కరోనా సెకండ్ వేవ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో షూటింగ్ లు అన్నీ ఆగిపోయాయి.ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో భారీగా నమోదవుతున్న కేసులు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖులు ఎక్కువగా కరోనా...
Read More..చాలా మందికి ఫ్యాక్టరీలలో ఉపయోగించే కొన్ని వస్తువుల వల్ల కలిగే ఉపయోగాలు తెలీయవు.అసలు వాటిని ఎందుకు ఏర్పాటు చేశారో తెలియక ఆ అనుమానాన్ని మధ్యలోనే కట్టడి చేసుకుంటారు.ఇంతకీ ఇప్పుడు వీటి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే.మనం ఫ్యాక్టరీలపై గమనిస్తే పైకప్పులపై స్టెయిన్లెస్ స్టీల్తో...
Read More..సాధారణంగా మనం పట్టణాల్లో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడాన్ని చూస్తూనే ఉంటాం.అయితే ఈ మధ్య గమనిస్తున్నట్లైతే పెద్ద పెద్ద బిల్డింగులకు పచ్చ రంగు బట్టను కట్టి ఉంచుతారు. గ్రీన్ క్లాత్ బిల్డింగు చుట్టూ వేయడం వల్ల వారికి ఎటువంటి లాభం ఉంటుందని...
Read More..తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వల్ల నెలకొంటున్న దుస్దితులకు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉందనే ఆరోపణలు తీవ్రంగా వస్తున్న నేపధ్యంలో తెలంగాణ సీఎం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు లాక్ డౌన్ పెట్టాలా, వద్దా అనే...
Read More..వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోలను ఎక్కువగా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా శ్రీరెడ్డి వార్తల్లో...
Read More..దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బాగా బలహీన పడింది. బీజేపీ పరిస్థితి చూస్తుంటే రాబోయే ఎన్నికల నాటికి తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడం తోపాటు , అధికారంలోకి రావడం కష్టమే అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇదే సమయంలో బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా అధికారంలోకి...
Read More..వెంకీ కుడుముల ‘ఛలో’ సినిమాతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఆ సినిమా హిట్ తో ఒక్కసారిగా ఆయనకు ఫేమ్ వచ్చింది.తర్వాత నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆయనకు స్టార్ డైరెక్టర్ హోదా వచ్చింది.వరసగా...
Read More..ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ని జయించి .పౌరులకు మాస్కులు లేకుండా బయట తిరగవచ్చు అని చెప్పిన మొట్టమొదటి దేశం ఇజ్రాయెల్.అటువంటి ఈ దేశం పై 250 పెద్ద యుద్ధ రాకెట్లతో పాలస్తీనా పౌరులు విరుచుకుపడ్డారు.ఇజ్రాయిల్ పౌరులను లక్ష్యంగా చేసుకొని నిన్న...
Read More..Chief Minister YS Jagan has inquired about the Tirupati Ruia Hospital incident.He ordered an inquest into the incident.He ordered an inquiry into the incident and a report to be submitted...
Read More..ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.ఎన్నికలలో బిజెపి పార్టీతో హోరాహోరీగా జరిగిన పోరులో మమతా సాధించిన విజయం దేశవ్యాప్తంగా హైలెట్ అయ్యింది.ఇదిలావుంటే ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన...
Read More..టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో సుధీర్ బాబు ఒకరు.ఈయన నాలుగు పదుల వయసులో కూడా తన బాడీని ఫిట్ గా ఉంచుకుంటున్నాడు.ఈయన కృష్ణ చిన్న కూతురు ప్రియదర్శిని పెళ్లి చేసుకున్న తర్వాత నటనపై ఉన్న ఇష్టంతో సినిమాల్లోకి వచ్చాయి.ఏ...
Read More..దేశంలో కరోనా కారణంగా వినిపిస్తున్న ఆర్తనాధాలకు ఒక్క నేత హృదయం కూడా కరగడం లేదు.అందులో కరోనా పేషెంట్ల పై అధికారుల నిర్లక్ష్యం అడుగడుగున కనిపిస్తుంది.కనీసం రోగుల సేవకు అందించే అత్యవసరమైన సదుపాయాలు కూడా కల్పించలేని స్దితిలో మన ప్రభుత్వాలు ఉండటం సిగ్గు...
Read More..తెలుగులో పాటలు పాడటం, డబ్బింగ్ ద్వారా సింగర్ సునీత స్టార్ హీరోయిన్లకు సమానంగా క్రేజ్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే.సునీతకు ఉన్న స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ మరే సింగర్ కు లేకపోవడం గమనార్హం.అందంగా కనిపించే సునీతకు పదుల సంఖ్యలో సినిమాల్లో ఆఫర్లు...
Read More..కరోనా వల్ల ఎప్పుడు ఎలాంటి మార్పు చోటు చేసుకుంటుందో ఊహించడం కష్టంగా మారింది.ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగసంస్దల పని వేళల్లో కీలక మార్పులు కూడా జరిగాయి.మొదటి సారి వచ్చిన కరోనా వల్లనే ఇంకా ప్రజలు కోలుకోలేదు.ఇక ప్రస్తుతం వచ్చిన కోవిడ్...
Read More..ప్రపంచ దేశాలపై కరోనా పంజా విసురుతోంది.ముఖ్యంగా భారత్ లో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న అలజడికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.ఈ నేపధ్యంలో ప్రపంచ దేశాలు భారత్ కు అన్ని విధాలుగా సాయం అందిస్తున్నాయి.ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ లు అందుబాటులో ఉంచేలా చర్యలు...
Read More..కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ విభిన్న చిత్రాలతో ఎప్పటికప్పుడు తన ప్రత్యేకత చాటుకుంటూ ఉంటాడు.మల్టీ టాలెంటెడ్ అయిన ధనుష్ హీరోగా తన ఇమేజ్ ని హాలీవుడ్ రేంజ్ కి పెంచుకున్నాడు.సౌత్ నుంచి హాలీవుడ్ సినిమాలలో నటిస్తున్న ఏకైన స్టార్ హీరోగా ధనుష్...
Read More..బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో తెలుగుతో పాటు ఇతర భాషల్లో సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 ఆగష్టు నెల నుంచి ప్రసారమవుతుందని ప్రచారం జరుగుతుండగా కన్నడ బిగ్ బాస్ షో మాత్రం...
Read More..తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం అక్కడ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా ద్వారా తన మార్కెట్ ని ఇండియన్ వైడ్ గా పెంచుకునే పనిలో ఉన్నాడు.ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే రాప్రారంభామైంది.ఇదిలా...
Read More..హాలీవుడ్ లో మీటూ ఉద్యమం ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే.చాలా మంది స్టార్ హీరోయిన్స్ మీడియా ముందుకొచ్చి తమని వేధించిన దర్శకులు, నటులకి సంబందించిన భాగోతాలని బయట పెట్టారు.ఈ మీటూ ఉద్యమం కారణంగా కొంత మంది నటులు జైలు...
Read More..యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అందాధున్ రీమేక్ గా తెరకెక్కుతున్న మ్యాస్ట్రో మూవీలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా తమన్నా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది.ఈ సినిమాని...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేయడానికి ఇప్పటికే డైరెక్టర్స్ ని ఫైనల్ చేసుకున్నాడు.వకీల్ సాబ్ తో సూపర్ హిట్ కొట్టిన పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు.అలాగే సాగర్ కె...
Read More..ఏపీ సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా కొనసాగుతున్న విజయవాడకు చెందిన దేవిని అకస్మాత్తుగా ఆ స్దానం నుండి తొలగించిన విషయం తెలిసిందే.ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా ఉన్నపళంగా తనను తొలగించడం పై దాడి దేవి తీవ్ర ఆవేదన చెందుతున్నారట. ఇక...
Read More..టాలీవుడ్ లో అప్పుడప్పుడు ఊహించని విధంగా క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవుతూ ఉంటాయి.అయితే ఆ కాంబినేషన్స్ గురించి బయటకి వచ్చే వరకు ఎవరికీ తెలియదు.రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ మూవీ కూడా అలాగే ఊహించని విధంగా తెరపైకి వచ్చింది.అలాగే రీసెంట్ గా...
Read More..సినీ పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మకు ప్రత్యేక శైలి ఉంది.అందరూ దర్శకులు ఒక వైపు ఉంటే రామ్ గోపాల్ వర్మ ఒక వైపు ఉంటారు.రామ్ గోపాల్ వర్మ సినిమాలకంటూ ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు.అయితే సినిమా హీరోయిన్ ల విషయంలో చాలా జాగ్రత్తగా...
Read More..విశ్వ నటుడు కమల్ హాసన్ తమిళనాడు ఎన్నికలలో ఓడిపోవడంతో ప్రత్యక్ష రాజకీయాలలో కొంత కాలం ఉండకపోవచ్చు.ఈ నేపధ్యంలో ఇప్పటికే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విక్రమ్ షూటింగ్ లో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే జాయిన్ అయ్యాడని టాక్.తమిళనాడులో లాక్...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఐదేళ్ళ పాటు ఏకంగా నాలుగు ప్రాజెక్ట్ లని లైన్ లో పెట్టాడు.ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలు, అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నవే కావడం విశేషం.ప్రస్తుతం ఆది పురుష్ షూటింగ్ హైదరాబాద్...
Read More..కడప జిల్లాలోని కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ పరిధిలోని ముగ్గురాయి గనుల్లో ఈ నెల 8న జరిగిన పేలుళ్లలో 10 మంది కూలీలు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.కాగా ఈ విస్ఫోట తీవ్రతకు కూలీల శరీరాలు ఛిద్రమయ్యాయి.నెత్తుటి ముద్దలు తప్ప అవయవాలకు...
Read More..బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ శ్రీముఖి పరిచయం గురించి సంగతి తెలిసిందే.బుల్లితెరలో పలు షోలలో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు అందుకుంది.అంతేకాకుండా వెండితెర లో కూడా మెప్పించింది.ప్రస్తుతం ఉన్న యాంకర్లలో శ్రీముఖి యాంకరింగ్ ఎంతో సందడిగా, అల్లరి గా ఉంటుంది.తన గ్లామర్...
Read More..పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ మారిపోతున్నాడు.అలాగే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా తన ఇమేజ్ ని మరింత పెంచుకుంటున్నాడు.ఇకపై చేయబోయే సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండేలా అల్లు...
Read More..మన హిందూ సాంప్రదాయాల ప్రకారం అక్షయ తృతీయ ఒక పండుగలా నిర్వహించుకుంటారు.అక్షయ తృతీయ రోజును ఎంతో ఘనంగా జరుపుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.త్రేతాయుగం ప్రారంభమైనది అక్షయ తృతీయ రోజేనని, పరశురాముడు జన్మించినది అక్షయతృతీయ రోజేనని, కుబేరుడు సంపదకు అధిపతి అయిన అది...
Read More..నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని, మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ అని సమాజంలో నెలకొన్న కుళ్లును కడుగుతూ రాసిన ఈ గీతం ప్రస్తుతం దేశంలో నెలకొన్న దుర్బరమైన...
Read More..కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో మనం చూస్తున్నాం.ఒక్కసారిగా అకస్మాత్తుగా బయటపడ్డ ఈ వైరస్ ఎలా ఉద్భవించిందో ఎవరికీ అంతుపట్టడం లేదు.ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.వ్యాక్సిన్ వచ్చినా కూడా ఏదో ఒక మూల వ్యాక్సిన్ వేసుకున్న వారు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం:ఉదయం 05.37 సూర్యాస్తమయం:సాయంత్రం 06.17 రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు అమృత ఘడియలు:అమావాస్య మంచిది కాదు.వరకు దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..సాధారణంగా అమావాస్య పౌర్ణమి వంటి దినాలలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తాము.కానీ అమావాస్య మంగళవారం వచ్చినప్పుడు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని పురోహితులు చెబుతున్నారు.హనుమంతుడు ఈశ్వరుడి అంశం.ఈశ్వరుడు శని అంశం కనుక ఆంజనేయుని పూజించడం వల్ల...
Read More..కరోనా సెకండ్ వేవ్ లో ప్రజలు ఆక్సిజన్ సరిపోక మృత్యువాత పడుతున్నారు.ఇప్పటికే చాలా చోట్ల ఆక్సిజన్ అందక మరణాలు సంభవిస్తున్నాయి లేటెస్ట్ గా తిరుపతి రుయా హాస్పిటల్ లో 11 మంది కరోనా రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు విడిచారు.ఈ ఘటనపై...
Read More..ప్రస్తుతం కరోనా ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు.మొదటి దఫా వైరస్ లో కరోనా కేసులు నమోదైనా, రెండో దఫా వైరస్ తో పోలిస్తే మరణాలు మాత్రం ఎక్కువగా నమోదు కాలేదు.కాని రెండో దఫా...
Read More..తెలుగు సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.అంతేకాకుండా ఓ సినిమా సెట్ లోనే ఉండగానే మరో సినిమా అవకాశాన్ని పొందుతున్నాడు.ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా...
Read More..తెలుగు సినీ దర్శకుడు తేజ దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు.మొదట్లో నిర్మాత, ఛాయాగ్రాహకుడు, రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ ఆ తర్వాత తన దర్శకత్వంతో తెలుగు, హిందీ, తమిళం వంటి భాషలలో చేశాడు.ఇక చాలా వరకు ఈయన సినిమాలలో...
Read More..మెగాస్టార్ చిరంజీవి కోడలు, యంగ్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల.ఈమె పరిచయం గురించి అందరికీ తెలిసిందే.అంతేకాకుండా అపోలో హాస్పిటల్ యాజమాన్యం బాధ్యతలు తీసుకునే ఈమె.సోషల్ మీడియా వేదికగా ప్రజలందరికీ మంచి ఆరోగ్యం గురించి హెల్త్ టిప్స్ ను పంచుకుంటుంది.అంతే...
Read More..ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని ఎంతగా వణికిస్తుందో అందరికి తెలిసిందే.ఇప్పటికే ఎన్నో కేసులు పెరుగుతూ.ఎన్నో ప్రాణాలు వదులుతున్న తరుణంలో గత ఏడాది నుండే ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది ఈ వైరస్.ఇక ఆ సమయంలో బాధితులను కాపాడడానికి రంగంలోకి దిగిన సినీనటుడు...
Read More..బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ గా నిలిచిన సినీ నటుడు అభిజిత్.బిగ్ బాస్ ముందు అంతగా గుర్తింపు లేకపోయినా.బిగ్ బాస్ తర్వాత మాత్రం మంచి ఫాలోయింగ్ అందుకున్నాడు అభిజిత్.కానీ బిగ్ బాస్ తర్వాత ఇప్పటివరకు ఏ ప్రాజెక్టు లో...
Read More..దేశంలో కరోనా సృష్టిస్తున్న కల్లోలం చెప్పుకోలేని రీతిలో కొనసాగుతుంది.ఈ వైరస్ సోకడం ఒకవైపు అయితే కరోనా పేషంట్స్ బ్రతకడానికి చేస్తున్న జీవనపోరాటం ముందు కష్టాలు, దయ అనేది లేకుండా కాచుకు కూర్చున్నాయి.కరోనాతో మృత్యు అంచులకు వెళ్లిన వారు బ్రతకాలనే ఆరాటంలో చేస్తున్న...
Read More..దేశంలో నెలకొన్న కరోనా పరిస్దితుల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.అసలు ఒక మనిషి తన జీవిత కాలంలో ఊహించని సంఘటనలను, దారుణాలను ఈ కరోనా ప్రజలకు పరిచయం చేస్తుంది.ఇప్పటికే ప్రతి వారి జీవితాన్ని శాసిస్తున్న కరోనా ఎప్పుడు ఎవరి నుదుటన మరణ...
Read More..కరోనా సోకి ప్రాణాలతో పోరాటం చేస్తున్న వారికి అమృత వాయువుగా మారిన ఆక్సిజన్ విషయంలో ఎన్నో విమర్శలు ఎదురవుతున్న విషయం తెలిసిందే.ఈ ఆక్సిజన్ అందక ఎన్నో ప్రాణాలు మట్టిలో కలిసిపోతున్నాయి.ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోవడంతో ఆందోళన చెందుతున్న వారు...
Read More..అభిమానం అనేది హద్దుల్లో ఉండాలి.లేదంటే అది ఉన్మాదం అవుతుంది.సినిమా తారల ప్యాన్స్ అయినా.క్రికెటర్ల ఫ్యాన్స్ అయినా.ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే బాగుంటుంది.కానీ ఒక్కోసారి పలు కారణాలను సాకుగా చూపుతూ క్రికెట్ ఫ్యాన్స్ నానా రచ్చ చేసిన సందర్బాలున్నాయి.ఇంతకీ వాళ్లు.ఎప్పుడు.ఎందుకు హద్దులు మీరారో ఇప్పుడు...
Read More..ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తీరు చూస్తుంటే మళ్లీ కొత్త సంవత్సరాన్ని చూడటానికి ఎందరు మిగిలి ఉంటారో తెలియని అయోమయ పరిస్దితి ప్రజల్లో నెలకొంటుందట.ఇప్పటికే సామాన్యులతో పాటుగా ప్రముఖులకు కూడా ప్రాణాంతకంగా మారిన, ఈ వైరస్ కాస్త కూడా జాలి చూపించకుండా నిర్ధాక్షిణ్యంగా...
Read More..కరోనా ఏ రంగాన్ని వదలడం లేదన్న విషయం తెలిసిందే.దీని దెబ్బకు చివరికి సజావుగా సాగుతున్న క్యాష్ రీచ్ లీగ్ ఐపీఎల్ కూడా బ్రేకులు పడ్దాయి.ఇదిలా ఉండగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత ఆటగాళ్లంతా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని బీసీసీఐ కూడా సలహా...
Read More..తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈ టీవీ ప్లస్ ఛానల్ లో ప్రసారమయ్యే “పోవే పోరా” అనే కామెడీ షో ద్వారా యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన యంగ్ బ్యూటిఫుల్ యాంకర్ “విష్ణు ప్రియ”...
Read More..టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన విషయం తెలిసిందే.కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని భయపడాల్సినది ఏమి లేదని.డాక్టర్ల పర్యవేక్షణలో హోం ఐసోలేషన్ లో ఉన్నామని ట్వీట్ చేశారు ఎన్.టి.ఆర్.అయితే ఎన్.టి.ఆర్ కు కరోనా...
Read More..కరోనా సెకండ్ వేవ్ లో రోజు రోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.అయితే తెలంగాణా రాష్ట్రంలో మాత్రం కేవలం నైట్ కర్ఫ్యూని మాత్రమే కొనసాగిస్తున్నారు.అయితే కేసులు అధికమవడం.కరోనా నియంత్రణ గురించి తెలంగాణా...
Read More..అమ్మ ఓ అద్భుతమైన కావ్యం.ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ మొహం పై చెరగని చిరునవ్వు దరహాసంతో తన పిల్లలను కొంగు చాటున కాపాడుకుంటూ, తాను కష్టాలకి కృంగి కృశించిపోతున్నప్పటికీ తన పిల్లలకు నీడనిచ్చే చెట్టు అమ్మ.అలాంటి అమ్మకి ఎన్ని వేలసార్లు వందనాలు తెలిపినా...
Read More..ఒక పని చేయాలంటే.చేతిలో డబ్బులు ఉండాలి.చేయాలనే తపన ఉండాలి.అప్పుడే ఏమైనా చేయగలం.వయసుతో సంబంధం లేకుండానే అనుకున్నది సాధించవచ్చు.సేమ్ ఇలాగే చేశాడు హీరో వెంకటేష్.తన అభిమాన నటుడితో సినిమా చేయాలనే పట్టుదలతో ఏకంగా ఓ నిర్మాణ సంస్థను స్థాపించి ప్రొడ్యూసర్ గా మారిపోయాడు.అప్పటికి...
Read More..తెలుగులో ఒకప్పుడు అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, బద్రి, సూపర్, టెంపర్, తదితర సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు “పూరి జగన్నాథ్” గురించి...
Read More..ఈ మధ్యకాలంలో కొందరు సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు చెప్పినటువంటి మాటలని కొందరు వక్రీకరించి వ్రాయడం మరియు యూట్యూబ్లో అసభ్యకరంగా థంబ్ నెయిల్స్ క్రియేట్ చేయడం వంటివి చేయడంతో కొందరు సినీ సెలబ్రిటీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.కాగా తాజాగా టాలీవుడ్ ప్రముఖ సింగర్...
Read More..టాలీవుడ్ లోని పలు సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటడం చూశాం.ఫ్లాష్ బ్యాక్ లో ఒకరు.మెయిన్ ట్రాక్ లో మరొకరు నటించడం కామన్.ఒక హీరో డబుల్ రోల్ చేసినప్పుడు సైతం ఇద్దరు నటీమణులు యాక్ట్ చేయడం మామూలే.కానీ ఒక హీరో ఉండి ఇద్దరు...
Read More..కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక నిరవధిక వాయిదా పడింది.సిడబ్ల్యుసి ఏకాభిప్రాయంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వాయిదా పడటం జరిగింది.కరోనా పరిణామాలను బట్టి సంస్థాగత ఎన్నికలు వాయిదా వేసినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.దేశంలో భారీగా కేసులు పెరిగిపోతుండటంతో సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా...
Read More..తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోల్చితే హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ.కొంత కాలం తర్వాత తెర నుంచి సైడైపోతారు.ఆ తర్వాత పర్టికులర్ హీరో అని చూడకుండా వచ్చిన సినిమా చేసుకుని వెళ్లే హీరోయిన్లు కూడా కొందరు ఉంటారు.సినిమా కెరీర్ కు కొంత...
Read More..తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ – కేసీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.మంత్రి కేటీఆర్ ను సీఎం చేయడానికి ఈటెల అంగీకరించక పోవడంతోనే ఈటెలకు కేసీఆర్ కు మధ్య రాజకీయంగా చెడిందని ప్రచారంలో ఉంది.అయితే మెదక్ జిల్లా మూసాయిపేటకు చెందిన రైతులు...
Read More..ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చంద్రబాబు పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.వ్యాక్సిన్ లకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఇష్టానుసారం అయిన వ్యాఖ్యలు చేస్తూ కష్టకాలంలో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.గత కొన్ని రోజుల నుండి చంద్రబాబు అండ్ కో...
Read More..తెలంగాణలో రాజకీయాల హాట్ హాట్ గా ఉన్నాయి.అయితే ఈటెల వ్యవహారం ముగియక ముందే పుట్ట మధు అదృష్యమైన వార్త రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.వామనరావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టమధు ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించడంతో...
Read More..తెలంగాణలో ఈటెల రాజేందర్ వ్యవహారం రాజకీయంగా ప్రకంపణలు రేపుతోంది.ఇప్పటికే ఈటెల రాజేందర్ భూకబ్జా ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.అదే విధంగా దేవరయాంజల్ భూముల కొనుగోళ్ల వ్యవహారంలో ఈటెల పాత్ర ఉందని ఆరోపిస్తూ ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు...
Read More..కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినీ ప్రముఖులు మరియు జనాలు పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అవుతున్నారు.కరోనా మద్య తరగతి వారిని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుందనే విషయం తెల్సిందే.ఈ సమయంలో కొందరు సినీ ప్రముఖులు తమకు తోచినంతగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.గత...
Read More..వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీ లో ఒక ట్రెండ్ సెట్టర్ అనడంలో సందేహం లేదు.రామ్ గోపాల్ వర్మ శివ సినిమా మొదలుకుని ఎన్నో ప్రయోగాలను చేశాడు.ఆ సినిమా షూటింగ్ మొదలు అయిన సమయంలో వర్మ కు సినిమా లు...
Read More..ప్రతిరోజూ లక్షల్లో కేసులు.వేలల్లో మరణాలు, ఆసుపత్రుల ముందు అంబులెన్స్ల క్యూలు, ఆగకుండా మండుతున్న ఎలక్ట్రిక్ దహన వాటికలు.ఇవి గతేడాది సరిగ్గా ఇదే రోజుల్లో అమెరికాలో కనిపించిన పరిస్ధితులు. కోవిడ్కు భయపడాల్సిన అవసరం లేదని.అది మామూలు జ్వరమేనంటూ ట్రంప్ లైట్గా తీసుకోవడంతో తానెంత...
Read More..ప్రసుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా.? అంటే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రమేనని చెప్పాలి.క్రిష్ వైష్ణవ్ తేజ్ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్...
Read More..దేవుడు సృష్టిలో ఎన్నో జీవాలను సృష్టించినా, ప్రతి వ్యక్తికి తనకి కావలసిన వాటికి చేతికి అందించేలా అమ్మను సృష్టించాడన్న విషయం అందరికి తెలిసిందే.మనందరి తల్లి మనం ఎక్కడున్నా సరే.ఆవిడ ఆలోచనలు మాత్రం మన వైపు ఉంటాయన్న దానిపై ఎటువంటి అతిశయోక్తి లేదు.ఇందుకు...
Read More..ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వారి అలంకరణలో ఒక్కొక్క అభిరుచి కలిగి ఉండడం అందరికీ తెలిసిన విషయమే.అందులో ముఖ్యంగా మహిళలకు వారు అలంకరించుకోవడం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ముఖ్యంగా వారి ఇళ్లలో జరిగే శుభకార్యాలకు తప్పకుండా ఆభరణాలు...
Read More..ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్న సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ మూలన ఏ విషయం జరిగిన అందరికీ నిమిషాలలో ఇట్లే తెలిసిపోతుంది.ఇందులో భాగంగానే కొన్ని వార్తలు.అలాగే ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇందులో...
Read More..2019 సంవత్సరం డిసెంబర్ నెలలో చైనాలో విజృంభించిన కరోనా మహమ్మారి ఇతర దేశాలకు వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే.కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో మరింత వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది.ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన...
Read More..కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా ఐపీఎల్ 2021 నిర్విరామ వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే మళ్లీ ఈ ఐపీఎల్ సీజన్ పునరుద్ధరించి కొనసాగిస్తారో లేదా అన్న విషయం పై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ క్లారిటీ ఇచ్చారు.ఇందులో...
Read More..కరోనా సెకండ్ వేవ్ తీవ్రతకు వ్యాక్సిన్ డిమాండ్ పెరిగిపోయింది.దీంతో దేశంలో చాలా రాష్ట్రాలలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది.పరిస్థితి ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ .ప్రతి ఒక్కరికి సకాలంలో...
Read More..ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతోమందిని అతలాకుతలం చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.అయితే ఈ కరోనా నుండి అనేకమంది విశ్లేషణతో కూడిన వివరాలను అందజేస్తున్న కానీ కొంత మంది జనాలు వారి మూఢనమ్మకాలతో వారి ప్రాణాలమీదికి తీసుకుంటున్నారు.ఎవరో ఏదో చెప్పారని...
Read More..నటుడిగా, నిర్మాతగా మోహన్ బాబు ఇండస్ట్రీలో సత్తా చాటారనే సంగతి తెలిసిందే.దాదాపు 500కు పైగా సినిమాల్లో నటించిన మోహన్ బాబు 72 సినిమాలను నిర్మించారు.రజనీకాంత్ కు సన్నిహితుడైన మోహన్ బాబు దాసరి నారాయణరావును గురువుగా భావిస్తారు.2007 సంవత్సరంలో మోహన్ బాబు పద్మశ్రీ...
Read More..ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు మూలస్తంభం లాంటి అమెరికాను సైబర్ నేరగాళ్లు తరచుగా తమ దాడికి లక్ష్యంగా ఎంచుకుంటున్నారు.2016లో ఓ రోజున దిగ్గజ టెక్ కంపెనీలు ట్విటర్, అమెజాన్, స్పాటిఫై, నెట్ఫ్లిక్స్, టంబ్లర్, రెడిట్ వంటి సేవలు నిలిచిపోయాయి.ఏం జరుగుతుందో తెలియక కోట్ల...
Read More..టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ కోవిడ్ తొలి వ్యాక్సిన్ డోస్ తీసుకున్నారు.సోమవారం కొహ్లీ తన ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.ఈ క్రమంలో అందరు వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు విరాట్ కొహ్లీ.అసలైతే ఈ టైం కు ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉండాల్సిన...
Read More..టాలీవుడ్ లో ఎంతో మంది నిర్మాతలు ఉన్నారు కాని కొందరు మాత్రమే గుర్తుండి పోతారు.ఎందుకంటే వారు కథను నమ్మి సినిమా లు తీశారు.వారి సినిమాలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.అలాంటి నిర్మాతల్లో ఒకరు ఎం ఎస్ రాజు.ఈయన నిర్మాణం లో వచ్చిన...
Read More..తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా నటిగా నమిత మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.నేడు నమిత పుట్టినరోజనే సంగతి తెలిసిందే.గుజరాత్ లోని సూరత్ లో జన్మించిన నమితకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి ఉండేది.సినిమాలపై ఉండే ఆసక్తి వల్ల మోడలింగ్ తో నమిత...
Read More..విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం పూరి జగన్నాద్ దర్శకత్వం లో లైగర్ అనే సినిమా తెరకెక్కుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కరోనా వల్ల ఆగిపోయింది.ఈ సమయంలోనే విజయ్ దేవరకొండకు బాలీవుడ్ నుండి పలు ఆఫర్లు వస్తున్నాయి.లైగర్...
Read More..టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.గత మూడు సంవత్సరాలుగా ఈ సినిమా ను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు...
Read More..1.భారత్ లో కరోనా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,66,161 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 2.మాజీ డిజిపి ప్రసాద రావు కన్నుమూత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిజిపి ప్రసాదరావు కన్నుమూసారు ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన...
Read More..భారతదేశం కోవిడ్ సెకండ్ వేవ్తో అల్లాడిపోతోంది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.66 లక్షల మంది కోవిడ్ బారినపడగా.3754 మంది వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు.పాజిటివ్ లక్షణాలతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు.దీంతో దేశంలో ఏ మూల చూసినా బెడ్లు, ఆక్సిజన్,...
Read More..ప్రస్తుతం దేశ ప్రజలు అందరు దేవుడు మీద ఆధారపడి బ్రతుకుతున్నారని.కరోనా సెకండ్ వేవ్ ఉదృతి సిటీల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా విస్తరించిందని.ఇలాంటి టైం లో కరోనా నియంత్రణ మీద దృష్టి పెట్టకుండా కేంద్రం ప్రధాని నివాసానికి చెందిన సెంట్రల్ విస్టా పనుల...
Read More..కరోనా దెబ్బకు ఐపీఎల్ రద్దు తర్వాత క్రీడాలోకాన్ని షాక్ కు గురిచేసిన మరో సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.ప్రఖ్యాత ఛత్రసాల్ స్టేడియం వద్ద రెండుగా విడిపోయిన రెజ్లర్లు ఘర్షణకు దిగారు.ఈ ఘటనలో యువ రెజ్లర్ సాగర్ కుమార్ దారుణ హత్యకు గురయ్యాడు.ఈ కేసులో...
Read More..దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.కరోనాను నియంత్రించడం కోసం ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్లు, కర్ఫ్యూలు పెడుతున్నారు.అయితే ప్రజలు ప్రభుత్వం పెట్టిన నిబంధనలు, నియమాలను పాటించకపోవడం వల్ల చాలా మంది కరోనాను కొని తెచ్చుకుంటున్నారు.పోలీసులు ఫ్రంట్ వారియర్స్ గా పోరాడుతున్నారు.ప్రస్తుతం దేశంలో రోజూ...
Read More..అందరూ ఆరోగ్యంగా ఉండటానికి అనేక రకాల పండ్లను తినమని డాక్టర్లు పదే పదే చెబుతూ ఉంటారు.పండ్లలో ముఖ్యంగా అరటి అనేది ప్రజల ఇళ్లలో సర్వసాధారణంగా కనిపించే పండు.రాత్రి పడుకునే ముందు ఒక అరటిపండు తింటే చాలు. ఎక్కువ బలం వస్తుందని పెద్దలు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి వ్యాక్సిన్ కేంద్రాల వద్ద భారీగా జనాలు గుమ్మి గుడుతున్నారు.వ్యాక్సిన్ డోస్ లు తక్కువ ఉన్నా కానీ ఎవరికి వారు కరోనా భయంతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి తెగ తొందర పడుతున్నారు.అయితే ఈ పరిణామంతో వ్యాక్సిన్ కేంద్రాల...
Read More..టాలీవుడ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలినోలే లేరు.ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.టాలీవుడ్ లో ఇతర పరిశ్రమల స్టార్ డైరెక్టర్ల తో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.అంతేకాకుండా తన సినిమాలో ఎక్కువగా బాలీవుడ్...
Read More..చిన్న వయసులోని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ ఛార్మి కౌర్. ఈమె హాట్ బ్యూటీ గా పేరు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది.గత కొన్ని రోజులుగా నటనకు దూరంగా ఉంటూ నిర్మాణ రంగంలోకి పూరీ జగన్నాథ్ తో...
Read More..కొత్త కారు కొనాలని చాలా మందికి ఉంటుంది.కొంతమంది తమ ఆశను నెరవేర్చుకుంటారు.అయితే వాళ్లు కొత్తకారు కొనేటప్పుడు ఓ తప్పు చేస్తారు.అది తప్పని వారికి తెలియదు.కొత్త కారును కొనేటప్పుడు వారు దాని వాసన చూస్తారు.కొత్త కారు వాసన ఉత్తేజకరమైనదని, కొంత మానసిక సంతృప్తి...
Read More..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ బీ.ప్రసాదరావు కన్నుమూశారు.గత కొన్నేళ్లుగా అమెరికాలో నివసిస్తున్న ఆయన ఆదివారం అర్థరాత్రి ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ ప్రసాదరావు మరణించినట్లు ఒంటిగంట సమయంలో వైద్యులు ప్రకటించారు....
Read More..ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం.కరోనా తగ్గిందిలే అనుకుని కుదుట పడుతున్నలోపే సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది.హాస్పటల్ లో పడకలు, ఆక్సిజెన్ సిలిండర్లు అవసరం రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రభుత్వాలకు కూడా ఏం చేయలేని...
Read More..కరోనాను అంతం చేయడానికి దేశం మొత్తం కర్ఫ్యూలు, లాక్ డౌన్ లు విధిస్తున్నప్పటికీ చాలా మంది ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు.వ్యాక్సిన్ తీసుకోవడానికి కొంత మంది భయపడుతుంటే మరికొంత మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి వ్యాక్సిన్ వేసుకోవడానికి క్యూ లైన్లలో నిల్చుని పోటీపడుతున్నారు.ఇటువంటి...
Read More..టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.అర్జున్ రెడ్డి సినిమా తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న విజయ్.వరుస సినిమాలతో అవకాశాలు అందుకున్నాడు.ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ అందుకున్న విజయ్.ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో...
Read More..ప్రస్తుతం తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.ఎప్పుడు ఎవరి పరిస్థితి ఏవిధంగా ఉంటుందో తెలియని ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది.ఇప్పటికే టిఆర్ఎస్ లో యాక్టివ్ గా ఉంటూ, కీలక నేతగా ఎదిగిన ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం...
Read More..బుల్లితెర రాములమ్మగా శ్రీముఖికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉందనే సంగతి తెలిసిందే.వెండితెరకు, బుల్లితెరకు సమ ప్రాధాన్యత ఇస్తూ శ్రీముఖి సత్తా చాటుతున్నారు.జులాయి సినిమాతో శ్రీముఖి టాలీవుడ్ కు పరిచయమైన సంగతి తెలిసిందే.అయితే మొదట్లో కొన్ని...
Read More..హిందీలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 14లో పాల్గొని హిందీతో పాటు ఇతర భాషల్లో సైతం నిక్కీ తంబోలి గుర్తింపును సొంతం చేసుకున్నారు.కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా నిక్కీ తంబోలి సోదరుడు జతిన్ సైతం గత...
Read More..దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నాలుగు లక్షలకుపైగా నిత్యం నమోదవుతున్నాయి.ఈ పరిస్థితి దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.అలాగే ఏపీలోనూ ఈ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది.నిత్యం 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.దీనికి తోడు ఆక్సిజన్...
Read More..పవన్ కళ్యాణ్ కు మొదటి నుండి ఒక అలవాటు ఉంది.తన తోటలో పండిన మామిడి పండ్లను తన స్నేహితులకు, బంధువులకు, సినీ ప్రముఖులకు పంపిస్తుంటారు.ఆ మామిడి పండు బాక్స్ అందుకున్న ప్రముఖులు కూడా చాలా ఆనందంగా ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో...
Read More..టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఆరుపదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు.కుర్ర హీరోలే హిట్స్ కొట్టడానికి నానాపాట్లు పడుతుంటే ఈయన మాత్రం మంచి హిట్స్ అందుకుని దూసుకు పోతున్నాడు.ఈ మధ్యనే ఆశిషోర్ సోలమన్ డైరెక్షన్ లో ఆయన నటించిన...
Read More..ఏపీ సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా , అది ఆకస్మికంగా తీసుకుంటారు.రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో గుబుల్ పుట్టిస్తూ ఉంటారు.తమను ఎంతగా ఇబ్బంది పెడదామని ప్రతిపక్షాలు ప్రయత్నించినా, వారెవరికీ అవకాశం దక్కకుండా చేసేందుకు జగన్ ప్రతి దశలోనూ ప్రయత్నిస్తూనే ఉంటారు.ఇక తన...
Read More..జర్నలిస్ట్ టిఎన్ఆర్ కరోనావైరస్ తో పోరాడి ఈ రోజు ఉదయం మరణించారు.గతంలో కరోనా బారిన పడిన టిఎన్ఆర్ కొత్తకోట టైంలోనే కోలుకోవడం జరిగింది.కానీ ఇటీవల ఒక్కసారిగా ఆక్సిజన్ పల్స్ రేటు పడిపోవడంతో హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్...
Read More..బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షోలో మొదట్లో కంటెస్టెంట్లు చేసిన స్కిట్లకు, హైపర్ ఆది ఎంట్రీ తర్వాత కంటెస్టెంట్లు చేస్తున్న స్కిట్లకు చాలా డిఫరెన్స్ ఉందనే సంగతి తెలిసిందే.హైపర్ ఆది పంచ్ లు వేస్తూ చేస్తున్న స్కిట్లకు ప్రేక్షకాదరణ ఎక్కువగా...
Read More..మంచు మోహన్ బాబు కూతురుగా టాలీవుడ్ లో అందరికి పరిచయం ఉన్న మంచు లక్ష్మి ఇప్పటికే నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది.అలాగే టెలివిజన్ టాక్ షోలతో వాఖ్యతగా కూడా సక్సెస్ అయ్యింది.అయితే చాలా కాలంగా ఆమె పెద్దగా సినిమాలు చేయడం...
Read More..కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటుచేసుకునేలా అక్కడి రాజకీయ పరిస్థితులు చోటుచేసుకున్నాయి.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తనకు తప్పనిసరిగా పిసిసి అధ్యక్ష పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు.అయితే ఈ...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీకి భారీగా కలెక్షన్లను తెచ్చిపెట్టే సీజన్లలో సమ్మర్ సీజన్ ఒకటనే సంగతి తెలిసిందే.గతేడాది సమ్మర్ సీజన్ లో లాక్ డౌన్ అమలు కావడంతో సినిమాలు రిలీజ్ కాలేదు.ఈ ఏడాది మోదీ సర్కార్ లాక్ డౌన్ ను అమలు చేయకపోయినా వేగంగా...
Read More..టాలీవుడ్ నటి గోవా గ్లామర్ బ్యూటీ ఇలియానా ఈమధ్య బాగా వార్తల్లో నిలుస్తుంది.రోజు రోజుకు తన గ్లామర్ ను పెంచుకుంటూ అభిమానులకు గ్లామర్ విందుని వడ్డిస్తుంది.ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ ఫోటోలు, వీడియో లు అభిమానులు తెగ పంచుకుంటుంది.ఒకప్పుడు...
Read More..సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది.ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.తమకు సంబంధించిన సినిమా అప్ డేట్ లను, తమ ఫోటో షూట్ లను అభిమానులతో బాగా పంచుకుంటారు.అంతే కాకుండా తమ ఫాలోవర్స్...
Read More..ఏపీలో కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.ఊహించని విధంగా కొత్త కేసులు రోజురోజుకీ పెరిగిపోతు ఉండటంతో మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం .కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రస్తుతం 18 గంటల పాటు పాక్షిక కర్ఫ్యూ విధిస్తోంది.ఇదిలా ఉంటే కరోనా...
Read More..టాలీవుడ్ యంగ్ మెగా హీరో రామ్ చరణ్ వరుస ఆఫర్ లను తన ఖాతాలో నింపుకున్నాడు.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఈ సినిమాలో మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్...
Read More..స్వీటీ శెట్టి అనుష్క టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే కథానాయికగా ప్రస్తుతం కొనసాగుతుంది.బాహుబలి సినిమాతో ఆమె ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.అయితే ఆ సినిమా తర్వాత కమర్షియల్ సినిమాల కోసం అనుష్కని ఇక తీసుకునే పరిస్థితి లేదు.ఫిమేల్ సెంట్రిక్...
Read More..సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ లో పెద్ద పెద్ద సినిమాలు చేసిన ఏం.ఎస్.రాజు వాన సినిమాతో దర్శకుడుగా అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా సాంగ్స్ హిట్ అయిన సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.తరువాత కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ...
Read More..తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో తన పరిధిలోకి కేసీఆర్ తీసుకున్న తర్వాత ఇటీవల వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితి గురించి తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి అదేవిధంగా రోగులకు ఎటువంటి...
Read More..హృదయ కాలేయం సినిమాతో బర్నింగ్ స్టార్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కామెడీ హీరో సంపూర్నేష్ బాబు.ఒక్క సినిమాతో ఊహించని స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న సంపూర్నేష్ తరువాత కూడా తనదైన స్టైల్ లో కామెడీతో సినిమాలు చేస్తూ నవ్విస్తూ వస్తున్నాడు.టాలీవుడ్...
Read More..అమెరికాలో రోజు రోజుకు అగంతకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి.ఇక్కడ జీవించే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికే పరిస్దితులు నెలకొన్నాయి.అసలు ఎందుకు ప్రజలను చంపుతున్నారో తెలియడం లేదు.ఇక ఆత్మ రక్షణ కోసం తీసుకున్న గన్ హత్యలు చేయడానికి మాత్రం ఈ దేశంలో బాగా...
Read More..పిల్లల పెంపకంలో తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుదనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అందుకే పిల్లలకి తల్లే మొదటి గురువు అని అందరూ అంటూ ఉంటారు.సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎక్కడైనా తల్లి పెంపకం, ఆమె తీసుకునే కేరింగ్ బట్టి పిల్లలు...
Read More..స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఫ్యామిలీ నుంచి ఇప్పటికే దగ్గుబాటి రానా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.ఇప్పుడు సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.తేజ దర్శకత్వంలో అభిరామ్ మొదటి సినిమా...
Read More..సింగర్ సునీత ఎవరో తెలియని తెలుగు సంగీతాభిమాని ఉండరంటే అతిషయోక్తి కాదు.తన సుమధుర గాత్రంతో ఎన్నో వేల పాటలు పాడి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సింగర్ సునీత పాటలకే కాదు, సునీతకు కూడా అభిమానులు ఉంటారనేది జగమెరిగిన సత్యం.కొంత మంది...
Read More..టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ రష్మిక మందన.ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాటు శర్వానంద్ కి జోడీగా ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలో నటిస్తుంది.వీటితో పాటు...
Read More..అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న అందాల భామ జాన్వీ కపూర్.శ్రీదేవి బ్రతికున్నంత కాలం తల్లిచాటు పిల్లలుగా అమ్మవెంటే ఎప్పుడూ తిరుగుతూ కనిపించే జాన్వీ కపూర్ ఇప్పుడు ఇండివిడ్యువల్ విమెన్ గా తనని తాను అమ్మకి...
Read More..మెగా డాటర్ అనే బ్రాండ్ తో టాలీవుడ్ లోకి నటిగా ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొనెదల హీరోయిన్ గా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.ఇప్పటికి హీరోయిన్ గా నాలుగు సినిమాలు చేసినా ఏ ఒక్కటి వర్క్ అవుట్ అవ్వలేదు.అయితే నటిగా మాత్రం...
Read More..అమ్మ ప్రేమకు మించింది ఏదీ లేదనే చెప్పవచ్చు.మనల్ని నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా ప్రేమించేది అమ్మ అని చెప్పుకోవచ్చు.ఇక మదర్స్ డే సందర్బంగా సామాన్యుల నుండి సెలెబ్రెటీల వరకు తమ అమ్మ మీద ఉన్న ప్రేమను చాటుకున్నారు.మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత...
Read More..చిత్రపరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.కొందరు అనారోగ్యంతో మరణిస్తే, మరి కొందరు కోవిడ్ వల్ల, ఇంకా కొందరు తమకున్న పర్సనల్ ప్రాబ్లం వల్ల బలవణ్మరణానికి పాల్పడుతున్నారు.ఇలా సినిమా పరిశ్రమలో తరచుగా చోటు చేసుకుంటున్న మరణాలు చిత్ర పరిశ్రమతో పాటుగా అభిమానులను కూడా...
Read More..ఏ రంగంలో నైనా మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది.కాని చెడును కొంత మంది చూస్తూ ఊరుకుంటారు.కొంత మంది మాత్రం ప్రశ్నిస్తారు.ముఖ్యంగా మహిళల విషయంలోనే రకరకాల ఇబ్బందులు జరుగుతాయి.కాని అలా సామాజిక విషయాలపై అవచ్చు.అలా ప్రతి విషయంలో స్పందిస్తుంది...
Read More..ప్రస్తుతం ప్రపంచంలో సోషల్ మీడియా హవా నడుస్తోంది.ఇక సోషల్ మీడియా వల్ల లాభమెంత ఉందో నష్టం కూడా అంతే ఉంది.ఇక సోషల్ మీడియాను మంచిగా వాడుకుంటే దాని వల్ల ఎన్నో లాభాలున్నాయి.కాని చెడుకు వాడితే జరిగే విధ్వంసం అంతా ఇంతా కాదు.మంచి...
Read More..ప్రస్తుతం కరోనా అనేది ఎన్నో వేల కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపుతున్నదో మనం చూస్తున్నాం.కరోనా వచ్చింది ఇక మనం కోలుకోమేమో అన్న భయంతో చాలా మంది ప్రాణాలు వదులుకుంటున్న పరిస్థితి ఉంది.ఇక ఈ సమయంలో అండగా ఉండాల్సిన నాయకులు చేతులెత్తేసిన పరిస్థితి...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.37 సూర్యాస్తమయం: సాయంత్రం 06.17 రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు అమృత ఘడియలు: మ.04.00 నుంచి 06.00 వరకు దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు ఈ రోజు...
Read More..మనం సహజంగా నిజాయితీగా ఉన్న మనిషిని వాడుక భాషలో చెప్పాలంటే నిప్పు లాంటి మనిషి అంటారు.కాని అది సామెతకే పరిమితమైంది.కాని ఆ సామెతని నిజం చేసి చూపించింది ఈ మహిళ.సాధారణంగా ఏదైనా చిన్న నిప్పు రవ్వ తాకితేనే చాలా ఇబ్బంది పడతాం.ఇక...
Read More..ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ వైడ్ గా ఫాన్స్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. ఈ అమ్మడు మొదటి సినిమాలో చేసింది చిన్న పాత్ర అయిన ఒకే ఒక్క సాంగ్ లో కన్ను కొట్టిన వీడియోతో...
Read More..ప్రస్తుతం దేశంలోని ప్రజల జీవితాలు గాలిలో దీపాలుగా మారిపోయాయి.ఏ క్షణం మాయదారి కరోనా అంటుకుని ప్రాణాలు తీస్తుందో అర్ధం కాని స్దితిలో ప్రజలు బ్రతుకులు వెళ్లదీస్తున్నారు.ఇక కరోనా సోకి ఈ వైరస్ బారినుండి బయటపడిన వారిపాలిట మరో సమస్య ప్రాణాంతకంగా మారుతుందట.దాని...
Read More..టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి రానా సోదరుడు అభిరామ్.త్వరలోనే వెండితెరలో హీరోగా పరిచయం కానున్నాడు.కానీ ఈయన హీరో కంటే ముందే ప్రేక్షకులకు పరిచయం ఉన్న వ్యక్తిగా మారాడు.గతంలో శ్రీ రెడ్డి పై ఈయనకున్న సంబంధం గురించి శ్రీ రెడ్డి బయట పెట్టగా.ఈ...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస ఆఫర్ లతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా...
Read More..ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కరోనా గిఫ్ట్గా తీసుకున్న ఓ నాయకుని గురించిన వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న మాట.దేశంలో కరోనా వైరస్ ఎంత బలంగా మారి ప్రజల ప్రాణాలను తీస్తున్నా నేతలు మాత్రం తమ రాజకీయలబ్ధి...
Read More..బుల్లితెర సీరియల్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నిరుపమ్.ఆయనకు బుల్లితెరలో ఎంతో ఫాలోయింగ్ ఉంది.అంతేకాకుండా ఆయన నటిస్తున్న కార్తీకదీపం సీరియల్ లో కూడా డాక్టర్ బాబు గా ఎంతోమంది నోళ్లలో ఉన్నాడని చెప్పవచ్చు.ఇదిలా ఉంటే డాక్టర్ బాబు కు అభిమానుల నుండి...
Read More..బుల్లితెరలో ఎన్నో ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్ లు ప్రసారమవుతున్నాయి.పలు టీవీ ఛానల్లో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా ప్రసారం కావడంతో ప్రేక్షకులు కూడా ఇటువంటి షో లకే అలవాటు పడిపోయారు.ఇక అందులో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం అంటే సుమ ప్రోగ్రాం అని...
Read More..ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఈ సినిమాతో బెస్ట్ యాక్టర్ గా గుర్తింపు పొందిన నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు.ఈ సినిమాతో తొలిసారిగా హీరోగా నటించినందుకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాను.అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా చిచోరే సినిమాలో ఓ...
Read More..ప్రపంచాన్ని ప్రమాదం అంచుల్లోకి తీసుకెళ్లుతున్న కరోనా ఎలా పుట్టింది అనే విషయం ఇప్పటికి రహస్యంగానే ఉంది.కానీ కొందరు మాత్రం చైనా దేశమే కరోనా వైరస్ పుట్టుకకు కారణం అనే ఆరోపణలను బలంగా వినిపించారు.ఇదంతా గత సంవత్సరం జరిగిన ముచ్చట.ఆ తర్వాత అందరు...
Read More..తెలుగు సిని నటుడు ప్రియదర్శి పులికొండ. 2016లో పెళ్లి చూపులు సినిమా తో వెండితెరకు పరిచయమైన ప్రియదర్శి.అదే ఏడాదిలో టెర్రర్ సినిమాలో టెర్రరిస్టుగా నటించాడు.తెలంగాణ భాషలో మాట్లాడుతూ అందర్నీ ఆకట్టుకున్నాడు ప్రియదర్శి.అంతే కాకుండా కొన్ని సినిమాలలో కీలక పాత్రలో కూడా నటించాడు.ఇక...
Read More..Telangana CM KCR made a sensational decision in the dire situations of the corona.Authorities were ordered to recruit about 50,000 medical personnel on a temporary basis for a period of...
Read More..Delay in oxygen supply resulted in three deaths.Recently, three corona patients died in King Koti hospital in Hyderabad due to lack of oxygen.Corona patients being treated in the hospital had...
Read More..ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి ఎలా ఉందో అందరికి తెలిసిందే.కేసులు పెరగడం.బెడ్లు, ఆక్సిజన్ లు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పరిష్కరించే దిశగా పనిచేస్తున్నాయి.అయితే ఆక్సిజన్, వ్యాక్సిన్ లపై పన్ను రద్దు...
Read More..దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి వల్ల రోగులకు సరైన చికిత్స అందడం లేదన్న ఆందోళనలు రోజూ వార్తల్లో వస్తూనే ఉన్నాయి.బెడ్లు, ఆక్సిజన్, ట్రీట్ మెంట్ ఇలా ప్రతి విషయంలో ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స విధానాలపై విమర్శలు వస్తున్నాయి.అయితే రాష్ట్ర...
Read More..మనుషుల ప్రాణాలను ఆరతి కర్పూరంలా ఈ సంవత్సరం కరిగించేస్తుంది.అసలే కరోనా వచ్చిందనే భయంతో ఆస్పత్రికి వెళ్లితే బెడ్లు ఖాళీగా లేవని సమాధానాలు వినిపిస్తున్నాయి.ఒకవేళ హస్పటల్లో బెడ్డు దొరికితే బ్రతకడానికి డబ్బులు వెదజల్ల వలసి వస్తుంది.లక్షల్లో ఫీజులు చెల్లించినా బ్రతుకుతామనే నమ్మకం కలగడం లేదు....
Read More..దేశంలో జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్రాన్ని విమర్శిస్తూ మాట్లాడారు ఎం.ఐ.ఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.కేంద్రానికి కొన్ని ప్రశ్నాస్త్రాలు వదిలారు ఓవైసీ.కరోనా ఉదృతి ఈ రేంజ్ లో ఉంటే తగినన్ని వ్యాక్సిన్లు సకాలంలో ఎందుకు ఆర్డర్లు ఇవ్వలేకపోతున్నారంటూ కేంద్రాన్ని టార్గెట్ చేశారు...
Read More..కరోనా విజృంభిస్తున్న ఇలాంటి టైం లో సరిపడినంత వైద్యులు అవసరం ఉంటారు అందుకే తెలంగాణా ప్రభుత్వం ఈ పాండమిక్ టైం లో రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మంది ఎం.బీ.బీ.ఎస్ పూర్తి చేసిన వారిని తీసుకోవాలని నిర్ణయించింది.ప్రగతి భవన్ లో సిఎం...
Read More..TDP leader and Srikakulam MP Kinjarapu Rammohan Naidu penned a letter to Prime Minister Narendra Modi.In the letter, he said there were irregularities over the distribution of foreign aid.Rammohan appealed...
Read More..ప్రస్తుతం ప్రపంచదేశాలన్ని జాలీగా చూస్తున్న దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే.ఎందుకంటే అధిక జనాభ గల ఈ దేశంలో కరోనాలాంటి మహమ్మారి విసృతంగా వ్యాపిస్తే చాలా కష్టమని కరోనా ఫస్ట్ వేవ్లోనే ప్రపంచ ఆరోగ్య సంస్దలు హెచ్చరించాయి.అయితే కోవిడ్ మొదటి...
Read More..మద్యం కు అలవాటైన వారికి ప్రాణాలు పోతున్నా సరే నోటిలో చుక్క పడందే వారి ఆత్మ శాంతించదు.ఈ మద్యం మత్తెక్కించే కిలాడి ఒక్కో చుక్కతో తెలియని ప్రపంచాన్ని పరిచయం చేసే మత్తైన వగలాడి.అందుకే తినడానికి తిండి లేకున్నా మందు బాబులకు మాత్రం...
Read More..స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఈ ఏడాది ఫిబ్రవరి నెల 21వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.2012 సంవత్సరంలో సైఫ్ అలీఖాన్ ను కరీనా కపూర్ ప్రేమించి వివాహం చేసుకున్నారు.2016 సంవత్సరంలో సైఫ్ కరీనా జంటకు తైమూర్ అలీఖాన్...
Read More..ఈ మధ్య కాలంలో నటి శ్రీరెడ్డి తెలుగు, తమిళ హీరోలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే.తాజాగా తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసి ఉదయనిధి స్టాలిన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఉదయనిధి స్టాలిన్ గెలుపు గురించి మాట్లాడుతూ...
Read More..ప్రజలకు మేలు చేకూరేలా ప్రభుత్వం ఎన్ని పధకాలు పెట్టిన ఊపయోగం ఉండదు.అవి సరిగ్గా అమలవుతూ వాటి వల్ల ప్రజలు బాగుపడ్దప్పుడే ఆ పధకాలకు అర్ధం ఉంటుంది.ఇకపోతే ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న కొన్ని పధకాల వల్ల ప్రజల్లో...
Read More..వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా విభిన్నంగా ఉంటుందని మరోసారి నిరూపితం అయ్యింది.నేడు అంతర్జాతీయ మదర్స్ డే అనే విషయం తెల్సిందే.ఈ రోజు ఆయన మదర్స్ డే సందర్బంగా అందరికి తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేశాడు.కుటుంబం మరియు...
Read More..ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వం లో అఖండ సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ తో అంచనాలు పీక్స్ కు వెళ్లాయి.ఇంత వరకు చూడని సరికొత్త లుక్ లో బాలయ్య కనిపించాడు.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా...
Read More..కరోనా వల్ల అందరు ఉన్న అనాధలా జీవించవలసి వస్తుంది.ఒకప్పుడు కులం తక్కువని మనుషులను దూరంగా వెలివేసేవారు.కానీ నేడు కరోనా ఉందని అందర్ని దూరంగా ఉంచుతున్నారు.ఈ కరోనా వల్ల బంధాలు బరువవుతుండగా, అయిన వారు కరోనా కాటుకు బలి అవుతుంటే చూస్తూ కన్నీరు కార్చడం...
Read More..అక్కడ లేదు ఇక్కడ లేదు అనే మాట లేకుండా ప్రపంచం మొత్తం కరోనా అలుముకుంది.ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.ప్రతి ఒక్కరిలోనూ కరోనా భయమే కనిపిస్తోంది.ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని భయం అలుముకుంది.ఇక భారత్ లో అయితే ఆ సంగతి చెప్పనవసరం లేదు.నిత్యం...
Read More..మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లో నిలిచి పోయే చిత్రం గ్యాంగ్ లీడర్.విజయ బాపినీడు దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్ లీడర్ సినిమా విడుదల అయ్యి నేటికి 30 ఏళ్లు పూర్తి అయ్యింది.ఈ సినిమా తో చిరంజీవి మాస్ ఆడియన్స్ కు మరింతగా...
Read More..కోపం ఎన్నో జీవితాలను నాశనం చేయడమే కాదు, ఒక్కోసారి ప్రాణాలను కూడా హరించేస్తుంది.అందుకే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని.అప్పుడే మనసు, జీవితం రెండూ ప్రశాంతంగా ఉంటాయని పెద్దలు చెబుతుంటారు.కానీ, నేటి ఆధునిక కాలంలో కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎవరి తరం కావడం లేదు.ఈ...
Read More..స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లికి సంబంధించి గత కొన్ని నెలలుగా వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఈ ఏడాదే నయనతార విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకోనుందని జోరుగా ప్రచారం జరిగింది.అయితే హీరోయిన్ నయనతార పెళ్లికి సంబంధించి కీలక నిర్ణయం...
Read More..సాయి పల్లవి పుట్టిన రోజు నేడు.ఈ సందర్బంగా ఆమె నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.శ్యామ్ సింగరాయ్ నుండి ఆమె లుక్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.భారీ ఎత్తున అంచనాలున్న శ్యామ్ సింగరాయ్...
Read More..టాలీవుడ్ జక్కన్న రాజమౌళి బాహుబలి సినిమా సమయంలోనే తన తదుపరి సినిమా ను మహేష్ బాబుతో చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.మహేష్ బాబుతో సినిమా కోసం బాహుబలి తర్వాత ప్రయత్నాలు చేసినా కూడా వర్కౌట్ అవ్వలేదు.ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో...
Read More..ఆకాష్.తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి హీరో.తన తొలి సినిమా రోజా వనం.ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.ఈ సినిమా అనంతరం బాలచందర్ తనను చిరంజీవుడ సినిమాలో సెకెండ్ హీరోగా పెట్టినట్లు చెప్పాడు.ఆ తర్వాత ఆనందం లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు...
Read More..సినిమా చూస్తున్నంత సేపు అందులో లీనం అయిపోతాం.కామెడీ వస్తే నవ్వుతాం ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు ఆవేదన చెందుతాం సినిమాల్లో యాక్టర్స్ చనిపోతే కంటతడి పెడతారం.అంతలా మనల్నికనెక్ట్ చేసుకుంటుంది సినిమా.అలా మనల్ని చాలా బాధపెట్టి ఏడిపించిన సినిమాలు చాలా ఉన్నాయి.వాటిలో కొన్నింటిని ఇప్పుడు...
Read More..టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్ని రకాల వ్యూహాలు వేసినా అందులో ఎన్నో కొన్ని వ్యూహాలు మాత్రం ఖచ్చితంగా సఫలమవుతాయి.కాని కొన్ని మాత్రం తీవ్రంగా బెడిసి కొడతాయి.అందుకు ఉదాహరణే ఈటెల ఎపిసోడ్ అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.అయితే కేటీఆర్ ను సీఎంగా చేయడానికి...
Read More..ప్రభాస్ బాహుబలి చిత్రంతో తన స్టామినాను ఒక్కసారిగా పెంచుకున్నాడు.అందుకే వరస పెట్టి అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.ప్రభాస్ చేతిలో ఐదారు సినిమాలు ఉన్నాయి.సెట్స్ మీద ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి.ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాతో పాటు మరొక రెండు సినిమాల...
Read More..టాలీవుడ్ లో వరుసగా సక్సెస్ లు దక్కించుకుంటున్న దర్శకులు కొద్ది మంది మాత్రమే ఉన్నారు.వారిలో అనీల్ రావిపూడి ఒకరు.పటాస్ నుండి మొదలుకుని మొన్నటి సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు అనీల్ రావిపూడి కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి.ఈయన...
Read More..ప్రపంచంలో ఇంత వరకు మనం ఎన్నో రకమైన ప్రేమ కథలు వినే ఉండడం.అందులో కొన్ని ప్రేమకథలు గురించి నేటికీ చాలా వింటూనే ఉంటాం.అలాంటి ప్రేమికులను చూసి ప్రస్తుత జనరేషన్ చాలా నేర్చుకోవాలని అప్పుడో ఇప్పుడో ఎవరో ఒకరు అన్న మాటలు మనం...
Read More..సాధారణంగా కొందరు పిల్లలు ఎత్తు పెరుగుతారు.కానీ, బరువు పెరగరు.ఆహారపు అలవాట్లు, నిద్ర లేమి, పోషకాల లోపం, ఏవైనా అనారోగ్య సమస్యలు ఉండటం ఇలా రకరకాల కారణాల వల్ల బరువు పెరగకుండా ఉంటారు.దాంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతూ ఉంటారు.ఈ క్రమంలోనే ఏం చేయాలో...
Read More..తాజాగా ఓ పోలీస్ కమిషనర్ మారువేషం ధరించి పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులు ప్రజలకు ఏవిధంగా ప్రవర్తిస్తున్నారన్న విషయంపై సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించాడు.ఈ సంఘటన తాజాగా మహారాష్ట్రలోని పింప్రి చించ్ వాడ్ నగరంలో జరిగింది.ఈ నగరం విషయానికి కాస్త క్రైమ్...
Read More..ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది.వైరస్ వల్ల చాలా మంది ప్రాణాలను విడుస్తున్నారు.సరైన వైద్య వసతులు లేక, ఆక్సిజన్ అందక, బెడ్లు ఖాళీగా లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.కరోనా వైరస్ వ్యాప్తిని అంతం చేయడానికి, ప్రజలు కరోనా బారిన పడకుండా...
Read More..తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూ ఉంది.అసలు ఏ మాత్రం రాష్ట్రంలో ఎదిగే పరిస్థితి కనిపించడం లేదు.అయితే ఇప్పటికే జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ మాత్రం సత్తా చాటని పరిస్థితి ఉంది. దుబ్బాక ఉప ఎన్నిక నుండి మొదలు...
Read More..మనలో చాలామంది వారి అవసరాల కోసం బ్యాంకులో నుండి, రుణ సంస్థల నుండో ఎంతో కొంత రుణం తీసుకుని ఉండడం మామూలే.అయితే ఇలా తీసుకున్న రుణాన్ని ప్రతి నెల ఒక నిర్దిష్ట తారీకున కొంత మొత్తాన్ని బ్యాంకులకు కట్టడం మామూలుగా జరిగిపోతూ...
Read More..ప్రపంచాన్ని ఉర్రూతలు ఊగిస్తున్న క్రీడ క్రికెట్.ఈ ఆటకు ప్రపంచంలో అత్యధిక అభిమానులున్నారు.క్రికెట్ వస్తుందంటే చాలు.ఇప్పటి ప్రపంచ వ్యాప్తంగా టీవీలకు అతుక్కుపోతారు.ప్రపంచంలోనే ఇండియన్ క్రికెట్ బోర్డు బాగా రిచ్.ఒక్కసారి టీమిండియా జట్టుకు సెలెక్ట్ అయితే చాలు అని వేలాది మంది యువకులు కలలుగంటారు.కానీ...
Read More..రాష్ట్రంలో కరోనా విలయంతాండవం చేస్తోంది.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే కేసులు అన్ని జిల్లాల్లో పెరిగిపోతున్న పరిస్థితి ఉంది.అయితే అదే విధంగా కేసులతో పాటు మరణాలు కూడా పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి.అయితే పెరుగుతున్న కేసులు, మరణాల...
Read More..ప్రస్తుతం ప్రపంచంలో ఏ మూలన ఏ విషయం జరిగిన సోషల్ మీడియా వేదికగా ఆ వార్త ఇట్లే ప్రజలందరికీ తెలిసిపోతోంది.ఇందులో భాగంగా ఎన్నో రకాల ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇందులో ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు...
Read More..నేడు యంగ్ హీరోయిన్ సాయిపల్లవి పుట్టినరోజనే సంగతి తెలిసిందే.తెలుగులో స్టార్ హీరోల సరసన పెద్దగా ఆఫర్లు రాకపోయినా సాయిపల్లవి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.నటనతోనే కాదు డ్యాన్స్ తో సైతం మెప్పించగల ప్రతిభ సాయిపల్లవి సొంతం.నేచురల్ బ్యూటీగా...
Read More..The government of Andhra Pradesh has ordered a high-level inquiry into the Mamillapally blast in the Kalasapadu zone of the Kadapa district.It has set up an inquiry committee with officials...
Read More..రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా చేయాలని అనుపమ పరమేశ్వర్ ను అడిగారట.తను కూడా ఓకే చెప్పిందట.సినిమా యూనిట్ అఫీషియల్ గా ప్రకటన కూడా చేసింది.రాం చరణ్ సరసన అనుపమ హీరోయిన్ గా చేస్తుందని చెప్పింది.కారణాలు ఏంటో కానీ.చివరకు సమంతా ఈ సినిమాలో...
Read More..ఎదిగిన కొద్ది ఒదిగి ఉండటంలోనే మనిషి గొప్పతనం ఉంటుంది.జీవితంలో ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్లినా గర్వం అనేది పనికి రాదు.ప్రతి మనిషిని ప్రేమగా చూసినప్పుడు, గౌరవంగా పలకరించినప్పుడే ఆయా వ్యక్తుల కీర్తి మరింత పెరుగుతుంది.అందరితో కలిసిపోయే వారే మంచి వారిగా గుర్తింపు...
Read More..సూర్య.తమిళనాడులో పుట్టి పెరిగిన ఈ సినిమా నటుడు తెలుగులో కూడా పలు సినిమాలు చేశాడు.అద్భుతమైన యాక్షన్ సినిమాలతో .భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తిపు తెచ్చుకున్నాడు.ఆయన భార్య జ్యోతిక సైతం తెలుగు జనాలకు సుపరిచితం.ఆమె కూడా తెలుగులో...
Read More..తెలంగాణ రాజకీయాల్లో గులాభి పార్టీ నేత ఈటల రాజేందర్ విషయంలో ప్రభుత్వం ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ఈ రాష్ట్రంలో చర్చాంశనీయంగా మారిన విషయం తెలిసిందే.ఇప్పటి వరకు అనేక మలుపులు తిరుగుతున్న ఈ వ్యవహారం ఇంతలో తెగేలా లేదు.అదీగాక మరో ఉద్యమం...
Read More..1.మే 10 నుంచి రేషన్ షాపులు బంద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 10వ తేదీన రేషన్ షాప్ ల బంద్ చేపట్టనున్నాయి ఈ మేరకు రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మండాది వెంకట్రావు వెల్లడించారు . 2.ఏపీలో కరోనా గడచిన...
Read More..పవన్ కళ్యాణ్ కరోనా నుండి కోలుకున్నాడు.ఆయనకు ఆర్టీపీసీ టెస్టులో నెగటివ్ వచ్చింది అంటూ ఇటీవలే జనసేన పార్టీ మీడియా సెల్ నుండి విడుదల అయిన ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.పవన్ పూర్తిగా కోలుకున్నాడు.కాని కరోనా వల్ల ఆయన కాస్త నీరసంగా ఉన్నారంటూ...
Read More..అస్సాం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దాని పై కొనసాగుతున్న సస్పెన్స్ తాజాగా వీడింది.గత ఆరు రోజులుగా ఈ విషయంలో అస్సాంలో ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తెలిసిందే.కాగా ఈ రోజు బీజేపి అధిష్టానం అస్సాం సీఎంగా హిమంత బిశ్వా శర్మను ఖరారు...
Read More..ప్రభాస్ బాహుబలి తర్వాత బాలీవుడ్ రేంజ్ లో గుర్తింపు దక్కించుకున్నాడు.బాహుబలి తర్వాత చేసిన సాహో సినిమా యావరేజ్ గా ఉన్నా కూడా బాలీవుడ్ లో ఆ సినిమా కు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి.దాంతో ప్రభాస్ కు బాలీవుడ్ లో ఆహా...
Read More..కరోనా సమయంలో వచ్చిన మూడు నాలుగు సినిమాలు మాత్రమే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.ఈ ఏడాది సూపర్ హిట్ జాబితాలో నిలిచే జాతిరత్నాలు చిత్రంకు సీక్వెల్ అంటూ ఇటీవలే దర్శకుడు అనుదీప్ ప్రకటించిన విషయం తెల్సిందే.కథను తయారు చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించాడు.ఈసారి...
Read More..అప్పట్లో ఒక లేడీ సినిమా రివ్యూయర్ అజిత్ నటించిన మూవీకి చెత్త రివ్యూ ఇచ్చింది.ఆమె రివ్యూ పట్ల ఫ్యాన్స్ కు తిక్కరేగింది.సదరు ఫీమేల్ రివ్యూయర్ ను రేప్ చేస్తామని బెదిరించారు.మరికొంత మంది చంపేస్తామని హెచ్చరించారు.ఇంకొంత మంది అసభ్యంగా బూతులు తిట్టారు.ఈ ఘటన...
Read More..తుఫాను అయినా కాసేపు వచ్చి పోతుంది గానీ ఏపీ రాజకీయ పర్వంలో మాటల తుఫాను మాత్రం అంతం లేకుండా కొనసాగుతూనే ఉంది.ముఖ్యంగా టీడీపీ వర్సెస్ వైసీపీ తమ టార్గెట్ విమర్శించు కోవడం అనే రీతిలో వీరి వ్యవహారం సాగుతుంది.ఇక టీడీపీ అధినేత...
Read More..ఈటెల రాజేందర్ ఆషామాషీ వ్యక్తి కాదు అని, ఆయన తలుచుకుంటే టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం శక్తిగా తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి తన సత్తా ఏంటో నిరూపించగల వ్యక్తి అనే విషయం అందరికీ అర్థమైపోయింది.టిఆర్ఎస్ మంత్రిగా కెసిఆర్ ఆజ్ఞలను పాటిస్తూ వచ్చిన...
Read More..భక్తుల సందర్శనకు ముందస్తు అనుమతి తో సాయి దత్త పీఠ దర్శనం ఎడిసన్: మే 8:: అమెరికాలో మరో అద్భుతమైన ఆధ్యాత్మిక వైభవానికి ఇది నాంది.న్యూజెర్సీలో హిందు ప్రాభవాన్ని కొనసాగించేందుకు షిర్డీ ఇన్ అమెరికా – శ్రీ సాయి దత్త పీఠం...
Read More..సైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఈ మధ్యనే కరోనా బారిన పడ్డారు.దీంతో ఈ విషయం తెలిసినప్పటి నుండి అభిమానులు అల్లు అర్జున్ క్షేమ సమాచారాన్ని తెలుసుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.పుష్ప సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ కు...
Read More..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని యువ హీరో అఖిల్ మెయిన్ లీడ్ లో తెరకెక్కనున్న సినిమా ఏజెంట్.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమా తర్వాత అఖిల్ తో ఈ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతుంది.రామ్ సుంకర, సురేందర్ రెడ్డి కలిసి ఈ సినిమాని...
Read More..ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు పెద్ద హిట్స్ అందుకున్నాయి.తక్కువ బడ్జెట్ తో కంటెంట్ బేస్ కథలతో తెరకెక్కుతున్న సినిమాలకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.ఎలాంటి అంచానాలు లేకుండా సినిమాలకి వెళ్ళడంతో మినిమం బాగుందంటే టాక్ వచ్చిన వాటికి ప్రేక్షకులు బ్రహ్మరథం...
Read More..ఈ రోజు మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ పుట్టిన రోజు.ఈ సందర్భంగా విజయ్ నటిస్తున్న లైగర్ సినిమా నుండి టీజర్ రాబోతుందని ఎదురు చుసిన అభిమానులకు ఒక బాడ్ న్యూస్ అందించారు చిత్ర యూనిట్.టీజర్ విడుదలపై...
Read More..