మనిషి ఊపిరి తీస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ విషయంలో రోజు రోజుకు ఊహించని నిజాలు బయటకు వస్తున్నాయి.కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు దీని పై అంతగా అవగహన లేదు.కానీ క్రమక్రమంగా ఈ వైరస్ విషయంలో ఎంతో సమాచారాన్ని సేకరించ గలిగారు...
Read More..వెల్లుల్లి ఎంత ఆరోగ్యం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మనం తినే మసాలా వంటల్లో, పప్పులో, రసంలో, ఆఖరికి చట్నీలో కూడా ఈ వెల్లుల్లి ఉపయోగిస్తాం.ఆహారానికి రుచిని ఎంత ఇస్తుందో.అంతే ఆరోగ్యాన్ని శరీరానికి కూడా ఇస్తుంది ఈ వెల్లుల్లి అందుకే ఆరోగ్యానికి...
Read More..వేసవి కాలం వచ్చేసింది బయట మండుటెండల మధ్య గడిపి ఇంటికి వస్తే తప్పని సరిగా ఫ్రిడ్జ్ లో పెట్టిన చల్లటి నీళ్లు తాగితేనే ప్రశాంతంగా ఉంటుంది.వేసవి లో చాలా మంది కి ఫ్రిడ్జ్ యొక్క అవసరం ఎక్కువగా ఉంటుంది.మన ఆహార పదార్థాలను...
Read More..చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ నుండి తప్పించుకోవాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.లేదంటే కరోనాకు బాలి అవ్వాల్సి వస్తుంది.మనం ఇమ్మ్యూనిటి పెంచుకోవడం కోసం ఎలా అయితే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటామో అలానే బయటకు వచ్చినప్పుడు మాస్క్ లు,...
Read More..భారత దేశ హిందువులు ఎక్కువ పూజించే దేవుళ్లలో శివుడు ముందు వరుసలో ఉంటాడు అనేది అక్షరాలా నిజం.అయితే శివరాత్రి సమయంలో ఎంతో మంది భక్తులు 12 జ్యోతిర్లింగాల తో పాటుగా ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లి శివుడ్ని దర్శించుకొని వస్తారు శివరాత్రి రోజు...
Read More..లంగ్ క్యాన్సర్.బాలీవుడ్ నటుడు సంజయ్ దత్త్ కి వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరికి ఈ భయం చుట్టుకుంది.నెటిజన్లు అంత కూడా లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఏ పార్ట్ దెబ్బ తింటుంది అన్నట్టు గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.ఇంకా ఈ నేపథ్యంలోనే...
Read More..తెలుగు మాసాలలో ఒకటైన మార్గశిరమాసం ఆ విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది.ఈ మార్గశిర మాసంలో విష్ణుభగవానుడు ప్రత్యేక పూజలు అందుకుంటాడు.మార్గశిర మాసం మధ్యలో ధనుర్మాసం మొదలవుతుంది.శ్రీరంగనాథుని అవతారంలో ఉన్న శ్రీహరిని గోదాదేవి తన భక్తితో పూజించి ఆ శ్రీహరిని తన భర్తగా పొందుతుంది.పుష్యమాసంలో...
Read More..ఇటీవలి కాలంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా నాగా సాధువులుగా మారుతున్నారు.స్త్రీలు నాగా సాధువులుగా మారాలంటే అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది.ఇటీవలికాలంలో మహిళలకు నాగా సాధువులుగా మారేందుకు దీక్షలు ఇస్తున్నారు.నాగా సాధువులుగా మారే వారిలో విదేశీ మహిళలు కూడా పెద్ద సంఖ్యలో...
Read More..వేసవి నట్టనడి స్టేజిలో ఉంది.సహజంగా మే రెండొవ వారం, మూడోవ వారం ఎండ తీవ్రత ఉచ్చస్థాయికి వెళుతుందని చెబుతారు.ఈసారి కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.భానుడి భగభగకి భయపడి సాధ్యమైనంత వరకు ఎండలో బయటకి వెళ్ళే ప్రయత్నాలు మానేస్తున్నా, పనులన్ని వాయిదా వేసుకోని...
Read More..1.టీఎంయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా అశ్వత్థామ రెడ్డి టీఎంయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా అశ్వత్థామ రెడ్డి ఎంపికయ్యారు. 2.కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది : గీతా రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోందని అందుకే రాజకీయ వ్యూహ కర్తగా ప్రశాంత్ కిషోర్...
Read More..1.సిపిఐ నారాయణ పై కొడాలి నాని కామెంట్స్ సిపిఐ నారాయణ ఓ వింత జంతువు అంటూ ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. 2.అప్పుల్లో ఏపీ నెంబర్ వన్ : పురంధరేశ్వరి అభివృద్ధిలో కాదని, అప్పుల్లో ఏపీ నెంబర్...
Read More..1.భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచన ఉక్రెయిన్ నుంచి స్లోవేకియా దేశానికి చేరుకుంటున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ మేరకు భారత రాయబార కార్యాలయం ప్రకటన చేసింది. 2.హంగేరి కి చేరుకున్న తొలి భారతీయ విద్యార్థుల బృందం ఉక్రెయిన్...
Read More..1.ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్థులు ఆందోళన చెందవద్దు ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సురక్షితంగా వారిని స్వదేశానికి తీసుకువస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. 2.ఉక్రెయిన్ లో 423 మంది...
Read More..1.వైద్య ఆరోగ్య శాఖకు బదిలీల గడువు పెంపు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల బదిలీల గడువును ప్రభుత్వం పొడిగించింది.మార్చి 30వ తేదీ వరకు ఈ గడువును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2.టీటీడీ లో వి .ఐ.పి బ్రేక్...
Read More..1.డ్రగ్స్ అవెర్నస్ ప్రోగ్రాం హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ అవెర్నస్ ప్రోగ్రామ్ నేడు క్లాసిక్ గార్డెన్ లో జరిగింది.ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తదితరులు హాజరయ్యారు. 2.రేపు ఢిల్లీకి కేసీఆర్ తెలంగాణ...
Read More..హనుమకొండ జిల్లా హసన్ పర్తిలోని ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి గదిలో ఊడిపడిన పెచ్చులు అర్చన, నందిని, గాయత్రి, సిరి అనే 10వ తరగతి విద్యార్థినులకు గాయాలు చికిత్స కోసం ఆస్పత్రికి తరలింపు. శిధిలావస్థలో ఉన్న భవనాన్ని అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం...
Read More..1.రష్యా పై అమెరికా ఆంక్షలు.కీలక పాత్ర పోషిస్తున్న భారత సంతతి వ్యక్తి ఉక్రెయిన్ రష్యా వివాదంలో అమెరికా కీలక చర్యలు తీసుకుంది.ఉక్రెయిన్ పై దాడికి దిగకుండా రష్యా ను అమెరికా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నా, పట్టించుకోక పోవడంపై అమెరికా ఆగ్రహం...
Read More..1.తెలంగాణ బీజేపీ నేతలతో తరుణ్ చుగ్ భేటీ తెలంగాణ బీజేపీ నేతలతో పార్టీ ఇంఛార్జి తరుణ్ ఛుగ్ భేటీ అయ్యారు.పార్టీలోని అసమ్మతి నేతల అంశం పై చర్చించారు. 2.బయ్యారం లో టీఆర్ఎస్ ఉక్కు దీక్ష బయ్యారం లో టీఆర్ఎస్...
Read More..1.హ్యూస్టన్ మెట్రో చైర్మన్ భారతీయ అమెరికన్ ఇంజనీర్ ప్రముఖ భారతీయ అమెరికన్ ఇంజనీర్ సంజయ్ రామభద్రన్ హ్యూస్టన్ మెట్రో చైర్మన్ గా నియమితులయ్యారు. 2.భారతీయులకు ఊరట.తొలగిన కువైట్ ప్రయాణ ఆంక్షలు కరోనా తగ్గుముఖం పట్టడంతో కువైట్ ఈనెల 20వ...
Read More..1.భారత్ లో కరోనా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 13,405 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2.కెసిఆర్ పై షర్మిల విమర్శలు కెసిఆర్ జాతీయ రాజకీయాలకు అనర్హుడని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల విమర్శించారు. 3.కెసిఆర్ బంగారు...
Read More..1.భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ వాయిదా ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సంతాపంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ తెలిపింది. 2.గౌతంరెడ్డి నివాసానికి చంద్రబాబు జగన్...
Read More..పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి నా సహచరులు మరణం నన్ను కలచి వేస్తుందని దేవాదాయ శాఖ మంత్రీ వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. గౌతమ్ రెడ్డి లాంటి యువ నాయకుడు ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేక పోతున్నానని అన్నారు. ముఖ్య మంత్రి...
Read More..ఆత్మీయుడు, మంచి సహచరుడు, సమర్ధుడైన నాయకుడు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం.తనను తీవ్రంగా కలచి వేస్తోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు.దశాబ్దాలుగా మేకపాటి కుటుంబంతో ఉన్న అనుబంధం ఎన్నటికీ మరువ లేనిదని, గౌతమ్ రెడ్డి లాంటి యువ నాయకుడు...
Read More..1.కువైట్ లో ఇద్దరు భారతీయుల అరెస్ట్ కువైట్ లోని వా ప్రాంతంలో ఇంట్లో తయారు చేస్తున్న మద్యం విక్రయిస్తున్న ఇద్దరు భారతీయులను అహ్మదీ పోలీసులు అరెస్టు చేశారు. 2.భారత విద్యార్థులకు అండగా హైకమిషన్ కెనడాలో మూడు ప్రైవేట్ కాలేజీలు ప్రకటన చేయడం...
Read More..1.సోనియాను కలుస్తా : జగ్గారెడ్డి సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జర్నీ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీలో నెలకొన్న పరిస్థితులపై త్వరలోనే అధినేత్రి సోనియా రాహుల్ గాంధీలను కలిసి తన ఆవేదనను చెబుతాం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 2.భారత్...
Read More..1.అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో 38 మందికి ఉరి శిక్ష 14 ఏళ్ల క్రితం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో వరుస బాంబు పేలుళ్లు జరిగిన కేసులో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలు వరించింది.ఈ కేసులు ఇప్పటికి 49 మందిని దోషులుగా తేల్చగా...
Read More..ఏసీ కల్యాణ మండపంలో పెళ్లి జరుగుతుండగా ఒక్కసారిగా పేలిన జనరేటర్ఎ గిసిపడిన మంటలు పరుగులు తీసిన పెళ్లి వారు తిరుపతమ్మ తిరునాళ్లకు వచ్చిన అగ్నిమాపక శకటం అందుబాటులో ఉండటంతో వెంటనే వచ్చి మంటలను ఆర్పి వేశారు. ఘటన జరిగిన సమయంలో కళ్యాణ...
Read More..1. సినిమా టికెట్ ధరలపై నేడు క్లారిటీ ఏపీలో సినిమా టికెట్ ధరలు ఈరోజు క్లారిటీ రానుంది.క్రికెట్ ధరలపై ఏర్పాటైన కమిటీ సచివాలయం లో ఈరోజు భేటీ అయ్యింది. 2.ఏపీపీఎస్సీ చైర్మన్ గా గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఐపీఎస్...
Read More..రేవంత్ రెడ్డి అరెస్టు సందర్భంగా పోలీస్ లను అడ్డుకున్న కార్యకర్తలు.రేవంత్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత.పోలీస్ లతో కార్యకర్తల వాగ్వాదం.కార్యకర్తలను అడ్డు తప్పించి రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీస్ లు.రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీస్...
Read More..1.సర్జికల్ స్ట్రైక్ పై కేంద్రమంత్రి కామెంట్స్ సర్జికల్ స్ట్రైక్ పై కేసీఆర్ సర్టిఫికెట్ బీజేపీకి అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. 2.ఉద్యోగాలు ఇవ్వని సీఎం మనకొద్దు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని సీఎం మనకు వద్దని తెలంగాణ సీఎం...
Read More..బొల్లారం పోలీస్ స్టేషన్ కు షర్మిల తరలింపు తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం దుర్మార్గం.రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి...
Read More..1.మీ సేవ ద్వారా సమ్మక్క, సారలమ్మ జాతర ప్రసాదం మీసేవ ద్వారా సమ్మక్క, సారలమ్మ జాతర ప్రసాదం ను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2.మేడారానికి సీఎం కేసీఆర్ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఈనెల 18వ తేదీన తెలంగాణ సీఎం...
Read More..భక్తుల పాలిట కొంగు బంగారమైన బెజవాడ కనక దుర్గమ్మ పట్ల ఓ ప్రవాస భారతీయుడు తన భక్తిభావం చాటుకున్నాడు.విజయవాడకు చెందిన తాతినేని శ్రీనివాస్ అనే ఎన్ఆర్ఐ భక్తుడు రూ.45 లక్షల విలువ చేసే కనక పుష్యరాగ హారాన్ని విరాళంగా అందజేశారు.ఈ హారాన్ని...
Read More..1.భారత్ లో కరోనా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 44,877 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 2.సినీ ప్రముఖులు భేటీపై నరేష్ కామెంట్స్ ఇటీవల టాలీవుడ్ ప్రముఖులు ఏపీ సీఎం జగన్ ను కలిసారు ఈ భేటీపై నటుడు...
Read More..కరోనా వైరస్ కారణంగా మనుషులకు మనుషుల దూరం పెరగటమే కాదు ఆ దేవుడికి మనుషులకు కూడా చాలా దూరం అయిపోయాడు.ఈ మహమ్మారి వైరస్ ప్రభావం ఏకంగా ఆలయాల పై కూడా పడింది.దీంతో ఈ మహమ్మారి వైరస్ నియంత్రించేందుకు ప్రభుత్వం విధించిన లాక్...
Read More..1.ఉత్తర కాశీలో భూకంపం ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లాలో శనివారం భూకంపం చోటు చేసుకుంది.రిక్టార్ స్కేల్ పై 4.2 గా.తీవ్రత నమోదయ్యింది. 2.ఇండియన్ రైల్వే లో ఉద్యోగాలు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆర్ ఆర్ సీ భువనేశ్వర్ పరిధిలో...
Read More..1.‘ సన్ ఆఫ్ ఇండియా ‘ 18 న విడుదల ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘ సన్ ఆఫ్ ఇండియా ‘ ఈ నెల 18న విడుదల అవుతోంది. 2.తెలంగాణ లో కరోనా గడచిన...
Read More..1.తెలంగాణపై హరీష్ రావు కామెంట్స్ కేంద్ర అధికారి పతి బీజేపీ తన ప్రధాని నరేంద్ర మోడీ పై తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక పోతున్నారని, ఏపీ తెలంగాణ...
Read More..1.భారత్ లో కరోనా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 71,365 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2.విశాఖకు సీఎం జగన్ ఏపీ సీఎం జగన్ విశాఖ లో పర్యటించనున్నారు .శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవం లో...
Read More..1.భారత్ లో కరోనా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 67,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2.ఇంటి వద్దకే మేడారం ప్రసాదం సమ్మక్క సారలమ్మ మీ దగ్గర పెట్టుకుని జాతర నేపథ్యంలో ప్రసాదాన్ని ఆర్టీసీ తపాలా శాఖ...
Read More..1.టికెట్ ధరల వివాదంపై మంచు విష్ణు కామెంట్స్ సినిమా టికెట్ ధర ల వివాదం పై సినీ పరిశ్రమ అంతా ఏకతాటిపైకి రావాలని సినీహీరో , ‘ మా ‘ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. 2.భారత్ లో కరోనా...
Read More..సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎందరో స్టార్లు అయిపోయారు.అంతకు ముందు సినిమాల్లో కనిపిస్తేనే సెలబ్రిటీలుగా చూసే వారు.కానీ ఇప్పుడు ట్రెండ్ మొత్తం మారిపోయింది.సోషల్ మీడియా ద్వారానే తమకు తామే అవకాశాలు సృష్టించుకుంటున్నారు.తమలోని ట్యాలెంట్ తో ఎందరో ఫేమస్ అవుతున్నారు.ఇలా ఫేమస్ అయిన...
Read More..నాయుడుపేట- బీరదవాడ జాతీయ రహదారి సమీపంలో నాలుగు వందల పావురాలను స్వాధీనం చేసుకున్న నాయుడుపేట సి ఐ సోమయ్య పందెం పావురాలకు ట్యాగులు కట్టి వదులు తుండగా పోలీసులు కు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు. చెన్నైకి చెందిన...
Read More..1.కెసిఆర్ దళితులను మోసం చేశారు : సంజయ్ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ మొట్టమొదటిగా దళితులను మోసం చేశారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. 2.ఉద్యోగ సంఘాలతో జగన్ సమావేశం ఉద్యోగ సంఘాల నాయకులతో ఏపీ సీఎం...
Read More..కరోనా మహమ్మారి మరో ప్రముఖ వ్యక్తిని బలి తీసుకుంది.గత ఏడాది మరియు అంతకు ముందు ఏడాది ఎంతో మంది ప్రముఖులను బలి తీసుకున్న కరోనా మహమ్మారి ఈ సంవత్సరం లో కూడా పలువురిని బలి తీసుకున్న విషయం తెలిసిందే.నేడు కరోనా కారణంగా...
Read More..1.భారత్ లో కరోనా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,27,952 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2.హైదరాబాద్ కు ప్రధాని మోది నేడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ కు రానున్నారు. 3.ప్రతి పేదవాడికి ఆరు వేలు : రాహుల్...
Read More..చిత్రం: కోతలరాయుడు నటీనటులు: శ్రీకాంత్, డింపుల్ చోపడే, నటాషా దోషి, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, బిత్తిరి సత్తి, సుడిగాలి సుధీర్ సాంకేతిక నిపుణులు: కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ రాజు సంగీతం: సునీల్ కశ్యప్ సినిమాటోగ్రఫీ: బుజ్జి...
Read More..1.భారత్ లో కరోనా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 1,49,394 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2.నామినేషన్ వేయనున్న యోగి ఆధిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి యోగి అధిత్యనాథ్ నామినేషన్ వే యనున్నారు.ఆయన ...
Read More..అనంతపురం: హిందూపురం జిల్లా సాధన కోసం స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద మౌన దీక్ష చేప్పట్టిన ఎమ్మెల్యే బాలకృష్ణ. హిందూపురంను జిల్లాగా ప్రకటించని పక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధం.పుట్టపర్తి ని జిల్లాగా చేస్తే పుట్టపర్తిలో కూడా ధర్నా నిరసనలు...
Read More..1.జిన్నా టవర్ వివాదంపై మేయర్ స్పందన జిన్నా టవర్ విషయంలో రాజకీయ పార్టీలు అనవసర వివాదానికి తెర తీస్తున్నాయని, ఉద్దేశపూర్వకంగానే వివాదాలు సృష్టిస్తున్నారని గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. 2.కరోనా పై హైకోర్టు సమీక్ష తెలంగాణలో కరోనా వైరస్...
Read More..1.భారత్ లో కరోనా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,61,386 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2.ఏపీ రాజధాని అమరావతే ఏపీ రాజధాని అమరావతే అంటూ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్...
Read More..చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 2 కోట్ల 28 లక్షలమందికిపైగా వ్యాపించింది.అందులో కోటి 50 లక్షలమంది కరోనా వైరస్ నుంచి కోలుకోగా 8 లక్షల మంది మృతి చెందారు.అయితే కరోనా వైరస్ భారత్ లోకి అడుగుపెట్టిన సమయంలో బయపడినట్టు...
Read More..1.ఇంటి వద్దకే బూస్టర్ డోస్. ఒక్క ఫోన్ కాల్ చేయండి మీ ఇంటికి వచ్చి బూస్టర్ డోస్ వేస్తాం అంటూ జీహెచ్ఎంసి ప్రకటన చేసింది.60 ఏళ్లు దాటినా, అనారోగ్యంగా ఉన్నా, జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ 040 21111111 కి...
Read More..హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్ లో వ్యాపించిన మంటలు.మంటల కారణంగా హాస్పత్రి మొత్తం వ్యాపించిన పొగ.మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది కొనసాగుతున్న సహాయక చర్యలు.ఆసుపత్రిలో చిక్కుకున్న చాలా మంది రోగులు.ఆందోళనలో రోగి బంధువులు.ఇతర ఆసుపత్రులకు రోగులు తరలింపు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే...
Read More..పొగ తాగడం హానికరం.ఆరోగ్యానికి ప్రమాదం అని ఎన్ని సార్లు చెప్పిన సరే మనుషులు మారారు.ఎంత చెప్పిన మారారు.ఏదో చిన్నతనం సరదా అని మొదలు పెడుతారు.రోజుకి ఒకటి లేదా రెండు ఏ కదా అని రోజు రోజుకు ఎక్కువగా తాగేస్తారు.ఇంకా అలా తాగుతూ...
Read More..“బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. సినిమా ప్రారంభించిన టైంలో 2020 జూన్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించగా ఆ తరువాత షూటింగ్ ఆలస్యం కావడంతో.రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వచ్చింది.ఇక...
Read More..1.డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక విభాగం తెలంగాణ లో మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని పూర్తిగా నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో దీని కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది. 2.రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్...
Read More..1.భారత్ లో కరోనా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,34,281 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2.బాలకృష్ణ కనబడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు సినీ హీరో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కనిపించడం లేదంటూ హిందూపురంబీజేపీ నాయకులు పట్టణంలోని...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఆర్సి విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వల్ల ప్రభుత్వానికి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల మధ్య గ్యాప్ ఏర్పడిన సంగతి తెలిసిందే.కొత్త పిఆర్సి ప్రకారం జీతాలు తగ్గుముఖం పడతాయని.ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు పిలుపునివ్వటం జరిగింది.ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాల నాయకులతో...
Read More..1.భారత్ లో కరోనా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,35, 532 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2.రాయలసీమ ప్రజలకు వీర్రాజు క్షమాపణలు కడప జిల్లా ప్రజలను ఉద్దేశించి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన అనుచిత కామెంట్స్...
Read More..మనిషి అన్నప్పుడు అనారోగ్యం బారిన పడటం చాలా కామన్.ముఖ్యంగా జ్వరం అనేది ఏడాదికి ఒక్కసారి అయినా వచ్చి పోతూ ఉంటుంది.కాని జ్వరంను అశ్రద్ద చేయడం వల్ల అది టైపాయిడ్ లేదా మలేరియాగా కూడా మారే అవకాశం ఉంటుంది.అందుకే జ్వరం వచ్చిన వెంటనే...
Read More..1.అజారుద్దీన్ ఫిర్యాదు బేగంపేట పోలీస్ స్టేషన్ లో అంబుడ్స్ మెన్ పై హెచ్ సి ఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ఫిర్యాదు చేశారు.హెచ్ సీ ఏ కార్యవర్గాన్ని అంబుడ్స్మెన్ వారు భయపడుతున్నారని అజారుద్దీన్ పోలీస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2.కరోనా పరిస్థితి పై హైకోర్టులో...
Read More..గత దశాబ్దంలో ఎన్నో మార్పులు వచ్చాయి. టెక్నాలజీ ఒక్కసారిగా పెరిగిపోయింది.మొత్తం ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ వెంబడి పరుగులు తీస్తున్నారు.ఇలాంటి సందర్భంలోనూ కులవృత్తులను నమ్ముకున్న కొందరికి పని లేకుండా పోతుంది.దీంతో పలువురు ఇప్పటికే వాటిని వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే ఎంత టెక్నాలజీ...
Read More..1.108 అంబులెన్సు లపై ఫిర్యాదులు 108 అంబులెన్స్ లపై వస్తున్న ఫిర్యాదులపై విచారణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2.కృష్ణ ,గోదావరి నదీ బోర్డ్ చైర్మన్లతో నేడు సమీక్ష కృష్ణ, గోదావరి నది బోర్డు...
Read More..1.భారత్ లో కరోనా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,85,914 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2.టీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షుల నియామకం టీఆర్ఎస్ పార్టీ జిల్లా ల అధ్యక్షుల నియామకం చేపట్టారు.మొత్తం 33 జిల్లాల అధ్యక్షులను టీఆర్ఎస్...
Read More..శనగలు.వీటిని మనం వంటల్లో ఎక్కువగా వేస్తాం.వీటితో కూరలు చేస్తారు, గుగ్గిళ్లలా చేసుకుని తింటారు.పలు పిండి వంటలు చేస్తారు.ఇంకా ఎన్నో ఆహారాల్లో శనగలను వేస్తారు.అయితే ఎలా వేసినా శనగలను ముందుగా కొన్ని గంటల పాటు నానబెట్టాకే ఆహార పదార్థాల్లో వేస్తారు.అయితే శనగలను నానబెట్టాక...
Read More..ప్రతి తల్లికి తన పిల్లలు అంటే అమితమైన ప్రేమ ఉంటుంది.వారికి పూర్తి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతి విషయంలో కూడా నూటికి నూరు పాళ్లు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.ఎన్నో విధాలుగా తల్లిదండ్రులు పిల్లలకు సపర్యలు చేస్తూ ఉంటారు.ఎన్ని చేసినా కూడా...
Read More..1.బుద్దా వెంకన్న విడుదల స్టేషన్ బెయిల్ పై టీడీపీ నేత బుద్దా వెంకన్న విడుదల అయ్యారు. 2.జనవరి 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 3.ఉద్యోగ సంఘాల ను చర్చలకు...
Read More..1.నేటి నుంచి సిపిఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సీపీఐఎం) తెలంగాణ రాష్ట్ర మహాసభలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2.భారత్ లో కరోనా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,33,533 కరోనా పాజిటివ్ కేసులు...
Read More..1.తెలంగాణ లో కరోనా గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 45,567 మంది కరోనా పాజిటివ్ ప్రభావానికి గురయ్యారు. 2.కరోనా కిట్ల పై మంత్రి హరీష్ రావు కామెంట్స్ కోవిడ్ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామని, పిల్లలు, పెద్దల కోసం...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.మంత్రులంతా పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర లభించింది.ఉద్యోగులకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు క్యాబినెట్ అనుమతి ఇవ్వటం జరిగింది.ఇక ఇదే తరుణంలో రాష్ట్రంలో...
Read More..1.భారత్ లో కరోనా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,47,254 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2.కేరళలో వారాంతపు లాక్ డౌన్ కేరళలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ప్రతి ఆదివారం లాక్ డౌన్ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించుకుంది. 3.శ్రీవారి...
Read More..ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏపీ క్యాబినెట్ భేటీ శుక్రవారం జరగనుంది.సీఎం జగన్ అధ్యక్షతన జరగబోయే ఈ క్యాబినెట్ భేటీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో ప్రారంభం కానుంది.జరగబోయే క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలపై క్యాబినెట్ చర్చించి ఆమోదించనుంది.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఆర్సి...
Read More..బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అధ్యక్షుడు ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా అన్ని జేఏసీలు ఏకతాటిపైకి రావాలని నిర్ణయించాం రేపు ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధివిధానాలు ప్రకటిస్తాం అన్ని సంఘాలు వారి అసోసియేషన్ మెంబెర్స్ తో మాట్లాడుకుని నిర్ణయం...
Read More..1.తెలంగాణలో మరోసారి జ్వర సర్వే తెలంగాణలో కోవేట్ వ్యాప్తి తీరు కట్టడి చర్యలకు ప్రభుత్వం అప్రమత్తమైంది.అన్ని జిల్లాల కలెక్టర్లు మంత్రి హరీష్ రావు కేటీఆర్ ఎర్రబెల్లి దయాకర్ రావు భేటీ కానున్నారు.తెలంగాణ పెరుగుతున్న మరోసారి దొర సర్వే నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. 2.కిషన్...
Read More..దేశంలో త్వరలో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది.దీంతో ఐదు రాష్ట్రాలలో రాజకీయ పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.ఐదు రాష్ట్రాలలో ఒకటి గోవా...
Read More..1.ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం నిజామాబాద్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. 2.ఆంధ్ర బీహార్ సిఎస్ లకు సుప్రీం కోర్టు సమన్లు ఆంధ్ర బీహార్ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లకు సుప్రీం కోర్టు సమన్లు జారీ చేసింది.కోవిడ్ మృతుల...
Read More..1.ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూను అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.మాస్క్ ధరించకపోతే 100 రూపాయలు జరిమానా విధించనున్నారు. 2.అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం అరుణాచల్ ప్రదేశ్ లో మరోసారి...
Read More..మరికొద్ది రోజుల్లో పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.పంజాబ్ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.ఇటీవల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు వల్ల.ముఖ్యమంత్రి పదవికి అమరేందర్ సింగ్ రాజీనామా చేయగా ఇప్పుడు ఆ ప్లేస్ లోకి చరన్...
Read More..దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.దేశ వ్యాప్తంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి.దీంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్లకు సెలవులు ఇవ్వటం మాత్రమేకాక ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాయి.కరోనా...
Read More..దేశంలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న సంగతి తెలిసిందే.సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా భారీగా కరోనా బారిన పడుతున్నారు.ఊహించని రీతిలో కేసులు దేశవ్యాప్తంగా లక్షల్లో నమోదవుతున్నాయి.ఇంటిలో ఒకరికి కరోనా సోకినా… మిగతా వాళ్ళకి కూడా సోకుతుంది.ఈ నేపథ్యంలో తాజాగా...
Read More..1.కోవిడ్ పై నేడు సీఎం జగన్ సమీక్ష నేడు కోవేట్ వైద్య ఆరోగ్యశాఖ పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. 2.నేటి నుంచి శ్రీశైలంలో సర్వ దర్శనాలు రద్దు కోవిడ్ కారణంగా నేటి నుంచి శ్రీశైలంలో సర్వ దర్శనాలు, అన్నప్రసాదము...
Read More..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోని విద్యార్థులకు ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు కాగా ఈ సెలవులను 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం...
Read More..1.నేడు స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో ప్రధాని భేటీ స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో నేడు ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు.వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ద్వారా ఈ భేటీ జరగనుంది. 2.శ్రీకాకుళం జిల్లాలో భూకంపం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలో మళ్లీ...
Read More..1.నేడు యూపీ తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్ నేడు యూపీలో తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ ఈసీ విడుదల చేయనుంది. 2. భారత్ లో ఒమిక్రాన్ దేశవ్యాప్తంగా 5753 ఒమి క్రాన్ కేసులు నమోదు అయ్యాయి. 3.పరిటాల శ్రీరామ్ కి కరోనా...
Read More..1.నేడు హెచ్ ఆర్ ఏ పై ఏపీ ప్రభుత్వం క్లారిటీ నేడు ఉద్యోగుల హెచ్ ఆర్ ఏ పై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వబోతోంది. 2.కోవిడ్ పై నేడు ప్రధాని సమీక్ష నేడుకోవిడ్ పరిస్థితులు వ్యాక్సినేషన్ పై ప్రధాని నరేంద్ర మోడీ...
Read More..1.రఘురామ కృష్ణంరాజుకు సిఐడి నోటీసులు నర్సాపురం వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణంరాజు కు సిఐడి అధికారులు ఆయన ఇంటికి వెళ్ళి అందించారు.ఈనెల 17వ తేదీన సిఐడి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. 2.ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కరోనా...
Read More..6174.ఈ నాలుగు సంఖ్యలు మీకు సాధారణంగా కనిపిస్తాయి.కానీ అవి అసాధారణం.గణిత ప్రపంచంలో దీనిని మ్యాజిక్ నంబర్ అని పిలుస్తారు ఎందుకంటే 1949 నుండి ఈ పజిల్ అలాగే ఉంది. 6174ని ఆంగ్ల భాషలో కప్రేకర్ కాన్స్టాంట్ అని పిలుస్తారు, దీని పేరు...
Read More..1.తెలంగాణా డీజీపీ కి బీజేపీ ఆహ్వానం సీఎం కేసీఆర్ కు రాజీనామా సమర్పించి బీజేపీ లో చేరాలంటూ తెలంగాణ డీజీపీ బీజేపీ ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చారు. 2.టీఆర్ఎస్ పై షర్మిల కామెంట్స్ టీఆర్ఎస్ ప్రభుత్వం పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు...
Read More..జనవరి 11, 1966 లో లాల్ బహదూర్ శాస్త్రి, తాష్కెంట్లో ఆకస్మికంగా మృతి చెందడం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.లాల్ బహదూర్ శాస్త్రి గుండెపోటుతో మరణించారని చెబుతున్నప్పటికీ నేటికీ అనుమానాలు అలానే ఉన్నాయి.ఇంతకీ ఆ రాత్రి అతని అంతిమ గంటలలో ఏమి జరిగింది.చరిత్ర...
Read More..నేడు ప్రపంచంలోని పలు దేశాల కరెన్సీని మరొక దేశానికి చెందిన కంపెనీలు ముద్రిస్తుంటాయి.సురక్షితమైన కరెన్సీ ముద్రణ జరిగేలా మంచి సాంకేతికతను ఉపయోగించలేని చిన్న దేశాల జాబితా ఇందులో కనిపిస్తుంది.అనేక దేశాల కరెన్సీలను ఇతర దేశాలకు చెందిన ప్రైవేట్ కంపెనీలు ముద్రిస్తున్నాయి.నేడు ఇది...
Read More..నేడు పెరుగుతున్న పట్టణ సంస్కృతిలో ఎత్తైన భవనాలు మరియు అపార్ట్మెంట్లు అత్యధికంగా నిర్మితమవుతున్నాయి.ప్రజలు ఫ్లాట్లలో నివసించడానికి ఇష్టపడుతున్నారు.ఇటువంటి సందర్భంలో లిఫ్ట్ని ఉపయోగించడం తప్పనిసరి.లిఫ్టు అనేది ఎలా పనిచేస్తుందంటే.లిఫ్ట్ క్యాబిన్ పైభాగంలో రివాల్వింగ్ రిమ్ ఉంటుంది.లిఫ్ట్ను కేబుల్ ద్వారా పైకి లేదా కిందికి...
Read More..యూఎస్ సర్జన్లు జన్యుపరంగా మార్పు చెందిన పంది గుండెను 57 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా అమర్చారు.వైద్య చరిత్రలో ఇది మొదటిసారి జరిగింది.రాబోయే కాలంలో అవయవ దాతల భారీ కొరతను పరిష్కరించడానికి ఇది సహాయపడుతుంది.యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ స్కూల్ ఈ చారిత్రాత్మక...
Read More..కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులలో సమస్యలు అంతకంతకూ పెరుగుతున్నాయి.రాజధానిలో 40కిపైగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి.వీటిలో 17 ఆసుపత్రులలో రెండు వేల మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు కరోనా ఇన్ఫెక్షన్ బారినపడ్డారు.ఢిల్లీలో 1200 మంది వైద్యులు, 700 మంది నర్సులు,...
Read More..మహారాష్ట్రలో కరోనా మరియు ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లు వేగంగా పెరుగుతున్నాయి.రోజుకు 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.వీటిలో సగం అంటే 20 వేలకు పైగా కేసులు ముంబైలో నమోదవుతున్నాయి.గత నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.మహారాష్ట్రవాసులు అనారోగ్యానికి గురవుతున్నారు.ఇక ముంబై విషయానికొస్తే...
Read More..ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఫాస్ట్ ఫుడ్ ట్రెండ్ ఊబకాయంతో పాటు మరో కొత్త ముప్పును తెచ్చిపెడుతోంది.పిజ్జా, బర్గర్ వంటి ఆహార పదార్థాల వల్ల మన రోగ నిరోధక శక్తి దెబ్బతింటున్నదని తేలింది. లండన్లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ తన తాజా పరిశోధనలో...
Read More..చాలా మంది మహిళలు గర్భం దాల్చకుండా ఉండేందుకు గర్భనిరోధక మాత్రలను ఉపయోగిస్తారు.యూఎస్ ఆరోగ్య సంస్థ సీడీసీ తెలిపిన వివరాల ప్రకారం, గర్భనిరోధక మాత్రలను జాగ్రత్తగా ఉపయోగించినట్లయితే.అవి 99.7 శాతం వరకు గర్భధారణను నిరోధించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని నిర్ధారణ అయ్యింది.అయితే ఈ మాత్రల...
Read More..దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల మధ్య రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కరోనావైరస్ సోకింది.ఆయన ట్వీట్ ద్వారా ఈ సమాచారం తెలియజేశారు.రాజ్నాథ్ సింగ్.తనకు కోవిడ్ పాజిటివ్ అని తేలిందని, తేలికపాటి లక్షణాలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.తేలికపాటి లక్షణాలతో తనకు కరోనా పాజిటివ్గా...
Read More..వర్షాకాలంలో ఆకాశంలో పెద్దపెద్ద మేఘాలు కనిపిస్తాయి.ఈ మేఘాలలో నీరు ఉంటుంది.అది వర్షం రూపంలో కిందికి వస్తుంది.ఈ మేఘాలు చాలా తేలికగా దూది ఉండలుగా కనిపిస్తాయి.అయితే అవి చాలా బరువును కలిగి ఉంటాయి.వీటిని టన్నుల కిలోలలో చూడాలి.కానీ, ఇంత బరువెక్కిన తర్వాత కూడా...
Read More..1.తెలంగాణలో బూస్టర్ డోస్ ప్రారంభం తెలంగాణ ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసులు వేసేందుకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో తెలంగాణలో బూస్టర్ డోస్ ను ఆరోగ్య మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. 2.కేటీఆర్ కామెంట్స్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్...
Read More..పక్షులు, కుక్కలు తరచుగా నీటిలో స్నానం చేయడాన్ని చూసే ఉంటాం.కానీ పిల్లులు నీటికి అంత దూరం ఎందుకు ఉంటాయోనని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది శాస్త్రవేత్తలు పిల్లులకున్న ఈ స్వభావంపై పరిశోధనలు చేశారు.ఎన్సైక్లోపీడియా బ్రిటానికా నివేదిక ప్రకారం, పిల్లులు ఇలా...
Read More..1.పోలీసుల పై ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు ఏపీ పోలీసులు పార్టీ కండువాలు వేస్తున్నారు అంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2.మహేష్ సోదరుడికి అంత్యక్రియలు పూర్తి సినీ హీరో మహేష్ బాబు సోదరుడు...
Read More..వివిధ వాహనాలకు అనేక రంగుల నంబర్ ప్లేట్లు ఉండటాన్ని మనం చూసేవుంటాం.వీటిలో తెలుపు, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, నలుపు, నీలం రంగుల నంబర్ ప్లేట్లు కనిపిస్తుంటాయి.ఈ రంగుల నంబర్ ప్లేట్ల వెనుక ఓ ప్రత్యేక కారణం ఉంది.నంబర్ ప్లేట్ రంగును చూడగానే,...
Read More..10వ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రకటన చేశారు.గురుగోవింద్ సింగ్ సాహిబ్కు నివాళులర్పించిన ఆయన ఈ ఏడాది డిసెంబర్ 26 నుంచి ప్రతీయేటా వీర్ బాల్ దివస్ జరుపుకోనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా...
Read More..సాధారణంగా వంటగది అనేది మహిళల ప్రపంచం.ఇక్కడ వారి ఆధిపత్యం కొనసాగుతుందని వింటూ ఉంటారు.అయితే పుదుచ్చేరిలోని ఓ గ్రామంలో గత కొన్నేళ్లుగా ఓ వింత ఆచారం కొనసాగుతోంది.ఇక్కడ వంటగది బాధ్యత 500 సంవత్సరాలుగా పురుషులదే.గ్రామంలోని ప్రతి ఇంట్లో ఒక మగ వంటవాడు ఉంటాడు.ఈ...
Read More..ప్రపంచ దేశాలను గడగడలాడించే సత్తా ఉండి.ఇతర దేశాల కంటే టెక్నాలజీలో మరియు ఇతర విషయాల్లో చాలా ముందు ఉండే అమెరికా మరియు చైనా సహా పలు అభివృద్దిలో దూసుకు పోతున్న దేశాలు ప్రస్తుతం కరోనా వైరస్కు గజగజలాడిపోతున్నాయి.ముఖ్యంగా చైనా తమ దేశంలోని...
Read More..1.భద్రాచలం జైలుకి వనమా రాఘవ ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవ కు 14 రోజుల రిమాండ్ విధించారు.మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వనమా రాఘవ ను భద్రాచలం సబ్ జైలుకి తరలించారు. 2.హైదరాబాద్ కు కేరళ సీఎం...
Read More..ఉల్లిపాయలను తరిగేటప్పుడు వచ్చే కన్నీళ్లు ఇతర కూరగాయలను తరిగినప్పుడు రావు.ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఉల్లిపాయలను తరిగేటప్పుడు ఏడుపొస్తుంది.కానీ చెఫ్ తరిగేటప్పుడు అలా జరగదు.దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది.ఉల్లిపాయలలో ఉండే రసాయనమే దీనికి ప్రధాన కారణం.దీనిని ప్రొప్రెయిన్...
Read More..1.లాక్ డౌన్ దిశగా ముంబై ముంబైలో లాక్ డౌన్ అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.కరోనా వైరస్ ప్రభావం తీవ్రతరం కావడంతో ఈ ఆలోచనలో ఉంది. 2.ఈ గవర్నెన్స్ పై కేటీఆర్ కామెంట్స్ సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు కొత్త పుంతలు...
Read More..చాలమంది ప్రయాణికులు రైలులో వెళుతున్నప్పుడు ల్యాప్టాప్ను తమతో తీసుకెళ్లి, అవసరమైనప్పుడు రైలులోనే ఛార్జ్ చేస్తుంటారు.అయితే రైలులో ల్యాప్టాప్ను ఛార్జ్ చేయవద్దని రైల్వే శాఖ సూచిస్తుంటుంది.రైలులో ఛార్జ్ చేసినప్పుడు రైలు బ్యాటరీ ప్రభావితం కావచ్చు.రైలులో ల్యాప్టాప్ను ఛార్జ్ చేయవద్దని చెప్పడానికి వివిధ కారణాలున్నాయి.భారతదేశంలోని...
Read More..ఇంగ్లీషులో వాటర్ ఆఫ్ ఎ డక్స్ బ్యాక్ అనే సామెత ఉంది.దీని అర్థం ఎవరూ ఎలాంటి విమర్శలను పట్టించుకోకూడదు అని అర్థం.బాతు నీటిలో ఈత కొట్టడాన్ని మీరు చాలా సార్లు చూసే ఉంటారు.బాతులు ఎంతో పరిశుభ్రంగా కనిపిస్తాయి.దీని వెనుక గల కారణమేమిటని...
Read More..ముంబైలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది.నగరంలో ఏర్పడుతున్న పరిస్థితుల దృష్ట్యా, మినీ లాక్డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి .ఈ విషయాన్ని ముంబై మేయర్ కిషోరీ పెడ్నేకర్ తెలిపారు.ముంబైలో రోజుకు 20 వేల కేసులు వస్తే, లాక్డౌన్ విధింపుపై నిర్ణయం...
Read More..ప్రపంచంలో చాలా రకాల పాములు ఉన్నాయి.వింతగా కనిపించే బనానా బాల్ పైథాన్తో సహా అనేక రకాల పాము జాతులపై పరిశోధనలు జరుగుతున్నాయి.ఈ బనానా బాల్ కొండచిలువ చూసేందుకు అరటి పండులా ఉంటుంది.అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.దీని రంగు కూడా పసుపు...
Read More..ప్రపంచ వ్యాప్తంగా ఇటీవలే నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి.ప్రపంచం అంతటా 2022 ప్రారంభంకాగా, ఆ దేశం మనకన్నా 7 సంవత్సరాల 3 నెలలు వెనుకగా ఉంది.ఆసక్తికరంగా ఉండే ఆ దేశం క్యాలెండర్ సంగతులను ఇప్పుడు తెలుసుకుందాం.కొత్త సంవత్సరంలోని మొదటి వారం...
Read More..ఉప్పు ఎన్ని రకాలు? ఎన్ని రంగులలో ఉంటుందని ఎవరైనా అడిగితే రెండుమూడు రకాల ఉప్పు గురించి చెప్పొచ్చు.కానీ మనం రోజూ వినియోగించే ఉప్పులో ఏకంగా 12 రకాలు ఉన్నయనే విషయం మనకి తెలియదు.అందుకే ఆ 12 రకాలైన ఉప్పు గురించి ఇప్పుడు...
Read More..కరోనా మళ్లీ పడగవిప్పుతుంది.దేశంలో మళ్లీ రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీస్ కు కరోనా పాజిటివ్ రాగా లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. కొద్దిపాటి సింటమ్స్ ఉండటం...
Read More..1.భారత్ లో కరోనా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 90,928 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2.ముంబై లో 230 మంది డాక్టర్ల కు కరోనా ముంబై లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.తాజాగా అక్కడ 230 మంది డాక్టర్లు...
Read More..మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు ఇబ్బంది పడుతుంటారు.అయితే ఇటువంటి సందర్భాల్లో మీరు అనేక మార్గాల్లో డబ్బును ఏర్పాటు చేసుకోవచ్చు.అయితే మీరు ఇప్పటికే షేర్లలో ఇన్వెస్ట్ చేసి ఉంటే. అత్యవసర పరిస్థితుల్లో ఆషేర్లను తాకట్టు పెట్టి కూడా రుణం తీసుకోవచ్చు.దీని కోసం మీరు...
Read More..ఉత్తర భారతదేశంలో చలి తన తీవ్రతను చూపిస్తోంది.చలి కాలంలో సీనియర్ సిటిజన్స్ అధికంగా ఆందోళన చెందడం మీరు చూసే ఉంటారు.వారికి చలి ఎక్కువగా ఉండటం కారణంగా ఇబ్బంది పడుతుంటారు.ఇంతకీ వృద్ధులకు ఎందుకు చలి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది? వారు జలుబుతో ఎందుకు...
Read More..ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే చాలు.కొందరు కుర్రాళ్లు అసభ్యకర చేష్టలకు పాల్పడుతుంటారు.ఇలాంటి ఉదంతాలు మనం చాలానే చూసివుంటాం.ఇలాంటి ఘటనే ఓ అమ్మాయికి లిఫ్ట్లో ఎదురైంది.ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూసిన ఓ కుర్రాడు బలవంతంగా ఆమెను ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశాడు.అయితే అమ్మాయి అతనిని...
Read More..1979లో అంటే దాదాపు 43 ఏళ్ల క్రితం చనిపోయిన ఓ చిన్నారి పేరుతో నట్వర్ లాల్ విలాసవంతమైన జీవితం గడిపాడు.ఆ చిన్నారి పేరుతో వేరే దేశ పౌరసత్వం తీసుకున్నారు.20 ఏళ్లుగా విదేశీ ఎయిర్లైన్స్లో పనిచేశారు.ఖరీదైన, విలాసవంతమైన ఇల్లు కొన్నాడు.అయితే అబద్దాల జీవితం...
Read More..మొబైల్స్ గేమ్స్ యువతను ఎంతగానో ప్రభావితం చేస్తాయి.ఆన్లైన్ స్నేహం కుదిరినప్పుడు, వారిని కలుసుకోవాలని తహతహలాడిపోతుంటారు.అలాంటి ఉదంతం అమృత్సర్లో చోటుచేసుకుంది.అమృత్సర్లోని జలియన్వాలాబాగ్ సమీపంలో, అట్టారీకి వెళ్లడానికి ఒక మహిళ వాహనం గురించి వాకబు చేసింది.దీంతో సెక్యూరిటీ అధికారి నరేందర్ సింగ్కు సందేహం కలగడంతో...
Read More..కరోనాలోని ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది.ఇది దాదాపు అన్ని దేశాలను చుట్టుముట్టింది.ఇప్పటివరకూ ఏ ఆహార పదార్థాలలోనూ కరోనా ఇన్ఫెక్షన్కు సంబంధించిన ఆధారాలు లభ్యంకాలేదు.అయితే తాజాగా చైనాలో డ్రాగన్ ఫ్రూట్లో కరోనా వైరస్ గుర్తించారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.ఈ డ్రాగన్ ఫ్రూట్స్ వియత్నం నుండి...
Read More..ఒంటె కళ్లకు మూడు కనురెప్పలు ఉంటాయని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది.ఒంటె కంటిలోని మూడు రెప్పలకు దాని ఆవాసానికి సంబంధం ఉంది.సాధారణంగా ఒంటెలు వేడి వాతావరణంలో.ఇసుక ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి.ఈ రెండు అంశాలు ఒంటె...
Read More..ఆకాశంలో పక్షులు గుంపులుగా వెళ్లడాన్ని మీరు చూసేవుంటారు.పక్షుల గుంపు వీ ఆకారంలో కనిపిస్తుంది.ఇలా ఎందుకు జరుగుతుందోనని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ అంశం శాస్త్రవేత్తల మధ్య చర్చనీయాంశంగా మారింది.దీనిపై పరిశోధనలు జరిగి, పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.పక్షులు ఎగురుతున్నప్పుడు వీ ఆకారంలో ఉండటానికి...
Read More..1.భారత్ లో కరోనా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 58,097 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2.కర్ణాటక లో వారాంతపు లాక్ డౌన్ కర్ణాటక లో కరోనా కొత్త వేరియంట్ ఒమి క్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెండు వారాల...
Read More..దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ముప్పు అంతకంతకూ పెరుగుతోంది.ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి.ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.దీనిపై ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ పలు దడ పుట్టించే విషయాలు వెల్లడించారు.ఢిల్లీలో కరోనా...
Read More..దేశంలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది.నెల రోజుల వ్యవధిలో 1,700 కు మించిన ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.అటువంటి పరిస్థితిలో కోవిడ్-19 నివారణకు తగిన ఔషధం లేదా? ఉంటే అది సాధారణ ప్రజలకు ఎలా చేరుతుంది? దాని వల్ల దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయా?...
Read More..జార్ఖండ్లోని పాకూర్లో ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు.లిట్టిపాడు-అమడపర ప్రధాన రహదారిపై పాడేర్కోల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.మీడియా కథనాల ప్రకారం, బస్సు పాకూర్ నుండి దుమ్కాకు వెళుతోంది.బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.ఈ...
Read More..1.బండి సంజయ్ ను పరామర్శించిన కిషన్ రెడ్డి జైలులో ఉన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జైలు మలాకత్ ద్వారా పరామర్శించారు. 2.పోలీసుల అదుపులో బీజేపీ ఎమ్మెల్యే సికింద్రాబాదులో ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ శాంతిర్యాలీ...
Read More..చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించబోతుంది.ఇప్పటికే దాదాపుగా 30 దేశాల్లో కరోనా వైరస్ బయట పడింది.చైనాలో వేలాది మంది మృతి చెందగా బయట దేశాల్లో ఇంకా మృతుల సంఖ్య ప్రమాద స్థాయికి రాలేదు.చైనాలో అత్యంత స్పీడ్గా ఈ...
Read More..1.వైఎస్ఆర్ టిపీలో చేరిన గట్టు రామచంద్రరావు ఇటీవల టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన గట్టు రామచందర్ షర్మిల ఆధ్వర్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు. 2.తెలంగాణలో రైతు సంబరాలు తెలంగాణలో వారం రోజులపాటు రైతు సంబరాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
Read More..1.భారత్ లో కరోనా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 27,553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2.భారత్ లో ఒమి క్రాన్ భారత్ లో ఒమి క్రాన్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి.ఆదివారం ఉదయం నాటికి భారత్లో...
Read More..కరోనా వైరస్ ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ కు వ్యాక్సిన్ కనుకునేందుకు పరిశోధకులు రాత్రిపగుళ్ళు...
Read More..1.తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శమని గవర్నర్ తమిళ సై అన్నారు. 2.భారత్ లో కరోనా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి.కొత్తగా 22,775 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3.తమిళనాడు లో...
Read More..1.శబరిమల సమాచారం నేటి నుంచి జనవరి 9 వరకు శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 2.ఢిల్లీ లో నేడు జీఎస్టీ మండలి సమావేశం నేడు ఢిల్లీ లో జీఎస్టీ మండలి సమావేశం నిర్వహిస్తున్నారు.ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
Read More..1.ర్యాలీలు సభలు పై నిషేధం : తెలంగాణ డీజీపీ కువైట్ నియంత్రణలో భాగంగా ర్యాలీలు సభలను జనవరి రెండో తేదీ వరకు నిషేధిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. 2.రాజాసింగ్ సంచలన కామెంట్స్ గుంటూరులోని...
Read More..సినిమా అంటే హీరో, హీరోయిన్లు చక్కగా నటిస్తే సరిపోదు.ప్రతి ఒక్క క్యారెక్టర్ అద్భుతంగా రావాలి.మిగతా నటీనటులు కూడా అద్భుత నటన కనబర్చాలి.అన్ని పాత్రలు అనుకున్నట్లు నటిస్తేనే సినిమా అనేది మంచి విజయాన్ని అందుకుంటుంది.ఈ ఏడాది రిలీజ్ అయిన పలు సినిమాల్లో కొన్ని...
Read More..1.కొత్త సంవత్సరం వేడుకల పై హైకోర్టు ఆగ్రహం నూతన సంవత్సర వేడుకలకు హైకోర్టు ఇచ్చిన అంశాలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ విషయంపై ప్రభుత్వం అంశాలపై తెలంగాణ హైకోర్టులో బుధవారం పిల్ దాఖలైంది. 2.గవర్నర్ తో...
Read More..1.ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు పై కమిటీ ఏపీలో సినిమా టికెట్ల ధరలపై హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఛైర్మన్ గా 18 సభ్యులతో కమిటీ ఏర్పాటు అయ్యింది. 2.హైదరాబాద్ లో 5 జి నెట్ వర్క్ ట్రైల్ రన్...
Read More..1.అమరావతి కేసులపై విచారణ వాయిదా అమరావతి రాజధాని కేసులపై దాఖలైన వాణిజ్యాల విచారణను హైకోర్టు జనవరి 28వ తేదీకి వాయిదా వేసింది. 2.తెలంగాణలో మూడో డోస్ వ్యాక్సిన్ తెలంగాణలో 25 లక్షల మందికి మూడో వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టనున్నారు. 3.శ్రీ వారి...
Read More..1.ములుగు లో జవాన్ల మధ్య కాల్పులు ఎస్సై మృతి ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో సి ఆర్ పి ఎఫ్ ఎ/39 బెటాలియన్ కు చెందిన జవాన్లు ఎస్ఐ ఉమేష్ చంద్ర, కానిస్టేబుల్ స్టీఫెన్ లు మెస్...
Read More..1.‘గని’ కొత్త రిలీజ్ డేట్ ఖరారు వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న ‘ గని ‘ ఈ నెల 24న విడుదల కావాల్సి ఉన్నా, భారీ పోటీ కారణంగా ఆ తేదీని మార్చారు.2022 మార్చి 18న సినిమాను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్...
Read More..1.సీఎం జగన్ క్రిస్టమస్ శుభాకాంక్షలు క్రిస్మస్ సందర్భంగా ప్రజలకు ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 2.డీజీపీ కి చంద్రబాబు లేఖ ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళీ పై దాడి చేశారని, చర్యలు...
Read More..1.ఏపీ వ్యాప్తంగా థియేటర్లలో తనిఖీలు ఏపీ వ్యాప్తంగా సినిమా థియేటర్లలో పై దాడులు జరుగుతున్నాయి.వివిధ రకాల అనుమతులు పేర్లతో అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న థియేటర్లను సీజ్ చేస్తున్నారు. 2.కడప జిల్లా పై జగన్ కామెంట్స్ ఏపీ సీఎం...
Read More..1.కొండపల్లి మున్సిపల్ ఎన్నికల పై నేడు విచారణ కొండపల్లి మున్సిపల్ ఎన్నికల పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.కొండపల్లి లోని 29 స్థానాలకు మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 15 వైసీపీ 14 స్థానాల్లో గెలుపొంది. 2.ఉద్యోగ సంఘాలతో...
Read More..1.భారత్ లో ఒమి క్రాన్ భారత్ లో ఒమి క్రాన్ కేసులు సంఖ్య 200కు చేరింది. 2.దలైలామా ను కలిసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాను కలిశారు. 3.నేడు పియూష్ గోయల్ తో...
Read More..తెలుగువారు జరుపుకునే పండుగలలో ఉగాది పండుగ ఎంతో ముఖ్యమైనది.చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పండుగను రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు ఎంతో వేడుకగా జరుపుకుంటారు.ఉగాది పండుగ నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది.ఉగాది పండుగ వసంత కాలంలో వస్తుంది.ఏప్రిల్ 12న...
Read More..1.ధాన్యం సేకరణ పై జగన్ సమీక్ష తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పౌరసరఫరాలు ధాన్యం సేకరణ పై ఏపీ సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2.ఢిల్లీలో కొత్తగా ఆరుగురికి ఒమి క్రాన్ ఢిల్లీలో కొత్తగా ఆరుగురు వ్యక్తులు ఒమి క్రాన్...
Read More..1.ప్రవాసులు దేశపౌరుల కోసం సౌదీ కీలక నిర్ణయం ఒమి క్రాన్ వైరస్ కేసుల విజృంభణ నేపథ్యంలో ప్రవాసులు, దేశపౌరుల కోసం సౌదీ అరేబియా కీలక సూచనలు చేసింది.ప్రస్తుతం ఒమి క్రాన్ వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రవాసులు దేశ పౌరులు...
Read More..1.తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించిన సీజేఐ తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అభినందించారు.ఆదివారం వరంగల్ కోర్టు భవనాల సముదాయం ను సీజేఐ ప్రారంభించి ప్రసంగించారు. 2.ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రుల బృందం తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి...
Read More..1.దేవి శ్రీ ప్రసాద్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు.పుష్ప సినిమాకు సంబంధించి జరిగిన మీడియా సమావేశంలో ఆ సినిమాలోని ఐటమ్ సాంగ్ ను ప్రస్తావిస్తూ...
Read More..1.తెలంగాణలో ఒమి క్రాన్ వైరస్ తెలంగాణలో మిక్రోన్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. 2.ప్రధాని మోదీ కి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ప్రధాని నరేంద్ర మోడీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ నాడగ్ పెల్ గి ఖర్లో...
Read More..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈరోజు థియేటర్ లో విడుదలైన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించాడు.ఈయన సరసన ఇండియన్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.అంతేకాకుండా ఫహాద్ ఫాజిల్, ప్రకాష్ రాజ్, సునీల్,...
Read More..అయోధ్యలో శ్రీ రామమందిరం..ఎన్నో కోట్లమంది హిందువుల కల ఇది.ఇంకా ఈ కలకు ఆగష్టు 5 వ తేదీన శ్రీకారం చుట్టనుంది మోడీ ప్రభుత్వం.ఆగస్టు 5న శ్రీ రామమందిరం నిర్మాణ భూమి పూజ చేయనున్నారు .ప్రధాని నరేంద్ర మోడీనే భూమి పూజ చేయనున్నారు.దీంతో మోడీ...
Read More..1.బీహార్ కు ప్రత్యేక హోదాపై త్వరలో పరిశీలిస్తాం : నీతి అయోగ్ బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ ను నిశితంగా పరిశీలిస్తే మన రాష్ట్రానికి అవసరమైన అన్ని రకాల సహాయం అందజేస్తామని నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్...
Read More..దేశీయ టెలీకాం దిగ్గజం జియో మరో సంచలనానికి తెరలేపింది.కొన్ని రోజుల క్రితం టారిఫ్ ధరలు పెంచడంతో జియోపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా బాటలో జియో అడుగులు వేయడంతో జియో యూజర్లపై భారం పెరిగింది.అయితే జియో...
Read More..1.‘ అఖండ ‘ విజయోత్సవ ర్యాలీ లో బాలయ్య అఖండ ఘన విజయం సాధించడం తో ఆ విషయాన్ని నందమూరి బాలకృష్ణ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నారు తాజాగా ఈ రోజు పెదకాకాని మంగళగిరి లో ఈ విజయోత్సవ ర్యాలీ...
Read More..యూట్యూబ్ వేదికగా సంచలన స్టార్ గా మారిన యువకుడు షణ్ముఖ్ జస్వంత్.పలు రకాల షార్ట్ ఫిల్మ్స్ తో నెటిజన్లకు బాగా దగ్గరయ్యాడు.సౌత్ లోనే టాప్ యూట్యూబ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.తాజాగా బిగ్ బాస్ సీజన్-5లోకి చేరి ఇంకాస్త పాపులారిటీ పొందాడు.అంతేకాదు.ప్రస్తుతం...
Read More..1.కట్నం వద్దనుకునే వారికి జూమ్ స్యయంవరం కట్నం వద్దు అనుకునేవారికి స్వయంవరం ఏర్పాటు చేస్తున్నట్లు డోంట్ వాంట్ డౌరీ.కామ్ సంస్థ తెలిపింది. 2.ఇరాన్ నుంచి కివి ఫ్రూట్స్ దిగుమతిపై నిషేధం ఇరాన్ నుంచి కివి పండ్ల దిగుమతిని నిషేధిస్తూ భారత ప్రభుత్వం...
Read More..1.తిరుమల కు మరో ఘాట్ రోడ్ తిరుమల కి మరో ఘాట్ రోడ్ నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. 2.ఏపీలో మరో పాదయాత్ర ఏపీలో మారో పాదయాత్ర ప్రారంభం అవుతోంది.ఏపీలో అంధులకు చట్టసభల్లో ఒక్క శాతం రిజర్వేషన్ ను కల్పించాలని...
Read More..1.ప్రధాని మోదీ కి రేవంత్ రెడ్డి లేఖ ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు.సింగరేణి బొగ్గు గనుల లో నాలుగు గనులను ప్రైవేటు పరం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. 2.ఒమి...
Read More..1.ఏపీ లో కరోనా గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 193 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2.భారత్ లోనే తొలి సెల్ఫ్ బ్లడ్ టెస్టింగ్ కిట్ దేశంలోనే తొలిసారిగా కాంటాక్ట్ ప్లస్ సెల్ఫ్ బ్లడ్ టెస్టింగ్ కిట్ ను...
Read More..1.సీడీఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంపై విచారణకు కేంద్రం ఆదేశాలు సిడిఎస్ హెలికాప్టర్ ప్రమాద దుర్ఘటనపై కేంద్రం కీలక ప్రకటన చేసింది .ఈ ఘటనపై ఎయిర్ ఫోర్స్ త్రి కమిటీ విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు లోక్ సభ లో రక్షణ శాఖ...
Read More..1.హుస్సేన్ సాగర్ లో సంగీత కచేరీ హుస్సేన్ సాగర్ లోని బుద్ధ విగ్రహం వద్ద ఈ నెల 12 వ తేదీన సంగీత కచేరీ కార్యక్రమాన్ని ఉదయం 7 నుంచి 8.30 వరకు సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 2.ఉద్యమ బాట...
Read More..1.36 వ రోజుకు చేరిన మహాపాదయాత్ర మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు కు నిరసనగా అమరావతి ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర నేటికి 36 వ రోజుకు చేరుకుంది. 2.లోక్ సభ నుంచి టీఆర్ఎస్ వాకౌట్ లోక్...
Read More..1.భారత్ లో 5 కు చేరిన ఒమిక్రాన్ కేసులు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమి క్రాన్ వైరస్ ప్రభావం ఇప్పుడు భారత్ లోనూ మొదలయ్యింది.ఇప్పటి వరకు ఐదు కేసులు అధికారికంగా నిర్ధారణ అయ్యాయి. 2.మహా పాదయాత్రకు జేడీ లక్ష్మీనారాయణ సంఘీభావం అమరావతి ప్రాంత...
Read More..1.మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈ రోజు హైదరాబాదులో మృతిచెందడంతో ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది .ఇక ఈ నెల 4 5...
Read More..కరోనా వైరస్ కారణంగా మనుషులు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.బయట నుంచి ఏ వస్తువు తీసుకువచ్చిన సరే ఒకటికి రెండు సార్లు కడిగి శానిటైజ్ చేస్తున్నారు.ఇంకా ఈ నేపథ్యంలోనే కూరగాయలను, పండ్లను కూడా పదేపదే శానిటైజ్ చేస్తున్నారు.అయితే వాటిని శానిటైజ్ చేస్తే...
Read More..1.ఢిల్లీ ఆసుపత్రిలో ఒమిక్రాన్ అనుమానితులు ఢిల్లీ లోని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న వారిలో 12 మంది ఒమీ క్రాన్ అనుమానితులు ఉన్నారు. 2.జగ్గారెడ్డి పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి...
Read More..1.తెలంగాణలో మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.మాస్క్ లేనివారికి 1000 రూపాయలు జరిమానా విధించనున్నారు . 2.కేసిఆర్ పై షర్మిల విమర్శలు తెలంగాణ సీఎం కేసీఆర్...
Read More..డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు థియేటర్లలో విడుదలైన సినిమా అఖండ.ఇందులో నందమూరి బాలయ్య హీరోగా నటించిన సంగతి తెలిసిందే.ఈయన సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు.ఇక శ్రీకాంత్, పూర్ణ, సునీల్ శెట్టి...
Read More..1.తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ చార్జీలు తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి.ఆర్డినరీ బస్సులు కిలోమీటర్లు ఇరవై పైసలు ఇతర బస్సుల్లో 30 పైసల మేర పెరిగే అవకాశం ఉంది. 2.తిరుమల సమాచారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 23,...
Read More..తెలుగు సినిమా పరిశ్రమలో రెండు రోజుల వ్యవధిలో రెండు విషాద ఘటనలు జరిగాయి.మొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ చనిపోగా.తాజాగా ఇవాళ ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అస్తమించాడు.ఆయన కెరీర్ లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు రాశాడు.సినీ గేయ...
Read More..1. అండమాన్ లో అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం దక్షిణ అండమాన్ సముద్రంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే ఎందుకు ఎక్కువ అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. 2.జగన్ కు లోకేష్ లేఖ ఏపీ సీఎం జగన్ కు టిడిపి జాతీయ...
Read More..1.జగన్ పై లోకేష్ కామెంట్స్ రాజ్యాంగం ఇచ్చిన నిరసన తెలిపే హక్కుని కాలరాస్తున్న జగన్ కంటే ఉత్తరకొరియా కిమ్ బెటర్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కామెంట్స్ చేశారు. 2.వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు కి లోక్...
Read More..1.తెలుగు రాష్ట్రాల్లో పులి భయం ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ జిల్లాలో అటవీ ప్రాంతంలో సమీపం పులి సంచారం భయాందోళనలో కలిగిస్తోంది.తాజాగా తెలంగాణలోని కొమరం భీమ్ జిల్లా దహెగాం మండలం ఖర్జి అటవీ ప్రాంతంలో మేకలను పులి దాడి చేసింది. 2.ఏపీ...
Read More..1.కరోనా ఉధృతి పై అధికారులతో ప్రధాని చర్చ కరోనా వైరస్ ఉద్ధృతి , వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష నిర్వహించారు. 2.జగన్ పై ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్స్ ఏపీ సీఎం గన్ పరిపాలన చేయడంలో...
Read More..1.గరగపర్రు లో మరోసారి దళితులు ఆందోళన గరగపర్రు లో మరోసారి దళితులు ఆందోళనకు దిగారు.గరగపర్రు లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ర్యాలీ,రిలే నిరాహారదీక్ష చేపట్టారు. 2.కొనసాగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశలు తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి.తెలంగాణ బిజెపి...
Read More..1.సోనియాతో కాంగ్రెస్ నేతల భేటీ ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ నేతలు కీలక భేటీ నిర్వహించనున్నారు ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. 2.బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమం పై అసెంబ్లీలో చర్చ ఏపీ...
Read More..1.నిజామాబాద్ ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. 2.తిరుపతిలో మళ్లీ భారీ వర్షం తిరుపతిలో మళ్లీ భారీ వర్షం కురిసింది.దీంతో...
Read More..1. మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్షాలు ఏపీ , తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 2.త్రి కేటీఆర్ విమర్శలు ముఖ్యమంత్రి కెసిఆర్ ను దేశద్రోహి...
Read More..1.రైతులతో బిజెపి నేతల పాదయాత్ర మూడు రాజధానులు సీఆర్డీఏ రద్దు కు వ్యతిరేకంగా అమరావతి రైతు మహా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా నెల్లూరులో రైతుల పాదయాత్రలో ఏపీ బిజెపి నాయకులు పాల్గొని పాదయాత్రకు మద్దతు తెలిపారు. 2.చిరంజీవి ట్వీట్ ...
Read More..1.భారత్ లో కరోనా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10,302 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2.సాగు చట్టాల రద్దు పై కంగనారనౌత్ స్పందన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు పై సినీ నటి కంగనా రనౌత్ సంచలన...
Read More..1.వైఎస్సార్ జిల్లాలో వరదలు ఉధృతం 15 మంది గల్లంతు వైయస్సార్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది చేయ్యేరు నదిలో 15 మంది గల్లంతు.అయ్యారు. 2.సినీ దర్శకుడు మనిశేఖరన్ కన్నుమూత ప్రముఖ రచయిత సినీ దర్శకుడు మనిశేఖరన్ గురువారం వృద్ధాప్యం కారణంగా చెన్నైలో...
Read More..1.ప్రారంభమైన కెసిఆర్ మహాధర్నా దాన్యం కొనుగోలు కేంద్రం వైఖరిని నిరసిస్తూ టిఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా ఇందిరా పార్క్ వద్ద సీఎం కేసీఆర్ మహా ధర్నా చేపట్టారు. 2.చంద్రబాబును చూడాలని ఉంది : జగన్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గురువారం...
Read More..1.యాదాద్రి తరువాత భద్రాద్రి నిర్మాణం యాదాద్రి తరువాత భద్రాద్రి నిర్మాణం కూడా పూర్తి చేయడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరవు వ్యాఖ్యానించారు. 2.అమరావతి ఉద్యమం చారిత్రాత్మకం : సీపీఐ అమరావతి వైద్యం...
Read More..1.కెసిఆర్ ఆదేశాలతోనే బండి సంజయ్ పై దాడి : అరుణ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే బండి సంజయ్ పై దాడి జరిగిందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు డీకే అరుణ విమర్శించారు. 2.గవర్నర్ కు బిజెపి నేతల ఫిర్యాదు ...
Read More..1.రాజధాని కేసులపై విచారణ అమరావతి రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.రాజధాని కేసుల నుంచి న్యాయమూర్తులు సత్యనారాయణ మూర్తి స్వామి వ్యాధులను తప్పించాలని ప్రభుత్వం తరపున న్యాయవాది దుష్యంత్ దవే పిటిషన్ వేశారు.ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 2.చెరుకు రైతుల...
Read More..1.లోకేష్ పై విజయసాయి విమర్శలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు.” లోకేష్ పదజాలం చూస్తే రాజకీయాలకు అర్హుడా .ఈ సమాజంలో పుట్టాడా.అమెరికాలో ఎంబీఏ చదివాడా … ఇవన్నీ బోగస్ డిగ్రీలా …...
Read More..సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయనిర్మల నటి గానే కాదు, పలు చిత్రాలకు దర్శక నిర్మాతగాను వ్యవహరించిన విషయం తెలిసిందే.అయితే, విజయనిర్మల సారథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలను వీక్షించిన సీనియర్ ఎన్టీయార్ అందరి ముందే ఆమెను ఓ మాట అనేశారట.ఆ టైంలో...
Read More..1.ఏపీ సీఎం జగన్ కు వైద్య పరీక్షలు ఏపీ సీఎం జగన్ వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం ఉదయం విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు.అక్కడ దాదాపు 45 నిమిషాల పాటు ఉన్నారు. 2.కో వ్యాగ్జిన్ భారత్ బయోటెక్ ప్రకటన ...
Read More..1.కేంద్ర మంత్రిని కలిసిన ఏపీ మంత్రి కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పియూష్ గోయల్ తో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఏపీ పారిశ్రామిక అభివృద్ధి పై చర్చించారు. 2.ఏపీలో భారీ వర్షాలపై...
Read More..1.హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల ప్రమాణ స్వీకారం హుజురాబాద్ లో ఎమ్మెల్యే గా గెలిచిన ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. 2.తమిళనాడులో భారీ వర్షాలు : ఈ రోజు రేపు సెలవు తమిళనాడు ను భారీ వర్షాలు...
Read More..1.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం ఈనెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2.జగన్ పై దేవినేని ఉమ కామెంట్స్ ఏపీలో వ్యవస్థలను సర్వనాశనం చేసిన ఘనత ఏపీ సీఎం జగన్ దే అని టిడిపి మాజీ...
Read More..1.తీన్మార్ మల్లన్న కు బెయిల్ మంజూరు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయింది దీంతో ఆయన ఈరోజు జైలు నుంచి విడుదల కానున్నారు. 2.కెసిఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు తెలంగాణ సీఎం...
Read More..పక్షులకు, జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇందులో వీడియోలు కొన్ని బాధ కలిగించేలా ఉంటే మరికొన్ని చాలా ఫన్నీగా ఉండడంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు.ఇందులో కొన్ని వీడియోలు చూస్తే అసలు నవ్వు...
Read More..1.ఇందిరా గాంధీ ఫోటో షేర్ చేసిన పవన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఏ విధంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగియడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఇందిరాగాంధీ ఫోటో తో...
Read More..1.9 న అల్ప పీడనం ఏపీ, తెలంగాణలకు వర్షాలు ఏపీ, తెలంగాణలకు భారీ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఈ నెల 9 న మరో అల్ప పీడనం ఏర్పడనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 2.టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజీనామాకు...
Read More..సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్ ఒక్కటుంటే సరిపోదని, అది నిరూపించుకోవడానికి అవకాశం కూడా రావాలని సినీ పెద్దలు చెప్తుంటారు.అది నిజమే.అవకాశం లభిస్తేనే తమలోని ప్రతిభ వెండితెరపైన ఆవిష్కృతమవుతుంది.అలా ఓ పసివాడికి అవకాశమొచ్చింది.ఆ బాలుడి పేరు రాము. నిజానికి రాము అని పేరు...
Read More..