కన్నడ, తెలుగు భాషల్లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాకు ముందు రకుల్ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారానే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.ఈ సినిమా సక్సెస్ తరువాత రకుల్ కు స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు...
Read More..టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా అందరి దృష్టిని ఆకర్షించి, అటు గ్లామర్, ఇటు నటనతో ఆకట్టుకున్న్ అందాల భామ రెజీనా కాసాండ్రా.ఈ అమ్మడు ఎంత వేగంగా పైకి లేచిందో అంతే వేగంగా అవకాశాలని కోల్పోయింది.అడపాదడపా సినిమాలు చేస్తున్న హీరోలతో జోడీ...
Read More..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.గత ఏడాది కరోనా కంటే ముందుగానే ఈ సినిమాని స్టార్ట్ చేశారు.అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వాయిదా పడిపోయింది.మళ్ళీ డిసెంబర్ లో...
Read More..ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తీవ్రమైన రాజకీయ తుఫాను మొదలైందట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్తో దాదాపుగా ఏపీ ప్రభుత్వాన్ని మిమర్శించని ప్రతిపక్ష నేతలు లేరు.కాగా రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో తాజా అరెస్ట్ రాజకీయ వర్గాల్లో...
Read More..తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి పరిచయం గురించి తెలీనోలే లేరు.నటన జీవితంలో ఆయనకున్న అభిమానం అంతా ఇంతా కాదు.తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం, హిందీ భాషలలో తన నటన సత్తా నిరూపించుకున్నాడు.చిన్న సినిమాలతో చిన్న పాత్రలతో వెండి తెరకు పరిచయమై...
Read More..జాతిరత్నాలు సినిమాలో చిట్టిగా ఒక్కసారి టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన సుందరి ఫరియా.ఈ అమ్మడు టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ లలో అనుష్కలా పొడవుగా ఉండటంతో పాటు మంచి శరీరాకృతి ఉండటం ఇట్టే ఆకట్టుకుంది.అలాగే ఆమె నవ్వు కూడా ఫరియా...
Read More..కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి వివాదాస్పదంగా మారుతోంది.ప్రపంచంలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ మొదటి స్థానానికి చేరుకుంది.రోజు రోజుకు పాజిటివ్ కేసులతో పాటు, మరణాల శాతం విపరీతంగా పెరిగిపోతున్నాయి.దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది.అలాగే వ్యాక్సినేషన్...
Read More..కొరియోగ్రాఫర్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత హీరోగా టర్న్ తీసుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి ప్రభుదేవా.స్టార్ కొరియోగ్రాఫర్ గా అన్ని బాషలలో సినిమాలు చేసిన ప్రభుదేవా తరువాత హీరోగా కోలీవుడ్, టాలీవుడ్ లో తనకంటూ ఒక...
Read More..కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందన్న విషయం తెలిసిందే.కరోనా బారిన పడి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.మొదటి వేవ్ లో కేసులు భారీగా నమోదైనా మరణాలు మాత్రం తక్కువగా నమోదయ్యాయి.కాని సెకండ్ వేవ్ లో కేసులు భారీగా నమోదవుతూనే మరణాలు...
Read More..ఒకప్పుడు చట్టం తనపని తాను చేసుకు పోతుందంటే న్యాయాన్ని రక్షించి అన్యాయాన్ని శిక్షిస్తుందని భావించే వారు.కానీ నేటి కాలంలో ఈ పదానికే అర్ధం మారిపోయింది.రాజకీయాల్లో అవినీతిపనులు ఎక్కువగా చోటు చేసుకోవడంతో వాటి నుండి బయటపడేందుకు నేతలు చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకున్నారనే...
Read More..ప్రస్తుతం ప్రపంచమంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది.సాంకేతిక విప్లవం తరువాత సోషల్ మీడియా ప్రపంచాన్ని నడిపించే ఓ గొప్ప సాధనంగా మారింది.సోషల్ మీడియా అనేది ఒక గొప్ప ప్లాట్ ఫార్మ్.కానీ దీనిని మంచికి వినియోగిస్తే చాలా గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టవచ్చు.చెడుకు...
Read More..హాలీవుడ్ లో సినిమాలు అంటే వందల కోట్ల బడ్జెట్ తో సూపర్ నేచురల్ కాన్సెప్ట్ లతో తెరకెక్కిస్తూ ఉంటారనే విషయం అందరికి తెలిసిందే.టెక్నాలజీని ఉపయోగించుకొని చాలా అడ్వాన్స్ కథలతో తెరపై కథలని ఆవిష్కరిస్తూ ఉంటారు.అలాగే మన కంటికి కనిపించని ప్రపంచాల్ని క్రియేట్...
Read More..నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు.బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి.గత కొన్ని రోజులుగా బాలకృష్ణ హిట్స్ లేక బాధపడుతున్నాడు.ఈ ప్రభావం అతని మార్కెట్ పై కూడా...
Read More..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును నిన్న ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.అంతే కాకుండా రఘురామరాజుపై ఐపీసీ- 124 ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా సొంత పార్టీ...
Read More..కరోనా సెకండ్ వేవ్ సమయంలో చాలా మంది సెలబ్రిటీలు కరోనా మహమ్మారి కాటుకి బలైపోతున్నారు.కాస్తా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా కరోనా మరింత ప్రభావం వారిపై చూపిస్తూ ఉండటంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.గత ఏడాది లెజెండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా...
Read More..తెలంగాణలో ఒంటరి పోరాటం అన్నట్లుగా వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానం కొనసాగుతోంది.అధికార పార్టీ , జాతీయ పార్టీలు అన్న భేదం లేకుండా అందరిపైనా విమర్శలు చేస్తూ రాజకీయంగా పై మెట్టు ఎక్కేందుకు షర్మిల ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఆమెను ఎవరు పట్టించుకోవట్లేదు...
Read More..డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హవా ప్రస్తుతం కొనసాగుతుంది.గత ఏడాది నుంచి కరోనా ప్రళయం ప్రజలని భయభ్రాంతులకి గురి చేస్తూ ఇల్లు కదలకుండా చేస్తుంది.ఈ నేపధ్యంలో డిసెంబర్ నుంచి మార్చి వరకు కొంత ఫ్రీం టైం దొరికిందని థియేటర్స్ ఓపెన్ చేసి సినిమాలు ప్రదర్శించారు.అయితే...
Read More..లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో సైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు.ఈ మధ్యనే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా...
Read More..ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా, ఎక్కడ చూసినా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.గత ఏడాది వచ్చిన మొదటి వేవ్ కరోనా కంటే, ఈ రెండో వేవ్ కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నా, పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నా, జనాల్లో మాత్రం...
Read More..బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని ప్రస్తుతం హాలీవుడ్ లో జెండా పాతడానికి ప్రయత్నం చేస్తున్న విశ్వ సుందరి ప్రియాంక చోప్రా.ఈ బ్యూటీ హాలీవుడ్ లో రీసెంట్ గా వైట్ టైగర్ అనే సినిమాతో...
Read More..సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మంచి హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి.యాక్షన్...
Read More..ప్రస్తుతం దేశంలోకి ప్రవేశించిన కరోనా సెకండ్ వేవ్ తీరని నష్టాన్ని కలిగిస్తున్న విషయం తెలిసిందే.ఇలా భారత్లో నెలకొన్న పరిస్దితులను చూసి చివరికి ఉగ్రవాద దేశంగా పిలవబడుతున్న పాకిస్దాన్ కూడా సహాయం చేయడానికి ముందుకు రావడం పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.33 సూర్యాస్తమయం: సాయంత్రం 06.19 రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు అమృత ఘడియలు: చవితి ఆరుద్ర సామాన్య రోజు.వరకు దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు ఈ రోజు...
Read More..వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ అయ్యారు.చాలా కాలంగా సొంత పార్టీ నాయకులపైనే విమర్శలు చేస్తూ, వైసీపీ పాలనను తప్పుపడుతూ జగన్ నూ విమర్శిస్తూ హడావుడి చేస్తున్నారు.దీంతో రఘురామకృష్ణం రాజు పై అనర్హత వేటు వేయాలంటూ వైసిపి...
Read More..కమెడియన్ గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకొని ఒకానొక సమయంలో బ్రహ్మానందం కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న నటుడుగా సునీల్ కొనసాగుతూ వచ్చారు.తరువాత హీరోగా టర్న్ తీసుకొని ఆరంభంలో హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకున్నాడు.తరువాత హీరోగా చేసిన పడుతూలేస్తూ సినిమాలు చేశాడు.అయితే...
Read More..కేవీ అనుదీప్ డైరెక్షన్ లో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమాలో నటించి ఫరియా అబ్దుల్లా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకున్నారు.అద్భుతమైన కామెడీ టైమింగ్ తో చిట్టి అనే పాత్రలో నటించి నటనతో ఫరియా మెప్పించారు.జాతిరత్నాలు సినిమా...
Read More..శృంగార తారగా తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో సైతం సన్నీ లియోన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.తాజాగా ఒక సందర్భంలో మాట్లాడిన సన్నీ లియోన్ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.సన్నీ లియోన్ పేరుతో పాపులారిటీ సంపాదించుకున్న...
Read More..ఈ కష్ట కాలంలో స్వార్ధాన్ని కాస్త పక్కన పెట్టి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కర్తవ్యంగా వ్యవహరించ వలసిన విషయంలో నెలకొన్న అయోమయ పరిస్దితి, లేదా భయం వల్ల కావచ్చూ తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులను రాష్ట్ర సరిహద్దుల్లో...
Read More..ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రతి ఒక్కరిని ఇంట్లో ఉండేటట్లు చేసింది.బయటికి వెళ్లి తమ జీవనాన్ని గడుపుకోడానికి కూడా అడ్డు గా మారింది.సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు కరోనా వైరస్ భయంతో తమ పనులను వదులుకొని ఉంటున్నారు.ఇక ఈ...
Read More..తెలుగు సినిమా స్టార్ హీరో నందమూరి బాలయ్య నటిస్తున్న సినిమా అఖండ.ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నది.ఇక ఈ సినిమాలో బాలయ్య అఘోర...
Read More..ఇండస్ట్రీలో సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ లను అందిస్తుంటారు సిని బృందాలు.ఇక సినిమాలకు సంబంధించిన వార్త ఏదైనా సరే సామాన్యంగా ఆ సినిమా దర్శక నిర్మాతల నుండి మాత్రమే అప్ డేట్ లు వినిపిస్తాయి.అంతేకానీ మధ్యవర్తుల నుండి సినిమాల...
Read More..వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ని కొద్ది గంటల క్రితం ఏపీ సిఐడి పోలీసులు హైదరాబాదులో ఆయన నివాసంలో అరెస్టు చేయడం తెలిసిందే.కొన్ని సామాజిక వర్గాలను ప్రేరేపించే రీతిలో వివాదాలు సృష్టించే విధంగా రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు...
Read More..కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కరోనాతో పోరాడుతున్న వారికి సహాయం చేసే రీతిలో తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కి 25 లక్షల రూపాయల భారీ విరాళం ప్రకటించారు.నేరుగా బ్యాంకు ద్వారా తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కి బదిలీ చేయడం...
Read More..ఏపీ రాజకీయాల్లో మరో కీలక ఘటన చోటు చేసుకుంది.ఇప్పటి వరకు అధికార పార్టీ వైసీపీ మీద ఎన్నో విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజును ఈరోజు ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ...
Read More..ఏదైనా విపత్తు కలిగినప్పుడు దాని నుండి బయట పడటానికి తల ఒక చెయ్యివేస్తే సులువుగా ఆ ఆపద నుండి గట్టెక్క వచ్చూ.అయితే ప్రస్తుతం దేశంలో వికృత నాట్యం చేస్తున్న కరోనా వల్ల కూడా ప్రజలు ఎంతగానో కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే.ఈ...
Read More..ప్రస్తుతం ప్రజలు కంటికి కనిపించని కరోనాతో యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పుడున్న పరిస్దితుల్లో బయటకు వెళ్లాలంటే కట్టుదిట్టమైన రక్షణ చర్యలు అవసరం.అంతే కాదు ఎంతో అవసరం అయితేనే తప్ప బయటకు వెళ్ళకండని ప్రభుత్వాలు కూడా ఆదేశాలు ఇచ్చాయి. ఇక ఏదైనా అత్యవసరం...
Read More..దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికి కోవిడ్ కేసులు మాత్రం ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు.ఇందుకు కారణం ప్రజలు కూడా కరోనా నిబంధనలు పాటించక పోవడం అని చెప్పవచ్చూ.ఇదిలా ఉండగా కోవిడ్ కేసుల్లో ఫాస్టుగా దూసుకెళ్లుతున్న కేరళలో విధించిన లాక్డౌన్ వల్ల అనుకున్న స్దాయిలో...
Read More..టాలీవుడ్ లో మేటి నటుడు చిరంజీవి కాగా.దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణ రావు.అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడిగా దాసరి ప్రపంచ రికార్టు సాధిస్తే.150 చిత్రాల్లో నటించి అందరి చేత ప్రశంసలు పొందాడు మెగాస్టార్ చిరంజీవి.అతి తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేయడంతో...
Read More..తెలుగు సినిమా పరిశ్రమలో ఇద్దరు దిగ్గజ వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మద్రాసు కేంద్రంగా ఉన్న సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్రస్థానానికి చేరారు ఈ ఇద్దరు.అందులో ఒకరు సూపర్స్టార్ కృష్ణ కాగా.మరొకరు కళాతపస్వి కె.విశ్వనాథ్.అయితే ఈ ఇద్దరూ...
Read More..కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదలైన పలు సినిమాలు మంచి విజయం సాధించాయి.పరాజయాన్ని మూటగట్టుకున్న సినిమాలు సైతం డబ్బులు బాగానే వసూలు చేశాయి.కానీ కొన్ని సినిమాలు మంచి హిట్ టాక్ సంపాదించుకున్నా.పెద్దగా పైసా వసూల్ చేపట్టలేదు.ఇంతకీ హిట్ టాక్ వచ్చి బ్రేక్...
Read More..గతంలో సినిమా అంటే హీరోయిజాన్ని హైలెట్ చేస్తే చాలు అనుకునే వారు దర్శకులు.హీరోని బేస్ చేసుకుని కథ ముందుకు నడిపించేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.హీరోయిజం ఒక్కటే కాదు.వాళ్ల క్యారెక్టర్లను కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.గతంలో సినిమా విడుదల అయ్యేవరకు హీరో రోల్ ఏంటనేది...
Read More..ఒకప్పుడు తెలుగు హీరోలకు తమిళ్ డైరెక్టర్స్ అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది.వాళ్లతో ఎలా అయినా సినిమా చేయాలని కాంబినేషన్ మీద కాంబినేషన్ అనౌన్స్ చేస్తూ ఉండేవాళ్లు.వాటిలో సగానికి సగం సినిమాలు సెట్ మీదికే వెళ్లలేదు.కొన్ని తెలుగు హీరోస్తమిళ్ డైరెక్టర్స్ కాంబోలో వచ్చిన...
Read More..కరోనా కల్లోలం ఆపాలంటే దేశంలో 60 శాతం మందికి వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ఇవ్వాలని వైద్య నిపుణులు చెప్తున్నారు.కానీ ఇప్పుడు భారత్ లో తయారు అవుతున్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు జనాభాకు సరిపడ ఉత్పత్తి కావడం లేదు.ఈ రెండు కంపెనీలు తయారు...
Read More..వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ని ఏపీ సిఐడి అధికారులు హైదరాబాద్ ఇంట్లో ఉండగా అరెస్టు చేశారు.గత కొంత కాలం నుండి పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు వైసీపీ ని వ్యతిరేకించే మీడియా వర్గాలకు.ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూ లు...
Read More..ప్రస్తుత రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు సరైన వైద్యం దొరికితే వారు తెలంగాణకు ఎందుకు వెళతారని తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఇంత చేతగాని...
Read More..ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం నుండి రాష్ట్రంలోకి వస్తున్న అంబులెన్సులు తెలంగాణ ప్రభుత్వం ఆపడం పట్ల రిటైర్డ్ ఐఆర్ఎస్ వెంకట కృష్ణారావు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా సరిహద్దులలో తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు మండిపడింది.ఆంబులెన్స్...
Read More..కాస్త తియ్యగా, కాస్త వగరుగా ఉండే బార్లీ గింజలు చలువ చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి.అందుకే సమ్మర్ వచ్చిందంటే.బార్లీ గింజలను విరి విరిగా ఉపయోగిస్తుంటారు.అలాగే బరువు తగ్గించడంలో, బ్లడ్ షుగర్ లెవల్స్ను కంట్రోల్ చేయడంలో, నీరసం, అలసట సమస్యలను దూరం చేయడంలో,...
Read More..గీత గోవిందం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ ప్రస్తుతం సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో ఓ రేంజ్ లో దూసుకెళుతోంది.వరుస సినిమా ఆఫర్లతో తన ప్రతిభను చాటుకుంటుంది.అతి తక్కువ వ్యవధిలోనే వివిధ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన...
Read More..మనలో చాలా మందికి డాన్స్ చేయడం అంటే ఎంతో ఇష్టం.ఏదైనా కొత్త పాట వచ్చిందంటే దానికి కొత్త రకం డ్యాన్స్ చేసి మెప్పించాలన్న అత్యుత్సాహం చాలామందిలో కనబడుతుంటుంది.అయితే ఇలాంటి డ్యాన్స్ లు కేవలం కొద్ది వయసు వరకు మాత్రమే చేస్తూ ఉండటం...
Read More..కీళ్లు అరిగిపోవడం లేదా వాపు రావడం లేదా బిగుసుకు పోవడం వల్ల నొప్పి పుడుతూ ఉంటుంది.వయసు పైబడిన వారిలో ఈ కీళ్ల నొప్పి సమస్య చాలా కామన్గా కనిపిస్తుంది.అయితే ఇటీవల కాలంలో తక్కువ వయసు వారిని కూడా కీళ్ల నొప్పి సమస్య...
Read More..భారతదేశంలో క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు.క్రికెట్ అంటే ఓ మతం.ముఖ్యంగా మనదేశంలో క్రికెట్ ను ఎంతగా అభిమానిస్తారో.క్రికెటర్లను అంతకుమించి ఆరాధిస్తారు.వారి అభిమాన ఆటగాడు గ్రౌండ్ లో రెచ్చిపోతుంటే సగటు అభిమాని ఉత్సాహం మామూలుగా ఉండదంటే నమ్మండి.అయితే వారి అభిమాన...
Read More..1.తెలంగాణకు 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఒడిశా నుంచి తెలంగాణకు 120 మెట్రిక్ టన్నుల ద్రవ రూప ఆక్సిజన్ తెలంగాణకు రైల్ కంటైనర్ ద్వారా చేరింది. 2.అంబులెన్సులను అడ్డుకోవడం పై రేవంత్ ఆగ్రహం ఏపీ నుంచి హైదరాబాద్కు చికిత్స కోసం వచ్చే...
Read More..మాస్కులు వాడాలన్నా అంశంపై అమెరికా దేశ ప్రభుత్వం ఓ కీలకమైన విడుదల చేసింది.ఇందుకు సంబంధించి ఆ దేశ వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రం కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.ఇందులో భాగంగా కచ్చితంగా కోవిడ్ 19 సంబంధించి రెండు వాక్సినేషన్...
Read More..ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల వద్ద చెక్ పోస్టులు దగ్గర తెలంగాణ పోలీసులు ఏ ప్రాంతానికి చెందిన అంబులెన్సులు ఆపడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.గతంలోనే ఈ తరహా విధానం తెలంగాణ ప్రభుత్వం అవలంబించటం తో.తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది.అంబులెన్స్ లు...
Read More..ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విభజన చట్టం ప్రకారం హైదరాబాదు పై ఏపీకి సంపూర్ణ హక్కులు ఉన్నాయి అని తెలిపారు.ఆంధ్ర ప్రాంతానికి చెందిన అంబులెన్స్ లు తెలంగాణ పోలీసులు సరిహద్దుల వద్ద ఆపడాని ఖండించారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకరికి ఒకరు...
Read More..అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి.అయితే ఈసారి మాత్రం ఆసక్తికర సంఘటన జరిగింది.సాధారణంగా అక్కడ కాల్పులు సర్వసాధారణం.డబ్బు, గొడవలు, లింగ, వర్ణ, జాతి వివక్షలతో పాటు ఇతర కారణాల వల్ల అగ్రరాజ్యంలో తోటివారిపై కాల్పులకు తెగబడుతుంటారు ఉన్మాదులు.గడిచిన కొన్నేళ్ల నుంచి ఇది మరింత...
Read More..రంజాన్ పండగ సందర్భంగా నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.రంజాన్ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు తీసుకురావాలన్నారు.ఈ మేరకు ఈద్ గెటప్లో ఓ వీడియోని విడుదల చేశారు.వీడియోలో ఆయన మాట్లాడుతూభక్తి శ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్షలు ఉంటూ ముస్లిం సోదరులు తమ ఇష్టదైవాన్ని కొలవడం...
Read More..కరోనాతో ప్రపంచం విలవిల్లాడుతున్న సమయంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది.గూగుల్ మ్యాప్ ద్వారా పేషెంట్ కు కావాల్సిన ఆస్పత్రి బెడ్లు ఆక్సిజన్ వివరాలను తెలుసుకునే ఏర్పాట్లు చేయనుంది.ఈ సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చి కరోనాతో అల్లాడుతున్న ఎంతో మందికి సాయంగా నిలువనుంది....
Read More..భారత్లో కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.ఈ నిషేధాన్ని శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎత్తివేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు.అర్ధరాత్రి నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన వాణిజ్య...
Read More..మనదేశంలో ఏలాగూ ఐకమత్యంగా వుండకపోయినా.పరాయి గడ్డ మీద భారతీయులు తామంతా ఒకటేనని నిరూపించారు.అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న తమ వారిని విడిపెట్టాలంటూ వందల సంఖ్యలో భారతీయులు నిరసన తెలిపి వారిని విడిపించారు.వివరాల్లోకి వెళితే.స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలోని పొల్లాక్ షీల్డ్ ప్రాంతంలో లఖ్వీర్...
Read More..కరోనా వల్ల ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.అయితే మళ్లీ మ్యాచులను నిర్వహించి ఐపిఎల్ ను పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోంది.ఇదిలా ఉండగా క్రికెటర్ల ఇంట్లో కరోనా కలకలం రేపుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.ఐపిఎల్ లో కూడా కొందరు క్రీడాకారులకు కరోనా నిర్దారణ...
Read More..ఇటీవల లండన్ మేయర్గా ఎన్నికైన సాదిక్ ఖాన్.భారత సంతతి వ్యక్తి, పారిశ్రామిక వేత్త రాజేశ్ అగర్వాల్కు మరోసారి కీలక బాధ్యతలు అప్పగించారు.ఆయనను డిప్యూటీ మేయర్ ఫర్ బిజినెస్గా ఎంపిక చేస్తున్నట్లు సాదిక్ ఖాన్ ప్రకటించారు.రాజేశ్ ఈ పదవిని చేపట్టడం ఇది వరుసగా...
Read More..ఎన్నో ఎన్నెన్నో అంచనాలు, ఆశలతో షర్మిల కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా, అన్నీ అవాంతరాలే ఎదురవుతున్నాయి.ఆమె పార్టీ పెట్టకుండానే పాపులర్ అవ్వాలని , షర్మిల అభిప్రాయపడుతున్నట్లు గా కనిపిస్తున్నారు.తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామే అనే అభిప్రాయం కలిగించాలనే ఉద్దేశం లో...
Read More..మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచం లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పరిస్థితులు మొత్తం మారిపోయాయి.సామాన్యుడి నుంచి సంపన్నుడు వరకు కరోనా వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఒకే కుటుంబానికి చెందిన వారైనా గానీ ఈ వైరస్ వచ్చాక ఒకరితో ఒకరు మాట్లాడుకునే పరిస్థితి...
Read More..ఏపీకి చెందిన స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు జగన్ సర్కార్ నజరానా ప్రకటించింది.రాష్ట్రంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా విశాఖలో ఆమెకు రెండెకరాల స్ధలం కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.సింధు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత...
Read More..ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ అమలులో ఉండటంతో కరోనా కట్టడి విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తాజా పరిస్థితుల బట్టి అర్థమవుతుంది. మేటర్ లోకి వెళ్తే మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.తెలంగాణ రాష్ట్ర పోలీసులు...
Read More..కరోనావైరస్ అంతటా విలయతాండవం చేస్తోంది.కరోనా ప్రారంభమైన నాటినుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు పెద్ద సంస్థల నుంచి చిన్న సంస్థల వరకు అన్నీ తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్న సంగతి తెలిసిందే.చాలా...
Read More..తనను నమ్మి తన వెంట నడిచిన వారికి జగన్ పల్లకి ఎక్కించినా, ఎక్కించకపోయినా వారి ప్రాధాన్యం కు మాత్రం ఎటువంటి డోకా లేకుండా చూసుకుంటూ, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో వారికి మేలు జరిగేలా చేస్తారు.కానీ తాను నమ్మి...
Read More..ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ రంజాన్. ముస్లిం ప్రజలు చేసుకునే ఈ పండుగ చాలా భక్తిశ్రద్ధలతో చేస్తూ దాదాపు నెల రోజుల పాటు కఠిన ఉపవాసాలు ఉంటూ ఉంటారు.రంజాన్ మాసంలో అనేక దాన ధర్మ కార్యక్రమాలు చేస్తూ...
Read More..ప్రస్తుతం జగన్ ప్రభంజనం నడుస్తోంది.2019 లో జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటీతో జగన్ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు.దానికి తగ్గట్లుగానే ప్రజలకు అనేక సంక్షేమ పథకాల ద్వారా మేలు చేకూర్చుతూ , ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా జాగ్రత్తగా...
Read More..యూవీ క్రియేషన్స్ కొత్త బ్యానర్ యూవీ కాన్సెప్ట్స్ సంతోష్ శోభన్ హీరోగా ఏక్ మినీ కథ మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.మ్యాంగో మీడియాతో కలిసి లోబడ్జెట్ తో మొదటి చిత్రంగా దీనిని నిర్మించారు.మేర్లపాక గాంధీ ఈ సినిమాకి కథని అందించాడు.కార్తిక్ రాపోలు...
Read More..తెలుగు సినీ సీనియర్ స్టార్ నటుడు నందమూరి బాలయ్య గురించి తెలినోలే లేరు.ఇక ఈయన సినిమాలంటే నందమూరి అభిమానులు తెగ ఎదురు చూస్తుంటారు.బాలయ్య కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా అంతా ఇంతా కాదు.నాటి నుండి నేటి వరకు ఇండస్ట్రీలో ఇంకా...
Read More..ఎంత వద్దనుకుంటున్నా తెలుగుదేశం పార్టీ లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రాకుండా ఉండడం లేదు.ఏదో ఒక నాయకుడు, ఏదో ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ లో మళ్ళీ యాక్టీవ్ కావాలని, ఆయన ఆధ్వర్యంలో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని,...
Read More..ఊపిరి పోయడం కష్టం గానీ ప్రాణాలు తీయడం అంత కష్టం కాదని పలు సంఘటనలు నిరూపిస్తున్నాయి.విధానం ఏదైతే నేమి ఇప్పుడున్న కాలంలో మనిషి ప్రాణం అంటే చిత్తు కాగితాన్ని చింపినంత సులువుగా మారిపోయింది.దీనికి తోడు తెలిసి చేస్తున్న తప్పు, నిర్లక్ష్యం.ముఖ్యంగా ప్రయాణాల...
Read More..తెలంగాణ రాష్ట్రంలో భారీగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.లాక్ డౌన్ ప్రకటన ఎప్పుడైతే వెలువడిందో అనగా మే 11 వ తారీకు మధ్యాహ్నం నుండే మందుబాబులు మద్యం షాపుల వద్ద భారీగా గుమిగూడారు.దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా మూడు రోజుల్లో లిక్కర్ ద్వారా...
Read More..గత సంవత్సరం కోవిడ్ ఫస్ట్ వేవ్ వల్ల నిద్రావస్దలోకి వెళ్లిన ప్రపంచం మళ్లీ కోలుకుంటున్న సమయం లో కరోనా సెకండ్ వేవ్ అంటూ బలాన్ని పుంజుకుని వచ్చి ప్రజల జీవితాల్ని చీకట్లోకి నెట్టి వేసింది.ముఖ్యంగా భారత్ మాత్రం ఈ సెకండ్ వేవ్...
Read More..మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా ఆచార్య.ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు.ఇందులో రామ్...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ గురించి అందరికి తెలిసిందే.ప్రముఖ నటుడు, నిర్మాత నాగేంద్రబాబు కుమారుడు.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాల్లో అవకాశాలు అందుకున్నాడు.ముకుంద సినిమా తో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన వరుణ్.ఆ తర్వాత కంచె, లోఫర్...
Read More..సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రాధే సినిమా తెరకెక్కి తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఈ సినిమాని ఒటీటీ ద్వారా పే ఫర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేశారు.జీ5 ఒటీటీ ద్వారా ఈ మూవీని రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.ఇక...
Read More..కరోనా సిచువేషన్ లో సోనూసూద్ ఇమేజ్ ఊహించని విధంగా పెరిగిపోతుంది.గత ఏడాది లాక్ డౌన్ టైంలో సెలబ్రిటీలలో అందరికంటే ముందుగా బయటకొచ్చి సామాజిక సేవా కార్యక్రమాలలో భాగం అయ్యాడు.వలస కార్మికులని సొంత గ్రామాలకి చేర్చడం ద్వారా ఒక్కసారిగా నేషనల్ వైడ్ హీరో...
Read More..టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున తన నెక్స్ట్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ హిట్ మూవీ రేస్ ఆధారంగా ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమాని కింగ్ నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్...
Read More..స్వర మాంత్రికుడు కీరవాణి తనయుడు అనే బ్రాండ్ తో హీరోగా తెరంగేట్రం చేసిన నటుడు శ్రీ సింహ.మత్తు వదలరా సినిమాతో హీరోగా కెరియర్ స్టార్ట్ చేసిన శ్రీ సింహా మొదటి కథనే డిఫరెంట్ జోనర్ లో ట్రై చేసి హిట్ కొట్టాడు.తక్కువ...
Read More..కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కి గత ఏడాది అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చి అద్బుతమైన విజయాన్ని అందుకున్న సినిమా ఆకాశం నీ హద్దురా.తమిళ్ లో సూరరై పోట్రు టైటిల్ తో తెరకెక్కిన ఈ...
Read More..బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ వరస బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకు పోతున్నాడు.ప్రస్తుతం ఈయన ‘రాధే‘ సినిమాలో నటించాడు.డాన్స్ మాస్టర్ ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కించాడు ప్రభుదేవా.కరోనా కారణంగా ఇప్పటి వరకు...
Read More..కరోనా పై జరుగుతున్న యుద్ధంలో ఒక్క ప్రభుత్వం పాల్గొంటే సరిపోదు.ఇది అందరు సమిష్టిగా కలిసి పోరాడవలసిన బయో వార్ ఎన్ని సంస్దలు స్వచ్చందంగా ఈ యుద్ధంలో పాల్గొంటే అంత త్వరగా ఈ వైరస్ను పారద్రోల వచ్చు.ఒక ప్రణాళిక ప్రకారం సంపన్నులతో పాటుగా...
Read More..ఎస్ఎంఎస్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన తమిళ్ పొన్ను రెజీనా కాసాండ్రా.ఈ అమ్మడు మొదటి సినిమా పెద్దగా సక్సెస్ కాకుండా తరువాత మెల్లగా అడుగులు వేసుకుంటూ యువ హీరోలకి ఫస్ట్ ఛాయస్ గా మారిపోయింది.సందీప్ కిషన్ తో వరుస...
Read More..టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన.ఈ అమ్మడు ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి స్పీడ్ మీద ఉంది.తెలుగులో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరో రెండు సినిమాలు సైన్ చేసిందని టాక్.అలాగే హిందీలో...
Read More..ప్రస్తుతం ప్రజలను తెగ చికాకు పెడుతున్న సమస్య కాలర్ ట్యూన్.మనిషి ప్రాణం పోతున్న సమయంలో సహయం కోసం చేస్తున్నప్పుడు కరోనా గురించి చెప్పే విషయాలు విని విని, దీనికోసం కాస్త టైం కూడా వేస్ట్ అవుతుండటంతో ఒక్కోసారి ఫోన్ నేలకేసి కొట్టాలన్నంత...
Read More..అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన నిత్యా మీనన్ మొదటి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.తరువాత వరుస అవకాశాలతో ఈ అమ్మడు క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోయింది.అయితే...
Read More..ఈ మధ్యకాలంలో బయోపిక్ ల ట్రెండ్ జోరుగా సాగుతుంది.ఇప్పటికే స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ లో చాలా మంది బయోపిక్ లు వచ్చేశాయి.మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి.మన హైదరాబాదీ విమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ కూడా తెరపైకి వెళ్తుంది.తాప్సి టైటిల్ రోల్ పోషిస్తున్న...
Read More..టాలీవుడ్లో తెరకెక్కుతున్న చిత్రాల్లో మంచి క్రేజ్ను దక్కించుకున్న చిత్రం విరాటపర్వం.ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకొని ఈ సినిమా టీజర్, పాటల వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, అందాల భామ సాయి పల్లవిలు...
Read More..చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో తెలుగు వాళ్ళకి పరిచయం అయిన నార్త్ ఇండియన్ బ్యూటీ అవికాగోర్ తరువాత ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.తరువాత తరువాత రాజ్ తరుణ్ తో సినిమా చూపిస్తా మామా సినిమాతో రెండో...
Read More..కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించడానికి చేస్తున్న ప్రయత్నంలో ఎందరో కరోనా వారియర్స్ తమ ప్రాణాలను కూడా కోల్పోతున్న సంగతి తెలిసిందే.కంటికి కనిపించని ఈ వైరస్తో చేస్తున్న యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా వర్ణిస్తున్నారు కూడా.రక్తం చిందకుండా, విస్పోటనం జరగకుండా లెక్కలేనన్ని...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.37 సూర్యాస్తమయం: సాయంత్రం 06.17 రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు అమృత ఘడియలు: ఉ.06.30 నుంచి 08.30 వరకు దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు ఈ రోజు...
Read More..అక్కినేని కుటుంబం నుండి వచ్చినా తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపును సంపాదించుకున్నాడు నాగ చైతన్య.విభిన్న కథలను ఎంచుకుంటూ తన విజయాలను సొంతం చేసుకుంటున్నాడు చైతూ.మజిలీ సినిమా హిట్ అయిన తర్వాత నాగ చైతన్య శేఖర్ కమ్ములతో ‘లవ్ స్టోరీ’ సినిమా స్టార్ట్...
Read More..రామబంటు వీర హనుమాన్ జన్మస్థలం విషయంలో ఇదివరకే ఆసక్తికర వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.ఎన్నిసార్లు శోధించినా ఈ విషయంలో పూర్తి క్లారీటి ఇవ్వలేకపోతున్నారు ఆలయ అధికారులు.ఈ క్రమంలో టీటీడీ మాత్రం అంజనాద్రిలోని జాపాలీ తీర్థంలో హనుమంతుడు జన్మించినట్లు చెబుతూ ఇందుకు తగిన...
Read More..ఢిల్లీ సోయగం రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఎన్నో చిత్రాలలో నటించి తన కంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగసౌర్య సరసన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం ద్వారా...
Read More..సైలిష్ స్టార్ అల్లు అర్జున్ లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు.ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.ఈ మధ్యనే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నాడు.ఇప్పటికే పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా షూటింగులు వాయిదా...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కన్నడ బ్యూటీ అనుష్క గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు అందుకుంది.తన అందంతో ఎంతోమంది హృదయాలను తాకింది.ఇదిలా ఉంటే ఈ మధ్య సినిమాలకు కాస్త దూరం అయ్యింది.ఒకప్పుడు ఒక సంవత్సరానికి...
Read More..ప్రస్తుతం కరోనా కాలంలో ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది.అసలే ఇప్పుడిప్పుడే కరోనా నుండి అందరు కోలుకుంటున్న పరిస్థితులలో మరల సెకండ్ వేవ్ రూపంలో కరోనా వచ్చి ఒక్కసారిగా ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న జీవితాలు మళ్ళా వెనక్కి నెట్టబడ్డాయి.అయితే ప్రస్తుతం...
Read More..సినిమా వాళ్ళు రాజకీయాలలోకి రావడం అన్నది చాలా సహజం.ఎందుకంటే సినిమా వారు జనాలకు సుపరిచితమే కాబట్టి మరల జనాలకు కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉండదు.అందుకే సినిమా వారు రాజకీయాలలోకి ప్రవేశించడానికి తహతహ లాడుతుంటారు.అయితే ఎక్కువ మంది సినిమా వాళ్ళు రాజకీయాలలోకి...
Read More..నటి నవనీత్ కౌర్ అంటే కొద్ది మందికి మాత్రమే నవనీత్ కౌర్ ఎవరో తెలుస్తుంది.కాని బంటీ నీ సబ్బు స్లో ఆ ఏంటీ యాడ్ లో నటించిన పాప ఉంది కదా ఆమే నవనీత్ కౌర్.అయితే చిన్న వయసులో రకరకాల యాడ్స్...
Read More..కరోనా ఎంతో మంది జీవితాలను ప్రమాదంలో పడేస్తుందో మనం చూస్తున్నాం.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.కరోనా మొదటి వేవ్ లో కరోనా కేసులు భారీగా నమోదైనా మరణాలు మాత్రం అంతగా నమోదు కాలేదు.కాని సెకండ్ వేవ్...
Read More..ప్రస్తుతం అంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది.ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలోనే ఎక్కువ గడుపుతున్నారు.అయితే సోషల్ మీడియా వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అంతే ఉన్నాయి.అయితే సోషల్ మీడియాలో జరిగే వాటిని నియంత్రణ చేయడం చాలా కష్టం.సోషల్ మీడియా...
Read More..కరోనా కక్షపూరితంగా ప్రజల పై విషాన్ని చిమ్ముతున్న విషయం తెలిసిందే.కంటికి కనిపించకుండా ఎందరినో కనుమరుగు చేస్తుంది.చరిత్రలో ఒక వంద సంవత్సరాలకు సరిపడ అధ్యాయనాన్ని లిఖిస్తుంది.ఒక్క వర్గం వారని లేదు అందిన వారిని అందినట్లుగా తన కొరలకు బలి చేస్తుంది. ఈ కరోనా...
Read More..తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈటీవీ లో ప్రసారమయ్యే “ఢీ” మరియు “పటాస్” తదితర షోలలో యాంకరింగ్ నిర్వహిస్తూ బాగానే పాపులర్ అయినటువంటి తెలుగు బ్యూటిఫుల్ యాంకర్ “వర్షిణి సౌందరాజన్” గురించి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన...
Read More..తెలుగులో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు “పూరి జగన్నాథ్” దర్శకత్వం వహించిన “సూపర్” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా హీరోయిన్ గా పరిచయమైన స్వీటీ అలియాస్ “అనుష్క శెట్టి” గురించి సినిమా పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే అనుష్క శెట్టి సినిమా పరిశ్రమకి వచ్చిన...
Read More..టీడీపీలో క్రియాశీలక నేతగా ఎదిగిన ఏపీ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.కాగా సంగం డెయిరీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ధూళిపాళ్ల అక్రమాలకు పాల్పడ్డాడనే ఆరోపణలపై ఈయనతో పాటుగా సంగం...
Read More..తెలుగులో అభిషేకం, ఆడదే ఆధారం, ఇంటి గుట్టు, తదితర ధారావాహికల ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ బుల్లితెర సీరియల్ హీరోయిన్ “చరిష్మా నాయుడు” గురించి బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే తాజాగా చరిష్మా నాయుడు తన భర్తతో కలిసి ఓ...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “రక్త చరిత్ర” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన ముంబై బ్యూటీ “రాధిక ఆప్టే” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ...
Read More..తెలుగులో 2010వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన “ఆరెంజ్” చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే.కానీ ఈ చిత్రం మ్యూజికల్ గా మాత్రం బాగానే హిట్ అయ్యింది.అయితే ఈ చిత్రంలో...
Read More..తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మొదటగా సీరియళ్ళలో నటించి ఆ తర్వాత వెండితెరపై హీరోహీరోయిన్లుగా అదృష్టం పరీక్షించుకుని సక్సస్ ఐన నటీనటులు చాలామందే ఉన్నారు.అప్పట్లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగులో ప్రసారమయ్యే “పక్కింటి అమ్మాయి” అనే...
Read More..కరోనా సమయంలో సరైన చర్యలు తీసుకుని ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం అయ్యిందని ఇదివరకే ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఎవరు ఎంత అరచుకుంటే ఏంటి.ఎన్నికల సమయంలో డబ్బులు పడేస్తే తిట్టుకున్న...
Read More..తెలుగులో ఆమధ్య ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన “నగ్నం” అనే చిత్రంలో కొంతమేర బోల్డ్ తరహా పాత్రలో నటించి అందాల ఆరబోతతో ప్రేక్షకులను బాగానే అలరించిన తెలుగు ప్రముఖ నటి “మేఘన చౌదరి” గురించి సినీ...
Read More..తెలుగులో యంగ్ హీరో మంచు విష్ణు హీరోగా నటించిన “సూర్యం” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ “సెలీనా జైట్లీ” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ...
Read More..ఎంతో కష్టపడి సినిమా పరిశ్రమకి వచ్చి హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుని బాగానే రాణిస్తున్న సమయంలో అనుకోకుండా తీసుకున్న నిర్ణయాలు మరియు చేసినటువంటి తప్పుల కారణంగా సినిమా కెరియర్ ని ఇబ్బందుల్లోకి నెట్టుకున్నటువంటి నటీనటులు చాలామందే సినిమా పరిశ్రమలో ఉన్నారు.అయితే తెలుగులో...
Read More..AP Chief Minister YS Jaganmohan Reddy held a review meeting in the wake of the exponential increase of corona cases in AP.On this occasion, he made interesting remarks in the...
Read More..దేశంలో కరోనా ఎంతటి సమస్యను సృష్టిస్తుందో ఆక్సిజన్ కొరత, వ్యాక్సిన్ షాటేజ్ కూడా అంతే సమస్యకు మూలకారణం అవుతుంది.ఎందుకో కానీ పుంఖాలు పుంఖాలుగా స్పీచ్లు దంచే రాజకీయ నేతలు ఈ సమస్యకు పరిష్కారాన్ని ఇంకా కనుగొనలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందట. ఇదిలా ఉండగా...
Read More..తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా రేవంత్ రెడ్డికి మంచి క్రేజ్ ఉందనే విషయం తెలిసిందే.మొదటి నుండి కేసీఆర్ నిర్ణయాలను ధీటుగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర రాజకీయాలలో పార్టీతో నిమిత్తం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ...
Read More..కేసీఆర్ కు ఈటెలకు మధ్య రాజకీయంగా ప్రచ్చన్న యుద్ధం జరుగుతున్నదనే చెప్పవచ్చు.అయితే కేసీఆర్ ఈటెల రాజేందర్ ను భర్తరఫ్ చేసిన తరువాత ఈటెల ఏ మాత్రం తగ్గకుండా కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కొంటూ బలమైన వ్యూహాలు రచిస్తున్నాడు.ఇప్పటికే హైదరాబాద్ నుండి ఈటెల...
Read More..ఏపీ మంత్రి అప్పలరాజు టిడిపి నేతలపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఏపీలో ప్రతిపక్ష నేత చేస్తున్న రాజకీయం చూస్తుంటే చాలా నీచంగా దిగజారి పోయినట్టు పరిస్థితి ఉందని తెలిపారు.పొరపాటున ఏరియా ఆసుపత్రి ఘటన జరిగితే దానికి ముఖ్యమంత్రి కూడా...
Read More..తెలంగాణలో సరికొత్త రాజకీయ వ్యూహానికి తెర లేపినట్టుగా తెలుస్తోంది.ఇప్పటికీ ఎవ్వరూ ఇంతలా కేసీఆర్ వ్యూహాలకు, ప్రతి వ్యూహం వేస్తూ కేసీఆర్ కు ధీటైన జవాబు ఇస్తున్నాడనే చెప్పవచ్చు.అయితే మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేట గ్రామ రైతులు ఈటెల రాజేందర్ తమ...
Read More..సినిమా మేకింగ్ అనేది ఓ ఆర్ట్.అందుకే దర్శకులు సినిమాకు హార్ట్ లాంటి వారు.సినిమాలో ప్రతి క్యారెక్టర్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతారు.రాసిన స్టోరీకి తగ్గట్లు తెరపై పాత్రలకు ప్రాణం పోయిస్తారు.అయితే కొన్ని సినిమాల్లో రహస్య పాత్రలను స్రుష్టించించి వారెవ్వా అనిపించారు.సినిమా అంతా ఆ...
Read More..హీరో- హీరోయిన్ కాంబినేషన్, హీరో- డైరెక్టర్ కాంబినేషన్ తో పాటే.డైరెక్టర్- హీరోయిన్ కాంబినేషన్ కూడా ఈ మధ్య టాలీవుడ్ లో బాగా పాపులర్ అవుతోంది.ఓ బ్యూటీతో రాపో పెరిగితే చాలా మళ్లీ తననే తదుపరి సినిమాల్లో తీసుకుంటున్నరు మూవీ మేకర్స్.హీరోయిన్లు సైతం...
Read More..ప్రముఖ సినీ జర్నలిస్ట్ నటుడు టీఎన్ఆర్ గురించి తెలియని వారంటూ ఉండరు.ఆయన ఇంటర్వూస్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఇక ఇటీవల టీఎన్ఆర్ కరోనాతో మృతి చెందిన విషయం అందరికి తెలిసిందే.ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ అనే షోతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న టీఎన్ఆర్కు...
Read More..వసుంధర అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ.కాంచన అంటే చాలా మందికి సుపరిచితమే.ఎన్నో సినిమాల్లో తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొట్టింది ఈ భామ.కాలేజీ నుంచి నాటకాల్లోకి అడుగు పెట్టిన ఈ తార.ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం చేసింది.సినీ నిర్మాత పరిచయంతో...
Read More..కోడి రామకృష్ణ.తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకత కలిగిన దర్శకుడు.ఎన్నో సినిమాలను తీసిన ఆయన పదుల సంఖ్యలోబ్లాక్ బస్టర్ హిట్లు సాధించాడు.కోడి రామకృష్ణ సినిమా అంటేనే మినిమం గ్యారెంటీ అనే స్థాయికి తీసుకొచ్చాడు ఈ దిగ్గజ దర్శకుడు.ఆయన సినిమాల్లోని పాత్రలు...
Read More..ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది.అందుకే అత్యధికంగా సేవించే పానియాల్లో టీ ముందు వరసలో నిలిచింది.పరిమితంగా తీసుకుంటే టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అయితే టీలో దాల్చిన చెక్క కూడా కలిపి తీసుకుంటే.మరిన్ని హెల్త్ బెనిఫిట్స్...
Read More..భారతీయులు ఉపాది కోసం మస్కట్, అబుదాబి, లకు వలసలు వెళ్తూ ఉంటారు.ముఖ్యంగా ఆయా దేశాలలో లాటరీలను అధికారికంగా నిర్వహిస్తూ ఉంటారు.ఆదేశ వాసులతో పాటు వలస వాసులు కూడా లాటరీలు కొనుగోలు చేసి తమ అదృష్టాలను పరీక్షించుకుంటారు.ఉపాది కోసం వెళ్ళిన ఎంతో మంది...
Read More..ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లు కనిపెట్టిన వాటిని తీసుకోవడానికి చాలామంది నిరాసక్తత చూపిస్తున్నారు.ప్రజలకు అండగా నిలవాల్సిన కొంత మంది రాజకీయ నాయకులు కూడా ఈ విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఇలా వాక్సినేషన్ వేయించుకోవడం...
Read More..గతేడాదితో పోలిస్తే శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ విషయంలో ప్రజల్లో ఎన్నో అపోహలు నెలకొన్నాయి.కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు నటి నమిత ఇంట్లో కూర్చొని మాట్లాడండి అంటూ ఫోన్ నంబర్ ను ఇచ్చారు.కరోనా బాధితులు సహాయం...
Read More..తాజాగా తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడును రియల్ హీరో అనిపించుకున్న సోనుసూద్ ఆహ్వానించారు.ఇటీవల కాలంలో శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఓ యువకుడు సోనూ సూద్ చిత్రాన్ని తయారు చేసిన ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ సోను సూద్ చేస్తున్న...
Read More..1.మల్లారెడ్డి కొవిడ్ కేర్ లో ఉచిత వైద్య సేవలు హైదరాబాద్ మల్లారెడ్డి ఆసుపత్రి సౌజన్యంతో మల్లారెడ్డి కోవేట్ లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు.స్వల్ప లక్షణాలు కలిగిన, పాజిటివ్ వచ్చిన 15 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన వారు ఇక్కడ...
Read More..స్లిమ్గా, నాజూగ్గా ఉండాలని అందరూ కోరుకుంటారు.కానీ, నేటి కాలంలో అధిక బరువు సమస్య ఎందరినో పట్టి పీడిస్తుంది.దాంతో ఇష్టమైన ఆహారాలకు దూరంగా ఉంటూ, చెమటలు చిందేలా వర్కౌట్లు చేస్తూ, డైట్లు ఫాలో అవుతూ తీవ్రంగా శ్రమిస్తారు.విచిత్రం ఏంటంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా...
Read More..తాజాగా ఆస్ట్రేలియా సిరీస్ లో భాగంగా టీమిండియా టెస్టు సిరీస్ ను ఆస్ట్రేలయా జట్టుపై ఆస్ట్రేలియాలో 2-1 తేడాతో చిత్తు చేసి టీమిండియా సాధించిన విజయాలలో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.అయితే టీమ్ ఇండియా సాధించిన విజయం పై ఆస్ట్రేలియా...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు తండ్రి వెల్లంపల్లి సూర్యనారాయణ.ఈ రోజు ఉదయం మరణించారు.విశాఖపట్టణంలో ఉన్న స్వగృహం బ్రాహ్మణ వీధిలో.సొంత ఇంటిలోనే మృతి చెందడం జరిగింది.మంత్రి ఇంటిలో విషాద ఘటన చోటు చేసుకోవడంతో ఏపీ మంత్రులు .సంతాపం వ్యక్తం...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీ క్యూట్ కపుల్స్ లో రానా మిహీకా జోడీ ఒకటనే సంగతి తెలిసిందే.రానా ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారని ప్రచారం జరగగా రానా మాత్రం మిహీకాతో లవ్ లో ఉన్నానని ఆమె తన ప్రేమకు యస్ చెప్పిందని ఏడాది...
Read More..ఈ మధ్య కాలంలో మన టీమిండియా క్రికెటర్లు వారి ఆటతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్ తెగ ఫాలో అయిపోతున్నారు.ఈ విషయంలో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ముందుంటాడని చెప్పవచ్చు.హార్దిక్ పాండ్యా ధరించే డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుండి అతడు...
Read More..ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరనే సంగతి తెలిసిందే.దాదాపు రెండు దశాబ్దాలుగా పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.వేగంగా సినిమా కథలను రాయడంతో పాటు ఆ సినిమాలను అంతే వేగంగా...
Read More..కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలో ఉన్న మిగతా చిత్ర పరిశ్రమలలో కూడా తనకంటూ పేరును సంపాదించుకున్న మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్.ఇదివరకే తాజాగా స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్...
Read More..ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ రెండోసారి ఏవిధంగా విజృంభిస్తోందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.రోజుకి మూడు వేల నుంచి నాలుగు వేల మధ్యలో ప్రజలు మరణిస్తున్న సంగతి మనం ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాం.ముఖ్యంగా ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారతదేశంలో రోజుకి...
Read More..కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా ప్రపంచంలో క్రీడా రంగానికి సంబంధించిన ఎన్నో పెద్ద పెద్ద టోర్నమెంట్లు వాయిదా వేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఇందులో కొన్ని టోర్నమెంట్లు జరగడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కొన్ని మెగా టోర్నమెంట్లు నిర్వహించడం పెద్ద కష్టంగా మారిపోయింది...
Read More..ప్రస్తుతం ఈ భూమ్మీద ఎక్కడ చూసినా కరోనా మహమ్మారి ప్రభావమే కనిపిస్తోంది.ఊపిరాందక రోగుల అవస్థలు.ప్రాణాలు కోల్పోయిన వారి బంధువుల రోదనలు, క్షణం ఖాళీ లేకుండా మండుతున్న దహన వాటికలే.అమలాపురం నుంచి అమెరికా దాకా ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు.కరోనా మహమ్మారి మనుషుల...
Read More..తమిళనాడు రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది.కడలుర్ రసాయనిక పరిశ్రమలో ఈ ఘటన చోటు చేసుకుంది.దాదాపు ఐదుగురు సిబ్బంది మరణించినట్లు సమాచారం.15 మంది కార్మికులకు తీవ్రంగా గాయాలు కావడంతో .క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది.ఫ్యాక్టరీ లోని బాయిలర్ పేలడంతో.ఈ దుర్ఘటన...
Read More..చిన్నపిల్లలు ఆడుకోవడం, అల్లరి చేయడం సహజమైన ప్రక్రియే.అయితే వారి అల్లరి ఒక్కొక్కసారి శృతిమించితే అనేక అనర్ధాలు జరగడం మనం గమనిస్తూనే ఉంటాం.కొన్నిసార్లు చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా మనం చూసే ఉంటాం.తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్...
Read More..2011 సంవత్సరంలో విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న తమిళ సినిమా ‘ కో ‘.ఇదే సినిమాను టాలీవుడ్ లో ‘ రంగం ‘ అనే పేరుతో కె.వి.ఆనంద్ దర్శకత్వం లో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన సంగతి తెలిసిన విషయమే.అయితే ఈ...
Read More..కరోనా సెకండ్ వేవ్తో భారతదేశం అల్లాడిపోతోంది.ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా రోజుకు మూడున్నర లక్షల కేసులు, నాలుగువేల మరణాలు చోటు చేసుకుంటున్నాయి.వైరస్పై పోరులో ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఇతర మందుల కొరత భారత్ను వేధిస్తోంది.ఈ నేపథ్యంలో ఇండియాను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొస్తోంది.ఇప్పటికే...
Read More..కరోనా వైరస్ పుణ్యమా అంటూ ప్రజలకు కొత్తగా పరిచయమైన లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనదైన శైలిలో ఒక అంశాన్ని తీసుకుని పూర్తిగా అవగాహన కల్పిస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే.సోషల్ మీడియా వేదికగా చేసుకొని...
Read More..ఏదైనా నేరం చేసిన వారిని జైలుకు పంపేది ఎందుకు.? మళ్లీ నేరం చేయకుండా పూర్తిగా మారేందుకు ప్రభుత్వం ఇలా అవకాశం కల్పిస్తోంది.జైలు నుంచి వచ్చాక మారిన వారు కొందరైతే.కుక్క తోక వంకరలాగా మళ్లీ మళ్లీ నేరాలు చేసి తిరిగి కటకటాల పాలయ్యేవారు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు అన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో 2019 ఎన్నికల టైంలో అదేవిధంగా పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే రీతిలో పరిపాలన అందిస్తున్నారు.దాదాపు రెండు సంవత్సరాల పదవీ కాలంలో మేనిఫెస్టోలో...
Read More..గత ఏడాది మొదటి దశ కరోనా విలయ తాండవం ను అందరూ చూశారు.అప్పట్లోనూ పెద్ద ఎత్తున మరణాలు చోటుచేసుకున్నాయి.పరిస్థితి చేయి దాటి పోతుండడంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు.ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా కనిపించింది.అమెరికా వంటి అగ్ర రాజ్యాలు...
Read More..సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న అన్నాత్తే సినిమాల్లో నటిస్తున్నాడు.ఇందులో నయనతార, మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇక ఈ సినిమాను ఈ ఏడాది విడుదల చేయడానికి సిద్ధంగా...
Read More..పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మూడోసారి ఇటీవల ఎన్నికైన సంగతి తెలిసిందే.జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో హోరాహోరీగా బీజేపీతో తలపడిన దీదీ అదే రీతిలో నిర్ణయాలు తీసుకుంటుంది.ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 30 వేల కోట్లు. బెంగాల్ ప్రభుత్వానికి...
Read More..సినిమా పరిశ్రమలో స్థిర పడాలని అందరికీ కోరికగా ఉంటుంది.కాని అది అందరికీ సాధ్యపడదు.వందల్లో ప్రయత్నిస్తే కొందరు మాత్రమే సినిమా పరిశ్రమలో అవకాశాలు సంపాదించుకొని నిలదొక్కుకోగలుగుతారు.అయితే సినిమా పరిశ్రమలో సినీ నేపథ్యం ఉన్న వారికే అవకాశాలు వస్తాయని ఒక అపోహ ఉంది.కాని అది...
Read More..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా సమయంలో ప్రజలకు చేసింది ఏంటని ప్రశ్నించుకుంటే అంతా శూన్యంగానే కనిపిస్తుంది.ఎన్నికల సమయంలో వందల కోట్లు ఖర్చు చేసే పార్టీలు కరోనా సమయం లో ప్రజలను రక్షించడానికి మాత్రం కొసరి కొసరి ఆలోచిస్తాయి. ప్రజలను సోమరులను...
Read More..వైసీపీ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో మండిపడ్డారు.కరోనా కేసులు లెక్కలకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా వర్గాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఖండించారు.రాష్ట్రంలో ఎక్కడ మరణం సంభవిస్తుందో...
Read More..తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో రెమిడిసివర్ కొరత లేదని స్పష్టం చేశారు.ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది అంటూ హెచ్చరించారు.అంతేకాకుండా రాబోయే రెండు వారాలు రాష్ట్రంలో చాలా కీలకమని ప్రజలంతా లాక్ డౌన్ కి సహకరించాలని...
Read More..ప్రస్తుతం ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు బాగానే పరిచయం అవుతున్నారు.అంతేకాకుండా వారి నటన తో కొంత వరకు మెప్పించడమే కాకుండా ఎంతోకొంత అవకాశాలు కూడా అందుకుంటున్నారు.ఇక ఇదిలా ఉంటే మరో తెలుగమ్మాయి యామిని భాస్కర్. తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్నా పేరే.ఇక తొలిసారి నటిగా...
Read More..ముస్లిం మతస్థులు ఎంతో ఘనంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో రంజాన్ పండుగ ఒకటి.ఈ పండుగ ముస్లింలకు ఎంతో ప్రత్యేకమైనది.నెల రోజుల పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో కఠిన నియమాలను పాటిస్తూ ఉపవాస దీక్షలతో ఈ పండుగను జరుపుకుంటారు.ముస్లిం పవిత్ర మాసమైన రంజాన్ నెల...
Read More..భారత్ లో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది.ఊహించని విధంగా భారత ప్రజలు కరోనా రక్కసికి బలై పోతున్నారు.అయితే భారత్ లో కరోనా తీవ్ర రూపం దాల్చడానికి, ప్రధాన కారణం కరోనాను తక్కువగా అంచనా వేయడమేనని, కరోనా తీవ్రతను అంచనా వేయడంలో ప్రభుత్వం...
Read More..దేనికైనా సమయం సందర్భం అనేది ఉంటుంది.సందర్భానుసారం మాట్లాడితే అది హుందాగా ఉంటుంది.అలా కాకుండా ఏది పడితే అది ఇష్టానుసారంగా మాట్లాడితే చివరకు అభాసుపాలు కావాల్సి ఉంటుంది.ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసిపి, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మధ్య కరోనా కట్టడి...
Read More..తెలుగు సినీ స్టార్ నటుడు నందమూరి బాలకృష్ణ పరిచయం గురించి తెలినోలే లేరు.తన కెరీర్ లో ఎన్నో విజయాలు అందుకున్న బాలయ్య.ఇప్పుడు కూడా వరుస ఆఫర్లతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.అంతేకాకుండా బాలయ్య సినిమా అంటేనే స్పెషల్ క్రేజ్ ఉంటుంది.ఇక కొన్ని...
Read More..ఒకటే జననం.ఒకటే మరణం.ఒకటే గమనం.ఒకటే గమ్యం.గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు.బతుకు అంటె గెలుపూ గెలుపుకొరకె బ్రతుకు.ఎంతో ఇన్స్ప్రేషన్ కలిగిస్తూ ఒత్తిడిలో ఉన్న వారిని సైతం ఉత్తేజ పరిచే ఈ పాట శ్రీహరి నటించిన భద్రచలం చిత్రంలోనిది. సుద్ధాల అశోక్...
Read More..Telangana government has imposed a ten-day lock-down as part of curbing the spread of the Coronavirus in the state.However, the state government gave exemptions to certain services from this lockdown.The...
Read More..చాలా కాలంగా జనసేన పార్టీలో ఒక అంతర్యుద్ధం జరుగుతోంది.ముఖ్యంగా పవన్ తరువాత ఆ స్థాయిలో ప్రాధాన్యం పొందుతున్న ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీరుపై జనసేన నేతల్లో తీవ్ర అసంతృప్తి ఎప్పటి నుంచో ఉంది.మనోహర్ పెత్తనం...
Read More..టాలీవుడ్ లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోల్లో అక్కినేని అఖిల్ ఒకరు.ఈయన కు ఇప్పటి వరకు సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు.నటన, డాన్స్ లో అదరగొడుతున్న ఎందుకో అఖిల్ కు కలిసిరావడం లేదు.ఈయన ఎంచుకునే స్టోరీలు వల్లే సినిమాలు ప్లాప్...
Read More..ఒకప్పుడు చావాలని అనిపించినా చావడానికి ధైర్యం సరిపోయేది కాదు.కానీ నేడు దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా వల్ల, బ్రతకాలని ఉన్నా అడగకుండానే చావు దరికి చేరుతుంది.మరీ నరకం కనిపించేలా ఊపిరి ఆపేస్తుంది. ఇక ఈ కోవిడ్ దాటికి చిత్రపరిశ్రమ కూడా ఆత్మీయులెందరినో...
Read More..ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న తెలంగాణా రాష్ట్రంలో ఓ పక్క వ్యాక్సిన్ డ్రైవ్ కూడా జరుగుతుంది.తెలంగాణాకు 55,52,360 వ్యాక్సిన్ డోస్ లు వచ్చాయి.అందులో 54,39,713 వ్యాక్సిన్లు వాడేసినట్టు తెలుస్తుంది.వీటిలో మొదటి డోస్ వ్యాక్సిన్ 43,74,351 దాకా వేసినట్టు తెలుస్తుంది.ఇక ఈమధ్యనే మొదలైన...
Read More..కరోనా ఉధృతి దేశవ్యాప్తంగా పెరిగిపోతుండటంతో కేంద్రం తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కేంద్రం ముందుచూపుతో వ్యవహరించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.దీనికితోడు పూర్తిగా రాష్ట్రాలదే బాధ్యత అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తుండడం, దేశవ్యాప్తంగా పరిస్థితి చేయి దాటి...
Read More..బాహుబలి చిత్రంతో తన స్టామినాను ఒక్కసారిగా పెంచుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.ప్రస్తుతం ప్రభాస్ వరస పెట్టి అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తు బిజీగా ఉన్నాడు.దాదాపు ఐదారు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఇంకా దర్శకులు ప్రభాస్ వెంట పడుతూనే...
Read More..ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అందరికీ తెలిసిందే.గత ఏడాది నుండి వణికిస్తున్న ఈ వైరస్.ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురిచేస్తుంది.రోజుకు లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతూ మరణిస్తున్న ఎంతోమంది వైరస్ బాధితులు కోలుకోవడానికి.సరైన సదుపాయాలు...
Read More..కరోనా ఉదృతి పెరుగుతున్న ఈ టైం లో ఏం చేస్తే వైరస్ ను నియంత్రించవచ్చు అన్న దానిపై ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు.ఈ క్రమంలో లేటెస్ట్ గా వేడి నీటితో స్నానం చేస్తే కరోనాని తరిమేయొచ్చు అన్నది వినిపిస్తుంది.అయితే దీనిపై అవునని అంటుంటే...
Read More..సాధారణంగా ఇండస్ట్రీలో అడపాదడపా అవకాశాలు వస్తున్న నటులు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారనే సంగతి తెలిసిందే.అయితే కొన్నిసార్లు స్టార్ హీరోల సినిమాల్లోని పాత్రలు కెరీర్ కు ప్లస్ అయితే మరి కొన్నిసార్లు మాత్రం మైనస్ అవుతుంటాయి.స్టార్ హీరోల...
Read More..టాలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.నటిగా కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.పలు సినిమాల్లో స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది.తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా తన నటన...
Read More..నేచురల్ స్టార్ నాని కెరియర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా శ్యామ్ సింగరాయ్ సినిమా తెరకెక్కుతుంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.ఏకంగా ఈ మూవీ కోసం 50...
Read More..అసలే కరోనా కారణంగా ఎన్ని పనులున్నా, ఫంక్షన్లున్నా, ఎంతటి ఆత్మీయులైనా సరే ఎవరింట్లో వారుండి ప్రాణాలు కాపాడుకొమ్మని చెబితే ఈ సమాజంలో ఎంతమంది వింటున్నారు.బయటకు అత్యవసరం అయితేనే వెళ్లండని, మీ ప్రాణాలతో పాటుగా మీ కుటుంబ సభ్యులకు, మీరు తీసుకునే రక్షణ...
Read More..యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ఇద్దరు కూతుళ్ళు ఇప్పటికే హీరోయిన్స్ గా తెరంగేట్రం చేశారు.పెద్ద కూతురు శివాని 2 స్టేట్స్ రీమేక్ తో ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.దీంతో ఈమె ఎంట్రీ కోసం మరికొంత కాలం వెయిట్ చేయాల్సి...
Read More..చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం చెక్.ఈ మూవీని చెక్ బ్యాక్ డ్రాప్ లో ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథగా దర్శకుడు తెరపై ఆవిష్కరించాడు.చేయని తప్పుకి జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉరిశిక్షకి రెడీ అవుతున్న అతని...
Read More..సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న కమల్ హాసన్ కు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.కమల్ హాసన్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో పాటు కమల్ సైతం...
Read More..సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీ పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రజలకు సుపరిచితమే.ఈ అమ్మడు దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది.కానీ గత కొన్ని రోజులుగా ఈ అమ్మడు చేసిన సినిమాలు...
Read More..ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఎంతలా విలయతాండవం చేస్తుందో మనం చూస్తున్నాం.ప్రస్తుతం దేశంలో మార్మోగుతున్న ఒకే ఒక వ్యక్తి పేరు నటుడు సోనూసూద్.ఒక్కొక్కరు ఇంతటి క్లిష్ట సమయంలో ఆపన్న హస్తం అందిస్తూ కరోనా బాధితుల పట్ల దేవుడిగా మారాడు.సామాన్యుల మొదలు...
Read More..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది.జులై, ఆగష్టులో సినిమా ప్రారంభించే అవకాశం ఉంది.సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు ప్రముఖంగా వినిపిస్తుంది,...
Read More..కడప జిల్లాలోని కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ పరిధిలో ఉన్న ముగ్గురాయి గనుల్లో ఈ నెల 8న జరిగిన పేలుళ్ల సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.అయితే ఈ క్వారీ నిర్వాహకుడు వైసీపీ నేత కావడం కూడా రాజకీయ...
Read More..ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమయ్యింది.ముందుకన్నా వేగంగా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది.కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ కూడా పెట్టింది.అందుకే ఇప్పటికే షూటింగ్స్ అన్ని నిలిచి పోయి అందరూ ఇంటి బాట పట్టారు.ఈ...
Read More..మనం మూమూలుగా మన స్నేహితులందరం కలిసి పార్టీ చేసుకుంటాం.ఎవరి స్థోమతను బట్టి వారు వారివారి స్థాయిలలో పార్టీని సెలెబ్రే ట్ చేసుకుంటారు.కొందరు స్టార్ హోటల్స్ లో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటే కొందరు చిన్న హోటల్ లో, మరి కొందరు స్పెషల్...
Read More..ఆర్ఆర్ఆర్ సినిమా కంప్లీట్ అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమాని తారక్ సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు.యువశుధ బ్యానర్, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ మూవీతెరకెక్కబోతుంది.ఇదిలా ఉంటే...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.37ు సూర్యాస్తమయం: సాయంత్రం 06.17ు రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకుు అమృత ఘడియలు: ఉ.08.00 నుంచి 09.30 వరకుు దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకుు ు ఈ...
Read More..ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎవరికి వారు ఎలాంటి ప్రామాణికం లేకుండా బ్యూటీ ప్రొడక్ట్స్ అంటూ కరోనా మెడిసన్ అంటూ, అలాగే ఇది తాగితే మీ పొట్ట తగ్గుతుంది.ఇది వాడితే మీరు రెట్టింపు అందంతో కనిపిస్తారని, ఇలా చేస్తే మీరు చాలా...
Read More..ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో మల్టీ స్టారర్ మూవీలకి హీరోలు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.చిన్న హీరోలు అందరూ స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలు చేస్తున్నారు.మరో వైపు సీనియర్ స్టార్ హీరోలు కూడా ఇంకో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ...
Read More..నేటి కాలంలో ఆడపిల్లగా పుట్టిన వారు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా బ్రతుకు బజారుపాలు చేయడానికి మానవ మృగాలు కాచుకు కూర్చున్నాయనే విషయాన్ని మరచిపోతున్నారు.సొంత అన్నతో బయటికి వెళ్లిన అనుమానంగా చూసే సమాజంలో కళ్లతోనే కామాన్ని తీర్చుకునే తోడేళ్లు అడుగడుగున తారసపడుతూనే...
Read More..