దీపావళి ఎందుకు వస్తుందో అందరికీ తెలిసిందే.కానీ దీపావళి రోజుల్లో దీపారాధన మనం చేస్తుంటాం ఎందుకు చేస్తాం.దానివలన ఎలాంటి సత్ఫలితాలు వస్తాయి.ఏంటి అనే విషయాలు మాత్రం ఎవ్వరికీ తెలియదు.అసలు దీపావళి ముందు రోజు నరకచతుర్ధసి.అంతకుముందు ధనత్రయోదశిని ఆచరిస్తారు.అమావాస్యకు తర్వాతి రోజున బలిపాడ్యమిగా కొన్నిచోట్ల...
Read More..కెనడాలో ఇటీవలి కాలంలో జాత్యహంకార దాడులు, ఇస్లామోఫోబియాను అదుపు చేందుకు ఆ దేశంలో మూడవ అతిపెద్ద పార్టీ అయిన న్యూడెమోక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) నేత జగ్మీత్ సింగ్ ప్రణాళిక రచిస్తున్నారు.జాత్యహంకారం ప్రభావం అన్న అంశంపై టోరెంటో లోని టౌన్ హాలులో జరిగిన...
Read More..బామ్మ అవ్వాల్సిన వయసులో ఒక వృద్ధురాలు తల్లి అవుతున్న ఘటన తూర్పు గోదావరి జిల్లా లో చోటుచేసుకోబోతుంది.74 ఏళ్ల వయసు అంటే ఈ వయసులో చాలా మంది బామ్మ లు అవుతూ ఉంటారు.కానీ, తూర్పు గోదావరిజిల్లా నెలపర్తి పాడు కు చెందిన...
Read More..మొన్నటి వరకు యుద్ధం అంటూ బీరాలు పోయిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చాడు.నిన్నటి వరకు చర్చలు జరిపే ప్రసక్తే లేదని తెలిపిన ఇమ్రాన్, ఇప్పుడు చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమౌతాయంటూ చెప్పుకొచ్చారు.అంతేకాకుండా ఎన్నటికీ కూడా యుద్ధం...
Read More..ఒకప్పుడు టీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రానప్పుడు ఆ పార్టీ లో ఏంతో హుషారుగా క్యాంపైన్ నిర్వహించిన సినీ నటి విజయశాంతి సరిగ్గా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన విషయం తెలిసిందే.ఆమె కాంగ్రెస్ పార్టీ లో చేరినప్పటి నుంచి...
Read More..ఇటీవల సమాజంలో సహజీవం అనేది చాలా సాధారణ విషయమైపోయింది.అయితే ఈ క్రమంలో మహిళలకు చాలా అన్యాయం జరుగుతుంది అని రాజస్థాన్ మానవ హక్కుల కమీషన్ వాపోయింది.సహజీవనం పేరుతో మహిళలను వాడుకొని వదిలేస్తున్నారు అని కావున ఈ బంధాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు...
Read More..కేంద్ర హోం శాఖ గట్టి నిర్ణయం తీసుకుంది.నిషేదిత ఉగ్ర సంస్థ అయినా జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్,హఫీజ్ సయీద్,దావూద్ ఇబ్రహీం,జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీలను ఉగ్రవాదులుగా ప్రకటించింది.కొత్తగా సవరించిన యూఏపీఏ చట్టం కింద వారిని టెర్రరిస్ట్ లుగా ప్రకటిస్తున్నట్లు...
Read More..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తప్పులో కాలేశారు.ప్రస్తుతం డోరియన్ హరికేన్ ఫ్లోరిడా తీరాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే హరికేన్ గమనాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకున్న ట్రంప్.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే అలబామాకు హరికేన్ వల్ల...
Read More..అంతా అనుకున్నట్టుగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు తమ అధినేత జగన్ సీఎం కుర్చీలో కూర్చున్నాడు.ఇక మనకు తిరుగే లేదు అంటూ భావించిన చోట మోట నాయకులకు, కార్యకర్తలకు కూడా ఇప్పుడు జగన్ తీరు అస్సలు నచ్చడంలేదట.తమ పార్టీ...
Read More..అమెరికాలోని మిచిగాన్ రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రంలో ఫ్లేవర్డ్ ఈ-సిగరెట్లను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించారు.తద్వారా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ నిషేధాన్ని విధించిన తొలి రాష్ట్రంగా మిచిగాన్ నిలిచింది.గవర్నర్ ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టం, మార్కెటింగ్ను నిషేధిస్తున్నట్లు మిచిగాన్...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక క్షణం కూడా ఆలస్యం చేసేందుకు ఇష్టపడడంలేదు.నిత్యం ప్రజల్లో తిరుగుతూ, ప్రజల సమస్యలను హైలెట్ చేయడంతో పాటు కింది స్థాయి కార్యకర్తల నుంచి సైతం సలహాలు సూచనలు స్వీకరిస్తూ పార్టీకి మరింత బలమైన పునాదులు వేసేందుకు...
Read More..కొన్ని సినిమాల శాటిలైట్ రైట్స్ను విడుదలైన తర్వాత అమ్మేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.ఎందుకంటే సక్సెస్ అయితే ఎంత చెప్పితే అంతకు తీసుకునేందుకు ఛానెల్స్ వారు ముందుకు వస్తారు.కాని ఎక్కువ శాతం రిస్క్ తీసుకోవడం ఎందుకు అని శాటిలైట్ రైట్స్ను ముందే అమ్మేసేందుకు...
Read More..టాలీవుడ్ మెగా నందమూరి మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కోసం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.బాహుబలి మేకర్ అయిన రాజమౌళి నుండి ఈ చిత్రం వస్తున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్లు ఈ చిత్రంలో...
Read More..అల్లుడు శీను చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూడు సంవత్సరాలు వరుసగా చేసిన సినిమాలు ఏవీ కూడా సక్సెస్ను తెచ్చి పెట్టలేదు.ఆయన చేసిన ప్రతి ప్రయత్నం కూడా విఫలం అవుతూ వచ్చింది.అలాంటి సమయంలో హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్...
Read More..ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సాహో’ చిత్రం విడుదలై నేటితో వారం పూర్తి చేసుకోబోతుంది.ఈ వారం రోజుల్లో సినిమా కలెక్షన్స్ విషయాన్ని చూస్తే చాలా బెటర్గా అనిపించాయి.సినిమాకు వచ్చిన టాక్తో కనీసం 100 కోట్లు అయినా వసూళ్లు చేస్తుందా అని అంతా అనుకున్నారు.కాని...
Read More..ప్రేమలో ఉంటే ఎంత పనైనా చేసేందుకు ధైర్యం వస్తుందంటారు.ప్రేమలో ఉన్న వారు గతంలో ఎన్నో పనులు చేయడం మనం చూశాం.ప్రేమలో పడితే ఎంతటి వారినైనా ఎదురించే ధైర్యం, ఎంతటి వారినైనా కొట్టే ధైర్యం వస్తుంది.ఇవన్నీ సినిమాల్లోనే చూపిస్తారు అంటారు కాని నిజ...
Read More..స్త్రీ కృష్ణుడు తలపై ఎందుకు నెమలి పించం పెట్టుకుంటాడు అంటే అదో పెద్ద కథనే పెద్ద వారు చెప్పే వారు.ఈ సృష్టిలో కేవలం నెమళ్లు మాత్రమే మగ ఆడ సంభోగం చెందకుండా పునరుత్పత్తి అంటే పిల్లలను కంటున్నాయి.కనీసం అవి ఒకదానితో ఒకటి...
Read More..నా పేరు శివ.అప్పట్లో నాకు ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఉండేది.ఆటోలో వాటర్ బబుల్స్ తీసుకొని ఇనిటింటికి వెళ్లి వాటర్ కాన్ డెలివరీ చేసే పది మంది డెలివరీ బాయ్స్ ఉండేవారు.ఓ రోజు ఓ డెలివరీ బాయ్ రాకపోయేసరికి…ఒక ఆటోలో వాటర్...
Read More..భారత దేశానికి హిందూ దేశం అంటూ పేరు పడ్డా కూడా ఇక్కడ ఎన్నో మతాల వారు మరియు జాతుల వారు ఉంటారు.హిందువుల జనాభ ఎక్కువగా ఉన్నా కూడా ఆధిపత్యం మాత్రం హిందువులు చేయరు.ముస్లీంలతో పాటు వందలాది జాతుల వారు ఇండియాలో ఉంటున్నారు.అందుకే...
Read More..మన చిన్నతనం నుంచే మన తల్లిదండ్రులు అనేక విషయాలను మనకు చెబుతారు.నేర్పిస్తారు.అలాంటి వాటిల్లో ఒకటి షేరింగ్.ఎవరితోనైనా మన దగ్గర ఉన్న వస్తువులను షేర్ చేసుకోవాలని వారు చెబుతారు.అలాగే మనం చేస్తాం.అయితే వేరే ఏ వస్తువులు అయినా కావచ్చు కానీ.కొన్ని రకాల వస్తువులను...
Read More..ప్రధాని నరేంద్రమోడిని ప్రతిష్టాత్మక ‘‘గ్లోబల్ గోల్ కీపర్’’ అవార్డుకు ఎంపికయ్యారు.దేశంలో పారిశుద్ధ్యాన్ని పెంపోందించే లక్ష్యంతో మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి గాను ఆయనను ఈ అవార్డు వరించింది.మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ సారథ్యంలోని బెల్ అండ్ మెలిండా ఫౌండేషన్ ఈ అవార్డును అందజేస్తుంది.ఈ...
Read More..మెక్సికో సరిహద్దుల్లో రక్షణ గోడను నిర్మించేందుకు గాను మిలటరీ నిధులను బదిలీ చేసేందుకు పెంటగాన్ ఆమోదముద్ర వేసింది.11 గోడల నిర్మాణానికి గాను 3.6 బిలయన్ డాలర్ల మిలటరీ కన్స్ట్రక్షన్ నిధులను బదిలీ చేసేందుకు రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్ నేతృత్వంలోని...
Read More..అమెరికాలో లో భారతీయ విద్యార్ధుల వరుస మరణాలు భారత్ లో ఉంటున్న ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రుల్లో గుబులు పుట్టిస్తున్నాయి.అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రంలో తాజాగా జరిగిన నీటి ప్రమాద సంఘటనలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ కు చెందిన ముగ్గురు తెలుగు విద్యార్థులు...
Read More..డోరియన్ హరికేన్ ధాటికి అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా చివురుటాకులా వణికిపోతోంది.ప్రస్తుతం ఇది నెమ్మదిగా కదులుతూ ఫోరిడా తూర్పు తీరం వద్ద గ్రాండ్ బహామస్ సమీపంలో కేంద్రీకృతమై ఉంది.దీనిని కేటగీరి-2 తుఫానుగా వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తీరం వెంట గంటకు...
Read More..ప్రభాస్ ‘సాహో’ చిత్రం ఫ్లాప్ క్రెడిట్ పూర్తిగా సుజీత్పైనే పడింది.ఆయన ప్రభాస్కు ఉన్న ఇమేజ్ను ఉపయోగించుకోవడంలో దారుణంగా విఫలం అవ్వడం మాత్రమే కాకుండా అత్యంత దారుణంగా ప్రభాస్ కెరీర్లో మచ్చను క్రియేట్ చేశాడంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.ఎంతమంది ఎన్ని విధాలుగా...
Read More..అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజు రోజుకి విస్తరిస్తోంది.గడిచిన నెల రోజుల కాలంలో దాదాపు 2 కాల్పుల ఘటనలో అమెరికాలో పెను సంచలనం సృష్టించాయి.ఇప్పటికే ఆ ఘటనల నుంచీ తేరుకోలేదు అమెరికా ప్రజలు.అయితే తాజాగా అమెరికాలోని వాషింగ్టన్ లో జరిగన ఓ సంఘటన...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ఎటువంటిదో ఆయన పుట్టినరోజు వేడుకలను చూస్తేనే అర్ధం అయిపొయింది.తెలుగు రాష్ట్రాల్లో ఆయన పుట్టినరోజును ఒక పండుగలా నిర్వహించారు.రాజకీయాల్లో ఆయన గెలిచినా ఓడినా రాజే అంటూ అభిమానులు స్టేట్మెంట్ లు కూడా ఇచ్చారు.ఎవరికీ...
Read More..బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్రహ్మచారి,కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా ల్లో ఎలా హుషారుగా ఉంటాడో,బయట కూడా అలానే ప్రవర్తిస్తూ ఉంటాడు.ఇంత స్టార్ డమ్ అందుకున్నప్పటికీ కూడా ఎలాంటి గర్వం లేకుండా చాలా సామాన్యుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు.అయితే తాజాగా సల్మాన్ గణపతి...
Read More..బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో లవ్ బర్డ్స్ గా ఉన్న వారు చాకొలేట్ బాయ్ రణ్ బీర్ కపూర్,యంగ్ భామ అలియా భట్.వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా లవ్ లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.అయితే...
Read More..ఒకపక్క తెలంగాణా లో ఏమాత్రం టీడీపీ పార్టీ కి అవకాశం లేకుండా పోయిన విషయం తెలిసిందే.ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు తెలంగాణా లో ఒక వెలుగు వెలిగిన టీడీపీ పార్టీ దాదాపు ఇప్పుడు ఆ రాష్ట్రంలో తుడిచిపెట్టుకోపోయిందనే చెప్పాలి.అయితే ఇప్పుడు ఏపీ లో...
Read More..అధినేత ఎంత ధైర్యం చెబుతున్నా తెలుగు తమ్ముళ్లకు ఇప్పుడు ఒక పట్టాన నిద్ర పట్టడంలేదు.గతంలో తాము అధికారంలో ఉండగా వైసీపీకి చెందిన వారిని రకరకాలుగా అడ్డుకున్నామని ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా తమను వెంటాడి కేసుల్లో ఇరికిస్తారనే...
Read More..కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ను మంగళవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.మనీ ల్యాండరింగ్ కేసు కు సంబంధించి శివకుమార్ ని గత నాలుగు రోజులుగా ఈడీ అధికారులు విచారిస్తుండగా ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడం తో అధికారులు ఆయనను...
Read More..విదేశాల సంగతి ఏమో కాని ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు మరీ దారుణంగా ఉంటాయి.హైవేలను అభివృద్ది అయితే చేస్తున్నారు కాని కొన్ని రాష్ట్రీయ రాహదారులను మాత్రం పట్టించుకోకుండా వదిలేస్తున్నారు.స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రభుత్వాలు మాత్రం పెద్దగా పట్టింపు లేకుండానే...
Read More..తెలుగు లో స్టార్ హీరోయిన్ గా కేవలం నాలుగైదు సినిమాల్లోనే నటించినా ఒక మంచి నటిగా మాత్రం కన్నడ భామ రష్మికా మందనా నిలిచింది.మిగతా ఇండస్ట్రీ లలో ఎలా ఉన్నా టాలీవుడ్ లో మాత్రం ఆమెకు మంచి క్రేజ్ మాత్రం ఉంది.అయితే...
Read More..కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రపంచ వ్యాప్తంగా రాచరికపు పాలన కొనసాగేది.కాలక్రమేనా రాచరికపు పాలన కనుమరుగయ్యింది.ప్రస్తుతం దాదాపుగా ప్రపంచం మొత్తం కూడా ప్రజాస్వామ్యబద్దంగా పరిపాలన కొనసాగుతోంది.అయితే అప్పటి రాజులు, రాచ కుటుంబాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.రాజ కుటుంబం అనగానే ఠక్కున...
Read More..టీఆర్ఎస్ పార్టీలో మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం రోజు రోజుకి ముదురుతున్నట్టు కనిపిస్తోంది.కేసీఆర్ త్వరలో చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణలో ఈటెలను తప్పించేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే సమాచారంతో కాస్త ముందుగానే ఈటెల మేల్కొని సంచలన వ్యాఖ్యలు చేశారు.హుజూరాబాద్లో ఈటల...
Read More..టెక్నాలజీ పెరిగి పోవడంతో ప్రతి ఒక్కటి కూడా అరచేతిలో ఇడిమి పోయేంతగా పరిస్థితి వచ్చింది.స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే దాంట్లో ఇంటర్నెట్ ఉంటే ఇక బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బతికేయవచ్చు.మినిమం ఇంగ్లీష్ జ్ఞానం ఉంటే చాలా ఎన్నో విషయాలను ఫోన్...
Read More..టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’.భారీ బడ్జెట్తో అంటూ మొదటి నుండి ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.అయితే ఈ చిత్రం బడ్జెట్ ఎంత అనే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వని నిర్మాత తాజాగా ఈ...
Read More..విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఇండియా వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు.అందుకే ఆయనతో సినిమా చేయాలని కరణ్ జోహార్ గత రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు.ఆమద్య గీత గోవిందం సమయంలో కరణ్ జోహార్తో విజయ్ దేవరకొండ భేటీ అవ్వడం, ముంబయిలో సినిమాల గురించి...
Read More..పుర్రెకో బుద్ది అంటూ ఉంటారు, అంటే ఒక్కో మనిషి ఒక్కో విధంగా ఆలోచిస్తూ ఉంటాడు.ప్రతి మనిషి కూడా అత్యంత విచిత్రంగా వింతగా ఆలోచన చేయడం మనం చూస్తూ ఉంటాం.అయితే ఎక్కువ శాతం మంది మాత్రం తమకు ఏదో ఆలోచన వచ్చినా కూడా...
Read More..ఇంట్లో ప్రశాంతత అనేది లేకుంటే ఎంతటి నరకంగా ఉంటుందో కొందరికి మాత్రమే తెలుసు.ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉంటే ఆ ఇంట్లో ఉండే పిల్లలు ఎంతటి నరకయాతన అనుభవిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్న కుటుంబంలో పిల్లలు ఉండేందుకు కూడా ఇష్టపడరు.అమెరికా...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహో’ చిత్రం మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.350 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రంకు విడుదలైన మొదటి రోజే ఫ్లాప్ టాక్ వచ్చింది.దారుణమైన డిజాస్టర్ అంటూ...
Read More..అమెరికాలో అతిపెద్ద తెలుగు సంస్థగా పేరొందిన అమెరికా తెలుగు సంఘం (తానా) ఎప్పటికప్పుడు తన ఆధ్వర్యంలో వినూత్నమైన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ అమెరికాలో తెలుగు ప్రజలకు మరింత చేరువవుతోంది.ఈ క్రమంలోనే తానా న్యూజెర్సీ లో సంగీత శిక్షణ తరగతులు ఏర్పాటుచేసి దిగ్విజయంగా...
Read More..ఉన్నతమైన భవిష్యత్తు, చేతినిండా డబ్బు, ఆర్ధికంగా వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేకుండా ఉండాలంటే ఎన్నారై అయిపోవాలి.నిజాన్నిఒప్పుకోవాలి మరి.విదేశాలలో ఉంటూ స్వదేశంలో ఉంటున్న తమ వారికి కోట్ల కొద్దీ డబ్బు పంపుతున్నారట మన భారత ఎన్నారైలు.ఈ విషయం వెల్లడించింది ఎవరో కాదు.ప్రపంచ...
Read More..ఇంగ్లాడ్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.ప్రమాదం నుంచీ తప్పించుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా మృత్యు దేవత కౌగిలి నుంచీ ఆ యువకుడు తప్పించుకోలేక పోయాడు.వివరాలలోకి వెళ్తే.ఇంగ్లాడ్ లో నివాసం ఉంటున్న ఓ భారతీయ ఎన్నారై కుటుంభానికి చెందిన రాజేష్...
Read More..కుక్కలు మూగ జీవాలు, వాటికి తెలియకుండానే అవి కొన్ని తప్పులు చేస్తుంటాయి.ఆ తప్పుల కారణంగా ఓనర్స్ పెద్ద తలనొప్పులను ఎదుర్కొంటూ ఉంటారు.కొన్ని కుక్కలు పక్కింటి వారిని ఇబ్బంది పెట్టి ఓనర్కు చిరాకు కలిగిస్తాయి.ఇక కొన్ని కుక్కలు రోడ్డు మీద కుక్కలు కనిపిస్తే...
Read More..యాంకర్ రవి పేరు ఎత్తగానే ఒకప్పుడు లాస్య అనే పేరు ఠక్కున వినిపించేది.వారిద్దరు ఎంతగా పాపులర్ అయ్యారంటే వారు పెళ్లి చేసుకోబోతున్నారు అన్నంతగా పాపులర్ అయ్యారు.వారిద్దరి ప్రేమ కథ కథలు కథలుగా చెప్పుకోవడం జరిగింది.వారిద్దరి గురించి మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చినన్న...
Read More..బిత్తిరి సత్తి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.వి6 ఛానెల్ ద్వారా పరిచయం అయిన బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి ప్రస్తుతం కొత్త జర్నీని ప్రారంభించాడు.చేవెళ్ల రవి తాజాగా టీవీ9లో జాయిన్ అయిన విషయం తెల్సిందే.నెల రోజుల క్రితమే...
Read More..భారీ బడ్జెట్తో తెరకెక్కిన ‘సాహో’ చిత్రంకు ఫ్లాప్ టాక్ వచ్చింది.మొదటి రోజు సోషల్ మీడియాలో మరీ దారుణమైన ఫ్లాప్ వచ్చింది.దాంతో కలెక్షన్స్ కనీసం 100 కోట్లు అయినా వచ్చేనా అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి.350 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం...
Read More..ఏపీ అధికార పార్టీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటోంది.మూడు నెలల పరిపాలన కాలంలో తమపై అనేక విమర్శలు చెలరేగుతున్నాయి.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వైసీపీ మీద ఘాటు విమర్శలు చేస్తున్నాయి.దానికి వైసీపీ కూడా ప్రతివిమర్శలు...
Read More..పాప్ సాంగ్స్ పాడుతూ ప్రేక్షకులను హుషారెత్తించడానికి చేసిన పని తో ఏకంగా సింగర్ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది.ఎంతో హుషారుగా మొదలైన మ్యూజిక్ షో ఒక చిన్న ప్రమాదం కారణంగా విషాదం గా ముగిసింది.సంగీత ప్రదర్శన ఇస్తున్న సింగర్ అనూహ్య పరిణామంలో...
Read More..తెలుగు బిగ్బాస్ మూడవ సీజన్ ఏడవ వారంలోకి అడుగు పెట్టింది.దాదాపుగా సగం సీజన్ పూర్తి అయ్యింది.ఇలాంటి సమయంలో రెండవ వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసుకు రావడం జరిగింది.ఇలాంటి సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే చాలా పెద్ద స్టార్ అయితే కాని...
Read More..టీవీ ప్రెజెంటర్ గా సక్సెస్ ఫుల్ గా క్లిక్ అయిన ఓంకార్, ఆ తరువాత దర్శకుడి గా మారిన విషయం తెలిసిందే.ఆయన దర్శకత్వంలో వచ్చిన సక్సెస్ ఫుల్ మూవీ “రాజుగారి గది”.చిన్న యాక్టర్స్ ని పెట్టి చేసిన ఈ చిత్రం ఎంతటి...
Read More..అగ్రరాజ్యం అమెరికా లో మరో ప్రమాదం చోటుచేసుకుంది.మొన్న ఒక ఆగంతకుడు సామాన్యుల పై కాల్పులు జరపడం తో ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.అయితే ఇంకా ఆ ఘటన మరువక ముందే దక్షిణ కాలిఫోర్నియా లో ఒక ప్రమాదం చోటుచేసుకుంది.దక్షిణ కాలిఫోర్నియా...
Read More..దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటున్నట్టుగానే కనిపిస్తోంది.ముఖ్యంగా చెప్పుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించి కాంగ్రెస్ పార్టీ సంచలనమే సృష్టించింది.తెలంగాణ ఆంధ్రా ను విడదీయడం ద్వారా ఏపీ లో పార్టీ కొంచెం ఇబ్బందిపడినా తెలంగాణాలో తప్పకుండా అధికారంలోకి వస్తామని భావించింది.అయితే...
Read More..భారత ఎన్నారైలకి కేంద్రం తీపి కబురు అందించింది.ఇకపై భారత్ లో మూడు నెలలు ఉండండి చాలు ఆధార్ ఇచ్చేద్దాం అంటూ ప్రకటన విడుదల చేసింది.భారత్ లో ఎటువంటి అవసరానికైనా సరే ఆధార్ తప్పని సరి అని అందరికి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆధార్...
Read More..మామూలుగా అయితే పిల్లలు స్కూల్లో సెలవు కోసం రకరకాల కారణాలు చెబుతూ ఉంటారు.ఎక్కువగా తమ ఇంట్లో ముసలి వాళ్లు ఎవరో ఒకరు పోయారు అంటూ అబద్దం ఆడుతూ ఉంటారు.ఆరోగ్యం బాగాలేదని కొందరు అంటూ ఉంటారు.ఇంట్లో పరిస్థితి సరిగా లేదని కొందరు అంటూ...
Read More..స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత పక్కన వారితో పని లేకుండా పోయింది.ఒకప్పుడు రైలు జర్నీ అంటే ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు పరిచయం అయ్యే వారు.వారితో స్నేహం ఏర్పడేది.కాని ఇప్పుడు పక్క సీటు వారితో కూడా మాట్లాడే పరిస్థితి లేదు.ఎందుకంటే చేతిలో ఫోన్...
Read More..“నాన్నా! రేపు మా తరగతిలో పిల్లలంతా పరీక్ష ఫీజు చెల్లించాలని హెడ్ మాస్టర్ చెప్పారు” ఇంట్లోకి అడుగు పెడుతూనే అన్నాడు రఘు.అప్పుడే కూలిపని ముగించుకుని ఇంటికి వచ్చిన కేశవులు కొడుకు మాటలు విని ‘అలాగా! ఫీజు ఎంత ఏంటి? అని అడిగాడు.రెండు...
Read More..ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో నాయకుల వలసల సీజన్ నడుస్తోంది.కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలోకి ఇతర పార్టీల నుంచి వలసలు సర్వ సాధారణం అయినా ఏపీలో మాత్రం ఇప్పటివరకు అధికార పార్టీలోకి పెద్దగా వలసలు కనిపించలేదు.దీనికి భిన్నంగా బీజేపీలోకి చాలామంది నాయకులు క్యూ కట్టారు.దీనికి...
Read More..సినీ పరిశ్రమలో సక్సెస్ అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు అంచనా వేయలేరు , ఒక్కొక్కప్పుడు సూపర్ హిట్ అవుతుంది అనుకునే కథలు డిజాస్టర్లు అవుతాయి , సినిమా మీద ఏమి అంచనాలు లేకుండా విడుదల అయి భారీ విజయాలు సొంతం...
Read More..ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం లు ఇద్దరూ ఒకరితో ఒకరు సఖ్యతగా ఉంటూ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలను సామరస్యంగా పరిష్కరించుకుంటారనే విషయం అందరికి తెలిసిందే.ఏపీలో వైసీపీ మొదటిసారి అధికారంలోకి రాగా, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణాలో రెండోసారి అధికారంలోకి వచ్చింది.ఇలా అధికారంలోకి...
Read More..దంపతులెవరైనా కలకాలం కలసి మెలసి కాపురం చేయాలని, ఎలాంటి కలహాలు రాకుండా సంసార జీవితం సజావుగా సాగాలనే కోరుకుంటారు.కానీ ఎవరూ విడిపోవాలని అనుకోరు.అయితే నేటి తరుణంలో చాలా మంది కపుల్స్ మాత్రం అనేక కారణాల వల్ల విడిపోతున్నారు.చిన్న చిన్న సమస్యలకే గొడవలు...
Read More..ఓ భారత ఎన్నారై అరెస్ట్ అయిన వైనం చూస్తే జాలి పడాలో, ఇదేమి కక్కూర్తి పని అని తిట్టుకోవాలో అర్థం కాదు.ఇంత చిన్న కారణంతో అరెస్ట్ అవ్వడం చూస్తే బహుశా సదరు ఎన్నారై కి జేబులోనే దరిద్రం ఉన్నట్టుగా అనిపిస్తుంది.ఇంతకీ ఆ...
Read More..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండో అమెరికన్ మహిళ కి న్యాయమూర్తిగా కీలక భాద్యతలు అప్పగిచారు.ఈ మేరకు ఉత్తర్వులని జారీ చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికాలో సంచలనం సృష్టించింది.న్యాయవాదిగా ఉన్న ప్రవాస భారతీయురాలైన షిరీన్ మ్యాధ్యూస్ వైట్ కాలర్ నేరాల దర్యాప్తులో...
Read More..తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితుల్లో ఉందో అదే స్థాయికి కాంగ్రెస్ పార్టీ చేరుతుందని అంతా భావిస్తున్న తరుణంలో సరికొత్త రూట్లో రాజకీయం చేసి తిరిగి బలం పుంజుకోవాలని చూస్తోంది.ఒక వైపు అధికార పార్టీ టీఆర్ఎస్, మరోవైపు కేంద్ర అధికార...
Read More..ఇప్పటివరకు దృష్టిపెట్టని అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దృష్టిపెడుతూ ప్రత్యర్థులకు దడ పుట్టించే కార్యక్రమాలకు నాంది పలుకుతోంది.వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలన మీదే జగన్ దృష్టిపెట్టాడు.సహజంగా అధికార పార్టీ కావడంతో ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు,...
Read More..బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమా అంచనాలను ఆదుకోవడంలో తీవ్రంగా విఫలం అయ్యింది.ప్రభాస్ ఏమాత్రం ఈ సినిమాతో ఆకట్టుకోలేక పోయాడు.సినిమా 350 కోట్లతో తెరకెక్కితే కనీసం సినిమా సగం వసూళ్లను కూడా రాబట్టే పరిస్థి కనిపించడం లేదు.ఇలాంటి సమయంలో కాస్తో...
Read More..తోడు లేని జీవితం చాలా భారంగా సాగుతుంది.ముఖ్యంగా భర్త నుండి విడాకులు తీసుకున్నవారు లేదా భార్య నుండి విడాకులు తీసుకున్నవారు జీవితమును భారంగా గడపడంతో పాటు వారు సమాజంలో చాలా అవమానాలు ఎదుర్కొంటు వుంటారు.అలాంటి జీవితాన్ని సీనియర్ యాంకర్ ఝాన్సీ ఎదుర్కొంటుంది.ఆమె...
Read More..పరీక్షల్లో పాస్ కాలేము అనుకున్నప్పుడు కొందరు విద్యార్థులు రాసే సమాధానాలు విచిత్రంగా ఉంటాయి.కొందరు పాటలు, సినిమా స్టోరీలు పరిక్షల్లో రాయడం మనం ఇప్పటి వరకు చూశాం.మరి కొందరు ప్రశ్న పత్రంను తిప్పి తిప్పి మళ్లీ మళ్లీ రాస్తూ ఉంటారు.కొందరు తెలివిగా తమకు...
Read More..“Rx100” సినిమాతో మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న దర్శకుడు అజయ్ భూపతి.ఈయన తన రెండవ సినిమా కోసం సంవత్సర కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.మహాసముద్రం అనే టైటిల్ పట్టుకుని ఎప్పటినుండో చర్చలు జరుపుతున్నారు.మొదట ఈ సినిమాలో హీరోగా నాగ చైతన్య నటించబోతున్నట్లుగా...
Read More..మూడు నాలుగు దశాబ్దాల క్రితం అమ్మాయిల చదువుపై ఇండియాలో పెద్దగా శ్రద్ద పెట్టే వారు కాదు.కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది.అబ్బాయిలకు పోటీగా, ధీటుగా అమ్మాయిలు చదువుతున్నారు.పల్లెటూర్లలో కూడా అమ్మాయిలు స్కూల్కు వెళ్తూ దేశ పురోగభివృద్దికి అద్దం పడుతున్నారు.అమ్మాయి చదువు అవనికి...
Read More..తెలుగు బిగ్ బాస్ చాలా రొటీన్ గా, బోరింగ్ గా సాగుతున్న ఈ సమయంలో ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ రెండు రోజుల పాటు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసింది.నాగార్జున కంటే కూడా అధికంగా రమ్య కృష్ణ ఆకట్టుకుంటుందంటూ టాక్ వచ్చింది.నాగ్ దయచేసి...
Read More..While technology is pursuing our everyday life, fitness devices are the one to praise nowadays.They all are built to make you concentrate on your goal towards a healthier life while...
Read More..కాలేజ్ అమ్మాయిలు జీన్స్ ఫ్యాంట్లు, పొట్టి స్కర్టులు వేసుకోకూడదనే నిబంధన గురించి విన్నాం.కానీ, మహిళలు సౌలభ్యం కోసం వేసుకునే నైటీలపై కూడా నిషేదం విధించేవాళ్లు ఉన్నారా? అని డౌట్ వస్తే…నిజమే అని చెప్పాలి.ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో గల నిడమర్రు మండలం...
Read More..రోడ్డు మీద కాళ్లు లేక చక్రాల బండిపై అడుక్కునే వారికి కూడా దానం వేసేందుకు కొందరు ఆసక్తి చూపించరు.గుడి ముందు ఎంతో మంది భిక్షాటన చేస్తారు.వారికి ఎవరో కొందరు మాత్రమే దాన దర్మాలు చేస్తారు.కాని ఎక్కువ శాతం మంది మాత్రం బిక్షం...
Read More..సావిత్రి, వాణిశ్రీ, జమున గారి తరవాత అచ్చ తెలుగు హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటులలో “విజయశాంతి” గారు ఒకరు.పాత్రకు తనవంతు న్యాయం చేసి ఎన్నో అవార్డ్స్ అందుకోవడమే కాదు, ఆడియన్స్ ని మెప్పించారు.గ్లామర్ కు మాత్రమే కాకుండా నటనకు...
Read More..ఇక కొత్త ట్రాఫిక్ రూల్స్ తో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి.ట్రాఫిక్ నిబంధనల విషయంలో ఇక ఇప్పటివరకు ఒక లెక్క,ఇక నుంచి ఒక లెక్క అన్నమాట.ట్రాఫిక్ రూల్స్ ని గనుక ఉల్లంఘిస్తే ఇక అధికారులు మాత్రం ఉపేక్షించరు.ఇప్పటివరకూ ఏదో నామమాత్రంగా ఉన్న...
Read More..అధిక బరువు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయనే విషయం తెల్సిందే.ఇప్పటికే అధిక బరువు కారణంగా గుండె పోటు వస్తుందని ప్రయోగాత్మకంగా నిరూపించిన శాస్త్రవేత్తలు తాజాగా అధికంగా కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు, అనూహ్యంగా ఎక్కువ బరువు పెరిగే వారికి క్యాన్సర్ వాది...
Read More..బీహార్ మాజీ సీఎం , రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది.దాణా స్కాం లో దోషిగా తేలిన ఆయన బిర్సా ముండా జైలు లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.అయితే లాలూ గత కొంత...
Read More..పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాను పంకజ్ కుమార్ త్రిపాఠి తాను అస్తమించి కూడా తన ఊరికి వెలుగులు తెప్పించాడు.ఉత్తర్ప్రదేశ్-నేపాల్ సరిహద్దులోని మారుమూల ప్రాంతమైన మహరాజ్గంజ్లో ప్రభుత్వ సహకారం అంతంతమాత్రంగానే ఉండేది. పంకజ్ కుమార్ స్వస్థలంలో ప్రాథమిక పాఠశాల...
Read More..వైద్య వృత్తి అంటేనే ఎన్నో బాధ్యతలతో కూడుకున్నది.ఆపద సమయంలో తమ ప్రాణాలను కాపాడే వైద్యుడి ని ప్రతి ఒక్కరూ కూడా దైవం లా భావిస్తూ ఉంటారు.అలాంటి వైద్య వృత్తి లో చాలా డెడికేషన్ తో వ్యవహరించే వైద్యులు ఈ రోజుల్లో చాలా...
Read More..అమెరికా అధ్యక్షుడు తన వ్యక్తిగత టీమ్ నుంచీ ఒక్కొక్కరిని ఒక్కో కారణంతో తప్పిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇప్పటికే దాదాపు 10 కి పైగా వైట్ హౌస్ సిబ్బందిని మార్చిన ట్రంప్ తాజాగా మరొక మహిళ ఉద్యోగిపై వేటు వేశారు.ఇక వైట్ హౌస్...
Read More..అమెరికాలో మరోసారి కాల్పులు జరిగిన ఘటన కలకలు సృష్టిస్తోంది.ఈ వరుస ఘటనలతో అమెరికాలో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది.తుపాకీ చట్టంపై మార్పు తీసుకురావాలి ఎంతోమంది ఆందోళనలు చేస్తున్నా సరే అమెరికా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడంలో వైఫల్యం...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి నుంచి తొందరగానే తేరుకున్నారు.నెమ్మదిగా ఉంటే రాజకీయాల్లో వెనకబడిపోతామని, కష్టమైనా నష్టమైనా ఎక్కువగా ప్రజల్లో ఉంటేనే పొలిటికల్ మైలేజ్ పెరుగుతుందని పవన్ ఒక అంచనాకి వచ్చాడు.అందుకే ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు పవన్ సిద్ధం...
Read More..తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణాలో హాట్ టాఫిక్ గా మారడమే కాదు రోజుకో రకమైన మలుపులు తిరుగుతోంది.ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పిస్తారనే ప్రచారం ముమ్మరంగా సమయంలో ఆయన కాస్త కంట్రోల్ తప్పి పరోక్షంగా టీఆర్ఎస్ అధినేతను ఉద్దేశించి...
Read More..ప్రేమించి పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందా.లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందా.అంటే అది ఎవరి ఇష్టం వారిది.ఒకరికి ఒక తరహా పెళ్లి నచ్చితే, మరొకరికి మరొక తరహా పెళ్లి నచ్చుతుంది.అయితే ఈ విషయంలో స్పష్టత రావాలంటే కింద నాలుగు...
Read More..భారత ప్రధాని నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా మాట్లాడుతుండగా,పాకిస్థాన్ మంత్రికి కరెంట్ షాక్ తగిలింది.జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి ని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడం తో పాకిస్థాన్ నానా యాగీ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పాక్...
Read More..అవయవదానం ఎంత గొప్పదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.ఈ అవయవదానం వల్ల బౌతికంగా వ్యక్తి మనదగ్గర లేకపోయినా ఆ వ్యక్తి అవయవాలు దానం చేయడం ద్వారా ఆ వ్యక్తి మరో కొంతమంది లో బతికే ఉంటారు.ఇలాంటి గొప్ప అవయవదానం గురించి తెలుసుకున్న ఒక...
Read More..హ్యాకర్స్ ఎలా రెచ్చిపోతున్నారు అందరికి తెలిసిందే.ఈ హ్యాకర్ల ధాటికి బడా బడా బాబులు కూడా హడల్ ఎత్తిపోతున్నారు.తాజాగా ట్విట్టర్ సీఈవో కు కూడా ఈ హ్యాకింగ్ కష్టాలు తప్పలేదు.ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ ఎకౌంట్ ను కూడా హ్యాక్ చేసేసినట్లు తెలుస్తుంది.డోర్సీ...
Read More..సమాజ్ వాదీ పార్టీ ఎంపీ పై దొంగతనం కేసు నమోదు అయ్యింది.ఇంతకీ ఆయన దేనిని దొంగతనం చేసారో తెలుసా.ఒక గేదె ని ఎంపీ గారు దొంగ తనం చేసారు అంటూ ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు...
Read More..ప్రజలకు చేరువగా ప్రభుత్వ పథకాలను అందించాలనే ఉద్దేశంతో వైసీపీ అధినేత జగన్ వలంటీర్ల వ్యవస్థకు తెరలేపాడు.వీరి ద్వారా ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజల వద్దకే అందించాలని సీఎం జగన్ చూస్తున్నాడు.ఇప్పటికే వారి నియామకాలను పూర్తిచేశారు.ప్రతి యాభై ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను ప్రభుత్వం...
Read More..ఏపీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానో లేక చేరికలకు గ్రీన్ సిగ్నల్ లభించకో తెలియదు కానీ ఇప్పటివరకు అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్దగా వలసలు చోటు చేసుకోలేదు.దీనికి జగన్ పెట్టిన నిబంధనలు కూడా ఒక కారణమే.పార్టీలోకి వచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు...
Read More..గత కొన్ని రోజులుగా నాగార్జునకు వైరల్ ఫీవర్ అని, ఆయన ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ వస్తున్న విషయం తెల్సిందే.నాగార్జునకు ఆరోగ్యం బాగాలేని కారణంగా ఈవారం వీకెండ్లో బిగ్బాస్ షోకు నాగార్జున హోస్టింగ్ చేసే అవకాశం కూడా...
Read More..350 కోట్ల బడ్జెట్తో రూపొందిన ‘సాహో’ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.బాహుబలిని మించేలా ఉండాలని ఆ సినిమా బడ్జెట్ను అయితే దాటించారు.కాని ఫలితం విషయంలో మరీ దారుణమైన ఫ్లాప్ను చవి చూడటం జరిగింది.అంత బడ్జెట్ ఎందుకు ఈ చిత్రానికి పెట్టారో ఎవరికి...
Read More..తెలుగు బిగ్బాస్ సీజన్ 3 వివాదంతోనే మొదలైంది.శ్వేతారెడ్డి మరియు గాయత్రి గుప్తలు ఇద్దరు కూడా కాస్టింగ్ కౌచ్ మరియు ఇతర ఆరోపణలతో బిగ్బాస్ నిర్వాహకులపై కేసు పెట్టిన విషయం తెల్సిందే.ఆ కారణంగా మొదటి వారం షోకు విపరీతమైన రేటింగ్ దక్కింది.ఆ తర్వాత...
Read More..ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన ‘సాహో’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.బాహుబలి వంటి భారీ చిత్రం తర్వాత ఏమాత్రం తగ్గొద్దనే ఉద్దేశ్యంతో ప్రభాస్ ఏకంగా 350 కోట్లను ఖర్చు పెట్టి చేసిన సినిమా ఇది.రికార్డు స్థాయి వసూళ్లతో ఈ చిత్రం...
Read More..తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఈ మధ్యకాలంలో ఎక్కడలేని తలనొప్పులు పెరిగిపోతున్నాయి.పరిపాలన ఒక పక్క, వలసలు మరోపక్క, సొంత పార్టీ నాయకుల గ్రూపు రాజకీయాలు మరో పక్క ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కుంటూ పరిపాలన కొనసాగిస్తున్నాడు.తెలంగాణ లో బీజేపీ టీఆర్ఎస్...
Read More..అక్టోబర్ 2న ‘సైరా’ చిత్రం విడుదల కాబోతుంది అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.చరణ్ మరియు చిరంజీవిల నోటి నుండి కూడా ఆ డేట్ ప్రస్తావన వచ్చింది.గాంధీ జయంతి రోజున ఒక స్వాతంత్య్ర సమరయోధుడి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నందుకు...
Read More..టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆటలతో పాటు వ్యాపారాల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్న విషయం తెల్సిందే.పలు వ్యాపారాల్లో భాగస్వామిగా ఉండటంతో పాటు, కొన్ని గేమింగ్ జట్లను కూడా కొనుగోలు చేసిన విషయం తెల్సిందే.అందు కలడు ఇందు...
Read More..సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీపీఎం నేత సీతారాం ఏచూరి శ్రీనగర్ చేరుకున్నారు.గత కొంత కాలంగా కాశ్మీర్ లో ఉంటున్న ఆయన స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే,సీపీఎం నేత తారిగామి కి అనారోగ్య సమస్యల తో బాధపడుతున్నారు.ఈ క్రమంలో ఏచూరి స్నేహితుడు అయినా...
Read More..పొరుగుదేశం పాకిస్థాన్ ఎంత తీవ్ర స్థాయిలో ఆర్ధిక సంక్షోభం ఎదురుకొంటున్న విషయం తెలిసిందే.అయితే ఈ ఆర్ధిక సంక్షోభం ఎంతవరకు చేరుకుంది అంటే ఏకంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆఫీస్ కే కరెంట్ నిలిపివేసేంతగా.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజంగా విద్యుత్...
Read More..సాధినేని యామిని శర్మ ఈ పేరు రాజకీయాల్లో తెలియని వారు ఉండరేమో.ఆమె రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినా పదునైన వాగ్ధాటితో అన్ని పార్టీల దృష్టిలో పడ్డారు.అందుకే ఆమె టీడీపీలో అతి తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుని అధికార ప్రతినిధి వరకు ఎదిగారు.టీడీపీ...
Read More..ఒక స్త్రీ కి రాత్రి పూటే కాదు పగలు కూడా ఎలాంటి రక్షణ లేదు అన్న విషయం ఈ తాజా ఉదంతం తో వెల్లడౌతోంది.ఇటీవల టోల్ ప్లాజా ల వద్ద ఉద్యోగుల పై దాడులు చోటుచేసుకుంటున్న విషయం విదితమే.ఆ మధ్య టోల్...
Read More..హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఒక ఉత్కంఠ భరితమైన సన్నివేశం చోటుచేసుకుంది.రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయిన ఒక ప్రయాణికుడు ప్రమాదవశాత్తు కింద పడ్డాడు.అయితే ఈ క్రమంలో ట్రైన్ కిందకు పడిపోయిన అతడిని అక్కడి రైల్వే ప్రొటేషన్ ఫోర్స్ పోలీస్ సకాలంలో స్పందించి...
Read More..మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు పై ఇప్పుడు మరో ప్రచారం జరుగుతుంది.మొన్నటివరకు ఆయన టీడీపీ ని వీడి బీజేపీ లో చేరతారు అంటూ వార్తలు హల్ చల్ చేసిన విషయం విదితమే.అయితే ఇప్పుడు తాజాగా ఆయన వైసీపీ లో చేరుతారు...
Read More..ఎప్పుడైనా గడ్డి తినే సింహాన్ని చూశారా.అదేంటి సింహం ఏంటి గడ్డి తినడం ఏంటి అని అనుకుంటున్నారా.ఎప్పుడూ వేటాడి జంతువులను తినే సింహం గడ్డి తిన్న ఘటనలు ఎప్పుడూ మీరు విని ఉండరు.కానీ ఈ చిత్రమైన ఘటన గుజరాత్ లోని గిర్ అడవుల్లో...
Read More..తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణపై రోజు రోజుకి ఉత్కంఠ పెరిగిపోతోంది.క్యాబినెట్ విస్తరణలో ఎవరెవరికి చోటు దక్కుతుంది ? ఎవరి పదవి ఊడబోతోంది అనే విషయం పై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి.ఈ సందర్భంగా కేసీఆర్ , కేటీఆర్, కవితలకు...
Read More..బిగ్బాస్కు కొత్త హోస్ట్ రావడం ఏంటా అంటూ ఆశ్చర్య పోతున్నారా… అసలు విషయం ఏంటీ అంటే తెలుగు బిగ్బాస్ సీజన్ 3కి హస్టింగ్ చేస్తున్న నాగార్జున తీవ్రమైన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాడు.ఇంకా ఆయన ఆరోగ్యం పట్ల పలు రకాల వార్తలు వచ్చిన...
Read More..తమిళ హీరో విశాల్ వివాహ నిశ్చితార్థం కొన్ని నెలల క్రితం అయిన విషయం తెల్సిందే.వీరిద్దరి పెళ్లి త్వరలో అంగరంగ వైభవంగా జరుగబోతుందని అంతా భావిస్తున్నారు.హైదరాబాదీ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న విశాల్ పెళ్లి కబురు ఎప్పుడు చెప్తాడా అంటూ అంతా కూడా ఆసక్తిగా...
Read More..తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అక్కడ పార్టీ ఉన్నా చెప్పుకోదగిన కార్యక్రమాలు కానీ, నాయకులూ కానీ లేరు.ఇప్పుడు ఆ పార్టీకి ఉన్నదల్లా ఒకే ఒక్క శాసనసభ్యుడు.తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన తరువాత ఆ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టంతా ఏపీ...
Read More..‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగి పోయింది.బాహుబలి రెండు పార్ట్లతో ప్రభాస్ ఇండియాస్ న్యూ సూపర్ స్టార్గా మారిపోయాడు.అంతటి క్రేజ్ తెచ్చుకున్న తర్వాత ఒక సాదా సీదా సినిమా చేస్తే ఏం బాగుంటుందనే ఉద్దేశ్యంతో ప్రభాస్ 350 కోట్ల...
Read More..కారణం ఏదైతేనేమి ఇప్పుడు వరుస వరుసగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు మీద కేసులు నమోదవుతున్నాయి.టీడీపీ లో ఉన్న పెద్ద తలకాయలన్ని ఏ క్షణాన ఏమి జరుగుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు.పార్టీ పరిస్థితి చూస్తే ఇప్పట్లో పుంజుకునేలా లేదు పైగా...
Read More..ఇల్లు కట్టినప్పుడు ప్రతి ఒక్కరు వాస్తును చూస్తూ ఉండటం సహజమే.అయితే చాలా మంది కిచెన్,హల్, బెడ్ రూమ్ ఇలా అన్ని రకాలుగా వాస్తును చూస్తారు కానీ పూజ గది విషయానికి వచ్చే సరికి కాస్త అశ్రద్ధ పెడతారు.కొంతమంది పూజగది కోసం ప్రత్యేకంగా...
Read More..బీజేపీ ఏపీలో ఈ మధ్య బాగా బలపడుతున్నట్టే కనిపిస్తున్నా అంతర్గతంగా ఆ పార్టీలో వర్గాలుగా నాయకులు విడిపోయారు.ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబును సమర్ధించేవారు, విమర్శించేవారు ఇలా రెండుగా నాయకులు విడిపోయినట్టుగా కనిపిస్తోంది.టీడీపీలో చంద్రబాబు కి అత్యంత సన్నిహితులుగా ఉన్న నాయకులు ఇటీవల...
Read More..ప్రకాశం జిల్లా లో ఢీ అంటే ఢీ అంటున్నారు టీడీపీ,వైసీపీ నేతలు.వారే మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి,దామచర్ల జనార్దన్ రావు.ఇద్దరూ కూడా బలమైన రాజకీయ కుటుంబ వారసత్వం ఉన్నవారే కావడం తో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.ఒకరు ఏపీ...
Read More..తెలంగాణా సర్కార్ హైకోర్టు ను తరలించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే కొత్త సచివాలయ నిర్మాణం కోసం ఎర్రమంజిల్ లో చేపట్టాలని చూస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా హైకోర్టు ను కూడా తరలించే యోచనలో ఉన్నట్లు సమాచారం.రాజేంద్రనగర్ పరిధిలోని ఔటర్ రింగ్...
Read More..తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను గత ఏడు సంవత్సరాలుగా ఆకట్టుకుంటున్న కామెడీ షో జబర్దస్త్.ఈ కామెడీ షోలో ఎంతో మంది కమెడియన్స్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.కొందరు స్టార్స్ కూడా అయ్యారు.ఈ షో ఆరంభం నుండి కూడా ఇందులో కనిపించే కమెడియన్స్...
Read More..తెలుగు బిగ్బాస్ సీజన్ 3 ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతోంది.మొదటి వారం మంచి రేటింగ్ దక్కించుకున్న బిగ్బాస్ రెండవ వారం నుండి డౌన్ ఫాల్ మొదలైంది.అది ఎంతగా అంటే కనీసం ఈటీవీ న్యూస్ చూసే వారి సంఖ్య మేరకు కూడా బిగ్బాస్...
Read More..గత సంవత్సరం కన్నడంలో తెరకెక్కి దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని దక్కించుకున్న చిత్రం ‘కేజీఎఫ్’.ఈ చిత్రం కన్నడ సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని వసూళ్లను నమోదు చేసింది.కన్నడ సినిమా చరిత్రలో 50 కోట్ల వసూళ్లు అంటే చాలా గొప్ప.అలాంటిది ఏకంగా...
Read More..పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టపడే పండు అరటిపండు.ఈ పండు కి ఎంత శక్తి వస్తుంది అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ కావలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ పండు నే తింటూ ఉంటారు.చివరికి క్రీడాకారులు కూడా అరటిపండుకు చాలా ప్రాముఖ్యత నిస్తారు.చివరికి...
Read More..యంగ్ హీరో నితిన్ గత ఏడాది ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా శతమానం భవతి స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని నితిన్ చాలా నమ్మాడు.అంతగా నమ్మి చేసిన సినిమా నట్టేటా ముంచింది.శ్రీనివాస కళ్యాణం మరీ దారుణంగా ఫ్లాప్ అయ్యింది.దాంతో...
Read More..పార్లమెంట్ లో ప్రధాని కన్ను కొట్టడం,హగ్ లు చేసుకోవడం వంటి చర్యలు చేసిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు,వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కి ఊహించని అనుభవం ఎదురైంది.కన్ను కొట్టడం,హగ్ లు చేసుకోవడం నీకు తెలిస్తే, ముద్దు పెట్టడం నాకు తెలుసు అన్నట్లు...
Read More..ఒక పోలీస్ అధికారి అంటే వారికి ఒక ప్రత్యేక స్థానం,గౌరవం అనేది ఉంటుంది.అందులో ఒక ఐజీ కేడర్ లో ఉన్న ఒక అధికారి ఎంతో గౌరవంగా హుందాగా ఉంటారు.అలాంటి ఐజీ యూనిఫామ్ లోనే సీఎం కాళ్ల కు మొక్కడం ఇప్పుడు పెద్ద...
Read More..అధికారం ఉంది కదా అని వెనుకా ముందు చూసుకోకుండా చెలరేగిపోతే ఆ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కి తెలిసొచ్చినట్టు ఉంది.గత ప్రభుత్వంలో తన పలుకుబడంతా ఉపయోగించి వ్యవహారాలు చేయడంతో ఇప్పుడు కొత్తగా...
Read More..ఏపీ రాజధాని అమరావతి విషయంలో కొద్ది రోజులుగా జరుగుతున్న హడావుడి అంతా ఇంతా కాదు.ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ అన్ని పార్టీలు విమర్శలు చేశాయి.ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా అన్నట్టుగా జనసేన, బీజేపీలు కూడా...
Read More..కొద్ది రోజులుగా రాజధాని విషయంలో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా సాగుతున్న మాటల యుద్ధంలో తమది పై చేయి అంటే తమది అన్నట్టుగా ఒకరి తప్పులు మరొకరు ఎత్తి చూపుకుంటూ హడావుడి చేస్తున్నారు.అమరావతి విషయంలో ఎన్ని నిందలు వస్తున్నా అటు టీడీపీ...
Read More..అమెరికాలో నిర్వహించే పలు అంతర్జాతీయ వేదికలకి, లేదా పలు సంస్కరణల అధ్యయనానికి భారత్ నుంచీ ఎంతోమంది నిపుణులు హాజరవుతూ ఉంటారు.ఎంతో మంది భారతీయులకి అమెరికా నుంచీ పలు ఆహ్వానాలు కూడా అందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు కూడా...
Read More..తెలుగుదేశం పార్టీలో అంతా తామై చక్రం తిప్పిన నాయకులు ఇప్పుడు గుక్క తిప్పుకోలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.పార్టీలో మంచి గుర్తింపు ఉండి రాష్ట్ర స్థాయి నాయకులుగా చలామణి అయిన నాయకులంతా వరుస వరుసగా కేసుల్లో ఇరుక్కుని అల్లాడుతున్నారు.ఇందులో కొంతమంది స్వయంకృపరాధంతో కేసుల్లో ఇరుక్కోగా...
Read More..రాను రాను మనుషులు ఎలా తయారవుతున్నారో అన్న విషయం మాత్రం అర్ధం కావడం లేదు.మనుషుల మధ్య సంబంధాలను పక్కన పెడితే రక్త సంబంధాలు కూడా ఈ రోజుల్లో సరిగా కొనసాగడం లేదు అన్న విషయం అర్ధం అవుతుంది.ఇటీవల తమిళనాడు ఇలాంటి అమానవీయ...
Read More..ఒక భార్య భర్త తనను హింసలకు గురిచేస్తున్నాడు అని కోర్టు మెట్లు ఎక్కింది.అయితే ఇంతకీ ఎదో తాగొచ్చి కొడుతున్నాడనో, లేదంటే అదనపు కట్నం తెమ్మంటూ చిత్ర హింసలకు గురిచేయడం వంటి వి కాదు వింతగా తాను లావుగా ఉన్నానని నా భర్త...
Read More..ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ను రద్దు చేయడంపై పొరుగుదేశం పాకిస్తాన్ విషం కక్కుతున్న విషయం తెలిసిందే.భారత ప్రభుత్వం కాశ్మీర్ ప్రజల హక్కులను హరిస్తోంది అంటూ గత కొద్దీ రోజులుగా పాక్ దీనిపై పోరాటామంటూ ప్రగల్భాలు పలుకుతున్న నేపథ్యంలో మొదటిసారి...
Read More..ఎన్నో పోరాటాలు, మరెన్నో త్యాగాలు, ఇంకెన్నో కష్టాలు ఇవన్నీ కొన్ని సంవత్సరాలపాటు చేస్తే కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు.పార్టీ అధినేత జగన్ కూడా అదే రేంజ్ లో కష్టపడ్డాడు.పాదయాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరుగుతూ అన్ని వర్గాల ప్రజల మద్దతు...
Read More..బౌధ్ధ మత గురువు దలైలామా కి కలలో దేవత ప్రత్యక్షమై 110 సంవత్సరాలు బతుకుతానని చెప్పారట.ఈ విషయాన్నీ స్వయంగా ఆయన ఒక వీడియో ద్వారా ప్రకటించారు.లామా గత కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతూ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తన...
Read More..తల లేని కోడి, నిజంగా ఇలా తల లేకుండా కోడి బతికి బట్టకట్టి ఉంటుందా అని ఆలోచిస్తున్నారా.నిజంగానే 1945 వ సంవత్సరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఒక కోడి తల లేకుండా జీవించిందట.వివరాల్లోకి వెళితే….1945 ఏప్రిల్ 20 న మైక్ అనే కోడి...
Read More..చాలాకాలంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి.అదిగో ఇదిగో అంటూ హడావుడి చేయడం తప్ప కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించడమే లేదంటూ చాలా మంది ఆశావాహులు నిట్టూర్చారు కూడా.అయితే ఇప్పుడు మాత్రం మంత్రివర్గ విస్తరణపై సీరియస్ గానే గులాబీ బాస్...
Read More..చాలా మంది పిల్లలని బాగా గారం చేసి పెంచుతారు.వారు ఆడింది ఆట పాడింది పాటగా చూస్తారు.చిన్నతనంలో చేసే ముద్దు పెద్దయ్యాక తల్లి తండ్రులకి పెద్ద భారం అవుతుంది.అప్పుడు లబో దిబో మన్నా చేసేది ఏమి లేదు.వాళ్ళు అడిగే కోర్కెలు తీర్చాలంటే తల...
Read More..ఇటీవల వరుసగా బీజేపీ నేతలు మృతి చెందుతున్న విషయం విదితమే.మాజీ మంత్రి సుష్మాస్వరాజ్,జైట్లీ ఇలా వరుసగా మృతి చెందడం పై పలు వివాదాస్పద వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.విపక్షాలు దుష్ట శక్తులను ప్రయోగిస్తున్నాయి అని అందుకే వరుసగా బీజేపీ నేతలు మృతి చెందుతున్నారు అంటూ...
Read More..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాపారంలో గత కొన్నేళ్లుగా భాగస్వామిగా ఉన్న భారత సంతతికి చెందిన దినేష్ చావ్లా అనే వ్యక్తిని అమెరికా పోలీసులు విమానాశ్రయంలో అరెస్టు చేశారు.ఒక బ్యాగ్ చోరీ చేశారన్న ఆరోపణలతో ఈ అరెస్టు జరిగిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.అయితే...
Read More..తెలుగు బిగ్బాస్ మొదటి వారం చాలా ఆసక్తిగా సాగింది.కాని ఆ తర్వాత నుండి రేటింగ్ దారుణంగా పడిపోతూ వచ్చింది.బిగ్బాస్ రేటింగ్తో టెన్షన్ పడుతున్న షో నిర్వాహకులు రేటింగ్ పెంచేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.అందుకోసం ఇంటి సభ్యుల మద్య గొడవలు పెట్టడం.కొంత మంది...
Read More..నందమూరి బాలకృష్ణ తనయుడు హీరోగా రాబోతున్నాడు అంటూ గత మూడు నాలుగు సంవత్సరాలుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.మోక్షజ్ఞ ఎంట్రీ విషయం ఏమో కాని ఇప్పుడు బాలయ్య చిన్న కూతురు తేజస్వి ఎంట్రీ గురించిన వార్తలు జనాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.తాజాగా తేజస్వి...
Read More..జీవిత రాజశేఖర్ల ఇద్దరు కూతుర్లు కూడా హీరోయిన్స్గా పరిచయం అయ్యారు.చిన్నమ్మాయి శివాత్మిక ‘దొరసాని’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ సినిమా ఫలితం విషయం పక్కన పెడితే శివాత్మిక ఒక మోస్తరుగా ప్రేక్షకులను అలరించింది.ఇక పెద్దమ్మాయి శివాని విషయానికి వస్తే ఆమె హీరోయిన్గా...
Read More..రెండు సినిమాల మద్య వివాదం లేదా ఇద్దరు స్టార్స్ మద్య గొడవ వచ్చినప్పుడు ఎవరో ఒకరు మద్యవర్థిత్వం చేస్తే తప్ప అది సర్దుబాటు అవ్వదు.తాజాగా గ్యాంగ్ లీడర్ మరియు వాల్మీకి నిర్మాతలు నువ్వా నేనా అన్నట్లుగా ఢీ అంటే ఢీ అనుకున్నారు.సెప్టెంబర్...
Read More..తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తన లోక్ సభ అభ్యర్ధుల జాబితాని తాజాగా ప్రకటించింది.మొత్తం పదహారు మంది జాబితాని ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ .
Read More..మనిషి జీవితంలో విజయం,అపజయం అనేవి రెండు ఉంటాయి.ఒకవిధంగా చెప్పాలంటే మనిషి జీవితం పరుగు పందెం లాంటిది.కష్టాలు వచ్చినప్పుడు దైర్యం కోల్పోకుండా పోరాటం చేయాలి.కష్టాలను ఎదుర్కోవటానికి మానవ ప్రయత్నం చేస్తూ దేవుణ్ణి వేడుకుంటూ కష్టాల నుండి బయట పడటానికి ఏమైనా మార్గాలు ఉన్నాయేమో...
Read More..బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నా చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ చిత్రాన్నిదర్శకుడు అన్ని బాషల్లో రూపొందిస్తున్నాడు.ఈ చిత్రంలో చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే, మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో పుర్తిచేసుకుని, రెండోవ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్...
Read More..ప్రస్తుతం ఏపీ రాజకీయాలన్నీ అమరావతి కేంద్రంగానే తిరుగుతున్నాయి.రాజధాని అమరావతి నుంచి మరో చోటుకి మారుస్తున్నారనే సంకేతాలతో అన్ని పార్టీలు ఇప్పుడు ఇదే అజెండాతో ముందుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్టు కనిపిస్తున్నాయి.బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పుడు రాజధాని విషయంలో యాక్టివ్ గా...
Read More..నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరమే లేదన్నట్టుగా శ్రీ భరత్ వ్యాఖ్యానించడం ఎన్టీఆర్ అభిమానులతో పాటు టీడీపీ లో మెజార్టీ నాయకులకు...
Read More..స్పెయిన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదం లో జర్మనీ కి చెందిన ఒక ప్రముఖ వాణిజ్య వేత్త కుటుంబం సభ్యులంతా దుర్మరణం పొందినట్లు తెలుస్తుంది.స్పెయిన్ లోని మజొర్కా దీవిలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.గాల్లో ఎగురుతున్న ఒక హెలికాఫ్టర్ ని...
Read More..ఐఐటీ లో పట్టా పొందాం అంటే ఎవరైనా ఒక మంచి మల్టీ నేషనల్ కంపెనీ లో ఉద్యోగం సంపాదించి లక్షల్లో జీతం సంపాదించాలని అని భావిస్తాం.కానీ బీహార్ కు చెందిన శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి మాత్రం లక్షలు సంపాదించే ఉద్యోగాన్ని...
Read More..తెలంగాణాలో ఉప్పు నిప్పులా మారిన బీజేపీ టీఆర్ఎస్ మధ్య రోజు రోజుకి మాటల యుద్ధం ముదిరిపోతోంది.ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు.తెలంగాణాలో బలపడాలని చూస్తున్న బీజేపీ తమకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న టీఆర్ఎస్ ను నిలువరించేందుకు ప్రయత్నిస్తోంది.ఇక...
Read More..పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వి కి సోషల్ మీడియా గట్టి దెబ్బ కొట్టింది.ఆయన చేసిన కొన్ని పోస్ట్ లు భారతీయ చట్టాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి అంటూ ఆయనకు ఏకంగా నోటీసులు జారీ చేసింది ట్విట్టర్ సంస్థ.ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో...
Read More..అమరావతి ! ఏపీ రాజధాని అమరావతి పై గత టీడీపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటం చేసింది.రాజధానికి అది సరైన ప్రాంతం కాదు అని ఎన్ని సూచనలు, సలహాలు వచ్చినా బాబు మాత్రం అమరావతికి నా ఓటు అంటూ రాజధానిని అక్కడ ఏర్పాటు...
Read More..ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సాహో’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంకు సెన్సార్ ఇటీవలే పూర్తయ్యింది.సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యూ/ఎ వచ్చింది.సెన్సార్ పూర్తి అయ్యి మూడు నాలుగు రోజులు అయ్యింది.అయితే సెన్సార్...
Read More..యంగ్ హీరో నాని కొన్ని నెలల క్రితం ‘జెర్సీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా కమర్షియల్గా ఆడకున్నా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడం జరిగింది.ఆ చిత్రంలో నాని నటన పీక్స్లో ఉందంటూ ప్రశంసలు కురిశాయి.ఆ చిత్రం గురించిన విషయాలు ఇంకా మీడియాలో...
Read More..మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘వాల్మీకి’ చిత్రం మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ విలన్గా నటించిన విషయం తెల్సిందే అధర్వ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన...
Read More..మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సాహో’ చిత్రానికి ఇటీవలే టికెట్ల రేట్లు పెంచుకునేలా ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.ఏపీలో దాదాపు అన్ని ఏరియాల్లో కూడా మొదటి రెండు వారాల పాటు ఇష్టానుసారంగా టికెట్ల రేట్లను పెంచుకునేలా వీలు కల్పించింది.మల్టీప్లెక్స్లో...
Read More..మేక మొక్కను తింటే యజమానికి శిక్ష విధించడం ఏంటి అని అనుకుంటున్నారా.మొక్కలను తినడం సాధారణమైన విషయం.అలాంటి మేక మొక్కను తినింది అని దాని యజమాని కి శిక్ష విధించారు.అయితే ఇంతకీ మేక తిన్న మొక్క ఏమిటంటే హరిత హారం లో భాగంగా...
Read More..ఈ రోజుల్లో పిల్లల్లో టాలెంట్ ల గురించి మాట్లాడుకుంటే ఎంత మాట్లాడుకున్నా అతిశయోక్తి కాదు.ఒక్కొక్కరు తమ తమ టాలెంట్స్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.కొందరు అయితే మొబైల్స్ తో జీవితాన్ని గడిపేస్తున్నారు అది వేరే విషయం లెండీ.ఇలాంటి సమయంలో కూడా ఇద్దరు...
Read More..అమెరికాలో ఓ మహిళ ఓ స్టోర్ నుంచీ పిల్లలకోసం ఉపయోగించే స్ట్రోలర్ కొట్టేయాలని పెద్ద పధకం వేసింది.తన స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న న్యూజెర్సీ లోని స్టోర్ కి వెళ్ళింది.తన స్నేహితులు అక్కడి షాప్ యజమానితో మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఉన్న...
Read More..చిన్ననాటి నుంచీ ప్రేమించుకున్న వారి ప్రేమ నిజమయ్యే సమయానికి చెల్లాచెదురు అయ్యింది.ఎన్నో ఏళ్ళుగా పెళ్లి చేసుకోవాలని తపన పడుతూ చివరికి పెళ్లి చేసుకుని నిమిషాలు కూడా గడవక ముందే మృత్యువు కబళించింది.ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళ్తే.చిన్నతనం నుంచీ ఆ...
Read More..చికాగో: ఆగస్ట్ 26: అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేసేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది.దీనిలో భాగంగానే చికాగోలో నాట్స్ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ కు చక్కటి స్పందన లభించింది.15 టీంలు, 22 మ్యాచ్ లతో ఈ...
Read More..సాధారణంగా మనలో ప్రతి ఒక్కరు వినాయకుణ్ణి విఘ్నాలు తొలగించే దేవుడిగా పూజలు చేస్తూ ఉంటాం.అలాగే ఏ పూజ చేసిన మొదట వినాయకుడికి పూజ చేసిన తరవాతే ఏ పూజ అయిన చేస్తూ ఉంటాం.వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది.అయన శరీరంలో ఒక్కో భాగం...
Read More..వివాహం అనేది ప్రతీమనిషి జీవితంలో ఒక ప్రధానమైన ఘట్టం.దాని గురించి పెద్దలు, పెళ్లి చేసుకునే యువతీ యువకులు కూడా ఎన్నో కలలు కంటారు.అయితే కొన్ని కారణాలు వలన కొందరికి వివాహం ఆలశ్యం అవుతుంది.అన్ని సిద్దంగా ఉన్నా కూడా ఎన్ని సంభందాలు చూసినా...
Read More..ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నేతల్లో ఒకటే ఆందోళన కనిపిస్తోంది.జగన్ అసలే సామాన్యుడు కాదు తమ మీద రాజకీయ కక్ష తీర్చుకుంటాడు అంటూ అప్పట్లో జగన్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేసిన వారంతా...
Read More..అప్పట్లో రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినా అధికారం దక్కించుకోలేకపోయారు.అయితే ఓటింగ్ శాతం మాత్రం ఆ పార్టీకి చెప్పుకోదగిన స్థాయిలో వచ్చింది.ఆ తరువాత చిరు పార్టీని కాంగ్రెస్ లో...
Read More..టీఆర్ఎస్ పార్టీలో కీలక వ్యక్తిగా, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా ఉంటూ ప్రస్తుతం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈటెల రాజేంద్ర పై కేసీఆర్ గుర్రుగా ఉన్నారట.ఫలితంగా ఆయన పై వేటుపడే అవకాశం ఉన్నట్టు ప్రచారం...
Read More..వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉంది.అధికారంలోకి వచ్చి ఇంకా 100 రోజులు కూడా పూర్తికాలేదు.అయినా ఇంటా బయట అనేక విమర్శలు ఎదుర్కుంటోంది.ప్రధానంగా ఎన్నికల ముందు జగన్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన బీజేపీ ఇప్పుడు వైసీపీ...
Read More..ఆ మధ్య ఒక కంపెనీ సీఈవో అయిన తండ్రి పసిబిడ్డకు పాలు పట్టించిన ఘటన సోషల్ మీడియా లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా మరో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.అయితే ఈ సారి ఏ కంపెనీ సీఈవో...
Read More..పాఠాలు నేర్పించే గురువు ఒక్కొక్కరు ఒక్కో పద్దతి పాటిస్తూ పిల్లలకు చెబుతూ ఉంటారు.ఒకరు కొట్టి చెబుతారు మరొకరు నవ్వుతూ చెబుతారు.ఎవరు ఎలా చెప్పినా పిల్లలు ఎలా అర్ధం చేసుకుంటారు అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది.అయితే ఒడిశా లో మాత్రం ఒక గురువు...
Read More..బీజేపీ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా రెండో సారి కూడా అధికారాన్ని చేజిక్కుంచుకున్న విషయం తెలిసిందే.అయితే ఈ విజయానికి దిష్టి తగిలిన చందనా ఆ పార్టీ కి చెందిన పలువురు నేతలు వరుసగా అనారోగ్యం పాలవుతుండడం ఆ...
Read More..విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాధ్ల కాంబినేషన్లో సినిమా ప్రకటన వచ్చింది.వీరిద్దరి కాంబో మూవీ గురించి ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు.పూరి తాజాగా విజయ్ దేవరకొండ కోసం ‘ఫైటర్’ అనే టైటిల్ను రిజిస్ట్రర్ చేయించాడు.భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ...
Read More..ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సాహో’.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంను ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.ప్రభాస్కు జోడీగా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్...
Read More..టాలీవుడ్ హీరో ప్రభాస్ బాహుబలి తరువాత ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు.ఇటు టాలీవుడ్,బాలీవుడ్ లలో కూడా ప్రభాస్ అంటే విపరీతమైన క్రేజ్ అనేది ఒక్కసారిగా పెరిగిపోయింది.దీనికి కారణం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన బాహుబలి చిత్రం.ఈ ఒక్క చిత్రం అటు టాలీవుడ్ రేంజ్...
Read More..ఎదో చేద్దాం అనుకుంటే మరేదో అయ్యింది అన్నట్లు ఒక ఖైదీ పరిస్థితి తయారైంది.ఎదో పోలీసుల కళ్లు గప్పి జైలు లోకి మొబైల్ ఫోన్ స్మగ్లింగ్ చేద్దాం అనుకున్న ఖైదీ కి చేదు అనుభవం మిగిలింది.వివరాల్లోకి వెళితే… తీహార్ జైలు లో ఉన్న...
Read More..టీడీపీ పార్టీ కి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదంటూ బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకోవడం తో ఆ సమయంలో పలువురు టీడీపీ పార్టీ పని అయిపొయింది అని,ఆ పార్టీ...
Read More..తెలుగు బిగ్బాస్ సీజన్ 3 కి విపరీతమైన రేటింగ్ వచ్చిందని మొదటి వారం చంకలు కొట్టుకున్న స్టార్ మాటీవీకి రెండవ వారం నుండి చుక్కలు కనిపిస్తున్నాయి.మొదటి వారంలో తెలుగు బుల్లి తెర చరిత్రలోనే రికార్డు సృష్టించగా రెండవ వారం నుండి తగ్గుతూ...
Read More..అమెరికాలో ఉంటున్న భారత జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి చెందిన పండిట్లు చాలా మంది అమెరికా వీదుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు.ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా, కృతజ్ఞతగా ఈ ర్యాలీ నిర్వహించినట్టుగా వారు తెలిపారు.భారత...
Read More..అమెరికాలో అనేక ప్రాంతాలలో ఎంతో మంది తెలుగు వారు వివిధ రంగాలలో స్థిరపడ్డారు.ప్రతీ ఒక్కరూ ఎదో ఒక తెలుగు సంస్థలలో సభ్యులుగా ఉంటున్నారు.వారంతరం లో అందరూ ఎదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఒక్క చోట కలుసుకోవడం ఆనవాయితీగా పెట్టుకుంటారు.తెలుగు పండుగలు,...
Read More..యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం తన మూడవ సినిమా ఏర్పాట్లలో ఉన్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈయన రెండవ సినిమా ‘మన్మధుడు 2’ ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యింది.మొదటి సినిమాకు జాతీయ అవార్డు వస్తే రెండవ సినిమాకు...
Read More..అధికారంలోకి వచ్చి రెండు నెలలే అయ్యింది అప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ఎక్కడలేని విమర్శలు పెరిగిపోయాయి.రావాలి జగన్ కావాలి జగన్ అంటూ పాటలు పాడుకుంటే ఇప్పుడు ఆ పాటలనే వినిపించి ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి వైసీపీ నాయకులది.ఇటువంటి...
Read More..టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు కొత్త రికార్డులను పరిచయం చేసిన మెగాస్టార్ చిరంజీవి నేడు 64వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.ఇక అభిమానులు సినీ తారలు పలు రాజకీయ ప్రముఖులు మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారి అభిమానాన్ని చాటుకున్నారు.ఇక ఇప్పుడు...
Read More..అమెరికాలో ఓ హాస్పటల్ కి మహిళ చెవి నెప్పితో వెళ్ళింది.డాక్టర్లు అందరూ ఒకటి తరువాత ఒకరుగా పరిశీలించిన తరువాత ఒక్క సారిగా షాక్ అయ్యారు.తమకి ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు అంటూ అవ్వాక్కయ్యారు.దాంతో ఆ మహిళ బోరున విలపించింది.కానీ ఎట్టకేలకి...
Read More..అమెరికాలో ఈ కామర్స్ కంపీనీలు మరీ దిగజారి పోతున్నాయి.హిందూ మతాన్ని అగౌరవ పరుస్తున్నాయి.గతంలో యోగా మ్యాట్ లపై హిందూ దేవుళ్ళ బొమ్మలు వేసి చివరికి భారతీయులు ఆగ్రహానికి గురయ్యి, తాము ఇంకెప్పుడు భారతీయుల మనోభావాలు కించపరచబోమని, క్షమాపణలు చెప్పింది.అప్పటి వరకూ ఎన్నారైలు...
Read More..చాలా కాలంగా తెలంగాణ క్యాబినెట్ విస్తరణ గురించి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలంగా ఊరిస్తూనే ఉన్నారు.కానీ అది కార్యరూపం దాల్చడానికి ఏవేవో అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి.రెండో సారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత చాలా రోజుల వరకు ఒకే ఒక్క...
Read More..అమెరికాలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పర్యటన చేస్తున్నారు.క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత అదే క్రికెట్ మ్యాచ్ లకి వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించిన సునీల్ గవాస్కర్.సోషల్ సర్వీస్ కూడా చేయడం ప్రారంభించారు.హార్ట్ టూ హార్ట్ ఫౌండేషన్ తరుపున డొనేషన్స్...
Read More..టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ లక్కేమిటో గాని ఒక సినిమాతో సక్సెస్ అందుకుంటే మరో రెండు సినిమాలతో డిజాస్టర్ అందుకుంటున్నాడు.ఆ డిజాస్టర్ డోస్ కూడా మాములుగా ఉండడం లేదు.నిర్మాతలను నిండా ముంచేస్తున్నాయి.శర్వా శతమానం భవతి సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ బాక్స్...
Read More..వినూత్న సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి మరో తెలుగు సినిమాలో కనిపించబోతున్నాడు.మెగాస్టార్ సైరా సినిమాలో విజయ్ ముఖ్య పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు మెగా యువ హీరో వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం...
Read More..కన్నడ స్టార్ హీరోగానే కాకుండా టాలీవుడ్ – కోలీవుడ్ సినిమాల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ సుదీప్.దబాంగ్ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఈ స్టార్ యాక్టర్ విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.సైరా సినిమాలో సపోర్టింగ్ రోల్ లో నటించిన...
Read More..విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా తెరకెక్కిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చిన విషయం తెల్సిందే.విజయ్ దేవరకొండపై ఉన్న నమ్మకంతో బయ్యర్లు ఈ చిత్రంను భారీ మొత్తాలకు కొనుగోలు చేయడం జరిగింది.తీరా సినిమా కలెక్షన్స్ చూస్తే బయ్యర్లు...
Read More..నాగార్జున హీరోగా నటించిన భారీ అంచనాల నడుమ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మన్మధుడు 2’ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది.కనీసం 10 కోట్ల రూపాయలను రాబట్టడంలో ఈ చిత్రం ఫ్లాప్ అయ్యింది.నాగార్జున కెరీర్లో నిలిచి పోయే చిత్రం అవుతుందని అంతా...
Read More..తెలుగు బుల్లి తెర కమెడియన్ సుడిగాలి సుధీర్ ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ను దక్కించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా ఈయన రష్మితో చేసే రొమాన్స్కు ప్రేక్షకులు ఫిదా అవుతారు.వారిద్దరి మద్య రియల్ లవ్ ఉంది అంటూ ఎంతో కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.కాని...
Read More..ఈ మధ్య కాలంలో దోపిడీ దొంగలు అలజడి ప్రతి చోట పెరిగిపోయింది.దొంగతనాల కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు.కిరాతకంగా హత్యలు చేస్తూ దోపిడీలకి పాల్పడుతున్నారు.దొంగతనం ఎలా చేసిన చట్టాన్ని తప్పించుకొని మాత్రం వీరు వెళ్ళలేకపోతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా తమిళనాడులో ఇద్దరు...
Read More..ఏపీ రాజకీయాలలో తనదైన ముద్ర వేసే ప్రయత్నంతో స్టార్ హీరో క్రేజ్ ని వదులుకొని రాజకీయాలలో అడుగు పెట్టిన హీరో పవన్ కళ్యాణ్.రాజకీయాలలో ఎంట్రీతో తన సత్తా ఏంటో చూపించిన పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావడంలో కీలక...
Read More..టాలీవుడ్ లో దర్శకుడుగా తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి తేజ.చిన్న చిత్రాలతో కెరియర్ ప్రారంభించి వరుసగా హ్యాట్రిక్ విజయాలు తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు తేజ టాలీవుడ్ లో చాలా మంది కొత్త హీరోలని పరిచయం చేసాడు.అయితే ఊహించని విధంగా...
Read More..ఈ రోజును యమ ద్వితీయ, భాయిదూజ్గా జరుపుకుంటారు.యవరాజు ఆ రోజున తన సోదరి యమి ఇంటికి వెళ్లాడు.ఆమె అతడి నుదుటిపై పవిత్ర తిలకం దిద్దింది.పూలమాల వేసి ప్రత్యేక వంటలు వడ్డించింది.ఇద్దరూ మిఠాయిలు తిన్నారు.యమరాజు వెళ్లిపోతూ తన సోదరికి ఓ వరమిచ్చాడు.ఆ ప్రత్యేక...
Read More..కాశ్మీర్ కి ప్రత్యేక హక్కులు కల్పిస్తూ ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై దేశం యావత్తు బీజేపీ పార్టీకి అండగా నిలబడటంతో పాటు, మోడీ తీసుకున్న ధైర్యమైన నిర్ణయానికి సెల్యూట్ చేసారు.ఈ ఆర్టికల్ 370 రద్దుతో మోడీ గ్రాఫ్ ఊహించని విధంగా...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని ఇంటి కోడలు సమంత ప్రస్తుతం కమర్షియల్ సినిమాలకి దూరమై సోలోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం మొదలు పెడుతుంది.నటిగా తనని తాను ప్రూవ్ చేసుకొని టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకోవాలని సమంత...
Read More..ఏపీలో ప్రస్తుతం ఉద్యోగాల పండుగ వచ్చింది.వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే గ్రామాలలో ప్రతి ఎబ్భై కుటుంబాలకి ఒక గ్రామ వాలంటీర్ చూప్పున నియమించి నవరత్నాలు అన్ని పక్కాగా ప్రజలకి చేరువ చేసే ప్రయత్నం మొదలెట్టిన జగన్ ఆ ప్రక్రియని పూర్తి చేసారు.ఇప్పుడు...
Read More..నటి విజయ శాంతి.హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ కెరియర్ లో అక్కినేని నాగేశ్వరరావుతో పాటు చిరంజీవి, కృష్ణ నాగార్జున వెంకటేష్ లాంటి స్టార్ హీరోలందరితో జోడీ కట్టింది.ఇక చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్ కి అప్పట్లో మంచి గుర్తింపు ఉంది.చిరంజీవితో...
Read More..