విదేశాల్లో ఎన్ని దారుణాలు జరుగుతున్నా.రోజుకో మోసం వెలుగుచూస్తున్నా భారత్లో, ముఖ్యంగా తెలుగునాట ఎన్ఆర్ఐ అల్లుల్లపై వున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.దీనిని క్యాష్ చేసుకుంటున్న కొందరు సైబర్ కేటుగాళ్లు అమాయకులను దోచేస్తున్నారు. మ్యాట్రిమోని సైట్లలో ఫేక్ ప్రోఫైల్ పెట్టడమో లేదంటే...
Read More..తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకోలేకపోయినా తమిళంలో నటిగా ఖుష్బూ వెలుగు వెలిగారు.అజ్ఞాతవాసి సినిమాతో ఖుష్బూ తెలుగులో రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో సక్సెస్ సాధించలేకపోయారు.అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ కావడంతో ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.ఈ...
Read More..నరసాపురం వైసీపీ పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేసింది.వైసీపీ పార్టీకి చెందిన నాయకుడు అయినా గాని రఘురామకృష్ణంరాజు అరెస్టు పట్ల విపక్ష నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.పరిస్థితి ఇలా ఉండగా నిన్న న్యాయస్థానంలో హాజరైన సమయంలో.రఘురామకృష్ణంరాజు తనపై పోలీసులు...
Read More..ఈ మధ్యకాలంలో టెలివిజన్ పై యాంకర్స్ కూడా హాట్ హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కి వినోదాన్ని అందిస్తున్నారు.యాక్టర్స్ గా కెరియర్ స్టార్ట్ చేసిన తమ గ్లామర్ తో హాట్ యాంకర్స్ అనే గుర్తింపుని క్రియేట్...
Read More..కరోనా మహమ్మారి కారణంగానే ఎన్నో అనర్ధాలు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి.రోజు రోజుకి ఈ వైరస్ ప్రభావం పెరిగిపోతుండడంతో, దేశమంతా ఆందోళన ఉంది.అలాగే మరణాలు శాతం ఎక్కువగా ఉండటం మరింత కంగారు పుట్టిస్తోంది.ఒక రకం గా దేశమంతా యుద్ధం చేస్తోంది.ఈ మహమ్మారితో పోరాడుతున్న సమయంలోనే...
Read More..ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ సాయి పల్లవి.మొదటి సినిమాతోనే అటు డాన్స్ ఇటు పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసి అందరి దృష్టిని ఒక్కసారిగా తన వైపుకి తిప్పుకుంది.ఈ సినిమాతో టాలీవుడ్ దర్శకులు కూడా సాయి పల్లవి డేట్స్...
Read More..మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో నిత్యం హాట్ టాపిక్ గా నే మారుతూ వస్తోంది.రాజేందర్ కు వ్యతిరేకంగా టిఆర్ఎస్ వ్యూహాలు పన్నుతోంది.ఆ వ్యూహాల నుంచి తప్పించుకుంటూ , రాజకీయంగా తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు...
Read More..మన దేశంలో అమ్మాయికి పెళ్లి చేయాలంటే వరకట్నం ఇవ్వాల్సిందే.ఇప్పుడిప్పుడే వరకట్నం లేకుండా అక్కడక్కడ ఆదర్శ వివాహాలు జరుగుతున్నాయి.కానీ అప్పట్లో కన్యాశుల్కం పద్దతి ఉండేది.డబ్బులిచ్చి మరీ అమ్మాయిల్ని కొనుక్కునే వారు.పెళ్లిళ్ల విషయంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి.అయితే ఆఫ్రికా...
Read More..నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి.మాస్ లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా 70 కోట్ల రూపాయల...
Read More..మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తండ్రీకొడుకులు కావడంతో పాటు సినిమాల్లో స్టార్ హీరోలుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.రామ్ చరణ్ స్టార్ హీరోగా ఎదగడంలో చిరంజీవి పాత్ర ఎంతో ఉంది.మరోవైపు చరణ్ తండ్రి చిరంజీవితో సినిమాలను నిర్మిస్తూ విజయాలను సొంతం...
Read More..బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రోతేలా టాలీవుడ్ లోకి బ్లాక్ రోజ్ అనే మూవీతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.సంపత్ నంది అందించిన కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉండగా మోహన్ భరద్వాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.ఈ సినిమాని చాలా గ్రాండ్...
Read More..ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఇప్పుడు వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు పైనే జరుగుతున్నాయి.కరోనా లాంటి కష్టకాలంలో బాధ్యత గల పార్లమెంటు సభ్యుడిని ప్రభుత్వం అరెస్టు చేసింది అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.ఇదే క్రమంలో రఘురామకృష్ణంరాజు కి హై కోర్టులో బెయిల్...
Read More..మనం ఎప్పుడైనా ఏదైనా ఏటీఎం కి వెళితే.కార్డు పెట్టి ఎన్ని డబ్బులు డ్రా చేయాలని కొడితే అన్ని డబ్బులే వస్తాయి.ఇది అందరికీ తెలిసిన విషయమే.కానీ ఎప్పుడైనా మనం డ్రా చేయాలనుకున్న డబ్బుల కంటే రెట్టింపు డబ్బులు లేదా కొంత ఎక్కువ డబ్బులు...
Read More..మెగా ఫ్యామిలీ నుంచి మెగా బ్రదర్ నాగబాబుని అంజనా ప్రొడక్షన్ బ్యానర్ పై చిరంజీవి నిర్మాతగా నిలబెట్టాడు.అయితే ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి మంచి సినిమాలు నిర్మించిన కూడా పెద్దగా డబ్బులు తీసుకొచ్చే సినిమాలు రాలేదనే చెప్పాలి.ఈ బ్యానర్ లో ముగ్గురు...
Read More..కరోనా వైరస్ మహమ్మారి ఏపీని కుదిపేస్తోంది.పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు, మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ వస్తున్నాయి.ఎక్కడ చూసినా కరోనా బాధితుల ఆక్రందనలే కనిపిస్తున్నాయి.శరవేగంగా ఈ మహమ్మారి విస్తరిస్తూ వెళ్తుంది.పొరుగున ఉన్న తెలంగాణ కంటే ఏపీలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా...
Read More..కరోనా కారణంగా నగరానికి వలస వచ్చిన కార్మికులకు ఎదురవుతున్న ఇబ్బందులు కన్నీళ్లు పెట్టించేలా ఉన్నాయి.మెదటి సారి వచ్చిన కరోనా వల్ల ఎందరో వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లుతూ దీన స్దితిలో మరణించిన విషయం మరవక ముందే ఇప్పుడు కూడా...
Read More..హ్యాపీడేస్ సినిమాలో బక్కపలచగా ఉంటూ ఫన్ అండ్ ఎమోషనల్ మిక్స్ చేసిన టైసన్ అనే క్యారెక్టర్ చేసిన రాహుల్ అందరికి గుర్తుండే ఉంటారు.సీనియర్ ని లవ్ చేసే జూనియర్ గా తన పాత్రకి పూర్తి న్యాయం చేసి ఆకట్టుకున్నాడు.ఇక ఆ సినిమాలో...
Read More..కేజిఎఫ్ సినిమాతో యష్ ఒక్కసారిగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమాతో యష్ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు.ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందిన సినిమా కేజీఎఫ్.కెజిఎఫ్ హిట్ అవ్వడంతో ప్రశాంత్ నీల్ పేరు, యష్ పేరు ఇప్పుడు ప్రపంచం అంతా...
Read More..మానవుడు పారేసిన వ్యర్థాలన్నీ సముద్రాలను కలుషితం చేయడం ప్రపంచ సమస్యగా మారింది.ఈ హానికర వ్యర్థాలతో వన్యప్రాణాలకు ప్రాణసంకటంగా దాపరించింది.భారీ మొత్తంలో హానిక ప్లాస్టిక్ సముద్రాల్లోకి కలిసిపోతోంది.ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో సముద్రాల్లోని జంతుజాతుల మనుగడ సాగించడం కష్టంగా మారింది.చాలావరకు జలచరాలు ఈ ప్లాస్టిక్...
Read More..వివాదాస్పద దర్శకుడిగా పేరుతెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరొకరి మీద కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.అవసరం ఉన్న లేకపోయినా అన్ని విషయాల్లో స్పందిస్తూ తనదైన శైలిలో మాటలు తూటాలుగా సంధిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.ఒకప్పుడు మంచి మంచి...
Read More..భారత ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు.గత కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని చత్రసాల్ స్టేడియం వద్ద ఇరు వర్గాల రెజ్లర్ల మధ్య జరిగిన ఘర్షణలో జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్కర్ (23) మృతి చెందాడు.కాగా ఇతను ఢిల్లీ...
Read More..నటుడు అల్లుఅర్జున్ తెలుగు సినీ జనాలకు పరిచయం అక్కరలేని పేరు.మెగా నట వారసుడిగా, అల్లు రామలింగయ్య మనవడిగా సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అల్లుఅర్జున్ దర్శక దిగ్గజం రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తన మొట్ట మొదటి సినిమా గంగోత్రితో బ్లాక్...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూ విధించినా జగన్ ప్రభుత్వం మరో పక్క కరోనా రోగులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు.తిరుపతి రుయా హాస్పిటల్ ఘటన...
Read More..నీటి బిందువులు లేదా మంచు గడ్డలు వర్షంలా పడటం మనం చూసుంటాం.కానీ ఎలుకలు వర్షంలా పడటం మీరెప్పుడైనా చూశారా? నిజానికి ఇది వర్షం కాదు.కానీ రైతులు పండిస్తున్న పంటకు నష్టం చేస్తున్నాయని ఎలుకల్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇలా ఏరివేసింది.ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్...
Read More..క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే పీరియాడికల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాని ఏఏం రత్నం భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నాడు.ఇక మొఘలాయిల కాలం నాటి కథాంశంగా...
Read More..కరోనా వైరస్ అత్యంత ప్రమాద కరమైనది.అతి తక్కువ సమయం మనిషి ప్రాణాలను తీస్తున్న విషయాన్ని గమనించే ఉంటారు.కానీ మనుషులకు మనోధైర్యం అందించడానికి కోవిడ్ ఏమంత ప్రమాదకరం అయినది కాదని అంటూ చెబుతున్నారట. అయితే ఈ కరోనా అందరి విషయంలో ఒకేలా ప్రవర్తించడం...
Read More..నటసింహం నందమూరి బాలకృష్ణ వరస సినిమాలను లైన్లో పెట్టాడు.బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.అందుకే ఇప్పుడు రాబోతున్న అఖండ సినిమాపై కూడా...
Read More..గడిచిన కొన్ని సంవత్సరాల్లో యాంకర్లు తమ రెమ్యునరేషన్లను భారీగా పెంచేశారు.ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ సంపాదించుకున్న సుమ, అనసూయలకు షోలు, ఈవెంట్ల కోసం భారీగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు.అయితే యాంకర్ అనసూయ తొలి సంపాదన తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే.అనసూయ తొలి సంపాదన...
Read More..మన దేశంలో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రత్యక్షంగా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంటే పరోక్షంగా ప్రజల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే.ది కపిల్ శర్మ షో ద్వారా గుర్తింపును సంపాదించుకున్న సుమోనా చక్రవర్తి తాజాగా సోషల్ మీడియా...
Read More..మనసు పెట్టి ప్రయత్నం చేస్తే తక్కువ బడ్జెట్ తో కూడా అద్బుతమైన కథని తెరపై ఆవిష్కరించి ప్రేక్షకులని మెప్పించవచ్చని ఈ మధ్యకాలంలో చాలా తెలుగు సినిమాలు ప్రూవ్ చేశాయి.వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన కేరాఫ్ కంచరపాలెం మూవీని 50 లక్షల లోపు...
Read More..నార్త్ ఇండియన్ భామలకి ఎప్పుడూ కూడా తెలుగులో అవకాశాలు ఉంటూ ఉంటాయి.అయితే వారిలో బ్రేక్ వచ్చేది కొంత మందికే పంజాబీ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన ముద్దుగుమ్మలని చూసుకుంటే రకుల్ ప్రీత్ సింగ్ ఈ జాబితాలో ముందు...
Read More..ప్రస్తుతం రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.అయితే మరొక నాలుగు రోజుల్లో ఎన్టీఆర్ పుట్టిన...
Read More..ప్రపంచాన్ని ప్రకృతి పగబట్టినట్లుగా ఉంది.లేకపోతే ఏంటండి.ఇప్పటికే కరోనాతో జన జీవనం అతిగతి లేకుండా సాగుతుండగా, ఇంత కాలం అజ్ఞాతంలో ఉన్న కొత్త కొత్త వైరస్ లు వెలుగులోకి వచ్చి జనాన్ని చీకట్లోకి నెట్టుతున్నాయి.వీటి బారి నుండి ఎలాగో తప్పించుకుంటున్న క్రమంలో ప్రకృతి...
Read More..ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది.కరోనా దెబ్బకు సామాన్యులు మొదలు సెలెబ్రెటీల వరకు అందరూ మృత్యువాత పడుతున్న పరిస్థితి ఉంది.తమ తోటి వారు కరోనాతో మృతి చెందుతూ ఉంటే మానసికంగా అందరూ భయందోళన చెందుతున్న పరిస్థితి ఉంది.అయితే ఈ సమయంలోనే...
Read More..టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్ద కాలం పాటు తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోయిన అందాల భామ తమన్నా బాటియా.ఈ అమ్మడు ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరితో ఇంచుమించు నటించింది.నటిగా, అలాగే బెస్ట్ డాన్సర్ గా తనదైన ముద్ర...
Read More..ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు.సామజిక అంశాన్ని ఎంచుకుని కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్...
Read More..ఈ మధ్య సౌత్ ఇండియా భామలు హిందీ ఆల్బమ్ సాంగ్స్ లో మెరుస్తున్నారు.ఓ విధంగా చెప్పాలంటే హిందీ ఆల్బమ్ సాంగ్స్ లో నటించడం ద్వారా అక్కడి ప్రేక్షకులకి అలాగే దర్శక నిర్మాతలకి కూడా వేగంగా చేరువ కావొచ్చని అందాల భామలు భావిస్తున్నారు.రీసెంట్...
Read More..పెళ్లంటే నూరేళ్ళ పంట అని అంటుంటారు.జీవితంలో ఒకసారి మాత్రమే జరిగే వివాహ వేడుకను ఎంతో వైభవంగా, ఘనంగా జరుపుకోవాలని అనుకుంటారు.కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఇలా ఎంతో మంది సమక్షంలో వివాహం చేసుకోవాలని అనుకుంటారు.కానీ ప్రస్తుత కాలంలో కరోనా మహమ్మారి కారణంగా...
Read More..కరోనా సెకండ్ వేవ్ వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్న సంగతి తెలిసిందే.లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు సెలబ్రిటీలు ముందుకొస్తూ ఉండటం గమనార్హం.ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరైన శేఖర్...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.33 సూర్యాస్తమయం: సాయంత్రం 06.19 రాహుకాలం మ.04.30 నుంచి 06.00 వరకు అమృత ఘడియలు ఉ.06.00 నుంచి 11.00 వరకు దుర్ముహూర్తం మ.04.25 నుంచి 05.13 వరకు ఈ రోజు...
Read More..అప్పుడప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటాయి.అలాంటి ఘటనలు చూసి మనం ఆశ్చర్యపోతాం.కొన్ని సార్లు భయపడిపోతాం.కొన్నిసార్లు కొన్ని జరిగాయంటే మనం వాటిని నమ్మలేం.ఇలాంటి ఓ విచిత్ర ఘటన తాజాగా మహారాష్ట్రలో చోటుచేసుకుంది.ఓ 76 ఏళ్ల వృద్ధురాలు చనిపోయిందని.కుటుంబ సభ్యులు, బంధువులు అంత్యక్రియలకు అన్ని...
Read More..మొదటి కరోనా వేవ్ తరువాత చిన్న సినిమాలు కొన్ని విడుదలయినా, భారీ బడ్జెట్ మూవీగా విడుదలయింంది మాత్రం వకీల్ సాబ్ సినిమా అనే చెప్పవచ్చు.బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా పింక్ రీమేక్ గా విడుదలైన ఈ సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా...
Read More..ప్రస్తుతం కరోనా దేశంలో ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.మొదటి కరోనా వేవ్ కంటే రెండో కరోనా వేవ్ తీవ్ర ప్రభావం చూపుతున్నది.మొదటి వేవ్ లో కేసులు భారీగా నమోదైనా, మరణాలు మాత్రం కొద్దిగా నమోదయ్యాయి.కాని సెకండ్ వేవ్ లో దీనికంటే పూర్తి...
Read More..ప్రస్తుతం ప్రపంచంలో సోషల్ మీడియా హవా నడుస్తోంది.సాంకేతిక విప్లవంలో భాగంగా వచ్చిన సోషల్ మీడియా ప్రపంచాన్ని శాసిస్తోంది.సోషల్ మీడియా అనేది మన చేతిలో ఉన్న గొప్ప ఆయుధం.దానిని మంచి కోసం వాడితే చాలా మంచి జరుగుతుంది చెడు కోసం వాడితే చెడు...
Read More..Andhra Pradesh police recently raided the office of YS Pratap Reddy, who was arrested in connection with the gelatin sticks blast at three quarries in Mamillapally, Kadapa district in Andhra...
Read More..ఇజ్రాయిల్ కి పాలస్తీనా ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదులకి మధ్య గత కొన్ని రోజుల నుండి భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే.గాజా ప్రాంతం నుండి ఉగ్రవాదులు వరుసగా పెద్ద యుద్ధ రాకెట్లతో ఇజ్రాయిల్ పౌరులు నివసించే ఇళ్లపై దాడులకు పాల్పడుతూ ఉన్నారు.ఈ...
Read More..రాష్ట్ర ప్రభుత్వాలు తలచుకుంటే పేద ప్రజలకు వైద్యం, విద్య ఉచితంగా అందించడానికి ఒక్క క్షణం పట్టదన్న విషయం తెలిసిందే.కానీ ఇలా చేస్తే తమకేంటి లాభం అని ఆలోచించే దౌర్భాగ్యపు స్దితిలో మనదేశ రాజకీయాలు ఉన్నాయి.ఒక్కొక్క రాజకీయ నాయకుడు వెనకేసుకున్న డబ్బులను బయటకు...
Read More..తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగా హీరోలకి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఇందులో మొదటగా మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమ కి వచ్చి టాలీవుడ్ లో...
Read More..ఒక్కోసారి అనుకోకుండా పొరపాటును చేసినటువంటి పనుల కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.తాజాగా కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా అరికట్టేందుకు లాక్ డౌన్ విధించడంతో ప్రజలకి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే బయట సంచరించేందుకు ప్రభుత్వ...
Read More..తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “ఖైదీ నెం150” చిత్రంలో రత్తాలు రత్తాలు స్పెషల్ సాంగ్ లో మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేసి ప్రేక్షకులను బాగానే అలరించిన తెలుగు బ్యూటిఫుల్ హీరోయిన్ “లక్ష్మి రాయ్” గురించి తెలియనివారుండరు.అయితే ఈ అమ్మడికి చక్కని...
Read More..మొదటగా అవకాశాల కోసం బాలీవుడ్నుంచి టాలీవుడ్ సినిమా పరిశ్రమకి వచ్చి హీరోయిన్ గా ఒక హిట్ కొట్టిన తర్వాత బాలీవుడ్ సినిమా పరిశ్రమ కి వెళ్లి చేతులు కాల్చుకున్న హీరోహీరోయిన్లు చలన చిత్ర పరిశ్రమలో చాలా మందే ఉన్నారు.అయితే అందులో టాలీవుడ్...
Read More..తెలుగులో ఒకప్పుడు కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, తదితర స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను బాగా అలరించిన ప్రముఖ హీరోయిన్ “టబు” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే మొదటిగా నటి టబు తెలుగులో విక్టరీ...
Read More..ఈ సమాజంలో గానీ, దేశంలో గానీ నిస్వార్ధంగా సేవచేస్తున్నది ఎవరంటే ఇద్దరే ఇద్దరు.అది ఒకరు సరిహద్దుల్లో కాపాల కాసే సైనికులు.వీరు తమ ప్రాణాలు కూడా లెక్కచేయరు.మరొకరు గ్రామ పొలిమేరల్లో అహర్నిశలు శ్రమించే రైతు.అన్ని పరిస్దితులకు ఎదురొడ్ది పోరాడుతాడు.వీరు చేసే పనుల్లో స్వార్ధం...
Read More..తెలుగులో ప్రముఖ సీనియర్ హీరో శ్రీకాంత్ హీరోగా నటించిన “మాయా జాలం” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన ముంబై ముద్దుగుమ్మ “పూనమ్ కౌర్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ...
Read More..ప్రస్తుత కాలంలో కొందరు కామాంధకారంలో మునిగిపోయి వావి వరుసలు మరచి ప్రవర్తిస్తూ చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.కాగా తాజాగా ఓ యువకుడికి ఎంత చెప్పినా తన కుటుంబ సభ్యులు పెళ్లి చేయడం లేదని ఏకంగా తన అన్న భార్యనే చెర పట్టడానికి ప్రయత్నించి...
Read More..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించాయి.అయితే ఈకరోనా వైరస్ కలకలం ప్రారంభమై ఏడాది కాలం పూర్తి అవుతున్నప్పటికీ ఇప్పటికీ సరైన వ్యాక్సిన్ లేకపోవడం వల్ల...
Read More..బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన ఎక్స్ట్రా జబర్దస్త్ షోతో పాటు డ్యాన్స్ షోలలో ఒకటైన ఢీ షో సక్సెస్ కావడానికి ఒక విధంగా రష్మీ సుధీర్ జోడీ కారణమనే సంగతి తెలిసిందే.ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న రష్మీ సుధీర్...
Read More..ఈ కరోనా వల్ల మనషుల మనస్తత్వాలు బయటపడుతున్నాయి.సహాయం చేసే వారు ఎవరు.ప్రజల కష్టాన్ని కరోనా పేరు చెప్పి దోచుకునే వారు ఎవరు అనేది ప్రజలకు క్షుణంగా అర్ధం అవుతుందట.ఇకపోతే కోవిడ్ బాధితులకు కొందరు ప్రత్యక్షంగా సహాయం చేస్తుంటే మరికొందరు పరోక్షంగా సహాయ...
Read More..తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయ తాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.మొన్నటి వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించిన తెలంగాణ ప్రభుత్వం .ఇటీవల లాక్ డౌన్ విధించడం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా గాంధీ హాస్పిటల్ లో కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్న రోగులకి బిగ్ హెల్ప్...
Read More..సినిమాలో కంటెంట్ సూపర్ గా ఉన్నా.కొన్నిసార్లు కొన్నిసినమాలు థియేటర్లో సరిగ్గా ఆడవు.కొన్ని సినిమాలు వరస్ట్ గా ఉండి థియేటర్స్ లో ఎక్కువ రోజులు ఆడవు.ఈ రెండు కేటగిరీలకు చెందిన కొన్ని సినిమాలు వెండితెరపై వెలుగులు నింపకపోయినా.బుల్లి తెరపై మంచి రేటింగ్ తో...
Read More..ప్రస్తుతం దేశంలో ప్రకృతి చేస్తున్న విధ్వంసాన్ని చూస్తుంటే ఇకనుండైన మానవుడు ప్రకృతిపట్ల బాధ్యతగా మెదులుకోవలసిన అవసరం ఉందని అర్ధం అవుతుంది.ఇప్పటికే అనావృష్టి, అతివృష్టి, అంటురోగాలు, భూకంపాలు వంటి మొదలైన ఊహించని ప్రమాదాలు భీభత్సంగా విరుచుకు పడుతున్నాయి.అదీగాక కరోనా వచ్చి ప్రజల జీవితాలను...
Read More..తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే తెలుగు నటి “శ్రీ రెడ్డి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ మధ్య కాలంలో నటి శ్రీ...
Read More..తెలుగులో యంగ్ హీరో తనీష్ హీరోగా నటించిన చాణక్య అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన “ఇషిత దత్త” గురించి సినీ ప్రేక్షకులకి సుపరిచితమే.అయితే ఈ అమ్మడు సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో...
Read More..దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా.సినిమా రంగంపైనా కోలుకోలేని దెబ్బకొడుతోంది.తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు.అన్ని ఇండస్ట్రీల్లో చాలా మంది సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్నారు.ఇందులో దర్శకులు ఎక్కువగా చనిపోతున్నారు.టాలీవుడ్ లోని దాదాపు అర డజను మంది యంగ్ డైరెక్టర్స్...
Read More..తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని నటుడు ఎన్టీఆర్.ఆయన నటించిన ఎన్నో సినిమాలు రికార్డులను కొల్లగొట్టాయి.పలు సినిమాలు ట్రెంట్ సెట్టర్ గా నిలిచాయి.అంతేకాదు.తెలుగు సినిమాకు కొత్త ఒరవడిని తీసుకొచ్చారు.బాలీవుడ్ మూవీలను తెలుగులోకి రీమేక్ చేశాడు.తెలుగులో ఈ తరహా ప్రయోగం కొత్తది కావడం విశేషం.అవీ...
Read More..తెలుగులో అక్కినేని హీరో కింగ్ “నాగార్జున” హీరోగా నటించిన “సోగ్గాడే చిన్నినాయన” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమైన టాలీవుడ్ యువ దర్శకుడు “కళ్యాణ్ కృష్ణ” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే...
Read More..కృష్ణంరాజు.రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన లెజెండరీ స్టార్.ఆయన ఎన్నో సినిమాల్లో నటించి అశేష జనాదరణ పొందారు.ఆ రోజుల్లో ఆయనకు ప్రజల్లో ఎంతో క్రేజ్ ఉండేది.తన నటనతో ప్రేక్షకులను ఎంతో అలరించే వారు.ఇప్పటికీ కృష్ణంరాజు సినిమాలు అంటే జనాలకు చాలా మక్కువ.అయితే...
Read More..తెలుగుదేశం పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే వ్యక్తి రఘురామకృష్ణం రాజు అని వైసీపీ మంత్రి తానేటి వనిత సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.హీరోయిజం చూపించడానికి ప్రజలను రెచ్చగొట్టడానికి విపరీతమైన భాష మీడియా ముందు ఉపయోగించారని, ఉన్మాదిగా వ్యవహరించడాని రఘురామ కృష్ణం రాజు పై...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను మరియు టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన భద్ర చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా మలయాళం బ్యూటిఫుల్ హీరోయిన్...
Read More..ఏ పరిశ్రమకు చెందిన సినిమా నటులైనా హాలీవుడ్ లో నటించాలని కోరుకుంటారు.హాలీవుడ్ లో అవకాశం వస్తే ఎగిరి గంతేస్తారు.చాలా మంది బాలీవుడ్ తారాలు సైతం హాలీవుడ్ లో సినిమాలు చేసి బాగా సక్సెస్ అయ్యారు.కానీ కొందరు బాలీవుడ్ తారలు తమకు హాలీవుడ్...
Read More..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా కలకలం సృష్టిస్తోంది.ఇప్పటికే ఈ కరోనా వైరస్ బారినపడి దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా ప్రజలు మృతి చెందారు.దీనికి తోడు ఈ మధ్యకరోనా సెకండ్ వేవ్ మొదలవడంతో ప్రజలు...
Read More..తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “తొలిప్రేమ” చిత్రంలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ సినిమా పరిశ్రమకి పరిచయమైన ప్రముఖ హీరోయిన్ “కీర్తి రెడ్డి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే తాజాగా కీర్తి...
Read More..పేరెంట్స్ సపోర్టు లేకుండా సొసైటీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు.అందులోనూ అమ్మాయి అయితే మరింత కష్టం.అమ్మానాన్న లేకుండా.అమ్మమ్మ తాతల లాలన లేకపోతే మరింత ఇబ్బంది అవుతుంది.సేమ్ ఇలాంటి ఇబ్బందులే అనుభవించింది టాలీవుడ్ బ్యూటీ మధు క్రిష్ణ.తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ కు...
Read More..వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు తో పాటు కొన్ని మీడియా సంస్థలు వ్యవహరించాయి అని ఏపీ సీఐడీ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయటం తెలిసిందే.శుక్రవారం...
Read More..కరోనా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎలాగైతే కరోనా విజ్రుంభిస్తుందో తెలంగాణలో కూడా ఇదే తరహా విజృంభణ కొనసాగుతోంది.కరోనా మొదటి వేవ్ లో కేసులు భారీగా నమోదయినా, మరణాలు మాత్రం తక్కువగా నమోదయ్యాయి.కాని కరోనా సెకండ్ వేవ్ లో కేసులు భారీగా...
Read More..రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే విషయం చాలా సార్లు రుజువయింది.ఒకప్పుడు సదరు పార్టీ వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి పెద్ద పీట వేసిన ఘటనలు చాలా చూసాం.ప్రజలకు కొంత వింతగా అనిపించినా రాజకీయ నాయకులకు...
Read More..మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం టీఆర్ఎస్ కు పెద్ద గుడిబండలా మారిందని చెప్పవచ్చు.అసైన్డ్ భూముల విచారణ తరువాత టీఆర్ఎస్- ఈటెల మధ్య మాటల తూటాలు పేలినా ప్రస్తుతం వీరిరువురి మధ్య నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.ఇప్పటికే ఈటెల రకరకాల నాయకులతో భేటీ...
Read More..ఉత్తరాదిన సూపర్ హిట్ అయిన కౌన్ బనేగా కరోడ్ పతి షో ను తెలుగు లో స్టార్ మా వారు మీలో ఎవరు కోటీశ్వరులు గా తీసుకు వచ్చారు.మొదట నాగార్జున హోస్టింగ్ చేయగా చిరంజీవి కూడా హోస్ట్ గా వ్యవహరించాడు.రేటింగ్ సరిగా...
Read More..వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఇటీవల కాలంలో వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.అయినా కూడా ఆయన సినిమా లు అంటే కాస్త ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఉంటుంది.ఆయన...
Read More..ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు క్రియేటివ్ గా ఆలోచిస్తూ కోరుకున్న రంగంలో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మెదడు వేగంగా పని చేయాల్సిందే.మరి మెదడు వేగంగా పని చేయాలి అంటే ఏం చేయాలి.? ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి.? అన్న విషయాలు ఆలస్యం చేయకుండా...
Read More..సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలైనా ఒక్క విజయాన్ని కూడా సొంతం చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న హీరోలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.అయితే చిరంజీవి మాత్రం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ హీరోగా అంతకంతకూ ఎదుగుతూ వచ్చారు.ప్రస్తుతం చిరంజీవి ఒక్కో...
Read More..ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ రాష్ట్రంలో పదో తరగతి ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు.ముందస్తుగా షెడ్యూల్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తామని తాజాగా తెలియజేశారు.ఈ నెలాఖరు వరకు విద్యార్థులకు సెలవులు అని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో...
Read More..తెలుగులో చేసింది తక్కువ సినిమాలైనా హీరోయిన్ గా పరవాలేదనిపించే స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నారు ధన్య బాలకృష్ణన్.తెలుగమ్మాయి కాకపోయినప్పటికీ తెలుగమ్మాయిలా కనిపించే ధన్య బాలకృష్ణన్ రాజుగారిగది, నేను శైలజ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రాజా రాణి, సాఫ్ట్ వేర్ సుధీర్, మరికొన్ని...
Read More..వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయటం తెలిసిందే.ఉద్దేశపూర్వకంగా కులాల మధ్య మరియు మతాల మధ్య వివాదాలు సృష్టించే విధంగా కొన్ని మీడియా ఛానల్స్ తో చేతులు కలిపి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఏపీ...
Read More..ఏడాదిన్నర పాటు దేశాన్ని వణికించిన కోవిడ్-19పై పోరులో భాగంగా అమెరికా కీలక మైలురాయిని అందుకుంది.ఇకపై రెండు డోస్ల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) శుక్రవారం స్పష్టం చేసింది.ఈ...
Read More..మొన్నటి వరకు తిరుపతి ఎన్నికల సందర్భంగా బిజెపి వైసిపి పై పూర్తి స్థాయిలో టార్గెట్ చేసుకుని విమర్శలు చేసింది.జగన్ పరిపాలన, పని తీరును విమర్శిస్తూ, రాష్ట్ర కేంద్ర నాయకులు విమర్శలు సంధించారు .కేంద్రంపై విమర్శలు చేయకుండా కేవలం రాష్ట్ర నాయకులే విమర్శలు...
Read More..తెలుగు సినీ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ పరిచయం గురించి తెలీనోలే లేరు.ఎందుకంటే ’30 ఇయర్స్ ఇండస్ట్రీ’ అనే డైలాగుతో బాగా పాపులర్ అయ్యాడు.ఎప్పటినుండో సినీరంగంలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.1993లో రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమా లో...
Read More..1.రఘురామ కృష్ణంరాజు బెయిల్ పిటిషన్ కొట్టివేత ఏపీ హైకోర్టు రఘురామకృష్ణరాజు కోర్టు లో చుక్కెదురైంది.రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. 2.భారత్ లో కరోనా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా. 3.మమతా బెనర్జీ ఇంట విషాదం పశ్చిమ...
Read More..ఇటీవల కాలంలో వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నించే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది.మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, మద్య పానం, ఒత్తిడి, ఏవైనా అనారోగ్య సమస్యలు, థైరాయిడ్, శరీరానికి శ్రమ లేకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల బరువు పెరిగిపోతుంటారు.దాంతో...
Read More..ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిందే.రోజురోజుకు ఎన్నో కేసుల సంఖ్య, ఎన్నో మరణాల సంఖ్య వింటుంటే ఎన్నో మనసులు చలించుపోతున్నాయి.ఇప్పటికే సరైన వైద్య సదుపాయాలు లేక ఎంతో మంది ప్రజలు అల్లాడిపోతున్నారు.ఆసుపత్రులు, బెడ్ లు...
Read More..ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా మంచి క్రేజ్ అందుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇటు బుల్లితెర పై అటు వెండితెరపై సమానంగా క్రేజ్ ను సంపాదించుకున్న అనసూయ.గ్లామర్ విషయంలో కూడా తన...
Read More..హెచ్ 1 బీ వీసాలు వున్న భారతీయ ఐటీ నిపుణుల జీవిత భాగస్వాములకు వర్క్ పర్మిట్ ఇవ్వాలని కోరుతూ అమెరికాలోని టెక్ దిగ్గజాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.ఈ కంపెనీల బృందానికి గూగుల్ నాయకత్వం వహించనుంది.హెచ్ 4 ఈఏడీ (ఎంప్లాయ్మెంట్...
Read More..ప్రస్తుతం కరోనా వైరస్ భారత దేశ వ్యాప్తంగా ఎలాంటి తీవ్రరూపం దాలుస్తుందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రతి రోజు వేల సంఖ్యలో భారతదేశంలోని ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న, లక్షల సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా కొన్ని...
Read More..టాలీవుడ్ నుండి ఏప్రిల్ మరియు మే నెలల్లో భారీ ఎత్తున సినిమా లు విడుదల అవ్వాల్సి ఉన్నాయి.టక్ జగదీష్ నుండి మొదలుకుని అఖండ సినిమా వరకు మే నెల మొత్తం వరుసగా సినిమా లు విడుదలకు సిద్దం అయ్యాయి.ఈ సమయంలో కరోనా...
Read More..ఇండియన్ అమెరికన్ మహిళ నీరా టాండన్కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎట్టకేలకు న్యాయం చేశారు.అమెరికా అధ్యక్షుడి సీనియర్ సలహాదారుగా ఆమెను నియమిస్తూ బైడెన్ ఆదేశాలు జారీ చేశారు.ఇందుకు సంబంధించి వైట్హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది .నీరా అనుభవం, చిత్తశుద్ధి, రాజకీయ...
Read More..డైరెక్టర్ వేణు శ్రీరాం దర్శకత్వంలో పింక్ రీమేక్ గా వకీల్ సాబ్ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.సినిమా మోషన్ పోస్టర్ ను మొదలుకొని ట్రైలర్, సినిమా వరకు అన్నీ రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే.అయితే పవన్ కళ్యాణ్ కు గబ్బర్...
Read More..మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.కరోనా కారణంగా గత ఏడాది గా ఆలస్యం అవుతున్న ఈ సినిమా ను రెండు మూడు వారాల షూటింగ్ తో గుమ్మడి కాయ కొట్టేయ బోతున్నారు.ఆచార్య సినిమా ను ఈ...
Read More..దేశంలో కరోనావైరస్ దూకుడు పెంచేసింది.కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా లక్షల్లో కేసులు వస్తున్నాయి.గాలి ద్వారా కూడా ఇప్పుడు కరోనా వ్యాప్తి చెందుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.ఇలాంటి సమయంలో కరోనా రాకుండా ఉండాలంటే కేవలం ఒక్క మాస్క్ పెట్టుకుంటే సరిపోదా లేక రెండు...
Read More..ప్రతి ఒక్క మనిషికి సంబంధించిన ఆలోచనలు వారి తల్లికి ఇట్టే తెలిసి పోతాయి అంటారు.నిజానికి ఈ విషయంలో కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా ఫాలో అయిపోతాయి.పిల్లలు చెప్పే హావభావాలను పసికట్టి ముందుగా వారికి ఏం కావాలో తెలుసుకునేది కేవలం...
Read More..వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారత సంతతి వ్యక్తులు అక్కడి అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు.ముఖ్యంగా రాజకీయ నాయకులుగా దేశాన్ని శాసించే స్థాయికి చేరుకుంటున్నారు.అమెరికాలో కమలా హారిస్, వివేక్ మూర్తి, రాజా కృష్ణమూర్తి, అమీ బేరా, ప్రమీలా...
Read More..వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.రఘురామకృష్ణంరాజు కి మద్దతుగా టీడీపీ, జనసేన పార్టీకి చెందిన కీలక నాయకులు రంగంలోకి దిగి అరెస్టు చేసిన విధానాన్ని ఖండించారు.పరిస్థితి ఇలా ఉండగా యాక్టర్ శ్రీరెడ్డి కూడా తాజాగా రఘురామకృష్ణంరాజు...
Read More..అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం పుష్ప.ఈ సినిమా కు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచి పోయింది.ఇటీవలే ఈ సినిమా రెండు పార్ట్ లు గా విడుదల...
Read More..అన్ని రంగాల్లో కూడా టెక్నాలజీని ఉపయోగించుకుని అద్బుతాలను ఆవిష్కరిస్తున్నారు.సినిమా పరిశ్రమలో కూడా సాంకేతికంగా ఎంతో మార్పు వచ్చింది.బడా నిర్మాతలు ఎంతో మంది భారీ వీఎఫ్ఎక్స్ సినిమా లను నిర్మిస్తున్నారు.సినిమా నిర్మాణం లో సాంకేతిక పరిజ్ఞనంను ఉపయోగించడం మొదటి నుండి కొనసాగుతూ వస్తుంది.కాని...
Read More..మనలో దాదాపు ప్రతి ఒక్కరికి గూగుల్ అకౌంట్ ఉండనే ఉంటుంది.ఎవరికివారు వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను గూగుల్ ఫొటోస్ లో ఉచితంగా స్టోర్ చేసుకుంటున్న సంగతి అందరికీ విధితమే.అయితే ఇప్పటివరకు ఈ ఈ ఫీచర్ ని గూగుల్ ఉచితంగా అందిస్తున్న సంగతి...
Read More..గత కొన్ని రోజుల నుండి ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతానికి చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.హమాస్ ఉగ్రవాద సంస్థకి చెందిన వాళ్లు గాజా ప్రాంతం నుండి.ఇజ్రాయిల్ పౌరులు నివసించే ఇళ్లపై భారీ స్థాయిలో రాకెట్లు...
Read More..ప్రస్తుతం కరోనా వైరస్ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రభుత్వ ఆసుపత్రిలో సరిగా వైద్యం దొరక్కపోవడం.అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలకు లక్షలు డబ్బులు పోసిన కొన్నిసార్లు చివరికి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల నడుమ ప్రజలు జీవనం...
Read More..టాలీవుడ్ నటి గోవా గ్లామర్ బ్యూటీ ఇలియానా రోజు రోజుకు తన గ్లామర్ తో విందును పెట్టేస్తుంది.ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచుకుంటూ అభిమానులను మత్తెక్కిస్తుంది.అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.హాట్ ఫోటోలను, వీడియోలను తెగ పంచుకుంటుంది.ఒకప్పుడు...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని.దేవదాసు సినిమాతో తొలిసారిగా హీరోగా ఇండస్ట్రీకి అడుగు పెట్టిన రామ్ ఈ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో అవకాశాలు అందుకున్న రామ్ ఫ్యామిలీ, లవ్ ఎంటర్టైన్మెంట్ కథలతో ఎక్కువగా...
Read More..దేశముదురు సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి హాన్సిక మొత్వానీ.ఈ అమ్మడు తెలుగులో ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్ హీరోలు అందరితో ఇంచుమించు...
Read More..టాలీవుడ్ లో ప్రస్తుతం కొన్ని నిర్మాణ సంస్థల హవా కొనసాగుతున్నాయి.ఆ నిర్మాణ సంస్థల్లో మాత్రమే వరుసగా పెద్ద సినిమా లు వస్తున్నాయి.అందులో ఒకటి ప్రభాస్ తన సన్నిహితులతో కలిసి ఏర్పాటు చేసిన యూవీ క్రియేషన్స్.ప్రభాస్ వరుసగా ఆ బ్యానర్ లో సినిమా...
Read More..వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది.ఇప్పటికే రఘురామకృష్ణంరాజు ని అరెస్ట్ చేయటం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించటం జరిగింది.కరోనా లాంటి కష్టకాలంలో ప్రజలు అనేక అవస్థలు పడుతుంటే ఇలాంటి సమయంలో కక్ష సాధింపు చర్యలకు...
Read More..తమిళ సినీ దర్శక దిగ్గజం శంకర్ పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు.ఆయన ఇండియన్ 2 సినిమా ను పూర్తి చేసేందుకు లైకా వారికి ఒప్పందం ఇచ్చాడు.ఆ ఒప్పందం ప్రకారం సినిమా ను ఈ జూన్ వరకు పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది.జూన్ నెల...
Read More..ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కుటుంబ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.దీని అసలు లక్ష్యం ఉమ్మడి కుటుంబాలను నిర్మించడమే.అంటే ఈ రోజుల్లో చాలా మంది డబ్బు సంపాదించడానికి బిజీ అయిపోతున్నారు.ధన సంపాదనలో పడి కుటుంబాలకు దూరంగా వెళ్లిపోతున్నారు.దీనివల్ల కుటుంబాలలో ప్రేమ, ఆత్మీయతలు దూరమయ్యాయి.ప్రస్తుతం ఎక్కడ చూసినా...
Read More..నటి సమంత సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.నాగచైతన్య హీరోగా నటించిన ఏమాయచేసేవే సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన సమంత ఏమాయ చేసావే సూపర్ హిట్ తో ఒక్కసారిగా తెలుగు పరిశ్రమ చూపును తన వైపు తిప్పుకున్న సమంత, తన అందచందాలతో...
Read More..సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలని చాలా మంది అనుకుంటారు.కాని అది అందరికీ సాధ్యపడదు.సినిమా పరిశ్రమ అనేది గ్లామర్ పరిశ్రమ.ఇక్కడ గ్లామర్ ను బట్టే మొదట అవకాశాలు రావడం మొదలవుతాయి.ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో గ్లామర్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది.సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా...
Read More..మనం కరోనాపై పోరాటం చేస్తుంటే మన పొరుగు దేశమైన చైనా మాత్రం అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాలు చేస్తూ ముందుకు దూసుకుపోతోంది.నాసా, ఇస్రోలను సైతం వెనక్కి నెట్టేందుకు రెడీ అవుతోంది.ఏకంగా అంగారక గ్రహంపైనే కన్నేసింది.చైనాకు చెందిన ఝురోంగ్ రోవర్ ఏడు నెలల అంతరిక్ష...
Read More..స్వయంకృషితో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి అభిమానులకు నచ్చే కథలను ఎంచుకుంటూ చిరంజీవి సత్తా చాటుతున్నారు.చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉండటంతో పాటు నటుడిగా విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలు...
Read More..ప్రపంచ వ్యాప్తంగా పికాసో పెయింటింగ్స్కి చాలా డిమాండ్ ఉంది.ఆయన వేసే పెయింటింగ్స్ చాలా మందిని హత్తుకునేలా ఉంటాయి.అందుకే వాటిని పోటీపడి మరీ కొనేస్తుంటారు.పికాసో వేసే పెయింటింగ్స్ కొన్ని కోట్లు విలువ చేస్తాయంటే ఆయనకు అభిమానులు ఎంత మంది ఉన్నారో మనం అర్థం...
Read More..కరోనా టైంలో జియో తన వంతు సాయం చేస్తోంది.కరోనా రోగుల కోసం జియో సంస్థ ప్రత్యేక సేవా కార్యక్రమాలు చేస్తోంది.కరోనా సోకి ఆక్సిజన్ అందక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.రోగులకు ఆక్సిజన్ ముప్పును అధిగమించడానికి రిలయన్స్ తన వనరులను, ఆక్సిజన్ సిలండర్లను...
Read More..మలయాళంలో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించడం ద్వారా ఉన్నిరాజన్ పీ దేవ్ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.ఉన్నిరాజన్ మలయాళంతో పాటు తెలుగు, ఇతర భాషల సినిమాల్లో నటించారు.అయితే ఈ నటుడి భార్య ప్రియాంక అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా వరకట్న వేధింపుల...
Read More..సాయి చరణ్ తేజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న మైకెల్ సినిమా ట్రైలర్ విడుదలైంది.మే 9న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు.రంజాన్ పర్వదినం రోజున దీనికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయగా...
Read More..ప్రపంచ సుందరి బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ హాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది.ఇక తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో బాగా రచ్చ చేస్తుంది.అప్పుడప్పుడు తన పోస్టులతో...
Read More..టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో తెగ బిజీగా ఉంది.స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ మొత్తానికి స్టార్ హీరోయిన్ క్రేజ్ గా దూసుకుపోతుంది.అతి తక్కువ సమయంలో ఇంత మంచి గుర్తింపు అందుకున్న రకుల్.బాలీవుడ్...
Read More..కరోనా వల్ల ప్రజల జీవితాలు భారంగా సాగుతున్నాయి.ఆనందాలన్ని ఆవిరైపోగా కరోనా చిమ్ముతున్న కాలకూట విష తుంపరల వల్ల కకావికలం అవుతున్న బ్రతుకులను చూస్తూ సామాన్యులు రోదించడం తప్ప ఏం చేయలేని దుస్దితిని అనుభవిస్తున్నారు. ఈ సమయంలో పేగు బంధాలు కూడా బరువైయ్యాయి.మూడుముళ్లతో...
Read More..గతేడాది మూడో పెళ్లి చేసుకోవడంతో పాటు మూడో భర్తతో విడిపోవడం ద్వారా వనితా విజయ్ కుమార్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.పెళ్లిళ్ల ద్వారా వనితా విజయ్ కుమార్ ఎక్కువగా వార్తల్లో నిలిచారు.అయితే మూడు పెళ్లిళ్ల గురించి గతంలో కామెంట్లు చేసిన విజయ్...
Read More..కరోనా దేశంలో విలయతాండవం చేస్తోంది.అసలు ఇప్పటికే చాలా మంది ప్రజలు కరోనా బారిన పడి మృతి చెందుతున్న సంఘటనలు రోజూ చోటు చేసుకుంటున్నాయి.కరోనా సోకిన కుటుంబంలో కరోనా మృతి సంభవించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.అయితే కరోనా బారిన పడి...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్.ప్రస్తుతం టాలీవుడ్ సినీ హీరో స్థానంలో ఉన్న అఖిల్ సిసింద్రీ సినిమా తో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఈ సినిమాతో సంవత్సరం వయసులో ఉన్న బాలనటుడిగా నటించిన అఖిల్.బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక ఈ...
Read More..బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకు పోతున్నాడు.ప్రస్తుతం ఈయన నటించిన ‘రాధే’ సినిమా ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.డాన్స్ మాస్టర్ ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కించాడు...
Read More..ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ పాకింది.ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు.ఇక సెలబ్రిటీలు అయితే తమ ప్రాజెక్టు అప్ డేట్ ల గురించి అభిమానులకు పంచుకుంటారు.అంతేకాకుండా కొంత మంది సెలబ్రిటీలు తమ...
Read More..కన్నడ, తెలుగు భాషల్లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాకు ముందు రకుల్ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారానే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.ఈ సినిమా సక్సెస్ తరువాత రకుల్ కు స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు...
Read More..టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా అందరి దృష్టిని ఆకర్షించి, అటు గ్లామర్, ఇటు నటనతో ఆకట్టుకున్న్ అందాల భామ రెజీనా కాసాండ్రా.ఈ అమ్మడు ఎంత వేగంగా పైకి లేచిందో అంతే వేగంగా అవకాశాలని కోల్పోయింది.అడపాదడపా సినిమాలు చేస్తున్న హీరోలతో జోడీ...
Read More..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.గత ఏడాది కరోనా కంటే ముందుగానే ఈ సినిమాని స్టార్ట్ చేశారు.అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వాయిదా పడిపోయింది.మళ్ళీ డిసెంబర్ లో...
Read More..ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తీవ్రమైన రాజకీయ తుఫాను మొదలైందట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్తో దాదాపుగా ఏపీ ప్రభుత్వాన్ని మిమర్శించని ప్రతిపక్ష నేతలు లేరు.కాగా రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో తాజా అరెస్ట్ రాజకీయ వర్గాల్లో...
Read More..తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి పరిచయం గురించి తెలీనోలే లేరు.నటన జీవితంలో ఆయనకున్న అభిమానం అంతా ఇంతా కాదు.తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం, హిందీ భాషలలో తన నటన సత్తా నిరూపించుకున్నాడు.చిన్న సినిమాలతో చిన్న పాత్రలతో వెండి తెరకు పరిచయమై...
Read More..జాతిరత్నాలు సినిమాలో చిట్టిగా ఒక్కసారి టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన సుందరి ఫరియా.ఈ అమ్మడు టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ లలో అనుష్కలా పొడవుగా ఉండటంతో పాటు మంచి శరీరాకృతి ఉండటం ఇట్టే ఆకట్టుకుంది.అలాగే ఆమె నవ్వు కూడా ఫరియా...
Read More..కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి వివాదాస్పదంగా మారుతోంది.ప్రపంచంలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ మొదటి స్థానానికి చేరుకుంది.రోజు రోజుకు పాజిటివ్ కేసులతో పాటు, మరణాల శాతం విపరీతంగా పెరిగిపోతున్నాయి.దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది.అలాగే వ్యాక్సినేషన్...
Read More..కొరియోగ్రాఫర్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత హీరోగా టర్న్ తీసుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి ప్రభుదేవా.స్టార్ కొరియోగ్రాఫర్ గా అన్ని బాషలలో సినిమాలు చేసిన ప్రభుదేవా తరువాత హీరోగా కోలీవుడ్, టాలీవుడ్ లో తనకంటూ ఒక...
Read More..కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందన్న విషయం తెలిసిందే.కరోనా బారిన పడి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.మొదటి వేవ్ లో కేసులు భారీగా నమోదైనా మరణాలు మాత్రం తక్కువగా నమోదయ్యాయి.కాని సెకండ్ వేవ్ లో కేసులు భారీగా నమోదవుతూనే మరణాలు...
Read More..ఒకప్పుడు చట్టం తనపని తాను చేసుకు పోతుందంటే న్యాయాన్ని రక్షించి అన్యాయాన్ని శిక్షిస్తుందని భావించే వారు.కానీ నేటి కాలంలో ఈ పదానికే అర్ధం మారిపోయింది.రాజకీయాల్లో అవినీతిపనులు ఎక్కువగా చోటు చేసుకోవడంతో వాటి నుండి బయటపడేందుకు నేతలు చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకున్నారనే...
Read More..ప్రస్తుతం ప్రపంచమంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది.సాంకేతిక విప్లవం తరువాత సోషల్ మీడియా ప్రపంచాన్ని నడిపించే ఓ గొప్ప సాధనంగా మారింది.సోషల్ మీడియా అనేది ఒక గొప్ప ప్లాట్ ఫార్మ్.కానీ దీనిని మంచికి వినియోగిస్తే చాలా గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టవచ్చు.చెడుకు...
Read More..హాలీవుడ్ లో సినిమాలు అంటే వందల కోట్ల బడ్జెట్ తో సూపర్ నేచురల్ కాన్సెప్ట్ లతో తెరకెక్కిస్తూ ఉంటారనే విషయం అందరికి తెలిసిందే.టెక్నాలజీని ఉపయోగించుకొని చాలా అడ్వాన్స్ కథలతో తెరపై కథలని ఆవిష్కరిస్తూ ఉంటారు.అలాగే మన కంటికి కనిపించని ప్రపంచాల్ని క్రియేట్...
Read More..నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు.బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి.గత కొన్ని రోజులుగా బాలకృష్ణ హిట్స్ లేక బాధపడుతున్నాడు.ఈ ప్రభావం అతని మార్కెట్ పై కూడా...
Read More..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును నిన్న ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.అంతే కాకుండా రఘురామరాజుపై ఐపీసీ- 124 ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా సొంత పార్టీ...
Read More..కరోనా సెకండ్ వేవ్ సమయంలో చాలా మంది సెలబ్రిటీలు కరోనా మహమ్మారి కాటుకి బలైపోతున్నారు.కాస్తా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా కరోనా మరింత ప్రభావం వారిపై చూపిస్తూ ఉండటంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.గత ఏడాది లెజెండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా...
Read More..తెలంగాణలో ఒంటరి పోరాటం అన్నట్లుగా వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానం కొనసాగుతోంది.అధికార పార్టీ , జాతీయ పార్టీలు అన్న భేదం లేకుండా అందరిపైనా విమర్శలు చేస్తూ రాజకీయంగా పై మెట్టు ఎక్కేందుకు షర్మిల ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఆమెను ఎవరు పట్టించుకోవట్లేదు...
Read More..డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హవా ప్రస్తుతం కొనసాగుతుంది.గత ఏడాది నుంచి కరోనా ప్రళయం ప్రజలని భయభ్రాంతులకి గురి చేస్తూ ఇల్లు కదలకుండా చేస్తుంది.ఈ నేపధ్యంలో డిసెంబర్ నుంచి మార్చి వరకు కొంత ఫ్రీం టైం దొరికిందని థియేటర్స్ ఓపెన్ చేసి సినిమాలు ప్రదర్శించారు.అయితే...
Read More..లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో సైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు.ఈ మధ్యనే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా...
Read More..ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా, ఎక్కడ చూసినా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.గత ఏడాది వచ్చిన మొదటి వేవ్ కరోనా కంటే, ఈ రెండో వేవ్ కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నా, పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నా, జనాల్లో మాత్రం...
Read More..బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని ప్రస్తుతం హాలీవుడ్ లో జెండా పాతడానికి ప్రయత్నం చేస్తున్న విశ్వ సుందరి ప్రియాంక చోప్రా.ఈ బ్యూటీ హాలీవుడ్ లో రీసెంట్ గా వైట్ టైగర్ అనే సినిమాతో...
Read More..సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మంచి హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి.యాక్షన్...
Read More..ప్రస్తుతం దేశంలోకి ప్రవేశించిన కరోనా సెకండ్ వేవ్ తీరని నష్టాన్ని కలిగిస్తున్న విషయం తెలిసిందే.ఇలా భారత్లో నెలకొన్న పరిస్దితులను చూసి చివరికి ఉగ్రవాద దేశంగా పిలవబడుతున్న పాకిస్దాన్ కూడా సహాయం చేయడానికి ముందుకు రావడం పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.33 సూర్యాస్తమయం: సాయంత్రం 06.19 రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు అమృత ఘడియలు: చవితి ఆరుద్ర సామాన్య రోజు.వరకు దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు ఈ రోజు...
Read More..వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ అయ్యారు.చాలా కాలంగా సొంత పార్టీ నాయకులపైనే విమర్శలు చేస్తూ, వైసీపీ పాలనను తప్పుపడుతూ జగన్ నూ విమర్శిస్తూ హడావుడి చేస్తున్నారు.దీంతో రఘురామకృష్ణం రాజు పై అనర్హత వేటు వేయాలంటూ వైసిపి...
Read More..కమెడియన్ గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకొని ఒకానొక సమయంలో బ్రహ్మానందం కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న నటుడుగా సునీల్ కొనసాగుతూ వచ్చారు.తరువాత హీరోగా టర్న్ తీసుకొని ఆరంభంలో హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకున్నాడు.తరువాత హీరోగా చేసిన పడుతూలేస్తూ సినిమాలు చేశాడు.అయితే...
Read More..కేవీ అనుదీప్ డైరెక్షన్ లో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమాలో నటించి ఫరియా అబ్దుల్లా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకున్నారు.అద్భుతమైన కామెడీ టైమింగ్ తో చిట్టి అనే పాత్రలో నటించి నటనతో ఫరియా మెప్పించారు.జాతిరత్నాలు సినిమా...
Read More..శృంగార తారగా తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో సైతం సన్నీ లియోన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.తాజాగా ఒక సందర్భంలో మాట్లాడిన సన్నీ లియోన్ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.సన్నీ లియోన్ పేరుతో పాపులారిటీ సంపాదించుకున్న...
Read More..ఈ కష్ట కాలంలో స్వార్ధాన్ని కాస్త పక్కన పెట్టి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కర్తవ్యంగా వ్యవహరించ వలసిన విషయంలో నెలకొన్న అయోమయ పరిస్దితి, లేదా భయం వల్ల కావచ్చూ తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులను రాష్ట్ర సరిహద్దుల్లో...
Read More..ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రతి ఒక్కరిని ఇంట్లో ఉండేటట్లు చేసింది.బయటికి వెళ్లి తమ జీవనాన్ని గడుపుకోడానికి కూడా అడ్డు గా మారింది.సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు కరోనా వైరస్ భయంతో తమ పనులను వదులుకొని ఉంటున్నారు.ఇక ఈ...
Read More..తెలుగు సినిమా స్టార్ హీరో నందమూరి బాలయ్య నటిస్తున్న సినిమా అఖండ.ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నది.ఇక ఈ సినిమాలో బాలయ్య అఘోర...
Read More..ఇండస్ట్రీలో సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ లను అందిస్తుంటారు సిని బృందాలు.ఇక సినిమాలకు సంబంధించిన వార్త ఏదైనా సరే సామాన్యంగా ఆ సినిమా దర్శక నిర్మాతల నుండి మాత్రమే అప్ డేట్ లు వినిపిస్తాయి.అంతేకానీ మధ్యవర్తుల నుండి సినిమాల...
Read More..వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ని కొద్ది గంటల క్రితం ఏపీ సిఐడి పోలీసులు హైదరాబాదులో ఆయన నివాసంలో అరెస్టు చేయడం తెలిసిందే.కొన్ని సామాజిక వర్గాలను ప్రేరేపించే రీతిలో వివాదాలు సృష్టించే విధంగా రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు...
Read More..కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కరోనాతో పోరాడుతున్న వారికి సహాయం చేసే రీతిలో తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కి 25 లక్షల రూపాయల భారీ విరాళం ప్రకటించారు.నేరుగా బ్యాంకు ద్వారా తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కి బదిలీ చేయడం...
Read More..ఏపీ రాజకీయాల్లో మరో కీలక ఘటన చోటు చేసుకుంది.ఇప్పటి వరకు అధికార పార్టీ వైసీపీ మీద ఎన్నో విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజును ఈరోజు ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ...
Read More..ఏదైనా విపత్తు కలిగినప్పుడు దాని నుండి బయట పడటానికి తల ఒక చెయ్యివేస్తే సులువుగా ఆ ఆపద నుండి గట్టెక్క వచ్చూ.అయితే ప్రస్తుతం దేశంలో వికృత నాట్యం చేస్తున్న కరోనా వల్ల కూడా ప్రజలు ఎంతగానో కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే.ఈ...
Read More..ప్రస్తుతం ప్రజలు కంటికి కనిపించని కరోనాతో యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పుడున్న పరిస్దితుల్లో బయటకు వెళ్లాలంటే కట్టుదిట్టమైన రక్షణ చర్యలు అవసరం.అంతే కాదు ఎంతో అవసరం అయితేనే తప్ప బయటకు వెళ్ళకండని ప్రభుత్వాలు కూడా ఆదేశాలు ఇచ్చాయి. ఇక ఏదైనా అత్యవసరం...
Read More..దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికి కోవిడ్ కేసులు మాత్రం ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు.ఇందుకు కారణం ప్రజలు కూడా కరోనా నిబంధనలు పాటించక పోవడం అని చెప్పవచ్చూ.ఇదిలా ఉండగా కోవిడ్ కేసుల్లో ఫాస్టుగా దూసుకెళ్లుతున్న కేరళలో విధించిన లాక్డౌన్ వల్ల అనుకున్న స్దాయిలో...
Read More..టాలీవుడ్ లో మేటి నటుడు చిరంజీవి కాగా.దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణ రావు.అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడిగా దాసరి ప్రపంచ రికార్టు సాధిస్తే.150 చిత్రాల్లో నటించి అందరి చేత ప్రశంసలు పొందాడు మెగాస్టార్ చిరంజీవి.అతి తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేయడంతో...
Read More..తెలుగు సినిమా పరిశ్రమలో ఇద్దరు దిగ్గజ వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మద్రాసు కేంద్రంగా ఉన్న సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్రస్థానానికి చేరారు ఈ ఇద్దరు.అందులో ఒకరు సూపర్స్టార్ కృష్ణ కాగా.మరొకరు కళాతపస్వి కె.విశ్వనాథ్.అయితే ఈ ఇద్దరూ...
Read More..కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదలైన పలు సినిమాలు మంచి విజయం సాధించాయి.పరాజయాన్ని మూటగట్టుకున్న సినిమాలు సైతం డబ్బులు బాగానే వసూలు చేశాయి.కానీ కొన్ని సినిమాలు మంచి హిట్ టాక్ సంపాదించుకున్నా.పెద్దగా పైసా వసూల్ చేపట్టలేదు.ఇంతకీ హిట్ టాక్ వచ్చి బ్రేక్...
Read More..గతంలో సినిమా అంటే హీరోయిజాన్ని హైలెట్ చేస్తే చాలు అనుకునే వారు దర్శకులు.హీరోని బేస్ చేసుకుని కథ ముందుకు నడిపించేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.హీరోయిజం ఒక్కటే కాదు.వాళ్ల క్యారెక్టర్లను కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.గతంలో సినిమా విడుదల అయ్యేవరకు హీరో రోల్ ఏంటనేది...
Read More..ఒకప్పుడు తెలుగు హీరోలకు తమిళ్ డైరెక్టర్స్ అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది.వాళ్లతో ఎలా అయినా సినిమా చేయాలని కాంబినేషన్ మీద కాంబినేషన్ అనౌన్స్ చేస్తూ ఉండేవాళ్లు.వాటిలో సగానికి సగం సినిమాలు సెట్ మీదికే వెళ్లలేదు.కొన్ని తెలుగు హీరోస్తమిళ్ డైరెక్టర్స్ కాంబోలో వచ్చిన...
Read More..కరోనా కల్లోలం ఆపాలంటే దేశంలో 60 శాతం మందికి వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ఇవ్వాలని వైద్య నిపుణులు చెప్తున్నారు.కానీ ఇప్పుడు భారత్ లో తయారు అవుతున్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు జనాభాకు సరిపడ ఉత్పత్తి కావడం లేదు.ఈ రెండు కంపెనీలు తయారు...
Read More..వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ని ఏపీ సిఐడి అధికారులు హైదరాబాద్ ఇంట్లో ఉండగా అరెస్టు చేశారు.గత కొంత కాలం నుండి పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు వైసీపీ ని వ్యతిరేకించే మీడియా వర్గాలకు.ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూ లు...
Read More..ప్రస్తుత రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు సరైన వైద్యం దొరికితే వారు తెలంగాణకు ఎందుకు వెళతారని తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఇంత చేతగాని...
Read More..ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం నుండి రాష్ట్రంలోకి వస్తున్న అంబులెన్సులు తెలంగాణ ప్రభుత్వం ఆపడం పట్ల రిటైర్డ్ ఐఆర్ఎస్ వెంకట కృష్ణారావు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా సరిహద్దులలో తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు మండిపడింది.ఆంబులెన్స్...
Read More..కాస్త తియ్యగా, కాస్త వగరుగా ఉండే బార్లీ గింజలు చలువ చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి.అందుకే సమ్మర్ వచ్చిందంటే.బార్లీ గింజలను విరి విరిగా ఉపయోగిస్తుంటారు.అలాగే బరువు తగ్గించడంలో, బ్లడ్ షుగర్ లెవల్స్ను కంట్రోల్ చేయడంలో, నీరసం, అలసట సమస్యలను దూరం చేయడంలో,...
Read More..గీత గోవిందం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ ప్రస్తుతం సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో ఓ రేంజ్ లో దూసుకెళుతోంది.వరుస సినిమా ఆఫర్లతో తన ప్రతిభను చాటుకుంటుంది.అతి తక్కువ వ్యవధిలోనే వివిధ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన...
Read More..మనలో చాలా మందికి డాన్స్ చేయడం అంటే ఎంతో ఇష్టం.ఏదైనా కొత్త పాట వచ్చిందంటే దానికి కొత్త రకం డ్యాన్స్ చేసి మెప్పించాలన్న అత్యుత్సాహం చాలామందిలో కనబడుతుంటుంది.అయితే ఇలాంటి డ్యాన్స్ లు కేవలం కొద్ది వయసు వరకు మాత్రమే చేస్తూ ఉండటం...
Read More..కీళ్లు అరిగిపోవడం లేదా వాపు రావడం లేదా బిగుసుకు పోవడం వల్ల నొప్పి పుడుతూ ఉంటుంది.వయసు పైబడిన వారిలో ఈ కీళ్ల నొప్పి సమస్య చాలా కామన్గా కనిపిస్తుంది.అయితే ఇటీవల కాలంలో తక్కువ వయసు వారిని కూడా కీళ్ల నొప్పి సమస్య...
Read More..భారతదేశంలో క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు.క్రికెట్ అంటే ఓ మతం.ముఖ్యంగా మనదేశంలో క్రికెట్ ను ఎంతగా అభిమానిస్తారో.క్రికెటర్లను అంతకుమించి ఆరాధిస్తారు.వారి అభిమాన ఆటగాడు గ్రౌండ్ లో రెచ్చిపోతుంటే సగటు అభిమాని ఉత్సాహం మామూలుగా ఉండదంటే నమ్మండి.అయితే వారి అభిమాన...
Read More..1.తెలంగాణకు 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఒడిశా నుంచి తెలంగాణకు 120 మెట్రిక్ టన్నుల ద్రవ రూప ఆక్సిజన్ తెలంగాణకు రైల్ కంటైనర్ ద్వారా చేరింది. 2.అంబులెన్సులను అడ్డుకోవడం పై రేవంత్ ఆగ్రహం ఏపీ నుంచి హైదరాబాద్కు చికిత్స కోసం వచ్చే...
Read More..మాస్కులు వాడాలన్నా అంశంపై అమెరికా దేశ ప్రభుత్వం ఓ కీలకమైన విడుదల చేసింది.ఇందుకు సంబంధించి ఆ దేశ వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రం కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.ఇందులో భాగంగా కచ్చితంగా కోవిడ్ 19 సంబంధించి రెండు వాక్సినేషన్...
Read More..ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల వద్ద చెక్ పోస్టులు దగ్గర తెలంగాణ పోలీసులు ఏ ప్రాంతానికి చెందిన అంబులెన్సులు ఆపడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.గతంలోనే ఈ తరహా విధానం తెలంగాణ ప్రభుత్వం అవలంబించటం తో.తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది.అంబులెన్స్ లు...
Read More..ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విభజన చట్టం ప్రకారం హైదరాబాదు పై ఏపీకి సంపూర్ణ హక్కులు ఉన్నాయి అని తెలిపారు.ఆంధ్ర ప్రాంతానికి చెందిన అంబులెన్స్ లు తెలంగాణ పోలీసులు సరిహద్దుల వద్ద ఆపడాని ఖండించారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకరికి ఒకరు...
Read More..అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి.అయితే ఈసారి మాత్రం ఆసక్తికర సంఘటన జరిగింది.సాధారణంగా అక్కడ కాల్పులు సర్వసాధారణం.డబ్బు, గొడవలు, లింగ, వర్ణ, జాతి వివక్షలతో పాటు ఇతర కారణాల వల్ల అగ్రరాజ్యంలో తోటివారిపై కాల్పులకు తెగబడుతుంటారు ఉన్మాదులు.గడిచిన కొన్నేళ్ల నుంచి ఇది మరింత...
Read More..రంజాన్ పండగ సందర్భంగా నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.రంజాన్ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు తీసుకురావాలన్నారు.ఈ మేరకు ఈద్ గెటప్లో ఓ వీడియోని విడుదల చేశారు.వీడియోలో ఆయన మాట్లాడుతూభక్తి శ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్షలు ఉంటూ ముస్లిం సోదరులు తమ ఇష్టదైవాన్ని కొలవడం...
Read More..కరోనాతో ప్రపంచం విలవిల్లాడుతున్న సమయంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది.గూగుల్ మ్యాప్ ద్వారా పేషెంట్ కు కావాల్సిన ఆస్పత్రి బెడ్లు ఆక్సిజన్ వివరాలను తెలుసుకునే ఏర్పాట్లు చేయనుంది.ఈ సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చి కరోనాతో అల్లాడుతున్న ఎంతో మందికి సాయంగా నిలువనుంది....
Read More..భారత్లో కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.ఈ నిషేధాన్ని శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎత్తివేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు.అర్ధరాత్రి నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన వాణిజ్య...
Read More..