మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మించిన అద్బుత దృశ్య కావ్యం జగదేక వీరుడు అతిలోక సుందరి.1990 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రం విడుదలై నేటికి 30 ఏళ్లు అవుతుంది.ఈ సందర్బంగా సోషల్ మీడియాలో హడావుడి మామూలుగా...
Read More..మోహన్బాబు విలక్షణ నటుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నాడు.విలన్గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మోహన్బాబు ఇప్పటి వరకు నటించాడు.అయిదు వందలకు పైగా సినిమాలు చేసిన మోహన్బాబు ఈమద్య కాలంలో సినిమాలు చేయడం లేదు.గత మూడు సంవత్సరాల్లో...
Read More..కొరియోగ్రాఫర్ కమ్ హీరో కమ్ డైరెక్టర్ లారెన్స్ తన మంచి మనసును చాటుకుంటూనే ఉన్నాడు.కరోనా విపత్తు నేపథ్యంలో తనవంతు సాయంగా మూడు కోట్ల విరాళంను ఇచ్చి రియల్ సూపర్ స్టార్ అనిపించుకున్నాడు.ప్రతి ఒక్కరు కూడా ఆయన తీరున దాతృత్వం చాటుకోవాలంటూ నలుగురు...
Read More..చెల్లెలు ప్రేమ వ్యవహారం నచ్చని ఒక అన్న తెలివిగా చెల్లి చేతనే ఆమె ప్రియుడితో మాట్లాడాలని పిలిపించి స్నేహితులతో కలిసి హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లా లో చోటుచేసుకుంది.సినీ ఫక్కీ లో చెల్లి ప్రియుడి ని పిలిపించి అతి దారుణంగా...
Read More..మలయాళం సూపర్ స్టార్ మోహన్లాల్ ఒకప్పుడు సోలో హీరోగా ఎన్నో సూపర్ హిట్స్ను దక్కించుకున్నాడు.అయితే వయసు ఎక్కువ అయిన ఈ సమయంలో ఇంకా కూడా హీరోగా కుర్రాడిగా నటిస్తే బాగుండదనే నిర్ణయానికి వచ్చిన మోహన్లాల్ గత కొన్ని సంవత్సరాలుగా వయసుకు తగ్గ...
Read More..టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా మారి ‘ఆకాశవాణి’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా రెండు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.ఆ సమయంలో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.జక్కన్న కొడుకు నిర్మాణంలో అంటూ పెద్ద ఎత్తున వార్తలు...
Read More..గత రెండు నెలలుగా థియేటర్లలో బొమ్మ పడలేదు.ఈ సమ్మర్లో వందల కోట్ల బిజినెస్ అయ్యేది.తెలుగు సినిమాకు ఏప్రిల్, మే నెలలు చాలా కీలకం.ఈ రెండు నెలలో కనీసం 20 నుండి 30 సినిమాలు అయినా విడుదల అయ్యేవి.కాని కరోనా కారణంగా మొత్తం...
Read More..యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న భామ అనసూయ.హాట్ యాంకర్ గా ప్రస్తుతం తెలుగు టెలివిజన్ లో దూసుకుపోతున్న ఈ అమ్మడు మరో వైపు సినిమాలతో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ అయిపోతుంది.ప్రస్తుతం...
Read More..వైట్ హౌస్లో కరోనా కలకలం రేగింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ పర్సనల్ అసిస్టెంట్కు కరోనా పాజిటివ్గా తేలింది.దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇవాంక, ఆమె భర్త జావేద్ కుష్నర్లకు నెగెటివ్ వచ్చింది.అయితే గత కొన్ని రోజులుగా...
Read More..ప్రపంచ దేశాలను కరోనా గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే.ఇంకా అలాంటి కరోనా వైరస్ వ్యాప్తి మన దేశంలో కూడా సాధారణంగా లేదు.ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఎప్పటికప్పుడు చేతులను పరి శుభ్రంగా కడుక్కుంటూ...
Read More..దేశంలో ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం చేస్తుంది.ఈ మహమ్మారి అన్ని జిల్లాల్లో కూడా వ్యాపించి తీవ్ర కలవరం సృష్టించింది.నిన్న ఒక్కరోజే 54 కేసులు నమోదు కాగా,శనివారం కొత్తగా 43 కేసులు నమోదైనట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన బులిటిన్ లో...
Read More..కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా నష్టపోయిన దేశం అమెరికాయే.అగ్రరాజ్యంగా, శక్తివంతమైన దేశంగా, ఆర్ధిక, సైనిక, సాంకేతిక శక్తిలో సాటిలేని పెద్దన్నను కంటిక కనిపించని ఓ చిన్న సూక్ష్మజీవి ముప్పుతిప్పలు పెడుతోంది.ఇప్పటికే అక్కడ 1.32 మిలియన్ల మంది వైరస్ బారినపడగా, 78,200 మంది...
Read More..డైలాగ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు శర్వానంద్.ఇప్పుడున్న యువ హీరోలలో శర్వానంద్ కి ప్రత్యేకమైన శైలి ఉంది.ఎలాంటి క్యారెక్టర్ అయిన తన స్టైల్ లోకి...
Read More..కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి 22 వ తేదీ నుంచి భారత్ లో స్కూల్స్ బంద్ అయిన విషయం తెలిసిందే.గత రెండు నెలలుగా స్కూల్స్ లేకపోవడం తో పిల్లలు అందరూ కూడా ఇళ్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది.అయితే పెద్ద తరగతి విద్యార్థులకు ఇప్పటికే...
Read More..తాబేళ్లు మనకు కనిపించడమే అరుదు.కానీ ఒడిశాలోని గహిర్మాతా బీచ్ తీరానికి మాత్రం ఏకంగా రెండు కోట్ల తాబేళ్లు కనిపించాయి. అసలు ఎందుకు కనిపించాయి? అసలు ఎందుకు వచ్చాయి అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న! తాబేళ్లు ప్రతి ఏడాది గుడ్లు పెట్టడానికి సముద్రం...
Read More..శోభన్ బాబు.ఎంత అందగాడు.ఎంత తెలివైనోడు.ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఓ తెలుసా? అసలు ఎవరికీ తెలియదు.అయన తెలుగు ఇండస్ట్రీ సోగ్గాడు.అప్పట్లో ఎంతోమంది హీరోలు ఓవర్ యాక్టింగ్ చేస్తే.ఈ హీరో మాత్రం నటన అంటే ఇలా చెయ్యాలి అని చాలా నాచురల్ గా...
Read More..ఏ ఇంట్లో అయినా ఏ కారణం లేకుండా వస్తువులు అన్ని వాటికీ అవే కాలిపోతాయా ? అసలు ఎక్కడ అలాంటి ఘటన జరగదు కదా! కానీ ఓ ఇంట్లో మాత్రం ఈ ఘటన జరుగుతుంది.అసలు ఏం జరుగుతుంది అంటే ? తెలంగాణలోని...
Read More..కరోనా వైరస్.ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తున్న వైరస్ కరోనా.ఇంకా అలాంటి కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు.అలాంటి కరోనా వైరస్ ని నియంత్రించేందుకు లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే.ఇంకా అలాంటి కరోనా వైరస్ బారిన పడకూడదు అంటే...
Read More..టిడిపి అధినేత ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పై అధికార పార్టీ నాయకులు విమర్శలు చేసేందుకు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు.బాబు హైదరాబాద్ కే పరిమితం అయినా, ఆయన ఏపీ రాజకీయాలను వేడెక్కించే ప్రయత్నాలు అడుగడుగునా చేస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం పై ప్రతి దశలోనూ...
Read More..తెలుగు బుల్లితెరలో ఒక పక్క షోలు, పలు రకాల ఈవెంట్లలో హోస్ట్ గా వ్యవహరిస్తూనే మరోపక్క చిత్రాల్లో అడపాదడపా పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నటువంటి యాంకర్ భానుశ్రీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే ఈ అమ్మడు బిగ్ బాస్ రెండవ సీజన్ లో కంటేస్తెంట్ గా పాల్గొని...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించినటువంటి “కుమారి 21ఎఫ్” చిత్రంలో నెగిటివ్ షేడ్స్ కలిగినటువంటి పాత్రలో నటించిన సింగర్ మరియు నటుడు గురించి నోయెల్ సీన్ గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.ఇతడు ఒక పక్క సినీ...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన టువంటి “ఫిదా” అనే చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి నటి గాయత్రీ గుప్తా గురించి సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు నటించిన చిత్రాలతో కాకుండా ఎక్కువగా...
Read More..ఏపీలో రాజకీయాలు ఇప్పుడు వేడెక్కాయి.కరోనా ను మించిపోయేలా ఇక్కడ రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.ముఖ్యంగా జగన్ ప్రభుత్వం ఒక వైపు కరోనా ను సమర్థవంతంగా ఎదుర్కోలేక ఇబ్బందులు పడుతూ విమర్శల పాలవుతోంది.ఇదే సమయంలో ఏపీలో రాజకీయ వేడి మొదలైంది.జగన్ ఒకవైపు కరోనా...
Read More..దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు లు ఉండడం తో మందు బాబులు గత 45 రోజులుగా మద్యం జోలికి వెళ్లకుండా ఉక్కబట్టి ఉన్నారు.అయితే తాజాగా లాక్ డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా మద్యం షాపులు తెరవడానికి అవకాశం కల్పించడం తో...
Read More..నీదినాది ఒకటే కథ సినిమాతో మంచి టేస్ట్ ఉన్న దర్శకుడుగా తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి వేణు ఊడుగుల.స్వతహాగా రచయిత అయిన వేణు రెగ్యులర్ కథల జోలికి వెళ్ళకుండా సమాజంలో ఉన్న లోపాలు, మనుషుల ఎమోషన్స్ ని చాలా అద్భుతంగా...
Read More..ఎన్నో ఆశలు, మరెన్నో ఆశయాలతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సి.బి.ఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అలియాస్ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ జీవితం డైలమాలో పడింది.ఆయన ఉద్యోగంలో ఉన్న సమయంలో నీతి నిజాయితీకి మారుపేరుగా దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు.ముఖ్యంగా జగన్...
Read More..చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ పై కొంత కాలంగా ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే.ఆయన వైసీపీలో చేరబోతున్నారని, ఆయనకు రాజ్యసభ సీటు దాదాపు ఫిక్స్ అయిందని ఇలా అనేక వార్తలు వచ్చాయి.అయితే ఇప్పటికే రాజ్యసభ సీట్ల భర్తీ కూడా పూర్తయింది.కానీ చిరంజీవి వైసీపీలో...
Read More..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.రోజురోజుకి ఈ కరోనా వైరస్ బారిన పడినటువంటి వ్యక్తుల మరణ గణాంకాలు ఎక్కువవుతున్నాయి.దీంతో వైద్య నిపుణులు ఈ కరోనా వైరస్ కి మందు కనిపెట్టడం కోసం రాత్రింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.అయితే తాజాగా...
Read More..దేశ వ్యాప్తంగా 45 రోజుల లాక్డౌన్ తర్వాత కాస్త ఉపశమనం లభించింది.లాక్డౌన్ కొనసాగుతూ ఉన్నా కూడా పలు సడలింపులు ఉన్న కారణంగా జనజీవనం మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది.లాక్డౌన్తో ఎక్కడి వారు అక్కడే ఉండటంతో ప్రజా రవాణ అవసరం రాలేదు.అయితే మళ్లీ...
Read More..కరోనా నేపథ్యంలో 45 రోజులు మూత పడ్డ వైన్ షాప్స్ ఎట్టకేలకు తెరుచుకున్నాయి.దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైన్స్ ఓపెన్ చేయడంతో అక్కడ క్యూలు చాంతాడంత ఉన్నాయి.ఒక్కో చోట కిలో మీటర్ల మేరకు క్యూ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే వైన్స్...
Read More..తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ ఎత్తున ఫైన్స్ విధించడంతో పాటు దాదాపుగా రెండు లక్షలకు పైగా వాహనాలను సీజ్ చేసినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు తెలియజేశారు.పెద్ద ఎత్తున సీజ్ చేసిన వాహనాలను భద్రపర్చడం ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో...
Read More..తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన విషయం తెల్సిందే.పలు ప్రాంతాల్లో రద్దీగా జనాలు తిరుగుతూనే ఉన్నారు.అయితే కొందరు మాస్క్లు లేకుండా తిరుగుతున్న నేపథ్యంలో వారికి చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ నిర్ణయాన్ని తీసుకుంది.మాస్క్ లేకుండా...
Read More..తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లుగా అనిపిస్తుంది.మంత్రి ఈటెల రాజేందర్ నిన్న 10 మంది కొత్తగా కరోనా బాధితులు నమోదు అయినట్లుగా ప్రకటించాడు.దాంతో మొత్తం తెలంగాణలో కరోనా పాజిటివ్ల సంఖ్య 1132కు చేరింది. ప్రస్తుతం కరోనాతో గాంధీ హాస్పిటల్లో 376...
Read More..టాలీవుడ్ లో నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తరువాత మహానటి సినిమాతో జాతీయ స్థాయి ఉత్తమనటి అవార్డు అందుకున్న అభినవ సావిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్.ఏకంగా మూడో సినిమాకే ఏ హీరోయిన్ కి రానంత గుర్తింపుని కీర్తి...
Read More..కరోనా వైరస్ కారణంగా ప్రజల మధ్యలో మనిషికి మనిషికి మధ్య దూరం ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి.దీనికి సామాజిక దూరం అనే పేరు పెట్టి ప్రచారంలోకి తీసుకొచ్చాయి.కరోనా వైరస్ కట్టడి చేయాలంటే సామాజిక దూరం ఒకటే మార్గం అని విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి.ప్రపంచ...
Read More..దేశవ్యాప్తంగా సంచలనం అయిన విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన ఇప్పటికి ఆ ప్రాంత వాసులని భయపెడుతుంది.ముఖ్యంగా విషవాయువు ప్రభావం ఇప్పటికి చుట్టూ ఐదు కిలోమీటర్ల మేర ఉంది.అక్కడికి వెళ్లి ఉండాలంటే ఎలాంటి సమస్యలు వస్తాయో అని భయంతో స్థానికులు...
Read More..స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి నగ్మా.రెండు దశాబ్దాల క్రితం తెలుగులో అగ్ర హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న నగ్మా బాలీవుడ్ లో కూడా సత్తా చాటింది.తరువాత అప్పుడప్పుడు సినిమాలలో మెరిసిన ఈ...
Read More..టాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు శ్రీకాంత్.హీరోగా ఎక్కువగా లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేసిన శ్రీకాంత్ కెరియర్ లో మంచి సక్సెస్ రేట్ ఉంది.ఎక్కువ...
Read More..సాధారణంగా మనలో చాలా మంది చెవిలో గులిమి తీయటానికి కాటన్ బడ్స్ వాడుతూ ఉంటాం.కానీ ఆలా వాడటం చాలా తప్పు.చెవిలోకి దుమ్ము,ధూళి,నీరు వంటివి చేరటం వలన చెవిలో దురద ఏర్పడుతుంది.దురద వచ్చినప్పుడు చెవిలో కాటన్ బడ్ పెట్టి ఆ దుమ్మును తొలగించటానికి...
Read More..సౌత్ ఇండియా స్టార్ హీరో కమల్ హసన్ ఎంత గొప్ప నటుడైన కావచ్చు.కాని అతని నోటి దురుసుకి ఎప్పుడు ఎవరో ఒకరితో చివాట్లు తింటూ ఉంటాడు.అలాగే అతని ప్రవర్తనతో వివాదాలకి కారణం అవుతాడు.నిజానికి కమల్ హసన్ దేవుడుని విశ్వసించడు.కాని ఎక్కువగా హిందూ...
Read More..కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్తో చాలా మంది నిరుపేదలకు తిండి దొరకటమే కష్టంగా మారింది.ఈ కష్ట సమయంలో ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, మోహనకృష్ణ మన్నవ ట్రస్ట్లు ముందుకొచ్చాయి.గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో పేదలకు...
Read More..కరోనాతో టాలీవుడ్ స్టార్స్ చేసుకున్న ప్లాన్స్ అంతా కూడా తారుమారు అయ్యాయి.ఎంతో మంది స్టార్స్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి చేసి ఆ తర్వాత కొత్త సినిమాలు చేయాలని అనుకున్నారు.కాని కరోనా కారణంగా సినిమాల షెడ్యూల్స్ అన్ని కూడా తారుమారు అయ్యాయి.వెంకటేష్...
Read More..ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఒక వ్యవహారాన్ని చూస్తున్నట్లయితే సభ్య సమాజం ఎటువైపు పోతుందో చెప్పలేని దుస్థితి ఏర్పడింది.పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓ మహిళ అక్రమ సంబంధం మోజులో పడి కట్టుకున్న భర్తని తిరిగి రాని లోకానికి వీడ్కోలు తెలిపింది.వివరాల్లోకి వస్తే ఏలూరులో...
Read More..ప్రస్తుత కాలంలో కొందరు తామున్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకోకుండా తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా తమ కుటుంబాలు విషాదం పాలవుతున్నాయి.తాజాగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నటువంటి ఇద్దరు ప్రేమికులు కష్టపడి తమ పెద్దలను ఒప్పించి చివరికి నిశ్చితార్థం కూడా చేసుకుని అనుకోకుండా ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని...
Read More..టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.ఇటీవల ప్రభాస్ నటించినటువంటి “సాహో” చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినప్పటికీ అభిమానుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది.దీంతో తన తదుపరి చిత్రంపై ప్రభాస్ పూర్తిగా దృష్టి సారించాడు.ఇందులో భాగంగా ప్రతి సన్నివేశం...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించినటువంటి “దేశముదురు” చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఆడిపాడి సందడి చేసినటువంటి బాలీవుడ్ బొద్దుగుమ్మ హన్సిక మొత్వాని గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే బాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస...
Read More..తెలుగులో ప్రేమ కథ, సత్యం, స్నేహమంటే ఇదేరా గౌరీ, గోదావరి, పౌరుడు, గోల్కొండ హై స్కూల్ తదితర హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి అక్కినేని హీరో సుమంత్ గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ఈ మధ్యకాలంలో సుమంత్...
Read More..తెలుగులో “పిల్లా నువ్వు లేని జీవితం” అనే చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమ పరిచయమైనటువంటివి మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి తేజ్ గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే సాయి తేజ్ ఈ మధ్యకాలంలో వరుస హిట్లతో హిట్ ట్రాక్ మీద దూసుకుపోతున్నాడు. తాజాగా సాయి తేజ్ ...
Read More..అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం లవ్ స్టోరీ చిత్రాన్ని చేస్తున్నాడు.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రం ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా వేశారు.షూటింగ్ కాస్త బ్యాలన్స్ ఉంది.లాక్డౌన్ ఎత్తివేసిన వెంటనే రెండు లేదా మూడు వారాల్లో...
Read More..బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అల్లుడు అదుర్స్.ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రంను పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నట్లుగా చెబుతున్నాడు.షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది.ఈ సమ్మర్లో సినిమాను...
Read More..ఈమద్య కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సితార ఎక్కువగా కనిపిస్తోంది.హీరోయిన్గా ఒక మోస్తరుగా గుర్తింపు దక్కించుకున్నా ప్రస్తుతం ఈమె మాత్రం చాలా ఫేమస్ అయ్యింది.చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో ఈమె తల్లి పాత్రలో అత్త పాత్రలో కనిపించింది.అయితే...
Read More..ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 39 లక్షల మందిపైగా కరోనా బారిన పడగా,2.75 లక్షల మందికి పైగా కరోనా కు బలైన విషయం తెలిసిందే.చిన్న-పెద్ద ,పేద-ధనిక , సామాన్యులు-సెలబ్రెటీలు అనే బేధం లేకుండా అందరిని...
Read More..మద్యం విక్రయాలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.కరోనా వైరస్ లాక్ డౌన్ పూర్తికాకుండానే మద్యం విక్రయాలు ప్రారంభించడం తో వాటిపై నిషేధం విధించాలి అంటూ సుప్రీంకోర్టు లో పిటీషన్ దాఖలు అయ్యింది.అయితే దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం...
Read More..షూటింగ్స్ లేకపోవడంతో సెలబ్రెటీలు ఈమద్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు.ప్రముఖ స్టార్స్ పలువురు ఇన్స్టాగ్రామ్ లైవ్లో సందడి చేశారు.హీరోలు హీరోయిన్స్ ఇతర టెక్నీషియన్స్, బుల్లి తెర సెలబ్రెటీలు, స్టార్స్ కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా వైజాగ్లో...
Read More..ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ నుంచి మానవాళిని రక్షించేందుకు వైద్యులు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు.ఇప్పటికే పలువురు డాక్టర్లు మరణించగా, ఇంకొందరు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.ఇందులో భారతీయ వైద్యులు కూడా ఉన్నారు.అమెరికాలో భారత సంతతి వైద్యుల పరిస్ధితి మరింత ఆందోళనకరంగా...
Read More..భరత్ అనే నేను చిత్రంతో దర్శకుడు కొరటాల శివ సూపర్ హిట్ను దక్కించుకున్నాడు.ఆ వెంటనే చిరంజీవితో సినిమా చేయాలని కొరటాల అనుకున్నాడు.అనుకోని కారణాల వల్ల కొరటాల రెండేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది.సరే ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది కదా, కేవలం 100 రోజుల్లో...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ తిమింగలం అని చెప్పుకోవచ్చు.టాలీవుడ్ స్టార్ హీరోలను సైతం పక్కకు నెట్టేసి బాహుబలి, సాహో చిత్రాలతో ఆల్ ఇండియా రేంజ్ స్టార్ అయ్యాడు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి పెద్ద చేప అదే తిమింగలం మాదిరిగా...
Read More..కమల్ హాసన్ హీరోగా కాజల్ హీరోయిన్గా శంకర్ దర్శకత్వంలో దాదాపు ఏడాదిన్నర క్రితం ప్రారంభం అయిన ఇండియన్ 2 చిత్రం అనేక కారణాల వల్ల ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంది.షూటింగ్ ప్రారంభం అవ్వడం ఏదో ఒక కారణం వల్ల...
Read More..చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి గురించి మొట్టమొదటిసారిగా ప్రపంచాన్ని అప్రమత్తం చేసిన చైనా డాక్టర్ లీ వెన్లియాంగ్. వూహన్ కు చెందిన వెన్ లియాంగ్ తొలిసారి కరోనా వైరస్ గురించి అనుమానం వ్యక్తం చేసి ప్రపంచాన్ని అప్రమత్తం చేశారు.అలాంటి చైనా...
Read More..తెలుగు దర్శకులు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించినటువంటి గూఢచారి సినిమాలో హీరో అడవి శేషు జంటగా నటించిన హీరోయిన్ శోభితా దులపాలి తెలుగులో మొట్టమొదటి తరంగ యత్నం చేసి తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం ఏర్పరచుకుంది.ఈ తెలుగు అందచందాల భామ గూఢచారి...
Read More..చైనాలో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం అమెరికా, యూరప్ దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి.అక్కడ లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి.మృతుల సంఖ్య కూడా వేలల్లో ఉంటుంది.అమెరికాలో 12 లక్షలకు పాజిటివ్ కేసులు చేరగా 75 వేల మందికి పైగా మృతి చెందారు.కరోనా...
Read More..మహారాష్ట్రలో దారుణం జరిగింది.ఔరంగాబాద్ నుండి నాందెడ్కు వెళ్తున్న వలస కార్మికులు రాత్రి అవ్వడంతో రైలు పట్టాలపై పడుకున్నారు.రైల్లు పూర్తిగా బంద్ ఉన్న కారణంగా ఏ రైలు రాకపోవచ్చు అనుకున్నారు.కాని ఆ సమయంలో గూడ్స్ రైలు రావడంతో పట్టాలపై పడుకున్న 15 మంది...
Read More..కరోనా వైరస్తో ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఎక్కువగా నష్టపోయిన దేశం అగ్రరాజ్యం అమెరికాయే.ఇప్పటి వరకు 1.29 మిలియన్ల మంది కోవిడ్ 19 బారినపడగా.76,537 మంది ప్రాణాలు కోల్పోయారు.దీనిని ఏ విధంగా కట్టడి చేయాలో తెలియక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మల్లగుల్లాలు...
Read More..కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్న విషయం తెలిసిందే.అగ్రరాజ్యం అమెరికా సైతం ఈ మహమ్మారికి చిగురుటాకులా వణికిపోతోంది.ఇదే స్థితిలో పొరుగుదేశం పాకిస్థాన్ లో కూడా కరోనా విజృంభిస్తుంది.ఒకపక్క ఆర్ధిక ఇబ్బందులతో సతమతమౌతున్న పాక్ లో కేసులు కూడా రోజు రోజుకూ...
Read More..విశాఖ పట్నంలో ఎల్జీ పాలిమార్స్ ఫ్యాక్టరీ నుంచి విష వాయువు లీక్ అవడం అనేక మంది చనిపోవడం వందలాది మంది ఆస్పత్రుల పాలవ్వడం అనేక జంతువులు చనిపోవడం చాలా మంది భయ బ్రాంతులకు గురయ్యారు. కరోనా ఎఫెక్ట్ తో యావత్ ప్రపంచం చిన్న...
Read More..దేశంలో మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల మందికి కరోనా పాజిటివ్ రాగా,దాదాపు 7 వందలకు పైగా మరణాలు చోటుచేసుకున్నాయి.అయితే ఆ రాష్ట్రంలోని ఒక్క ముంబై లోనే 11 వేల మందికి...
Read More..ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలను గ్రీన్,ఆరెంజ్ మరియు రెడ్ జోన్ల వారిగా విభజిస్తూ కరోనా ప్రభావం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు అనుమతులు జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఇందులో భాగంగా తమిళనాడు రాష్ట్రంలో...
Read More..అమెరికాలోని హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే వర్క్ పర్మిట్లను బ్లాక్ చేయవద్దని వాషింగ్టన్లోని ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కోరింది.వారు ఉద్యోగాలు పొందడం వల్ల స్థానిక అమెరికన్ల ఉద్యోగావకాశాలు అంతగా ప్రభావితం కావడం...
Read More..చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి తరువాత హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి రాశి.టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న అతికొద్ది మంది తెలుగు హీరోయిన్స్ జాబితాలో రాశి కూడా ఉంటుంది.ఆమె ఎక్కువగా ఫ్యామిలీ...
Read More..ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు అనుమతులు జారీ చేస్తూ మద్యం అమ్మకాలు చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో ఒక్కసారిగా మందుబాబులు మద్యం కోసం మద్యం దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు.అయితే ఎప్పుడూ...
Read More..తెలంగాణ ఐటి మంత్రి కెసిఆర్ కుమారుడు కేటీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.ఆయన తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా , ఆ పలుకుబడి పెద్దగా ఉపయోగించుకోకుండా తనకు తాను ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటూ సొంత ఇమేజ్ ను సంపాదించుకున్నారు.టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్...
Read More..తెలుగులో తన ముద్దు ముద్దు మాటలతో పలురకాల షోలు, ఈవెంట్లలో హోస్ట్ గా వ్యవహరిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ముద్దుగుమ్మ రష్మి గౌతమ్ గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు ఒకపక్క పలు రకాల షోలలో...
Read More..ప్రపంచంలో అతి సుందరమైన దేశాల్లో నేపాల్ దేశం ఒకటి.ఇక్కడ ప్రజల ఆహారపు అలవాట్లు, ఆచారాలు, ఆలయాలు, సుందరవనాలు, ఎత్తయిన పర్వతాలు వంటి వాటికి నేపాల్ దేశం ఎంతో ప్రసిద్ధిగాంచింది.అయితే ప్రపంచ దేశాల్లో మరెక్కడా చూడని పురాతన వింత ఆచారం కూడా ఈ...
Read More..ఇండియన్ సినిమాలో శ్రీదేవి, ఇర్ఫాన్ ఖాన్ ల గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.వాళ్ళు తమ జీవిత కాలంలో బెస్ట్ యాక్టర్స్ గా తమదైన ముద్ర వేసి ఒక్కొక్కరు ఒక్కో కారణంతో చనిపోయారు.భౌతికంగా వారు ఈ ప్రపంచానికి దూరం అయిన సినీ...
Read More..ప్రస్తుత కాలంలో కొందరు సమాజంలో పేరు, ప్రఖ్యాతలు కలిగి ఉన్నటువంటి వారిని టార్గెట్ చేస్తూ వారిపై లేనిపోని వదంతులు సృష్టిస్తూ వారి గౌరవ, ప్రతిష్టలపై బురద జల్లే ప్రయత్నం చేస్తుంటారు.తాజాగా అలాంటి ఘటనే టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విషయంలో చోటు...
Read More..రెండు దశాబ్దాల క్రితం క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ భూతం ప్రవేశించింది.అప్పట్లో అజయ్ జడేజా, అజారుద్దీన్ లాంటి క్రికెటర్లు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ లో ఇరుక్కొని కెరియర్ ని నాశనం చేసుకున్నారు.అజారుద్దీన్ తర్వాత గంగూలీ కంటే ముందుగా టీం ఇండియాకి కెప్టెన్...
Read More..పార్టీ అధికారంలో లేకపోవడంతో నాయకులకు పార్టీ పదవులు మినహా మరే ఇతర పదవులు దక్కే అవకాశం లేకపోవడంతో తెలుగు తమ్ముళ్ళు చాలాకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు.ప్రస్తుతం టిడిపి జాతీయ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.తన వయసు కూడా...
Read More..ప్రస్తుత కాలంలో కొందరు ఆచరించేటువంటి వింత పోకడలు కారణంగా కటకటాల పాలవుతున్నారు.తాజాగా ఓ యువతి పలు నేరాల ఆరోపణల నిమిత్తమై జైల్లో ఉన్నటువంటి తన ప్రియుడిని సుఖ పెట్టేందుకు “వర్చువల్ విజిట్” పేరుతో వీడియో కాల్ చేసి ఏకంగా నగ్నంగా ప్రైవేటు శరీర భాగాలను చూపిస్తూ...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు వాసు వర్మ దర్శకత్వం వహించినటువంటి “జోష్” అనే చిత్రంలో తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించినటువంటి టాలీవుడ్ నటి “ప్రియాంక సాయి” తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది.అయితే ఈ అమ్మడు ఒకపక్క అడపాదడపా సినిమాల్లో...
Read More..విభిన్న కథలతో సినిమాలు తీసే దర్శకుల జాబితాలో విక్రమ్ కె కుమార్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.మనం, హలో, 24, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలతో విభిన్న కథా చిత్రాల దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే అతని కెరియర్ లో సక్సెస్ రేట్ తక్కువ...
Read More..తనకు ఎన్ని ప్రశంసలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా, జగన్ మాత్రం ఎక్కడా కంగారు పడటం లేదు.తాను ఏం చేయాలి అనుకుంటున్నాడో అది చేసి చూపిస్తున్నాడు.వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తూ రాజకీయంగా ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా,...
Read More..ఇండియాలో నది నీళ్ళకి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని హిందువులు అందరూ భావిస్తారు.దేవాలయాలకి వెళ్ళినపుడు నదీస్నానం చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు అయిన పరిష్కారం అవుతాయని బలంగా నమ్ముతారు.ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తుంది.ఇక దీనికి మందు కనిపెట్టడానికి అన్ని...
Read More..అరటిపండు అంటే వయస్సుతో సంబంధం లేకుండా అందరు ఇష్టపడతారు.అరటిపండులో చాల రకాలు ఉన్నాయి.చెక్కరకేళి,దేశవాళీ,బొంత,కర్పూర,పచ్చ అరటిపండ్లు, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు, అమృతపాణి ఇలా అనేక రకాలు ఉన్నాయి.వీటిలో ఏ అరటిపండు తిన్నా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.మనం తీసుకున్న ఆహారం...
Read More..ఇప్పుడు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలను ఒకదానితో ఒకటి పోల్చి చూడడం అందరికీ బాగా అలవాటయింది.ఏపీలో అమలు చేస్తున్న కార్యక్రమాలు తెలంగాణలో, తెలంగాణలో అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏపీలో పేర్లు మార్చి అమలు చేస్తున్నారు.ఇక తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రి ఇద్దరూ మంచి స్నేహితులు...
Read More..ఈమద్య కాలంలో అమ్మాయిల నుండి అమ్మమ్మల వరకు మేకప్ లేకుండా బయటకు వెళ్లడం లేదు.అవసరం ఉన్నా లేకున్నా కూడా ఇంత మంది మేకప్ వేసుకుని మరీ బయటకు వెళ్తున్నారు.మేకప్ వేసుకోవడం తప్పు అనడం లేదు.కాని ఆ మేకప్ వల్ల అనారోగ్య సమస్యలు...
Read More..విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన విషవాయువు లీక్ ఘటన ఒక్కసారిగా ప్రజలని తీవ్ర భయాందోళనకి గురి చేసింది.ఈ ఘటన కారణంగా 11 మంది చనిపోయారు.వందల మంది అస్వస్థతకి గురయ్యారు.ఒక్కసారిగా జాతీయ స్థాయిలో ఈ ఘటన సంచలనంగా మారింది.ఇక ఈ ప్రమాదం...
Read More..ప్రస్తుత కాలంలో కొందరు యువతులు పెళ్లి కాకుండానే శృంగారంలో పాల్గొని కన్యత్వాన్ని కోల్పోతున్నారు.అయితే ఈ కన్యత్వం కోల్పోవడం అనేది శృంగారంలో పాల్గొంటే మాత్రమే జరగదని వేరే ఇతర కారణాల వల్ల కూడా జరుగుతుందని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇందులో ముఖ్యంగా కౌమార దశలో...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం రాదేశ్యాం సినిమా తెరకేక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన కీలక సన్నివేశాలు షూటింగ్ ఫినిష్ అయిపోయాయి.ఇంకా...
Read More..ఒకప్పుడు టీ త్రాగితే మంచిది కాదనే అభిప్రాయం ఉంది.అయితే టీ త్రాగటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.అయితే వ్యాయామం ముందు లేదా వ్యాయామం తర్వాత ఇప్పుడు చెప్పే ఏ రకమైన టీని అయినా త్రాగవచ్చు.ఇప్పుడు వ్యాయామం చేసిన తర్వాత...
Read More..టాలీవుడ్ లో స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ని ప్రత్యేకమైన శైలి.సొసైటీలోని విషయాల మీద షూటింగ్ గా ఫోకస్ పెట్టి తాను చెప్పాలని అనుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా సినిమాలలో చూపిస్తూ ఉంటాడు.అతని సినిమాలో కథలు, డైలాగ్స్ అన్ని కూడా లాగి...
Read More..టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్.ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు సినిమాల కంటే బాలీవుడ్ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.అక్కడ వరుసగా ఆఫర్స్ రావడంతో ముంబైకి మకాం మార్చేసింది.తెలుగులో ప్రస్తుతం ఆమె...
Read More..టాలీవుడ్ లో రొమాంటిక్ హీరో అంటే అందరూ వెంటనే చెప్పే పేరు కింగ్ నాగార్జున.ఎక్కువగా ప్రేమ కథలతో సినిమాలు చేసిన నాగార్జున హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడంలో ముందు ఉంటాడు.అలాగే కొత్త కొత్త హీరోయిన్స్ ని పరిచయం చేస్తూ కమర్షియల్ జోనర్...
Read More..తెలుగునాట కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్తో పేదలకు ఉపాధి కరవై నిత్యావసరాలకు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన వంతు సాయం చేసేందుకు విసృత్తంగా ప్రయత్నిస్తోంది.తాజాగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉప్పలంలోని మత్స్యకార గ్రామమైన...
Read More..45 రోజుల తర్వాత వైన్ షాపులు ఓపెన్ చేయడంతో దాదాపుగా దేశ వ్యాప్తంగా కూడా వైన్ షాపుల వద్ద క్యూ కిలోమీటర్ల మేరకు ఉంది.కిలో మీటర్ల మేరకు ఉందని మాటల్లో చెబుతున్నారు కాని నిజంగా అంతగా క్యూ ఉంటుందా అంటూ కొందరు...
Read More..కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తోంది.ఈ సమయంలో ప్రపంచ దేశాలు అన్ని కూడా కరోనాకు వ్యాక్సిన్ను కనుగొనేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.కాని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం ఇండియాపై దాడులకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.ఇటీవల ఇండియన్ ఆర్మీ జవాన్లను...
Read More..కరోనాపై పోరాటం చేస్తున్న పోలీసులు, వైధ్య ఆరోగ్య సిబ్బంది ఎవరైనా ప్రమాదవశాత్తు కరోనాతో మృతి చెందితే వారికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇస్తామంటూ దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గతంలో ప్రకటించిన విషయం తెల్సిందే.ఈ సమయంలో వారి సేవలను ఎవరు కూడా...
Read More..నిన్న విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయ్యి 11 మంది మృతి చెందడటంతో పాటు వందల మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.దేశ వ్యాప్తంగా ఈ విషయమై చర్చ జరిగింది.ప్రధాని నరేంద్ర మోడీ కూడా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ పరిస్థితిని సమీక్షించారు.విశాఖ గ్యాస్...
Read More..భారత్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉందంటూ ఆందోళనకర విషయాన్ని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గేలేరియా వ్యక్తం చేశారు.ప్రస్తుతం దేశంలో అమలు చేస్తున్న లాక్డౌన్ పని చేస్తుందని, అయినా కూడా జూన్ జులై నెలల్లో కేసుల సంఖ్య భయంకర...
Read More..తెలుగులో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించినటువంటి “బంగారు బుల్లోడు” చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నటించినటువంటి బాలీవుడ్ ముద్దుగుమ్మ రవీనా టాండన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ చిత్రంలో స్వాతిలో ముత్యమంత అనే పాట...
Read More..మహాభారతంలో ధర్మరాజు జూదం ఆడుతూ సర్వం కోల్పోయి చివరికి కట్టుకున్న భార్యని పందెంలో ఒడ్డిన సంగతి మనందరికీ తెలుసు.కానీ ఈ కాలంలో కూడా జూదానికి బానిస అయినటువంటి వ్యక్తి పేకాట ఆడుతూ డబ్బులు అయిపోవడంతో ఏకంగా భార్య శీలాన్ని పణంగా పెట్టిన ఘటన...
Read More..దేశంలో ఆడవాళ్లపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు, చట్టాలు తెచ్చినప్పటికీ మహిళలపై జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఓ వ్యక్తి ఓ పెళ్లయిన మహిళను తన లైంగిక కోరిక తీర్చకపోతే ఏకంగా మహిళ...
Read More..గురువారం తెల్లవారు జామున ఏపీ లోని విశాఖ లో చోటుచేసుకున్న గ్యాస్ లీక్ ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.అందరూ నిద్ర లో ఉన్న సమయంలో ఒక్కసారిగా విశాఖ లోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో విషవాయువు లీక్ అవడంతో స్థానిక...
Read More..తెలుగులో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటించినటువంటి “రణం” అనే చిత్రంలో గోపీచంద్ సరసన ఆడిపాడినటువంటి బాలీవుడ్ ముద్దుగుమ్మ కామ్నా జఠ్మలానీ ఇప్పటికీ ప్రేక్షకులను బాగానే గుర్తు ఉంటుంది.అయితే ఈ అమ్మడు తెలుగులో జగపతిబాబు, ప్రిన్స్ మహేష్ బాబు, అల్లరి నరేష్, రాజా,...
Read More..లాక్డౌన్లో సమయంలో షూటింగ్ లు బంద్ కావడంతో సెలబ్రిటీలు అందరూ ఇళ్లకే పరిమితం అయిపోయారు.వీరిలో చాలా మంది సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తూ ఉండగా, కొంత మంది మాత్రం తమకి ఇష్టమైన, నచ్చిన పని చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.కొంత మంది హీరోయిన్స్...
Read More..ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఎల్జి పాలిమర్స్ పరిశ్రమలో విషవాయువు లీక్ అవడంతో దాదాపుగా తొమ్మిది మంది ప్రాణాలు వదిలారు.ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కలకలం సృష్టించింది.దీంతో పలువురు ప్రజా సంఘ నాయకులు...
Read More..ప్రభాస్ ప్రస్తుతం తన 20వ చిత్రాన్ని రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్లో చేస్తున్నాడు.ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే తన తదుపరి చిత్రం 21 ను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఖరారు చేయడం జరిగింది.వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినీదత్ నిర్మాణంలో ఈ...
Read More..తెలుగులోటాలీవుడ్ యాంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన “ఉయ్యాల జంపాల” చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ పునర్నవి భూపాళం తెలుగు ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.అయితే ఈ మధ్య కాలంలో అమ్మడు హీరోయిన్ గా నటించినటువంటి కొన్ని చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినప్పటికీ బిగ్ బాస్ రియాల్టీ గేమ్...
Read More..కరోనా కారణంగా లాక్డౌన్తో నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టాలు తప్పడం లేదు.థియేటర్లు ఓపెన్ అయ్యేందుకు చాలా సమయం పట్టడం వల్ల నిర్మాణంలో ఉన్న సినిమాల పరిస్థితి ఏంటీ అంటూ అంతా ఆందోళన చెందుతున్నారు.ఇదే సమయంలో హీరోలు, దర్శకులు తమ పారితోషికాలను కనీసం...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోలకు ఈగో ఎక్కువగా ఉంటుందని కొందరి అభిప్రాయం.హీరోయిన్స్ లేదా దర్శకులు తమను కాదంటే వారిపై కక్ష సాధిస్తారనే అపోహ కూడా ఉంది.అయితే కొందరు మాత్రమే అలా ఉంటారని, అందరు కాదని కూడా వాదన ఉందనుకోండి.మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రను పోషిస్తున్నాడు.ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఏకంగా రెండు సంవత్సరాలు తీసుకుంటున్నాడు.ఆ చిత్రం తర్వాత...
Read More..మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.ఆయన నటించిన పలు సినిమాలు తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి.ఇక ఆయన తెలుగులో మహానటి చిత్రంతో స్టార్గా ఎదిగి పోయాడు.ఇప్పుడు ఆయనతో మరో తెలుగు సినిమాను తీసేందుకు అశ్వినీదత్ కూతుర్లు సిద్దం అయ్యారు.స్వప్న...
Read More..కన్నడలో తెరకెక్కిన పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘కేజీఎఫ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయగా అది తెలుగు, హిందీ భాషల్లోనూ దుమ్ములేపింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల్...
Read More..ప్రస్తుతం ఎమ్మెల్యేలు అంటే కేవలం సంపాదనే లక్ష్యంగా రాజకీయాలలోకి వస్తున్నారు.ఎన్నికల సమయంలో కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి, గెలిచిన తర్వాత ఖర్చు పెట్టిన సొమ్ములకి రెట్టింపు సంపాదించుకొని పద్ధతిని ఫాలో అవుతున్నారు.అయితే పాతకాలపు రాజకీయ నాయకులు ప్రజాసేవే పరమావధిగా పనిచేసేవారు.నిస్వార్ధంగా ప్రజాసేవ...
Read More..ప్రపంచ వ్యాప్తంగా అందరిని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి మొట్టమొదటి సారిగా చైనా హుబే ప్రావిన్స్ లోని వూహన్ లో వెలుగు చూసిన విషయం తెలిసిందే.అయితే ప్రపంచ దేశాలు ఇంకా ఈ కరోనా తో అల్లాడుతుండగా ఇటీవలే చైనా లో ఈ...
Read More..తెలుగు బుల్లి తెరపై సరికొత్త రియాల్టీ షోలు మొదలు పెట్టిన యాంకర్ ఓంకార్. ఈయన తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ దర్శకుడిగా కూడా మెప్పిస్తున్న విషయం తెల్సిందే.ప్రముఖులు పలువురు ఓంకార్ షోలను ఫాలో అయ్యారు అవుతూనే ఉన్నారు.డాన్స్ షోకు ఇతర రియాల్టీ...
Read More..మార్చి 24 నుంచి ఆగిపోయిన ప్రజా రవాణా వ్యవస్థను త్వరలో పునః ప్రారంభించనున్నట్లు కేంద్రం తెలిపింది.కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి 24 నుంచి ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిన సంగతి తెలిసిందే.అయితే ఈ వ్యవస్థను పున:ప్రారంభించడానికి తగిన చర్యలు చేపట్టినట్లు...
Read More..విశాఖపట్నంలోని ఆర్ వెంకటాపురంలో ఒక పరిశ్రమ నుండి విష వాయువు లీక్ అయ్యి చుట్టు పక్కల వారు మృతి చెందేందుకు కారణం అయ్యింది.ఈ సంఘటనలో మొత్తం పది మందికి పైగా మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది.ఇక వందల సంఖ్యలో జనాలు ఊపిరి...
Read More..మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తుంది.కరోనా కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసి ప్రజలలో ఉన్న నిర్లక్ష్యం కారణంగా ఈ వైరస్ చాపక్రింద నీరులా వ్యాపించేసింది.ఎంత నియంత్రించిన కరోనా లక్షణాలు ఉన్నవారు ప్రభుత్వం గుర్తించే వరకు బయటకి రాకపోవడంతో వారి...
Read More..ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నం లో చోటుచేసుకున్న గ్యాస్ లీక్ ఘటన 36 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో చోటుచేసుకున్న దుర్ఘటన ను తలపించేలా చేసింది.విశాఖపట్నంలో గురువారం వేకువజామున ఎల్జీ పాలిమర్స్ రసాయన పరిశ్రమల నుంచి లీక్ ఆయిన...
Read More..ఏంటి నిజామా ? ఒక్క మామిడి కాయ 5 వేల ? అంత ధర ఎందుకు? ఆ పండులో అంత ఉపయోగకరమైనవి ఏం ఉన్నాయి ? అసలు అంత రేటు మామిడి కాయ ఎక్కడ అమ్ముతారు అని అనుకుంటున్నారా? ఇంకెక్కడా? జపాన్...
Read More..కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచదేశాలు లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.ప్రజలు ఇల్లు దాటి బయటకు రావొద్దని దేశాధినేతలు, సెలబ్రిటీలు మొత్తుకుంటున్నా కొందరు బాధ్యతలేని వాళ్లు ఇవేవీ పట్టించుకోకుండా రోడ్ల మీదకు వస్తున్నారు.ఇదేంటని ప్రశ్నించిన అధికారులతో...
Read More..బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సెనారో ప్రతినిధి ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయన కార్యాలయం తెలిపింది.అధ్యక్షుడి స్పోక్స్ పర్సన్ అయిన ఒటావియో డో రెగో బారోస్(59) కు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.దీనితో ప్రస్తుతం ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయినట్లు...
Read More..ప్రస్తుతం వెబ్ సిరీస్ల ట్రెండ్ నడుస్తోంది.ప్రేక్షకులు సినిమా హాలుకు వచ్చి సినిమా చూసేందుకు చూపిస్తున్న ఆసక్తి తగ్గుతుంది.థియేటర్లు వ్యూవర్స్ ఏడాది ఏడాదికి తగ్గుతున్న ఈ సమయంలో ఎక్కువ శాతం ఫిల్మ్ మేకర్స్ వెబ్ సిరీస్ ల వైపు మొగ్గు చూపుతున్నారు.ప్రముఖ స్టార్స్...
Read More..సాధారణంగా సిక్కులు తమ మత విశ్వాసాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు.వాటికి భంగం కలిగే పరిస్ధితే వస్తే….ఎక్కడి దాకా వెళతారో వారికే తెలియదు.అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో మానవాళిని కాపాడేందుకు వైద్యులు తమ ప్రాణాలను సైతం పణంగా...
Read More..ఈ మధ్య కాలంలో బిగ్ స్క్రీన్ నటులు అందరూ డిజిటల్ స్క్రీన్ పై సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు.ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లో చాలా మంది ఇప్పుడు వెబ్ సిరీస్ లకి ఒటేసేసారు.విభిన్న కథలతో వస్తున్నా వెబ్ సిరీస్ లకి...
Read More..ఆదమరిచి నిద్రిస్తున్నఅనుకోకుండా పెను విపత్తు వచ్చి పడింది.కొంతమంది నిద్రలోనే విగతజీవులు అవ్వగా, వేలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.మరికొందరు నిద్రలోనే స్పృహ కోల్పోయారు.అసలు ఏమైందో తెలియదు.ఏం జరుగుతుందో తెలియదు.కానీ ప్రమాదమేదో జరుగుతుందని గ్రహించి కొంతమంది రోడ్లపైకి పరుగులు తీశారు.మరికొందరు ఇళ్లల్లోనే స్పృహ...
Read More..టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థగా పలు సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన వైజయంతీ మూవీస్ బ్యానర్ ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపును క్రియేట్ చేసుకుందో అందరికీ తెలిసిందే.ఈ బ్యానర్ అధినేత సి.అశ్వినీదత్ తనదైన సినిమాలను ప్రొడ్యూస్ చేసి వాటిని బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్లుగా మలిచారు.కాగా...
Read More..కోవిడ్ మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రపంచ శాస్త్రవేత్తలు అందరూ ఈ మహమ్మారికి మందు కనిపెట్టే పనిలో ఉన్న విషయం తెలిసిందే.ఎక్కడైతే ఈ వైరస్ పుట్టిందో ఆ దేశంలోనే ఈ వైరస్ పై తీవ్ర స్థాయిలో పరిశోధనలు చేస్తున్నారు.అయితే ఈ పరిశోధనలు కీలక...
Read More..ప్రస్తుత కాలంలో కొందరికి ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడం అలవాటయింది.దీంతో తమ అనుకున్న వారి జీవితాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంటోంది.తాజాగా ఓ నవ వధువు పెళ్లయి కొంత కాలం కూడా సంతోషంగా గడపకుండానే ఆత్మహత్య చేసుకొన్న ఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రం తరువాత కాస్త గ్యాప్ తీసుకుని తన 20వ చిత్రాన్ని జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుపుకోబట్టి చాలా రోజులవుతుంది.కానీ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ఫస్ట్...
Read More..మామూలుగా ఎక్కడైనా మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళకి కూడా సమాన హక్కులు కావాలని పోరాడుతున్న ఘటనలు మనం తరచూ చూస్తుంటాం.కానీ అక్కడ మాత్రం అసలు మగవాళ్ళని తమ హోటల్ లోకి అనుమతించకూడదని కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశించాలని ఏకంగా మహిళల కోసం సపరేటు హోటల్ నిర్మించారు.ఇంతకీ ఆ...
Read More..తండ్రికి తగ్గ తనయుడిగా తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రతి సందర్భంలో తనను తాను నిరూపించుకుంటున్నారు.కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు గానే కాకుండా, వ్యక్తిగతంగా తన పలుకుబడి పెంచుకునే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం మంత్రిగా ఉన్న కేటీఆర్ త్వరలో...
Read More..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉదృతం రోజురోజుకు ఎక్కువవుతోంది.ఈ క్రమంలో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 37,53,722 మంది కరోనా వైరస్ బారిన పడగా ఇందులో 12,42,029 మంది ఈ కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకోగా రెండు లక్షల...
Read More..దేశంలో ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ హోమ్ డెలివరీ సంస్థ అయినటువంటి జుమోటో సంస్థలో పని చేసేటువంటి ఉద్యోగులు ప్రస్తుతం పని లేక ఖాళీగా గడుపుతున్నారు.కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్ డౌన్ విధించినప్పటికీ కొంతకాలం పాటు జుమోటో సంస్థ తన సేవలు అందించింది.కానీ కొన్ని అనివార్య కారణాల...
Read More..మనుషులు అవగాహన లేమి కారణంగా చేసే అటువంటి కొన్ని పనులతో పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.తాజాగా నా దేశానికి చెందినటువంటి ఓ యువతి మెదడులో ఏకంగా పరాన్నజీవి జీవిస్తున్నట్లు వైద్యులు కనుగొన్నారు.అంతేగాక వెంటనే ఆమెకు శస్త్రచికిత్స చేసి ఆ పరాన్నజీవిని బయటికి తీసి...
Read More..టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కి ఉన్నటువంటి ఫేమ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు.అందువల్ల సినీ పరిశ్రమకు వచ్చేటువంటి ఎంతో మంది నటీనటులకు చిరంజీవి ఆదర్శంగా నిలుస్తున్నారు.అయితే తాజాగా మెగాస్టార్...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకోవాల్సింది.కానీ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్డౌన్తో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ...
Read More..నువ్వు తినడానికి బతుకుతున్నావా.? బతకడానికి తింటున్నావా.? అంటే సమాధానం మంచిగా బతికి తినడానికి అని చెప్పాలి.మనం ప్రతి రోజు తినే ఆహారం ఎంత వరకు శుభ్రంగా ఉన్నదో, ఎంత వరకు శ్రేష్టంగా ఉందో మనం తెలుసుకోవాలి.ఒక సర్వే ప్రకారం మనిషికి వచ్చే...
Read More..అసలు ఏంటి ఇన్నిన్ని పథకాలు, భారీగా నిధులు కేటాయింపులు, చేతికి ఎముకే లేనట్టుగా, రాష్ట్రానికి ఆర్ధికంగా భారమైన పథకాలకు జగన్ నిధులు కేటాయించడం చూస్తుంటే ఎవరికీ మింగుడుపడడంలేదు.అసలు జగన్ ఈ సొమ్ములు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడో ఎవరికీ అర్ధం కావడంలేదు.అయినా జగన్...
Read More..కరోనా ఎఫెక్ట్ మొదలైనప్పటి నుంచి రాష్ట్రాలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు.ఒక వైపు ప్రజా సంక్షేమం, మరోవైపు కరోనా ను ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు మొదలైనవాటితో రాష్ట్రాలు సతమతమవుతున్నాయి.కేంద్రం అకస్మాత్తుగా లాక్ డౌన్ విధించడంతో ఎక్కడికక్కడ సేవలు స్తంభించిపోయాయి.రెండు రోజుల...
Read More..అమెరికా వ్యాప్తంగా కంటి మీద కునుకు లేకుండా ప్రజలని తీవ్ర భయబ్రాంతులకి గురించేస్తున్న ఏకైక వెపన్ కరోనా వైరస్.ఈ వైరస్ దెబ్బకి అమెరికా అల్లకల్లోకం అయ్యిపోయింది.ఎంతో మంది వీధిన పడ్డారు.డబ్బుల్లేవ్.తినడానికి సరైన తిండి లేదు.ఉద్యోగం లేదు ఒకటి కాదు రెండు కాదు...
Read More..భారతీయులు ఏ దేశంలో ఉన్నా భారతీయతని పాటిస్తూ అందరూ కలిసి కట్టుగా ఉంటుంటారు.పండుగలు పబ్బాలు.ఇలా అనేక రకాలుగా భారతీయ పండుగలను సంస్కృతిని కాపాడుకుంటూ ఐక్యతని చాటుతుంటారు.అయితే కొందరు స్వార్ధ బుద్ది, సైకోలాంటి ప్రవర్తన కలవారు మాత్రం దేశం కాని దేశంలో భారతీయులపై...
Read More..ఆర్ఎక్స్ 100తో సూపర్ హిట్ కొట్టి ఇండస్ట్రీలో అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకున్న దర్శకుడు అజయ్ భూపతి.మొదటి సినిమాతోనే మెస్మరైజ్ చేసిన అజయ్ భూపతితో రెండో సినిమా కోసం చాలా మంది నిర్మాతలు అతనికి అడ్వాన్స్ లు ఇచ్చి రెడీగా ఉన్నారు.అయితే...
Read More..అమెరికా వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది.మృతుల సంఖ్య లక్షకి చేరువలో ఉంది.బాధితులు లక్షల్లో ఉన్నారు.మరో పక్క కరోనాపై అమెరికా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఇది కేవలం ట్రంప్ నిలక్ష్యంవలనే జరిగిందని కొందరు అంటుంటే మరి కొందరు మాత్రం ఇది కేవలం చైనా...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి కానుకగా అల వైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నాడు.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడ్డారు.ఇక ఈ సినిమాతో నాన్-బాహుబలి రికార్డును...
Read More..ఇండియాలో క్రికెటర్లు, సినిమా సెలబ్రిటీల మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంటుంది.హైఫై లైఫ్ స్టైల్ లో ఉండే వీళ్ళు ఎక్కువగా పార్టీలలో కలుస్తూ ఉంటారు.అక్కడి పరిచయాలు ప్రేమలుగా మారడం, తరువాత డేటింగ్, పెళ్లి ఈ రెండు రంగాల వారిని దగ్గర చేస్తూ...
Read More..ఏపీలో గత మూడు రోజులుగా వైన్ షాప్లు ఓపెన్ అవుతున్నాయి. ఆదాయం లేక అల్లాడిపోతున్న ఏపీ ప్రభుత్వంకు ఆదాయం షురూ అయ్యింది.అయితే ఇదే సమయంలో ప్రజల ఆరోగ్యం విషయంలో ఆందోళన నెలకొంది.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ ఓపెన్ ఉండటం వల్ల కరోనా...
Read More..దేశ వ్యాప్తంగా 45 రోజుల పాటు అత్యంత కఠినంగా లాక్డౌన్ను అమలు చేశారు.దాంతో కరోనా పాజిటివ్ కేసులు గననీయంగా పెరగకుండా చూశారు.పోలీసులు, డాక్టర్లు చేస్తున్న పోరాటంను ప్రతి ఒక్కరు అభినందించారు.కరోనా ఇంకా ఇండియాలో తగ్గనే లేదు.పైగా ఇప్పుడే కరోనా కేసుల సంఖ్య...
Read More..ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి ఆయన.కమ్మరి పని చేసుకుంటూ వందలు, వేలతో వ్యాపారం మొదలు పెట్టిన ఆయన ప్రస్తుతం వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యంను స్థాపించాడు. ఆయన వ్యాపారంకు సెలబ్రెటీలు ప్రముఖులు ఎవరు కూడా బ్రాండ్ అంబాసిడర్ కాదు.ఆయన...
Read More..మూడు రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు మొదలు అయ్యాయి.మొదటి రోజు ఉత్తర ప్రదేశ్లో దాదాపుగా 100 కోట్ల మద్య అమ్మకాలు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి.ఏపీలో రేట్లు బారీగా పెంచినా కూడా 67 కోట్ల వరకు మాత్రమే వచ్చాయి.కాని తెలంగాణలో...
Read More..కరోనా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత స్పీడ్గా విస్తరిస్తున్న విషయం గుర్తించిన భారత ప్రభుత్వం కేసులు పదుల సంఖ్యలో ఉండగానే లాక్డౌన్ విధించింది.దాంతో కేసుల సంఖ్యను వేలకు వెళ్లకుండా చూడగలిగాం అనుకున్నాం.కాని మహారాష్ట్రలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది.దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో...
Read More..సౌత్ లో స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటికే నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది.స్టార్ హీరోలందరితో జత కట్టి కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ కావడంతో పాటు, రంగస్థలం, ఓ బేబీ సినిమాల ద్వారా నటిగా కూడా మంచి మార్కులు వేయించుకుంది.సమంతని...
Read More..ఈమద్య కాలంలో తినే తిండి, మరియు ఇతరత్ర అలవాట్ల వల్ల తరుచు అనారోగ్యం బారిన పడుతూ వస్తున్నారు.ప్రతి నెల ఏదో ఒక వ్యాది బారిన సగటున ప్రతి వ్యక్తి పడుతున్నట్లుగా ఒక సర్వేలో వెళ్లడయ్యింది.కేవలం ఇండియా అని మాత్రమే కాకుండా ప్రపంచం...
Read More..యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ఫెయిల్యూర్స్తో సతమతమవుతున్నాడు.గతంలో కొన్ని ఆకట్టుకునే సినిమాలు చేసినా, స్టోరీ సెలెక్షన్లో సరైన ఎంపిక లేకపోవడంతో మనోడు చేసే సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి.అయితే గతకొన్ని సినిమాలను చాలా ఆచితూచి ఎంచుకుంటూ...
Read More..టాలీవుడ్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న బ్యూటీ భూమికా చావ్లా, ప్రస్తుతం తన రెండో ఇన్నింగ్స్ను మొదలుపెట్టింది.ఇటీవల వరుసగా సినిమాల్లో క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది.కాగా గతంలో స్టార్ హీరోల సరసన...
Read More..సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన పెరిగిపోయింది.పెద్దవాళ్ళు వాళ్ళ అవసరాల కోసం సోషల్ మీడియాలో ఉపయోగించుకుంటూ ఉంటే చిన్నారులు గేమ్స్ కోసం, కాలక్షేపం కోసం సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోతున్నారు.తల్లిదండ్రులు కూడా చిన్న వయస్సులోనే వారి...
Read More..అసలు మనకు చెమట ఎందుకు పడుతుంది ? ఎప్పుడైనా గమనించారా ? మనకి చెమట అయితే ఉక్కపోతగా ఉన్నప్పుడు, బాగా కష్టపడుతున్నప్పుడు, ఎండలో ఉన్నప్పుడు, లేదంటే భయంగా ఉన్నప్పుడు పడుతుంది.ఇలా ఎందుకు ? మనకి ఈ సందర్భాల్లోనే చెమట ఎందుకు వస్తుంది...
Read More..ప్రతి రోజు ఒక యాపిల్ తినడం వల్ల డాక్టర్కు దూరంగా ఉండవచ్చు అనేది చాలా మంది అభిప్రాయం.యాపిల్ తింటే పలు అనారోగ్య సమస్యలు దూరం అవ్వడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.అందుకే అనారోగ్యంతో ఉన్న వారు ఎక్కువగా యాపిల్స్ తినాలని...
Read More..మతప్రాతిపాధికన ఏర్పడిన దేశాలలో పాకిస్తాన్ ముందు వరుసలో ఉంటుంది.ముస్లిం దేశం అయిన పాకిస్తాన్ లో హిందువులు మైనార్టీలుగా ఇప్పటికి బ్రతుకుతున్నారు.వారి మీద ఎన్ని విధాలుగా దాడులు చేసిన బానిసలుగా బ్రతకాల్సిన పరిస్థితి అక్కడ నెలకొని ఉంది.ఇప్పటికి పాకిస్తాన్ లో హిందువులకి ప్రతిరోజు...
Read More..విశాఖపట్టణంలో ప్రజలందరూ నిద్ర మత్తులో ఉన్న సమయంలో వేకువ జామున భారీ ప్రమాదం చోటు చేసుకుంది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీకైంది.ఈ గ్యాస్ సుమారు ఐదు కిలోమీటర్ల మేర...
Read More..మనం రోజువారీ తినే కాయగూరల్లో పోషక విలువలు చాలానే ఉంటాయి.కానీ వీటన్నిటిలో ప్రత్యేకమైన గుణం కలిగినవి బీట్రూట్స్.ఇవి దుంప జాతికి చెందినవి.దీనిలో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషక గుణాలు మానవ శరీరాన్ని చాలా ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.బీట్రూట్స్ వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుందాం...
Read More..అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.అయితే గతంలో వరుస ఫెయిల్యూర్స్తో సతమతమవుతున్న సమయంలో ప్రేమమ్ వంటి సినిమాతో అదిరిపోయే హిట్ను చైతూకు డైరెక్టర్ చందూ ముండేటి అందించాడు.ఈ సినిమా అదిరిపోయే సక్సెస్ అందుకోవడంతో చైతూతో మరో సినిమాను...
Read More..టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల సినిమాలు చాలా వరకు తగ్గించిందని చెప్పాలి.కేవలం సెలెక్టివ్ చిత్రాలతో నెట్టుకొస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఓ వీడియోలో కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు.ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా సెలబ్రిటీలు ఇంటికే పరిమితం కాగా...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో అదిరిపోయే బ్లాక్బస్టర్ అందుకున్నాడు.ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.ఇప్పటికే పుష్ప అనే టైటిల్తో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ను కూడా...
Read More..ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వాలు వారిని ఆదుకునేందుకు అనేక విధాలుగా సాయం అందిస్తున్నాయి.ఇక తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ప్రజలకు ఉచిత రేషన్తో పాటు ఆర్ధిక సాయం కూడా చేస్తోన్న సంగతి తెలిసిందే.అయితే దాదాపు 45...
Read More..మంచు ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన విష్ణు ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.వరుసగా సినిమాలు చేస్తూ అందులో కొన్ని సక్సెస్గా మలుస్తూ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అవుతూ వస్తున్నాడు.కాగా ఇటీవల కాలంలో మంచు విష్ణు సరైన హిట్లు లేక వెనకబడిపోయాడు.ఇక...
Read More..తెలుగునాట ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ పేదలకు సాయం చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోంది.కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయిన కూలీలకు అండగా నిలిచేందుకు .వారి ఆకలి బాధలు తీర్చేందుకు తన వంతు సాయం అందిస్తోంది.తాజాగా నెల్లూరు నగరంలోని పేదలకు నాట్స్ ఆహార...
Read More..తెలుగు బుల్లితెర పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి సుడిగాలి సుధీర్ గురించి పెద్దగా తెలియని వారుండరు.అయితే సుడిగాలి సుదీర్ ఈ మధ్యకాలంలో పలురకాల షోలు, ఈవెంట్లు మరియు జబర్దస్త్ షోలో కామెడీ స్కిట్లు వంటివి చేస్తూ టాలీవుడ్ సినీ పరిశ్రమలో...
Read More..ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.అయితే తాజాగా ఈ చిత్రానికి...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్లో మనకు కనిపిస్తాడని తెలుస్తోంది.అయితే ఈ సినిమా తరువాత చిరు తన...
Read More..తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన వెలుగొందినటువంటి నటుడు స్వర్గీయ ఉదయ్ కిరణ్ ప్రస్తుతం భౌతికంగా తెలుగు ప్రేక్షకుల మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన నటించినటువంటి చిత్రాలు ఇప్పటికీ చాలామందికి తమ ఫేవరేట్ చిత్రాల లిస్టులో ఉంటాయి.అంతగా ఉదయ్ కిరణ్తన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కట్టి...
Read More..తెలుగు బుల్లితెర పరిశ్రమలో టీవీ ఛానల్ తో సంబంధం లేకుండా దాదాపుగా అన్ని ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానళ్లలో పలు రకాల షోలు, ఈవెంట్లు నిర్వహిస్తూ తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న యాంకర్ మరియు బుల్లితెర రాములమ్మ శ్రీముఖి గురించి పెద్దగా...
Read More..రెండు వారాల పాటు ఉత్తర కొరియ సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ అనారోగ్యంతో ఉన్నాడని, ఆయన చనిపోతాడంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆరోగ్య విషయమై ప్రధానంగా వార్తలు వచ్చాయి.ఆయనకు చేసిన ఒక ఆపరేషన్ వికటించడంతో ఆయన...
Read More..ఏపీలో అమ్ముతున్న మద్యం బ్రాండ్స్ పై గత కొన్నాళ్లుగా తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.కమీషన్స్కు కక్కుర్తి పడి కల్తీ మద్యంను, నాసిరకం మద్యంకు ప్రభుత్వం అనుమతించిందని, ఇలాంటి మద్యం ఎక్కడ చూడలేదు, దీన్ని వారం రోజులు తాగితే పక్షవాతం...
Read More..రోజూ వారి కూలీపై ఆధారపడి జీవనాధారం సాగించే కూలీలు, ఆటోడ్రైవర్లు, రోడ్లపై వ్యాపారాలు నిర్వహించుకునే వారికోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలంటూ ఏపీ ప్రభుత్వంకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశాడు.కర్ణాటక ప్రభుత్వం 1610 కోట్లతో ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేయడంతో...
Read More..ఆంధ్రప్రదేశ్లో మార్చి నెలలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా ఆరు వారాల వరకు వాయిదా వేస్తున్నట్లుగా ఎన్నికల కమీషన్ ప్రకటించిన విషయం తెల్సిందే.ఆ ఆరు వారాల గడువు ముగుస్తున్న నేపథ్యంలో అలాగే లాక్డౌన్కు సడలింపులు ఇస్తున్న ఈ సమయంలో...
Read More..తెలంగాణలో రెండవ దశ లాక్డౌన్ రేపటితో ముగియబోతుంది.మూడవ దశ లాక్డౌన్ను ఈనెల చివరి వరకు కొనసాగించబోతున్నట్లుగా సీఎం కేసీఆర్ నిన్న ప్రకటించారు.ఆయన తెలంగాణలో లాక్ డౌన్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు.కఠినంగా అమలు చేస్తాం అన్నారు.ఆయన అలా అన్న కొన్ని గంటల్లోనే...
Read More..ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా మార్చి 22 నుండి లాక్డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే.ఈ లాక్డౌన్ కారణంగా అన్ని రంగాల కార్యకలాపాలు రద్దయ్యాయి.అటు సినిమా రంగానికి చెందిన అన్ని పనులు కూడా మూతపడ్డాయి.అయితే ఈ లాక్డౌన్...
Read More..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి అల వైకుంఠపురములో చిత్రాన్ని తెరకెక్కించి అదిరిపోయే సక్సెస్ను అందుకున్నాడు.ఈ సినిమాతో నాన్-బాహుబలి రికార్డును క్రియేట్ చేశాడు త్రివిక్రమ్.ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్...
Read More..తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాడు.తమిళంలో అన్ని రకాల పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన విజయ్ సేతుపతి, తెలుగు జనాలకు కూడా సుపరిచితమే.తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్...
Read More..ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా లాక్ డౌన్ విధించడంతో పనుల నిమిత్తమై ఇతర ప్రాంతాలకు వెళ్లి నటువంటి వలస కార్మికులు, ఉద్యోగులు వంటి వారు తమ...
Read More..ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి ఎంతగా కలకలం సృష్టిస్తుందో పెద్దగా చెప్పనవసరం లేదు.దీంతో కొన్ని ఆసుపత్రులు కరోనా వైరస్ కి చికిత్స అందిస్తామని చెప్పుకుంటూ ప్రజలకు తప్పుదోవ పట్టిస్తూ క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి.తాజాగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన టువంటి ఓ వైద్యుడు తన వద్ద కరోనా...
Read More..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దాదాపుగా అన్ని దేశాల్లో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే తాజాగా భారత దేశంలో కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు అనుమతులు జారీ...
Read More..శృంగార తార నుండి బాలీవుడ్ బ్యూటీగా మారిన సన్నీ లియోన్ ఇండియన్ ఆడియెన్స్ను ఎంతమేర మెప్పించిందో మనందరికీ తెలిసిందే.ఈ బ్యూటీ తన హాట్ అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది.ఇక సినిమాల్లో సన్నీ చేసే అందాల ఆరబోతను తిలకించేందుకు ప్రేక్షకులు ఎంతమేర ఆసక్తిగా...
Read More..దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాలో...
Read More..ఈమద్య కాలంలో సెలబ్రెటీలు పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్న కారణంగా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు.ఆన్ లైన్ ద్వారా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా అవుతున్నారు.తాజాగా రేణు దేశాయ్ కూడా సోషల్ మీడియా ద్వారా మీడియా ముందుకు వచ్చింది.అదే సమయంలో...
Read More..విజయ్ దేవరకొండ లేవనెత్తిన కిల్ ఫేక్ న్యూస్ క్యాంపెయిన్కు పెద్ద ఎత్తున మద్దతు లభించింది.ఇప్పటికే టాలీవుడ్కు చెందిన ప్రముఖులు పలువురు ఆయనకు మద్దతు తెలపడంతో పాటు ఈ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్స్ అన్ని...
Read More..లాక్ డౌన్ నిబంధనలను ఉల్లఘింగించారు అంటూ ఇటీవల ఏపీ హైకోర్టు 5 గురు వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.అయితే తాజాగా మరికొందరు వైసీపీ నేతలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘించి అహోబిలం ఆలయ తలుపులు తెరిచారని వివాదం...
Read More..మన్మధుడు 2 చిత్రం తర్వాత నాగార్జున చాలా ఢల్ అయ్యాడు.చాలా అంచనాలు పెట్టుకుని చేసిన ఆ సినిమా నాగార్జున కెరీర్ విషయంలో ఆలోచించేలా చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఎందుకంటే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయంను మూటకట్టుకుంది. మన్మధుడు...
Read More..దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నా పలు రంగాలకు సడలింపులు ఇచ్చారు.నిన్నటి నుండి గ్రీన్ జోన్స్ మరియు ఆరంజ్ జోన్స్లో సాదారణ కార్యకలాపాలు జరుగుతున్నాయి.కాని షూటింగ్స్ విషయంలో మాత్రం ప్రభుత్వాలు ఆంక్షలు పెడుతున్నాయి.సినిమా పరిశ్రమపై వేలాది మంది కార్మికులు ఆధారపడి ఉంటారు.వారికి రెండు...
Read More..తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు రచయితగా వ్యవహరించిన వక్కంతం వంశీ దర్శకుడిగా మారాడు.మొదటి సినిమా నా పేరు సూర్య చిత్రంతో చాలా నిరుత్సాహ పర్చారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది రచయితలు దర్శకులుగా మారారు.అయితే ఎక్కువ శాతం మంది సక్సెస్లు...
Read More..మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 152వ చిత్రం ఆచార్యలో నటిస్తున్నాడు.అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే షూటింగ్ ఈ నెలలో పూర్తి అయ్యేది.ఆగస్టులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేవారు.కాని మొత్తం సీన్ రివర్స్ అయ్యింది.కరోనా కారణంగా ఈ ఏడాదిలో ఆచార్య వస్తుందా...
Read More..టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మరియు సినీ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించినటువంటి “వాన” అనే చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తు ఉంటుంది.ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించినటువంటి బాలీవుడ్ ముద్దుగుమ్మ మీరా చోప్రా తన తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే తాజాగా మీరా...
Read More..తెలుగులో అప్పట్లో ఆనందం, పిలిస్తే పలుకుతా, వసంతం, అందాల రాముడు, తదితర చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించినటువంటి హీరో ఆకాష్ నాగేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే ఇతడు తెలుగు, తమిళ్ భాషల్లో కలిపి దాదాపుగా 35కి పైగా చిత్రాల్లో నటించాడు.కానీ కథల విషయంలో సరైన అవగాహన...
Read More..ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడమేగాక ప్రజలను సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అలాగే చేతులను శుభ్రంగా కడుక్కోవడంతో పాటూ “జ్వరం, జలుబు, దగ్గు” వంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి వైద్యాధికారులు...
Read More..కరోనా మహమ్మారి తో అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతున్న విషయం తెలిసిందే.ఒకపక్క కరోనా మరణాలతో అతలాకుతలం అవుతున్న అమెరికా లో ఇప్పుడు మరో వ్యాధి అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.ఈ వైరస్ ఎక్కువగా పిల్లల్లోనే కనిపిస్తుండడం ఒక విషయం అయితే కరోనా వ్యాధి...
Read More..తెలుగులో మొదట్లో చిన్న చిన్న షోల్లో యాంకరింగ్ చేస్తూ హీరోయిన్ గా ఎదిగినటువంటి టాలీవుడ్ హీరోయిన్ కలర్స్ స్వాతి గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు యాంకర్ గా నటిస్తున్న సమయంలో ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వం...
Read More..రెండు రోజుల క్రితం ఒక వెబ్ సైట్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ విజయ్ దేవరకొండ ఒక వీడియోను విడుదల చేసిన విషయం తెల్సిందే.ఆ వీడియోకు చాలా మంది మద్దతు తెలుపుతున్నారు. చిరంజీవి, మహేష్బాబు, నాగార్జునలతో పాటు ప్రముఖ నటీనటులు మద్దతు...
Read More..దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని తెరకెక్కించి అదిరిపోయే హిట్ను అందుకున్నాడు.ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు.గతంలో విక్టరీ వెంకటేష్, వరుణ్...
Read More..భారతీయులకు అమెరికా ఉద్యోగంపై ఉన్న మోజు అంతా ఇంతా కాదు.అమెరికాలో ఓ చిన్న ఉద్యోగం వస్తే చాలు జీవితం సెటిల్ అవుతుందనే వారు మనదేశంలో లక్షల్లో ఉన్నారు.ఎన్నో కష్టనష్టాలకు ఒర్చుకుని యువత అగ్రరాజ్యంలో కొలువులు సంపాదించడంతో పాటు భారతదేశానికి కూడా గర్వకారణంగా...
Read More..