తెలంగాణ రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలను కఠినతరం చేస్తూ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.పైగా హైకోర్టు తీవ్ర స్థాయిలో కొన్ని విషయాల్లో సీరియస్ అవటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ...
Read More..బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ షో తర్వాత టీవీ షోలకు కొంత గ్యాప్ ఇచ్చినా మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.జీతెలుగు, ఈటీవీ ప్రోగ్రామ్ లలో శ్రీముఖి ఎక్కువగా సందడి చేస్తున్నారు.తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నా ఇక్కడి స్టార్ హీరోలతో నటించక ముందే బాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి సక్సెస్ సాధించిన రష్మిక మందన్నా ప్రస్తుతం...
Read More..తెలంగాణలో ఇప్పటికే భూ కబ్జా కేసుల చుట్టూ రాజకీయాలు కుతకుత ఉడుకుతున్నాయి.ముఖ్యంగా టీఆర్ ఎస్ నేతలపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి.అనేక న్యూస్ ఛానళ్లలో బాధితులు తమ ఆవేదనను తెలిపాయి.అయితే పెద్దగా కేసులు ఎన్నడూ నమోదు కాలేదు.కానీ ఎప్పుడైతే ఈటల రాజేందర్పై...
Read More..A low-pressure belt in the Bay of Bengal has turned into a severe cyclone.Moderate to heavy rains are expected in some parts of Andhra Pradesh today (Tuesday) due to the...
Read More..విశాఖపట్టణం జిల్లా సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడ్డాయి.దీంతో పడవలో ఎనిమిది మంది గల్లంతు కాగా వారి లో చిన్నారి మృతదేహం బయటపడింది.మొత్తం 11 మంది ప్రయాణించిన ఈ పడవలో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.దీంతో ఎనిమిది మంది...
Read More..కస్టమర్లను ఆకట్టుకోవడానికి కొన్ని రెస్టారెంట్లు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తుంటాయి.చాలా రకాల ఆఫర్లు పెడుతుంటాయి.కొన్ని అయితే వెరైటీగా తన రెస్టారెంట్ ను తయారు చేసి ప్రజల్లో పేరుతెచ్చుకుంటాయి.ఇలాగే స్పెయిన్ లోని ఓ రెస్టారెంట్ ఓనర్లు అందరికంటే చాలా డిఫరెంట్ గా ఆలోచించారు.ఏకంగా రోబోతో...
Read More..ఆ కుర్రాడికి అందరి దృష్టిని తనవైపు తిప్పుకోవాలనే ఆశ.అందరూ తన గురించే మాట్లాడుకోవాలని పరితపిస్తుంటాడు.అందుకోసం ఎప్పటికప్పుడు డిఫరెంట్ లుక్ కోసం అనేక కాస్మొటిక్ సర్జరీలు చేయించుకున్నాడు.ఇప్పుడు ఏకంగా అందమైన బార్బీ బొమ్మలా తనను తయారు చేసుకోవడం కోసం ఏకంగా రూ.10లక్షలు ఖర్చు...
Read More..1.ఎంపీ రఘురామ కు కొనసాగుతున్న వైద్య పరీక్షలు మిలటరీ ఆసుపత్రిలో ఎంపీ రఘురామకృష్ణంరాజు కు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి.డాక్టర్ సేన్ గుప్తా, డాక్టర్ ఫిలిప్ పర్యవేక్షణలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. 2.కోవిడ్ ఆస్పత్రి నుంచి దూకి కరోనా రోగి మృతి కృష్ణా...
Read More..భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది ఈటల రాజేందర్ పొలిటికల్ ఎపిసోడ్.టిఆర్ఎస్ పార్టీ హైకమాండ్ మంత్రి పదవి నుండి తొలగించాక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులను ఈటల రాజేందర్ కలుస్తున్న...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో ‘సర్కారు వారి పాట‘ సినిమా చేస్తున్నాడు.సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుని అదే జోష్ లో ఈ సినిమా మొదలు పెట్టాడు.ఈ సినిమాలో...
Read More..టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అనే విషయాన్ని ఎప్పుడో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.తన చివరి సినిమా కూడా అదే అవుతుందని కూడా ఓ సందర్భంలో జక్కన్న చెప్పాడు.అయితే ఆ మూవీ చేయడానికి మరో పదేళ్ళ...
Read More..ఇప్పుడు సోషల్ మీడియాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.మరీ ముఖ్యంగా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఇప్పుడు సోషల్ మీడియాలో అగ్ర స్థానాల్లో ఉన్నాయి.అయితే ఈ యాప్లు త్వరలోనే బ్లాక్ లిస్టులోకి వెళ్లనున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి.ఎందుకంటే ఈ...
Read More..ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే పార్టీ భారీ మెజార్టీతో గెలవడం ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది.పరిస్థితులు ఇలా ఉండగా ఎన్నికలలో గెలుస్తుంది అని అనుకున్నా కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీ...
Read More..బాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన నటుల్లో షారుఖ్ ఖాన్ ఒకరనే సంగతి తెలిసిందే.ఒకవైపు వరుస సినిమాలతో షారుఖ్ ఖాన్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన కుటుంబానికి కూడా తగిన ప్రాధాన్యతనిస్తారు.షారుఖ్ ఖాన్ కూతురు సుహానాలో హీరోయిన్ కు కావాల్సిన...
Read More..యాస్ తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఆంధ్రప్రదేశ్, ఒడిషా, బెంగాల్ ముఖ్య మంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో… యాస్ తుఫాను రాబోయే గంటల్లో తీవ్ర తరం నుండి అతి తీవ్ర తుఫానుగా...
Read More..తేన్పులు అంటే తెలుసు గదా.అదేనండి మనం ఎక్కువగా తిన్నప్పుడు గానీ లేదంటే గ్యాస్, ఎసిడిటీ వల్ల కడుపు నుంచి పైకి ఎక్కి వచ్చినట్టు శబ్ధం చేస్తూ ఉంటారు.వీటినే బేవులు అని కూడా అంటారు.అయితే నార్మల్గా మనం తేన్పులు ఎంత వరకు చేయగలం...
Read More..బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఈ తర్వాత వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం ప్రభాస్ రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా దాదాపు పూర్తి అయ్యిందని కొంచెం...
Read More..భారతదేశంలో క్రికెట్ అనేది అత్యంత ఆదరనీయమైన క్రీడ.అన్ని దేశాల్లో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే.కాని భారతదేశంలో క్రికెట్ అంటే ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా చూసేంత అభిమానం మన సొంతం.భారత్ లో చిన్న నాటి నుండే క్రికెట్ ను...
Read More..A tragedy took place in the Visakhapatnam district of Andhra Pradesh.Two boats capsized in the Sileru Reservoir which has 8 people.Out of eight, three people reached the shore safely.Five are...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది.అలా అనౌన్స్ చేయగానే అంచనాలు ఒక రేంజ్ లో పెరిగాయి.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.50 వ సినిమాగా రాబోతున్న...
Read More..సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు తన సినిమాలకి సంబంధించి ఏదో ఒక సర్ప్రైజ్ ని ఫాన్స్ కి అందిస్తూ ఉంటారు.ఈ సారి త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ కలయికలో రాబోతున్న సినిమా గురించి కీలక అప్డేట్ ఉండే...
Read More..ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యథేచ్ఛగా ప్రజలను భయభ్రాంతులను చేసే రీతిలో పోస్టులు పెడుతూ కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ సమస్య ఇప్పుడే కాదు ఎప్పటి నుండో ఉంది.అయితే ఇది మరింత పెచ్చుమీరి పోయి ప్రభుత్వ వ్యవస్థలపై అదే రీతిలో...
Read More..మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ తర్వాత మోహన్ కృష్ణ దర్శకత్వంలో మలయాళీ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు.ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.చిరంజీవి మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని కథలో కొన్ని మార్పులు...
Read More..టాలీవుడ్ లో రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న డైమండ్ రత్నబాబు.ఇక రచయితగా, డైలాగ్ రైటర్ గా అరడజన సినిమాలకి పైగా పని చేసిన ఈయన బుర్రకథ సినిమాతో డైరెక్టర్ గా టర్న్ తీసుకున్నాడు.అయితే మొదటి సినిమా ఎప్పుడు రిలీజ్...
Read More..టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఈ హాట్ బ్యూటీ.తొలిసారి నటనకు మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఇక తన అందాలతో తెగ పిచ్చెక్కిస్తుంది.అతి తక్కువ సమయంలో ఓ క్రేజ్ అందుకున్న పాయల్ రాజ్ పుత్...
Read More..తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హీరోయిన్ మాధవిలత.చిన్న చిన్న పాత్రలతో సినిమాలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ నచ్చావులే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత స్నేహితుడా సినిమాలో కూడా నటించగా అంత సక్సెస్ ను అందుకోలేదు.కానీ సోషల్ మీడియా...
Read More..వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి మండలిని జగన్ సరి కొత్తగా ఏర్పాటు చేశారు. సామాజిక వర్గాల వారీగా మంత్రుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది.రాజకీయ అనుభవం పెద్దగా లేని వారు, కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు, రాష్ట్రవ్యాప్తంగా పెద్దగా గుర్తింపు లేని వారు...
Read More..అక్కినేని నట వారసుడు అఖిల్ అక్కినేని హీరోగా తెరంగేట్రం చేసిన తర్వాత మూడు సినిమాలు కంప్లీట్ చేశాడు.ఈ మూడు సినిమాలు కూడా ఎవరేజ్, డిజాస్టర్ టాక్ నే తెచ్చుకున్నాయి.వీటిలో ఒక్కటి కూడా సూపర్ హిట్ అయ్యి అతని ఇమేజ్ ని రెట్టింపు...
Read More..నటి సమంత తెలుగు వెండితెరకు పరిచయం అక్కరలేని పేరు.ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టి ఒక్కసారిగా టాలీవుడ్ ని తనవైపు తిప్పుకుంది. జెస్సీ పాత్ర తో తన అందచందాలతో కుర్రకారును మత్తెక్కించిన...
Read More..పురాణాల ప్రకారం విష్ణుమూర్తి దశావతారాలలో నాలుగవ అవతారం నరసింహ స్వామి అవతారం.హిరణ్యకశిపుడు పొందిన వరం కోసం నరసింహ స్వామి సగం మనిషి అవతారం, సగం సింహం అవతారం ఎత్తి హిరణ్యకశిపుని సంహరిస్తాడు.విష్ణుమూర్తి వైశాఖ శుక్ల చతుర్దశి రోజు నరసింహ అవతారం ఎత్తాడు...
Read More..టాలీవుడ్ లో జూనియర్ ఐశ్వర్య రాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ స్నేహ ఉల్లాల్.అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా నటించింది ఈ బ్యూటీ.2007లో కింగ్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టిన స్నేహ ఆ తర్వాత పలు సినిమాలో...
Read More..బిజెపి జనసేన పొత్తు పెట్టుకోవడం ద్వారా సులభంగా ఏపీలో అధికారంలోకి రావచ్చు అని, ఎప్పటి నుంచో ఏపీలో బలపడాలని చూస్తున్న తమ ఆశ తీరుతుందని బిజెపి ముందుగా అంచనా వేయడంతోనే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంది.కానీ ఆ తర్వాత జనసేన ను...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.గత సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మహేష్ బాబు సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమా తర్వాత పరశురామ్ దర్శకత్వంలో వెంటనే సర్కారు వారి...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.31 సూర్యాస్తమయం: సాయంత్రం 06.21 రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు అమృత ఘడియలు:విశాఖ మంచి నక్షత్రము కాదు.వరకు దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు ఈ రోజు రాశి...
Read More..ఏదైనా కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడితే ఆ సినిమాలో హీరోల గెటప్ కు సంబంధించి ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొంటాయనే సంగతి తెలిసిందే.చిరంజీవి కొన్ని నెలల క్రితం గుండు గెటప్ లో కనిపించారు.వేదాళం రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి గుండు...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో దాదాపు మూడు సంవత్సరాల తర్వాత వెండితెరపై కనిపించాడు.వకీల్ సాబ్ లాంటి సందేశాత్మక మూవీతో ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పింక్ సినిమాకు...
Read More..ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలంతా వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని తెగ బిజీగా ఉన్నారు.కానీ ఉన్నట్టుండి దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో.దీని ప్రభావం సిని ఇండస్ట్రీపై ఎక్కువగా పడింది.స్టార్ హీరోలంతా తమ సినిమాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.గత ఏడాది కూడా...
Read More..ఏపీ సీఎంగా జగన్ పరిపాలన మొదలైనప్పటి నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలకు , ఎన్నో వివాదాలకు ఆయన కేంద్రబిందువుగా మారిపోయారు.పరిపాలన సంస్కరణల పేరుతో జగన్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతూనే వస్తున్నాయి.ఇక రాజకీయ ప్రత్యర్థుల ఈ విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరి వివాదాస్పదంగా...
Read More..పదుల సంఖ్యలో హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోవడంతో పాటు విజయాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే.అయితే ఈ హీరోయిన్లకు కొన్ని సీక్రెట్లు, పైకి చెప్పలేని టాలెంట్స్ ఉంటాయి.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఆఫర్లను సొంతం...
Read More..ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరనే సంగతి తెలిసిందే.టాలీవుడ్ స్టార్ హీరోలంతా ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు.రాజమౌళి తర్వాత ఆ స్థాయి ప్రతిభ ఉన్న దర్శకునిగా పేరును...
Read More..కరోనా వైరస్ వల్ల ప్రాణాలు పోతున్నాయని బాధపడితే ఒకడు మాత్రం నా పళ్ల సెట్టు ఎక్కడో పోయిందని ఆరాటపడుతున్నాడట.ప్రస్తుతం కొందరు అధికారులతో పాటుగా ప్రజా ప్రతినిధుల తీరు ఇలాగే ఉందట.అత్యుత్సాహంతో మతి తప్పిన వారిలా ప్రవర్తిస్తున్న వీరి తీరుకు ప్రజలకు విసుగు...
Read More..In the wake of the second wave of the corona, most of the exams have already been postponed.In Telangana, Intermediate first-year board exams were canceled and the students were promoted...
Read More..కృష్ణపట్నం ఆనందయ్య అనే పేరు తెలియని వారు ప్రస్తుత పరిస్దితుల్లో ఎవరు లేరు.ఆయుర్వేదానికి ఆయువునిచ్చి, వివాదానికి కేంద్ర బిందువులా మారాడు.కరోనా పేషెంట్స్ కోసం ఈయన తయారు చేసిన మందు ఒక్క సారిగా ఆనందయ్యను అందనంత దూరం తీసుకెళ్లింది. ప్రస్తుతం ఈయన ఆయుర్వేద...
Read More..వినీత్.ఈ పేరు ఈ జెనరేషన్ పిల్లలకు అంతగా తెలియదు కానీ.నైంటీస్ లో వారికి మాత్రం బాగా తెలుసు.ప్రేమదేశం సినిమాతో కనీవినీ ఎరుగని రీతిలో ఇమేజ్ తెచ్చుకున్నాడు ఈ బక్కపలుచని అబ్బాయి.ఈ సినిమాతో హీరో వినీత్ తో పాటు అబ్బాస్ సూపర్ పాపులర్...
Read More..TTD chairman YV Subbareddy and YCP chief CM YS Jaganmohan Reddy had made it clear that Anandayya’s medicine will be approved only if the central and state governments allow it.YV...
Read More..తెలుగు సినిమా పరిశ్రమలో తొలి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన భామ పసుపులేటి కన్నాంబ.తెలుగు, తమిళంలో కూడా అద్భుతంగా డబ్బింగ్ చెప్పి తనకు తానే సాటి అనిపించుకున్నది కన్నాంబ.ఈమె తన అద్భుత నటనతో వరుస ఆఫర్లు దక్కించుకుంది.ఆ రోజుల్లోనే మద్రాసులో...
Read More..కృష్ణపట్నం ఆనందయ్య కరోనా ఔషధం పై ఆయుష్ కమీషనర్ రాములు స్పందించారు.ఆనందయ్య మందుపై మరో ఐదు రోజుల్లో నివేదిక వస్తుందని చెప్పారు రాములు నాయక్.ఆనందయ్య మందు గురించి సిఎం జగన్ తో కూడా చర్చించామని అన్నారు.చట్టపరంగా ఆయుర్వేద ఔషధంగా దీన్ని చెప్పలేమని...
Read More..The lockdown imposed by the Telangana state government to curb the spread of the coronavirus in the state is exhibiting good results in terms of pollution control.The statistics have revealed...
Read More..తెలుగు సిని ఇండస్ట్రీ లో మెగా ఫ్యామిలీ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుండి ఎంతో మంది నటులు పరిచయము కాగా.ప్రస్తుతం ఈ ఫ్యామిలీ లో చిరంజీవి నుండి ఇటీవలే ఉప్పెన సినిమాతో మంచి సక్సెస్...
Read More..టాలీవుడ్ సినీ నటి గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే.అలా వైకుంఠపురం సినిమా తో బుట్ట బొమ్మ గా ఓ క్రేజ్ సంపాదించుకుంది.టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ స్థానంలో నిలిచింది.హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది...
Read More..ఈటెల రాజేందర్ తెలంగాణ రాజకీయాల్లో ట్విస్ట్ ల ట్విస్ట్ లతో తన రాజకీయ ప్రస్థానం కొనసాగుతోంది.తెలంగాణలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిగా, ఎటువంటి వివాదం లేని రాజకీయ నాయకుడిగా మంచి పేరుంది.అయితే ఇప్పుడు కేసీఆర్ భర్తరఫ్ అనంతరం ఈటెల పూర్తిగా ఇప్పుడు...
Read More..టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఈటెలను భర్తరఫ్ చేసిన తరువాత ఈటెలను రాజకీయంగా ఒంటరి చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది.ఇప్పటికే అవినీతిపరుడిగా ముద్ర వేసి రాజకీయంగా ఈటెలను అభాసుపాలు చేద్దామని టీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టిన విషయం తెలిసిందే.అయితే ఆ తరువాత హుజురాబాద్...
Read More..ప్రస్తుతం తెలంగాణలో అత్యంత బలంగా ఏదైనా పార్టీ ఉంది అంటే అదొక్క టీఆర్ఎస్ మాత్రమే.టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఏ పార్టీ అనేది గట్టిగా నమ్మకంగా చెప్పలేని పరిస్థితి.ఎందుకంటే చాలా రకాల సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లో పలుచనైన...
Read More..పులి ఒక్కసారి వేటాడాలని డిసైడ్ అయితే ఇక వేరే జంతువు ప్రాణాలు వదులుకోవాలసిందే.అయితే కొన్ని సార్లు పులి గురి తప్పుతుంది.అయితే చాలా సమయాల్లో పులి వలలో చిక్కుతాయి జంతువులు.అయితే కొన్ని జంతువులు మాత్రం పులి పంజాకు దొరకకుండా, ఒక వేళ దొరికినా...
Read More..ఇటీవల ఒక కొరియోగ్రాఫర్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.ఆ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ ఆట డాన్స్ షో ద్వారా వచ్చిన విజేత ప్రైజ్ మనీని ఓంకార్ ఇవ్వకుండా తనే ఉంచేసుకున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం చేశాడు.రైల్వే కూలీ తనయుడు గెలిస్తే...
Read More..తెలుగు సినిమాలలో సహాయ పాత్రలలో నటిస్తూ తనకంటూ క్రేజ్ అందుకున్న నటి ప్రగతి.ఎక్కువగా తల్లి, అత్త పాత్రలలో నటిస్తూ తన మాటలతో బాగా ఆకట్టుకుంటుంది.అంతేకాకుండా అతిథి పాత్రల్లో కూడా మెప్పించింది.ఏమైంది ఈ వేళ సినిమా లో హీరో తల్లిగా చేసిన పాత్రకు...
Read More..ఇటీవల ప్రభాస్ తన ఫేస్ బుక్ ద్వారా సంతోష్ శోభన్ నటించిన ఏక్ మినీ కథ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశాడు.ఆ సమయంలోనే సినిమా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తూ ప్రభాస్ ఆల్ ది...
Read More..నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా ను చేస్తున్నాడు.ఆ సినిమా కు యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న అఖండ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలు పెంచుతూ సినిమా నుండి ఒక...
Read More..టాలీవుడ్ సినీ నటుడు, ఘట్టమనేని కృష్ణ చిన్న అల్లుడు సుధీర్ బాబు పరిచయం గురించి అందరికీ తెలిసిందే.2010లో ఏం మాయ చేశావే సినిమాతో వెండితెరకు పరిచయం కాగా.ఆ తర్వాత శివ మనసులో శృతి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.ఇక ప్రేమ కథ...
Read More..ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు తీయగల సమర్థులు ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లు రాజమౌళి, శంకర్ మరియు ప్రశాంత్ నీల్.వీరు మాత్రమే సౌత్ లో మరియు నార్త్ లో కూడా అద్బుత వసూళ్లను దక్కించుకోగలరు.అందుకే ఈ ముగ్గురితో సినిమా లను...
Read More..గతేడాది నుంచి ఓ పేరు దేశం మొత్తం మారుమోగి పోతోంది.ఈ ప్రాంతం, ఆ ఏరియా అనే తేడా లేకుండా అంతా ఆయన్ను కొలుస్తున్నారు.గతేడాది లాక్డౌన్ పెట్టినప్పుడు వేల మంది కూలీలకు రవానా సౌకర్యం ఏర్పాటు చేసి వాళ్ల ఇంటికి పంపించాడు సోనూసూద్.అప్పటి...
Read More..ఈ మధ్య కాలంలో సంతాన సమస్యలతో సతమతమవుతున్న దంపతులు ఎందరో ఉన్నారు.పెళ్లై ఎన్ని ఏళ్లు గడుస్తున్నా.పిల్లలు కలగకుంటే బాధ, భయం, తెలియని ఆందోళన, ఎదుట వారి సూటిపోటి మాటలతో నానా ఇబ్బందులు పడతారు.అయితే సంతాన సమస్యలు ఎదుర్కోవడానికి కేవలం ఆడవారే కారణం...
Read More..ప్రముఖ నటి సురేఖా వాణి కూతురు సుప్రీత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.భవిష్యత్తులో సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తారో లేదో చెప్పలేం కానీ ప్రముఖ హీరోయిన్ల స్థాయిలో సుప్రీత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటున్నారు.సురేఖా వాణి...
Read More..త్వరలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం టిఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతూ వస్తోంది.పార్టీ పెట్టడమా లేక మరేదైనా పార్టీలో చేరతారా అనే విషయాన్ని పక్కన పెడితే, ఆయన...
Read More..టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఐశ్వర్యారాయ్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు.పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఐశ్వర్యారాయ్ ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉన్నారు.అయితే ఈ స్టార్ హీరోయిన్ తల్లికి సర్ప్రైజ్ ఇచ్చారు.తల్లి పుట్టినరోజు...
Read More..సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్ పేద చిన్నారుల ఆకలి తీర్చే ప్రయత్నం సాయిదత్త పీఠం సేవా కార్యక్రమాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తోంది.సాయి చెప్పిన సేవా మార్గాన్ని కూడా సాయి దత్త పీఠం తన కర్తవ్యంగా భావిస్తోంది.ఈ క్రమంలోఆటా(...
Read More..ట్యాలెంట్కు బ్యాక్ గ్రౌండ్తో పనిలేదని ఎంతోమంది నిరూపించారు.తమ ప్రతిభతో ప్రపంచ ఖ్యాతిని గడించారు.అయితే అంతర్జాతీయ ఫుట్ బాలర్గా పేరు తెచ్చుకున్న ఈ ఝార్ఖండ్ అమ్మాయి సంగీత సోరెన్ కూడా తన ప్రతిభతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ఎన్నో అవార్డులను దక్కించుకుంది.అయితే ఇదంతా...
Read More..ఎక్కడ చూసినా దోమలే.కుట్టి చంపేయడానికి రెడీగా ఉంటాయి.డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు వ్యాపించేలా ఈ దోమలను తరిమికొట్టేందుకు.ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.ఎన్ని చేసినా సాయంతం ఆరు గంటలు అయిందంటే చాలు.దోమలు దండయాత్ర మొదలు పెడతాయి.ఇక దోమ కాటుకు గురైతే.దద్దర్లు వస్తాయి.కొంత సేపటికి పోతాయి.కానీ,...
Read More..మెగా స్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమా లో కీలక పాత్రను రామ్ చరణ్ చేస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రెండు వారాలు మినహా మొత్తం పూర్తి...
Read More..ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా సందర్భాల్లో ఇతరులు అడిగే ప్రశ్నలకు ఇష్టానుసారం సమాధానాలు చెబుతారనే సంగతి తెలిసిందే.దర్శకునిగా, నిర్మాతగా, రచయితగా ఇండస్ట్రీలో గుర్తింపును సంపాదించుకున్న వర్మ తాజాగా ఆస్తుల గురించి ప్రశ్నలు ఎదురు కాగా ఆ ప్రశ్నలకు స్పందిస్తూ...
Read More..రాజ్ డీకే దర్శకత్వంలో విడుదలకానున్న సిరీస్ ‘ది ఫ్యామిలీ మాన్ 2‘.ఇది వరకే ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా.ఇప్పుడు సెకండ్ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఇందులో టాలీవుడ్ నటి సమంత కీలక పాత్రలో నటించిన...
Read More..కరోనా వైరస్ వచ్చినప్పుడు దీనికి విరుగుడుగా మందు ఉంటే బాగుండు అని అనుకోని వారుండరు.ఇక ఎన్నో రాత్రులు శ్రమించి కోవిడ్కు వ్యాక్సిన్ కనుగొనగా ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ తీసుకోవాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా ఈ టీకాలపై ప్రజలకు సరైన అవగహన లేకపోవడం.ఈ వ్యాక్సిన్...
Read More..పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో పాటు అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో నటిస్తున్నాడు.జులై లేదా ఆగస్టులో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతుంది.ఆ సినిమాలకు సంబంధించిన చిత్రీకరణ జరుపుతూనే కొత్త సినిమాలు కూడా మొదలు పెట్టబోతున్నాడు.సాధ్యం అయినంత...
Read More..తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే ఆలోచన మాత్రమే కాకుండా 2023 లో కొత్త పార్టీ అధికారంలోకి రావాలని వైయస్ షర్మిల ఎంతగానో ఆశపడుతున్నారు దీనికి తగ్గట్లుగానే మొదట్లో ఆమె హడావుడి ఎక్కువగా తెలంగాణ రాజకీయాల్లో కల్పించండి ముఖ్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం తో...
Read More..పాలస్తీనా రాకెట్ దాడుల్లో మరణించిన భారతీయ నర్స్ సౌమ్య సంతోష్కు ఇజ్రాయెల్ అరుదైన గౌరవం కల్పించింది.ఆమెకు తమ దేశ గౌరవ పౌరసత్వం కల్పిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది. సౌమ్యను తమ దేశ పౌరురాలుగా ఇజ్రాయెల్ ప్రజలు భావిస్తున్నారని, ఆమెను తమలో ఒకరిగా...
Read More..ఈ కరోనా సమయంలో ప్రజల నుండి చలాన్లు వసూల్ చేయడం, ఏమన్న అంటే ఇష్టం వచ్చినట్లుగా కొట్టడం ప్రభుత్వం పని కాదు.ఈ సమాజంలో ఏ కారణం లేకుండా దూషిస్తే ప్రశ్నించే హక్కు సామాన్యునికి ఉందన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో...
Read More..సహజంగానే మొసళ్లు ఎక్కువ కాలం జీవిస్తాయి.వీటి జీవితకాలం మిగతా ప్రాణుల కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది.అంతే కాదు వీటి సంతానోత్పత్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.ఇతర జంతువులు ఒక కాన్పులో ఒకటి నుంచి ఐదు లేదా పది వరకు మాత్రమే జన్మనిస్తాయి.కానీ...
Read More..వయసు పెరిగే కొద్ది ముఖంపై ముడతలు పడటం సర్వ సాధారణం.ఆహారపు అలవాట్లు, పోషకాల లోపం, వ్యాయామం చేయకపోవడం, సరైన స్కిన్ కేర్ లేకపోవడం, కెమికల్స్ ఎక్కువగా ఉండే క్రీములు వాడకం ఇలా రకరకాల కారణాల వల్ల ముడతలు ఏర్పడతాయి.దాంతో ఏం చేయాలో...
Read More..గత ఏడాది లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు నిలిచి పోయాయి.దాదాపు రెండున్నర నెలల పాటు షూటింగ్ లకు పూర్తిగా బ్రేక్ పడింది.షూటింగ్ లు నిలిచి పోయిన రెండు వారాల్లోనే సీరియల్స్ మరియు రియాల్టీ షో లు కామెడీ షో లు...
Read More..రాజకీయాల్లో ఎదగాలంటే ప్రజల నోళ్లల్లో నిత్యం నానుతూ ఉండాలంటారు.ప్రస్తుతం వైయస్ షర్మిల గారు ఇదే సుత్రాన్ని పాటిస్తున్నట్లుగా ఉన్నారు.అవకాశం చిక్కితే చాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల బాణాలు సంధిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నేత బండి సంజయ్ మరోవైపు ప్రభుత్వ...
Read More..సోషల్ మీడియాలో దీప్తి సునైన మరియు షన్ముఖ్ లకు ఉన్నంత మంది ఫాలోవర్స్ మరియు అభిమానులు మరెవ్వరికి ఉండరేమో అనే అనుమానం కలుగుతుంది.అంతగా వారిద్దరికి అభిమానులు ఉన్నారు.సోషల్ మీడియాలో వీరిద్దరు చేసే సందడి.వీరి కవర్ సాంగ్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్...
Read More..YCP rebel MP Raghuram Krishnam Raju is still receiving treatment in Secunderabad Army Hospital.Despite the Supreme court granted conditional bail to MP Raghurama, his release was postponed.However, he remained in...
Read More..కోవిడ్ సెకండ్ వేవ్తో భారతదేశం అతలాకుతలమవుతోంది.తొలి దశలో ఇంటి నుంచే కోలుకున్న జనం.రెండో దశలో మాత్రం ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.ఉత్పరివర్తనం చెంది మరింత శక్తిని పుంజుకున్న వైరస్.శ్వాస వ్యవస్థపై నేరుగా దాడి చేయడంతో చాలా మందిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి.అందుకే వెంటిలేటర్,...
Read More..టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.గతంతో పోలిస్తే ఇప్పుడు ఆయన యాక్టివ్ అయ్యారు.రాజకీయంగా యాక్టివ్ గా నిర్ణయాలు తీసుకుంటూ, జనాలో తిరగకపోతే పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుంది అని భయం కెసిఆర్ కలిగింది.ఇటీవలే మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్...
Read More..Former TDP MLA BC Janardhan Reddy of Banaganapally in Kurnool district was recently arrested by the Banaganapally police.Janardhan Reddy and nine others were arrested in connection with the attack on...
Read More..రాజకీయాల్లో పదవి, అధికారం ఉన్నంత వరకే విలువ, స్నేహాలు ఒక్క సారి రాజకీయాల నుండి దూరం ఆయితే ఎలాంటి పరిస్దితులు ఎదుర్కోవలసి వస్తుందో ఈ మధ్య కాలంలో పదవిని కోల్పోయిన ఈటల రాజేందర్ను చూస్తే అర్ధం అవుతుందని అంటున్నారు. ఈయన మంత్రి...
Read More..దేశంలో ఇప్పుడు కరోనా ఏ స్థాయిలో విజృభిస్తుందో చూస్తూనే ఉన్నాం.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దాని నుంచిఎవరూ తప్పించుకోలేక పోతున్నారు.అయితే ఇప్పుడు ఎక్కువగా రెండు మాస్కులు పెట్టుకోవాలంటూ డాక్టర్లు చెబుతున్న విషయం తెలిసిందే.ఇలాంటి టైమ్లో ఓ సాధువు చేసిన పని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది....
Read More..తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుండి కలిసి ప్రస్తానాన్ని మొదలు పెట్టారు.కానీ రాజకీయం ఆడిన చదరంగంలో ఎత్తులన్ని చిత్తు అయ్యాయి.ఎన్నో సంవత్సరాల స్నేహం, బంధం ఒక్క సారిగా బద్ద శత్రువుల్లా మారిపోయాయి. ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీ నుండి విడిపోయిన ఈటల రాజేందర్...
Read More..గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఏపీ ప్రభుత్వాన్ని మాస్కు కల్పించలేదని డాక్టర్ సుధాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డటం పెను రాజకీయ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ప్రభుత్వ హాస్పిటల్ లో మత్తు డాక్టర్ గా వ్యవహరిస్తున్న సుధాకర్ ఆ సమయంలో సస్పెండ్ కావటం...
Read More..టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్ పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.రచయితగా కూడా మంచి సినిమాలను అందించాడు సుకుమార్.ఈయన దర్శకత్వంలో స్టార్ హీరోలు నటించి మంచి సక్సెస్ ను అందుకున్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయన స్టార్ హీరోలతో వరుస ప్రాజెక్టులతో బిజీగా...
Read More..తెలంగాణలో కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలుచేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ సమయంలో బయటకు వస్తున్న వారికి పోలీసులకు మధ్య తీవ్ర స్దాయిలో వార్ నడుస్తుంది.ఇప్పటికే అకారణంగా బయటకు వచ్చే వారి వాహనాలను సీజ్ చేస్తామని, చలాన...
Read More..శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా లవ్ స్టోరీ ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి నటీనటులు గా నటిస్తున్నారు.ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల చేయాలని అనుకోగా కరోనా సెకండ్ వేవ్ వల్ల...
Read More..అమెరికా చరిత్రలో ఆయనో వివాదాస్పద అధ్యక్షుడు.దూకుడైన స్వభావం, తెంపరితనం కలబోసిన వ్యక్తిత్వం.అగ్రరాజ్య రాజకీయాల్లో ఆయన శైలే ప్రత్యేకం.ఆయనెవరో కాదు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.తనపై ఎన్ని విమర్శలు వచ్చినా, వివాదాలు చుట్టుముట్టినా ఆయన మాత్రం చెక్కుచెదరలేదు.అదే దూకుడు, అదే వ్యవహార శైలి.రెండు...
Read More..తెలంగాణ కాంగ్రెస్ కు ఊపిరి పోసేందుకు ఆ పార్టీ అధిష్టానం పెద్దలు కసరత్తు మొదలు పెట్టారు. అసలు ఎప్పుడో తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉన్నా, అధిష్టానం పెద్దలు రకరకాల కారణాలతో వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న...
Read More..కరోనా సృష్టించిన కల్లోలానికి పేదల జీవితాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వారి జీవితాలు ఊహించని విధంగా దెబ్బతిన్నాయి.పూటపూట జీవనం గడవడం గగనంగా మారిపోయింది.ఇక ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది కష్టాలు అయితే వర్ణాణితం. ఈ నేపధ్యంలో వీరిని ఆదుకుంటామని తెలంగాణ...
Read More..తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్న విషయం గమనించే ఉంటారు.ఈటల రాజేందర్ రాజీనామ తర్వాత గులాభి బాస్ మరింతగా అలర్ట్ అయ్యాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇలా హఠాత్తుగా కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రతిపక్షం నుండి విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ...
Read More..ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించే రీతిలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొన్ని మీడియా సంస్థలతో కుట్ర చేసిన్నట్లు ఎఫ్ఐర్ నమోదు చేసి ఏసీబీ అరెస్టు చేయటం తెలిసిందే.ఇదిలా ఉంటే మే 21 వ తారీఖు సుప్రీంకోర్టు రఘురామకృష్ణంరాజు కి బెయిల్...
Read More..ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట‘.పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ జీ ఎమ్ బీ ఎంటర్టైన్మెంట్ 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ...
Read More..కరోనా కారణంగా ఈ భూమ్మీద అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశం అగ్రరాజ్యం అమెరికాయే.ఆర్ధిక, సామాజిక, సాంకేతిక, సైనిక, వైద్య పరంగా అత్యంత శక్తివంతమైన పెద్దన్నను కంటికి కనిపించని ఓ చిన్న సూక్ష్మజీవి ముప్పుతిప్పలు పెట్టింది.వైరస్ వెలుగు చూసిన కొత్తల్లో మాజీ అధ్యక్షుడు...
Read More..దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పై జనాలకు మొహం మొత్తడం తో పాటు, గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన తీరు దేశవ్యాప్తంగా అందర్నీ ఆలోచనలో పడేసింది.అటువంటి మహోన్నతమైన వ్యక్తి భారత దేశ ప్రధాని గా ఉంటే దేశం ప్రపంచంలో...
Read More..ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ నీ సమర్థవంతంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కి చెందిన ఆనందయ్య నాటు వైద్యం ఎదుర్కొంటోంది అని మీడియాలో ఇటీవల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.చావు బతుకుల్లో ఉన్న వాళ్లు సైతం ఈ మందు...
Read More..తెలంగాణాలో కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతుంది.ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై సిఎం కే.సి.ఆర్ సోమవారం కీలక సమీక్ష నిర్వహించనున్నారు.కరోనా నియంత్రణలో భాగంగా ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుంది.అయితే లాక్ డౌన్ టైం లో కేసులు తగ్గినట్టు తెలుస్తుంది.అయితే 10 రోజులుగా...
Read More..హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనలో మహిళ సజీవ దహనమైంది.వనస్థలిపురం ఎఫ్సిఐ కాలనీ లో ఓ ఇంటిలో జరిగిన ఈ ప్రమాదంలో.భార్య చనిపోగా భర్త బాలకృష్ణ మరియు ఇద్దరు పిల్లలు … ప్రమాదం నుండి బయటపడ్డారు.కాగా బాలకృష్ణ కు...
Read More..గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ జంటకు వరల్డ్ వైడ్ గా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.మరి ఆ జంట ఎక్కడ మెరిసినా అదో బిగ్ న్యూసే కదా.అభిమానులకు ఈ సారి...
Read More..వర్ష. ఈ పేరు చెబితే చాలా మందికి తెలియకపోవచ్చు.కానీ, జబర్ధస్త్ వర్ష అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తుంటారు.అంతలా ఈ అమ్మడు కొంత కాలంగా ఆ షోలో హల్చల్ చేస్తోంది.అద్భుతమైన అందంతో పాటు అప్పటికప్పుడు పంచులు వేయగల నైపుణ్యం ఉన్న ఈమె...
Read More..వరుసగా ఎదురవుతున్న ఓటములు పార్టీని ఒక పక్క కుంగదీస్తున్నా, ఎప్పటికైనా అధికారంలోకి వస్తామనే ధీమా మాత్రం జనసేన పార్టీలో కనిపిస్తోంది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినీ గ్లామర్ కూడా ఉండడంతో పాటు, బలమైన కాపు సామాజికవర్గం అండదండలు ఉండడం ఇవన్నీ...
Read More..దేశంలో కరోనా కేసులు ప్రతి రోజూ పెరుగుతూనే ఉన్నాయి.కరోనాను అంతం చేయడానికి చాలా రాష్ట్రాలు లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నప్పటికీ కేసులు మాత్రం తగ్గడం లేదు.కరోనాపై పోరాటంలో వైద్యులు, వైద్య సిబ్బంది శక్తికి మించి పోరాడుతున్నారు.చాలా మంది వైద్యులు తమ...
Read More..ఈ కరోనా వచ్చినప్పటి నుంచి పెండ్లిళ్లు ఎలా జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం.చాలామంది ఆర్భాటాలకు, ఆచార సాంప్రదాయాలకు పోకుండా సింపుల్ గా పెండ్లిచేసుకుంటున్నారు.ఎందుకంటే అసలే కరోనా సమయం.ఇలాంటి టైమ్లో ఆచారాలకు పోతే కరోనాను కొని తెచ్చుకున్నట్టే అవుతోంది.మళ్లీ అసలే పనుల్లేక, పైసల్లేక ఇబ్బంది...
Read More..తన రెమ్యునరేషన్ ద్వారా తరచూ వార్తల్లో నిలిచే హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే ఆ హీరోయిన్ నయనతార మాత్రమేనని చెప్పాలి.ప్రస్తుతం ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల నుంచి 6 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్న నయనతార తన పారితోషికాన్ని...
Read More..ఒకప్పటి తెలుగు సినీ నటి అనిత పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం ఉన్న నటి.నువ్వు నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనిత ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు...
Read More..ఏపీ రాజకీయాలను కుదిపేసిన్న సంగం డైరీ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకుడు దూళిపాళ్ల నరేంద్ర కి హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది.సంగం డైరీ ఎండి గోపాలకృష్ణన్ న్యాయస్థానంలో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కి...
Read More..ఆడా మగ అనే తేడా లేకుండా అందరూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేది కురుల సంరక్షణ విషయంలోనే.జుట్టు రాలిపోకుండా ఉండటానికి, ఒత్తుగా మారడానికి రకరకాల చిట్కాలను పాటిస్తుంటారు.మన తలపై ఉన్న వెంట్రుకలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి.నెలకు దాదాపుగా అరంగుళం మేర ఈ పెరుగుదల...
Read More..AP High court has granted bail to TDP leader Dhulipalla Narendra, who was arrested in the Sangam Dairy case.Recently, the Andhra Pradesh High Court granted him conditional bail.Along with him,...
Read More..లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత కూడా సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం చేతినిండా ఆఫర్లు ఉన్న ఈ బ్యూటీ కొత్త కథలను కూడా వింటున్నారని తెలుస్తోంది.ఒకవైపు అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తూనే...
Read More..చాలా మందికి పువ్వులు అంటే చాలా ఇష్టం.పువ్వులు ప్రతి ఆడవారి తలలో ఖచ్చితంగా ఉండాల్సిందే.అలాగే పువ్వులు అనేవి దేవునికి అలంకరించడం ఆనవాయితీ.చామంతి, మల్లీ, బంతి పువ్వులు ఏ పండుగ వచ్చినా ఇంట్లో, ఆఫీసుల్లో తప్పకుండా కనిపిస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే గులాబీ పువ్వులే ఎక్కువగా...
Read More..ప్రస్తుతం ప్రపంచమంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది.సోషల్ మీడియా అనేది ప్రపంచంలో చాలా కీలకపాత్ర పోషిస్తున్నది.ప్రభుత్వాలే సోషల్ మీడియా ప్రభావంతో మారుతున్నాయంటే సోషల్ మీడియా ఎంతలా శాసిస్తుందో మనకు అర్థమవుతోంది.అయితే సోషల్ మీడియాలో అన్ని రకాల విషయాలు జరుగుతుంటాయి.కొన్ని వీడియోలు కూడా...
Read More..1.నల్లమలలో విషవాయువులు విడుదల నల్లమల అటవీ ప్రాంతమైన చందంపేట మండలం చింత్రియాల గ్రామంలో ని 9 గ్రామాల్లో గాలిలో విషవాయువులు విడుదలయ్యాయి.యురేనియం నిల్వలు ఉన్న ఆ ప్రాంతంలో పరిమితికి మించి థోరాన్, రేడాన్ వాయువులు వాడుతున్నట్లు ఓ యు సి బి...
Read More..మహమ్మారి కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయతాండవానికి దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ చివరిలో అదేరీతిలో మే నెల స్టార్టింగ్ నుండి లాక్డౌన్ విధిస్తున్నాయి.అయినా కానీ మహమ్మారి భయంకరంగా వ్యాపిస్తూ కంట్రోల్ కానీ పరిస్థితి ఉండటంతో పాటు కొత్త కేసుల విషయంలో...
Read More..బుల్లితెర డ్యాన్స్ షోలలో ఒకటైన ఢీ షో ద్వారా వర్షిణి ఊహించని స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.హైపర్ ఆది వర్షిణి జోడీకి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో ఉంది.అయితే ఢీ షో నుంచి కొన్ని కారణాల వల్ల ఆమె...
Read More..దేశంలో కరోనా సెకండ్ వేవ్ వల్ల చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.చైనా నుండి ఈ మహమ్మారి ప్రపంచంలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రారంభంలో ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఇండియాలో చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది.కానీ సెకండ్ వేవ్ విషయంలో దేశంలో...
Read More..ప్రపంచం లోకి కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చాక ఎక్కువగా అమెరికా దేశాన్ని వైరస్ అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.అప్పట్లో అమెరికాలో నమోదైన కేసులు మరణాలు బట్టి .అంతర్జాతీయ మీడియాలో అమెరికా ప్రపంచ పటంలో ఇంకా ఉండే ఛాన్స్ లేదు అన్న తరహాలో...
Read More..ప్రస్తుతం మన దేశంలో కరోనా ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.కరోనా మొదటి వేవ్ లో కేసులు భారీగా నమోదైనా, మరణాలు చాలా తక్కువగా నమోదయ్యాయి.కాని సెకండ్ వేవ్ లో కేసులు భారీగానే నమోదవుతూనే,...
Read More..సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు తమ సినిమా ముచ్చట్లు షేర్ చేసుకుంటూ ఉంటారు.ఈ విషయంలో బాలీవుడ్ సెలబ్రిటీలు ముందు వరుసలో ఉంటారు.అక్కడి హీరోయిన్స్ అయితే సోషల్ మీడియా ద్వారా ఏకంగా సంపాదన కూడా మొదలు...
Read More..క్రికెట్ అనేది చాలా పాపులర్ అయిన అట.చాలా వరకు దేశాల్లో క్రికెట్ ఆడతారు.అయితే కాని అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ధనిక బోర్డులు ఉండవు, కొంత మంది క్రీడాకారులు ఆర్థికంగా పటిష్టంగా ఉండరు.ఇది వినడానికి కొంత ఆశ్చర్యం కలిగించినా మనం అంగీకరించక...
Read More..శోభన్ బాబు ఒకప్పుడు తెలుగు తెరను ఏలిన అందాల నటుడు.అమ్మాయిల కళల రాకుమారడు.ఆయన అంత గొప్ప అందగాడు కాబట్టే అప్పటి మహిళల్లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది.అయితే, నిజానికి మహిళా లోకంలో ఆయన యువరాజుగా వెలిగిపోవడానికి కారణం శోభన్ బాబు అందం...
Read More..రియాల్ హీరోగా పేరు సంపాదించుకున్న సోనూసూద్ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో తెచ్చుకున్న మంచిపేరు అంతాఇంతా కాదు.ఏడాది కాలంగా సోనూసూద్ ప్రజలకు తన వంతు సేవలు చేయడంతో పాటు కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.తాజాగా సోనూసూద్ ఒక సందర్భంలో...
Read More..ఇప్పుటి సినిమాలు కాస్త రొటీన్ కు భిన్నంగా వస్తున్నాయి కానీ గతంలో మూస ధోరణిలో సినిమాలు వచ్చేవి.ఫ్యామిలీ కథలు ఎక్కువగా తెరకు ఎక్కేవి.జనాలు కూడా వాటినే ఎక్కువగా చూసేందుకు ఇష్టపడే వారు.అందుకే దర్శక నిర్మాతల కథలన్నీ కుటుంబాల చుట్టే తిరుగుతుండేవి.చక్కటి కుటుంబ...
Read More..అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఏ గొడవా ఉండదు.ఏమాత్రం తేడా జరిగినా ఇబ్బందులు మొదలవుతాయి.సినిమా ఇండస్ట్రీలోనూ ఇలాంటి ఘటనలు కామన్ గా జరుగుతాయి.అలాంటిదే ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం.ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు.ఆ తరువాత ఎంతో కష్టపడి చేసిన రాఘవేంద్ర...
Read More..పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతూ బుట్టబొమ్మ పూజ హెగ్డే అందరికి సర్ప్రైజ్ ఇచ్చే పనిలో ఉంది.మాములుగా పవన్ కళ్యాణ్ కు మొదటి నుండి ఒక అలవాటు ఉంది.తన తోటలో పండిన మామిడి పండ్లను తన స్నేహితులకు, బంధువులకు, సినీ ప్రముఖులకు...
Read More..సినిమా పరిశ్రమలో స్థిర పడాలని చాలా మంది అనుకుంటారు.కాని అది అందరికీ సాధ్యపడదు.చాలా కొద్ది మందికి మాత్రమే అది సాధ్యపడుతుంది.సినిమా పరిశ్రమ అనేది గ్లామర్ పరిశ్రమ.ఇక్కడ అవకాశాలు రావడంలో గ్లామర్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది.ముఖ్యంగా హీరోయిన్ ల విషయంలో గ్లామర్...
Read More..ఒక నటుడు అయినా సాధారణ వ్యక్తి అయినా ఒక స్థాయికి వచ్చారంటే ఇంట్లో కుటుంబ సభ్యుల త్యాగం ఎంతో ఉంటుంది.అయితే సమాజంలో ఎవరికి ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా కుటుంబానికి మించిన బలం ఏదీ ఉండదు.ఎందుకంటే తమ బిడ్డల జీవితం కోసం...
Read More..టిఆర్ఎస్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయినా ఈటెల రాజేందర్ ఏ క్షణమైనా పార్టీకి రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది.అలాగే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికల్లో గెలవాలని, గెలిచి తన పట్టు నిలుపుకోవాలని రాజేందర్ చూస్తున్నారు.అయితే ఆయన...
Read More..సైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప.ఈ మధ్యనే పుష్ప నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.ఈ...
Read More..చాలా మంది హీరోలుగా తమని తాము మరింత బెటర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సొంతగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి నిర్మాతగా కూడా మారుతారు.పెద్ద హీరోలు రెమ్యునరేషన్ తీసుకోకుండా నిర్మాణ భాగస్వామిగా ఉంటూ లాభాల్లో వాటాలు తీసుకుంటారు.సూపర్ స్టార్ మహేష్ బాబు...
Read More..కోలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ గా రాణిస్తున్న అందాల భామ నిక్కి గల్రాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బుజ్జిగాడు సినిమాలో నటించిన కన్నడ భామ సంజనా గల్రాని చెల్లిగా ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.సంజనా గల్రాని మాతృభాష కన్నడలో స్టార్...
Read More..కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ హరి కాంబినేషన్ అంటే వెంటనే సింగం సిరీస్ గుర్తుకొస్తుంది.ఈ సిరీస్ లో వచ్చిన అన్ని సినిమాలు కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకోవడంతో పాటు సూర్యకి కూడా తమిళ్ తో పాటు తెలుగులో మంచి...
Read More..ప్రతిపక్షాలు ఎంతగా విమర్శలు చేస్తున్న, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నా, ఏపీ సీఎంగా ఉన్న జగన్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు.ఏదో రకంగా అన్ని విషయాల్లోనూ పైచేయి సాధించాలని ప్రయత్నిస్తూనే సక్సెస్ అవుతూ వస్తున్నారు.ముఖ్యంగా పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులు...
Read More..కొద్దిపాటి గ్యాప్ తర్వాత మళ్లీ ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది.45 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు.రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.ఈ దఫాలో ఆర్టీసీ, రైల్వే, బ్యాంకింగ్, పోర్ట్లు, ప్రజా...
Read More..ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల తరువాత బాగా బలహీనపడినా ఆ తరువాత మాత్రం కాస్త పుంజుకుంది.ప్రతి విషయం పైన రాద్ధాంతం చేస్తూ, వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తూ సక్సెస్ అవుతూ వస్తోంది.ఏపీ సీఎం...
Read More..మలయాళంలో మోహన్ లాల్ ఈ మధ్య కాలంలో విభిన్న కథలతో సినిమాలు చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు.అతని సినిమాలతో ఇతర బాష ప్రేక్షకులకి కూడా చేరువ అవుతున్నారు.రీసెంట్ గా దృశ్యం2 మూవీతో ఒటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చారు.ఈ సినిమాకి మంచి...
Read More..బాలీవుడ్ లో స్టార్ హీరోగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నటుడు అక్షయ్ కుమార్.ప్రస్తుతం బాలీవుడ్ ఖాన్ త్రయాన్ని బీట్ చేసి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా అక్షయ్ కుమార్ తన హవా కొనసాగిస్తున్నాడు.ఏడాదికి రెండు, మూడు సినిమాలు చాలా స్పీడ్...
Read More..కరోనా తగ్గింది అన్న సంతోషం లేకుండా కొత్తగా వచ్చిన బ్లాక్ ఫంగస్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువవుతున్నాయి.కరోనా ట్రీట్మెంట్ లో భాగంగా ఎక్కువ డోస్ ఉన్న మందులు, స్టెరాయిడ్స్ వాడటం వల్లే బ్లాక్ ఫంగస్...
Read More..టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా ఆచార్య.చిరంజీవి 152 వ సినిమా గా ఆచార్య తెరకెక్కుతుంది.కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కి స్తున్నాడు.ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో...
Read More..చాలా మంది అందాల భామలు వెండితెరపై స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవాలనే కలలతో అడుగుపెడతారు.ఇలా వచ్చిన వారిలో కొంత మంది మంచి అవకాశాలని అందిపుచ్చుకొని తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుంటారు.కొంత మంది మంచి నటిగా ప్రూవ్ చేసుకుంటారు.మరికొందరు స్టార్ హీరోయిన్స్...
Read More..యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ నాలుగు పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టాడు.అందులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న సలార్ సినిమా ఒకటి.ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యనే త్రివిక్రమ్ తో సినిమా చేస్తునట్టు ప్రకటించాడు.వీరి ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.అతడు సూపర్ హిట్ అవ్వగా ఖలేజా మాత్రం ఆకట్టుకోలేక పోయింది.అయితే ఈ రెండు సినిమాలు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.31 సూర్యాస్తమయం: సాయంత్రం 06.21 రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.30 వరకు దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు ఈ రోజు...
Read More..కరోనా కారణంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలను వాయిదా వేశారు.కొన్నిచోట్ల పరీక్షలను రద్దు చేశారు.అయితే చత్తీస్ గడ్ లో మాత్రం పరీక్షలను ఇంటి దగ్గరే పరీక్షలను ఏర్పాటు చేస్తున్నారు.చత్తీస్ గడ్ లో 12వ తరగతి విధ్యార్ధులకు ఇంటి దగ్గరే పరీక్షలను రాసే...
Read More..దేశంలోని ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు వస్తుండగా కోవాగ్జిన్ టీకా విషయంలో కొత్త సమస్య వచ్చిపడింది.భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకున్న వారిని తమ దేశంలోకి అనుమతించబోమని అమెరికా, యూకే కంట్రీలు అంటున్నాయి. డబ్లుహెచ్వో...
Read More..తెలంగాణాలో ఈ నెల 29 నుండి గ్యాస్ సిలిండర్లు హోం డెలివరీని ఆపేస్తున్నట్టు తెలుస్తుంది.కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుంది.ఈ క్రమంలో గ్యాస్ డీలర్లకు లాక్ డౌన్ నుండి వెసులుబాటు కల్పిస్తున్నారు.ఈ క్రమంలో ఎల్.పీ.జీ డీలర్ల కార్యవర్గ సంఘాలు...
Read More..పెళ్లి అనేది ఎంత మధుర ఘట్టమో.పిల్లలు జన్మించడం కూడా అంతే సంతోషకరమైన సందర్భం.వారికి పేర్లు పెట్టడం మరో ఎక్స్ పీరియన్స్.మనకు తెలిసిన వారికి ఎవరైనా పిల్లలు పుడితే.వారికి ఏమి పేరు పెడతారో? అని తెగ సలహాలు ఇస్తాం.ఈ పేరు బాగుంటుంది.ఆ పేరు...
Read More..అపజయాల్లో నుంచే విజయాలు పుట్టుకు వస్తాయనేది పెద్దల మాట.హాస్య దర్శకుడు ఈవీవీ సత్యానారాయణ విషయంలోనూ ఇదే జరిగింది.తన మొదటి మూవీ చెవిలో పువ్వు డిజాస్టర్ గా నిలిచింది.దీంతో ఇవివి సత్యనారాయణ చాలా ఆవేదన చెందాడు.ఆత్మహత్య కూడా చేసుకోవాలని భావించాడు.అయితే ప్రముఖ నిర్మాత...
Read More..బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు ఉన్నా అనసూయకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.ఒకవైపు బుల్లితెరకు మరోవైపు వెండితెరకు సమన్యాయం చేస్తూ అనసూయ యాంకర్ గా సత్తా చాటుతున్నారు.రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్రతో ప్రతిభ ఉన్న నటిగా ప్రూవ్ చేసుకున్న...
Read More..బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సీరియల్ వచ్చే సమయానికి ఆ సమయంలో ఎంత బిజీగా ఉన్నా పక్కన పెట్టేసి టీవీ లకు వాలిపోతారు.ఇక ఈ సీరియల్...
Read More..హీరోయిన్ అంటే అందంగా ఉండాలి.స్క్రీన్ మీద గ్లామర్, స్కిన్ షో చేయాలి.ఇది మేజర్ రూల్స్.కానీ అప్పుడప్పుడు స్క్రిప్ట్ డిమాండ్, క్యారెక్టర్ ను బట్టి నటనా ప్రాధాన్యత ఉన్న రోల్స్ చేయాల్సి ఉంటుంది.ఈ మధ్య హీరోయిన్లను ఆరు పాటలు, మూడు సీన్లు అన్నట్లు...
Read More..జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న హైపర్ ఆదికి బుల్లితెర ప్రేక్షకుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.అదిరే అభి షోలో చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది ఆ తరువాత టీమ్ లీడర్ స్థాయికి ఎదిగి...
Read More..చంద్ర మోహన్.ఈ తరం వాళ్లకు ఆయన కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టుగానే తెలుసు.కానీ నిజానికి ఆయన ఒకప్పుడు తెలుగు తెరను ఏలిన వ్యక్తి.ఆయనకు పెద్ద స్టార్ హీరోలతో ఢీ కొట్టారు.నటన మీద ఉన్న మక్కువ ఆయనను నాటకాల నుంచి సినిమా తెరపై మెరిపించింది.తెలుగు...
Read More..ప్రస్తుతం అన్ని భాషల సినీ పరిశ్రమల్లో రీమేకుల కాలం నడుస్తోంది.ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషల్లో రీమేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది.ప్రస్తుతం ఆ ట్రెండ్ కాస్త మరింత ఊపందుకుంది.నందమూరి బాలకృష్ణ డైరెక్ట్ సినిమాలతో పాటు ఎన్నో రీమేక్ సినిమాల్లో...
Read More..దేశంలో కరోనా వల్ల ఎంతోమంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే.సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, వాళ్ల కుటుంబ సభ్యులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు.బుల్లితెర నటిగా పాపులారిటీని సంపాదించుకున్న సంభావన సేత్ తండ్రి కరోనా బారిన పడి చనిపోయారు.వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన...
Read More..మాజీ మంత్రి ఈటెల రాజేందర్, ఆయన కుటుంబ సభ్యులపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి.ఇప్పటికే రాజేందర్ పై భూకబ్జా కేసులు నమోదయ్యాయి.అలాగే రాజేంద్ర భార్య జమున పేరు పై ఉన్న హెచ్చరీస్ వ్యవహారంలోనూ ఇదే విధంగా అధికారులు స్పందించారు.తాజాగా ఆయన కుమారుడు మిథున్...
Read More..కరోనా సెకండ్ వేవ్ లో భారీగా కేసులు నమోదవుతున్న తరుణంలో కొందరు సెలబ్రిటీలు తమకు తోచిన సహాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.యంగ్ హీరోలలో ఒకరైన నిఖిల్ ఎవరైనా సోషల్ మీడియా వేదికగా సహాయం కోరితే వీలైనంత సహాయం సహాయం చేస్తున్నారు.సోనూసూద్ తర్వాత...
Read More..1.ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలో కి అనుమతి తెలంగాణలో పోలీస్ అధికారులు కర్ఫ్యూ నిబంధనలను కఠినతరం చేశారు ఈ పాస్ ఉంటేనే ఇతర రాష్ట్రాల్లోని వారిని తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. 2.రెండు అంబులెన్సులు ఇచ్చిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి కరోనా బాధితులకు ఉచిత సర్వీస్ అందించే...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు ఆదిత్య 2002వ సంవత్సరంలో తెరకెక్కించిన “శ్రీరామ్” అనే చిత్రం ఇప్పటికీ సినీ ప్రేక్షకులకి బాగానే గుర్తుంటుంది.కాగా ఈ చిత్రంలో ప్రముఖ స్వర్గీయ నటుడు ఉదయ్ కిరణ్ హీరోగా నటించగా తెలుగు హీరోయిన్ అనిత హాసనందిని హీరోయిన్ గా...
Read More..ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడంతో సినీ సెలబ్రిటీలకి మరియు సామాన్య ప్రజలకు దూరం బాగా తగ్గిపోయింది.దీనికితోడు అప్పుడప్పుడు కొందరు సెలబ్రిటీలు తమ అధికారిక ఫేస్ బుక్ మరియు ఇంస్టాగ్రామ్ ఖాతాల ద్వారా లైవ్...
Read More..ఎలాంటి సినిమా కుటుంబం బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమకు వచ్చి మొదట్లో చిన్నాచితకా పాత్రలలో నటించి ఆ తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకుని అంచెలంచెలుగా స్టార్ హీరోగా ఎదిగిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి సౌత్ ఇండియా సినిమా పరిశ్రమలోని తెలియని...
Read More..తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వచ్చీరావడంతోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకొని అనుకోకుండా 1, 2 చిత్రాల్లో నటించి తెరమరుగైన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు.అయితే ఇందులో టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన...
Read More..లోకంలో తాము సెక్యూరిటీగా బ్రతుకుతున్నామని భావిస్తున్న మనుషులు అసలు ఏమంత భద్రత లేని జీవితాన్ని గడుపుతున్నారని ఆలోచిస్తున్నారా డబ్బు, పదవి, పలుకుబడి ఇవేవి మనిషి జీవితాన్ని సుఖపెట్టలేవు, భద్రతను కల్పించ లేవు.ఒకవేళ ఇదే నిజం అయితే సమస్త సుఖాలు అనుభవిస్తున్న వారు...
Read More..ఒక్కోసారి కొంతమంది నటీనటుల నటన పరంగా ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ వారికి రావలసిన గుర్తింపు మాత్రం దక్కకపోవడంతో మరుగున పడిపోయిన నటీనటులు చాలామంది ఉన్నారు.అయితే ఇందులో 2008వ సంవత్సరంలో తెలుగు హీరో అల్లరి నరేష్ హీరోగా నటించిన “సిద్దు ఫ్రం శ్రీకాకుళం”...
Read More..టాలీవుడ్ బ్యూటీ మహానటి ఫేమ్ కీర్తి సురేష్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ ను అందుకున్న ఈ బ్యూటీ.వరుస ఆఫర్లతో తెగ బిజీగా మారింది.స్టార్ హీరోల సరసన నటించి మొత్తానికి స్టార్ డమ్ అందుకుంది.ఇదిలా ఉంటే...
Read More..ప్రస్తుతం ప్రపంచంలోని మానవాళి కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది ఇప్పటికే ఈ కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ అది పూర్తిగా ప్రజలకు అందడం లేదు.దీంతో...
Read More..సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచేటువంటి టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు “రామ్ గోపాల్ వర్మ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే రామ్ గోపాల్...
Read More..ఈ మధ్య కాలంలో కొందరు కేటుగాళ్లు ఇతర అవసరాలని ఆసరాగా చేసుకొని డబ్బు ఎరగా వేసి వారిచేత అసాంఘిక చర్యలకు పాల్పడేలా చేస్తున్నారు.కాగా తాజాగా డబ్బు అవసరంలో ఉన్నటువంటి కొంత మంది యువతులను టార్గెట్ చేసి తాము చెప్పినట్లు చేస్తే ఎక్కువ...
Read More..టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ ప్రియమణి.కెరీర్ మొదట్లో తెలుగు అమ్మాయిగా కనిపించిన ఈ బ్యూటీ తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఓ సక్సెస్ ను అందుకుంది.స్టార్ హీరోల సరసన కూడా నటించింది.ఇక ఆ తర్వాత పలు సినిమాలలో గ్లామర్ ను...
Read More..తెలుగులో పలు చిత్రాలు ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి ప్రేక్షకులని బాగానే అలరించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు సీనియర్ నటుడు హరి బాబు గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కాగా నటుడు హరి బాబు...
Read More..చాలా కష్టాలు పడి సినిమా పరిశ్రమకు వచ్చి చివరికి సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్నప్పటికీ అనుకోకుండా పలు వ్యక్తిగత కారణాల వల్ల గాని లేదా అనివార్య కారణాల వల్ల గాని సినిమా పరిశ్రమకు దూరమైన నటీనటులు చాలా మందే చలన చిత్ర...
Read More..దేశంలో కరోనా నియంత్రణ కోసం పెట్టిన లాక్డౌన్ చాలా కఠినంగా అమలు అవుతుంది.ఎంతలా అంటే ప్రజలకు కరోనా వైరస్ సోకకుండా వీపుల్లో, కాళ్ల పై వాతలు తేలుతూ, మూడు తిట్లు, ఆరు దెబ్బలుగా అమలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రజల...
Read More..శ్రేయ ఘోషాల్ పండండి మగబిడ్డకు జన్మనిచ్చారు.ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న శ్రేయ భారత సింగర్ గా పేరుగాంచింది.హిందీ చిత్రసీమ బాలీవుడ్లో ప్రముఖ నేపధ్య గాయని, హిందీ కాకుండా ఇతర భారతీయ భాషలైన అస్సామీ, కన్నడ, తమిళం, తెలుగు, బెంగాలీ, పంజాబీ, మరాఠీ,...
Read More..ప్రముఖ దర్శకుడు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒకటి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు.అందుకోసం ఎవరో ఒకరిపై కామెంట్స్ చేస్తూ ఉంటాడు.తను చేసే సినిమాల పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తాడు.తాను ఒక వింత జీవినని...
Read More..గత 15 రోజులుగా ఓ హత్య నేరం కేసులో ప్రధాన నిందితుడైన రెజ్లర్ పరారీలో ఉండటంతో ఆ కేసు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.ఎట్టకేలకు సుశీల్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.హత్యా నేరం కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు,...
Read More..As the second wave of corona is booming across the country, people are eagerly waiting for the vaccination.On the other hand, the Ayurvedic corona medicine made by Anandayya in the...
Read More..కరోనాకు మంచి చెడులు ఏవి తెలియవు.తనకు తెలిసిందల్లా ప్రాణాలు తీయడమే.ఇక ఈ దశాబ్ధపు అతి కిరాతకమైన రక్కసిగా కరోనా వైరస్ అని గుర్తుండి పోయేలా లక్షల కొద్ది ఊపిరులను ఆపేసింది ఈ మహమ్మారి. ఈ కరోనా తుఫానులో ఎన్నో కుటుంబాల దీనస్దితికి...
Read More..ఒకే చోట పనిచేస్తున్న ఆడవాళ్లు, మగవాళ్ల మధ్య స్నేహపూర్వక బంధాలు ఏర్పడటం సాధారణం.ఈ క్రమంలో వాళ్ల మధ్య జరిగే సంభాషణలు శ్రుతి మించే అవకాశమూ ఉంటుంది.అలాగని శ్రుతి మించిన ప్రతి మాటా వేధింపు కిందకు వస్తుందని చెప్పలేం.షేక్ హ్యాండ్ ఇవ్వడం, భుజం...
Read More..ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ పార్టీ ఏపీలో బాగా పడుతున్నట్లుగా కనిపించింది.నిత్యం పార్టీ శ్రేణులు అంతా యక్టివ్ గా ఉంటూ, ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేస్తూ, నిత్యం వార్తల్లో ఉండే వారు.అలాగే బిజెపి సభ్యత్వాలపైనా...
Read More..ఉద్యమం చేయడం అంటే సాగరానికి ఎదురీదడమే.అందుకే ఉద్యమంలో పాల్గొంటే ఒక్కో సారి ప్రాణ నష్టం కూడా జరగవచ్చూ.నాటి చరిత్ర నుండి నేటి వరకు చూస్తే ఎందరో ఉద్యమాల్లో పాల్గొని ఊపిరి వదిలినట్లు తెలుస్తుంది.ఇకపోతే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కార్మికులు కొందరు...
Read More..ప్రపంచ వ్యాప్తంగా పరువు హత్యలు పెరిగిపోతున్నాయి.చాలా కేసుల్లో తల్లిదండ్రులే ముద్దాయిలుగా వెలుగులోకి వస్తున్నారు.పిల్లలపై తాము పెట్టుకున్న ఆశలు నీరుగారడంతో వారు ప్రాణాలు తీయడానికైనా సిద్దపడుతున్నారు.తాజాగా ఓ దర్శకుడు పరువు హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది. ఇరాన్కు చెందిన దర్శకుడు బాబక్ ఖోర్రామ్డిన్...
Read More..స్టార్ యాంకర్ రోజా జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇచ్చారు.గత నెల రోజులుగా సర్జరీలు చేయించుకోవడం వల్ల ఇంటికే పరిమితమైన రోజా తాజాగా రిలీజైన జబర్దస్త్ ప్రోమోలో దర్శనమివ్వడంతో పాటు తనదైన శైలిలో పంచ్ లు వేశారు.ఒకవైపు నగరి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూనే...
Read More..కోవిడ్ సెకండ్ వేవ్తో అల్లాడిపోతున్న భారతదేశాన్ని ఆదుకునేందుకు ఎన్ఆర్ఐలు ముందుకొస్తూనే వున్నారు.వ్యక్తిగత సాయంతో పాటు స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో జన్మభూమికి అండగా నిలబడుతున్నారు.ప్రధానంగా దేశాన్ని తీవ్రంగా ఇబ్బందిపెడుతున్న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, మందులు, ఇతర వైద్య పరికరాలను విరాళంగా అందజేస్తున్నారు.ఈ నేపథ్యంలో...
Read More..ప్రపంచంలో ఎన్నో ప్రత్యేక కట్టడాలు, పురాతన కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.అందులో కొన్ని సహజంగా ఏర్పడినవి.మరికొన్ని మనుషులు నిర్మించినవి.అలాంటి ప్రదేశాను చూడటానికి పర్యాటకులు ఎప్పుడు వస్తుంటారు.వాటికి చారిత్రిక సంపదగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో కూడా పర్యటన ప్రదేశాలు, పురాతన ప్రదేశాలు, సహజసిద్ధమైన నిర్మాణాలు...
Read More..టాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను.తన గ్లామర్ తో, నటనతో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.ఆ తర్వాత ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది.తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది తాప్సీ.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్...
Read More..