హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన యువ హీరో వరుణ్ సందేశ్.టాలెంటెడ్ యాక్టర్ గా టాలీవుడ్ లో మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకున్న ఈ యువ హీరో కెరియర్ ఊహించని విధంగా డిజాస్టర్...
Read More..టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న పేరే.తన అందంతో బాగా ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ రంగంలో మిస్ ఉత్తరాఖండ్ గా గుర్తింపు పొందింది.ఇక ఇక్కడి నుంచి సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా, ఎలాంటి రికార్డులను క్రియేట్...
Read More..దక్షిణ భారత సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు ఇళయరాజా.ఈయన గురించి అందరికీ తెలిసిందే.తమిళనాడుకు చెందిన ఈయన ఎన్నో భాషల్లో తన పాటలను, సంగీత దర్శకత్వము అందించాడు.ఈయన ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు.ఎన్నో సంగీత వాయిద్యాలతో...
Read More..అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా ను చేస్తున్నాడు.సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ తనదైన శైలిలో పుష్ప సినిమా ను రూపొందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇదే సమయంలో బన్నీ...
Read More..సినిమా స్టార్ లు రాజకీయాలలోకి రావడం అన్నది చాలా సర్వ సాధారణమైన విషయం.ఎన్టీఆర్ మొదలు ఎంజీఆర్, జయలలిత, స్మృతి ఇరానీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇలా చాలా మంది రాజకీయాలలోకి ప్రవేశించారు.అయితే వీరందరు సినిమాలలో చాలా ఏళ్ళు గడిపి, రాజకీయాలలోకి వచ్చారు.కాని...
Read More..ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తన బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకోవడానికి గల ముఖ్య కారణం సోషల్ మీడియా వేదికగా తెలిపింది.మేడే రోజు జన్మించిన ఈ బ్యూటీ ఈ సంవత్సరం తన బర్తడే సెలబ్రేషన్ దూరంగా ఉన్నట్లు అందరికి...
Read More..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో మహేష్ బాబు హీరోగా ఇప్పటి కే రెండు సినిమా లు వచ్చాయి.అందులో ఒకటి అతడు కాగా రెండవది ఖలేజా.ఈ రెండు సినిమా లు కూడా కమర్షియల్ గా సక్సెస్ కాకున్నా చాలా ప్రత్యేకమైన సినిమాలు...
Read More..పెళ్లి అనేది రెండు కుటుంబాలను కలిపే ఒక పెద్ద వేడుక.రెండు జీవితాలను ముడివేసే బంధం.అటువంటి పెళ్లి రెండో ఎక్కం రాలేదని ఆగిపోయిందంటే చాలా మంది ముక్కున వేలేసుకుంటారు.ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.మహోబాలోని పన్వారీ ఏరియాలో పెళ్లి వేడుక...
Read More..ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఏఐఏడీఎంకే పార్టీ ఓడిపోవడంతో.ఆ పార్టీ నాయకుడు తమిళనాడు సీఎం పళని స్వామి .ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.ఈ సందర్భంగా తన రాజీనామా పత్రాన్ని కార్యదర్శి ద్వారా గవర్నర్ కి పంపారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో...
Read More..గతంలో విఠలాచార్య, సముద్రాల, వంటి పాత తరం సినిమా డైరెక్టర్ల సినిమాల్లో మాయలు మంత్రాలూ, ఫిక్షన్ వంటి సన్నీవేశాలు చూసాం.ఇంకా చెప్పాలంటే మాయలు మంత్రాలూ వంటివి అన్నమాట కానీ ఇక్కడ చూస్తే మాయ లేదు మంత్రం లేదు.ఉన్నది నిజం మాత్రమే.ఇక్కడ ఓ...
Read More..కరోనా నుండి కోలుకున్న వారు మరికొందరి ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు మెగాస్టార్ చిరంజీవి.కరోనాతో పోరాడి జయించిన వారు ప్లాస్మా దానం చేయాలని సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.సెకండ్ వేవ్ కరోనా ప్రభావం బాగా ఉందని చిరు ఆవేదన వ్యక్తం చేశారు.ప్లాస్మా...
Read More..ప్రస్తుతం కరోనా విజృంభణ దృష్ట్యా ప్రజలందరూ అత్యవసరమైతేనే బయటికి రావాలని, అవసరం లేకుండా జన సమూహాల మధ్య తిరగవద్దని ప్రభుత్వం, పోలీసులు ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉన్నారు.అయినా కొంత మంది కరోనా నిబంధనలు మాకేవీ పట్టావన్నట్టుగా యథేచ్ఛగా తిరిగేస్తుంటారు.అయితే ఇలా నిబంధనలు ఉల్లంగిస్తూ...
Read More..కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఅర్ నెక్స్ట్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.ఆచార్య సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని కొరటాల ఎన్టీఆర్ సినిమాని స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్టూడెంట్ లీడర్ లో తారక్ కనిపిస్తాడని టాక్...
Read More..టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు రావటంతో ఆయనని ఆరోగ్య శాఖ మంత్రి నుండి కెసిఆర్ తొలగించడం తెలిసిందే.ఈ పరిణామంతో విపక్షాలు టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.పరిస్థితి ఇలా ఉండగా...
Read More..ప్రస్తుతం దేశంలో కరోనా విజ్రుంభిస్తోంది.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.అయితే కరోనా మొదటి వేవ్ లో కేసులు ఎక్కువ అయినా మరణాలు మాత్రం సెకండ్ వేవ్ లో ఉన్నంతలా లేవు.అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్...
Read More..ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వినియోగం సర్వ సాధారణం అయిపోయింది.ఈ క్రమంలో మనం సోషల్ మీడియాలో ఎక్కువగా జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.అయితే అడవిలో జంతువుల మధ్య ఘర్షణ ఏ విధంగా...
Read More..న్యాయాన్ని ఏ కీలుకు ఆ కీలు విరిచే వాళ్లనే వకీళ్లు అంటారు.తిమ్మిని బమ్మిని చేసైనా సరే తన క్లైంటు కేసును గెలిపించేందుకు ప్రయత్నిస్తారు లాయర్లు.వీరిలో దేశ వ్యాప్తంగా పేరుపొందిన కొందరు లాయర్లు ఉన్నారు.వారు సినిమా నటులు, క్రికెటర్ల కంటే ఎక్కువ డబ్బు...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఆ వార్తలు నిజమేనని ఈ మధ్యే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ కోసం త్రివిక్రమ్ సర్చింగ్ మొదలు...
Read More..ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి బాలయ్య, తారక్ తర్వాత కొద్దో గొప్పో ఇమేజ్ ఉన్న హీరో అంటే కళ్యాణ్ రామ్ అని చెప్పాలి.ఓ వైపు నిర్మాతగా, మరో వైపు సొంత వ్యాపారాలు చూసుకుంటూ ఏడాదికి ఒక కళ్యాణ్ రామ్ చేస్తూ వస్తున్నాడు.అయితే ఈ...
Read More..మళ్లీ తెలంగాణ సీఎం గా కేటీఆర్ పేరు ప్రస్తావనకు వస్తోంది.అసలు గత కొద్దిరోజులుగా టిఆర్ఎస్ పార్టీలో నెలకొన్న గందరగోళానికి అసలు కారణం ఇదేనని, టిఆర్ఎస్ పార్టీలో పూర్తిగా కేటీఆర్ వర్గం ఉండాలని, ఎవరూ ఆయన నాయకత్వాన్ని శంకించడం కానీ, చులకన భావంతో...
Read More..ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాల మోజులో పడి కొందరు వయసు, వావివరుసలు వంటివాటితో ఏమాత్రం సంబంధం లేనట్లు ప్రవర్తిస్తున్నారు.చివరికి కట్టుకున్న వారి చేతిలోనే కడతేరి పోతున్నారు.కాగా తాజాగా ఓ పూజారి గుడిలో అర్చన చేసేటప్పుడు తనకు సహాయం గా ఉంటాడని అసిస్టెంట్ ని...
Read More..ప్రస్తుతం మొబైల్ టెలికాం రంగంలో ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తులకి ఉన్నటువంటి గిరాకీ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు.అయితే ఒకప్పుడు ఆపిల్ కంపెనీ ఉత్పత్తులకి నోకియా సెల్ ఫోన్లు బాగానే పోటీ ఇచ్చాయి.కానీ పలు అనివార్య కారణాల వల్ల నోకియా సెల్ ఫోన్లను భారతదేశంలో కొంతకాలం...
Read More..టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు.ఈయన ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్నాడు.లైగర్ సినిమాను పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాను పూరీ జగన్నాథ్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్...
Read More..తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగా బ్రదర్ మరియు ప్రముఖ సినీ నటుడు “నాగ బాబు” గురించి తెలియని వారు ఉండరు.అయితే నాగబాబు కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మించాడు.దీంతో అనుకోకుండా నష్టాలు చవి చూడటంతో...
Read More..ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలకు అలవాటు పడుతున్నారు.అంతేకాకుండా తర్వాత ప్రాజెక్టులలో కూడా పాన్ ఇండియా కథనే ఎంచుకుంటున్నారు.ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్, మెగా హీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పలు హీరోలందరూ పాన్...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించిన “వరుడు” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు నటిగా పరిచయమైన పాల బుగ్గల సుందరి దీక్షా పంత్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే దీక్షా పంత్ కి...
Read More..సోషల్ మీడియా ప్రభావం సామాన్యుల నుండి సెలబ్రిటీ వరకు పాకిన సంగతి తెలిసిందే.ఇక ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెగ పంచుకుంటారు.ఇక సెలబ్రిటీలు అయితే ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు.ప్రతి ఒక్క విషయాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటారు.ఫోటోలను, వీడియోలను, తమ...
Read More..సౌత్ ఇండియన్ క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి ఇమేజ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం సాయి పల్లవి నటించిన లవ్ స్టొరీ, విరాటపర్వం సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.ఇక లవ్ స్టొరీ నుంచి...
Read More..మామూలుగా సినీ సెలబ్రిటీలు బాహ్య ప్రపంచానికి వచ్చినప్పుడు కొంతమంది అభిమానులు వారితో ఫోటోలు దిగడం అలాగే ఆటోగ్రాఫ్ తీసుకోవడం వంటివి తరచూ జరుగుతుంటాయి.కానీ బాలీవుడ్ కి చెందినటువంటి ఓ సినీ నటి ఎయిర్ పోర్టులో కనిపించడంతో ఓ వ్యక్తి ఫొటో తీసుకుని...
Read More..వైసిపి పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై సోషల్ మీడియా లో సెటైర్లు వేశారు.ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కే ఏ పాల్ చంద్రబాబు శిష్యుడు అంటూ.గురువును మించిన డ్రామాలు ఆడుతున్నాడు అని వ్యంగ్యంగా విమర్శించారు.ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో.దీక్షలు చేయాలని.కేఏ...
Read More..పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించారు.ఈ విజయం పై రాంగోపాల్ వర్మ స్పందించారు.మమత విజయం పై వర్మ తన క్రియేటివిటీకి పదును పెట్టి ఓ...
Read More..క్రియేటివ్ టాలెంటెడ్ దర్శకుడుగా తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సుకుమార్, సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్ని మ్యూజికల్ హిట్స్ అని చెప్పాలి.వారిద్దరి కాంబినేషన్ ప్రస్తుతం పుష్ప సినిమా తెరకెక్కుతుంది.సుకుమార్, మైత్రీ కాంబోలో...
Read More..ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఇప్పటికే ఈ కరోనా వైరస్ కారణంగా రోజుకి దాదాపు మూడు లక్షలకి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.దీంతో దేశంలోని పలు చోట్ల ఆక్సిజన్ వాయువు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చాలా నిర్ణయాలు న్యాయస్థానాలలో అట్టర్ ఫ్లాప్ అవుతున్న సంగతి తెలిసిందే.వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలు న్యాయస్థానాలలో వీగిపోయాయి.ఇటీవలే ఇంటర్ పరీక్షల విషయంలో కూడా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది.పరిస్థితి...
Read More..అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున తర్వాత వచ్చిన హీరో సుమంత్.నాగేశ్వరరావు మనవడుగా టాలీవుడ్ లోకి ఆర్జీవీ ప్రేమకథ సినిమాతో సుమంత్ ఎంట్రీ ఇచ్చాడు.మొదటి సినిమాతోనే హిట్ కొట్టి నటుడుగా మెప్పించాడు.తరువాత కొన్ని ఫ్లాప్ లు పడిన సత్యం, గౌరీలాంటి సినిమాలతో సుమంత్...
Read More..పశ్చిమ బెంగాల్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న విడుదలైన విషయం తెలిసిందే.కాగా నందిగ్రాం లో పోటి చేసిన మమత మొదటి నాలుగు రౌండ్లు పూర్తయ్యే సమయంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కంటే 8,000 ఓట్ల వెనుకంజలో ఉండగా, అనంతరం...
Read More..జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమున్న పేరే.జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొంది తన కామెడీతో, గెటప్ లతో బాగా పేరు సంపాదించుకున్నాడు శ్రీను.అంతేకాకుండా వెండితెర లో కూడా అవకాశాలను పొందాడు.జబర్దస్త్ నుండి వెండితెరకు పరిచయమై...
Read More..దేశంలో ఎక్కువ కరోనా కేసులు పడుతున్న రాష్ట్రాలలో ముందు నుండి ఢిల్లీ పేరు వినబడుతున్న సంగతి తెలిసిందే.భయంకరంగా కేసులు పెరిగిపోతుండటంతో ఢిల్లీలో కరోనా బారిన పడిన రోగులు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు విడిచే పరిస్థితి.దీంతో కరోనా కట్టడి కోసం ఢిల్లీ...
Read More..తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు బీజేపీకి తీవ్ర నిరాశ కలిగించినా, అంతకంటే ఎక్కువగా జనసేన ను తీవ్ర నిరాశ నిస్పృహల్లోకి నెట్టినట్టుగానే కనిపిస్తోంది.ఇక్కడ స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి భారీ బహిరంగ సభ నిర్వహించారు.బిజెపి అభ్యర్థి రత్న...
Read More..ప్రస్తుతం మన దేశంలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్న విషయం తెలిసిందే.కరోనాతో మానసికంగా నెగెటివిటీతో ఉన్న క్రికెట్ అభిమానులకు కొంత ఊరటనిచ్చేలా ఐపీఎల్ దోహదపడుతుందని చెప్పవచ్చు.అయితే మన దేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ ఎంతటిదో మనకు తెలిసిందే.అన్ని దేశాల్లో క్రికెట్ అంటే...
Read More..తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే ఈటెల వ్యవహారం రాజకీయ ప్రకకంపనలు సృష్టిస్తోంది.తమ భూమిని కబ్జా చేసాడని కొంత మంది రైతులు ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన సీఎం కేసీఆర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.అయితే ఆ తరువాత మెదక్ జిల్లా మూసాయిపేట మండలం...
Read More..చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వరుస విజయాలతో యూత్ లో ఉదయ్ కిరణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో పాటు రెమ్యునరేషన్ కూడా పెరిగింది.బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్న ఉదయ్ కిరణ్...
Read More..తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ వ్యవహారం వేడి మంటలు పుట్టిస్తోంది.ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ లో ప్రకంపనాలు లేపుతోంది.ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో నడిచిన ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు రావడం, రెండు రోజుల్లోనే దీనికి సంబంధించిన...
Read More..తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి గత నెలలో జరిగిన ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితాలు నిన్న వెలువడిన విషయం తెలిసిందే.కాగా ఈ ఉప ఎన్నికలో అధికార వైసీపీ తరపున బరిలో నిలిచిన డాక్టర్ గురుమూర్తి ఘనవిజయం సాధించారు.ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి బరిలో...
Read More..తెలుగులో రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించిన “టాక్సీవాలా” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన అనంతపూర్ బ్యూటీ “ప్రియాంక జవాల్కర్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చి...
Read More..వైసీపీ రాజకీయ వ్యూహకర్తగా పనిచేసి జగన్ కు ఏపీలో అఖండ విజయాన్ని సాధించిపెట్టిన ప్రశాంత్ కిషోర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోనే ఉంది.ఆయన ఏ పార్టీకి వ్యూహరచన చేసినా, ఆ పార్టీ తప్పకుండా ఎన్నికల్లో గెలవడం ఆనవాయితీగా వస్తూ ఉండడం తో, దేశవ్యాప్తంగా...
Read More..నందమూరి హీరో బాలకృష్ణ యంగ్ స్టార్ హీరోలతో పోటీ పడలేక ఎప్పుడో వెనుక పడిపోయాడు.దాదాపు దశాబ్ద కాలంగా ఆయన సినిమా లు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి.ఈ దశాబ్ద కాలంగా బాలయ్య సినిమా ల్లో కొన్ని మాత్రమే ఒక మోస్తరుగా ఆడాయి.ఆయన సక్సెస్...
Read More..స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో తెలుగు, కన్నడ భాషలతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో సైతం అవకాశాలను అందిపుచ్చుకుంటున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ ఆఫర్లతో రష్మిక మందన్నా బిజీ అవుతుండటంతో తెలుగు, కన్నడ భాషలకు ఈమె గుడ్...
Read More..కేసీఆర్ అపారమైన రాజకీయ అనుభవం కలిగిన అపర చాణక్యుడు అనే విషయం మనకు తెలిసిందే.అయితే కేసీఆర్ తీసుకునే నిర్ణయం వెనుక ఏదో ఒక వ్యూహం దాగి ఉంటుంది.ఏవైతే కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్నాయో వాటన్నింటిని ఒక్క గూటికి చేర్చి ఒకే ఒక...
Read More..తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలియనివారు ఉండరు.అయితే నందమూరి బాలకృష్ణకి 60 ఏళ్ళు నిండినప్పటికీ ఇప్పటికీ అదే ఎనర్జీతో కుర్రాడిలా సినిమాలో చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇందులో హిట్టు ప్లాపులతో ఏమాత్రం సంబంధం ఉండదు.అయితే బాలయ్య బాబు కి...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస ఆఫర్ లత దూసుకుపోతున్నాడు.చేతినిండా అవకాశాలు ఉన్న సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోతున్నాడు.చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కిన ‘చెక్’ సినిమాలో నటించగా.ఈ సినిమా అంత సక్సెస్ ని ఇవ్వలేకపోయింది.కానీ ఈ సినిమా...
Read More..దేశంలో అత్యంత గొప్ప అనుభవం, చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అని ఏ మాత్రం సందేహం లేకుండా చెప్పవచ్చు.అయితే అటువంటి గొప్ప చరిత్ర కలిగిన పార్టీ మనుగడ ఇప్పుడుదేశ వ్యాప్తంగా ప్రశ్నార్థకంగా మారింది.అయితే ఇక...
Read More..ప్రస్తుత పరిస్దితుల్లో మరణాలు చాలా ఎక్కువగా చోటు చేసుకుంటున్న విషయాన్ని గమనించే ఉంటారు.అదీగాక కాస్త వయస్సు మళ్లీ అనారోగ్యం తో బాధపడే వారైతే పుటుక్కున ఎగిరిపోతున్నారు.ఇప్పటికే కరోనా తన పని తాను కానిస్తుండగా, ఇతర అనారోగ్య కారణాల వల్ల రాజకీయ నేతల...
Read More..తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈటీవీ ఛానల్ లో ప్రతి గురువారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారమయ్యే “జబర్దస్త్” కార్యక్రమం లో హోస్ట్ గా వ్యవహరిస్తూ తన గలగల మాటలు మరియు అందాల ఆరబోతతో బుల్లితెర ప్రేక్షకులను...
Read More..బుల్లితెర స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి అందరికీ తెలిసిందే.ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అంటే మాటల్లో చెప్పలేము.ఈ సీరియల్ గురించి ఎన్ని పనులు ఉన్నా వదిలేసుకుని మరి ప్రేక్షకులు టీవీల ముందు వాలిపోతారు.అలాంటిది...
Read More..అన్ని రకాల సినీ పరిశ్రమల కన్నా బాలీవుడ్ అనేది మార్కెట్ పరంగా చాలా పెద్దది.బాలీవుడ్ లో గుర్తింపు వస్తే ఇక ఒక నటుడిగా గుర్తింపు వచ్చినట్టే.అందుకే మన టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లు అయిన వారు కూడా ఇక్కడ అవకాశాలను...
Read More..సినిమా పరిశ్రమలో స్థిర పడాలని చాలా మంది అనుకుంటారు.కాని అందరికీ సినిమా పరిశ్రమలో స్థిరపడే అవకాశం ఉండదు.సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత సులభం కాదు.ఎందుకంటే హిట్స్, ఫ్లాప్స్ ఆధారంగా ఇక్కడ నటీనటుల జీవితాలు మారిపోతుంటాయి.ముఖ్యంగా హీరోయిన్ లుగా స్థిరపడాలని అనుకున్నా అవకాశాలు...
Read More..ఈటెల రాజేందర్ విషయంలో టిఆర్ఎస్ పార్టీ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సమయంలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ గెలుపొందడం అధికార పార్టీ టిఆర్ఎస్ కు...
Read More..పటాస్ నుండి మొదలుకుని సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు దాదాపు అన్ని సినిమా లను సక్సెస్ చేసుకుంటూ వస్తున్న అనీల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు దిల్...
Read More..తెలుగులో ఇటీవలే టాలీవుడ్ పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “వకీల్ సాబ్” చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రంలో శృతిహాసన్, నివేద థామస్, అంజలి, అనన్య...
Read More..పవన్ కళ్యాన్ వకీల్ సాబ్ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతుంది అనుకున్న సమయంలో అనూహ్యంగా కరోనా సెకండ్ వేవ్ మొదలై మొత్తం తలకిందులు చేసింది.150 కోట్ల వసూళ్లు వస్తాయని ఆశిస్తే 80 నుండి 85 కోట్ల వరకు మాత్రమే వచ్చినట్లుగా...
Read More..పశ్చిమబెంగాల్లో ఓటమితో ఆలోచనలో పడ్ద మోదీ సర్కార్ ఈ రాష్ట్రంలో గెలవాలనే పట్టుదలతో దాదాపు రెండేండ్ల కిందటి నుంచే ఎన్నికలకు సమాయత్తమైందట.అసలే కేంద్ర పెద్దలకు మమత బెనర్జికి ఏ విషయంలో కూడా పొత్తు కుదరదు. పొయ్యిలో ఉప్పు వేస్తే ఎలా చిటపటలాడుతుందో...
Read More..తెలుగులో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, నందమూరి నట సింహం బాలయ్య బాబు తదితర స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ముంబై బ్యూటీ స్వర్గీయ నటి “ఆర్తి అగర్వాల్” గురించి...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.39 సూర్యాస్తమయం: సాయంత్రం 06.15 రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.30 వరకు దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు ఈ రోజు...
Read More..తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో వైసీపీ విజయంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో లెక్కలన్నీ మారిపోయాయి.వైసిపి సిట్టింగ్ స్థానం ను దక్కించుకోవాలని టీడీపీ, బీజేపీ – జనసేన కూటమి ఎంతగా ప్రయత్నించినా , జగన్ రాజకీయ ఎత్తుగడల ముందు అవేమీ పనిచేయలేదు.వైసిపికి...
Read More..పశ్చిమ బెంగాల్లో ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్దాయిలో విజయాన్ని సాధించలేదని నిన్న వెలువడిన ఫలితాల్లో వెల్లడి అయిన విషయం తెలిసిందే.అయితే ఈ ప్రజా తీర్పు విషయంలో స్పందించిన బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా 2016...
Read More..గతేడాది మార్చి నెల నుంచి దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రజల ఆలోచనల్లో, ఆహారపు అలవాట్లలో, జీవన విధానంలో కీలక మార్పులు తెచ్చిన సంగతి తెలిసిందే.కరోనా వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెళ్లిళ్లకు తక్కువ మంది హాజరు కావాలని నిబంధనలు విధించాయి.నిబంధనలు...
Read More..యాంకర్ రవి, యాంకర్ లాస్య వేరువేరుగా చేసిన షోల కంటే కలిసి చేసిన షోలే ఎక్కువగా హిట్ అయ్యాయి.సమ్ థింగ్ సమ్ థింగ్ షోతో యాంకర్లుగా కెరీర్ ను మొదలుపెట్టిన రవి, లాస్య ఆ షో ద్వారా సక్సెస్, ఫేమ్ ను...
Read More..కరోనా సెకండ్ వేవ్ లో భారత్ లో విలయతాండవం కొనసాగుతోంది.కరోనా భయం వల్ల ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వైరస్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉంటున్నారు.వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నెటిజన్లు సెలబ్రిటీలు చేసే అనవసర పోస్టుల విషయంలో...
Read More..దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల్లో కచ్చితంగా సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు పోటీ చేస్తూ ఉంటారు.సినిమా రంగంలో అవకాశాలు తగ్గిన తరువాత రాజకీయాల్లోనైనా సత్తా చాటాలని కొందరు ఎన్నికల్లో పోటీ చేస్తే మరి కొందరు మాత్రం ప్రజలకు...
Read More..రాజకీయాలు చేయాలంటే ఒక ప్రత్యేకమైన అర్హత అంటూ ఏం లేదని ప్రతి వారికి తెలిసిందే.అందుకే గల్లీ గుండా నుండి, సినిమా, స్పోర్ట్స్, హంతకులతో పాటుగా ఏ రంగం వారైనా పొలిటిషియన్గా మారవచ్చూ.ఒక డాక్టర్, ఐపీయస్, లేక ఇతర ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం యావత్ మెగా ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఎంతో ఆతృతగా...
Read More..తెలంగాణ రాజకీయాల్లో ఒక్క సారిగా ప్రకంపనాలు మొదలయ్యాయి.ఊహించని విధంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు రావడం ఆయన మీద విచారణ చేపట్టి చక చక చర్యలు తీసుకోవడం జరిగిపోయాయి.ఈ నేపధ్యంలో కేసీయార్ తర్వాతి టార్గెట్...
Read More..దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల విషయం లో పలు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా భారత్ నుండి వచ్చే విమాన సర్వీసులను గానీ, ప్రయాణికులను గానీ నిషేధించాయి.అదీగాక కఠినమైన ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో...
Read More..ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్.కరోనా కేసులు భారీగా పెరుగుతున్న ఇలాంటి టైం లో విద్యార్దుల తల్లిదండ్రులు పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.వారి డిమాండ్ తో పాటుగా హైకోర్ట్ ఆదేశాల మేరకు...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి.అదికూడా ఫాం కోల్పోయే టైం లో అలాంటి అవకాశం వస్తే లక్కీ అన్నట్టే.ప్రస్తుతం ఇలాంటి లక్కీ ఛాన్స్ అందుకుంది మళయాళ భామ నిత్యా మీనన్.మళయాళంలో సూపర్ హిట్టైన అయ్యప్పనుం...
Read More..మొన్న కేజీఎఫ్, నిన్న మాస్టర్.రేపు మరో సినిమా.పైరసీ, లీకేజ్ అనేది సినిమా ఇండస్ట్రీని వదలని భూతంలా పట్టుకుంది.సినిమా రిలీజ్ అయిన మరుక్షణంలోనే సినిమాలు నెట్ లో ప్రత్యక్షం అవుతున్నాయి.ఇదే కాదు సినిమా రిలీజ్ కి ముందే మూవీ రిలేటెడ్ పోస్టర్స్, సీన్స్...
Read More..బాలీవుడ్ లో మన సౌత్ సినిమాల రీమేక్ మాత్రమే కాదు.సౌత్ డైరెక్టర్స్ పాన్ ఇండియా రిలీజ్ల హవా కూడా నడుస్తుంది.బాహుబలి, కేజీఎఫ్ లాంటి గేమ్ చేంజర్ తర్వాత బాలీవుడ్ ప్రొడ్యూసర్లు, ఆడియెన్స్ అంతా సౌత్ సినిమాల వైపు, సౌతం డైరెక్టర్ల వైపు...
Read More..ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్న విషయం తెలిసిందే.అయితే మన దేశంలో అత్యంత ఆదరణ కలిగిన క్రీడ క్రికెట్ అనే విషయం మనకు తెలిసిందే.అయితే కరోనా విజృంభణతో ప్రజలందరూ మానసికంగా నెగెటివిటీని కలిగి ఉన్న పరిస్థితులలో క్రికెట్ అభిమానులకు కొంత ఊరట...
Read More..ప్రస్తుతం దేశపరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అందరికీ తెలిసిందే.గత ఏడాది నుండి పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లే పట్టి.మళ్లీ వెంటాడుతుంది.ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత తీవ్రంగా ఉందని తెలుస్తుంది.రోజురోజుకు లక్షల...
Read More..సెలబ్రెటీలు బయట కనిపిస్తే చాలు వెంటనే కెమెరాలో బంధించేస్తారు.ఇలా ఇప్పటికీ ఎంతోమంది నటీనటులు ఏదో ఒక విషయంలో కెమెరాకి చిక్కినవాళ్లే.ఉదయం జిమ్ లకు వెళ్ళినప్పటి నుండి నైట్ పార్టీ లంటూ రాత్రుళ్ళ వరకు.తిరిగే సెలబ్రెటీలను వెంటనే క్లిక్ మనిపిస్తారు మీడియా వాళ్ళు.ఇదిలా...
Read More..బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న మోనాల్ అఖిల్ జోడీ బిగ్ బాస్ షో తరువాత కూడా ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తున్నారు.ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కుతున్నట్టు వాలంటైన్స్ డే సందర్భంగా...
Read More..తెలంగాణ రాజకీయాలలో గత 20 సంవత్సరాలుగా కీలక పాత్ర పోషించిన ఈటెల రాజేందర్ తాజాగా భూ కబ్జా వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.అయితే ఈటెలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాలలో కలకలం రేగింది.అయితే గత సంవత్సరం కాలంగా...
Read More..తెలంగాణలో జరిగిన చివరి ఉపఎన్నిక నాగార్జున సాగర్ .దుబ్బాక ఉప ఎన్నిక నుండి మొదలుకొని గ్రేటర్ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే.అయితే ఇప్పటి వరకు జరిగిన ఉపఎన్నికలో ఒక్క దుబ్బాక...
Read More..సుకుమార్ డిఫరెంట్ డైరెక్టర్.వర్క్ అయినా, స్టోరీ అయినా, మేకింగ్ స్టైల్ అయినా చాలా ఢిపరెంట్ గా ఉంటాయి.ఆయన సినిమాలో హీరో, హీరోయిన్ క్యారెక్టర్ ను చాలా యూనిక్ గా తీర్చి దిద్దుతారు.అంతే అద్భుతంగా తెరపై ప్రెసెంట్ చేస్తారు.ఇక ఆయన సినిమాల్లో హీరోల...
Read More..తెలంగాణ రాజకీయాలలో ఈటెల రాజేందర్ భూ వ్యవహారం ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే.అయితే తమ భూములను కబ్జా చేసాడని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతులు లేఖ రాయడంతో స్పందించిన కేసీఆర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.అయితే ఈ విచారణలో...
Read More..మనం ఒకటి అనుకుంటే తలరాత మరొకటి డిసైడ్ చేస్తుంది అనడానికి మన లైఫ్ లో జరిగే ఘటనలే ఉదాహరణలు.ఇలాంటి తలరాతే కొంత మందిని సినిమా ఇండస్ట్రీలో మంచి నటులుగా తీర్చి దిద్దింది. అసిస్టెంట్ డైరెక్టర్లుగా, స్టోరీ రైటర్లుగా సినిమాల్లోకి వచ్చి.ఒకటి రెండు...
Read More..ఉత్తర కొరియా, ఇరాన్ అణు కార్యక్రమాలు అమెరికాతో పాటు ప్రపంచ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని బైడెన్ అభిప్రాయపడ్డారు.అలాగే ఈ దేశాలపై దౌత్యపరంగా కఠినమైన ఆంక్షలు విధించే అంశాన్ని మిత్ర దేశాలతో చర్చించి నిర్ణయించనున్నట్లు వెల్లడించారు.ఈ వ్యాఖ్యలపై ఉత్తర కొరియా తీవ్రంగా...
Read More..కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ లు ఆగిపోవడంతో సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.ప్రేమమ్, శతమానం భవతి, రాక్షసుడు సినిమాలతో గుర్తింపును సొంతం చేసుకున్న అనుపమ పరమేశ్వరన్ ఖాళీ సమయంలో తన ఇంటి దగ్గరే ఉన్న పొలంలో...
Read More..తాజాగా కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల యాజమాన్యానికి సంబంధించి సరికొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.యజమాని మరణించిన అనంతరం వాహన యాజమాన్య హక్కులు అన్నీకూడా బదిలీకి నామిని ఎంచుకునే విధంగా మోటార్ వెహికల్ చట్టంలో సవరణలు చేసి వినియోగదారుల ముందుకు తీసుకొని వచ్చింది రవాణా శాఖ....
Read More..సుకుమార్… తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకత కలిగిన డైరెక్టర్.ఢిఫరెంట్ స్టోరీలతో పాటు అద్భుతమైన టేకింగ్ తో చక్కటి సినిమాలు తెరకెక్కించే సత్తా కలిగిన దర్శకుడు.సినిమాల్లోకి రాక ముందు ఆయన మ్యాథ్స్ లెక్చరర్.పిల్లలకు పాఠాలు చెప్తున్నా.తన మనసంతా సినిమాల పైనే...
Read More..మనలో చాలా మంది ఫేవరెట్ హీరోలని పోలీస్ రోల్స్ లో చూడాలని అనుకుంటారు.కానీ ప్రతి హీరో ఫ్యాన్ పోలీస్ రోల్ లో చూడాలని అనుకునేది రవితేజని మాత్రమే.పోలీస్ రోల్ లో రవితేజ ఎనర్జీని ఎవరూ అందుకోలేరు.ఇప్పటి వరకు రవితేజ ఎన్ని సినిమాల్లో...
Read More..ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకవైపు కరోనా విస్తరిస్తూ ఉంటే.అనేక హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత ఉన్న సంగతి అందరికీ విదితమే.అంతేకాకుండా రోజుకు ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది ప్రాణాలు వదులుతున్నారు.అలాగే కొన్ని హాస్పిటల్స్ లో వైద్య పరికరాలు కూడా అందుబాటులో లేని సందర్భాలు ఉన్నాయి.అయితే ఈ...
Read More..చైనా దేశం నుంచి మన దేశానికి వ్యాప్తి చెందిన కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తుంది.టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు సైతం కరోనా బారిన పడుతున్నారు.తాజాగా...
Read More..ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు సంబంధించి గాసిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి.ఆ గాసిప్స్ లో కొన్ని గాసిప్స్ సెలబ్రిటీలకు నవ్వు తెప్పించే విధంగా ఉంటే మరికొన్ని గాసిప్స్ మాత్రం సెలబ్రిటీలకు తీవ్ర ఆగ్రహం తెప్పించే విధంగా ఉండటం గమనార్హం.స్టార్ హీరోయిన్ ఇలియానా...
Read More..ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో అందరికీ తెలిసిందే.సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఇంటికే పరిమితమయ్యారు.రోజుకు లక్షల సంఖ్యలో వైరస్ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.ఇక సినీ ఇండస్ట్రీలో మొత్తం సినిమాలు వాయిదా...
Read More..రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.ఈయన గురించి తెలియని తెలుగు ఆడియన్స్ కు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఈయన మాస్ పాటలకు విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు.టాలీవుడ్ లో...
Read More..ప్రస్తుతం పరిస్థితులు ఏంటో అందరికీ తెలిసిందే.ఎక్కడి నుండో వచ్చి ప్రజలను మింగేస్తుంది ఈ కరోనా వైరస్.ఏడాది నుండి పట్టిపీడిస్తున్న ఈ వైరస్ వల్ల.మరణించాక చివరి చూపు కూడా నోచుకోలేని పరిస్థితిగా మారింది.ఈ వైరస్ వ్యాపించాక.మళ్లీ వారిని చూస్తామో లేదో అన్న భయాలే...
Read More..సినీ ఇండస్ట్రీలో కొందరు నటీనటులు సినిమా తర్వాత కూడా ఎంతో సన్నిహితంగా ఉంటారు.ఇప్పటికీ కొందరు నటీనటులు తమ స్నేహబంధం ను అలాగే కొనసాగించగా.తనకు జలుబు వస్తే ఎన్టీఆర్ చేసిన సేవల గురించి ఓ హీరోయిన్ తాజాగా అభిమానులతో పంచుకుంది.ఇంతకీ ఆ హీరోయిన్...
Read More..చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్లో 200 మ్యాచ్ ఆడుతున్న రెండో క్రికెటర్గా రికార్డు పుస్తకాల్లోకెక్కాడు.ఈ ఫీట్ను సాధించిన తొలి సీఎస్కే క్రికెటర్ ఎంఎస్ ధోని, ఆ తర్వాత స్థానంలో రైనా నిలిచాడు.ముంబై ఇండియన్స్తో...
Read More..దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా అందరి చూపు మాత్రం బెంగాల్ పైనే ఉంది.ఇక్కడ టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరి పోరు నడిచింది.ఈ పోరులో మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది.దీంతో బెంగాల్ పీఠం మరోసారి...
Read More..తెలంగాణ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో ఒక్క పదో రౌండ్ మినహా మిగిలిన రౌండ్స్ అన్నీట్లోను టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ లీడ్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.ఈ ఫలితాలను బట్టి చూస్తే దాదాపుగా విజయం ఖాయం అయ్యినట్లుగా కనిపిస్తుండటంతో టీఆర్ఎస్...
Read More..ఈవీవీ సత్యనారాయణ ఈవీవీ ఎనెర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు.అయితే ఈయన దర్శకుడిగా కూడా సూపర్ హిట్ చిత్రాలను తీసాడు.ఈయన కొడుకులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ లను కూడా హీరోలుగా పరిచయం చేసాడు.కొడుకులతో కూడా...
Read More..1.తెలంగాణలో కరోనా గడచిన 24 గంటల్లో తెలంగాణ లో కొత్తగా 7430 కరుణ పాజిటివ్ కేసులు నమోదు కాగా 56 మంది మృతి చెందారు. 2.యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం ప్రముఖ టెలివిజన్ యాంకర్ నటుడు ప్రదీప్ తండ్రి పాండురంగారావు అనారోగ్యంతో...
Read More..టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులని దోచుకుంది.తొలిసారి నటనకే అంతా క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.తన అందాలతో తెగ పిచ్చెక్కిస్తుంది.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.ఇక సోషల్...
Read More..ప్రపంచం మొత్తం కరోనాతో అల్లాడిపోతోంది.ఏదైనా ఆస్పత్రికి వెళ్లి చూస్తే అక్కడ కనిపిస్తుంది పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.కరోనా సెకండ్ వేవ్ ఎవర్నీ వదలట్లేదు.గుంపులుగా జనాన్ని ఆస్పత్రులకు లాక్కు పోతోంది.అలాంటి కరోనాకి షాక్ ఇస్తున్నారు కొందరు.మానవత్వంతో మనసుల్నే కాదు కరోనాను కూడా గెలవొచ్చు...
Read More..ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి.ఇప్పటికే మొదలైన కౌంటింగ్ ప్రక్రియలో బీజేపీ ప్రభావం ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు.ఇప్పుడు వస్తున్న కొన్ని రౌండ్ లలో ఫలితాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో...
Read More..అక్కినేని కుటుంబం నుండి వచ్చినా తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపును సంపాదించుకున్నాడు నాగ చైతన్య.ఈ మధ్య నాగ చైతన్య విభిన్న కథలను ఎంచుకుంటూ తన విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.మజిలీ సినిమా హిట్ అయిన తర్వాత నాగ చైతన్య శేఖర్ కమ్ములతో ‘లవ్...
Read More..టిఆర్ఎస్ ప్రభుత్వం పై మొదటి నుంచి పోరాడుతున్న వ్యక్తుల్లో రేవంత్ రెడ్డి ముందుంటారు.టిడిపిలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా, కేసిఆర్ తమ రాజకీయ ప్రత్యర్థి అన్నట్లుగా ఆయన రాజకీయం కొనసాగుతూ వస్తోంది.తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఎప్పుడూ...
Read More..మలయాళంలో ప్రేమమ్ సినిమాతో, తెలుగులో ప్రేమమ్ సినిమాతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో గుర్తింపును సంపాదించుకున్నారు అనుపమ పరమేశ్వరన్.ప్రతిభ పుష్కలంగా ఉన్న ఈ హీరోయిన్ కు రంగస్థలం సినిమాలో మొదట హీరోయిన్ ఛాన్స్ వచ్చినా కొన్ని కారణాల వల్ల ఆమె స్థానంలో సమంత...
Read More..కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఇండియాలో ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే.రోజు రోజుకి కేసులు బాగా పెరుగుతున్నాయి.అయితే కరోనా ప్రభావాన్ని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పనిచేస్తాయని తెలుస్తుంది.అందుకే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని అనుకుంటున్నారు.అయితే వ్యాక్సిన్ ల...
Read More..అమెరికాను కరోన మహమ్మారి నుంచీ గట్టెక్కించిన ఫైజర్ వ్యాక్సిన్ భారత్ కు రానుందా, ఆదిశగా చర్చలు జరుగుతున్నాయా అంటే అవుననే చెప్పాలి.వ్యాక్సిన్ ముడి సరుకుకు సహకరించండి అని భారత్ అభ్యర్ధన, ఇండో అమెరికన్స్ ఒత్తిడి మేరకు ఒకే చెప్పిన అమెరికా ఇప్పటికే...
Read More..భారతదేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ మరే ఆటకు లేదన్న విషయం తెలిసిందే.అన్ని దేశాల్లో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే, కాని మన దేశంలో క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా పూజించేంత వెర్రి అభిమానం కలిగి...
Read More..చాలా మంది తీరికలేని జీవితాన్ని గడపాలనుకుంటారు.అందుకోసం వాళ్లు నిర్విరామంగా పనిచేస్తుంటారు.కొందరు తమ చిన్న ప్రపంచంలో ఆనందంగా ఉంటే చాలు అనుకుంటే.మరికొందరు మాత్రం ప్రపంచం మొత్తం తన గురించే మాట్లాడుకోవాలి అని అనుకుంటారు.అందుకోసం వాళ్లు పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు...
Read More..విమానంలో ఒకే ఒక వ్యక్తి ప్రయాణించాడు.ఇది మామూలు విషయం కాదు.అతడు ఎందుకు ప్రయాణించాల్సి వచ్చిందో తెలిస్తే మీరు కూడా ఫీలవుతారు.ఎల్ అల్ అనే ఎయిర్లైన్ సంస్థ టెల్ అవీవ్ నుంచి కాసాబ్లాంకాకు ఒకే ఒక ప్రయాణికుడిని తీసుకెళ్లింది.మొత్తం రెండు క్లాసుల్లో 160...
Read More..నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు లో ప్రస్తుతం వరకు టీఆర్ఎస్ వైపే దూసుకెళ్లిన విజయ లక్ష్మి ఒక్క సారిగా యూటర్న్ తీసుకుంది.దీని ఫలితంగా ఇప్పటి వరకు గెలుపు తమదే అని సంబర పడుతున్న టీఆర్ఎస్ నేతల్లో ఆనందాన్ని మాయం...
Read More..బుల్లితెర హాట్ బ్యూటీ యాంకర్ అనసూయ గురించి తెలినోలే లేరు.ఈ బ్యూటీ తన అందాలతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.వయసు పెంచుకుంటున్న కొద్దీ తన గ్లామర్ ను కూడా పెంచుకుంటూ పోతుంది ఈ హాట్ బ్యూటీ.ఇక వెండితెర లో కూడా అనసూయ...
Read More..కరోనా విలయతాండవానికి భారతావని అల్లాడిపోతోంది.ఇప్పటికే చాప కింద నీరులా దేశం మొత్తం విస్తరించిన ఈ మహమ్మారి కోరల్లో చిక్కి లక్షలాది మంది విలవిలలాడిపోతున్నారు.ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేలాది మరణాలతో దేశంలో హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.నిన్న ఏకంగా 4...
Read More..తెలంగాణలోని నాగార్జునసాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకస్మిక మరణంతో ఖాళీ అయిన స్థానంలో ఆయన కుమారుడు నోముల భగత్ కి టిఆర్ఎస్ టికెట్ ఇచ్చి బరిలో దింపింపిన విషయం తెలిసిందే.కాగా ఇదే స్దానం నుండి కాంగ్రెస్, బీజేపీ కూడా తమ...
Read More..ప్రముఖ తెలుగు సినీ నటి అతిలోక సుందరి శ్రీదేవి కూతుర్లు తమ అందాలతో యువతులను కన్నార్పకుండా చేస్తున్నారు.తమ గ్లామర్ లతో ఏకంగా గ్లామర్ విందునే వడ్డిస్తున్నారు.ఇప్పటికే జాన్వీకపూర్ తెగ ఫోటో షూట్ లంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ల కంటే ఎక్కువగా...
Read More..హిందూ పురాణాల ప్రకారం వినాయకుడిని ప్రథమ పూజ్యుడిగా భావిస్తారు.వినాయకుడికి గణపతి, విగ్నేశ్వరుడు, ఏకదంతుడు, గణనాథుడు, లంబోదరుడు వంటి పేర్లు ఉన్నాయి.ఇవే కాకుండా వినాయకుడిని నాగభూషణడు అని కూడా పిలుస్తారు.అయితే వినాయకుడిని నాగభూషణడు అని ఎందుకు పిలుస్తారో చాలామందికి తెలియకపోవచ్చు.పురాణాల ప్రకారం వినాయకుడికి...
Read More..కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ట్వీట్లకు, సెటైర్లకు పదును మరింత పెట్టారు.కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పరోక్షంగా విమర్శలతో ట్వీట్లు, వీడియోలు షేర్ చేస్తూ తనదైన శైలిలో స్పందిస్తున్నారు.తాజాగా ఆంధ్రప్రదేశ్లో...
Read More..ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో ఎవరి నోటి వెంట దుర్వార్త వినవలసి వస్తుందో తెలియడం లేదు.అసలు ఈ సంవత్సరం చివరి వరకు ఎంత మంది బ్రతుకుతారో చెప్పలేని పరిస్దితి.కరోనా వల్లనా, అనారోగ్యాల వల్లనా ఏదైతే నేమి మొత్తానికి రోజు మరణ వార్తలు మాత్రం...
Read More..యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యారు.వరుస విజయాలతో జోరుమీదున్న ఈ హీరో అభిమాని మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు.పెళ్లిచూపులు సినిమాతో తొలి హిట్ ను అందుకున్న విజయ్ దేవరకొండకు ఆ సినిమా నుంచే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.అర్జున్ రెడ్డి, గీతా గోవిందం...
Read More..పంజాబ్ కింగ్స్ యువ స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ సంచలన ప్రదర్శనకు విలవిలలాడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 34 పరుగులతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే.శుక్రవారం జరిగిన ఆ మ్యాచ్లో హర్ప్రీత్ ముందుగా బ్యాటింగ్లో కేఎల్ రాహుల్కు అండగా నిలిచి ఆ...
Read More..ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఏడాదిన్నర కావొస్తున్నా ఈ భూగోళాన్ని విడిచిపెట్టకపోగా.సరికొత్తగా శక్తిని సంతరించుకుని మానవాళిపై పంజా విసురుతోంది.సెకండ్ వేవ్ పేరిట యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇటలీలను వణికించిన వైరస్.ఇఫ్పుడు భారత్లో మరణ మృదంగాన్ని మోగిస్తోంది.ప్రపంచంలో కరోనా మహమ్మారి వెలుగు...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోలలో, బుల్లితెర సెలబ్రిటీలలో చాలామంది కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నా ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో తమ వంతు సహాయం చేయడానికి ముందుకు రారు.కనీసం సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రజల్లో నెలకొన్న...
Read More..మానవుడు భూమి మీద తానే గొప్ప వాడినని అనుకుంటాడు.కాని అది నిజం కాదని చాలా సమయాల్లో మనకు రుజువయింది.ఎందుకంటే జంతువులు మూగ జీవాలు అని చాలా తేలికగా తీసిపారేస్తాం.కాని వాటికి ఉండే అపారమైన టాలెంట్ మనుషులలో కూడా ఉండదు.సహజంగా ఏ పని...
Read More..దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న కారణంగా ఇండియా నుండి వస్తున్న ప్రయాణీకులపైన ఆంక్షలు విధిస్తున్నాయి పలు దేశాలు.తమ దేశ పౌరులైనా సరే ఆంక్షలను విధిస్తున్నారు.లేటెస్ట్ గా ఇజ్రాయెల్ కూడా ఇండియాకు తమ దేశ పౌరులు వెల్లకుండా నిషేధించింది.ఇజ్రాయెల్ ఆరోగ్య ఆదేశాల...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన ఖాతాలో వరుస ఆఫర్ లను జమ చేసుకుంటున్నాడు.ఇప్పటికే పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇందులో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా...
Read More..కొన్నేళ్ల క్రితం వరకు సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న జోడీలకు మాత్రమే ప్రేక్షకుల్లో ఎక్కువగా క్రేజ్ ఉండేది.ఈ మధ్య కాలంలో సినిమా జోడీలకు సమానంగా బుల్లితెర జోడీలకు కూడా ప్రేక్షకుల్లో క్రేజ్ వస్తోంది.అలా గుర్తింపును సంపాదించుకున్న జోడీలలో ఎక్స్ ప్రెస్ హరి...
Read More..అధికార దుర్వినియోగం పెద్ద స్థాయి వ్యక్తుల్లోనే కాదు చిన్న స్థాయిలో కూడా జరుగుతుంది.డబ్బంటే ఆశ ఎవరికి ఉండదు చెప్పండి.అలానే ఓ గ్రామ వాలంటీర్ లక్ష రూపాయలు చూడగానే ఇవి లబ్ధి దారులకు ఎందుకివ్వాలి తానే వాడేస్తే పోలా అన్న ఆలోచన వచ్చింది.అంతే...
Read More..బస్ కండక్టర్ కొడుకు హీరో అవ్వడం అంటే అంత తేలిక కాదు.కాని కన్నడ ఇండస్ట్రీలో కేజీఎఫ్ హీరో, రాకింగ్ స్టార్ యష్ లైఫ్ స్టార్ట్ చేసింది ఆ విధంగానే.సినిమాలో హీరోగా ఎదగాలనే ఆశతో నటుడుగా కెరియర్ ప్రారంభించి యష్ ఆరంభంలో సీరియల్స్...
Read More..దాదాపుగా టీఆర్ఎస్ లో ఈటెల రాజేందర్ ప్రస్థానం ముగిసిపోయినట్టే.పూర్తిగా టిఆర్ఎస్ అధిష్టానం ఈటెల రాజేందర్ ను టార్గెట్ చేసుకోవడం, ఆయన అవినీతి వ్యవహారాలు బయటకు తీయడం, ఆయన నిర్వహిస్తున్న వైద్యఆరోగ్యశాఖ ను కేసీఆర్ తన ఆధీనంలోకి తీసుకోవడం ఇవన్నీ జరిగిపోయాయి.ఇక టిఆర్ఎస్...
Read More..ఇండస్ట్రీలో డార్లింగ్ ప్రభాస్, గోపీచంద్ మంచి మిత్రులు అనే విషయం అందరికి తెలిసిందే.వీరిద్దరు కలిసి నటించిన మొదటి సినిమా వర్షం.ఈ సినిమాలో గోపీచంద్ ప్రతినాయకుడుగా కనిపించాడు.కెరియర్ ఆరంభంలో విలన్ పాత్రలు చేసి మెప్పించిన గోపీచంద్ యజ్ఞం సినిమాతో టర్న్ తీసుకొని హీరోగా...
Read More..సౌత్ ఇండియా స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.దిల్ రాజు ఏకంగా రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.ప్రస్తుతం ఇండియన్...
Read More..టిక్ టాక్ వీడియోలతో ఈ మధ్యకాలంలో చాలా మంది పాపులర్ అయ్యారు.కొంత మంది అందాల భామలు అయితే టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ దర్శకుల దృష్టిలో పడి ఏకంగా హీరోయిన్స్ కూడా అయిపోయారు.కొంత మంది భామలు వారి డాన్స్ టాలెంట్ తో...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియాలతో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం ఓ వైపు రాధేశ్యామ్ మూవీ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది.మరో వైపు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ షూటింగ్ జరుగుతుంది.అలాగే సలార్ షూటింగ్...
Read More..రంగం, బ్రదర్స్ సినిమాలతో సౌత్ లో దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు కెవి ఆనంద్. కమర్షియల్ జోనర్ లోనే థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో కథలని చెప్పడం కెవి ఆనంద్ స్టైల్.స్టిల్ కెమెరామెన్ గా కెరియర్ ప్రారంభించి తరువాత...
Read More..పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ సినిమాకి కరోనా ఎఫెక్ట్ కారణంగా భారీ కలెక్షన్లు రాకున్న నిర్మాత దిల్ రాజుకి మాత్రం లాభాలే తీసుకొచ్చింది.ఒక తాజాగా అమెజాన్...
Read More..పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ట్ చేయడానికంటే ముందుగా దర్శకుడు క్రిష్ ఒక నవల ఆధారంగా వైష్ణవ్ తేజ్ తో సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో గిరిజన రైతుల కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.ఇక...
Read More..భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఇతర దేశాలతో పోలిస్తే శరవేగంగా జరుగుతోంది.కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి మన దేశంలోని ప్రజలు సైతం వ్యాక్సిన్ ను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.అయితే వ్యాక్సిన్...
Read More..సినిమా పరిశ్రమలో స్థిర పడాలని చాలా మంది కోరుకుంటారు.కొంత మందికి మాత్రమే అది సాధ్యమవుతుంది.ప్రయత్నాలు చాలా మంది చేస్తారు.కాని అవకాశాలు మాత్రం కొద్ది మందికి మాత్రమే వస్తాయి.అయితే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో చాలా రకాల సంఘటనలు ఎదురవుతుంటాయి.ఇక ఆ పరిస్థితి...
Read More..కరోనా కరోనా నువ్వు ఎప్పుడు పోతావ్ అంటే కోటి ప్రాణాలు తీసుకోందే నేను ఈ భూలోకం నుండి వెళ్లను అని చెప్పిందట అని అంటున్నారు.బహుశా జోక్ చేసారేమో గానీ ఈ వార్త నిజం ఆయ్యేలా కనిపిస్తుంది.ఎందుకంటే కరోనా ఫస్ట్ వేవ్ భారతీయులకు...
Read More..హ్యాపీడేస్ సినిమాతో హీరోగా పరిచయం అయిన కుర్ర నటుడు వరుణ్ సందేశ్.ఆ సినిమా తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్ లో కొత్త బంగారులోకం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వరుణ్ సందేశ్ టాలీవుడ్ మరో యూత్ హీరోగా ఎదుగుతాడని అందరూ...
Read More..లోకేష్ ఈ మధ్య బాగా యాక్టివ్ అయ్యారు.వైసీపీ ప్రభుత్వంపైనా, జగన్ పరిపాలనపైనా భారీ భారీ డైలాగులు వదులుతున్నారు.పంచులు, ప్రాసలతో విరుచుకుపడుతున్నారు.జగన్ రెడ్డీ అంటూ ప్రతి విషయంపైనా లోకేష్ స్పందిస్తూ, నానా హడావుడి చేస్తున్నారు.లోకేష్ ఈ రకంగా యాక్టివా అవుతారని టిడిపి నేతలు,...
Read More..సినిమా పరిశ్రమలో స్టార్ గా ఎదగాలంటే అద్భుతంగా నటించే సత్తా ఉండి, ప్రేక్షకుల మన్ననలు పొందితే ఇక ఆ నటుడి దశ తిరిగి పోయినట్టే అని చెప్పవచ్చు.కాని సినిమా పరిశ్రమలో చాలా మంది సీనియర్స్ చెప్పే మాట సినిమా పరిశ్రమలో స్నేహాలు...
Read More..కన్నడంలో సూపర్ హిట్ అయిన బెల్ బాటమ్ అనే సినిమాతో హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా అదే టైటిల్ తో రీమేక్ చేశారు.ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యింది.పూజా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రంజిత్...
Read More..వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఎన్నో చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి.అసలే రాజకీయం అంటే రాబంధులు, జరాసంధిలు, కీచకులు, మానాభిమానాలు విడిచి చేసేదనే అభిప్రాయం ప్రజల్లో ఉందట.అదీగాక ఎక్కువమంది ఉన్న సామాన్య ప్రజలకు ఎంగిలి మెతుకులు విసిరి, తక్కువ మంది ఉన్నా రాజకీయ నాయకులు...
Read More..జనసేన పార్టీకి బలమైన క్యాడర్ ఉంది.కోట్లాదిమంది పవన్ ను ఆరాధించే వారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు.సినీ గ్లామర్, సామాజికవర్గం అండదండలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి.దీంతో జనసేన రాజకీయ భవిష్యత్ కు అవకాశం పుష్కలంగా ఉంది.పవన్ అభిమానులు, జనసైనికులు పార్టీని ప్రజల్లోకి...
Read More..కరోనా సెకండ్ వేవ్ వల్ల టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరు హీరోలు ఇళ్లకే పరిమితమయ్యారు.సెకండ వేవ్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో షూటింగ్ లు చేయడానికి హీరోలు, దర్శకనిర్మాతలు ఆసక్తి చూపడం...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.39 సూర్యాస్తమయం: సాయంత్రం 06.15 రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 10.00 వరకు దుర్ముహూర్తం: మ.04.25 నుంచి 05.13 వరకు ఈ రోజు...
Read More..ఈ లోకంలో ఏ పక్షపాతం చూపకుండా ఏదో ఒకరోజు ప్రతి జీవిని తప్పకుండా పలకరించేది మరణం మాత్రమే.అయితే మరనం అనగానే మనిషికి భయం కలగడం సహజం.కానీ ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోక పోయిన చివరికి మనిషిని వరించేది మరణం మాత్రమే. ఇకపోతే జీవితంలో...
Read More..భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తీరుపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తారని అందరూ అంచనా వేయగా, కేంద్రం మాత్రం ఆ ఆలోచన లేదని ప్రకటించింది.పైగా లాక్ డౌన్ విధించే నిర్ణయాలను రాష్ట్రాలకు...
Read More..వాతి కమింగ్ పాట తెలియని కుర్ర కారు ఉండరంటే అతిశయోక్తి కాదు.ఇళయదళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలోని ఈ పాట ఒకసారిగా కుర్ర కారును ఆకట్టుకుంది.ఇక అభిమానులకు పాట నచ్చితే ఇక దాని జోరు ఆపడం ఇక ఎవరి తరం కాదు.ఇక...
Read More..టిఆర్ఎస్ లో నిన్న జరిగిన పరిణామాలు పెను సంచలనమే సృష్టించాయి.పార్టీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా ఉండడమే కాకుండా, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన ఈటెల రాజేందర్ భూకబ్జా ఆరోపణలు రావడం, దానికి సంబంధించి ఆగమేఘాల మీద విచారణ పూర్తి కావడం,...
Read More..కరోనా వల్ల ప్రజలకు కలుగుతున్న కష్ట నష్టాల నిట్టూర్పులు అన్నీ ఇన్నీ కావు.కాలు బయట పెట్టలేని పరిస్దితి.ఎవరిని నమ్మలేని పరిస్దితి.బయటకు వెళ్లుదామంటే భయం.ఇలాంటి దుస్దితి మధ్య జీవనాన్ని గడుపున్నారు ప్రస్తుతం ప్రజలు. ఇక ఏపీలో కూడా కోవిడ్ కేసులు ఆగడం లేదు.వరుసగా...
Read More..తెలుగులో ఒకప్పుడు చలన చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయాలని వీటి ఉద్యమానికి తెరలేపి “నానా హంగామా” చేసినటువంటి తెలుగు ప్రముఖ నటి “శ్రీ రెడ్డి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే శ్రీ...
Read More..తెలుగు ఆడియెన్స్ కమర్షియల్ సినిమాలనే ఎక్కువగా ఇష్టపడతారు.అది మంచి యాక్షన్ సినిమా అయితే ఇక హీరో ఎవరు అని కూడా చూడరు.మూవీ బాగుంటే చాలు బంఫర్ హిట్ కావాల్సిందే.డబ్బింగ్ మూవీ అయినా ఫర్వాలేదు.అలా డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో మంచి క్రేజ్...
Read More..పోసాని కృష్ణ మురళి.మంచి నటుడే కాదు.అద్భుతమైన రైటర్.సూపర్ డైలాగులు రాస్తాడు.మంచి కథలు అందిస్తాడు.స్క్రీన్ ప్లే మీద గట్టి పట్టున్న వ్యక్తి.తన వెరైటీ కామెడీ టైమింగ్ తో ప్రస్తుతం చాలా సినిమాల్లో ఏదో ఒక రోల్ చేస్తున్నాడు.అందరినీ ఎంటర్ టైన్ చేస్తున్నాడు.యాక్టర్ గా,...
Read More..తెలుగు జనాలకు సినిమా నచ్చితే చాలు.భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారు.అందుకే చాలా మంది మంది తమిళ హీరోలకు ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు.హీరోల వరకు ఎందుకు.తమిళ డైరెక్టర్లు మణిరత్నం, శంకర్ మూవీస్ అన్నింటినీ తెలుగు సినిమాల్లాగే ఫీలవుతారు.ఆ డైరెక్టర్లు తెలుగులో స్ట్రెయిల్ సినిమా...
Read More..ఒకప్పుడు శృతి హాసన్ తో సినిమా అంటేనే దర్శక నిర్మాతలు భయపడేవారు.వామ్మో.తనది ఐరన్ లెగ్ అని హడలిపోయేవారు.కానీ రాను రాను ఈ ఐరన్ లెగ్ కాస్త గోల్డెన్ లెగ్ అయ్యింది.గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తో పవన్ కల్యాణ్ ప్లాప్...
Read More..తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వచ్చీరావడంతోనే స్టార్ హీరోలతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనుకోకుండా హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు.ఇందులో ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ దర్శకత్వం వహించిన “వరుడు” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్...
Read More..తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సినిమా అవకాశాల కోసం వచ్చిన మొదట్లో పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి హీరో హీరోయిన్లుగా నిలదొక్కుకున్న నటీనటులు చాలామందే ఉన్నారు.అయితే ఇందులో పలు టాలీవుడ్ చిత్రాల్లో హీరోయిన్ స్నేహితురాలు అలాగే అక్క, చెల్లి తదితర...
Read More..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇందులో భాగంగా ఇప్పటికే ప్రజలు లక్షల సంఖ్యలో మరణించారు.అంతేకాకుండా కోట్ల సంఖ్యలో ఈ కరోనా వైరస్ బారిన పడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఇప్పటికే ఈ కరోనా వైరస్...
Read More..చాలా సినిమాలకు ఫస్ట్ ఒక వర్కింగ్ టైటిట్ ఉంటుంది.అందరూ అదే సినిమా టైటిల్ అనుకుంటారు.కానీ ఫస్ట్ లుక్ తో టైటిల్ వేరేది అనౌన్స్ చేసి పలుమార్లు అందరికీ షాక్ ఇచ్చారు దర్శకులు.విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు...
Read More..చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఎల్.ఈ.డీ టీవీ స్పీకర్లలో 200 గ్రాముల బంగారం పట్టివేత జరిగింది.కస్టమ్స్ అధికారులు చేసిన తనిఖీల్లో ఓ వ్యక్తి నుండి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారని తెలుస్తుంది.నాగపట్టణానికి చెందిన బద్రోద్దీన్ అనే వ్యక్తి దుబాయ్ నుండి...
Read More..తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పై రైతుల దగ్గరి నుంచి బలవంతంగా అసైన్డ్ భూములను రాయించుకున్నారంటూ ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నడు లేనంత స్పీడ్ పెరిగి 24 గంటల్లో ఈ కేసు తాలూకూ విచారణ కూడా...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో...
Read More..కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మందుబాబులకు ఒక చిన్న డౌట్ ఉంది.వ్యాక్సిన్ వేసుకున్నాక ఎన్నిరోజులకు మద్యం సేవిచవచ్చు.అసలు వ్యాక్సిన్ వేసుకున్నా మద్యం తీసుకోవచ్చా లేదా.తీసుకుంటే ఏదైనా ప్రమాదం ఉందా ఇలాంటి డౌట్లన్ని ఉండటం సహజం.అయితే టీకా తీసుకున్న వారు మద్యం తీసుకోకూడదు అన్న...
Read More..గతేడాది ఇదే సమయంలో దాదాపు లక్ష కరోనా కేసులు నమోదైతే ప్రజలు గజగజా వణికిపోయారు.కేంద్రం సైతం కరోనా వైరస్ కొత్త వైరస్ కావడంతో లాక్ డౌన్ తో పాటు కఠిన ఆంక్షలను అమలు చేసింది.అయితే లాక్ డౌన్ నిబంధనల వల్ల కేంద్ర,...
Read More..సినిమా రంగాలు చాలా ఉన్నాయి.టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అంటూ ఏ భాషకు ఆ సినిమా ఇండస్ట్రీ ఉంది.ఎక్కడైనా సినిమా తీసే విధానం ఒక్కటే అయినా.టేకింగ్ లెవల్స్ టెక్నికల్ గా , లాజికల్ గా చాలా తేడా ఉంటుంది.ఇండియన్ మూవీస్...
Read More..తెలంగాణా రాష్ట్రానికి రష్యా దేశానికి చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు వచ్చాయి.శనివారం సాయంత్రం వ్యాక్సిన్ కంటైనర్లు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి.రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ జీ.ఎం.ఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో ద్వారా మొదటి ప్రధాన కంటైన్మెంట్ పంపించారు.ప్రముఖ ఫార్మా కంపెనీ...
Read More..తెలంగాణలోని ప్రభుత్వ అధికారులు, మంత్రులు, నేతలు వరుసగా కోవిడ్ బారినపడుతున్న విషయాన్ని గమనించే ఉంటారు.కాగా కరోనా కట్టడికి తీసుకునే చర్యలు ఏమో గానీ ఇంతటి క్లిష్ట పరిస్దితుల్లో కూడా ఎన్నికలు నిర్వహించడం కరోనా వ్యాప్తిని మరింతగా పెంచిదనే విమర్శలు ప్రభుత్వం పై...
Read More..సినిమా రంగంలో అందం, అభినయం ఉన్నా కొంతమంది హీరోయిన్లు కెరీర్ తొలినాళ్లలో సరైన సక్సెస్ లేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.అలా ఇబ్బందులను ఎదుర్కొన్న హీరోయిన్లలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఒకరు.ఒకవైపు హీరోయిన్ గా సత్తా చాటుతూనే మరోవైపు అభిరుచి...
Read More..ఈ మధ్య కాలంలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో కొత్తతరహా కథాంశాలతో కూడిన కథలు ఎక్కువగా బ్లాక్ బస్టర్ హిట్ ఫలితాన్ని అందుకుంటున్నాయి.అయితే తెలుగులో కొత్తతరహా కథాంశాలను ప్రేక్షకులు ఇష్టపడినా బోల్డ్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడరు.అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ కథాంశంతో...
Read More..కరోనా వైరస్ కారణంగా గతేడాది నుండి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు.అన్ని రంగాలు కూడా కరోనా ధాటికి అల్లాడిపోయాయి.ముఖ్యంగా సినీ రంగం కరోనా దెబ్బకు గతేడాది నుండి కోలుకోలేకపోయింది.ఇప్పటికే పలువురు స్టార్స్ కరోనా బారిన పడ్డారు.చాలా మంది కోలుకున్నారు కూడా.అయితే తాజాగా...
Read More..ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగుపడతాయని ఊహించుకున్న యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఇంకా అర్ధం కావడం లేనట్లుగా ఉంది తెలంగాణ సంపద అంతా దోపిడికి గురవుతుందని, మూడువేలకు ఓటు అమ్ముకుంటూ బానిస బ్రతులకు అలవాటుపడిన ఈ ప్రజల్లో మార్పు...
Read More..ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా విడుదల గత ఏడాది కాలంగా వాయిదా పడుతూనే ఉంది.కరోనా కారనంగా ఈ సారి లాంగ్ గ్యాప్ వచ్చింది.విడుదల విషయంలో రాధే శ్యామ్ మేకర్స్ ఈసారి చాలా సీరియస్ గా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం...
Read More..ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విఫలం అవుతూనే ఉన్నాయి.దాంతో ఆర్థిక నష్టమే కాదు ప్రాణ నష్టం కూడా తీవ్రంగా వాటిల్లుతుంది.వ్యాక్సినేషన్ ప్రక్రియ...
Read More..యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పేరు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ప్రపంచవ్యాప్తంగా మారు మోగిపోతుంది.బాహుబలి సినిమాకి ముందు ప్రభాస్ వేరు బాహుబలి తర్వాత వేరు అన్నట్టుగా ప్రభాస్ రేంజ్ మారిపోయింది.ఈ సినిమా తో ఒక్కసారిగా అందరి చూపు ఆయన వైపు...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంచి మనసు గురించి ఆయన తో వర్క్ చేసిన పలువురు చెబుతూ ఉంటారు.ఆయన అంత పెద్ద స్టార్ తనయుడు అయినా కూడా ఏమాత్రం ఆ ఫీలింగ్ ను చూపించడని.చాలా సింపుల్ గా ఒక కొత్త...
Read More..అనాధ.ఈ పేరు ముందు బహుశ ఏ వైరస్ కూడా పనిచేయదు.ఒక వ్యక్తికి జీవితంలో అన్నీ ఉన్నా కూడా అతను ఒంటరిగా, అనాధగా ఉండగా కలిగే మనోవేదన ఎన్ని మత్తు మందులు తీసుకున్న చల్లారదు.అందులో కరోనా వచ్చి అందరు ఉన్నా, మనుషులను అనాధలుగా...
Read More..టిఆర్ఎస్ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో గుబులు పుట్టిస్తోంది. సొంత పార్టీ నాయకుడు , టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ పై అవినీతి వ్యవహారాలను ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం విచారణ చేస్తోంది.దీనిపై తెలంగాణలో పెద్ద చర్చే...
Read More..బుల్లితెర రియాలిటీ షో సీజన్ 4 గ్రాండ్ ఫినాలే జరిగి నాలుగు నెలలైనా ఆ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న కంటెస్టెంట్లు ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తున్నారు.బిగ్ బాస్ హౌస్ లో కోపంగా ఉంటూ సోహైల్ గుర్తింపును సొంతం చేసుకుంటే...
Read More..ఫుట్ బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న క్రీడాకారుల్లో టాప్ రొనాల్డోనే.ఈ మేటి ఆటగాడి లైఫ్ చాలా స్టైలిష్, రిచ్ గా ఉంటుంది.ఇంతలా పేరుతెచ్చుకున్న ఆయనపై తాజాగా...
Read More..అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పుష్ప.ఈ సినిమా చిత్రీకరణ కరోనా సెకండ్ వేవ్ లోనూ జాగ్రత్తలు తీసుకుని జరుపుతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.దర్శకుడు సుకుమార్ శిష్యులు ఆ విషయం నిజమే అన్నట్లుగా క్లారిటీ ఇచ్చారు.సుకుమార్ అన్ని విధాలుగా...
Read More..