దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోం సృష్టిస్తుంది.రోజురోజుకు ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్యా పెరుగుతున్నాయి.దేశంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కరోనా బారి నుండి ప్రజలను రక్షించుకుందుకు లాక్ డౌన్ విధించారు.దేశంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఈ మహమ్మారి ప్రజలను పట్టి...
Read More..ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగిస్తూ కొందరు సైబర్ కేటుగాళ్లు అనేక మార్గాలలో ప్రయత్నాలు చేస్తూ డబ్బులను కాజేస్తున్నరు.ఈ రోజుల్లో ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ వినియోగం సర్వ సాధారణం అయిపోయింది.దీనినే ఆసరాగా చేసుకున్న కొందరు...
Read More..ఆఫీస్ కి వెళ్లి పని చేయకుండా హాయిగా టాయిలెట్ లోకి వెళ్లి టైం పాస్ చేసిన ఒక ఉద్యోగి కి ఓ కంపెనీ భారీ షాక్ ఇచ్చింది.దీంతో ఆ ఉద్యోగి లబోదిబోమంటూ తనకు అన్యాయం జరిగిందని సోషల్ మీడియా లో “మిస్టర్...
Read More..గతేడాది కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టించింది.ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు.మరికొంత మంది ఈ వైరస్ బారినపడి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు.ఇక ప్రజలు ఈ మహమ్మారి బారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి...
Read More..సినిమాలలో నటన అంటే నటన వరకే ఉంటుంది.అంతకుమించి మాత్రం ఏ సినిమాలలో చేయరు.ఇక సినిమా షూటింగ్ సమయంలో హీరోలంతా కొన్ని యాక్షన్ సీన్ లు చేసేటప్పుడు మొత్తం యాక్షన్ గానే చేస్తుంటారు.కానీ నిజంగా ఫైట్లు వంటివి మాత్రం చేయరు.కానీ కొన్ని కొన్ని...
Read More..తెలుగు సినీ రంగంలో దర్శకులలో స్టార్ట్ దర్శకుడైన రాఘవేంద్రరావు దర్శకత్వం గురించి అందరికీ తెలిసిందే.ఈయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించినవే.ఈయన ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో కథను తెరకెక్కిస్తారు.ఒక ఇటీవలే ఆయనా ఓ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా...
Read More..బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు సిద్ధార్థ్.ఆ తర్వాత కూడా రెండు మూడు హిట్స్ తో బాగానే ఆకట్టుకున్నాడు.కానీ సిద్దార్థ్ చేస్తున్న సినిమాలు ఒక్కొక్కటిగా ప్లాప్ అవ్వడంతో ఆయన ఇమేజ్ పూర్తిగా తగ్గిపోయింది.దీంతో ఆయన తెలుగులో కనుమరుగై పోయాడు.కొన్ని సంవత్సరాలుగా...
Read More..వెళ్ళిపోయింది అనుకున్న కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ గతంతో పోలిస్తే మరింత బలంగా, వేగంగా జనాల పై దాడి చేస్తోంది.సరిగ్గా గతేడాది ఇదే సమయంలో కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉంది.లాక్ డౌన్ సైతం అప్పుడు అమల్లో ఉంది.కేసుల సంఖ్య బాగా తగ్గిపోయింది...
Read More..ఏపీ సచివాలయంలో ఏకంగా 60 మంది ఉద్యోగస్తులకు కరోనా పాజిటివ్ తేలింది.ఉద్యోగస్తులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా పాజిటివ్ రావడం జరిగింది. ఆర్థిక శాఖలో పని చేసే అసిస్టెంట్ సెక్రటరీ కరోనాతో ఇటీవల మృతి చెందడం జరిగింది.దీంతో కొవిడ్ భయంతో...
Read More..పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది దశలలో జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే నాలుగు దశలు విజయవంతంగా ముగియగా 5 వ దశ పోలింగ్ ప్రారంభమైంది.ఉదయాన్నే పోలింగ్ సెంటర్లకు వచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటర్లు తమ...
Read More..టాలీవుడ్ హైబ్రిడ్ రౌడీ పిల్ల సాయి పల్లవి పేరు వింటే చాలు.తన అభిమానులు ఫిదా అయిపోతుంటారు.ఇక ఫిదా సినిమాలో నటించిన ఈ అమ్మడు తన నటనతో అందర్నీ ఫిదా చేసింది.ఇక తెలుగు సినీ పరిశ్రమలో తన నటనకు మంచి గుర్తింపు అందుకని...
Read More..దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది.సెకండ్ వేవ్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంతో పాటు ప్రముఖ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కు సైతం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.అయితే...
Read More..ప్రస్తుతం సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది.అంతేకాకుండా తమకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు.ఇక సినీ నటి నటులు.విరామ సమయం దొరికితే చాలు ఫోటో షూట్ లంటూ...
Read More..నాగార్జున సాగర్ లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.ఈ ఉప ఎన్నికల కోసం మొత్తం 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగినది.దాదాపు 41 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.మొత్తం 2,20,300 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.రాత్రి...
Read More..టాలీవుడ్ బ్యూటీ అక్కినేని కోడలు సమంత గురించి, తన నటన, అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో సమంతా కు ఉన్న క్రేజ్ మరెవ్వరికీ లేదనే చెప్పాలి.అది అందం విషయంలోనైనా, నటన విషయంలోనైనా.ఇదిలా ఉంటే సమంత తన...
Read More..స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు రిలీజ్ డేట్లను మార్చుకోవడంతో వకీల్ సాబ్ కు పోటీనిచ్చే మరో సినిమా థియేటర్లలో లేదు.వకీల్ సాబ్ సినిమాలో ప్రకాష్...
Read More..కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించిన పాండవులు ఎంతో సంతోషంతో హస్తినాపురంలోని ధర్మరాజుకు పట్టాభిషేకం నిర్వహించారు.అయితే తన కొడుకుల్ని పోగొట్టుకున్న గాంధారి వీరి సంతోషాన్ని భరించలేకపోయింది.ఇక శ్రీకృష్ణ పరమాత్ముడికి యుద్ధం ఆపే శక్తి ఉన్నప్పటికీ కురువంశ వినాశనాన్ని చూస్తూ ఉండిపోయిన శ్రీకృష్ణునిపై తన...
Read More..మనలో మంచి గుణాలు ఉన్నట్టుగానే కొందరిలో ఈ చెడ్డ వ్యసనాలు ఉంటాయి.పొరపాటున ఏ మనిషైనా కూడా దుర్వ్యసనాలకు అలవాటు పడితే తన జీవితంలో బాగుపడలేదు.ఈ వ్యసనాలకు లోనై జీవితాన్ని కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు.ఈ కాలంలోనే కాదు పురాణాలలో కూడా ఇటువంటి...
Read More..అమెరికాలో మరో సారి తూటా పేలింది.గన్ కల్చర్ ను అమెరికాలో రూపు మాపాలని, అందుకు ప్రణాలికలు సిద్దం చేయాలని బిడెన్ పిలుపు ఇచ్చిన తరువాత ఏకంగా మూడు సార్లు అమెరికాలో కాల్పుల ఘటన జరగడం కొస మెరుపు.ఇబ్బడి ముబ్బడిగా, చిన్నా పెద్దా...
Read More..తెలంగాణ లో టీఆర్ఎస్ అధికారం లోకి వచ్చినప్పటి నుండి వరుసగా ఎన్నికల పై దృష్టి పెట్టిన ఈ ప్రభుత్వం కొంతైన విరామం లేకుండా ఎలక్షన్ల పక్రియను నిర్విరామంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే తెలంగాణ పుర పోరులో జనసేనకు ఎస్ఈసీ భారీ...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.50 సూర్యాస్తమయం: సాయంత్రం 06.11 రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు అమృత ఘడియలు: ఉ.10.30 నుంచి 12.00 వరకు దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు ఈ రోజు...
Read More..ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.ప్రజలు ఇష్టారీతిన సంచారం చేయడం వలన మరల కోవిడ్ కేసులు అన్ని రాష్ట్రాలలో విపరీతంగా నమోదవుతున్నాయి.ఇక మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాలలో కోవిడ్ కేసులు విపరీతంగా విజ్రుంభిస్తున్న దృష్ట్యా నైట్ కర్ఫ్యూ...
Read More..మన దేశంలో క్రికెట్ అనేది అభిమానులతో ఏకంగా పూజించబడే పండుగ.క్రికెట్ కు మనదేశంలో అంతటి స్థాయిలో ఆదరణ ఉందన్న విషయం మనం అంగీకరించక తప్పదు.క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా చూసేంత అభిమానం ఉంటుంది.అందుకే తనలో టాలెంట్ ఉంది...
Read More..దేశంలో కరోనా సెకండ్ వేవ్ వైరస్ వ్యాప్తి దారుణాతి దారుణంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా మహరాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భయాన్ని పుట్టిస్తున్నాయి.ఇంతటి సంక్లిష్ట పరిస్దితుల్లో కూడా రాజకీయ నేతలు ఎన్నికలకు సిద్దం అయ్యి వీటిని నిర్వహిస్తున్నారు. కాగా...
Read More..క్రికెట్ అనేది ఓ జెంటిల్ మెన్ గేమ్.ఎప్పుడు ఆట ఎలా మలుపు తిరుగుతుంది అన్నది చెప్పడం చాలా కష్టం.అందుకే చివరి వరకు ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా మారుతుంది.అభిమానులకు ఉత్కంఠను కలిగిస్తుంది.అయితే ప్రతి మ్యాచ్ లో జార విడిచిన ఒక్క క్యాచ్ మ్యాచ్...
Read More..ఏపీ సీయం వైఏస్ జగన్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు.కాగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో నాలుగేళ్లుగా బకాయిల కోసం ఎదురు చూస్తున్న 5,027 మంది ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుందని వెల్లడిస్తున్నారు. ఇకపోతే ఇప్పటి వరకు ఉద్యోగ...
Read More..ప్రతి మనిషిలో అంతర్గతంగా ఏదో ఒక కళ ఉంటుంది.దానిని బయట పెట్టుకోవాలంటే దానిని సానబెట్టుకొని ఒక ప్రొఫెషనల్ గా మన కళను అందరి అభిమానం పొందే విధంగా మార్చుకోవాలి.అప్పుడు మనలోని టాలెంట్ తో మనకు గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి.కాని ఎంత...
Read More..ప్రస్తుతం ప్రపంచంలో సోషల్ మీడియా హవా నడుస్తోంది.మనుషులతో మాట్లాడటం కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతున్న పరిస్థితి ఉంది.సాంకేతిక విప్లవం స్వాగతించాల్సిన విషయం అయినప్పటికీ దీని వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి.ఎందుకంటే సోషల్ మీడియాలో...
Read More..తెలంగాణలో మరో ఎన్నిక పోరుకు ఈరోజు తెరపడనుంది.ఇప్పటి దాకా పలు విమర్శనాస్త్రాలు, ఆరోపణలు, వివాదస్పద వ్యాఖ్యలు చేసుకుంటూ పార్టీలు నాగార్జున సాగర్ లో ప్రచారం చేసుకున్నాయి.ఈ పోటీ కాశ్మీర్ సమస్యకంటే తీవ్రంగా పరిగణించిన తెలంగాణ రాజకీయ పార్టీలు పాకిస్దాన్తో యుద్ధం చేస్తున్నట్లుగా...
Read More..ఒక సినిమా ఒకసారి ప్రేక్షకులు మనసుకు హత్తుకుంటే ఇక ఆ సినిమా రికార్డులను కొల్లగొట్టడం ఆపడం ఎవరి తరమూ కాదు.ఆ సినిమా పేరు ఖండాంతరాలు దాటి ఆ సదరు సినిమాలో నటించిన నటులు పరిశ్రమలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు.ఈ విషయం...
Read More..ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ (59) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.అప్పటికే పరిస్థితి విషమించినట్టుగా వైద్యులు చెప్పారు.అయినా సరే వైద్యులు చికిత్స చేస్తూ వచ్చారు.అయినా సరే లాభం లేకుండాపోయింది.వివేక్ శనివారం తెల్లవారుఝామున...
Read More..ఎవరైనా జరిపే లావాదేవిల్లో ఎక్కువగా చెక్బౌన్స్ అవడం వల్ల కలిగే చికాకు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉండదు.ఇలా చెక్బౌన్స్ అయితే చెక్క్ ఇచ్చిన వ్యక్తి పై కేసు ఫైల్ చేయవచ్చూ.కానీ ఎన్ని సార్లు చెక్బౌన్స్ చేస్తే అన్ని సార్లు కంప్లీంట్...
Read More..అవినీతికి కేరాఫ్ చెప్పాలంటే మనదేశాన్ని చూపించవచ్చూ.ఇక్కడ మనుషుల శవాలతో కూడా దందా చేసే కల్తీనాయళ్లూ ఎక్కువగా కనిపిస్తారు.పక్కవాడు చస్తున్న పట్టించుకోకుండా కాసుల కోసం కక్కూర్తిపడే వారు ప్రతి సంస్దలో, రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఇకపోతే ఈ కరోనా దేశాన్ని పట్టి పీడించడం...
Read More..భారతదేశంలో మహిళలకు పెద్దపీఠ వేస్తున్నాం అని చెప్పుకునే మాటలు పెదవుల వరకే ఆగిపోతున్నాయి.ఆచరణలో మాత్రం శూన్యంగానే కనిపిస్తుంది.ఇలా ఇప్పటి వరకు మహిళలు నోచుకోని ఎన్నో పదవులు, అధికారాలు ఇంకా మనదేశంలో ఉన్నాయంటే ఆశ్చరం కలుగుతుంది. ఇదిలా ఉండగా ఒక్క మహిళకు కూడా...
Read More..ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరాలంటే ఇబ్బందులు తప్పవు.వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటేనే అనుకున్న గమ్యానికి చేరుతారు.సేమ్ ఇలాగే.సినిమాల్లోకి వచ్చేందుకు నానా ఇబ్బందులు పడి.వచ్చిన అవకాశాన్ని వాడుకుని.మంచి స్థాయికి చేరిన నటుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం! నాని: నేచురల్ స్టార్ గా గుర్తిపు...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఉండటంతో .ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టడంతో సొంత వ్యవసాయ క్షేత్రంలో ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు.దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా నిండా చాలామంది ప్రముఖులతో పాటు...
Read More..సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలుగుతో పాటు ఇతర భాషల్లో చిన్మయి గుర్తింపును సంపాదించుకున్నారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చిన్మయి మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై స్పందించి వారికి న్యాయం జరిగేందుకు తన వంతు పోరాటం చేశారు.అయితే తాజాగా చిన్మయి...
Read More..ప్రపంచాన్ని ఊపేస్తున్న క్రీడ క్రికెట్.క్రికెటర్లకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.కొందరు తమ అభిమాన ఆటగాళ్లలను దేవుడిలా పొగుడుతారు.సచిన్ లాంటి ఆటగాడిని క్రికెట్ దేవుడు అంటారు.అవన్నీ పక్కన పెడితే క్రికెట్ లో ఒకే బాల్ మ్యాచ్ రిజల్ట్ నే తారుమారు చేస్తుంది.ఒక్క ఎక్స్...
Read More..ఏపీలో అమరావతి భూ వివాదం ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే.కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.అయితే ఇది వరకే చంద్రబాబు, నారాయణ సీఐడీ తమపై...
Read More..ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ భారత్లో మనీలాండరింగ్, రుణఎగవేత కేసుల్లో కీలక నిందితుడిగా ఉండి లండన్ పారిపోయిన విషయం తెలిసిందే.ఇక అప్పటి నుండి భారత్కు తిరిగి రాకుండా ఉండేందుకు ఇతను చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.అందులో భారత్లో తనకు...
Read More..తెలంగాణలో ఎన్నికల జోరు ఇంకా ఆగిపోలేదు.ఒకవైపు సాగర్ ఎన్నికలు పూర్తవనికి వస్తున్న నేపధ్యం లో తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్దం అవుతుంది.ఈ క్రమంలో ఈనెల 30న ఈ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం 43 వార్డులకు...
Read More..ఒక సినిమా తీయాలంటే బోలెడంత డబ్బు కావాలి.నటీనటుల నుంచి వారు వేసుకునే డ్రెస్సుల వరకు ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోవాలి.సీన్ సీన్ కి, పాట పాటకూ కాస్టూమ్స్ మారుస్తూ ఉండాలి.కానీ కొన్ని సినిమాల్లో నటులు కేవలం ఒకే డ్రెస్సులో కనిపించి ఆశ్చర్యపరిచారు.ఆ సినిమాల్లో...
Read More..సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం మామూలు కాదు.పెట్టినా నిలదొక్కుకోవడం ఇంకా కష్టం.ఒక్కసారి తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటే.వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.తన ఫ్యామిలీ మొత్తాన్ని సినిమాల్లోకి తీసుకురావొచ్చు.అలా టాలీవుడ్ లో కుటుంబ సభ్యులంతా కలిసి నటించిన సినిమాలు ఉన్నాయి.అవేంటో...
Read More..సినిమా నటుల్లో చాలా మందికి రెండు పేర్లు ఉన్నాయి.సినిమాల్లోకి రాక ముందు ఒక పేరు ఉండగా.వచ్చాక మరో పేరు పెట్టుకున్నారు.కొణిదెల శివ శంకర వరప్రసాద్ పేరు చిరంజీవిగా మారగా.శివాజీ రావ్ గైక్వాడ్ పేరు రజనీ కాంత్ అయ్యింది.భక్తవత్సలం నాయుడూ మోహన్ బాబుగా...
Read More..అక్కినేని అఖిల్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ ఫోటో ఇప్పటిది కాదు.2004 లో దిగిన ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.ఈ ఫొటోలో తారక్ అఖిల్ ను ఒళ్ళో కూర్చో పెట్టుకుని...
Read More..టాలీవుడ్ లో ఈమద్య కాలంలో వచ్చిన సినిమాలు అన్ని ఇన్నీ కావు.వారంకు రెండు మూడు సినిమాల చొప్పున ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.వాటిలో కొన్ని సినిమాలు సక్సెస్ అవ్వగా మరి కొన్ని మాత్రం నిరాశ పర్చాయి.మొత్తం గా అయితే టాలీవుడ్ కలకలలాడుతూనే ఉంది.అయితే...
Read More..విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.ఇదే సమయంలో ఆయన సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.విజయ్ దేవరకొండ మరియు సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న...
Read More..కీర్తి సురేష్ ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో ట్రెడిషనల్ గా మాత్రమే కనిపించేది.కానీ ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ట్రెండీ లుక్ తో రోజు రోజుకు అభిమానులను ఆకట్టుకుంటుంది.కీర్తి టాలెంట్ తో పాటు అందం గా కూడా ఉంటుంది.కానీ ఇప్పుడు ఆ అందాన్ని...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా పరంగా కలెక్షన్లపరంగా తొలివారం కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.దాదాపు 90 కోట్ల టార్గెట్ తో రిలీజైన వకీల్ సాబ్ తొలి వారమే దాదాపు 95 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను...
Read More..Power star Pawan Kalyan tested positive for Covid-19.It is learned that he was admitted to a private hospital in Hyderabad on Friday with a slight illness.Pawan Kalyan tested Covid positive...
Read More..తమిళ సూపర్ డైరెక్టర్ మురుగదాస్ ప్రస్తుతం ఒక భారీ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి.అయితే ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన నేపథ్యం ఏంటీ.ఇంతకు హీరో ఎవరు అనే విషయాన్ని...
Read More..మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కేవలం 10 రోజులు మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.మొన్నటి వరకు...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు.గతంలోనే పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ కి కరోనా రావడం తెలిసిందే.దీంతో సెల్ప్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఆయన .తాజాగా ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఉండటంతో పాటు శ్వాస తీసుకోవటం ఇబ్బందికరంగా మారటంతో కరోనా పరీక్షలు...
Read More..ఒకప్పుడు తెలంగాణలో ఏ మాత్రం పట్టులేని బీజేపీ రెండు సంవత్సరాల క్రితం నుండి ఒక్కసారిగా దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపొంది, అంతేకాక గ్రేటర్ లో రెండు సీట్ల నుంచి నలభైకి పైగా సీట్లలో గెలుపొంది అధికార టీఆర్ఎస్ కు గట్టి షాక్...
Read More..సాధారణంగానే ఏ విషయమైనా తెలుసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు సర్వేలను బాగా నమ్ముకుంటాయి.తాము ప్రకటించిన హామీలు కానీ, తమ నిర్ణయాలు కానీ ప్రజల్లోకి ఏమాత్రం వెళ్ళాయి ? ప్రజలు తమ గురించి , తమ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు ? తమ...
Read More..తెలంగాణ రాజకీయాలలోకి ఎవరూ ఊహించని విధంగా వై.ఎస్.షర్మిల సడెన్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఆ తరువాత వరుసగా ఒక్కో జిల్లా స్థాయి నేతలతో సమావేశమై పార్టీ ఏర్పాటు చేస్తే క్షేత్ర స్థాయిలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయానే విషయం నాయకుల నుండి అభిప్రాయాలు...
Read More..యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఫిదా హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.శేఖర్ కమ్ముల సినిమా లంటే ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే.ఆయన తెరకెక్కించే ప్రేమ కథలు కొత్తగా...
Read More..కరోనా వైరస్ ఎవరిని విడిచి పెట్టడం లేదు.సామాన్యుల మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ ఒకటే అన్నట్టు తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది.తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకుడు విజయవాడ ఎంపీ కేశినేని నాని కరోనా బారిన పడ్డారు.ఈ విషయాన్ని స్వయంగా ఆయనే...
Read More..రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించలేం.ముందు అనుకున్న వ్యూహం ఒకటుంటే ఆ వ్యూహం అమలు చేసిన తరువాత పరిస్థితి వేరే ఉంటుంది.దీనికి ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణ కాంగ్రెస్.తెలంగాణ ఇచ్చిన తరువాత టీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమవుతుందని, తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణలో సత్తా...
Read More..దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న సంగతి తెలిసిందే.దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు రోజుల వ్యవధిలోనే ఊహించని విధంగా బయటపడుతూ ఉండటంతో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.కేసులు ఎక్కువ ఉన్న రాష్ట్రాలలో వీకెండ్ లాక్...
Read More..తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడుని నియమిస్తామని ఎప్పటి నుంచో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటనలు చేస్తూ వస్తోంది.ఎప్పటికప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు చేస్తూ , ఏకాభిప్రాయం సాధించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.ఎవరిని ఎంపిక చేస్తే పార్టీకి మళ్ళీ...
Read More..కువైట్ దేశానికి వివిధ దేశాలనుంచే ఎంతో మంది వలసలు వెళ్తూ ఉంటారు.వారిలో అధిక శాతం మంది కార్మికులుగా, పలు రంగాలలో విధులు నిర్వర్తిస్తూ ఉంటారు.అయితే కరోనా నేపధ్యంలో ఎంతో మంది ప్రవాసులు కువైట్ విడిచి ఆయా దేశాలకు వెళ్ళిపోయారు.అలా వెళ్ళిన వారిలో...
Read More..తెలుగు బుల్లి తెరపై ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారంకు రంగం సిద్దం అయ్యింది.పెద్ద ఎత్తున జెమిని టీవీ వారు ఈ షో కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది.మొదట అనుకున్న ప్రకారం ఈ నెల చివరి వరకు ప్రారంభం అవ్వాల్సి...
Read More..దేశంలో కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది.చాలా మంది ఉద్యోగులు వాళ్ళ ఇంట్లో నుంచి పని చేస్తూ ఉన్నారు.మరి రాజకీయ నేతలు కూడా ఇళ్ల కే పరిమితమై ముఖ్యమైన సమావేశాలు అన్ని కూడా వీడియో...
Read More..ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి స్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.ఈ చిత్రం చిరంజీవి 152 వ సినిమాగా రాబోతుంది.ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఆచార్య సినిమాను కొరటాల శివ సామజిక అంశాలతో...
Read More..తిరుపతిలో హోరాహోరీగా అన్ని రాజకీయ పార్టీలు గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.బీజేపీ-జనసేన కలిసి ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ రంగంలో ఉండగా, టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి పోటీపడుతున్నారు.హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేపడుతూ , తమ పట్టు...
Read More..మాస్ మహారాజా రవితేజ ఈతరం హీరోల్లో అత్యధిక సినిమాల్లో నటించిన ఘనత దక్కించుకున్నాడు అనడంలో సందేహం లేదు.ఎందుకంటే ఆయన గతంలో ఏడాదికి అయిదు ఆరు సినిమాలు చేసిన ఘనత కూడా దక్కించుకున్నాడు.తెలుగు యంగ్ స్టార్ హీరోలకు పోటీగా రవితేజ ఇప్పటికి కూడా...
Read More..దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండడంతో దేశంలో లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది.ఇదే అదనుగా తీసుకొని కొంతమంది దీనిని సాకుగా చూపించి దేశంలో లాక్ డౌన్ విధిస్తారు అంటూ భారీగా బెట్టింగులు జరుపుతుండడం నిజంగా...
Read More..ఉగాది అంటే తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన పండుగ.ప్రపంచ జన్మ ఆయుష్యు లకు మొదటి రోజు కనుక ఉగాది అంటారు.యుగాది అసలు పేరు కానీ కాలక్రమేణా ఉగాదిగా పిలవడం అలవాటుగా మారింది.ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా...
Read More..అసోసియేట్ అటార్నీ జనరల్గా భారత సంతతికి చెందిన న్యాయవాది వనితా గుప్తాను అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.ఆమె నియామకానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేయాల్సి వుంది.ఇందుకోసం సెనేట్ అరుదైన విధానాన్ని అనుసరిస్తుందని ఓ చట్టసభ సభ్యుడు తెలిపారు.సెనేట్లో...
Read More..సాధారణంగా మనము క్రికెట్ బెట్టింగ్ లు, ఆన్లైన్ బెట్టింగ్ లు చూస్తూనే ఉంటాం.అయితే తాజాగా 2వేల రూపాయల కోసం కాసిన గుడ్ల పందెం చివరికి నిండు ప్రాణాలను పోగొట్టుకున్నాడు ఒక వ్యక్తి.ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.ఇందుకు సంబంధించి పూర్తి...
Read More..లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కొనుగోలు చేసిన ఐఫోన్ దురదృష్టవశాత్తు కిందపడి పగిలి పోతే ఆ బాధ వర్ణనాతీతం.ముఖ్యంగా ఫోన్ పాడైతే దానిలోని డేటా కూడా వదులుకోవాల్సిందే.దీనివల్ల డబ్బుతో పాటు భద్రంగా దాచుకున్న ఎన్నో మధుర స్మృతులు కూడా ఒకేసారి తుడిచిపెట్టుకు పోతాయి.అయితే...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రెండు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో నటిస్తున్న రష్మిక డేట్స్ క్లాష్ కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అయితే రష్మికకు బాలీవుడ్ లో ఈ రెండు సినిమాలకు ముందే...
Read More..1. రెండో రోజు వైఎస్ షర్మిల దీక్ష తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరుకుంది.తొలి రోజు దీక్షను ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ వద్ద నిర్వహించారు.ఈరోజు దీక్షను లోటస్ పాండ్ లోని తన...
Read More..వైయస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడి రెండు సంవత్సరాలు కావడం సీబీఐ విచారణ జరిపి ఏది కూడా తేల్చక పోవటంతో ఇటీవల వైయస్ వివేకా కూతురు డాక్టర్ సునీత సంచలన కామెంట్ చేయడం తెలిసిందే.మా పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి...
Read More..బుల్లితెరలో యాంకర్లు ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ లను మించి.తమ అందాలతో తెగ పిచ్చెక్కిస్తున్నారు.ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి, విష్ణు ప్రియ వంటి బుల్లితెర యాంకర్లు తమ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాను ఒకటి చేస్తున్నారు.నెటిజనులు మొత్తం వీళ్ళ ఫోటోలతో ఫిదా...
Read More..ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రపంచమంతా ఎంత తీవ్రంగా విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే.ఇప్పటికే చాలా చోట్ల కరోనా విజృంభణ ఎక్కువగా ఉండటంతో పలుచోట్ల కరోనా వ్యాక్సిన్ టీకాలను అందిస్తున్నారు.ఇక ఈ టీకాలు తీసుకున్నవారికి పలు సైడ్ ఎఫెక్టులు వస్తున్నాయని వార్తలు కూడా...
Read More..టాలీవుడ్ లో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించి కియారా అద్వానీ స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్నారు.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో కూడా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారని...
Read More..నేటి సమాజంలో వాట్సప్ గురించి తెలియని వారంటూ లేరు.చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరు వాట్సప్ వాడుతూనే ఉన్నారు.ఇక వాట్సప్ వాడుకలోకి వచ్చిన దగ్గరి నుండి అనేక ఫీచర్స్ పుట్టుకొచ్చాయి.అయితే రెండు నెలల క్రితం వాట్సప్ ప్రైవసీ పాలసీ పెనుదుమారం...
Read More..బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు వరస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులు చేతిలో పెట్టుకుని క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.అయితే ఇప్పుడు మరొక ప్రాజెక్ట్...
Read More..పెదవులు ఎర్రగా, కాంతివంతంగా ఉంటే.అందం మరింత రెట్టింపు అవుతుంది.అందుకే పెదవులకు లిప్ స్టిక్ యూజ్ చేస్తూ ఉంటారు.కానీ, లిప్ స్టిక్ను తరచూ వాడటం వల్ల.అందులో ఉండే పలు కెమికల్స్ పెదవుల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి.ఫలితంగా పెదవులు అందహీనంగా మారతాయి.అయితే కొన్ని కొన్ని...
Read More..నేటి ఆధునిక కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక కారణం చేత ఒత్తిడికి గురవుతుంటారు.బిజీ బిజీ లైఫ్ లో ఒత్తిడితో సత మతమవ్వడం సర్వ సాధారణం.అయితే ఈ ఒత్తిడి నుంచి వెంటనే బయట...
Read More..బలపాలు.వీటి గురించి అస్సలు పరిచయాలు అవసరం లేదు.రాయడానికి ఉపయోగించే బలపాలను చిన్న పిల్లలు తినడం చాలా కామన్.పెద్దల్లో సైతం బలపాలు తినే అలవాటు ఉంటుంది.ఇక కొందరు గర్భవతులైతే బలపాల వాసన చూడగానే.వాటిని తెగ లాగించేస్తుంటారు.బలపాలు పెద్ద విష పదార్ధం కాదు.అయినప్పటికీ, వీటిని...
Read More..కొద్ది రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో థమ్స్ అప్ బాటిల్ లో ఒక పాము పిల్ల ప్రత్యక్షమై అందరినీ హడలెత్తించిన విషయం తెలిసిందే.ఒక షాపు ఓనర్ థమ్స్ అప్ బాటిల్ అడుగు భాగంలో చచ్చిపోయిన ఓ పాము ఉందని గుర్తించి వెంటనే...
Read More..సినీ ఇండస్ట్రీలో నటీనటులు ఎంతో బిజీగా ఉంటారు.ఇక స్టార్ హీరోలయితే.తీరిక సమయం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంటుంటారు.అలాంటిది వీళ్లకు బయట గడిపేంత సమయం కూడా ఉండలేకపోతుంది .అంతేకాకుండా తమ కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి కూడా తీరిక లేకుండా ఉంటారు.అలాంటిది...
Read More..సరిగ్గా 2019 ఎన్నికల ప్రచారానికి ముందు సీఎం జగన్ బాబాయి దివంగత వైయస్ సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడ్డ సంగతి తెలిసిందే.టీడీపీ హయాంలో ఈ హత్య జరగటంతో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ .టీడీపీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు...
Read More..బుల్లితెరపై పదుల సంఖ్యలో షోలకు హోస్ట్ గా వ్యవహరించి, సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ అనసూయ గుర్తింపును సొంతం చేసుకున్నారు.తాజాగా ఒక ఇంటర్యూలో మాట్లాడిన అనసూయ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలకు సంబంధించి, సినిమా ఆఫర్లకు సంబంధించి...
Read More..ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డుల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయాన్ని భారతీయ అమెరికన్లు స్వాగతించారు.దీని వల్ల వివిధ దేశాల్లో వున్న భారత సంతతి వ్యక్తులు ఈ విధమైన విధానాన్ని ఎంచుకుంటారని వారు అభిప్రాయపడ్డారు....
Read More..ఏపీ, తెలంగాణలో హాట్ టాపిక్ రాజకీయ వ్యవహారం ఏదైనా ఉందా అంటే అది షర్మిల కొత్త పార్టీ గురించిన అంశమే.తాను తెలంగాణకు సీఎం అవుతాను అంటూ షర్మిల తన మనసులో మాటను బయట పెట్టుకున్నారు.అంతే కాదు ఇంకా పార్టీ ఏర్పాటు చేయకముందే,...
Read More..దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ రాత్రిపూట కర్ఫ్యూ… వీకెండ్ లాక్ డౌన్ లు అమలు చేస్తున్నాయి.పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి.ఇదే క్రమంలో రాజకీయ...
Read More..సౌత్ లో హీరోయిన్ గా రాణిస్తున్న నిక్కీ గల్రానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కన్నడ భామ సంజనా గల్రానీ చెల్లిగా సినిమాలలోకి అడుగుపెట్టిన ఈ భామ అక్క కంటే ఎక్కువ ఫేమ్ ని సొంతం చేసుకుంది.కన్నడ సినిమాలతో కెరియర్...
Read More..సౌత్ సినీ ఇండస్ట్రీలో నటీనటుల్లో ప్రస్తుతం యంగ్ కపుల్ గా సమంత, నాగ చైతన్య ముందున్నారు.వీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక పెళ్లి తర్వాత కూడా ఈ జంట ఓ సినిమాలో నటించగా.పెళ్లికి ముందు పలు...
Read More..మెగా బ్రదర్ నాగబాబు ఓ వైపు రియాలిటీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.మరో వైపు సినిమాలలో కూడా తండ్రి పాత్రలు చేస్తూ అప్పుడప్పుడు గెస్ట్ అపీరియన్స్ రోల్స్ లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు.అయితే నాగబాబు కూడా హీరోగా కొన్ని సినిమాలు...
Read More..వేసవిలో మామిడి పండ్లు పుష్కలంగా దొరుకుతాయి.కొంత మంది మామిడి పండ్లను కృతిమంగా పండిస్తూ ఉంటారు.అయితే కొంత మంది మామిడి కాయలను మందు పెట్టి పండిస్తూ ఉంటారు.అవి బాగా పండినట్లుగా తయారవ్వడానికి క్యాల్షియం కార్బైడ్ను ఉపయోగిస్తున్నారు.అయితే మార్కెట్లో క్యాల్షియం కార్బైడ్ ఉపయోగించిన వాటితో...
Read More..టాలీవుడ్ నటి గోవా గ్లామర్ బ్యూటీ ఇలియానా గురించి అందరికీ పరిచయమే.తన నటన గురించే కాకుండా తన గ్లామర్ విషయం గురించి మాట్లాడితే ఒకప్పటి మంచి ఫిజిక్ ఉన్న హీరోయిన్ గా ఇలియానా పేరు ముందుండేది.ఇక ఎన్నో సినిమాల్లో నటించిన ఈ...
Read More..బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ, భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ జంట ఆస్తుల విలువ దాదాపు 1,000 కోట్ల రూపాయలు అని సమాచారం.విరుష్క జంటకు విలాసవంతమైన ఇళ్లతో...
Read More..ఎన్నో శతాబ్దాల నుంచి అన్ని జంతువుల కంటే మనుషులకు శునకాలే మంచి స్నేహితులుగా మెలుగుతున్నాయి.కొందరు యజమానులు తమ శునకాలను కన్నబిడ్డలవలె కంటికి రెప్పలా కాపాడుతుంటారు.అయితే శునకాలు కూడా తమ యజమానుల పట్ల అమితమైన ప్రేమను కురిపిస్తుంటాయి.తమ యజమానుల కోసం ప్రాణాలను సైతం...
Read More..ప్రస్తుతం సెకండ్ వేవ్ కరోనా వైరస్ తీవ్రత మరింత వేగంగా విజృంభిస్తుంది.గత ఏడాది ఇదే సమయంలో ఫస్ట్ వేవ్ కరోనా వైరస్ వ్యాపించగా.మళ్లీ ఈ ఏడాది ప్రపంచాన్ని వణికిస్తోంది.ఇప్పటికే చాలావరకు కేసులు పెరుగుతున్న క్రమంలో.సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది నటీనటులకు వైరస్...
Read More..కంప్యూటర్ యుగంలో కూడా కొందరు ప్రజలు మూఢవిశ్వాసాలను బలంగా నమ్ముతూ హత్యలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.కొద్ది నెలల క్రితం మదనపల్లెలో బాగా చదువుకున్న వ్యక్తులే మూఢనమ్మకాలతో ప్రాణాలు పోగొట్టుకున్నారు.ఆ ఘటన మరువకముందే దేశవ్యాప్తంగా చాలా మంది మూఢ విశ్వాసాలతో తమ ప్రాణాలను తీసేసుకుంటున్నారు.తాజాగా...
Read More..జగన్ వదిలిన బాణమో, కేసీఆర్ వదిలిన అస్త్రమో, లేక సొంతంగా దూసుకొస్తున్న రాజకీయ సునామినో తెలియదు కానీ, వైఎస్ షర్మిల మాత్రం తెలంగాణలో సెన్సేషన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయారు.నిన్న నిరుద్యోగ దీక్ష పేరుతో టీఆర్ఎస్ ను కంగారు పెట్టారు.ఆమె మూడు...
Read More..క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని.ఈ సినిమా కోసం రియల్ లైఫ్ స్టొరీని తీసుకొని దానిని కమర్షియల్ ఫార్మాట్ లో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రెజెంట్ చేసి అందరిని మెప్పించాడు.అలాగే...
Read More..స్టార్ హీరో ప్రభాస్ కు ఫ్యాన్స్ లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.బాహుబలి, బాహుబలి 2 సినిమాలు ప్రభాస్ మార్కెట్ రేంజ్ ను పెంచితే ఆ మార్కెట్ ను కాపాడుకునేలా ప్రభాస్ తన సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు.అయితే స్టార్ హీరోలలో చాలామంది...
Read More..సోనూసూద్.సినిమా ఇండస్ట్రీలో కానీ సమాజంలో కానీ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సోనూసూద్ సినిమాలలో విలన్ క్యారెక్టర్స్ చేసినా కానీ, రియల్ లైఫ్ లో మాత్రం రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.ఇక ముఖ్యంగా గత ఏడాది కరోనా మహమ్మారి లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రిలియంట్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు సుకుమార్.హిట్ ఫ్లాపులకు కూడా అతీతంగా ఆఫర్లు సొంతం చేసుకుంటున్న సుకుమార్ ప్రస్తుతం పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు.క్లాస్ సినిమాలను ఎక్కువగా తెరకెక్కించిన సుకుమార్ రంగస్థలం సినిమా నుంచి రూటు...
Read More..ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో నిర్వహించిన డిబేట్ కార్యక్రమంలో జడ్జి రామకృష్ణ సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలకు ఆయన ని ఇటీవల మదనపల్లె పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.అమెరికా మానవహక్కుల నివేదిక గురించి చర్చ సందర్భంలో .చిత్తూరు...
Read More..దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏపీలో జరుగుతోంది.ఒక్క రోజులో 5 వేలకు పైగా కేసులు దాటిపోవడంతో ఏపీలో కూడా పరిస్థితి ఉన్న కొద్దీ ప్రమాదకరంగా మారటంతో సీఎం జగన్ ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ...
Read More..భారతదేశాన్ని కరోనా సెకండ్ వేవ్ కాకా వికలం చేస్తోంది.ఒక్కసారిగా పడగవిప్పినటు రోజుల వ్యవధిలోనే దేశంలో కరోనా విజృంభణ బయట పడుతున్న పరిస్థితులు.గత ఆదివారం లక్షల వ్యవధిలో కేసులు బయటపడగా గత రెండు రోజుల నుండి రెండు లక్షలకు పైగా కొత్త కేసులు...
Read More..దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది.అయితే ఓ పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసినా ఇంకా చాలా చోట్ల వ్యాక్సిన్లు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.అయితే ప్రపంచంలో తొలిసారిగా కరోనా కు హోమియోపతి టీకా అందుబాటులోకి తెస్తున్నారు.హోమియోపతీలో టీకాలు ఉంటాయా ?...
Read More..ఏపీలో అధికార పార్టీ గా ఉన్న వైసీపీ చాలా బలంగా ఉంది.ఆ పార్టీని దెబ్బ తీసి తాము అధికారంలోకి రావాలని బీజేపీ, జనసేన ,టిడిపి వంటి పార్టీలు గట్టిగానే శ్రమ పడుతున్నాయి.జగన్ ప్రభావం పూర్తిగా తగ్గించి, తమ బలం పెంచుకునేందుకు అన్ని...
Read More..బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్ ఒకవైపు వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉంటూ మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.అయితే ఈ స్టార్ హీరోయిన్ కు మనాలీ ప్రాంతంలో ఒక ఇల్లు ఉన్న సంగతి తెలిసిందే.దాదాపు 30...
Read More..టాలీవుడ్ సినీ పరిశ్రమలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా అల్లు అర్జున్, స్నేహ రెడ్డి అని ఎంతో మంది అభిమానులు తెలిపారు.ఇక ఈ క్యూట్ కపుల్ అంతే ఆక్టివ్ గా సోషల్ మీడియాలో కూడా ఉంటారు.ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా...
Read More..1970 నుండి 1990 వరకు ఇండియాలో అత్యధిక అమ్మకాలు కలిగిన స్కూటర్ బజాజ్ చేతక్.ఆ టైం లో బజాజ్ చేతక్ ఓ వెలుగు వెలిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఆ తర్వాత కొత్తరకం వాహనాలు వచ్చి దాన్ని వెనక్కి నెట్టేశాయి.అమ్మకాలు తగ్గడంతో...
Read More..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన ఇంకా రాకున్న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 31కి లాంచ్ చేసే అవకాశం...
Read More..టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కన్నడ భామ రష్మిక మందన వరుసగా అదిరిపోయే ఆఫర్స్ ని సొంతం చేసుకుంటూ కెరియర్ ని జెట్ స్పీడ్ తో నడిపిస్తుంది.ఇప్పటికే తెలుగులో సరిలేరు నీకెవ్వరు సినిమాతో స్టార్ హీరోయిన్ కేటగిరీలో చేరిపోయి...
Read More..మద్యం మత్తు మనిషిని రాక్షసుడిగా మారుస్తుంది అనడంలో సందేహం లేదు.ఎందుకంటే దారుణం అయిన ఘోరాలు ఎన్నో మద్యం మత్తులో చేసినవిగా నిర్ధారించబడినవి.ఇకపోతే కంటికి రెప్పలా కాపాడవలసిన ఓ తండ్రే కన్న కూతురిని గర్భవతి అని కూడా చూడకుండా హతమార్చిన ఘటన బుధవారం...
Read More..వెస్ట్రన్ వ్యామోహంలో ఇండియన్ కల్చర్, ట్రెడిషన్, డ్రెస్సింగ్ స్టైల్ ని మన అమ్మాయిలు పూర్తిగా విష్మరిస్తున్నారు.ఓ విధంగా చెప్పాలంటే చాలా మంది మగువలకి ఇండియన్ కల్చర్, ట్రెడిషన్ కంటే ఫారిన్ మోజు ఎక్కువగా ఉంటుంది.అయితే కొంత మంది మాత్రం ఇండియన్ ట్రెడిషన్,...
Read More..కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న సుదీప్ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు తమిళ్, హిందీ ప్రేక్షకులకి ఇప్పటికే చేరువ అయ్యాడు.ఈగ సినిమాలో...
Read More..మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యాలు నిర్వహిస్తున్నప్పుడు ఆ శుభకార్యంలో అరటికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తాము.అయితే ఈ అరటి ప్రాముఖ్యతను పూజా విధానాన్ని రామాయణంలోనే భరద్వాజ మహర్షి సీతారాములకు చెప్పినట్లు తెలుస్తోంది.మాఘ చతుర్థశి రోజు ఉదయం నిద్ర లేచి తలంటు...
Read More..లోకంలో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు అందరికి తెలిసిందే.ముఖ్యంగా చిత్రపరిశ్రమలో అయితే ఇలాంటి వివాదాలు తరచుగా వినిపిస్తుంటాయి.కలిసి ఉన్నంతవరకు బాగానే ఉన్న జంటలు మధ్యలో ఏ కారణంగానో విభేధాలు రావడంతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం సర్వసాధారణ విషయంగా మారిపోయింది. ఇకపోతే...
Read More..మన ఇంట్లో ఏదైనా చిన్న శుభకార్యం నుంచి పెద్ద కార్యం నిర్వహించేటప్పుడు ఆ శుభకార్యంలో తప్పకుండా అక్షింతలు కనిపిస్తాయి.పుట్టినరోజు, వివాహం వంటి రోజులలో కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు.అదేవిధంగా ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పంతులు భక్తుడి తలపై అక్షింతలు...
Read More..టాలీవుడ్ సినీ నటి గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పరిచయం గురించి తెలుగులోనే కాకుండా ఇతర సినీ పరిశ్రమలో కూడా తెలిసిందే.తన నటనతో ఎంతో మంది ఫాలోయింగ్ పెంచుకున్న ఈ బ్యూటీ.తన పెళ్లి తర్వాత మరింత గ్లామర్ గా కనిపిస్తుంది.అంతేకాకుండా ప్రస్తుతం...
Read More..దక్షిణభారత దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వం గురించి అందరికీ తెలిసిందే.దర్శకుడిగానే కాకుండా ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్ గా కూడా పలు సినిమాలలో చేశాడు.ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి.అంతేకాకుండా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ దర్శకులలో శంకర్...
Read More..దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తుందా అంటే అవునని అంటున్నారట విశ్లేషకులు.ఎందుకంటే ఇప్పటి వరకు ప్రజల నిర్లక్ష్యమో, పాలకుల వైఫల్యమో గానీ కరోనా ఉగ్రరూపం దాల్చుతున్నట్లు సృష్టంగా తెలుస్తుంది.ఇప్పటికే ఆసుపత్రిలలో బెడ్లు ఖాళీ లేక, ఆక్సిజన్ సిలిండర్లు సమయానికి...
Read More..టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్, ఇస్మార్ట్ రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే సినిమాకి సంబంధించి ప్రీప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి.వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు...
Read More..దర్శక దిగ్గజం శంకర్ కి ఈ మధ్య రోజులు అంతగా భాగోలేనట్లు ఉన్నాయి.భారీ బడ్జెట్ తో ఇండియన్ సినిమా సీక్వెల్ స్టార్ట్ చేస్తే దానికి మొదటి నుంచి ఆటంకాలు ఎదురవుతూ వచ్చాయి.చివరికి సెట్ లో ప్రమాదం జరిగి ఇద్దరు అసిస్టెంట్ లు...
Read More..ప్రస్తుతం అంతా నడిచేది మొత్తం సోషల్ మీడియా హవా నడుస్తోంది.ఇంటర్నెట్ యుగం కొనసాగుతున్న పరిస్థితులలో ఫోన్ అనేది ఇప్పుడు నిత్యావసర వస్తువుగా మారిపోయింది.ఒకప్పుడు ఏదైనా తెలుసుకోవాలంటే కంప్యూటర్ లో మాత్రమే మనకు కావలసిన సమాచారం దొరికేది కాని ఇప్పుడు పరిస్థితి అప్పటి...
Read More..న్యూస్ ఒపెన్ చేస్తే చాలు ఎక్కడ ఏ ప్రమాదం జరిగిందో, ఎంత మంది మరణించారో అనే వార్తలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి.ప్రస్తుతం ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో అగ్ని ప్రమాదాలు, రోడ్దు యాక్సిండెంట్లు, కరోనా మరణాలు ఇవి తప్పా వేరే...
Read More..నటి రష్మిక మందనా సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు.తన అందచందాలతో కుర్రకారుకు మత్తెక్కించిన ఈ భామ ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది.ఛలో సినిమా పరవాలేదనిపించినా విజయ్ దేవరకొండ హీరోగా...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం:ఉదయం 05.50 సూర్యాస్తమయం:సాయంత్రం 06.11 రాహుకాలం: ఉ.10.30 నుంచి 04.30 వరకు అమృత ఘడియలు: చవితి సాయంత్రం ఉ.05.00 నుంచి 06.30 వరకు దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు ఈ రోజు...
Read More..మాయదారి కరోనా వల్ల ప్రజలకు ఆనందం దూరం అయ్యిందని చెప్పవచ్చూ.ఇంకా తగ్గని కరోనాతో నానావస్దలు ఎదుర్కొనే పరిస్దితులు నెలకొన్నాయి.ఇక ప్రయాణాలు, దైవదర్శనాలు అంటే ఆసక్తి ఉన్న వారు మాత్రం ఎక్కడికి కదలకుండా, ఒక్కచోటే ఉంటూ జైలులో ఉన్నట్లుగా ఫీలవుతున్నారు.కనీసం భక్తిగా ఆలయాలను...
Read More..మన తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నంత మంది కమెడియన్స్ ఏ పరిశ్రమలో లేరన్న విషయం తెలిసిందే.ఒక డజను మంది స్టార్ కమెడియన్స్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించారు.అయితే స్టార్ కమెడియన్ లు కొంత మంది హీరోలుగా నటించి...
Read More..మన దేశంలో అత్యంత ఆదరనీయమైన క్రీడ క్రికెట్.వయస్సుతో సంబంధం లేకుండా అన్ని రకాల వయస్కుల వారు క్రికెట్ ను ఆస్వాదిస్తారనే విషయం మనకు తెలిసిందే.అయితే క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా భావించే వీరాభిమానులు ఉన్నారు.అయితే మామూలుగా వన్డే,...
Read More..యాంకర్ శ్రీముఖి బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు.హీరోయిన్ అవదామని సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా యాంకర్ గా బుల్లితెర మీద యాంకర్ గా సత్తా చాటుతోంది.తన అందచందాలతో కుర్రకారును మత్తెక్కిస్తూ, అల్లరి తనంతో యాంకరింగ్ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది...
Read More..ఈ ప్రపంచంలో మహిళల రక్షణ కొరకు అన్ని రకాల ప్రభుత్వాలు రకరకాల చట్టాలు వచ్చినా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది.మహిళలని గౌరవించాలి అనేది ప్రతి దేశంలో అందరూ మదిలో ఉంచుకొనే మాట.కాని అవి మాటలకే పరిమితమై పోతాయనే విషయం మనం అంగీకరించక...
Read More..తెలంగాణలోని రాజకీయ నాయకులను కరోనా పగబట్టినట్లుగా కనిపిస్తుంది.ఎందుకంటే ఈ మధ్య కాలంలో వరుసగా కోవిడ్ వైరస్ బారిన ఎక్కువగా పొలిటికల్ లీడర్స్ పడుతున్నారు.ఇలాంటి వారిలో కోలుకున్న వారు తక్కువగా ఉంటే మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఇకపోతే టీఆర్ఎస్ కీలక నేత,...
Read More..ప్రస్తుతం దేశంలో మరణాల సంఖ్య విపరీతంగా చోటు చేసుకుంటున్న విషయాన్ని గమనించే ఉంటారు.రోజు ఏదో ఒక రూపంలో మృత్యువు ప్రజల ప్రాణాలను తీసుకుంటుంది.దీనికి తోడు కరోనా సహకరిస్తుండటంతో మరణం కూడా చాలా బిజీగా మారిపోయింది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు రాజకీయ...
Read More..తెలంగాణ నిరుద్యోగులకు ఒక తీపి వార్త.అదేమంటే నగర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం జాబ్మేళా నిర్వహించడం జరుగుతుందని, ప్రైవేట్ రంగంలో ఉచితంగా లభించే ఈ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఛత్రినాక ఇన్స్పెక్టర్ సయ్యద్ ఖాదర్ జిలానీ పేర్కొంటున్నారు....
Read More..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణాలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ నిన్న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కొలువు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు పాదయాత్ర...
Read More..వాహనదారుల జేబులకు చిల్లుపడే మరో అంశం ప్రస్తుతం తెరపైకి వచ్చింది.రావడమే కాదు అమలు కూడా అవుతుంది.ఇప్పటికే టోల్ టాక్సీ పేరుతో జరుగుతున్న దందా గురించి తెలిసిందే.కాగా హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై వసూలు చేసే టోల్ చార్జీలలో పలు మార్పులు జరిగాయి....
Read More..హిందీలో బుల్లితెర స్టార్ యాంకర్ గా గుర్తింపును సంపాదించుకున్న వారిలో కరణ్ వాహి ఒకరు.సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే కరణ్ వాహీకి భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న...
Read More..ఇండియాలో షియోమీ ఫోన్లకు ఉన్న డిమాండ్ గురించి అందరికి తెలిసిందే.ఎం.ఐ ఫోన్ల అమ్మకాలు మన దేశంలో షియోమీకి ఎక్కువ లాభాలు తెచ్చి పెడుతున్నాయి.అయితే ఇప్పుడు ఇదే తరహాలో షియోమీ నుండి స్మార్ట్ టీవీలను రిలీజ్ చేస్తున్నారు.2020 లో షియోమీ 55 ఇంచెస్...
Read More..దశాబ్దానికి పైగా బుల్లితెరపై మేల్ యాంకర్ గా కొనసాగుతూ వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు యాంకర్ రవి.ఈ ఛానెల్ ఆ ఛానెల్ అనే తేడాల్లేకుండా అన్ని ఛానెల్స్ లోని ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ రవి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు.స్టార్ మా మ్యూజిక్...
Read More..ఏ సినిమా ఇండస్ట్రీలో ఆ భాష నటులే పనిచేస్తే.డబ్బింగ్కు పెద్ద ఇబ్బంది ఉండదు.కానీ నార్త్ నుంచి దిగుమతి అవుతున్న నటులకు తెలుగు ముక్క కూడా రాదు.వారికి కచ్చితంగా డబ్బింగ్ చెప్పాల్సిందే.అలా తమ గొంతును అరువిచ్చిన డబ్బింగ్ ఆర్టిస్టులు.కొన్ని సినిమాలతోనే ఫేమస్ అయ్యారు.తమ...
Read More..ఒకానొకప్పుడు సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ తర్వాత తర్వాత వివాదాస్పద దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు.ఎప్పుడు ఎవరొకరి మీద కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన దెయ్యం సినిమా ఏప్రిల్ 16 న ప్రేక్షకుల ముందుకు...
Read More..సినీ ఇండస్ట్రీలో నటీనటులు తమ వ్యక్తిగత విషయాలను, ఫోటోలను, సినిమా అప్ డేట్ లను పంచుకోడానికి వేదికగా సోషల్ మీడియా ను తెగ వాడుకుంటున్నారు.అంతేకాకుండా వారి గురించి ప్రపంచానికి తెలిసేటట్లుగా రెచ్చిపోతున్నారు.ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ లో పలు హీరోయిన్స్ తమకు సంబంధించిన...
Read More..సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు గుడ్ న్యూస్ చెబుతున్నాయి.అధిక వడ్డీని పొందే స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో చేరేందుకు గడువును బ్యాంకులు పెంచాయి.కాగా గత ఏడాది మే నెలలో 60 సంవత్సరాలు దాటిన వారికోసం బ్యాంకులు స్పెషల్ FD లను అందుబాటులోకి తీసుకువచ్చిన...
Read More..హీరోల పిల్లలు హీరోలుగా.హీరోయిన్ల పిల్లలు హీరోయిన్లుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.మరి తెరవెనుక ఉండి వీరిని స్టార్లుగా తీర్చిదిద్దుతున్న డైరెక్టర్ల పిల్లలు ఏం చేస్తున్నారు? వారిలో ఎవరైనా సినిమాల్లోకి వచ్చారా? లేక విదేశాల్లో చదువుకుంటున్నారా? ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్లకు పిల్లలు ఎంత...
Read More..టాలీవుడ్లో పలువురు హీరోలు తమ తమ సినిమాల్లో ఎన్నో పాత్రలు చేశారు.కొన్నింటిలో డాక్టర్లుగా నటిస్తే.మరికొన్నింటిలో పోలీసు పాత్రలు చేశారు.ఇంకొన్ని సినిమాల్లో టీచర్లుగా చేస్తే.మరికొన్ని సినిమాల్లో లాయర్లుగా చేశారు.తాజాగా వకీల్ సాబ్ సినిమా చేసిన పవన్ కల్యాణ్ తన నటనతో అదరగొట్టాడు.లాయర్ అంటే...
Read More..సినిమాల ప్రభావం మనిషి జీవితం మీద ఎంతో ఉంటుంది.మూడు గంటల సినిమాలు 30 ఏండ్ల వరకు గుర్తుండేవి ఎన్నో ఉన్నాయి.ఆయా సినిమాల్లోని కొన్ని డైలాగులు ఎప్పటికీ మర్చిపోలేం.అలాంటి కొన్ని ఆల్ టైం హిట్ డైలాగుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం! కేజీఎఫ్: ఈసినిమాలోని...
Read More..వైయస్ షర్మిల ను పోలీసులు అరెస్టు చేశారు.ఇందిరా పార్క్ నుండి లోటస్ పాండ్ కి పాదయాత్రగా బయల్దేరడంతో తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద షర్మిలను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పాదయాత్రకు అనుమతులు లేదని పోలీసులు చెప్పినా గానీ ముందుకు వెళ్ళడానికి...
Read More..సినిమా రంగంలోకి రావాలంటే అంత ఈజీ కాదు.వచ్చినా నిలదొక్కుకోవడం అశామాషీ వ్యవహారం కాదు.సినిమాల కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు.తినడానికి తిండి.ఉండటానికి ఇల్లు లేని రోజులు గడిపిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు.సినిమా రంగంలోకి రావడానికి ముందు ఎన్నో ఇబ్బందులు పడ్డ కొందరు...
Read More..తెలంగాణ ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో జరగాల్సిన టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలను రద్దు చేయడం జరిగింది.రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఇటీవల రాష్ట్రానికి చెందిన ఉన్నత అధికారులు కరోనా సమీక్ష సమావేశం నిర్వహించిన క్రమంలో ఈ...
Read More..తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ విజయశాంతి ప్రస్తుతం అంతగా యాక్టివ్ గా లేకున్నా అప్పుడప్పుడు బయటికి వచ్చి తానూ రాజకీయాలలో ఉన్నానని చూపించుకుంటున్నట్లు చేస్తొందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.తల్లి తెలంగాణ పార్టీని తెరాసలో విలీనం చేసిన తరువాత టీఆర్ఎస్ లో చేరిన తరువాత...
Read More..సినిమాలు విజయం సాధించాలి అంటే ప్రతి క్యారెక్టర్ చాలా ముఖ్యం.ఏ పాత్ర బాగా లేకున్నా సినిమా విజయం సాధించడం చాలా కష్టం.అలాగే కొన్ని సినిమాల్లో నటీనటులతో పాటు పక్షులు, జంతువుల క్యారెక్టర్లు ఎంతో కీలక పాత్ర పోషించిన చిత్రాలు ఉన్నాయి.వాటి మూలంగానే...
Read More..తెలంగాణలో ఒకప్పుడు ఒక్క వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో అత్యంత బలహీనమైన పార్టీగా మారింది.రోజురోజుకు కాంగ్రెస్ మరింత బలహీనంగా మారుతోంది.దానికి నిదర్శనమే వరుస ఎన్నికల్లో సత్తా చాటుకోలేక పోవడమే.దుబ్బాక ఉప ఎన్నిక నుండి మొదలు గ్రేటర్ ఉప ఎన్నిక,...
Read More..శిల శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలు ఎలా తినాలో మనిషి ఉన్నత స్థానాలకు చేరాలంటే ఆటు పోట్లు ఎదుర్కోక తప్పదు.ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నవాళ్లంతా ఒకప్పుడు జీవితంలో ఎదిగేందుకు అవస్థలు పడ్డవాళ్లే.అవకాశాల కోసమే కాదు.వచ్చిన అవకాశాలనూ నిలబెట్టుకోవడానికీ పోరాటం చేసిన వాళ్లే.అలా...
Read More..మెగా ఫ్యామిలీ సినీ పరిశ్రమలో కాకుండా బయట విషయాలలో కూడా ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిన సంగతే.అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా ముందుంటారు.తమకు సంబంధించిన విషయాలను, ఏదైనా వేడుకలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇదిలా ఉంటే మెగా కోడలు...
Read More..బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో తెలుగులో ప్రతి సీజన్ లో ఒక జోడీ లవ్ ట్రాక్ ద్వారా వార్తల్లో నిలుస్తోంది.బిగ్ బాస్ షో సీజన్ 4 ద్వారా మోనాల్ గజ్జర్ అఖిల్ సార్థక్ జోడీ మంచి గుర్తింపు తెచ్చుకుంది.మోనాల్...
Read More..తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి.దీంతో అక్కడి ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు బెడ్లు దొరకని పరిస్థితి.పరిస్థితి ఇలా ఉండగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కరోనా కట్టడి కోసం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు కొన్ని సూచనలు...
Read More..తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది.అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతూ రాజకీయ రణరంగంగా మారిందనే చెప్పవచ్చు.తెలంగాణలో అకస్మాత్తుగా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి షర్మిల రాజకీయ వర్గాలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది.ఓ పత్రిక కథనం మేరకు షర్మిల...
Read More..చిగుళ్ల వాపు చాలా మంది ఈ సమస్యతో బాధ పడుతూ ఉంటారు.చిగుళ్లు వాచి పోయి నొప్పి పుడుతూ ఉండటమే.చిగుళ్ల వాపు.ఒక్కోసారి చిగుళ్ల నుంచి రక్తం కూడా వస్తుంది.బాక్టీరియా పేరుకు పోవడం, ఓరల్ హైజీన్ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, పోషకాల లోపం ఇలా...
Read More..మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్నారు.నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు నాగబాబు తనదైన శైలిలో జవాబులు ఇస్తున్నారు.తాజాగా ఒక నెటిజన్ నాగబాబును వాట్సాప్ డిస్ ప్లే పిక్చర్ లో ఎవరి ఫోటో పెట్టుకున్నారని...
Read More..టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్న హీరోల్లో గోపీచంద్ ఒకరు.ఈయన తొలివలపు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు.తర్వాత కొన్ని విలన్ పాత్రలు కూడా చేసాడు.ప్రస్తుతం ఈయన సీటిమార్ అనే సినిమా చేస్తున్నాడు.వరుస ప్లాపులతో సతమతమవుతున్న గోపీచంద్ కు ఈ...
Read More..నేటి కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు.డైటింగ్లు పాటిస్తూ, వర్కౌట్లు చేస్తూ ఒంట్లో కొవ్వును కరిగించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు.కొందరేమో తినడం మానేసి మరీ బరువు తగ్గాలని అనుకుంటారు.దీని వల్ల సమస్య మరింత...
Read More..మొటిమలు, మచ్చలు లేకుండా ముఖం అందంగా, కాంతివంతంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు.అందు కోసం ఎంతో ఖర్చు పెట్టి ఫేస్ క్రీములు, లోషన్లు, మాయిశ్చరైజర్లు ఇలా ఎన్నో కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే ఇలాంటి ఖరీదైన ప్రోడెక్ట్స్ను వాడటం వల్ల ఫలితం ఎంత ఉంటుందో...
Read More..సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంటూ రక్షణ కల్పించాల్సిన పోలీసులే విచక్షణ రహితంగా ప్రవరిస్తున్నారు.ప్రజలకు మంచి చెప్పాల్సిన వాళ్లే రౌడీలా ఒక్కరిని ఒక్కరు కొట్టుకుంటున్నారు.పోలీసులు సమాజానికి ఆదర్శంగా ఉంటూ మంచి చెడు చెప్పాల్సిందిపోయి వారిలో వారే కొట్టుకుంటున్నారు.ఇక పోలీసులకు ఓర్పు చాలా అవసరం.వాళ్ళు...
Read More..టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో యువ కథానాయకుడు శర్వానంద్ ఒకరు.ఈయన చాలా కస్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వచ్చాడు.తాజాగా ఈయన శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమా శివరాత్రి కానుకగా మార్చి 11 న విడుదలైంది.ఈ సినిమా...
Read More..అరటి చెట్టు నుంచి వచ్చే అరటి పండ్లే కాదు అరటి దూట కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ అరటి దూట సిటీల్లో దొరకడం కాస్త కష్టమే.కానీ, పల్లెటూర్లలో మాత్రం ఎక్కడ బడితే అక్కడ అరటి చెట్లు ఉండటం వల్ల విరి...
Read More..చార్జింగ్ అవసరం లేకుండా ఎలక్ట్రిక్ కారు ఎలా నడుస్తుంది? అని సందేహము రావడం సాధారణమే కానీ నిజంగానే ఒక చౌకైన ఎలక్ట్రిక్ కారు చార్జింగ్ అవసరం లేకుండానే ప్రయాణించగలదు.గంటకు గరిష్టంగా 177 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల ఈ ఎలక్ట్రిక్ కారు 3.5...
Read More..The state election commission recently issued a notification for elections in two corporations and five municipalities in Telangana.In Telangana, elections will be held for Khammam, and Warangal corporations, and also...
Read More..పెనుబల్లి మండల కేంద్రం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాజెక్ట్ పులిగుండాల.చుట్టూ కొండలు.అడవి ప్రాంతంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పర్యాటకులను ఎంతగానే ఆకట్టుకుంటుంది.1990లో ఉమ్మడి ఆంధ్రప్రదేష్ లో నేదురుమల్లి జనార్ధన రెడ్డి సిఎంగా.జలగం ప్రసాదరావు పంచాతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ...
Read More..కరోనా టైం లో కూడా దొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు.ఇప్పుడు కూడా తమ దొంగతనాలతో పోలీసులకు పని కల్పిస్తున్నారు.జైపూర్ లో ఓ హాస్పిటల్ లో విచిత్రంగా కరోనా వ్యాక్సిన్లు దొంగిలించారట.జైపూర్ శాస్త్రి నగర్ లో కాన్వాటియా హాస్పిటల్ లో 320 డోసుల...
Read More..తెలంగాణా రాష్ట్రంలో జరగాల్సిన 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది.ఈ నెల 30న ఈ ఎలక్షన్స్ జరుగనున్నాయి.కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్ జరుగుతుంది.మే 3న కౌంటింగ్ చేస్తారని తెలుస్తుంది.ఈ నెల 16 నుంచి నామినేషన్లను తీసుకుంటారని సమాచారం.నామినేషన్లకు...
Read More..తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో నటించి మిడిల్ రేంజ్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్నారు మీరా జాస్మిన్.తెలుగులో మీరా జాస్మిన్ భద్ర, అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, రారాజు, మహారధి, గోరింటాకు, బంగారు బాబు మరికొన్ని సినిమాల్లో నటించారు.మీరా జాస్మిన్ మలయాళంలో...
Read More..కరోనా కొత్త పాజిటివ్ కేసులతో ఇండియా అతలాకుతలమవుతోంది.దాదాపు రోజుకు రెండు లక్షల కొత్త పాజిటివ్ కేసులు బయటపడుతూ ఉండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బెంబేలెత్తిపోతున్నాయి.కేసులు ఎక్కువగా బయట పడుతున్న రాష్ట్రాలలో ఢిల్లీ రాష్ట్రం కూడా ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇప్పటికే...
Read More..అడవిలో ఏ ప్రదేశం లో ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో ఎవరూ ఊహించలేరు.ఊహించని ఘటనలతో ప్రాణాలు విడిచిన వన్యప్రాణులు ఎన్నో ఉన్నాయి.అయితే సమయస్ఫూర్తితో తప్పించుకోగలిగిన వన్యప్రాణులు కూడా చాలా ఉన్నాయి.ఒక చిరుత పులి కూడా ఒక పెద్ద ప్రమాదం నుంచి రెప్పపాటు...
Read More..రాజ్యాంగ నిర్మాత, వెనుకబడిన వర్గాల ఉన్నతి కోసం కృషి చేసిన మహనీయుడు, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా భారతావని ఆయనకు నివాళులర్పించింది.ప్రవాస భారతీయులు సైతం అంబేద్కర్ సేవలను స్మరించారు.భారత సంతతికి చెందిన అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఆర్వో...
Read More..మాజీ ప్రపంచ సుందరిగా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ గుర్తింపుతో పాటు ప్రియాంక చోప్రా మంచి పేరును సంపాదించుకున్నారు.మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కొద్ది సమయంలోనే ప్రపంచ సుందరి కిరీటం ప్రియాంక చోప్రా సొంతమైంది.కోలీవుడ్ ఇండస్ట్రీలో తమిళన్ అనే సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టిన...
Read More..తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా కి రాష్ట్ర సిఐడి నోటీసులు జారీ చేసింది.ఇటీవల ప్రెస్ మీట్ లో మార్ఫింగ్ చేసి ముఖ్యమంత్రి జగన్ వీడియోలను ప్రదర్శించారని కర్నూలు వైసీపీ నేత నారాయణ రెడ్డి ఇచ్చిన...
Read More..ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ పుష్ప లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత...
Read More..టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బిజీగా ఉన్నారు.అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోలను మించి తన నటనకు మంచి గుర్తింపు...
Read More..చోరీలకు పాల్పడుతున్న దొంగల అనూహ్యమైన తెలివితేటలకు సామాన్య ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్న దొంగలకు బాధితులు అవ్వటం ఖాయం అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అయితే కొందరు దొంగలు ఎవరూ ఊహించని రీతిలో చోరీలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.మధ్యప్రదేశ్ లో ముగ్గురు దొంగలు...
Read More..ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య ఎలా చిగురిస్తుందో ఎవరూ చెప్పలేరు.అంతేకాకుండా ప్రేమకి వయసు, జాతి, కులం, మతం, డబ్బు, పేద, ధనిక, అనే భేదాలు అస్సలు ఉండవు.ఈ క్రమంలో కొందరు తమ ప్రేమించిన ప్రియురాలు లేదా ప్రియుడు మెప్పు పొందేందుకు ఎంతగానో...
Read More..ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా ద్వారా బెస్ట్ యాక్టర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న నవీన్ పొలిశెట్టి ఇటీవల విడుదలైన జాతి రత్నాలు సినిమా తో మరింత క్రేజ్ ని సంపాదించుకున్నాడు.ఈ సినిమా తో ఏకంగా యంగ్ స్టార్...
Read More..టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్లాస్ నుండి మాస్ గా మారిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు.ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో బన్నీ పక్క ఊర మాస్ లో...
Read More..టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ అక్కినేని కోడలు సమంత.ప్రస్తుతం ఏ రేంజ్ లో దూసుకుపోతుందో అందరికీ తెలిసిందే.ఇక తన నటనతోనే కాకుండా తన అందం విషయంలో కూడా మంచి గుర్తింపు అందుకుంది.అంతేకాకుండా తన వ్యక్తిగత విషయాల పట్ల కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ప్రస్తుతం...
Read More..