బుల్లితెర డ్యాన్స్ షోలలో ఒకటైన ఢీ షో ద్వారా వర్షిణి ఊహించని స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.హైపర్ ఆది వర్షిణి జోడీకి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో ఉంది.అయితే ఢీ షో నుంచి కొన్ని కారణాల వల్ల ఆమె...
Read More..దేశంలో కరోనా సెకండ్ వేవ్ వల్ల చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.చైనా నుండి ఈ మహమ్మారి ప్రపంచంలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రారంభంలో ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఇండియాలో చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది.కానీ సెకండ్ వేవ్ విషయంలో దేశంలో...
Read More..ప్రపంచం లోకి కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చాక ఎక్కువగా అమెరికా దేశాన్ని వైరస్ అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.అప్పట్లో అమెరికాలో నమోదైన కేసులు మరణాలు బట్టి .అంతర్జాతీయ మీడియాలో అమెరికా ప్రపంచ పటంలో ఇంకా ఉండే ఛాన్స్ లేదు అన్న తరహాలో...
Read More..ప్రస్తుతం మన దేశంలో కరోనా ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.కరోనా మొదటి వేవ్ లో కేసులు భారీగా నమోదైనా, మరణాలు చాలా తక్కువగా నమోదయ్యాయి.కాని సెకండ్ వేవ్ లో కేసులు భారీగానే నమోదవుతూనే,...
Read More..సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు తమ సినిమా ముచ్చట్లు షేర్ చేసుకుంటూ ఉంటారు.ఈ విషయంలో బాలీవుడ్ సెలబ్రిటీలు ముందు వరుసలో ఉంటారు.అక్కడి హీరోయిన్స్ అయితే సోషల్ మీడియా ద్వారా ఏకంగా సంపాదన కూడా మొదలు...
Read More..క్రికెట్ అనేది చాలా పాపులర్ అయిన అట.చాలా వరకు దేశాల్లో క్రికెట్ ఆడతారు.అయితే కాని అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ధనిక బోర్డులు ఉండవు, కొంత మంది క్రీడాకారులు ఆర్థికంగా పటిష్టంగా ఉండరు.ఇది వినడానికి కొంత ఆశ్చర్యం కలిగించినా మనం అంగీకరించక...
Read More..శోభన్ బాబు ఒకప్పుడు తెలుగు తెరను ఏలిన అందాల నటుడు.అమ్మాయిల కళల రాకుమారడు.ఆయన అంత గొప్ప అందగాడు కాబట్టే అప్పటి మహిళల్లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది.అయితే, నిజానికి మహిళా లోకంలో ఆయన యువరాజుగా వెలిగిపోవడానికి కారణం శోభన్ బాబు అందం...
Read More..రియాల్ హీరోగా పేరు సంపాదించుకున్న సోనూసూద్ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో తెచ్చుకున్న మంచిపేరు అంతాఇంతా కాదు.ఏడాది కాలంగా సోనూసూద్ ప్రజలకు తన వంతు సేవలు చేయడంతో పాటు కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.తాజాగా సోనూసూద్ ఒక సందర్భంలో...
Read More..ఇప్పుటి సినిమాలు కాస్త రొటీన్ కు భిన్నంగా వస్తున్నాయి కానీ గతంలో మూస ధోరణిలో సినిమాలు వచ్చేవి.ఫ్యామిలీ కథలు ఎక్కువగా తెరకు ఎక్కేవి.జనాలు కూడా వాటినే ఎక్కువగా చూసేందుకు ఇష్టపడే వారు.అందుకే దర్శక నిర్మాతల కథలన్నీ కుటుంబాల చుట్టే తిరుగుతుండేవి.చక్కటి కుటుంబ...
Read More..అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఏ గొడవా ఉండదు.ఏమాత్రం తేడా జరిగినా ఇబ్బందులు మొదలవుతాయి.సినిమా ఇండస్ట్రీలోనూ ఇలాంటి ఘటనలు కామన్ గా జరుగుతాయి.అలాంటిదే ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం.ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు.ఆ తరువాత ఎంతో కష్టపడి చేసిన రాఘవేంద్ర...
Read More..పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతూ బుట్టబొమ్మ పూజ హెగ్డే అందరికి సర్ప్రైజ్ ఇచ్చే పనిలో ఉంది.మాములుగా పవన్ కళ్యాణ్ కు మొదటి నుండి ఒక అలవాటు ఉంది.తన తోటలో పండిన మామిడి పండ్లను తన స్నేహితులకు, బంధువులకు, సినీ ప్రముఖులకు...
Read More..సినిమా పరిశ్రమలో స్థిర పడాలని చాలా మంది అనుకుంటారు.కాని అది అందరికీ సాధ్యపడదు.చాలా కొద్ది మందికి మాత్రమే అది సాధ్యపడుతుంది.సినిమా పరిశ్రమ అనేది గ్లామర్ పరిశ్రమ.ఇక్కడ అవకాశాలు రావడంలో గ్లామర్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది.ముఖ్యంగా హీరోయిన్ ల విషయంలో గ్లామర్...
Read More..ఒక నటుడు అయినా సాధారణ వ్యక్తి అయినా ఒక స్థాయికి వచ్చారంటే ఇంట్లో కుటుంబ సభ్యుల త్యాగం ఎంతో ఉంటుంది.అయితే సమాజంలో ఎవరికి ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా కుటుంబానికి మించిన బలం ఏదీ ఉండదు.ఎందుకంటే తమ బిడ్డల జీవితం కోసం...
Read More..టిఆర్ఎస్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయినా ఈటెల రాజేందర్ ఏ క్షణమైనా పార్టీకి రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది.అలాగే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికల్లో గెలవాలని, గెలిచి తన పట్టు నిలుపుకోవాలని రాజేందర్ చూస్తున్నారు.అయితే ఆయన...
Read More..సైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప.ఈ మధ్యనే పుష్ప నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.ఈ...
Read More..చాలా మంది హీరోలుగా తమని తాము మరింత బెటర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సొంతగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి నిర్మాతగా కూడా మారుతారు.పెద్ద హీరోలు రెమ్యునరేషన్ తీసుకోకుండా నిర్మాణ భాగస్వామిగా ఉంటూ లాభాల్లో వాటాలు తీసుకుంటారు.సూపర్ స్టార్ మహేష్ బాబు...
Read More..కోలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ గా రాణిస్తున్న అందాల భామ నిక్కి గల్రాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బుజ్జిగాడు సినిమాలో నటించిన కన్నడ భామ సంజనా గల్రాని చెల్లిగా ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.సంజనా గల్రాని మాతృభాష కన్నడలో స్టార్...
Read More..కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ హరి కాంబినేషన్ అంటే వెంటనే సింగం సిరీస్ గుర్తుకొస్తుంది.ఈ సిరీస్ లో వచ్చిన అన్ని సినిమాలు కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకోవడంతో పాటు సూర్యకి కూడా తమిళ్ తో పాటు తెలుగులో మంచి...
Read More..ప్రతిపక్షాలు ఎంతగా విమర్శలు చేస్తున్న, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నా, ఏపీ సీఎంగా ఉన్న జగన్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు.ఏదో రకంగా అన్ని విషయాల్లోనూ పైచేయి సాధించాలని ప్రయత్నిస్తూనే సక్సెస్ అవుతూ వస్తున్నారు.ముఖ్యంగా పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులు...
Read More..కొద్దిపాటి గ్యాప్ తర్వాత మళ్లీ ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది.45 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు.రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.ఈ దఫాలో ఆర్టీసీ, రైల్వే, బ్యాంకింగ్, పోర్ట్లు, ప్రజా...
Read More..ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల తరువాత బాగా బలహీనపడినా ఆ తరువాత మాత్రం కాస్త పుంజుకుంది.ప్రతి విషయం పైన రాద్ధాంతం చేస్తూ, వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తూ సక్సెస్ అవుతూ వస్తోంది.ఏపీ సీఎం...
Read More..మలయాళంలో మోహన్ లాల్ ఈ మధ్య కాలంలో విభిన్న కథలతో సినిమాలు చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు.అతని సినిమాలతో ఇతర బాష ప్రేక్షకులకి కూడా చేరువ అవుతున్నారు.రీసెంట్ గా దృశ్యం2 మూవీతో ఒటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చారు.ఈ సినిమాకి మంచి...
Read More..బాలీవుడ్ లో స్టార్ హీరోగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నటుడు అక్షయ్ కుమార్.ప్రస్తుతం బాలీవుడ్ ఖాన్ త్రయాన్ని బీట్ చేసి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా అక్షయ్ కుమార్ తన హవా కొనసాగిస్తున్నాడు.ఏడాదికి రెండు, మూడు సినిమాలు చాలా స్పీడ్...
Read More..కరోనా తగ్గింది అన్న సంతోషం లేకుండా కొత్తగా వచ్చిన బ్లాక్ ఫంగస్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువవుతున్నాయి.కరోనా ట్రీట్మెంట్ లో భాగంగా ఎక్కువ డోస్ ఉన్న మందులు, స్టెరాయిడ్స్ వాడటం వల్లే బ్లాక్ ఫంగస్...
Read More..టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా ఆచార్య.చిరంజీవి 152 వ సినిమా గా ఆచార్య తెరకెక్కుతుంది.కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కి స్తున్నాడు.ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో...
Read More..చాలా మంది అందాల భామలు వెండితెరపై స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవాలనే కలలతో అడుగుపెడతారు.ఇలా వచ్చిన వారిలో కొంత మంది మంచి అవకాశాలని అందిపుచ్చుకొని తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుంటారు.కొంత మంది మంచి నటిగా ప్రూవ్ చేసుకుంటారు.మరికొందరు స్టార్ హీరోయిన్స్...
Read More..యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ నాలుగు పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టాడు.అందులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న సలార్ సినిమా ఒకటి.ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యనే త్రివిక్రమ్ తో సినిమా చేస్తునట్టు ప్రకటించాడు.వీరి ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.అతడు సూపర్ హిట్ అవ్వగా ఖలేజా మాత్రం ఆకట్టుకోలేక పోయింది.అయితే ఈ రెండు సినిమాలు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.31 సూర్యాస్తమయం: సాయంత్రం 06.21 రాహుకాలం: ఉ.07.30 నుంచి 09.00 వరకు అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.30 వరకు దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు ఈ రోజు...
Read More..కరోనా కారణంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలను వాయిదా వేశారు.కొన్నిచోట్ల పరీక్షలను రద్దు చేశారు.అయితే చత్తీస్ గడ్ లో మాత్రం పరీక్షలను ఇంటి దగ్గరే పరీక్షలను ఏర్పాటు చేస్తున్నారు.చత్తీస్ గడ్ లో 12వ తరగతి విధ్యార్ధులకు ఇంటి దగ్గరే పరీక్షలను రాసే...
Read More..దేశంలోని ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు వస్తుండగా కోవాగ్జిన్ టీకా విషయంలో కొత్త సమస్య వచ్చిపడింది.భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకున్న వారిని తమ దేశంలోకి అనుమతించబోమని అమెరికా, యూకే కంట్రీలు అంటున్నాయి. డబ్లుహెచ్వో...
Read More..తెలంగాణాలో ఈ నెల 29 నుండి గ్యాస్ సిలిండర్లు హోం డెలివరీని ఆపేస్తున్నట్టు తెలుస్తుంది.కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుంది.ఈ క్రమంలో గ్యాస్ డీలర్లకు లాక్ డౌన్ నుండి వెసులుబాటు కల్పిస్తున్నారు.ఈ క్రమంలో ఎల్.పీ.జీ డీలర్ల కార్యవర్గ సంఘాలు...
Read More..పెళ్లి అనేది ఎంత మధుర ఘట్టమో.పిల్లలు జన్మించడం కూడా అంతే సంతోషకరమైన సందర్భం.వారికి పేర్లు పెట్టడం మరో ఎక్స్ పీరియన్స్.మనకు తెలిసిన వారికి ఎవరైనా పిల్లలు పుడితే.వారికి ఏమి పేరు పెడతారో? అని తెగ సలహాలు ఇస్తాం.ఈ పేరు బాగుంటుంది.ఆ పేరు...
Read More..అపజయాల్లో నుంచే విజయాలు పుట్టుకు వస్తాయనేది పెద్దల మాట.హాస్య దర్శకుడు ఈవీవీ సత్యానారాయణ విషయంలోనూ ఇదే జరిగింది.తన మొదటి మూవీ చెవిలో పువ్వు డిజాస్టర్ గా నిలిచింది.దీంతో ఇవివి సత్యనారాయణ చాలా ఆవేదన చెందాడు.ఆత్మహత్య కూడా చేసుకోవాలని భావించాడు.అయితే ప్రముఖ నిర్మాత...
Read More..బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు ఉన్నా అనసూయకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.ఒకవైపు బుల్లితెరకు మరోవైపు వెండితెరకు సమన్యాయం చేస్తూ అనసూయ యాంకర్ గా సత్తా చాటుతున్నారు.రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్రతో ప్రతిభ ఉన్న నటిగా ప్రూవ్ చేసుకున్న...
Read More..బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సీరియల్ వచ్చే సమయానికి ఆ సమయంలో ఎంత బిజీగా ఉన్నా పక్కన పెట్టేసి టీవీ లకు వాలిపోతారు.ఇక ఈ సీరియల్...
Read More..హీరోయిన్ అంటే అందంగా ఉండాలి.స్క్రీన్ మీద గ్లామర్, స్కిన్ షో చేయాలి.ఇది మేజర్ రూల్స్.కానీ అప్పుడప్పుడు స్క్రిప్ట్ డిమాండ్, క్యారెక్టర్ ను బట్టి నటనా ప్రాధాన్యత ఉన్న రోల్స్ చేయాల్సి ఉంటుంది.ఈ మధ్య హీరోయిన్లను ఆరు పాటలు, మూడు సీన్లు అన్నట్లు...
Read More..జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న హైపర్ ఆదికి బుల్లితెర ప్రేక్షకుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.అదిరే అభి షోలో చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది ఆ తరువాత టీమ్ లీడర్ స్థాయికి ఎదిగి...
Read More..చంద్ర మోహన్.ఈ తరం వాళ్లకు ఆయన కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టుగానే తెలుసు.కానీ నిజానికి ఆయన ఒకప్పుడు తెలుగు తెరను ఏలిన వ్యక్తి.ఆయనకు పెద్ద స్టార్ హీరోలతో ఢీ కొట్టారు.నటన మీద ఉన్న మక్కువ ఆయనను నాటకాల నుంచి సినిమా తెరపై మెరిపించింది.తెలుగు...
Read More..ప్రస్తుతం అన్ని భాషల సినీ పరిశ్రమల్లో రీమేకుల కాలం నడుస్తోంది.ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషల్లో రీమేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది.ప్రస్తుతం ఆ ట్రెండ్ కాస్త మరింత ఊపందుకుంది.నందమూరి బాలకృష్ణ డైరెక్ట్ సినిమాలతో పాటు ఎన్నో రీమేక్ సినిమాల్లో...
Read More..దేశంలో కరోనా వల్ల ఎంతోమంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే.సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, వాళ్ల కుటుంబ సభ్యులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు.బుల్లితెర నటిగా పాపులారిటీని సంపాదించుకున్న సంభావన సేత్ తండ్రి కరోనా బారిన పడి చనిపోయారు.వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన...
Read More..మాజీ మంత్రి ఈటెల రాజేందర్, ఆయన కుటుంబ సభ్యులపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి.ఇప్పటికే రాజేందర్ పై భూకబ్జా కేసులు నమోదయ్యాయి.అలాగే రాజేంద్ర భార్య జమున పేరు పై ఉన్న హెచ్చరీస్ వ్యవహారంలోనూ ఇదే విధంగా అధికారులు స్పందించారు.తాజాగా ఆయన కుమారుడు మిథున్...
Read More..కరోనా సెకండ్ వేవ్ లో భారీగా కేసులు నమోదవుతున్న తరుణంలో కొందరు సెలబ్రిటీలు తమకు తోచిన సహాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.యంగ్ హీరోలలో ఒకరైన నిఖిల్ ఎవరైనా సోషల్ మీడియా వేదికగా సహాయం కోరితే వీలైనంత సహాయం సహాయం చేస్తున్నారు.సోనూసూద్ తర్వాత...
Read More..1.ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలో కి అనుమతి తెలంగాణలో పోలీస్ అధికారులు కర్ఫ్యూ నిబంధనలను కఠినతరం చేశారు ఈ పాస్ ఉంటేనే ఇతర రాష్ట్రాల్లోని వారిని తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. 2.రెండు అంబులెన్సులు ఇచ్చిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి కరోనా బాధితులకు ఉచిత సర్వీస్ అందించే...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు ఆదిత్య 2002వ సంవత్సరంలో తెరకెక్కించిన “శ్రీరామ్” అనే చిత్రం ఇప్పటికీ సినీ ప్రేక్షకులకి బాగానే గుర్తుంటుంది.కాగా ఈ చిత్రంలో ప్రముఖ స్వర్గీయ నటుడు ఉదయ్ కిరణ్ హీరోగా నటించగా తెలుగు హీరోయిన్ అనిత హాసనందిని హీరోయిన్ గా...
Read More..ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడంతో సినీ సెలబ్రిటీలకి మరియు సామాన్య ప్రజలకు దూరం బాగా తగ్గిపోయింది.దీనికితోడు అప్పుడప్పుడు కొందరు సెలబ్రిటీలు తమ అధికారిక ఫేస్ బుక్ మరియు ఇంస్టాగ్రామ్ ఖాతాల ద్వారా లైవ్...
Read More..ఎలాంటి సినిమా కుటుంబం బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమకు వచ్చి మొదట్లో చిన్నాచితకా పాత్రలలో నటించి ఆ తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకుని అంచెలంచెలుగా స్టార్ హీరోగా ఎదిగిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి సౌత్ ఇండియా సినిమా పరిశ్రమలోని తెలియని...
Read More..తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వచ్చీరావడంతోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకొని అనుకోకుండా 1, 2 చిత్రాల్లో నటించి తెరమరుగైన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు.అయితే ఇందులో టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన...
Read More..లోకంలో తాము సెక్యూరిటీగా బ్రతుకుతున్నామని భావిస్తున్న మనుషులు అసలు ఏమంత భద్రత లేని జీవితాన్ని గడుపుతున్నారని ఆలోచిస్తున్నారా డబ్బు, పదవి, పలుకుబడి ఇవేవి మనిషి జీవితాన్ని సుఖపెట్టలేవు, భద్రతను కల్పించ లేవు.ఒకవేళ ఇదే నిజం అయితే సమస్త సుఖాలు అనుభవిస్తున్న వారు...
Read More..ఒక్కోసారి కొంతమంది నటీనటుల నటన పరంగా ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ వారికి రావలసిన గుర్తింపు మాత్రం దక్కకపోవడంతో మరుగున పడిపోయిన నటీనటులు చాలామంది ఉన్నారు.అయితే ఇందులో 2008వ సంవత్సరంలో తెలుగు హీరో అల్లరి నరేష్ హీరోగా నటించిన “సిద్దు ఫ్రం శ్రీకాకుళం”...
Read More..టాలీవుడ్ బ్యూటీ మహానటి ఫేమ్ కీర్తి సురేష్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ ను అందుకున్న ఈ బ్యూటీ.వరుస ఆఫర్లతో తెగ బిజీగా మారింది.స్టార్ హీరోల సరసన నటించి మొత్తానికి స్టార్ డమ్ అందుకుంది.ఇదిలా ఉంటే...
Read More..ప్రస్తుతం ప్రపంచంలోని మానవాళి కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది ఇప్పటికే ఈ కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ అది పూర్తిగా ప్రజలకు అందడం లేదు.దీంతో...
Read More..సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచేటువంటి టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు “రామ్ గోపాల్ వర్మ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే రామ్ గోపాల్...
Read More..ఈ మధ్య కాలంలో కొందరు కేటుగాళ్లు ఇతర అవసరాలని ఆసరాగా చేసుకొని డబ్బు ఎరగా వేసి వారిచేత అసాంఘిక చర్యలకు పాల్పడేలా చేస్తున్నారు.కాగా తాజాగా డబ్బు అవసరంలో ఉన్నటువంటి కొంత మంది యువతులను టార్గెట్ చేసి తాము చెప్పినట్లు చేస్తే ఎక్కువ...
Read More..టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ ప్రియమణి.కెరీర్ మొదట్లో తెలుగు అమ్మాయిగా కనిపించిన ఈ బ్యూటీ తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఓ సక్సెస్ ను అందుకుంది.స్టార్ హీరోల సరసన కూడా నటించింది.ఇక ఆ తర్వాత పలు సినిమాలలో గ్లామర్ ను...
Read More..తెలుగులో పలు చిత్రాలు ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి ప్రేక్షకులని బాగానే అలరించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు సీనియర్ నటుడు హరి బాబు గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కాగా నటుడు హరి బాబు...
Read More..చాలా కష్టాలు పడి సినిమా పరిశ్రమకు వచ్చి చివరికి సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్నప్పటికీ అనుకోకుండా పలు వ్యక్తిగత కారణాల వల్ల గాని లేదా అనివార్య కారణాల వల్ల గాని సినిమా పరిశ్రమకు దూరమైన నటీనటులు చాలా మందే చలన చిత్ర...
Read More..దేశంలో కరోనా నియంత్రణ కోసం పెట్టిన లాక్డౌన్ చాలా కఠినంగా అమలు అవుతుంది.ఎంతలా అంటే ప్రజలకు కరోనా వైరస్ సోకకుండా వీపుల్లో, కాళ్ల పై వాతలు తేలుతూ, మూడు తిట్లు, ఆరు దెబ్బలుగా అమలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రజల...
Read More..శ్రేయ ఘోషాల్ పండండి మగబిడ్డకు జన్మనిచ్చారు.ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న శ్రేయ భారత సింగర్ గా పేరుగాంచింది.హిందీ చిత్రసీమ బాలీవుడ్లో ప్రముఖ నేపధ్య గాయని, హిందీ కాకుండా ఇతర భారతీయ భాషలైన అస్సామీ, కన్నడ, తమిళం, తెలుగు, బెంగాలీ, పంజాబీ, మరాఠీ,...
Read More..ప్రముఖ దర్శకుడు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒకటి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు.అందుకోసం ఎవరో ఒకరిపై కామెంట్స్ చేస్తూ ఉంటాడు.తను చేసే సినిమాల పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తాడు.తాను ఒక వింత జీవినని...
Read More..గత 15 రోజులుగా ఓ హత్య నేరం కేసులో ప్రధాన నిందితుడైన రెజ్లర్ పరారీలో ఉండటంతో ఆ కేసు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.ఎట్టకేలకు సుశీల్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.హత్యా నేరం కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు,...
Read More..As the second wave of corona is booming across the country, people are eagerly waiting for the vaccination.On the other hand, the Ayurvedic corona medicine made by Anandayya in the...
Read More..కరోనాకు మంచి చెడులు ఏవి తెలియవు.తనకు తెలిసిందల్లా ప్రాణాలు తీయడమే.ఇక ఈ దశాబ్ధపు అతి కిరాతకమైన రక్కసిగా కరోనా వైరస్ అని గుర్తుండి పోయేలా లక్షల కొద్ది ఊపిరులను ఆపేసింది ఈ మహమ్మారి. ఈ కరోనా తుఫానులో ఎన్నో కుటుంబాల దీనస్దితికి...
Read More..ఒకే చోట పనిచేస్తున్న ఆడవాళ్లు, మగవాళ్ల మధ్య స్నేహపూర్వక బంధాలు ఏర్పడటం సాధారణం.ఈ క్రమంలో వాళ్ల మధ్య జరిగే సంభాషణలు శ్రుతి మించే అవకాశమూ ఉంటుంది.అలాగని శ్రుతి మించిన ప్రతి మాటా వేధింపు కిందకు వస్తుందని చెప్పలేం.షేక్ హ్యాండ్ ఇవ్వడం, భుజం...
Read More..ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ పార్టీ ఏపీలో బాగా పడుతున్నట్లుగా కనిపించింది.నిత్యం పార్టీ శ్రేణులు అంతా యక్టివ్ గా ఉంటూ, ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేస్తూ, నిత్యం వార్తల్లో ఉండే వారు.అలాగే బిజెపి సభ్యత్వాలపైనా...
Read More..ఉద్యమం చేయడం అంటే సాగరానికి ఎదురీదడమే.అందుకే ఉద్యమంలో పాల్గొంటే ఒక్కో సారి ప్రాణ నష్టం కూడా జరగవచ్చూ.నాటి చరిత్ర నుండి నేటి వరకు చూస్తే ఎందరో ఉద్యమాల్లో పాల్గొని ఊపిరి వదిలినట్లు తెలుస్తుంది.ఇకపోతే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కార్మికులు కొందరు...
Read More..ప్రపంచ వ్యాప్తంగా పరువు హత్యలు పెరిగిపోతున్నాయి.చాలా కేసుల్లో తల్లిదండ్రులే ముద్దాయిలుగా వెలుగులోకి వస్తున్నారు.పిల్లలపై తాము పెట్టుకున్న ఆశలు నీరుగారడంతో వారు ప్రాణాలు తీయడానికైనా సిద్దపడుతున్నారు.తాజాగా ఓ దర్శకుడు పరువు హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది. ఇరాన్కు చెందిన దర్శకుడు బాబక్ ఖోర్రామ్డిన్...
Read More..స్టార్ యాంకర్ రోజా జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇచ్చారు.గత నెల రోజులుగా సర్జరీలు చేయించుకోవడం వల్ల ఇంటికే పరిమితమైన రోజా తాజాగా రిలీజైన జబర్దస్త్ ప్రోమోలో దర్శనమివ్వడంతో పాటు తనదైన శైలిలో పంచ్ లు వేశారు.ఒకవైపు నగరి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూనే...
Read More..కోవిడ్ సెకండ్ వేవ్తో అల్లాడిపోతున్న భారతదేశాన్ని ఆదుకునేందుకు ఎన్ఆర్ఐలు ముందుకొస్తూనే వున్నారు.వ్యక్తిగత సాయంతో పాటు స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో జన్మభూమికి అండగా నిలబడుతున్నారు.ప్రధానంగా దేశాన్ని తీవ్రంగా ఇబ్బందిపెడుతున్న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, మందులు, ఇతర వైద్య పరికరాలను విరాళంగా అందజేస్తున్నారు.ఈ నేపథ్యంలో...
Read More..ప్రపంచంలో ఎన్నో ప్రత్యేక కట్టడాలు, పురాతన కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.అందులో కొన్ని సహజంగా ఏర్పడినవి.మరికొన్ని మనుషులు నిర్మించినవి.అలాంటి ప్రదేశాను చూడటానికి పర్యాటకులు ఎప్పుడు వస్తుంటారు.వాటికి చారిత్రిక సంపదగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో కూడా పర్యటన ప్రదేశాలు, పురాతన ప్రదేశాలు, సహజసిద్ధమైన నిర్మాణాలు...
Read More..టాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను.తన గ్లామర్ తో, నటనతో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.ఆ తర్వాత ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది.తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది తాప్సీ.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్...
Read More..తెలంగాణలో ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారం రాజకీయ ప్రకంపనాలు సృష్టించడమే కాదు. హాట్ టాపిక్గా కూడా మారిన విషయం తెలిసిందే.ఒక్క సారిగా పొలిటకల్ కేరియర్ మొత్తం తిరగబడి పోయింది. ఇన్నాళ్లూ కారు సీటులో ముఖ్య వ్యక్తిగా ఉన్న ఈటల ఆ పార్టీ...
Read More..దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది.కరోనా సోకి చాలా మంది ప్రాణాలు వదులుతున్నారు. వ్యాక్సిన్ కొరతతో భారత్ దేశం అల్లాడుతోంది.బెడ్స్ ఖాళీగా లేక ఆక్సిజన్ సరైన విధంగా అందక చాలా మంది కన్నుమూస్తున్నారు.వారి ఇళ్లలో తీరని శోకాన్ని మిగులుస్తున్నారు.ఆంక్షలను పాటించకుండా కరోనాను కొనితెచ్చుకుని...
Read More..కొందరు తెలిసి, తెలియక చేసే పనుల వల్ల ఎన్ని నష్టాలు, కష్టాలు వస్తాయో ముఖ్యంగా ప్రజా ప్రతినిధుల విషయంలో అందులో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి విషయంలో సెక్యూరిటీ చాలా అప్రమత్తంగా ఉంటుంది.అయిన గానీ ఆకతాయిలు ఇలాంటి వారికి కాల్ చేసి బెదిరిస్తే...
Read More..ఉద్యోగం కోసం నమ్మి వెళితే.దేశం కానీ దేశంలో కొందరు చేసిన మోసంతో నిరాశలో కూరుకుపోయిన భారతీయ మహిళలకు యూఏఈ సంస్థలు అండగా నిలబడ్డాయి.కోవిడ్ 19 టీకా, డయాగ్నోసిస్ కేంద్రాలలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వారిని రిక్రూట్మెంట్ ఏజెన్సీలు మోసం చేశాయి.ఈ విషయం...
Read More..తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ధైర్యం సినిమాతో నటి రైమాసేన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.ఆ సినిమాలో రైమా సేన్ నటనకు మంచి మార్కులే పడినా కథ, కథనం లోపాల వల్ల సినిమా ఫ్లాప్ కావడంతో రైమా సేన్ కు పెద్దగా...
Read More..నీడ అనేది కొందరిని భయాందోళనకు గురిచేస్తే మరికొందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది.చిన్నతనంలో పిల్లలు ఆడుతూ పాడుతూ నీడతో పోటీపడి అల్లరి చేస్తుంటారు.ఇంకొందరు చిన్నపిల్లలు నీడను చూసి భయం భయంగా ఉంటారు.కొంచెం పెద్దగా ఉన్నవారు అయితే నీడలో చేతులు కదుపుతూ తమాషాలు చేస్తుంటారు.చనిపోయే...
Read More..ప్రముఖ కమెడియన్ గిరిబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలామంది సినిమాల్లోకి రావాలని అనుకుంటూ ఉంటారని అద్దంలో మనకు మనం అందంగా కనిపిస్తే సినిమాల్లో, టీవీల్లో అద్భుతంగా నటించగలమని అనుకుంటూ ఉంటామని గిరిబాబు అన్నారు.మన గురించి మనం గొప్పగా ఊహించుకుని ముందడుగులు వేస్తే...
Read More..సోషల్ మీడియాలో చాలా వరకు రకరకాల వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి.కొన్ని నమ్మశక్యంగా ఉండకున్నా నెటిజన్లకు విపరీతంగా నచ్చి ఒక్కసారిగా నెట్టింట్లో హల్ చల్ చేసే వీడియోలు కోకొల్లలు.ఇక కొన్ని వీడియోలు ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంటాయి.మామూలుగా అయితే సూపర్...
Read More..బాలీవుడ్ హీరో, ప్రముఖ నిర్మాత బోనీకపూర్, మోనా షౌరేలా కుమారుడు అర్జున్ కపూర్.కాగా శ్రీదేవి బోనీ కపూర్ కు రెండవ భార్య అని అందరికీ తెలిసిన విషయమే.ఇదిలా ఉంటే అర్జున్ కపూర్ హీరోగానే కాకుండా సహాయ దర్శకుడిగా, నిర్మాతగా కూడా పని...
Read More..మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో సింగర్ గా లేడీగాగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. 35 సంవత్సరాల ఈ లేడీ సింగర్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.తాజాగా ఈ సింగర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన...
Read More..తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ కు ఊపిరి పోసేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, అవి ఏవీ వర్కవుట్ కావడం లేదు.టిఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం చేసి , ఆ స్థానంలో కాంగ్రెస్ కూర్చోబెట్టాలి...
Read More..ఉప్పెన సినిమా ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలుసు.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు.వైష్ణవ్ మొదటి సినిమాతోనే మంచి నటుడిగా ప్రేక్షకుల చేత మార్కులు వేయించుకుని రాత్రికి రాత్రే పెద్ద...
Read More..ఫాం హౌజ్ ముఖ్యమంత్రిగా చాలా కాలం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కెసిఆర్ ఆ విమర్శలకు తగ్గట్టుగానే ఎక్కువగా ఆ ఫాం హౌజ్ కే పరిమితం అయిపోతూ వస్తున్నారు.అన్ని వ్యవహారాలు అక్కడి నుంచే చక్కబెడుతూ వస్తున్నారు తప్ప, జనాల్లో తిరిగెందుకు, జిల్లాల వారీగా...
Read More..టాలీవుడ్ హీరోయిన్ గ్లామర్ బ్యూటీ సమంత అక్కినేని.ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.స్టార్ లిస్టులో చేరింది.తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ భాషల్లో నటించింది.అక్కడ కూడా తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత.ఇప్పటి వరకు బాలీవుడ్ అవకాశాలు...
Read More..బుల్లితెరలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సీరియల్ కార్తీకదీపం.ఈ సీరియల్ రేటింగ్ విషయంలో కూడా మొదటి స్థానంలో ఉంది.తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.ప్రస్తుతం ఈ సీరియల్ కాస్త కొత్తదనాన్ని పరిచయం చేసింది.దీంతో ప్రేక్షకులంతా ఈ సీరియల్...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో రికార్డ్ క్రియేట్ చేసాడు.ట్విట్టర్ లో అందరికంటే ముందు వరసలో మహేష్ నిలబడ్డాడు.ప్రస్తుతం మహేష్ బాబు ట్విట్టర్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.ఆయనకు కోటి పద్నాలుగు లక్షల ఫాలోవర్లు కలిగి ఉన్నారు.అంతేకాదు...
Read More..హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాల పాత్రల్లో నటించి చంద్రమోహన్ తన నటనతో మెప్పించారు.నేడు చంద్రమోహన్ పుట్టినరోజు.81వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న చంద్రమోహన్ తాజాగా ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ ఎన్నో కీలక విషయాలను వెల్లడించారు.చంద్రమోహన్ తన సినీ...
Read More..తెలంగాణలో ఈటెల రాజేందర్ ప్రభావాన్ని తగ్గించేందుకు టిఆర్ఎస్ అధినాయకత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు.ఇప్పటికే ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో, ఆయన త్వరలోనే పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడం కానీ, లేక సొంత పార్టీ పెడతారని టిఆర్ఎస్...
Read More..తెలంగాణలో ప్రతిపక్ష నాయకులను బలహీనపరచడానికి మరోసారి టీఆర్ఎస్ వ్యూహాలు పన్నుతోంది.అయితే ఇప్పటికే ప్రతిపక్ష నాయకులకు, అధికార పార్టీ నాయకులకు ఒకే జిల్లాలో ఆధిపత్య పోరు అనేది కొనసాగుతూ ఉంటుంది.ఇది రాజకీయాల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్న వారికి మాత్రం చాలా సాధారణ...
Read More..ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో అత్యంత బలవంతమైన జట్టు ఏది అంటే అందరూ చెప్పేది ఒక్కటే “టీమిండియా” అని.ఎందుకంటే టీమిండియా అన్ని విభాగాల్లో చాలా బలంగా ఉంది.బ్యాటింగ్ లో బౌలింగ్ లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లు భారత జట్టులో ఉన్నారు.ఇక ప్రస్తుతం...
Read More..ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉంది.ప్రపంచం లో జరిగిన, జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ముందుంటాయి.సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు తమకు సంబంధించిన వీడియోలను, ఎన్నో విషయాలను పంచుకుంటుంటారు.ఇక ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్...
Read More..బోయపాటి శ్రీను అంటే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన తీసే యాక్షన్ సినిమాలు.భద్ర సినిమా తో తన జర్నీ మొదలుపెట్టి తన కెరీర్ లో చాలా సూపర్ హిట్ సినిమాలు తీసాడు.కానీ రామ్ చరణ్ తో తీసిన వినయ విధేయ...
Read More..ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కి భారత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.అతడి దూకుడైన బ్యాటింగ్, అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫన్నీ వీడియోస్ అతడికి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.తెలుగుతో పాటు హిందీ, తమిళ్, హాలీవుడ్ సినిమాలలో నుంచి క్లిప్స్...
Read More..బాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ జాన్వీ కపూర్.ధడక్ అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీకపూర్.ఆ తర్వాత వరుస ఆఫర్ లను సొంతం చేసుకుంది.అతి తక్కువ సమయంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన...
Read More..ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా...
Read More..టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన.ఈ అమ్మడు ఓ వైపు తెలుగు సినిమాలు చేస్తూనే మరో వైపు బాలీవుడ్ లో కూడా పాగా వేయడానికి కావాల్సిన రూట్ మ్యాప్ రెడీ చేసుకుంది.ఇప్పటికే రెండు సినిమాలని...
Read More..మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలని లైన్ లో పెట్టారు.ఆచార్య కంప్లీట్ చేసిన తర్వాత ఏకంగా మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి.అందులో రెండు రీమేక్ మూవీలే కావడం విశేషం.రీమేక్ అయితే హిట్ పక్కా అని భావించి సేఫ్ జోన్ లో...
Read More..సెలబ్రిటీలకి అంగరక్షకులుగా ఉన్నవారు గాని లేదంటే పర్శనల్ అసిస్టెంట్ గా ఉన్నవాళ్ళు పొరపాటు చేసిన వారిని హైలైట్ చేయడానికి మీడియాలో ఎక్కువగా ఆయా సెలబ్రిటీల పేర్లు ఉపయోగిస్తూ ఉంటుంది.వాళ్ళు చేసే పనుల కారణంగా సెలబ్రిటీలో ఒక్కోసారి తమ ఇమేజ్ కోల్పోవాల్సి వస్తుంది.ఇప్పుడు...
Read More..రెండేళ్ళ క్రితం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ఎఫ్2 ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీని దర్శకుడు తెరకెక్కించి ప్రేక్షకులకి వినోదాన్ని అందించారు.ఇక...
Read More..టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా తనదైన ముద్ర వేసుకొని, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నటి సాయి పల్లవి.ఈ బ్యూటీ డాన్స్ కి యూత్ లో మంచి ఇమేజ్ ఉంది.ఆమె పాటలన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.రీసెంట్...
Read More..క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.మొఘలాయిల కాలం నాటి కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది.ఇప్పటికే 30 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది.కరోనా సెకండ్ వేవ్ ఇంపాక్ట్ కారణంగా వాయిదా పడింది.మొదటి సారి...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జోడీగా తెరకెక్కుతున్న పీరియాడికల్ రొమాంటిక్ లవ్ డ్రామా మూవీ రాధేశ్యామ్.రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మూడో పాన్...
Read More..పరువుతో బ్రతికే వారికి ఏ చిన్న అవమానం జరిగినా తట్టుకోలేరు.అలాగే వారి పరువు వేరే వారు తీసిన ఇదే స్దాయిలో స్పందిస్తారు.ఇక ఈ సమాజంలో చీడపురుగులు చాలా మందే ఉన్నారు. ఒకరు మంచిగా బ్రతుకుతుంటే ఓర్వలేని తనంతో వారి సంసారాల్ని నాశనం...
Read More..క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని తన నెక్స్ట్ మూవీని బాలకృష్ణతో చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ మూవీకి కథ రెడీ అయ్యింది.ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసేశారు.శృతి హసన్ ని ఈ సినిమాలో...
Read More..వైవిఎస్ చౌదరి పేరు వింటే లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు లాంటి సినిమాలు గుర్తుకొస్తాయి.కెరియర్ ఆరంభంలో హిట్ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ గా ఉంటూ స్టార్ దర్శకుడుగా హవా కొనసాగించిన చౌదరి తరువాత ఒక్క మగాడు, రేయ్ లాంటి సినిమాలతో...
Read More..తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజురోజుకు మారుతోంది.ఈటెల రాజేందర్ భర్తరఫ్ తో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి.ఈటెల రాజేందర్ తమ భూములు కబ్జా చేసాడని మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన రైతులు కేసీఆర్ కు లేఖ రాశారు.ఇక...
Read More..ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య అనే వ్యక్తి కరోనాకు ఇస్తున్న ఆయుర్వేద మందు అంశం రాష్ట్రం మొత్తం పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.ఈ మందు వల్ల కరోనా నుండి కోలుకున్నామని కొందరు రోగులు చెప్పిన వీడియోలు సోషల్...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.31 సూర్యాస్తమయం: సాయంత్రం 06.21 రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు అమృత ఘడియలు:ద్వాదశి మంచి రోజు కాదు వరకు దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు ఈ రోజు...
Read More..రాజకీయాల్లో ఉన్న వారు ఒక్కొక్క సారి తీసుకునే నిర్ణయం వల్ల వారి రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడిపోతుందనడాని చక్కని ఉదాహరణ సోనాలి గుహ అంటున్నారు.ఈ మహిళా నేత ముందు టీఎంసీ పార్టీలో ఉండే వారు.అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు...
Read More..Police across Telangana, including Hyderabad, are strictly enforcing the lockdown imposed by the Telangana government to curb the spread of the coronavirus in the state.Telangana DGP Mahender Reddy appealed to...
Read More..సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు మంచి రికార్డును సాధించాయి.అయితే సినిమా సెంటర్స్ లో ఎక్కువ రోజులు ఆడిన సినిమాల గురించి ఒక్కసారి చూద్దామా.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి 2006 లో రిలీజై 48 సెంటర్స్ లో...
Read More..అలనాటి నటి సుకన్య గురించి తెలియని వారంటూ ఉండరు.ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.సుకన్య కేవలం నటి మాత్రమే కాదు గాయని, భరతనాట్య కళాకారణి.తెలుగులో నిన్నటితరం కథానాయికలుగా ఒక వెలుగు వెలిగినవారు ఇప్పుడు ముఖ్యమైన .కీలకమైన పాత్రలను...
Read More..జబర్దస్త్ షోకు జడ్జిగా కొంత కాలమే చేసినా ఇంద్రజ సంపాదించుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.ఆమె నవ్వును అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉన్నారు.రోజా సర్జరీల వల్ల జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు హాజరు కాకపోవడంతో ఆమెకు బదులుగా ఇంద్రజ షోకు వచ్చారు.వచ్చే...
Read More..ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రిలీజైన ఉప్పెన సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకోగా అందులో నటించిన కృతిశెట్టికి నటిగా మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం మిడిల్ రేంజ్ హీరోల సినిమాల్లో, యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న కృతిశెట్టికి...
Read More..ఆ రోజుల్లో కొన్ని ఎవర్ గ్రీన్ రిపీటెడ్ కాంబినేషన్స్ ఉండేవి.చిరంజీవి- విజయశాంతి, వెంకటేష్- సౌందర్య, చిరంజీవి- రాధిక, బాలయ్య- విజయశాంతి లాంటి జంటలు మళ్లీ మళ్లీ సినిమాల్లో నటించేవి.వీళ్ల కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చినా జనాలకు బోర్ కొట్టేవి కాదు.ఎందుకంటే...
Read More..మళయాళ మెగాస్టార్ మోహన్ లాల్ శుక్రవారం 62వ పుట్టినరోజు జరుపుకున్నారు.మళయాళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న మోహన్ లాల్ సౌత్ ఆడియెన్స్ ను అలరిస్తున్నారు.ఇక కరోనా టైం లో తన బర్త్ డే సందర్భంగా గొప్ప పని...
Read More..ఈ మధ్య మలయాళం సినిమా పరిశ్రమ నుంచి వస్తున్న సినిమాలకి పాన్ ఇండియా ఆడియోన్స్ అటెన్షన్ ఎక్కువ అయ్యింది.మలయాళం వాళ్లు సినిమా మేకింగ్ లో ఒరిజినల్ కంటెంట్ ను డెలివర్ చేయడం అన్ని సినిమా పరిశ్రమల కంటే ముందున్నారు అనేది ముమ్మాటికి...
Read More..నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆయుర్వేద మూలిక మందుతో కరోనాని నయం చేస్తున్నారు ఆనందయ్య.ఆ ఊరి వాళ్లకి ఆ మందు బాగా పనిచేయడంతో అది వైరల్ గా మారింది.కరోనా బాధితులంతా కృష్ణపట్నం బాట పట్టారు.అక్కడ స్థానిక ఎమ్మెల్యే కాకాని ఆధ్వర్యంలో కృష్ణపట్నంలో కరోనా...
Read More..టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా లో హీరోయిన్ గా రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తున్న విషయం తెల్సిందే.అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ నటిస్తుండగా ఆయన...
Read More..కందులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.కందులు రుచిగా ఉండటమే కాదు.ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్ ఇలా ఎన్నో పోషక విలువలు కూడా దాగి ఉంటాయి.అందుకే కందులు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.అయితే ఆరోగ్యానికే కాదు.చర్మానికి కూడా...
Read More..సుహాసిని. తెలుగు సినిమా పరిశ్రమలో ఈమె గురించి తెలియని వారుండరు.తెలుగు రాష్ట్రాల్లో ఈమె సినిమాను చూడని వారుండరు.ఇప్పటికీ వన్నె తగ్గని ఈ ముద్దుగుమ్మ.కేవలం నటి మాత్రమే కాదు.ఆమె సినిమాటోగ్రఫీలో ట్రైనింగ్ అయ్యారు.స్క్రిప్ట్ రైటర్గా పని చేశారు.డైరెక్షన్ కూడా చేశారు.వీటన్నింటిలో ఆమెకు బాగా...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా ను పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది.సర్కారు వారి పాట సినిమా పూర్తి...
Read More..తెలంగాణాలో వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేశారు.ఇప్పటికే కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్ లు అందిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటివరకు 45 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ అందించగా త్వరలో 18 నుండి 44 ఏళ్ల వయసు గల వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ...
Read More..ఈ మధ్య కాలంలో సోనూసూద్ పేరు ప్రజల్లో ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.తన సేవా గుణంతో, ఉదార స్వభావంతో సోనూసూద్ తరచూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.సోనూసూద్ చేస్తున్న మంచి పనులను ఎంతోమంది ప్రశ్నిస్తున్నారు.ఎవరైనా తమకు సహాయం కావాలంటే సోనూసూద్ ను సంప్రదించే...
Read More..కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్. ఫస్ట్ వైవ్ కంటే వేగంగా, విసృతంగా సెకెండ్ వేవ్లో వ్యాప్తి చెందుతోంది.ఈ మహమ్మారి ధాటికి ప్రజలు ఉపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.ఈ సెకెండ్ వేవ్లో ఆక్సిజన్ కొరత, ఆస్పత్రుల్లో బెడ్స్ కొరత ఎక్కువగా...
Read More..ఆడవారి జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో.ఒక్కోసారి అంత దుఃఖంతో నిండి ఉంటుంది.మహిళ మనసు గొప్పదే అయినప్పటికీ.దాన్ని ఆకారణంగా కొందరు మగవాళ్లు చిత్ర హింసలపాలు చేస్తారు.శారీరకంగా కొట్టిన దెబ్బల కంటే మానసికంగా కొట్టిన దెబ్బలే తీవ్ర వేదన కలిస్తాయంటారు సినిమాలతో పాటు పలు...
Read More..బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ దీప్తి సునైనా బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకుల్లో పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా దీప్తి సునైనా తెగ యాక్టివ్ గా ఉంటారు.యూట్యూబ్ వెబ్ సిరీస్ ల ద్వారా మంచి పేరు...
Read More..వృత్తి, ఉద్యోగ వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు.ముఖ్యంగా దేశాన్ని శాసించే రాజకీయాల్లోనూ కీలక పదవులను దక్కించుకుంటున్నారు.తాజాగా బ్రిటన్లో ఓ తెలుగు వైద్యుడు మేయర్గా ఎన్నికై భారతదేశం గర్వపడేలా చేశాడు.సెంట్రల్ ఇంగ్లాండ్లోని స్టోక్-ఆన్-ట్రెంట్...
Read More..1.కోవీషీల్డ్ వాయిల్స్ మిస్సింగ్ పై విచారణ కొండాపూర్ జిల్లా హాస్పటల్ లో కోవీ షీల్డ్ వాయిల్స్ మిస్సింగ్ పై విచారణ కొనసాగుతోంది.రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆధ్వర్యంలో అధికారులు విచారణ చేపట్టారు. 2.ఆక్సిజన్ సిలిండర్లు, కరోనా కిట్ల పంపిణీ...
Read More..టాలీవుడ్ వర్గాల వారితో పాటు ప్రేక్షకులకు తెలిసిన విషయం ఏంటీ అంటే మోహన్ బాబు నిర్మొహమాటంగా మాట్లాడుతాడు.ఆయన ఏం చేసినా కూడా ఇతరులకు భయపడడు.ఆయన చేసే ప్రతి వ్యాఖ్యలు కూడా ఇతరులను హర్ట్ చేసినా కూడా పట్టించుకోడు.వేదిక ఏదైనా కూడా మోహన్...
Read More..సినిమా ఇండస్ట్రీలో పీఆర్ఓ అనగానే గుర్తుకు వచ్చే పేరు బీఏరాజు.1500 సినిమాలకు పైగా పీఆర్ గా వ్యవహరించిన బీఏ రాజు మృతి వార్త ఇండస్ట్రీ వర్గాల వారిని తీవ్రంగా కలచి వేసింది.ఆయన గుండె పోటుతో మృతి చెందినట్లుగా వార్త తెలిసిన వెంటనే...
Read More..జబర్దస్త్ కామెడీ షో లో గత కొన్ని రోజులుగా జడ్జ్ గా మనోతో పాటు సీనియర్ హీరోయిన్ ఇంద్రజ కనిపిస్తున్న విషయం తెల్సిందే.రోజాకు సీరియస్ ఆపరేషన్ లు జరగడం వల్ల ఆమె విశ్రాంతిలో ఉన్నారు.ఆమె స్థానంను భర్తీ చేసేందుకు గాను ఇంద్రజను...
Read More..స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తూ ఆ సినిమాకే పూర్తిగా పరిమితమైన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు.చరణ్ అలియా కాంబినేషన్ పోస్టర్ విడుదల కాకపోయినా ఈ జోడీ...
Read More..మిల్కీ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది.టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో తమన్నా దాదాపుగా దశాబ్ద కాలం పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగింది.దాదాపు అందరు సీనియర్ హీరోలతో పాటు యంగ్ స్టార్ హీరోలతో కూడా ఈమె నటించింది.ఇండస్ట్రీలో తనకంటూ...
Read More..ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందుతున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యిందని ఇటీవలే యూవీ క్రియేషన్స్ వారు అన్నారు.కాని ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన కీలక రొమాంటిక్ సాంగ్ ను...
Read More..ఇండస్ట్రీలో అందరికి సుపరిచితుడు అయిన బీఏ రాజు తుది శ్వాస విడిచారు.ఆయన నిన్న రాత్రి గుండె పోటుతో మృతి చెందారు.ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు పలువురు సంతాపం తెలియజేశారు.ఇండస్ట్రీలో అందరితో కూడా మంచి పేరు ఉన్న బీఏ రాజు మృతి...
Read More..ఇప్పటికే కరోనా వల్ల, అనారోగ్యాల వల్ల ఎందరో ప్రముఖులతో పాటుగా, సామాన్యులు మరణిస్తున్న విషయం తెలిసిందే.ఈ సంవత్సరం సుమారుగా మరణాల సంఖ్య ఊహించని స్దాయిలో ఉంది.ఇకపోతే సంగీత ప్రస్దానంలో మరో స్వరం మూగబోయింది.బాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్(78) నాగ్పూర్...
Read More..కరోనాతో సతమతం అవుతున్న ఏపీకీ తౌతే తుఫాను గండంలా వచ్చింది.అది తగ్గిపోయింది అని భావిస్తున్న తరుణంలో మరో తుపాను సిద్ధమైపోతుందట.ఇక పగ బట్టినట్లుగా వస్తున్న ప్రకృతి వైపరీత్యాలు, మరో వైపు కోవిడ్ సృష్టిస్తున్న కల్లోలంతో ఇక్కడి ప్రజలు అల్లాడిపోతుండగా ఈ వార్త...
Read More..విశాఖ స్టీల్ ప్లాంట్ కీలక సమయంలో దేశంలో చాలామంది ప్రాణాలను కాపాడింది అని విపక్షనేత చంద్రబాబు తెలిపారు.1000 పడకల ఆక్సిజన్ బెడ్లు కలిగిన ఆసుపత్రిలో ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అందేలా ముందుకు వచ్చి ప్రాణాలు నిలబెట్టింది అని రోజుకి దాదాపు 150...
Read More..కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో మనిషి నాలుగు గోడల మధ్య బందీ అయ్యాడు.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వెళ్లిన వారు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు.పరాయి దేశం పొమ్మంటుంటే.అటు స్వదేశానికి వెళ్లేందుకు విమానాలు లేక ఎంతో మంది భారతీయులు నలిగిపోయారు.ఎప్పుడూ కలలో...
Read More..వైసీపీ ఎంపీ రఘురామ కష్ణంరాజు అరెస్టు వ్యవహారం, ఆ తరువాత జరిగిన పరిణామాలు ఇవన్నీ వైసీపీ ప్రభుత్వానికి కలిసొచ్చింది.దానికంటే జరిగిన డ్యామేజ్ పైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలో రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపుతోంది.తాజాగా ఆయన కు...
Read More..ట్రంప్ హయాంలో అపకీర్తి పాలైన అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడమే తన లక్ష్యమని తెలిపిన జో బైడెన్ అన్న మాట ప్రకారం.విదేశాంగ విధానం, ఇమ్మిగ్రేషన్ పాలసీలో కీలక మార్పులను తీసుకొస్తున్నారు.ఈ క్రమంలో బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.దీనిలో...
Read More..ఇప్పటి వరకు తెలంగాణలో అమలైన లాక్డౌన్ ఒక ఎత్తు ఇప్పటి నుండి అమలైయ్యే లాక్డౌన్ ఒక ఎత్తు.అంటున్నారు తెలంగాణ పోలీసులు.అసలు లాక్డౌన్ పెట్టిందే కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి, కానీ ఈ నిబంధనలను ప్రజలు దాదాపుగా పాటించడం లేదని గులాభి దొర...
Read More..ప్రపంచ పెద్దన్న అమెరికా సపోర్ట్ చాలా వరకు ఇజ్రాయెల్ కి ఉంటుందన్న సంగతి తెలిసిందే.అందువల్లే ఇజ్రాయేల్ చుట్టుపక్కల అరబ్బు దేశాలు ఇజ్రాయెల్ టచ్ చేయటానికి భయపడతాయి అని అంటుంటారు.ఇదిలా ఉంటే నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ వైఖరి మాత్రం ప్రస్తుతం...
Read More..చైనా దేశం నుండి ప్రపంచంలో కి కరోనా ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి ప్రపంచ దేశాలను అలర్ట్ చేస్తూ ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.ఏ దేశంలో పరిస్థితి ఏవిధంగా ఉంది అన్నదానిపై పక్క దేశాలను అప్రమత్తం చేస్తూ మరోపక్క వైరస్ ఎక్కువగా...
Read More..పుట్టిన రోజు అంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనదే.మన కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా ఎవరైనా మనం అభిమానించే వారి పుట్టిన రోజులు వస్తే మనం వారి జన్మదినాన్ని సెలెబ్రేట్ చేస్తుంటాం.పార్టీలు, సర్ ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తాం.కొంతమంది కుటుంబ సభ్యులతో, మరికొంత...
Read More..ఆకాశంలో ఎన్ని చుక్కలు తళుక్కుమని మెరుస్తున్నా చంద్రుడు వచ్చాడంటే వాటి తళకులు సన్నగిల్లడం ఖాయం.అలాగే ప్రజారంజకంగా పాలన సాగిస్తున్న నేతల మీద ఎంతలా బురద చల్లిన అది వారి మీదనే చిల్లుతుంది గానీ నిజమైన నాయకుడికి రవ్వంత మరక కూడా అంటదు.ప్రస్తుతం...
Read More..ప్రస్తుతం కరోనా ఎంతలా విజ్రుంభిస్తుందో చూస్తున్నాం.ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.ఇంకొంత మంది ప్రాణాలతో పోరాడుతూ ఐసీయూలో గడుపుతున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే కరోనా మొదటి వేవ్ ముగిసిన తరువాత అన్ని రకాల రంగాలు తమ...
Read More..మోసగాళ్లకు అవకాశం వస్తే చార్మినార్కు ఓనర్ మా చాంద్ పాషా తాత, నిన్ననే మా పేరు మీద రిజిష్ట్రర్ చేశారు.మీకు కావాలంటే కొనేసుకుని మంచి షాపింగ్ మాల్లా, లేదా పర్యాటక ప్రదేశంగా ఊపయోగించుకోవచ్చూ అంటూ పిట్టల దొర చెప్పినట్లుగా మాటలతో మాయ...
Read More..ప్రస్తుత రోజుల్లో పెంపుడు జంతువులను పెంచడం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో ఎక్కువగా ప్రజలు వారి ఇంట్లో కుక్కలను, పిల్లలను పెంచుకోవడానికి మక్కువ చూపిస్తున్నారు.ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ లో మాత్రం ప్రజలు సింహాలు లాంటి ప్రమాదకరమైన జంతువులను పెంచుకోవడానికి ఇష్టపడతారు.వాస్తవానికి ఇలాంటి...
Read More..ప్రస్తుతం ఈ కరోనా వల్ల అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్ద కుదేలవుతుండగా, భారత్లో మాత్రం ఆ పరిస్దితి ఇంకా ఎక్కువగా ఉందట.అంటే వివరించి చెప్పాలంటే వాపును చూసి బలుపు అనుకున్నట్లుగా రాజకీయ నేతల గాలి ముచ్చట్లల్లో భారత దేశం అన్ని రంగాల్లో...
Read More..డేరాబాబా ఆశ్రమంలో అనేక అక్రమాలతో పాటు మహిళలపై అత్యాచారాలను రామ్చందర్ ఛత్రపతి అనే జర్నలిస్టు తన కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చారు.దీంతో ఆయనను డేరాబాబా 2002లో తన రివాల్వర్తో కాల్చి చంపారు. మహిళలపై అత్యాచారం, జర్నలిస్టు హత్య కేసులో డేరాబాబా దోషిగా...
Read More..దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.గత కొన్ని రోజులుగా దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్పల్పంగా తగ్గుతున్నప్పటికీ మరణాలు మాత్రం తగ్గడం లేదు.వ్యాక్సిన్ కొరతతో ఇప్పటికే చాలా మందికి వ్యాక్సిన్ పంపిణీ జరగలేదు.పలు రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో లాక్...
Read More..డైరెక్టర్ ఎస్వీ కృష్ణా రెడ్డి ఇప్పటితరం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకున్నా 15 సంవత్సరాల క్రితం ప్రేక్షకులకు అత్యంత సుపరిచితమైన దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి.యమలీల, శుభలగ్నం, రాజేంద్రుడు గజేంద్రుడు, ఆహ్వానం లాంటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు చిత్ర సీమలో...
Read More..ప్రేమించిన అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే తట్టుకోలేరు.ఎంతటి పని చేయడానికైనా సిద్దంగా ఉంటారు.అలాంటిది ఓ వ్యక్తి లవర్ కు పెళ్లి ఖరారైంది.దీంతో అతడు తట్టుకోలేకపోయాడు.తన కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.అయితే ఎలాగైన తన లవర్ పెళ్లి ఆగిపోవాలి.అప్పుడే అతడు సంతోషంగా ఉండగలుగుతాడు.అందుకోసం...
Read More..ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు కరోనా వల్ల ఎదురైయ్యే కష్టాలకు ఎదురీదుతున్నాయి.ఇలాంటి సమయం లో రాష్ట్రాన్ని పాలించే నాయకుడు సమర్ధుడు అయితే ఎలాంటి విపత్తులు వచ్చినా సులువుగా దాటగలరు.ప్రజలకు కూడా ఎక్కువగా ఇబ్బందులు ఎదురవవు.అదే రాష్ట్రాన్ని పాలించే నాయకుడు పదవి దాహంతో స్వార్ధపూరిత...
Read More..దేశంలో కరోనా వల్ల చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను పాటిస్తున్నాయి.కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూలు నిర్వహిస్తున్నాయి.దీని వల్ల చాలా మంది కలవలేక ఇంట్లోనే ఉంటూ నానా తంటాలు పడుతున్నారు.ఇకపోతే లవర్స్ ను ఈ లాక్ డౌన్ దూరం చేస్తోంది.ఒకరికొకరు కలిసి...
Read More..ఈ మధ్య కాలంలో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న కొంతమంది హీరోయిన్ల పెళ్లికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.ఆ వార్తలు హీరోయిన్లకు సైతం తలనొప్పిగా మారాయి.దాదాపు నెలరోజుల క్రితం కీర్తి సురేష్ ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.ప్రస్తుతం...
Read More..కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల మీద తీవ్రంగా పడింది.అన్ని రంగాలలో కంటే ఎక్కువగా ఫోకస్ అయ్యే రంగం సినిమా రంగం.ఒక పెద్ద సినిమా కొన్ని వేల థియేటర్ లలో విడుదలవుతుంది.కొన్ని కోట్ల వ్యాపారాలు జరుగుతాయి.కొన్ని వేల సినిమా కార్మికులకు ఉపాధి దొరుకుతుంది.అయితే...
Read More..భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, కరోనా మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.కరోనా వైరస్ వివిధ రూపాంతరాలు చెందుతోంది.శాస్త్రవేత్తలు కొత్త వేరియంట్లను కనుగొంటున్నారు.కరోనాను కట్టడి చేయడానికి ఇప్పటికే పలు వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చాయి.అక్కడక్కడా ఆయుర్వేద మందులు కూడా...
Read More..ప్రస్తుతం దేశం మొత్తం కరోనా విలయతాండవం చేస్తోంది.కరోనా దెబ్బకు సామాన్యుల మొదలు సెలెబ్రెటీల వరకు ప్రాణలు కోల్పోయిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ సెలెబ్రేటీల లిస్టులో చిరంజీవి నుండి మొదలుకొని డైరెక్టర్ అనిల్ రావిపూడి, రామ్ చరణ్,...
Read More..మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో శాసనసభకు రాష్ట్ర జనాభాను బట్టి నియోజకవర్గాలను విభజిస్తారు.రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో శాసనసభ నియోజకవర్గ ఓటర్లు ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు.అతడినే శాసన సభ్యుడు లేదా ఎమ్మెల్యే అని అంటారు.ఇటీవల చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి.కొన్ని రాష్ట్రాల్లో...
Read More..తెలంగాణలో అధికార పార్టీ టిఆర్ఎస్ గ్రాఫ్ క్రమక్రమంగా తగ్గుతుండటంతో , ఆ పార్టీని గద్దె దించి తాము అధికారంలోకి వస్తామని మొన్నటివరకు తెలంగాణ బిజెపి నాయకుల్లో ధీమా కనిపించింది.దీనికి తగ్గట్టుగానే ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థి గెలవడం, అలాగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో...
Read More..సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి అందరికి తెలిసిందే.ఆయన నటన తో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు.తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ, ఆంగ్ల భాష వంటి సినిమాలో రజనీకాంత్ నటించాడు.ప్రస్తుతం రజనీ కాంత్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో అన్నాతే సినిమా...
Read More..హిట్, ఫ్లాపులకు అతీతంగా తెలుగు, తమిళ భాషల్లో శృతిహాసన్ అవకాశాలను అందిపుచ్చుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో శృతిహాసన్ నటిస్తున్నారు.ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న శృతిహాసన్ మరోవైపు సోషల్ మీడియాలో తెగ...
Read More..జగన్ రాజకీయాలు ఎవరికి అర్థం కావడం లేదు.ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా అన్ని వర్గాలకు తానే నాయకుడిని అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు.అన్ని కులాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ , నిధులు కేటాయిస్తూ , అన్ని వర్గాల మద్దతు ఉండేలా చూసుకుంటున్నారు. అలాగే కులం...
Read More..సాధారణంగా ప్రతి ఒక్కరికి ఎన్నో ఈతిబాధలు ,శని దోషాలు.ఈ క్రమంలోనే కొందరు శని దేవుడి పేరు వినగానే ఎంత భయబ్రాంతులకు లోనవుతారు.అందరి దృష్టిలో శని అంటే ఎన్నో ఇబ్బందులకు గురి చేసే వాడని, ఒక్కసారి శని ఆవహిస్తే దాదాపు ఏడు సంవత్సరాలపాటు...
Read More..కరోనా కాలంలో ఆక్సిజన్ లెవల్స్ ఎంతున్నాయి అనేది తెలుసుకోవడం చాలా కీలకం.దీని కోసం ఉపయోగించే ఆక్సిమీటర్, స్మార్ట్వాచ్ల వినియోగం బాగా పెరిగిపోయింది.ప్రతి ఇంట్లో ఇప్పుడు ఇవి కీలకంగా మారుతున్నాయి.దీంతో కొన్ని స్టార్టప్ కంపెనీలు.స్మార్ట్ఫోన్లలో ఆక్సిజన్ లెవల్స్ తెలుసుకునేలా యాప్స్ రూపొందించే పనిలో...
Read More..టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు అలుపెరగకుండా కష్టపడుతున్నారు.ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులోనూ, ఆయన పార్టీకోసం కష్ట పడుతున్నారు .క్షేత్రస్థాయిలో పర్యటించే అవకాశం లేకపోయినా జూమ్ ద్వారా మీడియా సమావేశాలు, పార్టీ నేతలతోనూ చర్చిస్తున్నారు. ఏపీ లో జరుగుతున్న...
Read More..ప్రముఖ నిర్మాత, పి ఆర్ ఓ బి ఏ రాజు నిన్న రాత్రి హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.ఈయన అకాల మరణం పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖులు అయన కుటుంబానికి సంతాపం తెలిపారు.ఆయన మృతి పట్ల...
Read More..సాంకేతిక అంతగా అభివృద్ధి చెందని పరిస్థితులలో ఏదైనా ఎవరైనా అద్భుతం సృష్టిస్తే దాన్ని ఎంతో గొప్పగా అభివర్నించే వారు.ఎందుకంటే ఆ అద్భుతం అందరి కళ్ళ ముందు అందరికి కనిపించే విధంగా చేసే వారు కాబట్టి ఎవరైనా ఏదైనా అద్భుతం చేస్తే అవి...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోలలో కొంతమంది హీరోలు తమ పిల్లల ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పిల్లల ఫోటోలను షేర్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు.అరుదుగా మాత్రమే వాళ్ల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.అయితే ఎన్టీఆర్...
Read More..ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యి సూపర్ హిట్ అయినా విషయం తెలిసిందే.మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అవ్వడంతో అమెజాన్ దీనికి సీక్వెల్...
Read More..ప్రస్తుతం కాలంలో ప్రభుత్వం అన్నింటికీ ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తోంది.ఎక్కడైకెళ్లిన ఆధార్ కార్డు అవసరం చాలా ఉంటోంది.దీంతో అన్నింటికి ఆధార్ కార్డును లింక్ చేయాల్సి వస్తోంది. మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డును లింక్ చేశారా? లేదంటే ఇప్పుడు చేయండి.పాన్ కార్డ్,...
Read More..సాధారణంగా మన భారతదేశంలో ప్రజలు ఎన్నో సాంప్రదాయ పద్ధతులను, ఆచారాలను పాటించడమే కాకుండా ఎన్నో నమ్మకాలను కూడా పెద్ద ఎత్తున విశ్వసిస్తుంటారు.ఈ విధమైనటువంటి కొన్ని నమ్మకాలు ప్రజల్లో బలంగా నాటుకుపోయి మూఢనమ్మకాలుగా కొనసాగుతూనే ఉన్నాయి.పూర్వకాలం మన పెద్దలు కొన్ని అనారోగ్య సమస్యలకు...
Read More..వానరం అంటే ఇక చెప్పనవసరం లేదు.ఇక దానికి తోచినట్టు చేస్తుంది.మనిషి కోతి నుండి పుట్టాడనే ఒక సామెత ఉంది.ఆ సామెత నిజమేనని చాలా సార్లు రుజువైంది.అచ్చం మనిషి లానే అన్ని పనులు చేసే కోతి మనలానే ఆలోచిస్తూ మనం చేసే పనులు...
Read More..కేజీఎఫ్ సినిమాతో ఒక్కాసారిగా ఇండియన్ వైడ్ పాపులర్ అయిపోయిన కన్నడ హీరో యష్.కేజీఎఫ్ మూవీకి ముందుగానే కన్నడ ఇండస్ట్రీలో రాకింగ్ స్టార్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న యష్ ఇప్పుడు ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో ఇండియన్ వైడ్...
Read More..గత ఏడాది లాక్ డౌన్ సమయంలో నర్సీపట్నం మత్తు డాక్టర్ సుధాకర్ చేసిన కామెంట్లు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన సంగతి తెలిసిందే.కాగా నిన్న డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మరణించడం తో ఈ వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.ఈ నేపథ్యంలో...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్నేహితులకి మంచి ప్రాధాన్యత ఇస్తాడనే టాక్ ఉంది.అతని జీవితంలో ఎవరినైనా ఫ్రెండ్స్ గా భావిస్తే వారికి అండగా ఉంటాడని కూడా చెబుతూ ఉంటారు.ఇక తన ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి ఏకంగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ తో...
Read More..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.బాక్సింగ్ నేపధ్యంలో ఈ సినిమా కాన్సెప్ట్ ని దర్శకుడు చెప్పబోతున్నాడు.ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.ఇక...
Read More..ఇండియన్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న వ్యక్తి ఏ.ఆర్.రెహమాన్.అలాగే ఇండియా నుంచి ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న ఎకైనా సెలబ్రిటీగా కూడా కూడా రెహమాన్ ఇమేజ్ వరల్డ్ వైడ్ గా ఉంది.హాలీవుడ్...
Read More..బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సీరియల్ నుంచి కెరియర్ ప్రారంభించి తరువాత సినిమాలలో ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్ర వేసుకొని స్టార్ హీరోగా ఎదిగాడు.ఒకానొక దశలో బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా కూడా తన బ్రాండ్ వేల్యూని...
Read More..భావ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన కన్నడ భామ ప్రణీత.ఈ బ్యూటీ ఆరంభంలో మంచి అవకాశాలని సొంతం చేసుకుంటూ ఏకంగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లతో రొమాన్స్ చేసే అవకాశాన్ని సొంతం చేసుకుంది.అయితే తరువాత అనుకున్న స్థాయిలో టాలీవుడ్...
Read More..బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ ప్రస్తుతం అలియా భట్ తో గంగూబాయ్ కథియావాడి సినిమాని తెరకెక్కించారు.ఈ మూవీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తెరకెక్కించారు.ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది.బన్సాలీ మూవీస్...
Read More..విశ్వ నటుడు కమల్ హసన్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ మూవీని కమల్ హసన్ తన హోం బ్యానర్ రాజ్ కమల్ ప్రొడక్షన్ పై తెరకెక్కిస్తున్నారు. సోషల్ కాన్సెప్ట్ తోనే తెరకెక్కుటున్న ఈ...
Read More..బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను రక్తచరిత్ర సినిమాలో నటించిన సమయంలో వర్క్ కు తగిన రెమ్యునరేషన్ లభించలేదని ఆమె వెల్లడించారు.ఆ మూవీ షూటింగ్ సమయంలో తన టైమ్ ను...
Read More..కింగ్ నాగర్జున ఈ మధ్యకాలంలో రెగ్యులర్ కమర్శియల్ జోనర్ కథలు పక్కన పెట్టి తనకి సరిపోయే స్టోరీస్ ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.తాజాగా వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ మూవీ డిజిటల్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం...
Read More..