారు.ట్రూ కాలర్ అనేది ఒక కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ అన్నమాట.ఎవరయినా కొత్త నెంబర్ నుంచి కాల్ చేస్తే ఆ నెంబర్ ఎవరిది అని ఈ...
Read More..రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం.జనవరి 28న 3వ వేవ్ పీక్ వచ్చింది.రాష్ట్రంలో పాజిటివిటీ రేట్ 2కంటే తక్కువ .4% ఆస్పత్రి బెడ్స్ ఫీల్ అయ్యాయి.మొదటి వేవ్ దాదాపు 10 నెలలు ఇబ్బంది పడ్డాము.రెండో వేవ్ దాదాపు 6 నెలలు ఉంది.మూడో వేవ్...
Read More..నిద్ర.ఇది చాలా మందికి ఇష్టం.కానీ అందరికీ అవసరం.కొందరు నిద్రలేమీ సమస్యతో చాలా బాధపడుతుంటారు.మరి కొందరు ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటారు.ఈ రెండూ ప్రమాదకరమే.అయితే వీటిలో ఎక్కువ మంది నిద్రలేమీ సమస్యను ఎదుర్కొంటున్నవారే ఉన్నారు.అయితే నగ్నంగా నిద్ర పోవడం వల్ల నిద్రలేమీ సమస్యను...
Read More..స్పైడర్ అంటే తెలియని వారెవరూ ఉండరు.అప్పుడప్పుడు ఇండ్లల్లో, పురాతన భవనాల్లో గోడలపై పాకుతుండగా చూసుంటాం.అలాగే స్పైడర్ మాన్ సినిమాలో హీరో బిల్డింగ్పై నుంచి దూకడం, గోడలు పట్టుకుని పాకడం లాంటివి కూడా చూసి ఉంటాం.అప్పట్లో గోడలు పాకుతున్న ఓ చిన్నరి వీడియో...
Read More..మన ఇళ్లలో ఎయిర్ కండిషన్ (ఏసీ)ని గోడకి పైభాగంలోనే అమరుస్తాంటారు.అలాగే గోడకు మధ్యలో లేదా పైభాగంలోనే ఏసీ ఉండటాన్ని మనం గమనించేవుంటాం.ఇలా చేయడం వెనుక కారణం ఏమిటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.వేడి కారణంగా మనం ఇబ్బంది...
Read More..సాధారణంగా పిల్లలకు ముదురు లేదా ప్రకాశవంతమైన రంగుల దుస్తులను కొనుగోలు చేస్తుంటారు.కొంతమంది తమ పిల్లల విషయంలో ఫ్యాషన్ ట్రెండ్ ఫాలో అవుతుంటారు.చాలమంది తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నప్పటి నుండి స్విమ్మింగ్ క్లాసుల్లో చేర్పిస్తున్నారు.ప్రతి స్విమ్మింగ్ పూల్కు కొన్ని నియమాలు ఉంటాయి.అయితే తల్లిదండ్రులు...
Read More..కరోనా కాలంలో ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ఉపయోగించని వారు ఎవరూ ఉండరు.ఈ టెక్నాలజీ యుగంలో మనం పూర్తిగా వాటిపైనే ఆధారపడ్డాం.అటువంటి పరిస్థితిలో చాలా సార్లు మన గ్యాడ్జెట్లు పాడైపోతుంటాయి.అటువంటప్పుడు మన పని ఆగిపోతుంది.అటువంటి పరిస్థితిలో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి.అలాంటి కొన్ని స్మార్ట్...
Read More..ఏదైనా ప్రమాదం జరిగినా, ఏదైనా నేరం జరిగినా ముందుగా ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేయాలి.నిబంధనల ప్రకారం ఆ నేరానికి అనుగుణంగా నేరస్థుడిని పోలీసులు శిక్షిస్తారు.అయితే ఇటువంటి సందర్భాల్లో ఎఫ్ఐఆర్ రాయడానికి పోలీసులు నిరాకరిస్తున్న సంఘటనలు అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి.అటువంటి పరిస్థితిలో మనం ఏమి...
Read More..భారతదేశంలో కారు, బైక్ లేదా ఏదైనా ఇతర రవాణా వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు వాహనం యొక్క మైలేజ్ మరియు ఇతర విషయాల గురించి తెలుసుకుంటాం.కారు.లీటర్ ఇంధనానికి ఎంత మైలేజీ ఇస్తుందో తెలుసుకుంటాం.అనుగుణంగా బడ్జెట్ వేసుకుంటాం.అదే సమయంలో చాలా మంది ప్రజలు ప్రజా...
Read More..ఉత్తరప్రదేశ్లోని షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ వసీం రిజ్వీ ఇటీవల తన మతంతో పాటు పేరు కూడా మార్చుకున్నారు.అతను సనాతన ధర్మాన్ని స్వీకరించారు.తన పేరును జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగిగా మార్చుకున్నారు.అతను ఘజియాబాద్లోని దాస్నా దేవి ఆలయంలో సనాతన...
Read More..భారతదేశం వ్యవసాయ దేశం.ఇక్కడి జనాభాలో 70 శాతం మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు.ఈ రోజు మనం దేశంలోని అతిపెద్ద గ్రామం గురించి తెలుసుకుందాం.ఈ గ్రామం భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే అతిపెద్ద గ్రామం.ఈ గ్రామాన్ని ఆర్మీ మ్యాన్ గ్రామం అని కూడా పిలుస్తారు.ఎందుకంటే ఇక్కడ...
Read More..ఆమధ్య ఇజ్రాయెల్లో జరిగిన ‘మిస్ యూనివర్స్’ పోటీలో భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు విజయం సాధించి చరిత్ర సృష్టించింది.భారత్ నుంచి ఈ టైటిల్ను గెలుచుకున్న మూడో మహిళగా రికార్డు సృష్టించింది.అదే సమయంలో జమైకాకు చెందిన టోనీ-ఆన్ సింగ్ ఈ సారి ప్రపంచ...
Read More..మీలో చాలా మంది విమానంలో ప్రయాణించి ఉండవచ్చు.ఎగురుతున్న విమానంలో నుంచి బయటి దృశ్యాలను చూసేందుకు విండో సీటు కోసం ప్రయాణికులు ప్రయత్నిస్తుంటారు.విమాన ప్రయాణ సమయంలో, ప్రయాణీకులకు క్యాబిన్ సిబ్బంది భద్రతా మార్గదర్శకాల గురించి తెలియజేస్తారు.మీరు విమానంలోని కిటికీని జాగ్రత్తగా గమనిస్తే దిగువ...
Read More..ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ యూజ్ చేయని వారు ఎవరు ఉన్నారు చెప్పండి.ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు.స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించే ప్రతి ఒక్కరి ఫోన్లో వాట్సాప్ తప్పకుండా ఉంటుంది.ఈ మధ్య కాలంలో వాట్సాప్ను వినియోగిస్తున్న వారి...
Read More..రోజూ ఉపయోగించే టూత్పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా? టూత్ పేస్ట్ తయారీకి ఏఏ పదార్థాలు వినియోగిస్తారో మీకేమైనా తెలుసా? దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.జంతువుల ఎముకల పొడిని టూత్పేస్ట్లో కలుపుతారని గతంలో ప్రచారం జరిగింది.దీంతో చాలామంది స్థానిక దంతాల...
Read More..ప్రపంచవ్యాప్తంగా షార్ట్ ఫాం ట్రెండ్ ఎంతలా పెరిగిపోయిందంటే, సంఖ్యలను కూడా చిన్నగా రాయడం మొదలుపెట్టారు.ఎవరైనా 10 వేలు మరియు 10 మిలియన్లు అని రాయమని చెబితే వారు 10K మరియు 10M వ్రాయడానికి ఇష్టపడతాడు.అయితే ఇక్కడే ఒక ప్రశ్న తలెత్తుతుంది, మనం...
Read More..నీటిలో ఎక్కువ కాలం జీవించే వేల్ ఫిష్ పేరు మాత్రమే మీకు తెలిసివుండవచ్చు, కానీ ఇప్పుడు ఈ భూమిపై అత్యంత పురాతనమైన జీవిగా మరో జాతి షార్క్ తెరపైకి వచ్చింది.అవును.ఈ సొరచేప మనుషుల కంటే మూడు నుండి నాలుగు రెట్లు ఎక్కువ...
Read More..భారతదేశంలో రైలుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఆర్థిక సామర్థ్యం ఉన్నప్పటికీ, విమానంలో కాకుండా రైలులో ప్రయాణించడానికి ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు.కొంతమంది రైలులో చాలా లగేజీని తమ వెంట తీసుకువెళతారు.ఇందులో గృహోపకరణాల నుంచి అనేక రకాల వస్తువులువుంటాయి.అయితే రైలులో తీసుకెళ్లడానికి రైల్వేశాఖ...
Read More..ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే పదార్థాలలో సిగరెట్ ఒకటి.కానీ సిగరెట్ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరమని అనేక పరిశోధనలు పేర్కొన్నాయి.ఇది శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపిస్తుంది.దీని వినియోగం మానేయాలని నిపుణులు సలహా ఇస్తారు.సిగరెట్ మానేసిన తర్వాత శరీరంలో మార్పు చోటుచేసుకుంటాయి.ఆ...
Read More..సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు హల్ చల్ చేస్తూ ఉంటాయి.ఎక్కువగా జంతువులకు, పక్షులకు సంబందించిన వీడియోల గురించి చెప్పనవసరమే లేదు.ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఒక పక్షికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తుంది.ఈ...
Read More..కొన్ని వస్తువులకు విద్యుత్ ప్రవాహం లేకపోయినా.వాటిని తాకినప్పుడు కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది.అయితే ఇది ఎందుకు జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం దేనినైనా తాకినప్పుడు మనకు కరెంట్ ఎందుకు అనిపిస్తుంది అనేది తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.దీని వెనుక ఉన్న...
Read More..సాధారణంగా ఎవరైనా తమ కారులోకి ప్రవేశిస్తే వెంటనే పసిగడతారు.కానీ కారు డిక్కీలోకి ప్రవేశిస్తే అది గ్రహించడం చాలా వరకు కష్టమే.అయినా కారు డిక్కీలో కి ఎవరు ప్రవేశిస్తారనే కదా మీ డౌట్! అలా అనుకుంటే పొరపాటే.ఎందుకంటే కెనడాలోని ననైమోలో ఉంటోన్న బెథానీ...
Read More..సాధారణంగా లెస్బియన్ మహిళలు గర్భం దాల్చడం సాధ్యం కాదు.ఎందుకంటే వాళ్లకి మగాళ్లతో రొమాన్స్ అంటేనే తేళ్లు జెర్రులు పాకినంత చిరాకు వస్తుంది.అందువల్ల వారు మగాళ్లతో అసలు కలవరు.ఫలితంగా వారు మాతృత్వంలోని కమ్మదనాన్ని రుచి చూడలేరు.కానీ ఒక లెస్బియన్ యువతి మాత్రం అందరికీ...
Read More..ఒకప్పుడు ఎంతో మెరుగ్గా రాణించిన యువ ఆటగాళ్లకు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు.ముఖ్యంగా అండర్ 19 ప్రపంచకప్ సాధించిపెట్టిన ఆటగాళ్లలో చాలా మంది కనుమరుగయ్యారు.ఇలాంటి ప్రతిభా వంతులైన ఆటగాళ్లు విపరీతమైన పోటీ వల్ల టీమిండియా క్రికెట్ జట్టులలో స్థానం సంపాదించు కోలేక...
Read More..ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు 28 రోజుల వ్యాలిడిటీ కోసం కనీసం రూ.100కు పైగానే వెచ్చించాల్సి వస్తోంది.ఇక 56 రోజులు, 84 రోజుల కోసం కనీసం రూ.400 ఖర్చు చేయాల్సి వస్తోంది.అందుకే చాలామంది పేద, మధ్యతరగతి ప్రజలు రీఛార్జ్ చేసుకోవాలంటే భయపడిపోతున్నారు.కనీసం ఇన్కమింగ్...
Read More..ప్రపంచవ్యాప్తంగా చాలామంది మహిళలు రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నారు.సాధారణంగా మహిళలు, ముఖ్యంగా తల్లులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.తమ శరీరంలో వచ్చే మార్పులు గమనించక వాటిని మురుగ పెడుతుంటారు.అయితే ఇలా నిర్లక్ష్యం చేసే మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడేవారే ఉన్నారని వైద్యులు...
Read More..ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎంతోమందిని ఈ కరోనా వైరస్ వీధిపాలు చేసింది.అనేకమంది మరణానికి కారణమైంది.ఇకపోతే ప్రస్తుత వాతావరణం బట్టి జ్వరం, దగ్గు, జలుబు లాంటి సమస్యలు మనకి ఎక్కువగా వస్తూ...
Read More..ఓకే వేలం సంస్థ పెన్సిల్ తో గీసిన డ్రాయింగ్ కు ఏకంగా 74 కోట్లు పెట్టింది.ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారిపోయింది.లండల్ లోని ఒక వేలం సంస్థ ఒక్క చిత్ర పటానికే ఇన్ని కోట్లు పెట్టడంతో ఈ విషయం...
Read More..టీమిండియా 2011 వ సంవత్సరంలో వాంఖడే స్టేడియంలో శ్రీలంకని చిత్తుగా ఓడించి ప్రపంచ కప్ ముద్దాడిన మధుర క్షణాలను ఇండియన్ క్రికెట్ అభిమానులెవరూ మర్చిపోలేరు.ముఖ్యంగా ఎంఎస్ ధోనీ బాదిన విన్నింగ్ సిక్స్ ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది.అయితే ఇప్పుడు...
Read More..స్త్రీ గర్భం దాల్చాలంటే తప్పకుండా పురుషుడు కావలిసిందే.స్త్రీ,పురుషుల కలయిక అనేది లేనిదే బిడ్డకు జన్మ నివ్వడం అనేది కష్టం.కానీ ఒక ఖైదీ మాత్రం 15 ఏళ్లుగా జైలులోనే మగ్గిపోతున్నాడు.అయినా కూడా తన భార్య నలుగురు పిల్లలకు జన్మ నిచ్చింది.అలా అని తన...
Read More..మనం ఎవరినైనా అభిమానిస్తే ప్రాణం పోయేదాకా వాళ్ళను గుండెల్లో పెట్టుకుంటాం.వారి కోసం ఏది చేయడానికి అయినా సరే వెనకాడం.అలాగే ఒక అభిమాని కూడా తాను ఎంతగానో అభిమానించే వ్యక్తి కోసం ఏకంగా 101 మేకలను బలి ఇచ్చి అభిమానం అంటే ఇలా...
Read More..దాదాపు రెండు సంవత్సరాలుగా యావత్ భారతదేశాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది.ఇప్పటికీ కరోనా వైరస్ ఉదృతి తగ్గనే లేదు.అయితే కరోనా వైరస్ సోకకుండా ప్రజలు మూడు విషయాలను బాగా పాటిస్తున్నారు.అవి ఏంటంటే మాస్క్ పెట్టుకోవడం,శానిటైజర్ రాసుకోవడంతో పాటు చేతులు శుభ్రంగా కడుక్కోవడం,సామజిక దూరం...
Read More..రైలు ప్రయాణం చేసేవారికి నిజంగానే ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.ఎందుకంటే ఈరోజు ఏకంగా 750 కంటే ఎక్కువ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.ఒకవేళ మీరు ఏదైనా రైలులో ప్రయాణం చెయ్యాలని అనుకుంటున్నా లేదంటే ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకుని...
Read More..సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు ప్రతీ రోజు వైరల్ అవుతుండటం మనం చూడొచ్చు.యూనిక్ వీడియో అయి ఉండి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నా చాలు.నెటిజన్లు ఆ వీడియోను వైరల్ చేసేస్తుంటారు.కాగా, జంతువుల వీడియోలు అయితే ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తాజాగా ఈ కోవకు...
Read More..సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికీ తెలియని విషయం అంటూ ఏదీ లేదు.ఎందుకంటే ప్రపంచం నలుమూలలా జరుగుతున్న విషయాలను మనం ఇంట్లో కూర్చునే మన మొబైల్ లో చూడవచ్చు.ఎన్నో అద్భుతమైన వీడియోలను, విషయాలను ఇంట్లో నుండే తెలుసుకోవచ్చు.ఒక్కోసారి ఎంత అద్భుతమైన వీడియోలు...
Read More..సినిమా టిక్కెట్లపై సినీ పరిశ్రమ ఏకత్రాటిపై రావాలని సినీ నటుడు మంచు విష్ణు తెలిపారు.ఇవాళ తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్ లో జరిగిన మన్యంరాజు మూవీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మా అధ్యక్షుడు, సినీ నటుడు మంచు విష్ణు పాల్గోన్నారు.ఈ సందర్భంగా...
Read More..అల్లుడు అంటే అత్తారింట్లో సకల మర్యాదలు లభిస్తాయి.అల్లుడు ఇంటికి వచ్చినప్పటి నుంచి తిరుగపయనం అయ్యే వరకు భోజనం మొదలుకుని చుక్కా.ముక్కా.వంటి సకల మర్యాదలు చేస్తారు.ఇక పండగ సమయంలో వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు.కానీ ఈ అల్లుడికి మాత్రం విచిత్రమైన మర్యాద లభించింది.ఆస్తి...
Read More..జంతువులు సాధారణంగా చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాయి.అవి దాదాపుగా ఎవరికి హాని కలిగించవు.జంతువుల్లో జాలి, కురుణ ఎంత స్థాయిలో ఉంటాయో కోపం సైతం అంతే స్థాయిలో ఉంటుంది. కామన్ గా వాటి పని అవి చేసుకుంటూ పోతాయి కానీ ఎవరైనా వాటితో...
Read More..ప్రస్తుతం టీవీ లేని ఇల్లు అంటూ లేదు.మన నిత్య జీవితంలో సెల్ఫోన్తో పాటు టీవీ కూడా భాగమైపోయింది.కొందరు సీరియల్స్, మరి కొందరు మూవీస్, వార్తలు, స్పోర్ట్స్ ఇలా నచ్చిన విషయాలను చూసేందుకు చాలా మందికి ఉపయోగపడే సాధనంలో ముఖ్యంగా ఉన్నవి రెండే...
Read More..కరోనా తర్వాత టాలీవుడ్ లో దుమ్మురేపే హిట్ అందుకున్న సినిమా అఖండ.ఈ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు బాలయ్యకు మంచి ఊపు ఇచ్చింది.ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ మళ్లీ వీరిని కొత్త ఫామ్ లోకి తీసుకొచ్చింది.బాక్సాఫీస్ దగ్గర వీరి కాంబో...
Read More..మనమంతా గుండ్రని, సన్నగా మరియు ఉబ్బిన రోటీలను ఇష్టపడతాం.అయితే రోటీలు ఇలా ఉబ్బిపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం.ఇంట్లో తయారు చేసిన రోటీలు, తవా మీద కాల్చిన తర్వాత, స్టవ్పై ఉంచిన వెంటనే ఉబ్బిపోవడాన్ని మీరు చూసేవుంటారు....
Read More..జైలులో ఉన్న ఖైదీలు తెలుపు మరియు నలుపు చారల యూనిఫారాలు ధరించడాన్ని మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు.ఖైదీలందరూ ఈ ప్రత్యేక రంగుల్లో తయారు చేసిన యూనిఫారాలను ధరిస్తారు.అయితే జైలులో ఖైదీలకు ఒకే రకమైన యూనిఫారం ఎందుకు ఇస్తారని మీరు ఎప్పుడైనా...
Read More..రాత్రి వేళ.మూడవ ఝాము.అత్యంత అశుభం అని అంటారు.ప్రపంచంలోని చాలా మతాలు మరియు సంస్కృతులలో మూడవ ఝాము ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది.రాత్రి 3 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య సమయాన్ని మూడో గడియారంగా పరిగణిస్తారు.ఇందులో 3 నుంచి 4 గంటల మధ్య...
Read More..దొంగ మతబోధకుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలి.రాష్ర్ట మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పిలుపు.పాయకరావుపేటలో కీచక పాస్టర్ అరాచకాలపై విచారణ నివేదిక కోరిన మహిళా కమిషన్.పాయకరావుపేట ఎమ్మెల్యే, ఎస్పీలతో మాట్లాడిన వాసిరెడ్డి పద్మ. కఠిన శిక్షలతో దొంగ మత...
Read More..సప్తగిరి హీరోగా శృతి పాటిల్ హీరోయిన్ గా పునీత్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కబోతున్న సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.ప్రముఖ అస్ట్రాలజీయర్ బాలు మున్నంగి దేవుని పటాలపై క్లాప్ కొట్టడం జరిగింది.సురేష్ కోడూరి...
Read More..టీమ్ ఇండియా అనగానే ఇప్పుడు అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది కోహ్లీ, రోహిత్లు.వీరిద్దరూ తమ ఆటతో ఎప్పుడూ ఫేవరెట్ గానే నిలబడ్డారు.ఇలా వారి ఆటతో ఎందరినో అలరించిన వారు.ఈ నడుమ వరుసగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.కెప్టెన్సీ విషయంలో ఇద్దరూ అందరి...
Read More..మన గుండెల్లో ధైర్యం ఉండాలే గానీ.ఎదురుగా పులి ఉన్నా సరే మనమే నెగ్గుతాం అనిపిస్తుంది.అదే మనలో అనుమానం, భయం ఉంటే మాత్రం కుక్కను చూసినా వణికిపోతుంటాం.మన జీవితంలో అనుకోకుండా జరిగే కొన్ని సన్నివేశాల్లో ఎదురుగా ఎలాంటి ప్రమాదం ఉన్నా సరే అది...
Read More..మన చిన్నప్పుడు స్కూల్లో మాస్టారు మన చేతి వ్రాత బాగోలేదని మనల్ని చాలా సార్లు మందలించిన సంఘటనలు చాలానే ఉన్నాయి కదా.చదివింది గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో అలాగే గుర్తుపెట్టుకున్నది పేపర్ మీద అందమైన అక్షరాలతో రాయడం కూడా అంతే ముఖ్యం.మన చేతి...
Read More..కడుపుమండిన ఉల్లి రైతు,నకిలీ ఉల్లి విత్తనాలతో లక్షల్లో ఉల్లిపంట నష్టం, న్యాయం కొరకు ఆందోళన.కర్నూలు జిల్లా, సి.బెళగల్ మండలం బ్యాతోళి గ్రామానికి చెందిన సి.మద్దిలేటి,పి.వీరేష్,సుధాకర్, జి.వెంకటరమణ, జి.సోమేష్ అను ఉల్లిరైతులు ఏడు ఎకరాలు నకిలీ ఉల్లివిత్తనాలతో మోసపోయి ఉల్లిపంట సాగుచేసి దాదాపుగా...
Read More..సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎందరో స్టార్లు అయిపోయారు.అంతకు ముందు సినిమాల్లో కనిపిస్తేనే సెలబ్రిటీలుగా చూసే వారు.కానీ ఇప్పుడు ట్రెండ్ మొత్తం మారిపోయింది.సోషల్ మీడియా ద్వారానే తమకు తామే అవకాశాలు సృష్టించుకుంటున్నారు.తమలోని ట్యాలెంట్ తో ఎందరో ఫేమస్ అవుతున్నారు.ఇలా ఫేమస్ అయిన...
Read More..నెట్టింట వైరల్ అయ్యే కొన్ని వార్తలు వింటేనే షాక్ అయిపోతుంటాం.ఎందుకంటే విదేశాల్లో చాలా వరకు చిన్న చిన్న పనులకే లక్షలు చెల్లిస్తామంటూ ఆఫర్లు ప్రకటిస్తుంటారు.మొన్నటికి మొన్న ఓ కంపెనీ ఐస్ క్రీమ్లు తినే వ్యక్తికి ఏకంగా నెలకు రూ.2లక్షలు చెల్లిస్తోంది.అతని పని...
Read More..సామాన్య ప్రజలకు గ్యాస్ సిలిండర్ ధర తలుచుకుంటే చాలు భయం పుడుతుంది.అప్పట్లో గ్యాస్ సిలిండర్ ధర 500 నుంచి 600 మధ్యన ఉండేది.కానీ ప్రస్తుత పరిస్థితులలో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 950 రూపాయిల దాక ఉంది.రాను రాను గ్యాస్ ధర...
Read More..చన్నీళ్ల అంటే చాలా మందికి ఇష్టం ఉండదు.చల్లటి నీళ్లతో స్నానం చేయాలంటే చాలామంది భయపడుతుంటారు.అలాంటిది కేవలం ఒక డ్రాయరు తొడుక్కొని గడ్డకట్టిన ఒక సరస్సులో ఈత ఏమని చెబితే ఎవరైనా సరే నిరాకరిస్తారు.ఎందుకంటే ఆ చలిలో గుండె ఆగిపోయి ప్రాణాలు గాలిలో...
Read More..మన భారతీయ సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొనడాన్ని చాలామంది వ్యతిరేకిస్తారు.కానీ పాశ్చాత్య దేశాల్లో మాత్రం పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం అనేది సర్వసాధారణమైన విషయం అనే చెప్పాలి.అలాగే మన భారత దేశంలో పెళ్ళికి ముందు సెక్స్ చేయడాన్ని చాలా...
Read More..అమెరికాలో ఒక విద్యార్థిని కాపాడేందుకు ఒక మహిళా పోలీస్ అధికారిణి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టింది.ఆమె చేసిన ఈ పనిని ఇప్పుడు అందరూ తెగ పొగిడేస్తున్నారు.హీరోలు ఎక్కడో ఉండరు, ఇలా పోలీసుల రూపంలోనే ఉంటారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఈ పోలీస్...
Read More..సాయి ధన్సిక ప్రధాన పాత్రలో తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కెవి ధీరజ్, నవకాంత్ లను హీరోలుగా పరిచయం చేస్తూ శ్రీమతి వాగేశ్వరి(పద్మ) సమర్పణలో శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్ పతాకంపై పి.ఎస్.ఆర్ కుమార్ (వైజాగ్ బాబ్జి) నిర్మిస్తోన్న చిత్రం `షికారు`.హరి...
Read More..యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య తమ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు.ఈ చిత్రాన్ని రుద్ర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.శివ శశు దర్శకత్వం వహిస్తున్నారు.గౌతమ్ వర్మ నిర్మాత.సినిమా ప్రారంభోత్సవం ఆదివారం ఫిలింనగర్ దైవసన్నిధానంలో జరిగింది. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రాన్ని...
Read More..అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు.అదృష్టం తలుపు తడితే పేదవాడు కూడా ఒక్క రోజులోనే లక్షాధికారి అవుతాడు.తాజాగా అలాంటి సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది.ఒక వ్యక్తి చికెన్ కోసం బజార్కు వెళ్లి.తిరిగి ఇంటికి వచ్చేసరికి రూ.75 లక్షలు సంపాదించాడు.అదెలా...
Read More..నాయుడుపేట- బీరదవాడ జాతీయ రహదారి సమీపంలో నాలుగు వందల పావురాలను స్వాధీనం చేసుకున్న నాయుడుపేట సి ఐ సోమయ్య పందెం పావురాలకు ట్యాగులు కట్టి వదులు తుండగా పోలీసులు కు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు. చెన్నైకి చెందిన...
Read More..కరోనా కారణంగా రెస్టారెంట్స్, హోటళ్ళు చాలా వరకు మూత పడ్డాయి.కానీ ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడడంతో మళ్ళీ రెస్టారెంట్లు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించు కుంటున్నాయి.ఈ క్రమంలోనే పర్యాటకులను ఆకర్షించే దిశగా రెస్టారెంట్ లను డిఫరెంట్ స్టైల్స్ తో ముస్తాబు చేసి...
Read More..పిల్లలను కనడం వరకు మాత్రమే మా బాధ్యత అని చాలామంది తల్లితండ్రులు అనుకుంటూ ఉంటారు.ఎందుకంటే కొంతమంది తల్లి తండ్రులు ఉద్యోగాల నెపంతో తమ కన్నా బిడ్డలను ఇంట్లోనే వదిలేసి పొద్దునే ఉద్యోగాలకు వెళ్లి ఎప్పుడో సాయంత్రానికి ఇంటికి చేరుకుంటున్నారు.పిల్లల ఆలనా పాలన...
Read More..ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీ-మెయిల్ అకౌంట్ ను వాడుతున్నారు.ఒక్కొక్కరు రెండు అకౌంట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు అనడంలో సందహమే లేదు.ఎందుకంటే ఇప్పుడు జీమెయిల్ అనేది దేనికైనా సరే తప్పనిసరి అయిపోయింది.స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు కూడా జీమెయిల్...
Read More..ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నారు.ఒక్క నిమిషం కూడా మొబైల్ లేకపోతే ఉండలేని పరిస్థితికి వచ్చేసారు.ఫోన్ గుప్పెట్లో మనం ఉన్నామో లేక మన గుప్పెట్లో ఫోన్ ఉందో అనే అయోమయ పరిస్థితిలో మనం ఉన్నాము.మన శరీరంలో ఒక భాగంగా...
Read More..వడగళ్ల వానలు ఎక్కువగా శీతాకాలం, రుతుపవనాల ముందు వస్తుంటాయి.చాలా వరకు వడగళ్ల వానలు మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రం మరియు రాత్రి మధ్య కురిసే వర్షంలో సంభవిస్తాయి.ఆకాశంలో వడగళ్ళు ఎందుకు.ఎలా ఏర్పడతాయి? ఈ ప్రశ్న మీ మదిలో ఉంటే దానికి ఇప్పుడు...
Read More..అరేబియా సముద్రంలో గతంలో ఏర్పడిన ‘తక్తే‘ తుఫాను విధ్వంసం సృష్టించింది.ఈ తుఫాను అరేబియా సముద్రంలో ఏర్పడకుండా బంగాళాఖాతంలో ఏర్పడింది.అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతం భారతదేశానికి రెండు వేర్వేరు చివర్లలో ఉన్నాయి.ఒకటి పశ్చిమాన మరొకటి తూర్పున… ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం...
Read More..గుండె జబ్బులకు కిడ్నీ క్యాన్సర్ ఔషధంతో చికిత్స చేయవచ్చు.కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ప్రస్తుతం కిడ్నీ క్యాన్సర్ రోగుల చికిత్సలో ఆల్డెస్లుకిన్ అనే మందును వాడుతున్నట్లు తెలిపింది.కేంబ్రిడ్జ్ పరిశోధన నివేదిక ప్రకారం ఈ ఔషధం ఒక వారంలో గుండె రోగులలో 75 శాతం రికవరీని...
Read More..ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ నున్నాయి .ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న పార్టీలు, అభ్యర్థులు.ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అదే సమయంలో ఎన్నికల సంఘం కూడా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.ఇలాంటి పరిస్థితుల్లో సరైన అభ్యర్థిని ఎంపిక...
Read More..పెరుగుతున్న ఓమిక్రాన్ కేసులను అరికట్టడానికి దేశంలోని అనేక నగరాల్లో సెక్షన్ 144 అమలు చేశారు.కరోనా వైరస్కి మాత్రమే కాదు.అనేక ఇతర కారణాలకు కూడా వీటిని అమలు చేస్తుంటారు.ఇది అమలు చేసినపుడు నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకే చోట...
Read More..భారతరత్న లతా మంగేష్కర్ కరోనా తో పాటు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో మరణించిన విషయం తెలిసిందే.ఏడూ దశాబ్దాలకు పైగా తన పాటలతో యావత్ భారత దేశాన్ని అలరించిన గానకోకిల లతా మంగేష్కర్. ఈమె తన మెలోడీ పాటలతో సంగీత ప్రియులను...
Read More..మనకు అవసరం.దేవుడు మనకు సహాయం చెయ్యాలి అని ఎంతో కోరుకుంటాం.కానీ దేవుడు మనకు సహాయం చెయ్యడు.ఎవరైతే అవి ఏమి కోరుకోకుండా చేస్తారో వారికి అట్లే అదృష్టం కలిసొస్తుంది.అసలు ఊహించినవి అన్ని జరుగుతాయి.ఒక్కోసారి అదృష్టం ఎలా, ఎప్పుడు, ఎవరిని వరిస్తుందో కూడా చెప్పడం...
Read More..మానవ మనుగడకు గాలీ, నీరు, ఆహారం ఎంత అవసరమో చెప్పాల్సిన పని లేదు.అందుకే పొట్ట కూటి కోసం కోటి విద్యలు అనే సామెత కూడా పుట్టుకొచ్చింది.అది దొరకనప్పుడు దాని విలువ తెలుస్తుంది.వరదలొచ్చి ఇండ్లు కొట్టుకుపోయినపుడు ఆయా ప్రాంతాల్లో ఆహారం కోసం అలమటించిన...
Read More..ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలను చూస్తే మాత్రం నిజంగానే ఆశ్చర్యం వేయక మానదేమో.ఎందుకంటే అవి ఊహించని విధంగా ఉండటమే ఇందుకు నిదర్శనం.మొన్నటికి మొన్న ఓ కోతికి పెద్ద ఎత్తున అంత్యక్రియలు నిర్వహించిన వీడియో ఎంతలా వైరల్...
Read More..క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుంది.జీవనశైలి వ్యాధులను నివారించేందుకు క్రీడలు ఎంతో అవసరం అవుతాయి.ఒకప్పుడు పిల్లలు ఎప్పుడూ ఆడుతూ సరదాగా కనిపించేవారు.కానీ.పెరిగిన టెక్నాలజీ మనిషిని శారీరక ఉల్లాసారిని దూరం చేసి.ఫోన్ కు దగ్గర చేసింది.దీంతో ప్రస్తుతం పిల్లలు గ్రౌండ్ లో.ఇతర పిల్లలతో...
Read More..ఏ ముహూర్తంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిందో గానీ.అప్పటి నుంచి ఇప్పటి దాకా పుష్ప మేనియా అస్సలు తగ్గట్లేదు.అందరితో తగ్గేదే లే అనిపిస్తూనే ఉంది.శ్రీ వల్లి అంటూ హుక్ స్టెప్స్ వేయిస్తూనే ఉంది.సాధారణ...
Read More..ఇటీవలే జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా నిరాశపరిచింది.టెస్టులు.వన్డేల్లో చెప్పుకోదగిన ప్రదర్శన కనబరచలేకపోయింది.ఆ సిరీస్ తర్వాత.మళ్ళీ విజయాలపై పట్టు బిగించాలని టీమిండియా భావిస్తోంది.ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికాతో సిరీస్ కి రెడీ అయింది.అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ తో తొలి వన్డే మ్యాచ్ నేడు...
Read More..అద్భుతాలు అంటే సెవన్ వండర్ ఆఫ్ ది వరల్డ్ గుర్తుకొస్తుంది.ఇందులో మహా పిరమిడ్లు(గిజా), వేలాడే తోటలు(బాబిలోనియా) , జీయాస్ విగ్రహం(ఒలంపియా), ఆర్మిటీస్ మందిరం(ఎఫిసస్), మాస్సోసల్లోస్ సమాధి(మేలికార్నసస్), కలోస్సస్ ఆఫ్ రోడ్స్, లైట్ హౌస్(అలెగ్జాండ్రియా) ఉన్నాయి.ఇవి వేటికవే ప్రాధాన్యత సంతరించుకుని ఉన్నాయి.వీటితోపాటు సమాజంలో...
Read More..ప్రముఖ ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ తన కస్టమర్లకు తీపి కబురు అందించింది.నిలిచిపోయిన పాలసీని మళ్లీ రివైవల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని ఎల్ఐసీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది.అయితే ఈ రివైవల్ ప్రక్రియ ఫిబ్రవరి 7న స్టార్ట్ అవుతుంది.అంటే సోమవారం...
Read More..మొబైల్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ లో భాగమైపోయింది.నిద్ర లేచింది మొదలు.రాత్రి పడుకునే దాకా.తినే టప్పుడు కూడా ఫోన్ను విడవకుండా.అందులో లీనమైపోతున్నారు చాలామంది.అంతెందుకు రోడ్డు దాటేటప్పుడు కూడా వాహనాలు వస్తున్నాయో లేదో చూడకుండా.ఫోన్ లోనే మొహం పెట్టేస్తున్నారు.దీంతో చివరకు ప్రమాదాల్లో...
Read More..ప్రతి రోజు మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది అనేది తెల్సిందే.ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే హెల్తీ ఫుడ్ తినాలి.హెల్తీ ఫుడ్ అంటే ఏంటీ అనే విషయమై పలువురు పలు రకాలుగా చెబుతూ ఉంటారు.కొందరు...
Read More..సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.వాటిల్లో ముఖ్యంగా జంతువులు, పక్షులకు సంబందించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఒక పక్షికి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట్లో బాగా హల్చల్ చేస్తుంది.ఈ వీడియో చూస్తే...
Read More..గూగుల్ డూడుల్ ఇటీవల పిజ్జా పజిల్ గేమ్ను ప్రారంభించింది.పిజ్జా ఎప్పుడూ విలాసవంతమైన ఆహారంగా పరిగణించబడుతుంది.అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.దీనిని తొలుత పేదలు, కూలీల కోసం చేసేవారు.ఒక సంఘటన కారణంగా ఇది ప్రజాదరణ పొందింది.అప్పటి నుంచి ఇది ధనికుల ఆహారంగా మారింది.పేదలకు...
Read More..పార్లమెంటులో లోక్సభ, రాజ్యసభ అనే రెండు సభలు ఉంటాయి.మీరు ఈ సభల ఫొటోలను జాగ్రత్తగా గమనించారా? వీటిలో ఒక తేడా స్పష్టంగా కనిపిస్తుంది.లోక్సభ చిత్రంలోని కార్పెట్ ఆకుపచ్చ రంగు, రాజ్యసభలో కార్పెట్ ఎరుపు రంగులో కనిపిస్తుంది.ఉభయ సభలకు రెండు రంగుల తివాచీలు...
Read More..స్మార్ట్ఫోన్ ఇప్పుడు అందరికీ అవసరంగా మారింది.నిద్రపోయే ముందు చివరి నిమిషం వరకు స్మార్ట్ఫోన్ స్క్రీన్పైనే తమ కళ్లను ఉంచుతున్నారు.ఉదయం నిద్రలేవగానే వారి ఫోన్ను చెక్ చేస్తుంటారు.దీనిపై ఇటీవల ఒక పరిశోధన తెరపైకి వచ్చింది, దీనిలో ప్రజలు అన్ని సందర్భాలలోనూ వినోదం కోసం...
Read More..ఇటీవల శ్రీలంకకు చెందిన ప్రముఖ నృత్యకారిణి డాక్టర్ వజిర చిత్రసేనకు.కళారంగంలో ఆమె చేసిన కృషికి పద్మశ్రీ పురస్కారంతో భారతదేశం సత్కరించింది.శ్రీలంకకు చెందిన ప్రొఫెసర్, దివంగత ఇంద్రా దాసనాయకే పద్మశ్రీని ప్రకటించారు.శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే సమక్షంలో పద్మ అవార్డును అందజేశారు.భారతదేశపు నాలుగవ...
Read More..హెచ్ఐవీ అంటే హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్, దీని ఇన్ఫెక్షన్ తీవ్రమైన దశలో ఎయిడ్స్గా మారుతుంది.హెచ్ఐవీ రోగికి ఎయిడ్స్ రావడానికి 2 నుండి 8 సంవత్సరాల వరకు పట్టవచ్చు.ఈ వ్యాధి ఇటీవలి దశాబ్దాలలో మాత్రమే ఉనికిలోకి వచ్చింది.ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఎయిడ్స్...
Read More..ప్రపంచంలోని ఏ దేశంలో చేయనంత ఘనంగా భారతదేశంలో పెళ్లిళ్లు చేస్తుంటారు.ముఖ్యంగా సినిమాల్లో పెళ్లిళ్లు ఎంత గ్రాండ్గా జరపొచ్చో కళ్లకి కట్టినట్టు భారతీయ దర్శకనిర్మాతలు చూపిస్తుంటారు.వాటిని చూసి ఫాలో అయిపోతున్నారు సామాన్య ప్రజలు.తాజాగా ఒక వరుడు కూడా సినిమా స్టైల్ లో తన...
Read More..చీమ చాలా చిన్న జీవి.అయితే ఈ జీవికి సంబంధించిన అనేక ఆశ్చర్యకర విషయాలున్నాయి.వాటిల్లో ఒకటే వాటి దంతాలకు సంబంధించినది.చీమకు దంతాలు ఉండవని అందరం అనుకుంటాం.కానీ అది నిజంకాదు.చీమకు దంతాలు ఉంటాయి.పైగా అని చాలా బలంగా ఉంటాయి.మరి చీమకు ఎన్ని దంతాలు ఉంటాయో.అవి...
Read More..అతను ఓ బిజినెస్ మ్యాన్. బాగానే సంపాదిస్తున్నాడు.మంచి భార్య కూడా ఉంది.బుద్ధిగా సంసారం చేసుకోకుండా.పక్క దారి పట్టాడు.వేరే అమ్మాయితో చెట్టా పట్టాలు వేసుకుని తిరగడం స్టార్ట్ చేశాడు.ఇంట్లో భార్యకు అనుమానం రాకుండా.నిత్యం బిజినెస్ టూర్లు అంటూ తిరిగేవాడు.ఇంటి పట్టున అస్సలు ఉండే...
Read More..మనం ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు లేదంటే.కొత్త రకమైన ఆహారాన్ని తిన్నప్పుడు ఆ ఎక్స్ ప్రెషన్స్ ను మాటల్లో వర్ణించలేం.అంతే కదా.ఎందుకంటే ఆ క్షణంలో వచ్చే ఎక్స్ ప్రెషన్స్ మరెప్పుడూ రావనే చెప్పాలి.అయితే ఇలాంటి ఎక్స్ ప్రెషన్స్కు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో...
Read More..ఈ మధ్య పురాతన మైన నోట్లకు సంబంధించిన వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.ఒకప్పుడు వాడుకలో ఉన్న నోట్లు ఇప్పుడు అమల్లో లేవన్న విషయం తెలిసిందే.అయితే ఈ నోట్లకు ఆన్ లైన్ లో మాత్రం విపరీతమైన గిరాకీ ఉంటోంది.అదేనండి ఆన్ లైన్...
Read More..భార్య, భర్తలు విడిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.కాగా ఒకప్పుడు అసలు భార్యా, భర్తలు విడిపోయే వారే కాదు.చాలా పెద్ద పెద్ద కారణాలు అయితే తప్ప.అంత ఈజీగా విడిపోవడం అప్పట్లో జరిగేది కాదు.కానీ ఇప్పుడు మాత్రం చిన్న చిన్న కారణాలతోనే విడిపోతున్నారు.వంటలు సరిగ్గా...
Read More..శీతాకాలంలో అమెరికాలో కార్లను బయట పార్క్ చేయకూడదు.కానీ కొందరు గ్యారేజీలో కాకుండా బహిరంగ ప్రదేశాల్లోనే కార్లను పార్క్ చేస్తుంటారు.ఇలాంటప్పుడు కార్ల అద్దాల పై మంచు పేరుకుపోయి ఒక పట్టాన వదలదు.ఈ మంచు తొలగించే ప్రక్రియ చాలా కష్టతరంగా అనిపిస్తుంది.అందుకే చాలామంది డీ-ఐసింగ్...
Read More..దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాలుస్తుంది.రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.కరోనా బారిన పడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుతున్నప్పటికీ ఆ మహమ్మారి బారిన పడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇక గాలి ద్వారా కోవిడ్ వ్యాప్తిచెందుతున్నాయన్న వార్తలు భయాందోళనకు గురిచేస్తుండగా...
Read More..కరోనా వైరస్.ప్రపంచదేశాల్లో ఎక్కడ చూసినా ఈ మహమ్మారి భయమే కనిపిస్తోంది.చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంతక వైరస్ అగ్రరాజ్యాలను సైతం అతలాకుతలం చేస్తోంది.మానవ మనుగడకే పెద్ద ముప్పుగా మారిన కరోనా వైరస్.ఎప్పుడు అంతం అవుతుందో ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు.మరోవైపు ప్రపంచదేశాల శాస్త్రవేత్తలు ఈ...
Read More..అదేంటో గానీ ఈ మధ్య భార్యా, భర్తలు చిన్ని చిన్న విషయాలకే విధ్వంసాల దాకా పోతున్నారు.చిన్నగా మొదలైన అనుమానం వారి సంసారాన్ని కాల్చి పారేస్తోంది.చివరకు ప్రాణాలను కూడా తీస్తోంది.ఇలాంటి ఘటనలు ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయాయి.అయితే ఇలాంటి ఘటనల్లో చాలా...
Read More..పెండ్లి అంటేనే సరదాలు, ఆట పట్టించడాలు చాలా కామన్.ఎందుకంటే ఒకప్పటి లాగా ఏదో జరిగిందా అంటే జరిగింది అన్నట్టు చేసుకోవడం లేదు కదా ఇప్పటి యూత్.అందుకే చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు.ఒకప్పటి లాగా పెండ్లి అంటే కొన్ని మత్రమే చేయాలి...
Read More..సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరూ ఊహించనటువంటి ఘటనలు తెరమీదకు వస్తున్నాయి.ఇలాంటివి కలలో అయినా జరుగుతాయా అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు.మొన్నటికి మొన్న చూపు లేని వ్యక్తికి వ్యాక్సిన్ వేసిన తర్వాత కంటి చూపు వచ్చిందటూ వార్త హల్ చల్ కావడం చూశాం.ఇక...
Read More..అమ్మాయిలకు పొడవైన జుట్టు ఉంటే ఎంత అందంగా కనిపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటి తరం అమ్మాయిలు అయితే ప్రత్యేకంగా జుట్టును పెద్దగా పెంచుకోవడం కోసమే ఎన్నో కాస్మోటిక్స్ను వాడుతున్నారు.ఇలా అందంగా కనిపించాలని జుట్టు ఒత్తుగా పెరగాలని చేయని ప్రయోగాలు లేవు.ఇక పొడవాటి...
Read More..హైదరాబాద్ నగరు శివారులోని ముచ్చింతల్ ప్రాంతంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.అక్కడ సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ ఉత్సవాల్లో భాగంగా జీయర్ ఆస్పత్రి ప్రాంగణం నుంచి యాగశాల వరకు ఉత్సవ శోభాయాత్రను ఘనంగా చేస్తున్నారు.ఈ ఉత్సవాలు మొత్తగా...
Read More..కరోనా కారణంగా ఆన్ లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్ లు ఇవ్వడంతో సెల్ ఫోన్ లతో పాటు ఆడియో డివైస్ లకు కూడా డిమాండ్ పెరిగింది.దీంతో కొత్త కొత్త ఫీచర్లతో ఇయర్ ఫోన్లు, ఇయర్బడ్స్, హెడ్ఫోన్లను మార్కెట్ లోకి లాంచ్...
Read More..ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్కు చేదు అనుభవం ఎదురైంది.లాంగర్ తన పదవికి రాజీనామా చేశారు.జూన్ వరకు ఒప్పందం ఉన్నా.ఫిబ్రవరిలోనే తను జట్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.ఈ విషయాన్ని లాంగర్ మేనేజ్మెంట్ కంపెనీ డీఎస్ఈజీ శనివారం ప్రకటించింది.లాంగర్...
Read More..మనిషి ప్రాణం తీసిందని చేపపై ఏకంగా పోలీసులు హత్యా కేసు పెట్టారు.ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు.ఇది వినేందుకు వింతగా ఉన్నా మనిషి ప్రాణం తీసింది చేపే.ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని విశాఖప్టణం జిల్లాలో చోటుచేసుకుంది.సాధారణంగా చేపల వేట కోసం...
Read More..నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా…డుగ్గు డుగ్గు డుగ్గని.అనే పాట ఎంత పాపులర్ అయిందో చెప్పనక్కర్లేదు.సోషల్ మీడియానే ఓ దశలో ఒక ఊపు ఊపింది.పెండ్లి, భరత్, తదితర శుభ కార్యాలప్పుడు ఆ పాటనే మోత మోగించారు.అప్పటి వరకు ఎవరూ తెలియని నవ వధువు...
Read More..కొలమానానికి పెట్టింది పేరు ఎవరెస్ట్ శిఖరం.ఎవరినైనా పొగడాలన్నా, కీర్తించాలన్నా, అభివర్ణించాలన్నా ఎవరెస్ట్తోనే మొదటగా పోలుస్తారు.ఏదైనా ఘన కీర్తి పొందినపుడు.ఎవరెస్ట్ అంత ఎదిగాడని ఖితాబిస్తుంటారు.అలాంటి ఎవరెస్ట్ శిఖరం గొప్పతనానికే కాదు చల్లదనానికి కూడా ప్రతీక.ఎవరెస్ట్ శిఖరం ఎవరినైనా ఎక్కువగా మిక్కిలిగా వర్ణించాలి అంటే...
Read More..భారతదేశంలోని అత్యంత సంపన్నుల్లో రిలయన్స అధినేత ముఖేష్ అంబానీ ఒకరు.ఇటీవల ఆయన అత్యంత ఖరీదైన కారును కొన్నాడు.దాని ధర వింటే మీరూ విస్తుపోతారు.ఎందుకంటారా దాని విలువ సుమారు రూ.13.14 కోట్లు.ఇది దేశంలోనే అత్యంత విలాసవంతమైన కారుగా పేరుగాంచింది.దీనిని లగ్జరీ కార్ల తయారీ...
Read More..భారతదేశంలోని ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికల సంఘం నుంచి రాజకీయ పార్టీల వరకు ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నాయి.అదే సమయంలో అభ్యర్థుల భవిష్యత్తును ఈవీఎంలలో బంధించేందుకు ఓటరు కూడా సిద్ధమయ్యాడు.ఇప్పుడు భారతదేశంలో జరగే ఎన్నికలలో ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు, ప్రపంచంలోని వివిధ దేశాలలో...
Read More..ఐఎస్ఐఎస్ అధినేత అబూ ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురేషీని అమెరికా సైన్యం హతమార్చిందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇటీవల ప్రకటించారు.ఈ విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా తెలియజేశారు.ఐఎస్ఐఎస్ నాయకుడు అబూ ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురైషి. తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో చంపినట్లు వెల్లడించారు.ఈ...
Read More..ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కొన్ని మిలియన్ల మంది క్యాన్సర్తో మరణిస్తున్నారు.కరోనా మహమ్మారి తర్వాత క్యాన్సర్ రోగుల పరిస్థితి మరింత దిగజారింది.ఇన్ఫెక్షన్ భయంతో క్యాన్సర్ రోగులు సకాలంలో ఆస్పత్రులకు రావడం లేదు.దీంతో వారి పరిస్థితి మరీ విషమిస్తోంది.ఇప్పుడు చాలా మంది బాధితులు కేన్సర్...
Read More..ప్రపంచంలో ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో శాస్త్రవేత్తల వద్ద ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు.దీన్ని తెలుసుకోవడానికి, ప్రపంచంలోని 100 మందికి పైగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.భూమిపై దాదాపు 73 వేల రకాల చెట్లు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది.ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.వీటిలో...
Read More..దురద వచ్చినప్పుడు గోక్కుంటే మంచి అనుభూతి కలుగుతుంది.ఆనందంగా అనిపిస్తుంది.కానీ ఇలా ఎందుకు జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనిపై అనేక పరిశోధనలు జరిగాయి.ఇందులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఇది ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి, శాస్త్రవేత్తలు.మనిషి ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసొనెన్స్ (ఎఫ్ఎంఆర్ఐ)ను పరిశీలించారు.సైన్స్...
Read More..మన సౌర వ్యవస్థలో మొత్తం 8 గ్రహాలు ఉన్నాయి.ఇవి కాకుండా, కొన్ని మరగుజ్జు లేదా గ్రహశకలాలు కూడా ఉన్నాయి.అయితే, ప్రతి గ్రహం యొక్క స్వభావం భిన్నంగా ఉంటుంది.అయితే కొన్ని గ్రహాలలో సారూప్యతలు కనిపిస్తాయి.ఉదాహరణకు అంగారకుడినే తీసుకుంటే.అది మన భూమిని పోలి ఉంటుంది.సౌర...
Read More..బీజింగ్ లో వింటర్ ఒలింపిక్స్ గ్రాండ్ గా ప్రారంభం అయ్యాయి.కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో పలు నిబంధనల నడుమ ఈ వింటర్ ఒలంపిక్స్ సాగనున్నాయి.ఈ సందర్భంగా గూగుల్ కొత్త డూడుల్ ను విడుదల చేసింది.ఈ యానిమేటెడ్ డూడుల్ను గూగుల్ ఒలంపిక్స్ కోసం ప్రత్యేకంగా...
Read More..చాలామంది తమ పాస్వర్డ్స్ ను చాలా సింపుల్ గా పెట్టుకుంటారు.కొంతమంది అయితే తమ పేర్లను కానీ, వాళ్ళకి నచ్చిన వారి పేర్లను గాని పెట్టుకుంటూ ఉంటారు.మరికొందరు అయితే వాళ్ళ డేటాఫ్ బర్త్ పెట్టుకోవడం గాని లేదంటే వాళ్ళ ఫోన్ నంబర్స్ నే...
Read More..E.I.P.L పతాకంపై వి.జే సన్నీ,,శ్రీ తేజ్, ఆషిమా నర్వాల్, తరుణీ సింగ్, నటీనటులు గా వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో సంజీవ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం “సకల గుణాభి రామ”.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకువిడుదలకు సిద్ధమైన సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్...
Read More..మనం సాధారణంగా గోల్డ్ స్పూన్స్ గురించి వినుంటాం.గోల్డ్ బిస్కెట్స్ గురించి వినుంటాం.కానీ ఒక భారి ఆకారంలో ఉండే గోల్డ్ క్యూబ్ గురించి వినుండం.పైగా అంత పెద్ద క్యూబ్ని ఒక ఓపెన్ పార్క్లో ఉంచడం గురించి అసలు విని ఉండరు.అంతేకాక, దీని విలువ...
Read More..సోషల్ మీడియాలో ప్రతిరోజు రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.మరి ముఖ్యంగా జంతువులకు సంబందించిన వీడియోలు గురించి అయితే చెప్పనవసరం లేదు.కొన్ని కొన్ని వీడియోలు చూడడానికి ఫన్నీగా ఉంటే మరి కొన్ని మాత్రం చూడడానికి భయంకరంగా ఉంటాయి.ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక...
Read More..వాట్సాప్.ప్రపంచంలోనే అత్యంతగా ఎంతో పేరు పొందిన మెసేజింగ్ యాప్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు.కేవలం భారతదేశంలోనే వాట్సాప్ కు దాదాపు 40 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లున్నారు.అయితే, చాలామందికి వాట్సాప్ లో ఉన్న ఎన్నో అద్భుతమైన ఫీచర్ల గురించి తెలియదు.డ్యూయెల్ సిమ్...
Read More..యు.ఐ.డి.ఏ.ఐ మనకు అందజేసే ఆధార్ కార్డు సేవలు పొందాలంటే ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాల్సిందే.అంతేకాక, మనం ఆధార్ కార్డుకు ఏ నెంబర్ ను అయితే లింక్ చేస్తామో అదే ఫోన్ నెంబర్ తో మాత్రమే ఆధార్ యొక్క సేవలను మనం వినియోగించే...
Read More..తెలుగు సినిమా సత్తా ప్రపంచ వ్యాప్తంగా తెలిసి వచ్చేలా చేసిన సినిమా బాహుబలి.ఈ సినిమా తర్వాత టాలీవుడ్ క్రేజ్ బాగా పెరిగింది.ఈ సినిమా మూలంగా ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ సినిమాల మార్కెట్ భారీగా పెరిగింది.అటు ఈ సినిమాకు బాలీవుడ్ లో క్రేజ్...
Read More..దేశంలో శర వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, సబ్బు లేదా శానిటైజర్ సహాయంతో తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా మాత్రమే వైరస్ బారిన పడకుండా మనల్ని మనం...
Read More..అప్పటి వరకు పాఠశాలకు వెళుతూ, పుస్తకాలతో ఆటలతో కాలం గడిపేస్తున్న పిల్లలకు ఒక్కసారిగా లాక్ డౌన్ రావడంతో వాళ్ల జీవితాలు మారి పోయాయి.కరోనా నిబంధనల మేరకు పాఠశాలలు లేకపోవడంతో పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులు ఆన్లైన్ క్లాసులు పేరుతో మొబైల్ ఫోన్లను పట్టుకోవాల్సి...
Read More..పవర్ ఫుల్ యానిమల్ ఖడ్గమృగం గురించి అందరికీ తెలుసు.శక్తి వంతమైన ఏనుగుతోనూ భీకరంగా పోరాడగలిగే సత్తాను ఖడ్గ మృగం కలిగి ఉంటుంది.తన పదునైన కొమ్ములతో ఖడ్గమృగం ఎవరినైనా ఇట్టే చీల్చగలుగుతుంది.ఈ నేపథ్యంలో లయన్ కూడా ఖడ్గ మృగంతో ఫైట్ చేయాలంటే భయపడుతుంటుంది.అటువంటి...
Read More..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ చిత్రం బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది.పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ .ప్రేక్షకుల విశేష ఆదరణ పొందుతోంది.సోషల్ మీడియాలో అయితే ‘పుష్ప’ మేనియా కొనసాగుతున్నదని చెప్పొచ్చు.సెలబ్రిటీలు, క్రికెటర్లు,...
Read More..ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే తమకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.తాము కూడా డిఫరెంట్ కంటెంట్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు.అందులో భాగంగానే రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.అలా తాము కూడా వైరల్...
Read More..ఏ విషయంలో అయినా సరే చాలా ఆలోచించి మాట్లాడాలి.ఇద్దరు ఉన్నప్పుడే అంత జాగ్రత్తగా మాట్లాడాలి.లేదంటే వివాదం తలెత్తుతుంది.ఇక పది మంది ఉన్న చోట ఆచి తూచి మాట్లాడాలి.ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే చివరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇలా నోరు జారి పరువు పోగొట్టుకున్న...
Read More..మీరు బాక్సింగ్, ఫైటింగ్, కుస్తీ పోటీల గురించి వినే ఉంటారు.కానీ పిల్లో ఫైటింగ్ గురించి ఎప్పుడన్నా విన్నారా.వినడానికి ఆశ్చర్యంగా ఉన్న పిల్లో ఫైటింగ్ బాక్సింగ్ టోర్నమెంట్ కు అమెరికాలో మంచి ఆధారణ ఉంది.ఎందుకంటే బాక్సింగ్, ఫైటింగ్ లాంటి ఆటల్లో రక్తపాతం, హింస,...
Read More..వాగులు, నదుల మీద బ్రిడ్జిలు కట్టడం చాలా కామన్.అయితే ఈ కట్టిన బ్రిడ్జిలు చాలా వరకు కూలిపోవడం లాంటి ఘటనలు మనం అనేకం చూస్తున్నాం.అయితే మన దేశంలో కూడా ఇలా నదుల మీద లేదంటే వాగుల మీద చాలా బ్రిడ్జిలు కడుతుంటారు.కొన్ని...
Read More..ఈ మధ్య దొంగలు, నేరస్థులు చాలా హెచ్చు మీరిపోతున్నారు.వారు కూడా అడ్వాన్సెడ్ వెపన్స్ వాడుతూ.అత్యంత దారుణాలకు ఒడిగట్టుతున్నారు.ఏ మాత్రం భయం లేకుండా సీసీ కెమెరాలు ఉన్నా సరే భయపడకుండా.వచ్చి మొత్తం కాజేస్తున్నారు.ఇలా దుండగులు దోసుకెళ్తున్న వీడియోలు నెట్టింట్లో చాలానే వైరల్ అవుతున్నాయి.ఇలాంటి...
Read More..మనకు తెలిసినంత వరకు కోడిపిల్లలు అంటే నేల మీద పాకుతుంటాయి లేదంటూ నడుచుకుంటూ వెళ్తుంటాయి.కోళ్లకు గాళ్లో ఎగరడం సాధ్యం కాదు.ఇక పిల్లలు అయితే నేల మీదనే నడుచుకుంటూ వెళ్తాయి తప్ప.కాస్తా ఎత్తుగా ఉన్న వస్తువును కూడా ఎక్కలేవు.అయితే అప్పుడప్పుడు కొన్ని వింతలు...
Read More..నేడు ప్రపంచమే అరచేతిలో ఇమిడిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు.దానిపేరే స్మార్ట్ ఫోన్.అవును.ఇపుడు మనం ఆన్లైన్ ప్రపంచంలో బతుకుతున్నాం.ఇక్కడ ప్రతి ఒక్కడి జీవితం కూడా తెరిచిన పుస్తకమే.కొంతమంది దీని ద్వారా అద్భుతాలు సృష్టిస్తున్నారు.అవును… తాజాగా ఓ బుడ్డోడు Youtube చూసి ఏకంగా రోబోలను...
Read More..అన్ని వర్గాల ప్రేక్షకులను ‘డిజె టిల్లు’ సినిమా ఆకట్టుకుంటుందని చెబుతోంది యువ తార నేహా శెట్టి.ఆమె రాధిక పాత్రలో నటించిన ‘డిజె టిల్లు‘ ఈనెల 11న థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది.ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్...
Read More..మీరు గుడికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద అక్షరాలతో కానుకలు హుండీలో మాత్రమే వేయాలి అని బోర్డు రాసి ఉంటుంది కదా ఎప్పుడన్నా గమనించారా.అంటే దేవుడికి మనం ఇచ్చే డబ్బులు, కానుకులు ఏవైనా సరే దేవుడి హుండీలో మాత్రమే వేయండి అని అర్ధం...
Read More..యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన కొత్త సినిమా ‘తీస్ మార్ ఖాన్’.వరుసగా విలక్షణ కథలతో అలరిస్తున్న ఆయన తీస్ మార్ ఖాన్ రూపంలో మరో వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.అతిత్వరలో ఈ సినిమా విడుదల...
Read More..భారత ప్రభుత్వం తాజాగా LIC విక్రయంపై ఓ క్లారిటీ ఇచ్చింది.అవును.డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ సెక్రటరీ అయినటువంటి తుహిన్ కాంతా పాండే తాజాగా ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.LICతో పాటుగా మరో బ్యాంక్ను కూడా అమ్మడానికి సర్వత్రా...
Read More..మిట్టకంటి రామ్ , విజయ్ శంకర్ కథానాయకులుగా అక్షత , మహి మల్హోత్రా,కిస్లే చౌదరీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కించిన కొత్త చిత్రం “2020 గోల్ మాల్” రిలీజ్ కు రెడీ అవుతోంది.ఫిబ్రవరి 18న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర...
Read More..హాస్టల్ అంటే ఎన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు.లేడీస్ హాస్టల్ అయితే ఇంకా ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు.వార్డెన్ దగ్గర నుండి సెక్యూరిటీ గార్డ్ ల వరకు హాస్టల్లో ఉండే వాళ్ళ స్టూడెంట్స్ మీద ప్రత్యేక...
Read More..మన చుట్టూ ఉన్న వారిలో చాలా మంది అందరి చూపును తమ వైపుకు తిప్పుకునేందుకు రకరకాలుగా బిహేవ్ చేస్తారు.ఇంకొందరైతే ఏకంగా హీరోలా ఫీలవుతారు.కానీ సీన్ అడ్డం తిరిగితే.పరువు పోయినంత పని అవుతుంది.కొన్ని సార్లు ప్రాణాలు సైతం పోయే చాన్స్ ఉంది.కానీ కొందరు...
Read More..ఒక్కోసారి కొన్ని వార్తలను వింటుంటే నవ్వు వస్తుంది.అసలు ఇలాంటి వార్తలు ఎలా బయటకు వస్తాయా? అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంది.అయితే కొన్ని అవాస్తవాలు కూడా నిజమేనేమో అనేలా ఉంటాయి.తాజాగా తెలుగు సినిమా పరిశ్రమలో చక్కర్లు కొడుతున్న ఓ వార్తను చూస్తే ఇది...
Read More..కరోనా కష్ట కాలంలో ప్రజలు అందరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.కరోనా వైరస్ ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో వ్యాప్తి చెందుతుందో అని భయంతో వణికిపోతున్నారు.అందుకనే ప్రజలు అందరు రోగనిరోధక శక్తి పెంచుకోవటం కోసం చాలా ట్రై చేస్తున్నారు.కొందరు అయితే ఇమ్మ్యూనిటి శక్తిని...
Read More..పామును చూస్తేనే ప.ప.పాము అంటూ దడుచుకుంటారు.అలాంటి పామే ఎదురై బుసలు కొడితే ఇంకేమైనా ఉందా….అరచేతిలో ప్రాణాలు పెట్టుకున్నట్టే అవుతుంది.ఒళ్లంతా చమటలు పట్టి పై ప్రాణాలు పైనే పోయినట్టు అవుతుంది.అయితే ప్రపంచంలో అనేక రకాల పాములు ఉన్నాయి.నాగుపాము, కొండ చిలువ, రక్తపింజరి, కట్ల...
Read More..ప్యాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రాబోతోన్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) సినిమా షూటింగ్ పూర్తికావొస్తుంది.ఈ మూవీ షూటింగ్, చివరి షెడ్యూల్ నేడు ముంబైలో ప్రారంభమైంది.విజయ్ దేవరకొండతో పాటు...
Read More..ఎన్నో రోజులుగా భరించలేని తలనొప్పితో బాధపడుతున్న ఒక యువకుడు ఎందుకు ఇలా మాటి మాటికీ తలనొప్పి వస్తుంది అనే అనుమానంతో హాస్పిటల్ కి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు.తీరా రిపోర్ట్స్ వచ్చాక అవి చూసి వైద్యులు షాక్ అయ్యారు.ఎందుకంటే ఆ యువకుడి...
Read More..భార్యలను వేరే వాళ్ళకి అమ్మేసే భర్తల గురించి మీరు వినే ఉంటారు.కానీ భార్య తన భర్తను వేరే యువతికి అమ్మడం గురించి మీరు విని ఉండరు.బహుశా శుభలగ్నం సినిమాలో చూసి ఉంటారు.కానీ నిజంగానే ఒక భార్య తన భర్తను అమ్మకానికి పెట్టింది.వేరే...
Read More..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో మనకు పనికొచ్చేవి కొన్ని మాత్రమే ఉంటాయి.అందులో కొన్ని మంచి మెసేజ్లను ఇస్తాయి.ఇక జంతువులు, చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలే మనకు ఎక్కువగా కనబడుతుంటాయి.అదే పెంపుడు జంతువులు ఇంట్లో ఉంటే చిన్న పిల్లలు వాటితోనే కాలక్షేపం...
Read More..‘బిగ్ బాస్’ ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ రియాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’.రూపా కొడవాయుర్ హీరోయిన్గా నటిస్తోంది.మైక్ మూవీస్ బ్యానర్లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి...
Read More..పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అందమైన అనుభూతి.ఈ అనుభూతి ప్రతి మనిషికి జీవితంలో ఒకేసారి లభిస్తుంది.మన భారతీయ సంప్రదాయంలో పెళ్ళికి చాలా విలువ ఉంది.పెళ్ళికి ముందు చాలా ఆచారాలు ఉంటాయి.ఇలా ఒక జంటను కలిపి ముడి వేయాలంటే వధువు,...
Read More..దొంగను పట్టుకోవాలంటే ఎన్ని గట్స్ ఉండాలి చెప్పండి.దొంగను పట్టుకునే క్రమంలో కాస్త అటు ఇటు అయినా గానీ ప్రాణాలకే ప్రమాదం.ఎందుకంటే వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉంటాయి కాబట్టి దాడి చేసినా చేస్తారు.ఎందుకు లేనిపోని రిస్క్ అని చాలా మంది దొంగలు కనపడినగాని...
Read More..ఈ మధ్య కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొని ఉంది.తాజాగా జరిగిన ఓ సంఘటన కూడా ఈ నేపథ్యంలోకి చేరుతుంది.అసలు విషయంలోకి వెళితే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో రౌడీ పోలీస్ స్టేషన్ ఏరియాలో...
Read More..ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ లో భాగంగా టీమిండియా కుర్రాళ్ళు అదరగొడుతున్నారు.ఊహించినదానికంటే టీమిండియా కుర్రాళ్ళు ఇతర దేశాల వారికి ఎక్కడ చోటివ్వకుండా పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ మరోసారి టీమిండియాను ఫైనల్ కు చేర్చారు.తాజాగా సెమీఫైనల్లో టీమ్ ఇండియా కుర్రాళ్ళు ఆస్ట్రేలియా...
Read More..పిల్లల అల్లరి భరించాలంటే తల్లితండ్రులకు చాలా ఓపిక ఉండాలి.ఎందుకంటే ఈ కాలం పిల్లలు చేసే అల్లరి అలాంటింది మరి.అసలు వాళ్ళు పిల్లలా.లేక పిడుగులా అనేలా ఇల్లు పీకి పందిరి వేస్తూ ఉంటారు.వాళ్ళు అడిగింది ఇవ్వకపోయినా, చెప్పింది చేయకపోయినా ఏడుపు మొదలుపెడతారు.పిల్లలు తల్లిదండ్రులపై...
Read More..ఈ కాలంలో పిల్లల్ని పెంచడం అనేది ఒక పని లాగా భావిస్తున్నారు.కానీ పిల్లల పెంపకం అనేది ఒక బాధ్యతలాగా స్వీకరించడం లేదు.పూర్వకాలంలో పిల్లల పెంపకం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించేవారు.తల్లి పాల దగ్గర నుండి, బిడ్డ మల మూత్రాలకు సంబంధించిన ప్రతి...
Read More..ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లోను స్మార్ట్ ఫోన్ ఉండడం మనం చూస్తూనే ఉన్నాము.అలాగే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా డౌన్లోడ్ చేసుకునే యాప్ ఏదన్నా ఉంది అంటే అది వాట్సాప్ అని అనడంలో అతిశయోక్తి లేదనే...
Read More..సోషల్ మీడియా కారణంగా మనం ఇంట్లో కూర్చునే ప్రపంచంలో నలుమూలల ఏం జరుగుతుందో తెలుసు కుంటున్నాము.ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.ఆ వైరల్ వీడియోలను చూస్తూ నెటిజెన్స్ కూడా కాలక్షేపం చేస్తున్నారు.వీటిలో చాలా వరకు...
Read More..అప్పట్లో ఏది కావాలన్నా సరే బయటకి వెళ్లి తెచ్చుకునే వాళ్ళం.కానీ ఇప్పటి రోజుల్లో ఏది కావాలంటే అది ఇంట్లో ఉండి ఆర్డర్ చేస్తే చాలు టక్కున ఇంటికి వచ్చేస్తుంది.టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందని సంతోషపడాలో లేక మనుషులు సోమరిపోతుల్లాగా మారిపోతున్నారని బాధపడాలో అర్ధంకానీ...
Read More..క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న IPL-2022 ఎక్కడ నిర్వహిస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.ఈ నేపథ్యంలో BCCI చీఫ్ గంగూలీ తాజాగా కిక్కిచ్చే వ్యాఖ్యలు చేశాడు.IPL-2022 ఎక్కడ జరుగుతుంది? అనే ప్రశ్నకి ఇపుడు సమాధానం దొరికింది.ఇకపోతే, దేశంలో ఓమైక్రాన్ ఉదృతి నేపథ్యంలో ఈ...
Read More..హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా అన్ని రకాల కమర్షియల్ అంశాలతో యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ‘సెహరి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జ్ఞానశేఖర్ ద్వారక.వర్గో పిక్చర్స్ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.హర్ష్ కనుమిల్లి ఈ చిత్రానికి...
Read More..విశాఖ ఏజెన్సీ చింతపల్లి: జిల్లా కలెక్టర్ బాలుర వసతి గృహంలో రాత్రి మకాం.వసతి గృహం పిల్లలతో కలిసి బోజనాలు.జిల్లా కలెక్టరు డా.ఏ.మల్లికార్జున బుధవారం రాత్రి చింతపల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో రాత్రి మకాం వేసి విద్యార్థులతో కలిసి...
Read More..ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయన అందరికి సుపరిచుతుడే.కానీ కిమ్ జోంగ్ ఉన్ ఒక దేశానికీ అధ్యక్షుడు అయి ఉండి కూడా బాహ్య ప్రపంచానికి కనిపించడం చాలా అరుదు అని ఆ దేశంలో గల ఒక అధికారిక...
Read More..అవును.కరోనా ఎవరినీ వదలట్లేదు.దాని నుండి తప్పించుకోవడం అంత తేలికైన విషయం కాదు మరి.వివరాల్లోకి వెళితే.2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ క్రీడలు ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం కానుండగా కరోనా భారీ షాక్ ఇచ్చింది.ఇప్పటికే అక్కడ భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఈ క్రమంలో...
Read More..మామిడి పండ్ల తినడానికి ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మామిడి పండ్ల కాలం ఎప్పుడు వస్తుందా అని అందరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు.రైతులు కూడా మామిడి పండ్ల కాలం గురించి ఎంతగానో ఎదురుచూస్తారు.ఎందుకంటే ఆ మామిడి పండ్లు...
Read More..హర్యానా రాష్ట్రంలోని కొలువైయున్న ఆరావళి బయోడైవర్సిటీ పార్క్ గురించి తెలిసే ఉంటుంది.అది ఎంతో సుందరమైన ప్రాంతం అవడం చేత పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తూ వుంటారు.తాజాగా ఇది ఓ అరుదైన గుర్తింపు సొంతం చేసుకొని రికార్డుల్లోకి ఎక్కింది.అదేమంటే, భారత దేశంలోనే మొట్టమొదటి OECM...
Read More..