Latest News &

Telugu Daily Trending Breaking News, Political News,Movie News,Gossips,Celebrity News,Unknown Interesting Facts Website.

బాలీవుడ్ ఇండస్ట్రీని తప్పు పట్టడం కరెక్ట్ కాదు : జయాబచ్చన్

పార్లమెంట్ లో లోక్ సభ, రాజ్యసభలో సమావేశాలు వాడీ వేడీగా సాగుతున్నాయి.లోక్ సభలో భోజ్ పూరి నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వినియోగం అధికంగా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.దీనిపై స్పందించిన బాలీవుడ్ సూపర్ స్టార్ సతీమణి, సమాజ్...

Read More..

అంతా ఎన్ఆర్ఐల పుణ్యమే: కరోనా కాటేస్తున్నా భారత్‌లో నిండుగా విదేశీ మారక ద్రవ్యం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు దేశానికి సంపదను కూడబెడుతున్నారు.ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును తమ కుటుంబాల కోసం పంపడమే కాకుండా దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని అందజేస్తున్నారు.కరోనాతో ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి.అయినప్పటికీ భారత...

Read More..

చివరి దశలో చైనా వ్యాక్సిన్లు.. నవంబర్ లో !

చైనాకు చెందిన కరోనా వ్యాక్సిన్లు చివరిదశకు చేరుకున్నాయని, నవంబర్ వరకు అందుబాటులో వస్తుందని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పేర్కొంది.ఇప్పటికే చైనా నాలుగు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసిన విషయం అందరికీ తెలిసిందే.వీటికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్...

Read More..

యాత్ర 2లో వైఎస్ జగన్ గా కింగ్ నాగార్జున

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని కీలకమైన తన రాజకీయ ప్రయాణం, పాదయాత్ర ఎలిమెంట్ తో మహి వి రాఘవ దర్శకత్వంలో యాత్ర సినిమా వచ్చింది.మమ్ముట్టి ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించి మెప్పించాడు.ఈ సినిమా సూపర్...

Read More..

తన యజమాని కోసం ప్రాణ త్యాగం చేసిన శునకం...!

అందరికీ తెలిసిన విధంగానే పెంపుడు జంతువులు వాటి యజమానుల పట్ల ఎంత ప్రేమ చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అందులో ముఖ్యంగా కుక్కలు మనిషి పట్ల ఎంత విశ్వాసాన్ని చూపుతాయో అందరికీ తెలిసిందే.అవసరమైతే తన యజమాని కాపాడుకోవడానికి వాటి ప్రాణాలు కూడా...

Read More..

ఒక ఎమ్మెల్సీ సీటు... ఇద్ద‌రు ఉద్దండుల ఫైటింగ్‌... విన్న‌ర్ ఎవ‌రో...!

తెలంగాణ‌లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఏ ఎన్నిక‌లు జ‌రిగినా కూడా వార్ వ‌న్‌సైడ్ అయిపోతూ వ‌స్తోంది.కారు జోరుకు ఏ ఎన్నిక‌ల్లోనూ ఏ పార్టీ కూడా బ్రేకులు వేసే ప‌రిస్థితి లేదు.ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌రుగుతోన్న ఓ ఎమ్మెల్సీ ఎన్నిక తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో...

Read More..

జీరో అవర్ లో పలు అంశాలపై చర్చించాలని నోటీసు : డీఎంకే ఎంపీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారిగా ఉభయ సభలు సమావేశం కానున్నాయని అందరికీ తెలిసిందే.ఉదయం 11 గంటలకు రాజ్యసభ సమావేశాలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి లోక్ సభ సమావేశాలు జరగనున్నాయి.అయితే రెండో రోజు (ఈ రోజు) జరిగే రాజ్యసభ...

Read More..

ఆ ఐలాండ్‌ లో కేవలం స్త్రీలకే ఎంట్రీ అట..!

చాలామందికి వీకెండ్స్ వస్తే ఎక్కడో చోటికి వెళ్లాలని, అక్కడ తెగ ఎంజాయ్ చేయాలని సరదా పడుతుంటారు.అందుకు గాను ప్రపంచవ్యాప్తంగా మనకు ఎన్నో రకాల ఐలాండ్స్ అందుబాటులో ఉన్నాయి.ప్రతి రోజు వాటిని చూడడానికి అనేక మంది సందర్శకులు లక్షల సంఖ్యలో సందర్శిస్తుంటారు.ఎవరు వెళ్ళినా...

Read More..

నెపోటిజం అంటే నాకు లెక్క లేదు అంటున్న ఆదా శర్మ

హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ఆదాశర్మ.మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ భామకి తరువాత అనుకున్న స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు.అలా అప్పుడప్పుడు ఒకటి, అర సినిమాలు చేస్తూ...

Read More..

ఆ నీళ్లు తాగితే షుగర్, గుండె సమస్యలకు చెక్?

మనిషి జీవించడానికి గాలి, నీరు, ఆహారం అతి ముఖ్యమైనవి.మనం ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిదని వైద్యులు సైతం చెబుతూ ఉంటారు.నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యల బారిన పడమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.అయితే సాధారణ నీరు...

Read More..

మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న మాస్టర్ బ్లాస్టర్...!

భారత దేశంలో క్రికెట్ దేవుడిగా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ అనేకమార్లు సామాజిక సేవలో పాల్గొని వార్తల్లో నిలిచారు.ఇదివరకు కూడా ఆయన గ్రామాలను దత్తత తీసుకోవడం, అలాగే కొంతమంది పిల్లలకు స్కాలర్ షిప్ లాంటివి అందించడం ఇతరత్రా సాయం చేశారు.ఇకపోతే సచిన్ టెండూల్కర్...

Read More..

స్కూళ్లు మళ్లీ తెరిచేందుకు ఏపీ విద్యాశాఖ సంసిద్ధం..!

ఏపీ విద్యాశాఖ కొత్త నిర్ణయాన్ని తీసుకుంది.ప్రభుత్వ స్కూళ్లను మళ్లీ తెరిచేందుకు సంసిద్ధమవుతోంది.కరోనా నేపథ్యంలో మూత పడిన స్కూళ్లు తిరిగి ప్రారంభించనుంది.స్కూళ్లలో అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తోంది.సర్టిఫికెట్లు లేకుండా విద్యార్థులను స్కూళ్లలో జాయిన్ చేసుకోవడం, పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్...

Read More..

అచ్చెన్న శ్రీరామన్న లకు ఆ పదవులంటూ హడావుడి ? 

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా మాజీమంత్రి, టీడీపీ కీలక నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు నియామకం త్వరలోనే జరగనుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది.ఈ మేరకు చంద్రబాబు సైతం ఆ విధమైన సంకేతాలు ఇచ్చారు.ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోగల...

Read More..

ప్రవాసులకి సౌదీ గుడ్ న్యూస్...త్వరపడండి..!

కరోనా కారణంగా విదేశాలలో ఉంటున్న ఎంతో మంది ప్రవాసులు తమ తమ దేశాలకి వెళ్ళిపోయారు.బ్రతికుంటే ఎలాగైనా బ్రతకచ్చు అనుకున్న వారు సొంత గ్రామాలకి వెళ్ళిపోయారు.అయితే సౌదీ ప్రభుత్వం కూడా ఇతర దేశాలనుంచీ తమ దేశానికి ఎవరినీ రానివ్వకుండా నిభందనలు విధించింది కూడా.అయితే...

Read More..

కొత్త నినాదంతో దూసుకుపోతున్న ట్రంప్...!!!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది పరస్పర రాజకీయ వాడి వేడి వ్యాఖ్యలు జోరందుకున్నాయి.అధికారం కోసం డెమోక్రటిక్ పార్టీ, అధికారాన్ని జేజార్చుకోకుండా పట్టు పడుతున్న రిపబ్లికన్ పార్టీ రెండూ హోరా హోరీ గా పోటీలు పడుతున్నాయి.ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్ధులు పదునైన...

Read More..

క‌రోనా స‌మ‌యంలో `చింత చిగురు` తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా కంటికి క‌నిపించ‌ని అతిసూక్ష్మ‌జీవి క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ ప్రాణాంత‌క వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసే స‌రైన వ్యాక్సిన్ ఇప్ప‌టి వ‌రకు అందుబాటులోకి రాలేదు.దీంతో క‌రోనా వైర‌స్ సోక‌కుండా ముందు నుంచే జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెబుతున్నారు.ముఖ్యంగా...

Read More..

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి..!

గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో క్రూయిజర్ ప్రమాదానికి గురైంది.వాహనంలో పది మంది ప్రయాణిస్తుండగా వారిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.ఈ మేరకు స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు.దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం...

Read More..

డ్రగ్స్ మాఫియా చేతిలో రియా బాధితురాలే... నటి ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.సుశాంత్ ఆత్మహత్య గురించి విచారిస్తే డ్రగ్స్ భాగోతం వెలుగులోకి వచ్చింది.దీంతో ఈ డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరు ఉన్నారు, ఎవరి హస్తం ఉంది.రియాకి డ్రగ్స్ మాఫియాతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని మరింత...

Read More..

పట్టువదలని విక్రమార్కుడు ! బీజేపీనే బాబు టార్గెట్ ?

పట్టువదలని విక్రమార్కుడిలా మారిపోయారు టీడీపీ అధినేత చంద్రబాబు.2019 ఎన్నికల్లో ఓటమి చెందిన దగ్గర నుంచి చంద్రబాబు ఆ విధంగానే అన్ని విషయాల్లోనూ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.గతంలో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకున్న సమయంలో, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ తిరుగులేకుండా ఉండేది.కానీ ఆ తర్వాత...

Read More..

కంగనా భద్రతకు కేంద్రం అంత ఖర్చు చేస్తోందా....?

కరోనా, లాక్ డౌన్ వల్ల షూటింగ్ లు నిలిచిపోయిన ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం రేపుతోంది.బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి, డ్రగ్స్ కు సంబంధం ఉన్న నేపథ్యంలో సీబీఐ, నార్కోటిక్స్ అధికారుల దర్యాప్తులో కొత్త విషయాలు...

Read More..

రెండు రొట్టెలతో నెలకు 70 వేలు సంపాదిస్తున్న హర్యానా మహిళ..?

మనలో చాలామంది డబ్బు సంపాదించడం చాలా కష్టం అని భావిస్తూ ఉంటారు.అయితే మనలో ఉండే ప్రతిభను మనం గుర్తించగలిగితే సులభంగా డబ్బు సంపాదించడం సాధ్యమే.హర్యానాలోని నౌరంగాబాద్‌ అనే చిన్న పల్లెటూరుకు చెందిన బబిత అనే మహిళ ఒకరోజు కట్టెల పొయ్యిపై ప్రతిరోజూలానే...

Read More..

నితిన్ సినిమాకి ఇంకా ఓకే చెప్పలేదు అంటున్న శ్రియ

టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించి త్వరలో 20 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్న అందాల భామ శ్రియ శరన్.కెరియర్ ఆరంభం నుంచి వరుస సినిమాలు చేస్తూ స్టార్ట్ హీరోలతో జత కడుతున్న ఈ అందాల భామ వెనక్కి తిరిగి చూసుకునే...

Read More..

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..!

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసులు 46 లక్షలకు పైగా నమోదయ్యాయి.రాష్ట్రాల వ్యాప్తంగా రోజు వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.దీంతో దేశ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు కరోనా సోకింది.ఒకరి నుంచి మరొకరికి...

Read More..

వింత నిబంధన : అక్కడ మాస్క్ ధరించకపోతే సమాధి తవ్వాల్సిందే?

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభించి ఆరు నెలలు దాటినా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు.దేశంలో గత కొన్ని రోజులుగా 90 వేలకు పైగా నమోదవుతున్న కేసులు ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం,...

Read More..

అప్పు తీర్చలేదని 7 నెలల గర్భిణిని తన్నారు... చివరకు?

దేశం అభివృద్ధి పరంగా ఎంత ముందుకెళుతున్నా దేశంలో అమానుష ఘటనలు మాత్రం ఆగడం లేదు.మహిళల విషయంలో కొందరు దారుణంగా వ్యవహరిస్తున్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలు తెస్తున్నా అమానుష ఘటనలు దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి.తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో...

Read More..

తెలంగాణలో కరోనా @ 1.60,571

తెలంగాణలో కరోనా కేసులు నానాటికి పెరుగుతూ వస్తున్నాయి.రోజూ రెండు వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి.వైరస్ ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,058...

Read More..

చైనా వివాదంపై లోక్ సభలో చర్చించే అవకాశం.. ఏం చెప్తారో !

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.నిన్న ప్రారంభమైన లోక్ సభ సమావేశంలో స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన సమావేశాలు జరిగాయి.అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి సమావేశాలు నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదంపై చర్చించే అవకాశం ఉందని హోంశాఖ మంత్రి రాజ్...

Read More..

సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు... ఆ ముగ్గురు నిందితులే

ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు సోషల్ మీడియాలో ప్రభావంతో, లేదంటే కల్చర్ ప్రభావం కారణంగా మంచితనం అనే ముసుగు వేసుకొని అబ్బాయిలు చేసే మోసాలకి బలైపోతున్న ఘటనలు తరుచుగా చూస్తూ ఉన్నాం.వారిలో అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకొని నమ్మించి వాడుకోవడం తరువాతం తప్పించుకొని...

Read More..

సుశాంత్ కి డ్రగ్స్ అలవాటు లేదు.. డ్రైవ‌ర్ సంచ‌ల‌న విష‌యాలు?

బాలీవుడ్ యువ కెర‌టం సుశాంత్ సింగ్ రాజ్ ‌పూత్ ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం.సినీ ప్ర‌ముఖుల‌తో పాటు ఆయ‌న అభిమానులు ఇంకా జీర్ణించుకోలేక‌పోతున్నారు.ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న సుశాంత్.ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? అన్న మిస్ట‌రీ ఇప్ప‌టికీ వీడ‌డం లేదు.ప్రస్తుతం సుశాంత్ మృతి కేసును...

Read More..

హాట్ కేక్స్ లా అమ్మేస్తున్న నకిలీ సర్టిఫికెట్స్...!

ఏ చదువుకు సంబంధించిన సర్టిఫికెట్ అయినా సరే ఇట్లే ఇచ్చేస్తాం అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా ఒక ముఠానే ఏర్పడి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తోంది.డిగ్రీ, అగ్రికల్చర్ డిప్లమా, బీటెక్… ఇలా కోర్స్ ఏదైనా సరే అనేక సంవత్సరాలు కష్టపడి చదవాల్సిన...

Read More..

హెచ్ఐవి వధువుకు కమ్మ వరుడు కావలెను.. సంప్రదించగలరు!

ఏంటి? ఏమైనా పిచ్చి పట్టిందా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు కదా! కానీ ఇది నిజంగానే జరిగింది.మనం 2020 లో బ్రతుకుతున్నాం.కాలం ఎంత మారింది అనేది చెప్పనవసరం లేదు.ఈ కాలంలో అమ్మాయిలు అయిన అబ్బాయిలు ఆయిన ఎవరి కాళ్ళ మీద వారు నిలబడ్డాక...

Read More..

ఏపీలో ఇప్పుడు అదొక్కటే చంద్ర‌బాబు మెయిన్ టార్గెట్‌..!

మూడు రాజధానుల అంశాన్ని వీలైనంతగా సాగదీసి పరిష్కారం కాకుండా చూడటమే తెలుగుదేశంపార్టీ వ్యూహంగా కనబడుతోంది.కేంద్రం హోశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు రాసిన లేఖలోని అంశాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమైపోతోంది.భల్లాకు రాసిన లేఖలో  రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని, రైతులతో ఒప్పందాన్ని...

Read More..

రాజమౌళిని వెక్కిరించే పాటకు 10 కోట్ల వ్యూసా?

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి.రాజమౌళి తీసిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే...

Read More..

బెల్లంకొండ సురేష్ రెండో కొడుకు ఫస్ట్ లుక్ చూశారా?

బెల్లంకొండ సురేష్.ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న నిర్మాతల్లో బెల్లంకొండ సురేష్ ఒకరు.ఇక ఇతను కొన్నేళ్ల క్రితం వరకు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇప్పుడు కొడుకులను హీరో చేసే పనిలో పడ్డారు.ఇప్పటికే...

Read More..

హీరో తరుణ్ కి పెళ్లి ఫిక్స్.. పెళ్లి కూతురు ఏవరంటే?

హీరో తరుణ్.ఒకానొక సమయంలో సూపర్ హీరో.మొదటి చిత్రంతో రికార్డులు బద్దలు కొట్టాడు.ఆతర్వాత తన అందంతో రొమాంటిక్ ప్రేమకథలలో నటించి తెలుగులో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు సినిమాల్లో లేకుండా పోయాడు.మొదటి చిత్రంతో తెలుగు సినిమా రికార్డును తిరగరాసిన తరుణ్...

Read More..

బాబు టీం మెంబ‌ర్‌కు సోము టీంలో కీల‌క ప‌ద‌వి.. ఏం జ‌రిగింద‌బ్బా..

తాజాగా ఏపీ బీజేపీకి ప్ర‌త్యేకంగా త‌న‌దైన శైలిలో జ‌ట్టును ఏర్పాటు చేసుకున్న పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రించారు.ప్ర‌తి జిల్లా నుంచి కూడా ప్రాధాన్యం ఉండేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు.ఈ క్ర‌మంలోనే సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప...

Read More..

అరుంధతిలో పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

అరుంధతి.ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే.అప్పట్లో ఇదో అద్భుతమైన సినిమా.ఎవరు మాట్లాడిన జేజమ్మ గురించే.ఎవరు పాట పాడిన జేజమ్మ గురించే.అనుష్క హీరోయిన్ గా సోను సూద్ విలన్ గా నటించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.అప్పట్లో ఓ...

Read More..

యాంకర్ సుమ పిన్ని ఎవరో తెలిస్తే అవాక్కవుతారు!

యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సినిమాలు, సీరియళ్లు, ఆడియో ఫంక్షన్లు టీవీ షోలు, ఇంటర్వ్యూలు ఇలా సినిమా, టీవీ ఇండస్ట్రీల్లో వరుస అవకాశాలతో అత్యంత బిజీగా ఉండే యాంకర్.టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే యాంకర్ ఎవరనే...

Read More..

లోకేష్ పై సర్వం సిద్దం ? పక్కా ప్లాన్ వేసిన జగన్ ?

నారా లోకేష్ కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేందుకు, టీడీపీని కోలుకోని విధంగా దెబ్బతీసేందుకు వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంది.మరి కొంత కాలం మాత్రమే చంద్రబాబు యాక్టివ్ గా ఉండే అవకాశం కనిపిస్తోంది.ఆ తర్వాత పూర్తి బాధ్యతలు ఆయన...

Read More..

రాజమౌళి ఇండస్ట్రీకి పరిచయం చేసిన విలన్లు వీళ్లే...?

దర్శకధీరుడు రాజమౌళి వరుస విజయాలతో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ దర్శకుడికీ లేని అరుదైన ఘనతను అందుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ఏ సినిమా తెరకెక్కినా ఆ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందనడంలో సందేహం అవసరం లేదు.అలాంటి రాజమౌళి ఇండస్ట్రీకి ఎందరో విలన్లను...

Read More..

ట్రంప్ మరో సంచలన నిర్ణయం..వారికి మరణ శిక్షేనట..!!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంటారు.చేసే పనుల్లో, మాట్లాడే మాటల్లో, హావభావాలతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే ట్రంప్, ఒక్కో సారి ఆ వ్యాఖ్యల ద్వారా పరువు పోగొట్టుకుని సర్వాత్రా వ్యతిరేకత మూటగట్టుకున్న...

Read More..

తండ్రి పేరును నిలబెట్టిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొడుకులు?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని గొప్ప కమెడియన్ల జాబితాను పరిశీలిస్తే అందులో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పేరు తప్పక ఉంటుంది.ఇతర కమెడియన్లతో పోలిస్తే ధర్మవరపు కామెడీ టైమింగ్ భిన్నంగా ఉంటుంది.ధర్మవరపు కేవలం హావభావాలతోనే కామెడీని పండించగలరు.సాధారణంగా ఎవరైనా వెండితెరపై అవకాశాలు తగ్గితే బుల్లితెరపై అదృష్టాన్ని పరిశీలించుకుంటారు.అయితే...

Read More..

శివం అంటూ వస్తోన్న విరూపాక్ష?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను...

Read More..

వామ్మో.. హీరోయిన్ సిమ్రాన్ భర్త అతడా?

రెండు దశాబ్దాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన నటీమణుల్లో సిమ్రాన్ ఒకరు.టాలీవుడ్ సీనియర్ హీరోలందరితో నటించి భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సిమ్రాన్ తన ఖాతాలో వేసుకున్నారు.టాలీవుడ్ ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సిమ్రాన్ సంపాదించుకున్నారు.అద్భుతమైన నటనతో...

Read More..

దసరా రోజు తేల్చేస్తానంటోన్న టార్చ్ బేరర్

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో బాలయ్య ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.ఈ క్రమంలో మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తుండటంతో ఈ సినిమా...

Read More..

మంగళవారం అప్పు ఇస్తున్నారా.. అయితే జాగ్రత్త!

మంగళవారం కుజునికి అత్యంత ప్రీతికరమైన రోజు.కుజ ప్రభావం మంగళవారం అధికంగా ఉంటుంది.కుజుడికి కోపం, కలహాలు కల స్వభావం కలవాడు.అందుకే మంగళవారం ఎలాంటి శుభకార్యం తలపెట్టినా గొడవలు జరగడానికి ఆస్కారం వుంటుంది.అందువల్ల శుభకార్యాలు ఏవీ కూడా మంగళవారం చేయకూడదు.అలాగే అప్పుగా ఇతరులకు మంగళవారం...

Read More..

ఈ ప్రతిమల్లో పవన పుత్రుని కొలిస్తే ఏం అవుతుందో తెలుసా?

బలవంతుడు, ధైర్యశాలి అయిన హనుమంతునికి రామాయణంలో విశేషమైన స్థానం ఉంది.రాముడికి అత్యంత ఆప్తుడైన ఆంజనేయుడు చిరంజీవిగా వర్ధిల్లిన సంగతి తెలిసిందే.ఆంజనేయ స్వామి మంగళవారం లేదా శనివారం విశేష పూజలు అందుకుంటారు.ఆంజనేయులు సకల భయాలు, ఆందోళనలు, పారద్రోలి శక్తిని కలుగజేస్తాడు.ఒకవేళ మీరు హనుమంతుడిని...

Read More..

లవ్ స్టోరి థియేటర్ లోనే చూడండి అంటున్న నిర్మాతలు

ఫిదా సినిమాతో క్రేజీ హీరోయిన్ ని టాలీవుడ్ కి పరిచయం చేసిన శేఖర్ కమ్ముల మరోసారి ఆమెతో లవ్ స్టోరి సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.రొమాంటిక్ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ గా శేఖర్...

Read More..

మరోసారి అఖిల్ కి తల్లిగా ఆ ఫ్యామిలీ హీరోయిన్

టాలీవుడ్ ఫ్యామిలీ కథలతో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి ఆమని, కెరియర్ ఆరంభంలో కమర్షిల్ సినిమాలు చేసిన తరువాత శుభలగ్నం, మావిచిగురు లాంటి సినిమాలు ఆమని కెరియర్ లో ఎప్పటికి గుర్తుండిపోయే సినిమాలుగా నిలిచిపోయాయి.ఒక గృహిణి...

Read More..

అక్టోబర్‌ నుండి అందరూ రంగంలోకి దిగబోతున్నారు

తెలుగు సినిమా పరిశ్రమలో షూటింగ్‌ ల సందడి మెల్లగా ప్రారంభం అవుతోంది.గత ఆరు నెలల కాలంగా షూటింగ్స్‌ లేక బోసి పోయిన లొకేషన్స్‌ మరియు ఇతరత్ర స్టూడియోలో ఇప్పుడు షూటింగ్స్‌ తో మెల్లగా బిజీ అవుతున్నాయి.ఆరు నెలల పాటు సినిమా పనులు...

Read More..

Parliament\'s Monsoon Session: 25 Mps Test Positive For Coronavirus On Day 1

17 from Lok Sabha and 8 from Rajya Sabha have tested positive for Covid-19 on the first day of Parliament’s Monsoon Session. According to official reports, 17 members of the...

Read More..

జర్నలిస్ట్ ఎటకారంకి గట్టి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ మారుతి

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తల్లికాబోతున్న సంగతి తెలిసిందే.ఆమె తన మాతృత్వాన్ని ఆశ్వాదిస్తూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసింది.తండ్రి అవుతున్న అనే ఆనందాన్ని కోహ్లి కూడా పంచుకుంటూ ఆ ఫోటోకి కామెంట్ పెట్టాడు.అయితే దీనిపై ఓ మహిళా జర్నలిస్ట్...

Read More..

మళ్లీ నామినేషన్‌ లో గంగవ్వ.. అన్ని ఓట్లు వచ్చేనా?

బిగ్‌ బాస్‌ సీజన్‌ 4లో నిన్న ఎలిమినేషన్‌కు నామినేషన్‌ జరిగాయి.ఎప్పటికంటే ఈసారి విభిన్నంగా ఎవరికి వారు ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయ్యేలా బిగ్‌బాస్‌ ప్లాన్‌ చేశాడు.గార్డెన్‌ ఏరియాలో ఒక పడవను ఏర్పాటు చేసి అందులో మొత్తం కంటెస్టెంట్స్‌ కూర్చోవాలని అన్నాడు.లాస్య కెప్టెన్‌...

Read More..

'లూసీఫర్‌'ను వదిలేయలేదట

మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసీఫర్‌ ను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆధరించారు.అందుకే ఆ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయాలని మెగాస్టార్‌ చిరంజీవి ఆశ పడ్డాడు.ఆయన ఈ సినిమా రీమేక్‌ బాధ్యతలను సాహో దర్శకుడు సుజీత్‌కు ఇచ్చాడు.అయితే ఆ సినిమా కోసం...

Read More..

రేణు దేశాయ్‌ సినిమా పనులు ఎంత వరకు వచ్చాయంటే..!

పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య.గతంలో హీరోయిన్‌ గా నటించిన రేణు దేశాయ్‌ తెలుగు సినిమా పరిశ్రమలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారు.ఆమె ఇప్పటికే బుల్లి తెరపై సందడి చేశారు.త్వరలో వెండి తెరపై కూడా కనిపించాలని భావిస్తున్నారు.మంచి పాత్రతో సంప్రదిస్తే తప్పకుండా...

Read More..

Government Bans Export Of Onions With Immediate Effect

India is the largest exporter of onions in the world. Onion is a frequent staple in South Asian cooking, and India is its largest exporter in the world.It seems South...

Read More..

బిబి4 : ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీ

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 లో రాహుల్‌, పునర్నవిల మద్య లవ్‌ ట్రాక్‌ నడవడంతో ఆ సీజన్‌ మంచి సక్సెస్‌ అయ్యింది.వారిద్దరి మద్య ఏం లేకున్నా కూడా బిగ్‌బాస్‌ ఆడిన నాటకం బాగా రక్తి కట్టింది.ప్రేక్షకులు వారిద్దరిని ఇంకా కూడా...

Read More..

కంగనాకి నా మద్దతు అంటున్న మాధవీలత

గత కొంత కాలంగా సుశాంత్ ఆత్మహత్య ఇష్యూలో బాలీవుడ్ మాఫియాని టార్గెట్ చేసిన కంగనా రనౌత్ పెద్ద యుద్ధమే చేస్తుంది.ఒంటరిగా ఆమె బాలీవుడ్ ని శాసిస్తున్న విద్రోహ శక్తులతో ఫైట్ చేస్తుంది.అదే సమయంలో సుశాంత్ ఆత్మహత్య కేసుని నీరుగార్చే ప్రయత్నం చేసిన...

Read More..

తమిళంలో సూర్యకి జోడీగా సినిమాకి సిగ్నల్ ఇచ్చిన కాజల్

సౌత్ హీరోయిన్స్ లో అదృష్టం అంటే కచ్చితంగా కాజల్ అగర్వాల్ పేర్లు చెప్పేయొచ్చు.ఈ మగదీర తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా 12 ఏళ్ళుగా ఈ భామ స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగిస్తుంది.ఈమెతో పోటీ పడ్డ తమన్నా,...

Read More..

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 15 మంగళవారం, 2020

ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.51. సూర్యాస్తమయం: సాయంత్రం 06.02. రాహుకాలం: మ.3.00 నుంచి 4.30 వరకు. అమృత ఘడియలు: ఉ.11.21 నుంచి 12.56 వరకు. దుర్ముహూర్తం: ఉ.8.17 నుంచి 9.05 వరకు. ఈ రోజు రాశి...

Read More..

వావ్... అక్కడ చనిపోయే వాళ్ళకి కూడా ప్యాకేజీలు ఉంటాయంటున్న  పూరీ...

ఎలాంటి సినిమా కుటుంబం బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చి స్టార్ డైరెక్టర్ గా ఎదిగినటువంటి దర్శకుల్లో టాలీవుడ్ ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఒకరు.అయితే ఎప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టివ్ గా ఉండేటువంటి పూరి జగన్నాథ్ ఈ మధ్య...

Read More..

ఇదేందయ్యా ఇది : ఆ దేశంలో నీలి చిత్రాలు చూస్తే కఠిన శిక్ష విధిస్తారంట...

ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా రాజులు కాలం అంతరించిపోయినప్పటికీ ఇప్పటికీ రాజ కుటుంబాల నియంత పాలనలో మగ్గిపోతున్న దేశాలలో ఉత్తర కొరియా ఒకటి.అయితే ఈ దేశ కట్టు బాట్లు, ఆచారాలు మరియు సంప్రదాయాలు దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆదేశాలకు లోబడి...

Read More..

కొత్త ఆఫర్ : కేవలం 3500 రూపాయలకే ల్యాప్ టాప్... నమ్మొచ్చా...

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో తాత్కాలికంగా పాఠశాలలు మూసివేసిన సంగతి అందరికీ తెలిసిందే.కాగా ప్రస్తుతం రోజురోజుకి కరోనా దేశంలో ఉగ్ర  రూపం దాల్చుతూ తీవ్ర కలవర పెడుతోంది. దీంతో కొన్ని ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సంస్థలు తమ విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా...

Read More..

బికినీలో మతి పోగొడుతున్న స్టార్ మోడల్...

ఈ మధ్య సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో కొందరు నటీనటులు ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ ని ఉపయోగించుకొని బాగానే పాపులర్ అవుతున్నారు.అయితే ఈ మధ్య మోడలింగ్ రంగంలో ముంబైకి చెందిన పట్టుమని పాతికేళ్ల కూడా నిండనటువంటి సాక్షి మాలిక్ అనే...

Read More..

ఆదిపురుష్‌లో కీరవాణి రాగం.. రెహమాన్ సంగతేమిటి?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను ఓకే చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ప్రభాస్ రాధేశ్యామ్ అనే సినిమాను తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయ్యింది.కాగా ఈ సినిమా పూర్తిగాక ముందే ప్రభాస్ తన నెక్ట్స్...

Read More..

రాధేశ్యామ్‌లో అదరగొడతానంటోన్న అరవ హీరో

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో వింటేజ్ లుక్‌లో కనిపించే ప్రభాస్, ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సక్సెస్ అందుకునేందుకు...

Read More..

నాకు దోశలు వెయ్యడం రాదు: అదా శర్మ!

పూరీ జగన్నాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరోయిన్లలో అదా శర్మ ఒకరు.చూడటానికి గ్లామరస్ గానే కనిపించే ఈ బ్యూటీకి సరైన సక్సెస్ లు దక్కకపోవడం, కొన్ని సినిమాలు హిట్టైనా అందులో అదా శర్మ చేసిన పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం...

Read More..

నీట్ పరీక్ష కోసం 700 కి.మీలు ప్రయాణించిన విద్యార్థి.. చివరకు?

మన జీవితంలో ఎన్ని ఉన్నా అదృష్టం లేకపోతే కొన్ని పనుల్లో విజయం సాధించలేం.సాధించే సత్తా ఉన్నా సమయం కలిసి రాకపోతే అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగవు.తాజాగా ఒక విద్యార్థి నీట్ పరీక్ష కోసం 700 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు.అయితే అంత...

Read More..

బాలుకు ఓరల్‌ ఫీడింగ్‌ మొదలు పెట్టారట

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్యం విషయంలో ఉత్కంఠ వీడుతోంది.ఇప్పటికే ఆయన కరోనాను జయించిన నేపథ్యంలో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.కరోనా నెగటివ్‌ వచ్చిన తర్వాత కూడా ఆయన ఇంకా ఐసీయూలోనే ఉన్నారు అంటూ చరణ్‌ ఇటీవలే పేర్కొన్నారు.కొన్ని రోజులుగా...

Read More..

ఆ బ్లాక్ బాస్టర్ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న నారా లోకేష్!

నారా లోకేష్ ఏంటి సినిమాలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అక్కడికే వస్తున్నా. నారా లోకేష్ అంటే మనకు ఏం అని తెలుసు? నారా చంద్రబాబు నాయుడు కొడుకు అని తెలుసు.ఫారిన్ లో చదివాడు అని తెలుసు.నారా బ్రహ్మీని భర్త అని.బాలయ్య బాబు...

Read More..

డబ్బు కోసం ఆల్కాహాల్‌ ప్రమోషన్‌లో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌

ఈమద్య కాలంలో సెల్రబెటీలకు నాలుగు వైపుల నుండి డబ్బులు వస్తున్నాయి.ఒకప్పుడు సినిమాల్లో నటిస్తే మాత్రమే డబ్బులు వచ్చేవి.కాని ఇప్పుడు మాత్రం అనేక రకాలుగా డబ్బులు వస్తున్నాయి.సెల్రబెటీలకు ఉన్న క్రేజ్‌ను బట్టి సైడ్‌ మనీ వస్తుంది.కొంత మంది స్టార్స్‌ సినిమాలతో కాకుండా ఎక్కువగా...

Read More..

బన్నీ అండ్‌ టీం కవరింగ్‌ కు ప్రయత్నిస్తున్నారా?

కరోనా లాక్‌ డౌన్‌ టైంలో ఏ ఒక్కరు బయటకు వెళ్ల కూడదు అంటూ ప్రభుత్వం మరియు పోలీసులు చాలా సీరియస్‌గా వార్నింగ్‌ ఇస్తున్న నేపథ్యంలో కొందరు బాధ్యతరాహిత్యంతో వ్యవహరిస్తున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇలాంటి సమయంలో అల్లు అర్జున్‌ ఇటీవల అదిలాబాద్‌లోని...

Read More..

బాలయ్యకు అసిస్టెంట్‌గా మారుతున్న అల్లరోడు

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో...

Read More..

గంగవ్వ కన్నా అమాయకురాలైన కంటెస్టెంట్ ఆమెనట!

బిగ్ బాస్ షో మొదలై వారం రోజులు పూర్తైంది.ఈ వారం రోజుల్లో షోను చూసే వీక్షకుల్లో కంటెస్టెంట్లపై ఒక అభిప్రాయం ఏర్పడింది.ఏ కంటెస్టెంట్ ఎలాంటివారు…? ఎవరి స్ట్రాటెజీలు ఏంటి…? షోలో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది ఎవరు? అనే ప్రశ్నలకు వీక్షకులకు...

Read More..

గంగవ్వకు బిగ్‌బాస్‌ ఇస్తున్నది ఎంతో తెలుసా?

బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 లో ప్రత్యేక ఆకర్షణగా నిలస్తున్న గంగవ్వకు గత వారంలో వచ్చిన ఓట్ల సంఖ్య చూస్తే మైండ్‌ బ్లాంక్‌ అవ్వాల్సిందే.మొత్తం అయిదు కోట్ల ఓట్లు నమోదు అవ్వగా అందులో దాదాపుగా రెండు కోట్లకు పైగా గంగవ్వకు దక్కినట్లుగా...

Read More..

బాలీవుడ్ సూపర్ స్టార్స్ ఇల్లు చూశారంటే అవాక్కవుతారు!

బాలీవుడ్ స్టార్లకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వారు వేసుకునే డ్రెస్ నుంచి వారు తిరిగే కార్లు, వారు ఉండే ఇల్లు అన్నీ కూడా ఖరీదైనవే.వారి ఇల్లు చూస్తే ఎవరికైనా సరే కళ్లు తిరగాల్సిందే.ఆ రేంజ్ లో వాళ్ళ...

Read More..

అగ్రరాజ్యంలో రాకాసి దోమల దెబ్బకు పిట్టల్లా రాలుతున్న జంతువులు...!

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మొదలైన తర్వాత విదేశాల్లో జరిగిన అగ్ని ప్రమాదాలు, మిడతల దండు, అతి భారీ వర్షాలు లాంటి విపత్తులు లాగానే మరో అతి భయంకరమైన విపత్తు ప్రస్తుతం అమెరికా దేశాన్ని భయబ్రాంతులకు గురి చేస్తుంది.అమెరికా దేశంలో వందలాది జంతువులపై...

Read More..

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్టు సభ్యులపై సెటైర్ వేసిన సొట్ట బుగ్గల సుందరీ...!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే బౌండరీలు వికెట్లు మాత్రమే కాదు.గ్రౌండ్ స్టాండ్స్ లో ఇచ్చే అభిమానుల కోలాహలంతో రెట్టింపు మజా అందిస్తుంది.వీరితో పాటు మ్యాచ్ లను చూడడానికి వచ్చే అనేకమంది హై ప్రొఫైల్ వ్యక్తులు రావడంతో మరింతగా దీనికి కలర్ చేకూరుతుంది.ఇక...

Read More..

వర్మ హడావుడి తగ్గించావేం?

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ రెండు నెలల క్రితం వరుసగా సినిమాలను విడుదల చేశాడు.ఆ సమయంలో ప్రతి శుక్రవారం సినిమాను విడుదల చేస్తానంటూ హామీ ఇచ్చాడు.అది ఎలాంటి సినిమా అయినా వారం వారం వస్తుందని చెప్పడంతో అంతా ఆసక్తిని వ్యక్తం...

Read More..

వామ్మో.. ఆయన వెంట్రుకలు ఎంత కాస్ట్లీ గురూ...!

అబ్రహం లింకన్… గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా 16 వ అధ్యక్షుడుగా ఆయన సేవలందించారు.అందుకే కాబోలు ఆయన జుట్టును ఎంతో అపురూపంగా ఒక చోట ఉంచి దానిని తాజాగా వేలం వేయించారు.ఇక ఆ వేలంలో అబ్రహం లింకన్ సంబంధించిన...

Read More..

ట్రంప్ నిర్ణయాలపై కోర్టుకెక్కిన ప్రజలు: నాలుగేళ్లలో 105 వ్యాజ్యాలు, ఇది ఓ రికార్డే

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.ఆయన తీరును తప్పుబడుతూ ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కోర్టుల్లో తేల్చుకున్నాయి.విదేశీ పౌరులు ముఖ్యంగా భారతీయుల అవకాశాలను దెబ్బ తీసేలా ట్రంప్ వ్యవహరించారు.ప్రధానంగా హెచ్ 1...

Read More..

పుట్టిన రోజు సందర్బంగా రాయల్ బెంగాల్ టైగర్‌ను దత్తత తీసుకున్న విద్యార్థి...!

ఎవరైనా పిల్లలు వారు చదువుకునే వయసులో పుట్టినరోజు వచ్చిందంటే ఖచ్చితంగా కేక్ కట్ చేయడం, స్నేహితులను పిలిచి పార్టీ ఇవ్వడం లాంటి సరదా ఎంజాయిమెంట్ చూస్తూనే ఉంటాం.కాకపోతే హైదరాబాద్ నగరంలో క్రీక్ లైఫ్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న 12 సంవత్సరాలు...

Read More..

యూకే: భార్యను చంపిన కేసులో దోషిగా తేలిన భారత సంతతి వ్యక్తి

భార్యను దారుణంగా హత్య చేసిన జిగు కుమార్ సోర్తి (23) అనే భారత సంతతి వ్యక్తిని యూకే కోర్టు దోషిగా తేల్చింది.ఈ ఏడాది మార్చిలో చోటు చేసుకున్న ఈ హత్యకు సంబంధించి లీసెస్టర్ క్రౌన్ కోర్టు సెప్టెంబర్ 16న శిక్ష విధించనుంది....

Read More..

ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్!

తెలంగాణలో కాంగ్రెస్ రోజురోజుకీ బలహీన పడుతుంటే.దీన్ని అవకాశంగా మలుచుకున్న బిజెపి రోజురోజుకీ తన బలాన్ని పెంచుకుంటూ అధికార టీఆర్ఎస్ పార్టీని షాక్ కి గురి చేస్తోంది.రాష్ట్రంలో బిజేపి వేగానికి కళ్లెం వేయాలని సీఎం కేసీఆర్ కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు అందులో...

Read More..

వైరల్ వీడియో: ఈ జంతువు ఏంటో గుర్తు పడతారా...?

కరోనా వైరస్ ప్రభావం ఎక్కువైనప్పుడు నుంచి ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా లో అనేక జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.ఇక తాజాగా ఓ పిల్లి కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.20 వ దశకంలో...

Read More..

సీఎంను గౌరవించాలని నేవీలో నేర్పలేదా?శివసేన మండిపాటు!

ముంబైలో నేవీ రిటైర్డ్ అధికారి మదన్ శర్మపై శివసేన పార్టీ కార్యకర్తలు దాడి చేసిన అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఒక నేవీ రిటైర్డ్ అధికారి పై దాడి చేయడం ఏంటని అన్ని వర్గాల ప్రజల నుండి శివసేన విమర్శలు ఎదర్కొంటుంది.దీన్ని దృష్టి...

Read More..

నిర్మలా సీతారామన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్!

దేశవ్యాప్తంగా బిజేపి వేగంగా విస్తరిస్తుంది.ఇది అటు ప్రాంతీయ పార్టీలకు ఇటు జాతీయ పార్టీలకు ఏమాత్రం రుచించడం లేదు.అందుకే కోవిడ్ టైంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మాన్ సూన్ సెషన్స్ ను గట్టిగా వాడుకోవాలని ప్రతిపక్షాలు సిద్ధమైయ్యాయి.అందులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒకరు...

Read More..

విరాట్‌ కోహ్లి అయితే నాకేంటి అని రెచ్చగొడుతున్న బౌలర్!

క్రికెట్ అభిమానులకు వెస్టిండీస్ బౌలర్ అయిన కెస్రిక్‌ విలియమ్స్‌ ను ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు.అతనెవరో మీకు తెలియకపోతే టాప్ 10 క్రికెట్ రివెంజ్ మోమెంట్స్ అని చూడండి మనోడి ప్రాబ్లం ఏంటో మీకు తెలిసిపోతుంది.అయితే ఇతడు తాజాగా భారత కెప్టెన్ విరాట్...

Read More..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్: భారీ సంఖ్యలో ఉద్యోగాలు ప్రకటించనున్న ఇ-కామ్ ఎక్స్‌ప్రెస్...!

ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయిన వారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దీనితో అనేక దేశాలలో నిరుద్యోగ రేటు అమాంతం తారస్థాయికి చేరుకుంది.ఇక మన భారతదేశంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది.కరోనా వైరస్ నేపథ్యంలో వ్యాపారులు...

Read More..

వైరల్ వీడియో: కరోనా ఉందని గుర్తు చేస్తూ యువతికి మాస్క్ తొడిగిన హంస...!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ఈ ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా క్షణాల్లో ప్రపంచం మొత్తం ఆ విషయం చక్కర్లు కొడుతుంది.ఇక కొన్ని జంతువులు, పక్షులు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్...

Read More..

ప్రాణం తీసిన సెల్ఫీ: అమెరికాలో కృష్ణా జిల్లా యువతి దుర్మరణం

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువతి ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి దుర్మరణం పాలైంది.వివరాల్లోకి వెళితే… గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.వీరి రెండో కుమార్తె కమల స్థానికంగా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నత...

Read More..

పెళ్లి త‌ర్వాత నిఖిల్ కొత్త ప్ర‌యోగం.. స‌క్సెస్ అవుతాడా?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఇటీవ‌ల ఓ ఇంటివాడు అయిన సంగ‌తి తెలిసిందే.భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో నిఖిల్ పెళ్లి ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో అంగ‌రంగ వైభంగా జ‌రిగింది.అయితే క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కూడ‌ద‌నే ఉద్ధేశ్యం...

Read More..

మహాసముద్రంలో దూకుతోన్న బ్యూటీ.. ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లో తనదైన సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న యంగ్ హీరో శర్వానంద్, గతకొంత కాలంగా సరైన సక్సెస్ లేకపోవడంతో ఎలాగైనా అదిరిపోయే హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.ఈ క్రమంలోనే ఆర్ఎక్స్ 100 చిత్రంతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్‌లో ‘మహాసముద్రం’...

Read More..

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందిన వారు ఎవరో తెలుసా...?

ఐపీఎల్ 2020 సీజన్ అసలు మొదలవుతుందో లేదో అన్న పరిస్థితి నుండి ఎలాగో లాగా ఈ నెల 19 నుండి యూఏఈ దేశంలో పూర్తి ఐపీఎల్ నిర్వహించబోతోంది బీసీసీఐ.ఇందుకు సంబంధించి ప్రతి టీం జట్టు సభ్యులు వారి యాజమాన్యంతో కలిసి యూఏఈ...

Read More..

మకాం మారుస్తున్న పాయల్ పాప!

ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఓవర్‌నైట్ గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్, ఇప్పటికే టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.హాట్ అందాలతో కుర్రకారును ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ఆర్ఎక్స్ 100 చిత్రంతో వచ్చిన ఈ క్రేజ్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలని చూసింది.కానీ...

Read More..

రెస్టారెంట్స్‌కు వెళ్తున్నారా.. ఇది తెలిస్తే అటు వైపు కూడా చూడ‌రు!

కంటికి క‌నిపించ‌ని అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ గ‌త ఎనిమిది నెల‌లుగా ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లను, ప్ర‌భుత్వాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న సంగ‌తి తెలిసిందే.క‌రోనా వైర‌స్ ధాటికి ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.ప్ర‌పంచ‌దేశాల శాస్త్ర‌వేత్త‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాక్సిన్ రాక‌పోవ‌డంతో...

Read More..

డాన్సర్ పండు లవ్ చేసిన అమ్మాయి అలా చనిపోయిందట...

సౌత్ ఇండియాలో నెంబర్ వన్ డ్యాన్స్ షోగా గుర్తింపు తెచ్చుకున్న డీ జోడి లో కంటెస్టెంట్ గా పాల్గొని తన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన డాన్సర్ మరియు కొరియో గ్రాఫర్ పండు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం...

Read More..

ఆ ఎమ్మెల్యేతో కలిసి టాలీవుడ్ హీరోయిన్ డ్రగ్స్ పార్టీకి వెళ్లిందట.. కానీ...

ప్రస్తుతం కన్నడ సినీ పరిశ్రమ శాండిల్ వుడ్ లో డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా కేసు ఎంతగా కలకలం సృష్టిస్తుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా టాలీవుడ్ హీరోయిన్ సంజన  గల్రాని ని పోలీసులు అదుపులోకి తీసుకొని గత...

Read More..

ఈ టాలీవుడ్ విలన్ భార్య ఎంత బ్యూటీఫుల్ గా ఉందో మీరే చూడండి ...?

తెలుగులో ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన “సై” అనే చిత్రంలో విలన్ భిక్షు యాదవ్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ నటుడు “ప్రదీప్ రావత్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం...

Read More..

జామెట్రీ బాక్స్ లో ఉండే అన్ని వస్తువులను ఉపయోగించారా..? అసలు వాటిని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా...?

ప్రతి ఒక్కరు వారు చదువుకున్న రోజుల్లో వారు హై స్కూల్ చదువుకునే సమయంలో అందరూ కచ్చితంగా వారి గణితంలో జామెట్రీ బాక్స్ లను ఉపయోగించే ఉంటారు.ఇక ఆ జామెంట్రీ బాక్స్ లో పలు రకాలకు సంబంధించిన పరికరాలు మనకు కనబడతాయి.నిజానికి జామెట్రీ...

Read More..

ఈ సీరియల్ హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా..?

తెలుగులో అప్పట్లో బుల్లితెర జెమినీ టీవీలో ప్రసారమయ్యే మొగలి రేకులు సీరియల్ ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకి బాగానే గుర్తుంటుంది. అయితే సీరియల్ లో తమిళమ్మాయి మీనాక్షి పాత్రలో నటించిన సీరియల్ హీరోయిన్ లిఖిత కామిని ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.ఇప్పుడు సీరియల్ హీరోయిన్ లిఖిత కామిని గురించి మరిన్ని...

Read More..

రేవంత్ పరిస్థితే బండి సంజయ్ ఎదుర్కొంటున్నాడా ?

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకు వచ్చేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఆ పార్టీ నాయకులు కలిసివచ్చినా, రాకపోయినా పార్టీ కి ఏదో రకంగా ఊపు తీసుకువచ్చి 2023 ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో...

Read More..

ముగిసిన యూఎస్ ఓపెన్ టైటిల్... విజేతలు వీరే...!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ నేపథ్యంలో క్రీడా రంగం పూర్తిగా కుదేలు అయిన సంగతి అందరికీ తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన ఎన్నో అంతర్జాతీయ క్రీడా సంబరాలు కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డాయి.మరి కొన్ని పూర్తిగా రద్దయ్యాయి కూడా.ఇక గత రెండు నెలల నుండి ప్రపంచవ్యాప్తంగా...

Read More..

వీర్రాజు దెబ్బకు లబోదిబోమంటున్న ఆ టీడీపీ మాజీలు ?

హమ్మయ్య కేంద్ర అధికార పార్టీ లోకి వచ్చేసాం, ఇక తమకు ఏ కేసుల భయం ఉండదని, తమ రాజకీయ భవిష్యత్తుకు ఏ ఢోకా ఉండదని ఊహించుకుంటూ, ఎన్నో ఆశలతో తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి పెద్దఎత్తున నాయకులు చేరారు.చేరిన మొదట్లో వీరికి...

Read More..

ఆ దర్శకుడికి నాని రిక్వెస్ట్‌

యంగ్‌ హీరో నాని 25వ సినిమా ‘వి’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చింది.సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ అనేది కనిపించలేదు.దాంతో నెటిజన్స్‌ నానిపై విమర్శలు గుప్పిస్తున్నారు.నాని నుండి మేము ఎప్పుడు...

Read More..

ఆ నటిని ముద్దుపెట్టుకున్న సుశాంత్.. ఫోటో వైరల్!

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.సీబీఐ అన్ని కోణాల్లో ఈ కేసును విచారణ జరుపుతోంది.సుశాంత్ సింగ్ మృతి వల్ల బాలీవుడ్ డ్రగ్స్ స్కామ్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లు...

Read More..

30 ఏళ్ల క్రితం రేఖ విషయంలో జరిగిందే ఇప్పుడు రియా విషయంలో కూడా

సుశాంత్ ఆత్మహత్యకి డిప్రెషన్ కారణమని పోలీసులు భావిస్తున్న ఆ డిప్రెషన్ కి కారణంగా అతని ప్రియురాలు రియా చక్రవర్తి అని మీడియా మొత్తం ఆమెని టార్గెట్ చేస్తుంది.ఇక సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడనే విషయం బయటపడటంతో ఆ డ్రగ్స్ సుశాంత్ కి రియా...

Read More..

సొంత నేతల అవినీతిపై జగన్ కన్నెర్ర ? అందరి చిట్టా రెడీ ?

పార్టీ నేతలెవరూ అవినీతి వ్యవహారాలకు  పాల్పడవద్దని తాను పదేపదే చెబుతున్నా, ఎవరు లెక్క చేయకుండా, యధావిధిగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ ప్రభుత్వానికి పార్టీకి చెడ్డపేరు తీసుకు వస్తున్నారు అనే విషయంపై చాలా కాలంగా జగన్ గుర్రుగా ఉన్నారు.తాను అవినీతి రహిత పాలన...

Read More..

టీడీపీ కంచుకోటలో వైసీపీకి నాయ‌కుడే క‌రువ‌య్యాడా...!

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం టీడీపీకి పట్టున్న నియోజకవర్గం.ఆ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి అంటే 1983 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్ధులదే పైచేయి.1984, 1985, 1994, 1999, 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీదే...

Read More..

విశాల్ బీజేపీలో చేరుతున్నాడని ప్రచారం... అంత లేదని తేల్చేసిన హీరో

తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అక్కడి రాజకీయం వేడెక్కుతుంది.ఈ సారి ప్రధాన పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలతో పాటు కమల్ హాసన్ ఎంఎన్ఎం, రజినీకాంత్ కొత్త పార్టీలు ప్రధాన పోటీదారుగా మారబోతున్నాయి.ఇక బీజేపీ కూడా తమిళ రాజకీయాలలో పాగా వేయడానికి...

Read More..

డ్రగ్స్ కేసులో రియా ఎవరి పేర్లు చెప్పలేదు... క్లారిటీ ఇచ్చిన ఎన్ సి బి

బాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ విచారణలో ఆమె మొత్తం 25 మంది ప్రముఖుల పేర్లు చెప్పిందని ప్రచారం జరుగుతుంది.అందులో రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖంగా...

Read More..

పవన్ కళ్యాణ్ చివరి చిత్రం అదేనట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించి కేవలం 30 రోజలు షూటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో, ఈ సినిమాను వీలైనంత...

Read More..

సేమ్ టు సేమ్‌.. అప్పుడు లోకేష్ టార్గెట్‌... ఇప్పుడు జ‌గ‌న్ టార్గెట్‌..!

ఏపీలో రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్‌గానే నడుస్తుంటాయి.అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతుంటుంది.ఎలాంటి అంశమైనా ఈ రెండు పార్టీల మధ్య రాజకీయం నడవాల్సిందే.ఇక ఈ రాజకీయంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం, కౌంటర్లు...

Read More..

మొన్న ఆఫీస్‌, నేడు ఇల్లు.. కంగ‌నాకు షాకిచ్చిన ముంబై అధికారులు!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్‌.ఏ విష‌యంలో అయినా ముక్కుసూటిగా మాట్లాడుతూ వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే.ఇక ఇటీవ‌ల బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద మృతి కేసులో మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రేను టార్గెట్‌ చేసింది.సీన్ క‌ట్...

Read More..

బాబు ఆ రెండు చోట్ల దిక్కేవరు... అనాథ‌లా మారిన టీడీపీ..!

ఏపీలో అత్యధిక సీట్లు ఉన్న జిల్లా తూర్పు గోదావరి.ఈ జిల్లాలో 19 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి.ఇక ఇక్కడ ఏ పార్టీ అయితే సీట్లు గెలుస్తుందో, ఆ పార్టీనే రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుంది.2014 ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ మెజారిటీ...

Read More..

కంబాలపల్లి కథలు చెప్పబోతున్న కమెడియన్ ప్రియదర్శి

పెళ్లి చూపులు సినిమాతో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి.తెలంగాణ మాండలికంతో సిల్వర్ స్క్రీన్ పై నవ్వులు పూయించే ప్రియదర్శి కేవలం కమెడియన్ గానే కాకుండా మంచి యాక్టర్ గా విభిన్నమైన షేడ్స్...

Read More..

మైక్రోసాఫ్ట్‌కు షాక్ ఇచ్చిన టిక్‌టాక్‌

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంద‌డంలో ప‌లు దేశాలు డ్రాగెన్ కంట్రీపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న సంగ‌తి తెలిసిందే.క‌రోనా దెబ్బ‌తో ప్ర‌పంచంలో దాదాపు అన్ని దేశాలు ఆర్థికంగా తీవ్రంగా న‌ష్ట‌పోయాయి.ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను అన్నింటిని కుప్ప‌కూల్చిన క‌రోనా అగ్ర‌రాజ్యం అయిన అమెరికాను...

Read More..

ఆ ఒక్క రాష్ట్రంపై ట్రంప్ గురి..అంత స్పెషల్ ఎందుకంటే..!!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రానున్న ఎన్నికల్లో విజయం కోసం వ్యూహాలు రచిస్తున్నాడు.ఈ మేరకు తన ప్రచార బృందంతో కలిసి గతంలో తమకి అతి తక్కువ మెజారిటీ వచ్చిన స్థానాలపై దృష్టి పెట్టారు.ఆయా స్థానాలలో గెలుపుకోసం ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేయాలి,...

Read More..

విజయ్ దేవరకొండ పేరు చెప్పి బోగస్ ఆడిషన్స్

సినిమా ఇండస్ట్రీలో సినిమా హీరోల పేర్లు చెప్పి కొత్త సినిమాకి నటీనటులు కావాలి అంటూ ప్రకటనలు ఇచ్చి, డబ్బులు తీసుకొని మోసాలకి పాల్పడుతూ ఉంటారు.పలానా సినిమాలో నిన్ను హీరోగా చేస్తాం అంటూ చెప్పి అవకాశాల కోసం వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు...

Read More..

మోడీ కి షాక్ ఇచ్చిన ట్రంప్..!

అమెరికాలో త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపధ్యంలో ఇరు పార్టీలు ఎన్నికల యుద్దానికి సంసిద్దంగా ఉన్నారు.గెలుపా ఓటమా అన్న రీతిలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు అలుపెరుగకుండా తలపడుతున్నాయి.ఇక అమెరికన్స్ ఓట్ల గురించి ఎవరికి వారు ధీమాగానే ఉన్నా, వలస వాసుల ఓట్లు...

Read More..

ఈ మెగాస్టార్ చిరంజీవి అక్కని గుర్తు పట్టారా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వం వహించిన “ఇంద్ర” చిత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తు ఉంటుంది. అయితే ఈ చిత్రంలో హీరోగా నటించిన మెగాస్టార్ చిరంజీవి అక్క పాత్రలో నటించిన కన్నడ నటి  మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ వినయ ప్రసాద్ గురించి తెలుగు...

Read More..

సీరియల్ హీరో ఇంద్రనీల్ ఆమెని పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో ...

అప్పట్లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జెమినీ టీవీలో ప్రముఖ సీరియల్ దర్శకురాలు మంజుల నాయుడు దర్శకత్వం వహించిన “చక్రవాకం” అనే ధారావాహిక ఎంత పాపులర్ అయిందో కొత్తగా చెప్పనవసరం లేదు.అయితే ఈ ధారావాహికలో హీరోగా నటించినటువంటి సీరియల్...

Read More..

అమ్మ బాబోయ్ : హీరో నాగార్జున కంటే గంగవ్వ  చిన్నదంట..?

మనలో టాలెంట్ ఉంటే పాపులర్ అవ్వడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించింది గంగవ్వ.మొదట్లో గంగవ్వ యూట్యూబ్ లో చిన్న చిన్న కామెడీ వీడియోలు చేస్తూ తన నటనతో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.దీంతో ఏకంగా అప్పుడప్పుడు గంగవ్వ నటించిన వీడియోలు యూట్యూబ్ లో...

Read More..

పోలీసులు సుశాంత్ ఆత్మహత్య కేసుని పక్కన పెట్టేసారుగా...

హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన సొంత నివాసంలో ఈ ఏడాది  జూన్ నెలలో ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.దీంతో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తండ్రి కేకే.సింగ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న  పోలీసులు మొదట్లో ఈ కేసుని వివిధ...

Read More..

డ్రగ్స్ కేసులో ఆ తెలుగు హీరో కూతురి పేరు కూడా వినిపిస్తోందా..?

బాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రస్తుతం డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా కేసు తీవ్రంగా కలకలం సృష్టిస్తోంది.కాగా ఇప్పటికే ఈ కేసులో భాగంగా బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు షోవిక్ ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా పలు సంచలన...

Read More..

నాగబాబు : బాలయ్య బాబు నాకు అన్నయ్యలాంటి వాడు...

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మెగా బ్రదర్ నాగబాబు గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో నాగబాబు షూటింగులు లేక ఇంటి వద్దనే ఉంటున్నాడు. దీంతో తన...

Read More..

పూజా హెగ్డే షూటింగ్ కి రెడీ... రాధే శ్యామ్ షెడ్యూల్ రెడీ

ఎప్పుడు మోడలింగ్ ఫోటో షూట్ లు, సినిమా షూటింగ్ లు అంటూ బిజీగా ఉండే సెలబ్రిటీలకి ఖాళీగా ఉండటం అంటే చాలా కష్టం.ఈ ఖాళీ సమయం నెలలో ఒక పది రోజులు అయితే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు.అయితే ఏకంగా ఆరు నెలలు...

Read More..

మెగాస్టార్-మెహర్ సినిమాపై 80 కోట్లు పెట్టబోతున్న నిర్మాత

డిజాస్టర్ దర్శకుడుగా టాలీవుడ్ లో ముద్ర వేసుకున్న వ్యక్తి మెహర్ రమేష్.చేసినవి మూడు సినిమాలే అయిన అందులో రెండు సినిమాలు ఊహించని స్థాయిలో డిజాస్టర్ అయ్యాయి.బిల్లా సినిమా ఏదో ఎవరేజ్ తో బయటపడింది.తెరపై భారీతనం కోసం నిర్మాతతో విపరీతంగా ఖర్చు పెట్టించే...

Read More..

చిక్కుల్లో చినబాబు ? ఆ అవినీతి పై సీబీ 'ఐ' ?

టీడీపీలో కీలక వికెట్లు ఒక్కొక్కటిగా పడుతున్నాయి.ఇప్పటికే చాలామంది నాయకులు పార్టీని వీడి, ఇతర పార్టీలో చేరిపోగా, మరికొంతమంది రాజకీయంగా సైలెంట్ అయిపోయారు.ఇక మరి కొంతమంది అనేక అవినీతి వ్యవహారాల్లో జైలు జీవితం గడుపుతుండగా, మరికొంతమంది బెయిల్ పై బయటకు వచ్చారు.ఇక ఇప్పుడు...

Read More..

క్రాక్ షూటింగ్ మొదలు పెట్టబోతున్న రవితేజ... స్టైలిష్ లుక్ కన్ఫర్మ్

మాస్ మహారాజ్ రవితేజ అంటే మాస్ కంటెంట్ కథలు, హైపర్ యాక్టివ్ హీరోయిజం కోరుకునే వారికి కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తాడు.అసిస్టెంట్ డైరెక్టర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన రవితేజ ఈ రోజు టాలీవుడ్ లో స్టార్ హీరోగా...

Read More..

నాని, రానా హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ... సురేష్ ప్రొడక్షన్ లోనే

ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టారర్ కాంబినేషన్ కథలు ఎక్కువగా సిద్ధమవుతున్నాయి.స్టార్ హీరోల నుంచి మినిమం రేంజ్ హీరోల వరకు అందరూ మల్టీ స్టారర్ కథలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.కథలో దమ్ముంటే తాము చేయడానికి రెడీ అంటున్నారు.అవసరం అయితే నెగిటివ్ టచ్...

Read More..

కీర్తి సురేష్ మొదటి సినిమా... టైటిల్ మార్చి రెడీ చేస్తున్నారు

కీర్తి సురేష్ టాలీవుడ్ లో నటించిన మొదటి సినిమా అంటే అందరూ నేను శైలజ అని చెబుతారు.అయితే ఈ సినిమా కంటే ముందుగానే ఆమె మరో తెలుగు సినిమాలో నటించింది.అయితే ఈ సినిమా ఆర్ధిక కారణాల వల్ల ఇప్పటికి రిలీజ్ కి...

Read More..

దేవి నాగవల్లిలో ఆ 'యాంగిల్'ని చూసి జడుసుకున్న నెటిజన్లు!

బిగ్ బాస్ సీజన్ 4.ఇది చూడని వారు ఇప్పుడు ఉండరు.డైరెక్ట్ షో చూడకపోయినా కనీసం ట్రోల్స్ చూస్తూ అయినా ఒకొక్కరిపై సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్లు.ఇక ఈ సీజన్ ప్రారంభమై నేటికీ వారం రోజులు అయ్యింది.ఈ వారం రోజుల్లో చెప్పలేనన్ని ఏడుపులు, గొడవలు,...

Read More..

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 14 సోమవారం, 2020

ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 06.04 సూర్యాస్తమయం: సాయంత్రం 06.22 రాహుకాలం: మా.12.30 నుంచి 2.00 వరకు అమృత ఘడియలు: సా 05.00 నుంచి 06.47 వరకు దుర్ముహూర్తం: మా 02.00 నుంచి 03.53 వరకు ఈ...

Read More..

Gossip: ‘arya 2’ Characterization For ‘pushpa’!

Allu Arjun Starrer ‘Pushpa’ will have negative shades in Hero character. Versatile director Sukumar is known for his intelligent film making and uniquely designing the protagonist.Although ‘Arya 2’ success was...

Read More..

అనారోగ్యంతో కేంద్ర మాజీ మంత్రి మృతి !

అనారోగ్యంతో కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ ప్రాణాలు విడిచారు.కరోనాతో కోలుకున్న తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నులు మూశారు.రఘువంశ్ ప్రసాద్ సింగ్ మరణవార్త విని పలువురు రాజకీయ నాయకులు,...

Read More..

వజ్రా బస్సులను కోవిడ్ పరీక్షా కేంద్రాలుగా మార్పు : టీఎస్ ఆర్టీసీ

టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసే దిశగా అడుగులు వేస్తోంది.ఈ మేరకు కరోనా టెస్టుల సంఖ్యను పెంచేందుకు కంకణం కట్టుకున్నట్లు అర్థమవుతోంది.టీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలో ఇటీవలే 3 వజ్రా బస్సులను కోవిడ్...

Read More..

వైరల్ వీడియో: వాటర్ బెలూన్ పువ్వుగా ఎలా మారిందంటే...?!

ఒక పది సంవత్సరాల క్రితం ఏ విషయాన్ని అయినా తెలుసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవారు.గత కొద్ది కాలం నుండి టెక్నాలజీ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ప్రపంచం మొత్తం మనిషి చేతిలోకి వచ్చేసిన పరిస్థితి ఏర్పడింది.స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా...

Read More..

సొంత ఊరి కోసం 30 ఏళ్లు శ్రమించి 3 కి.మీ. పొడవైన కాలువ తవ్విన కలియుగ భగీరథుడు...!

ఓ కలియుగ భగీరథుడు తన ఊరి కోసం ఏకంగా మూడు కిలోమీటర్ల దూరం లో ఉన్న కొండల నుంచి వచ్చే వర్షం నీరుని ఊరికి తరలించడానికి ఆయన 30 సంవత్సరాలుగా ఏకంగా మూడు కిలోమీటర్ల వరకు కాలువను తవ్వాడు.ఇందుకు సంబంధించి పూర్తి...

Read More..

ప్రభాస్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?

స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒకే ఒక్క దెబ్బ అంటూ బాహుబలి సినిమా తీసి ప్రపంచస్థాయి సినిమా హీరో అయిపోయాడు.మంచి సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికి మొదట తీసిన సినిమాలు పెద్దగా హిట్...

Read More..

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కరోనా పాజిటివ్ !

ఏపీలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.రోజూ పదివేలకు తగ్గకుండా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి.ఇప్పటికే చాలా మంది ప్రాణాలను కరోనా మహమ్మారి బలి తీసుకుంది.ప్రభుత్వం ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు ఈ...

Read More..

అరటి పండుతో ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు!

అరటి పండు.అన్ని శుభకార్యాలకు అరటి పండును ఖచ్చితంగా ఉపయోగిస్తారు.ఎవరి ఇంటికి వెళ్లిన ఎవరైనా వచ్చినా మనం ఎవరి ఇంటికి వెళ్లిన కచ్చితంగా తీసుకెళ్లే పండు అరటి పండు.ఈ అరటి పండును ఆయుర్వేదంలోనూ, కూరలు చేయడానికి కూడ ఉపయేగిస్తారు.అంతేకాదు అరటి పండులో కార్బోహైడ్రేట్స్,...

Read More..

అన్నం ని ప్రధాన ఆహారంగా తీసుకునే 10 దేశాలు ఇవే!

మన దేశంలో ప్రధాన పంట ఏది అని అడిగితే టక్కున చెప్పే సమాధానం వరి.దక్షిణ భారతదేశంలో అయితే ఇది మరింత ముఖ్యమైన ఆహార వనరుగా వినియోగిస్తుంటారు.ఎన్ని చపాతీలు, పూరీలు తిన్నా కూడా చివరకు గుప్పెడు అన్నం తినకపోతే ఏదో వెలితిగానే ఉంటుంది.దక్షిణ...

Read More..

కరోనా బాధితురాలిపై కాంట్రాక్ట్ ఉద్యోగి అత్యాచారయత్నం !

మహిళలను భద్రత లేకుండా పోతుంది.కరోనా వైరస్ సోకినా భయం లేకుండా కామంతో కళ్లు మూసుకుపోతున్నాయి.వైరస్ సోకిన బాధితురాళ్లపై అత్యాచారానికి ఒడిగడుతున్నారు.గతంలో ఓ అంబులెన్స్ డైవర్ కరోనా బాధితురాలిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేయగా.ఇంకో వ్యక్తి ఏకంగా ఆస్పత్రిలోనే బాధితురాలిపై కన్నేశాడు.మసాజ్...

Read More..

వైరస్ నుంచి కోలుకున్నా కొన్ని సమస్యలుంటాయి : ఆరోగ్యశాఖ

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.దేశంలో కరోనా విజృంభిస్తున్నా రికవరీ రేటు కూడా అధికంగానే ఉంది.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కరోనా బాధితులకు తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.ఈ వైరస్ బారిన పడిన వారు ఆందోళన పడాల్సిన అవసరం లేదని,...

Read More..

పుల్లటి పెరుగుతో ఎంత అందమో తెలుసా?

పెరుగు ఆరోగ్యానికి మంచిది.ప్రతి రోజు పెరుగు లేనిదే మన భోజనం ముగియదు.పెరుగు లో ఎక్కువగా విటమిన్లు ఫాటీ యాసిడ్లు ఉంటాయి.పెరుగు ఆరోగ్యానికే కాకుండా, మన అందం రెట్టింపు అవ్వడానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది.పుల్లటి పెరుగు తో ఇలా చేయడం...

Read More..

భాగ్యనగర మణిహారంగా మారబోతున్న తీగల వంతెన...!

హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువుపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తీగల వంతెన ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించనుంది.వంతెనను ప్రారంభించేందుకు ప్రభుత్వం తేదీని కూడా ఖరారు చేసింది.ఈ నెల 18వ తేదీన దుర్గం చెరువు తీగల వంతెనతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నం.45 ఫ్లై...

Read More..

అక్కడ కంగనా చీరలు వచ్చేసాయి... ఎగబడికొంటున్న జనాలు...!

బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఒక సంచలనంగా మారింది.ప్రస్తుతం ఆయన ఆత్మహత్య కాస్త రాజకీయ విమర్శలకు దారి తీస్తోంది.సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో హీరోయిన్ కంగనా రనౌత్ ఒక్కటి ఒక పక్కన, మిగతా బాలీవుడ్ మొత్తం...

Read More..

డబ్బు లేకపోతే ఎవరు గౌరవించరంటున్న క్రేజీ డైరక్టర్...!

టాలీవుడ్ లో అనేకమంది టాప్ హీరోలకి సినిమాలలో లైఫ్ ఇచ్చిన క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్.ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఆయన ఎలాంటి షూటింగ్స్ లో పాల్గొనకుండా ఇంట్లోనే ఉంటున్నారు.అయితే కొన్ని రోజుల ముందు నుండి పూరిజగన్నాథ్ తన ఇంట్లోనే ఉంటూ...

Read More..

ఐబ్రోస్ నల్లగా, ఒత్తుగా రావాలంటే.. ఈ సింపుల్ టిప్స్ పాటించాల్సిందే!

సాధార‌ణంగా క‌ళ్లు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాలంటే ఐబ్రోస్ అందంగా ఉండాలి.అందుకే ఐబ్రోస్ పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దుకోవాలని అంద‌రూ భావిస్తారు.ఇందులో భాగంగా న‌ల్ల‌గా, ఒత్తుగా కనబడే ఐబ్రోస్ ను ఎక్కువ మంది ఇష్ట‌ప‌డ‌తారు.కానీ, అంద‌రివీ అలా ఉండ‌వు.కొంద‌రికి ఐబ్రోస్ అస్స‌లు పెర‌గ‌వు.అయితే ఇప్ప‌డు చెప్ప‌బోయే సింపుల్...

Read More..

ఇంట్లోనే నెయిల్ పాలిష్ చేయచ్చు.. ఎలానో మీకు తెలుసా?

అమ్మాయి ఎంత అందంగా ఉన్నా, మరింత అందంగా కనిపించాలని ఎన్నో సోయగాలు చేస్తూ ఉంటారు.తల నుండి మొదలుకొని మొహానికి, కాళ్లు, చేతులు వరకు అందంగా కనిపించాలని తెగ ప్రయత్నిస్తుంటారు.అమ్మాయిల చేతి వేలు ఎంత అందంగా ఉన్నా వాటికి నెయిల్ పాలిష్ పెడితే...

Read More..

రజినీకాంత్ లేకుండానే ఆ సినిమా షూటింగ్ మొదలవబోతుంది

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం 70 ఏళ్ళు దాటినా కూడా ఇంకా హీరోగా అంతే యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం కోలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో అన్నాత్తై అనే సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా కొత్త షూటింగ్...

Read More..

గ్రామీణ యువతిగా మారబోతున్న సీరత్ కపూర్

బోల్డ్ పాత్రలకి కేరాఫ్ అడ్రెస్ గా టాలీవుడ్ లో కనిపించే నటి సీరత్ కపూర్. తను చేసిన సినిమాలు తక్కువే అయిన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని భాగానే ఆకట్టుకుంది.రన్ రాజా రన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు...

Read More..

పవర్ ఫుల్ రోల్ లో బుల్లితెరపై సందడి చేయబోతున్న శివగామి

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీతో సమానంగా బుల్లితెరకి డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కి డిమాండ్ ఉంది.ఓటీటీలో ప్రసారమయ్యే వెబ్ సిరీస్ లకి, అలాగే టీవీలలో ప్రసారమయ్యే సీరియల్స్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.యూత్ ఆడియన్స్ ఎక్కువగా వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపిస్తూ ఉంటే,...

Read More..

హీరో సిద్దార్థ్ కొడుకును ఎప్పుడైనా చూశారా ?

హీరో సిద్దార్థ్.మంచి నటుడు.ఒకానొక సమయంలో అదృష్టంతో సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి.తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు హీరో సిద్దార్ద్.బాయ్స్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన సిద్దార్థ్ ఆతర్వాత మంచి మంచి సినిమాల్లో...

Read More..

కడుపునొప్పి అంటూ డ్రామాలు ఆడుతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్?

బిగ్ బాస్ షో రెండో సీజన్ లో పాల్గొన్న నూతన్ నాయుడుకు సంబంధించి ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షోలోకి సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడిపై అప్పట్లోనే విమర్శలు చెలరేగాయి.ఆయన ఒక రాజకీయ పార్టీకి...

Read More..

ఢిల్లీ అల్లర్లలో సీతారాం ఏచూరి పేరు?

ఒకప్పుడు గ్రౌండ్ లెవల్ లో దేశంలోనే అతి బలమైన శక్తిగా నిలిబడిన కమ్యూనిస్టులు ఈరోజు దేశంలో ఒకటి రెండు చోట్ల తప్ప అన్ని ప్రాంతాలలో తమ ఉనికిని కోల్పోయారు.దేశ ప్రయోజనాల గురించి పట్టించుకోకుండా అంతర్జాతీయ కోణంలో అన్ని అంశాలను చూస్తూ దేశాన్ని...

Read More..

ఆ వీడియోల‌తో పైశాచికానంద‌మా... క‌ట‌క‌టాలే..!

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా పోర్న్ వీడియోల‌కు ఎంత డిమాండ్ ఉందో.పోర్న్ చూసే వారి సంఖ్య ఎంత‌లా పెరిగిపోతుందో చెప్ప‌క్క‌ర్లేదు.ఈ క్ర‌మంలోనే కొత్త కొత్త పోర్న్ వీడియోల‌కు ఎక్కువుగా డిమాండ్ ఉంటోంది.ఇక చాలా మంది అశ్లీల ఫొటోలు, వీడియోలు సేక‌రించి వాటిని సోష‌ల్...

Read More..

గట్టిగా అరిచినా కూడా వచ్చేస్తుంది...కరోనా కొత్త లక్షణం!

కరోనా వచ్చి దాదాపు ఆరు నెలలు పూర్తి అవుతున్న శాస్త్రవేత్తలు కరోనా గుట్టును బయట పెట్టలేకపోతున్నారు.కరోనాపై ప్రస్తుతం ప్రపంచంలోని శాస్త్రవేత్తలు అందరూ రకరకాలు పరిశోధన చేస్తున్నారు.దానివల్లే కరోనా వైరస్ కు సంబంధించి రోజుకొక ఆసక్తికర అంశం బయటికి వస్తుంది.తాజాగా శాస్త్రవేత్తలు మనుషులు...

Read More..

An Old Man Dedicates 30 Years To Dig A Three Km-long Canal

Bihar man carves out a 3 km canal to angle the rainwater from hills to village fields. An old man named Laungi Bhuiyan in Bihar has carved out a 3...

Read More..

ఆ పని చేసి అందరిని 'షాక్'కి గురి చేసిన సమంత!

అదేంటో మరి.అక్కినేని కోడలు సమంత ఏం చేసిన అందరికి ఆశ్చర్యం వేస్తుంది.అక్కినేని సమంత ఎంత అందగత్తె అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆమె 10 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించింది.ఈగ సినిమా, మొన్న నటించిన మజిలీ...

Read More..

పుష్ప తర్వాత బోయపాటితో అల్లు అర్జున్ సినిమా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ కి రెడీ అవుతున్నాడు.ఈ సినిమా షూటింగ్ 40 శాతం ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.అయితే మిగిలిన భాగం చేసే లోపే కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.ఈ సినిమా షూటింగ్...

Read More..

ఆ విషయంలో అనుష్క తర్వాత శ్రియనే.. ఎందులో అంటే?

ఏదైనా సినిమా తీస్తున్నారు అంటే ఇటీవల కాలంలో హీరోస్ కి ఉన్న ప్రాధాన్యత హీరోయిన్స్ కి ఉండటం లేదు.ఏదో హీరోయిన్ ఒక బొమ్మల ఉండాలి అంటే ఉండాలి అనే సినిమాలు వచ్చాయ్.అందుకే కొందరు హీరోయిన్లు వారి కోసమే ప్రత్యేక పాత్రల సినిమాలలో...

Read More..

Amit Shah Hospitalized Again With Little Breathlessness

Two weeks after discharge from AIIMS, Central Home Minister re-admitted recently with a complaint of breathlessness. Union Home Minister Amit Shah hospitalized again on Saturday night after he felt uneasy...

Read More..

మహా సర్కార్ తీరు పై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్న కంగనా!

ఇటీవల బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్,మహా సర్కార్ శివసేన లకు మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన తరువాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కంగనా ముంబై నగరం మరో పాక్ ఆక్రమిత...

Read More..

బహిరంగంగా మూత్రం పోసిన వ్యక్తి నుండి లంచం తీసుకున్న హోం గార్డులు... కాకపోతే చివరకు...?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రాంతంలో రోడ్డు పక్కన బహిరంగంగా మూత్రం పోసే కారణంతో నలుగురు హోంగార్డులు వ్యక్తి నుంచి రూ.2500 రూపాయలు లంచంగా తీసుకున్న సంఘటన ఒకటి బయటకు వచ్చింది.అయితే ఆ నలుగురు హోంగార్డులు నిజమైన పోలీసులు కాదు.ఇందుకు...

Read More..

కామన్ మ్యాన్ : ఈ మధ్య కొంతమంది పాపులారిటీ కోసం క్యాస్టింగ్ కౌచ్ బాధితులమని అంటున్నారటగా...

గత కొద్ది కాలంగా తెలుగు సినీ పరిశ్రమలో ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ అనే విషయం బాగానే కలకలం సృష్టిస్తోంది.దీనికి తోడు ఈ మధ్య కాలంలో “మీటూ ఉద్యమం” పై అందరికీ బాగానే అవగాహన పెరగడంతో కొందరు నటీనటులు ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి క్యాస్టింగ్...

Read More..

తనలోని హిడెన్ టాలెంట్ బయటపెడుతున్న కీర్తి సురేష్

టాలీవుడ్ లో హీరోయిన్స్ గా రాణిస్తున్న అందాల భామలు కేవలం నటనకే పరిమితం కాకుండా ఇతర రంగాలలో కూడా తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు.వారిలో ఉన్న టాలెంట్ ని అప్పుడప్పుడు పరిచయం చేస్తూ ప్రేక్షకులని, ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తారు.అలాంటి భామలలో...

Read More..

మాయ మాటలతో ఎన్ఆర్ఐ బాలికకు వల: ప్రైవేట్ ఫోటోలతో బ్లాక్ మెయిల్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలవరపెడుతుంటే.మరోవైపు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.యువతులను, మహిళలను మాయమాటలతో ముగ్గులోకి దించి అనంతరం బ్లాక్ మెయిలింగ్‌కు దిగుతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది.తాజాగా అమెరికాలో ఉంటున్న ఓ ఎన్ఆర్ఐ బాలికను ట్రాప్ చేసి...

Read More..

ఈ సీరియల్ హీరోయిన్ భర్త కూడా హీరో అని మీకు తెలుసా..?

అప్పట్లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జెమినీ టీవీలో ప్రసారమయ్యే చి.ల.సౌ స్రవంతి అనే ధారావాహిక ఎంతగా పాపులర్ అయిందో ప్రేక్షకులకి ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.అయితే ఈ ధారావాహిక ద్వారా నటిగా బుల్లి తెరకు పరిచయమైన  సీరియల్ నటి...

Read More..

‘‘ లగాన్ ’’ పాట రీమిక్స్‌తో భారతీయులకు ఎర: బిడెన్ మద్ధతుదారుల వినూత్న యత్నం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న భారతీయ సమాజం మద్ధతును కూడగట్టుకోవడానికి రిపబ్లికన్లు, డెమొక్రాట్లు కిందా మీద పడుతున్నారు.ఇప్పటికే భారతీయ మూలాలున్న కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష బరిలో దింపి ఇండో అమెరికన్లను ఆకట్టుకున్న డెమొక్రాటిక్ అభ్యర్ధి జో బిడెన్ సరికొత్త...

Read More..

ఆ తెలుగు హీరోయిన్ అందంగా కనిపించడం కోసం వీర్యంతో...

హాలీవుడ్ సినిమా పరిశ్రమ అంటే అందరికీ ముందుగా యాక్షన్ మరియు అడ్వెంచర్స్ సినిమాలే గుర్తుకు వస్తాయి.కానీ అలాంటి చిత్రాల వెనుక ఎంతో మంది టెక్నీషియన్ల కష్టం, కృషి ఉంటుంది. అయితే ఇందులో మేకప్ ఆర్టిస్టులు నటీనటుల కోసం ఎంతగా శ్రమిస్తారో  కొత్తగా ప్రేక్షకులకి...

Read More..

ఈ తెలుగు యాంకర్ కూతుర్లు ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి..!

తెలుగులో ఒకప్పుడు బుల్లితెర మీద తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ ఉదయభాను గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే యాంకర్ ఉదయభాను పలు షోలు ఈవెంట్లకు వ్యాఖ్యాత గానే కాకుండా...

Read More..

క‌రోనా నుంచి కోలుకున్నా అవి చేయాల్సిందే.. జాగ్ర‌త్త‌!

ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ ప్ర‌పంచంలోని అన్ని దేశాల ప్ర‌జ‌ల‌పై న‌లువైపుల నుంచి దాడి చేస్తున్న సంగ‌తి తెలిసిందే.గ‌త ఏడాది చైనాలో ప్రాణంపోసుకున్న క‌రోనా వైర‌స్ ఇప్ప‌టికే వికృత రూపం దాల్చి.ల‌క్ష‌ల మంది ప్రాణాలు బ‌లితీసుకుంది.కంటికి క‌నిపించని ఈ క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌ను...

Read More..

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా...?

తెలుగులో ప్రముఖ దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన “వి” చిత్రాన్ని ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా థియేటర్లు మూతపడగా ఈ చిత్రాన్ని ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారం అయినటువంటి అమెజాన్ ప్రైమ్ లో...

Read More..

ఐపీఎల్ చూడడానికి ఫ్యాన్స్ లేకపోతే ఏంటి...? కొత్త ఆలోచన చేస్తున్న నిర్వాహకులు...!

కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నెలలో జరగాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ అనేక సార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు సెప్టెంబర్ 19 నవంబర్ 10 వరకు యూఏఈ దేశంలో జరగబోతోంది.ఇక ఇందుకు సంబంధించి బీసీసీఐ ఐపీఎల్ టీమ్స్ యాజమాన్యానికి, అలాగే ఆటగాళ్లకు...

Read More..

వామ్మో: ఆకర్షణీయంగా ఉండే ఫేస్ షీల్డ్ ఎంతో తెలుసా...?

ప్రస్తుత రోజుల్లో కరోనా వైరస్ పుణ్యమా అని మాస్క్, శానిటైజర్ లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.కరోనా వైరస్ నుంచి కొద్ది మేర తప్పించుకోవడానికి వీటిని ప్రతి నిత్యం వాడాల్సి వస్తుంది.ఇప్పటికే ప్రజల్ని ఆకర్షించుకోవడానికి వివిధ రకాలుగా మాస్క్, ఫేస్ మాస్క్ లను...

Read More..

ప‌త్తిత్తు ర‌కుల్ అంటూ శ్రీరెడ్డి ఫైర్ ... వైర‌ల్ వీడియో

వివాదాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేస్తూనే ఉంటోంది.ఏదో ఒక వివాదంలో ఉండ‌క‌పోతే ఆమెకు అస్స‌లు నిద్ర‌ప‌ట్ట‌డం లేద‌నుకుంటా.!  తాజాగా శాండ‌ల్‌వుడ్ సినిమ ప‌రిశ్ర‌మ‌ను డ్ర‌గ్స్ ఉదంతం కుదిపేస్తోంది.మ‌రోవైపు దివంగ‌త బాలీవుడ్ న‌టుడు రియా చ‌క్ర‌వ‌ర్తిని డ్ర‌గ్స్ కేసులో...

Read More..

వైరల్ వీడియో: మొసలి స్పీడ్ చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్స్...!

మామూలుగా మొసలి ఎప్పుడు చూసినా నీటిలో చిన్నగా కదలాడుతూ కనిపిస్తాయి.డాల్ఫిన్లు, సొర చేపలు లాంటి కొన్ని రకాల జంతువులు మాత్రమే నీటిలో అతి వేగంగా ప్రయాణిస్తాయి అన్న సంగతి మనకు తెలిసిందే.అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ...

Read More..

పూజల పేరుతో బీజేపీకి టీడీపీ గేలం ? వర్కవుట్ అవుతుందా ?

తమను ఎంతగా విమర్శిస్తున్నా, దూరం పెట్టాలని ప్రయత్నిస్తున్నా, టిడిపి అధినేత చంద్రబాబు మాత్రం బిజెపి కి ఏదో ఒక రకంగా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.అసలు బిజెపి, టిడిపితో జత కట్టే ప్రసక్తే లేదని పదేపదే చెబుతున్నా, చంద్రబాబు లో మాత్రం ఏదో...

Read More..

వారంలో ఏ రోజు ఏ దేవుడికి ఏ పూజ చేయాలో తెలుసా?

వారంలో ఏ రోజు ఏ దేవుడికి ఏ విధంగా పూజ చేయాలో కొందరు అయోమయంలో ఉంటారు.ఏ వారం ఏ దేవునికి ప్రీతికరమైనది.ఆ దేవునికి ఏ విధంగా పూజ చేయాలి? అలా చేయడం వల్ల కలిగే లాభాలు ఏమిటి అనేది ఇక్కడ తెలుసుకుందాం....

Read More..

అలా పడుకోబెడితే నాడీ వ్యవస్థ దెబ్బ తింటుందంట !

కరోనాతో తీవ్రస్థాయిలో బాధపడుతున్న వారిని వెంటిలేటర్లపై బోర్లా పడుకోబెడితే నాడీ వ్యవస్థ దెబ్బ తింటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.కరోనా సోకడంతో శ్వాస సంబంధ సమస్య తలెత్తడం సహజం.వెంటిలేటర్ పై పడుకోబెడితే శ్వాస ప్రక్రియ మెరుగుపడినప్పటికీ నాడీ వ్యవస్థకు ప్రభావం చూపుతుందని గుర్తించారు.దీంతో రక్త...

Read More..

ఆక్స్ ఫర్డ్ టీకా సురక్షితం.. ట్రయల్స్ మళ్లీ ప్రారంభం !

ఆక్స్ ఫర్డ్ టీకా ప్రయోగం మళ్లీ షురూ అయింది.మూడోదశ ప్రయోగాల్లో ఓ వాలంటీర్ కు అనారోగ్య సమస్య తలెత్తడంతో ఆక్స్ ఫర్డ్ ట్రయల్స్ ని నిలిపివేసింది.ఈ మేరకు ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు.దీంతో దర్యాప్తు చేపట్టిన కమిటీ...

Read More..

దేవుడా: ఇన్సూరెన్స్ కోసం చేతిని కట్ చేసుకున్న మహిళ... కాకపోతే చివరకు..?

ఈ మధ్యకాలంలో కష్టపడి జీవించే వారి కంటే పక్క వారిని మోసం చేసి సుఖంగా జీవించే వారు ఎక్కువ అయిపోయారు.మోసం చేయడం ఒక కళ గా భావించి మోసపూరిత పద్ధతులను ఉపయోగించి తాము సుఖంగా ఉండాలనుకునే వారు చాలామంది ఎక్కువైపోయారు.ఇక ఇదే...

Read More..

ఇంట్లో పాత టీవీలు, రేడియోలు ఉన్నాయా? తస్మాత్ జాగ్రత్త!

ఈ మధ్య కాలంలో మోసగాళ్లు తెలివి మీరుతున్నారు.ఎవరూ ఊహించని విధంగా మోసాలకు పాల్పడుతున్నారు.కళ్ల ముందే మోసం జరుగుతున్నా మోసం జరిగిందని కనిపెట్టలేని పరిస్థితి నెలకొంది.చదువుకున్న వాళ్లు సైతం ఈ మోసాల బారిన పడుతూ మోసపోతూ ఉండటం గమనార్హం.మోసం చేసే ముఠాలు కొత్తదారుల్లో...

Read More..

ఆకాశవాణి ప్రసారాలు... ఎక్కడి నుంచి అనేది రహస్యం

ఒకప్పుడు టీవీ కంటే ముందుగా రేడియో ప్రసారాలు ఉండేవి.ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం లేదా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అనే మాటలు చాలా మంది గతంలో విని ఉంటారు.ఒక రేడియో స్టేషన్ నుంచి ఫ్రీక్వెన్సీ ద్వారా ఈ ప్రసారాలు టెలికాస్ట్ అవుతూ ఉంటాయి.ఇప్పుడు...

Read More..

కూతురితో కలిసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న హిట్ మ్యాన్...!

సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు జరగబోయే ఐపీఎల్ 2020 సీజన్ కు సర్వం సిద్ధం అవుతోంది.యూఏఈ దేశంలోని దుబాయ్, అబుదాబి, షార్జా మూడు వేదికల్లో మొత్తం 53 రోజుల్లో ఏకంగా 60 మ్యాచ్లను నిర్వహించబోతోంది బీసీసీఐ.ఇందుకోసం ఇప్పటికే ఐపీఎల్...

Read More..

యాక్టివ్ గా ఉండటం కోసం డ్రగ్స్ కి అలవాటు... సీక్రెట్ చెప్పిన పాయల్ ఘోష్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న ఇష్యూలలో సుశాంత్ ఆత్మహత్య, దాని చుట్టూ అల్లుకున్న డ్రగ్స్ మాఫియా ఒకటిగా ఉంది.ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం గురించి సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ నడుస్తుంది.కరోనా కంటే ప్రజలు ఎక్కువగా బాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియా,...

Read More..

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు !

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి.రోజూ రెండు వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.తాజాగా రాష్ట్ర ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,216...

Read More..

డ్రగ్స్ తీసుకున్న కంగనా రనౌత్... వీడియో వైరల్?

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత కేసు విచారణలో సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని తేలింది.కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు, నార్కోటిక్ అధికారులు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియాను విచారించగా ఈ కేసులో కొత్త పేర్లు...

Read More..

గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా @ 97,570 !

దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా వల్ల దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.నిన్న ఒక్కరోజే లక్షకి చేరువలో కేసులు నమోదు అయ్యాయి.దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇప్పటికే చాలా మంది ప్రజల...

Read More..

అనారోగ్యంతో మరోసారి ఎయిమ్స్ లో చేరిన అమిత్ షా !

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరోసారి స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు.అనారోగ్య సమస్యతో శనివారం అర్ధరాత్రి ఎయిమ్స్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.ఆ మేరకు వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు.కాగా, గతంలో కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స పొంది నెగిటివ్ రావడంతో...

Read More..

మూడు రాజధానులు ఇంత కష్టమా ? ఇరుకున పడ్డ కేంద్రం ?

బిజెపి వైసిపి విషయంలో సానుకూలతలు, వ్యతిరేకతలు ఎలా ఉన్నా, ఏపీ రాజధాని విషయంలో ఏకాభిప్రాయంతో ఉంటూ వస్తున్నాయి.వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో, మూడు రాజధానుల అంశాన్ని ప్రతిపాదించి ముందుగానే, ఆ ప్రతిపాదనను అమలు చేయడానికి జగన్ సిద్దమయ్యాడు.ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం...

Read More..

భారీగా పడిపోయిన శానిటైజర్ అమ్మకాలు.. అదే కార‌ణ‌మా?

అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌ను ఇంత‌లా వ‌ణికిస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు.చైనాలోని వూహాన్ న‌గ‌రంలో వెలుగు చూసిన ఈ క‌రోనా వైర‌స్.అంత‌కంత‌కూ విజృంభిస్తూ ప్ర‌పంచ‌దేశాలు ఆక్ర‌మించింది.ఈ క్ర‌మంలోనే ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ కోర‌ల్లో చిక్కుకుని ఇప్ప‌టికే తొమ్మ‌ది ల‌క్ష‌ల...

Read More..

ఆది పురుష్ లో ప్రభాస్ తండ్రిగా కృష్ణం రాజు..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ల లిస్టు లో డార్లింగ్ ప్రభాస్ చేయబోతున్న ఆది పురుష్ సినిమా కూడా ఉంది.మైథలాజికల్ కథాంశంతో రామాయణం ఇతివృత్తం ఆధారంగా భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా త్రీడీ టెక్నాలజీలో తెరకెక్కుతున్న...

Read More..

లోకేష్ అన్న ఫ్యూచ‌ర్ ఇంత గంద‌ర‌‌గోళంగానా...!

ఎన్టీఆర్ పెద్ద అల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు కుమారుడు ద‌గ్గుబాటి చెంచురామ‌య్య ఫ్యూచ‌ర్ గంద‌ర‌గోళంలో ప‌డింది.చంద్ర‌బాబుపై ద‌గ్గుబాటి గ‌త రెండు ద‌శాబ్దాలుగా గుర్రుగా ఉండ‌డం త‌ప్పా ఏం చేయ‌లేని ప‌రిస్థితి.బాబుతో విబేధించి వెంక‌టేశ్వ‌ర‌రావు, పురందేశ్వ‌రి ఇద్ద‌రు కాంగ్రెస్‌లోకి వెళ్లారు.పురందేశ్వ‌రి కేంద్ర మంత్రి అయ్యారు.ఇక...

Read More..

బీజేపీతో కయ్యానికి కాలు దువ్వుతున్న వైసిపి ?

బిజెపి వైసిపి ల మధ్య సంబంధాలు రాష్ట్ర స్థాయిలో ఎలా ఉన్నా, కేంద్ర స్థాయిలో మాత్రం రెండు సఖ్యత గానే ఉంటూ వస్తున్నాయి.ఒకరికొకరు సహకరించుకుంటూ, తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా పని చేస్తూ వస్తున్నాయి  ఏపీలో కన్నా లక్ష్మీనారాయణ బిజెపి అధ్యక్షుడిగా...

Read More..

ప్రధాని కార్యాలయానికి షిఫ్ట్ అయిన ఐఏఎస్ ఆమ్రపాలి... అరుదైన గౌరవం

చిన్న వయస్సులోనే సివిల్స్ సాదించి ఐఏఎస్ ఆఫీసర్ గా తెలంగాణలో వివిధ హోదాలలో పని చేసిన డేరింగ్ ఆఫీసర్ ఆమ్రపాలి.ఈమె తెలంగాణలో పని చేస్తున్న సమయంలో జాయింట్ కలెక్టర్ నుంచి కలెక్టర్ అయ్యేంత వరకు ప్రతి చోట తన మార్క్ ఉండేలా...

Read More..

కరోనా నిబంధనలు ఉల్లంఘించిన స్టైలిష్ స్టార్...?

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.మరికొన్ని రోజుల్లో భారత్ లో రోజుకు లక్ష కేసులు నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.కేంద్రం అన్ లాక్ నిబంధనలు...

Read More..

డిసెంబర్ 31 వరకు మలేసియాలో భారతీయులకి నో ఎంట్రీ

ఆసియాలో టూరిజంతో కమర్షియల్ హబ్ గా మారిన దేశం అంటే మలేసియా అని చెబుతారు.ఈ దేశ విస్త్రీర్ణం తక్కువ అయిన టూరిస్ట్ ల సంఖ్య అక్కడ విపరీతంగా ఉంటుంది.చాలా దేశాల నుంచి టూరిస్ట్ లు మలేసియా వెళ్తూ ఉంటారు.ఇండియాలో మాఫియా బ్యాక్...

Read More..