కరోనా వైరస్ ప్రజలను కన్ఫ్యూజన్ చేస్తుందంటే.ఈ వైరస్ కోసం తయారు చేసిన వ్యాక్సిన్స్ కూడా ఎన్నో అనుమానాలను కలిగిస్తున్నాయట.అదీగాక ఈ కోవిడ్ టీకాల పై చేస్తున్న అధ్యాయనాల్లో ఒక్కో విషయం బయట పడుతుండటంతో ప్రజల్లో కూడా క్లారీటి లేక గందరగోళానికి గురవుతున్నారట....
Read More..ఏ మాయ చేశావె సినిమా నుంచి జాను సినిమా వరకు సమంత ప్రతి సినిమాలో ఎంతో అందంగా కనిపించిన సంగతి తెలిసిందే.అయితే ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ లో మాత్రం సమంత నల్లగా కనిపించారు.ది ఫ్యామిలీ మేన్ 2...
Read More..టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రామ్ చరణ్ వరుస ఆఫర్ లతో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో మరో యంగ్ స్టార్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ...
Read More..ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుండగా అందరికి వ్యాక్సిన్ అందించేలా చూస్తుంది కేంద్ర ప్రభుత్వం.అయితే ఇండియాలో అతి పెద్ద సంస్థల్లో ఒకటైన కోల్ ఇండియా లిమిటెడ్ వారు తమకు వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్ లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశారు.కోల్...
Read More..తెలుగు సిని నటుడు నోయల్ పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే.నటుడి గానే కాకుండా సంగీత నిర్మాతగా, టీవీ యాంకర్, రేడియో జాకీ గా ఇలా పలు గుర్తింపులతో మంచి పేరు సంపాదించుకున్నాడు.అంతేకాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొని హౌస్...
Read More..దేశంలో నెలకొన్న అనుకూల, ప్రతికూల పరిస్దితుల మధ్య బీజేపీ తన పార్టీకి ప్రజల్లో ఉన్న ఆధరాభిమానాలను కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుందట.ఎందుకంటే కరోనా వచ్చాక కేంద్రం మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని కొన్ని కొన్ని సంఘటనలు ఇప్పటికే నిరూపించాయి. ఈ నేపధ్యంలో ఎక్కడా...
Read More..అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప సినిమా పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను రెండు పార్ట్ లుగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా ఇప్పటికే ప్రకటించారు.ఇక ఈ...
Read More..చాలా మంది బాల నటులుగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన వారే.పెద్దయ్యాక హీరోలు, హీరోయిన్లుగా చేసిన వారున్నారు.టాలీవుడ్ లో సైతం బాల నటులుగా ఎంట్రీ ఇచ్చి.ప్రస్తుతం హాట్ హాట్ హీరోయిన్లుగా హల్ చల్ చేస్తున్నారు.అందాలను ఆరబోస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్నారు.ఇంతకీ తెలుగు...
Read More..Junior doctors in Andhra Pradesh called off their strike as the AP state govt responded positively to their demands.State Medical Health Minister Alla Nani and Chief Secretary of the Medical...
Read More..తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోలు ఇండస్ట్రీ హిట్లు కొట్టారు.అలా చెప్పడం కంటే టాలీవుడ్ టాప్ హీరోలంతా ఇండస్ట్రీ హిట్ కొట్టారని చెప్పవచ్చు.ఆయా సినిమాల్లో ఉన్న దమ్ము.నటీనటుల అద్భుత నటన మూలంగా పలు సినిమాలు రికార్డులను తిరగరాశాయి.కనీవినీ ఎరుగని విజయాలు...
Read More..నేడు సమాజం మనుషుల వక్రబుద్ది కారణంగా ఎన్నో కష్ట, నష్టాలు అనుభవిస్తున్న సంగతి గమనించే ఉంటారు.ప్రస్తుత కాలంలో మనిషికి కష్టాలు వస్తే అవి తీరుస్తాడని భగవంతుని దగ్గరకు వెళ్లుతాడు. కానీ మానులా మారిన కొందరు మనుషులు మాత్రం భగవంతునికే భధ్రత లేకుండా...
Read More..సీఎం కేసీఆర్కు ఉన్నంత ముందుచూపు మరేనాయకుడికి ఉండదని అందరికీ తెలిసిందే.ఆయన ఏ పనిచేసినా దానికి ఓ బలమైన కారణం ఉంటుంది.ఇప్పుడు కూడా అలాంటి పెద్ద ప్లాన్ వేశారు కేసీఆర్.ఈటల రాజేందర్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత కేసీఆర్ చాలా...
Read More..సోషల్ మీడియాలో మనకు తరచుగా కనిపించే ఓ ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.ఇదే ఆ ఫోటో.మాజీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పీవీ.నర్సింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఇందులో ఉన్నారు.ఈ ముగ్గురు భోజనం చేస్తున్న ఫోటో ఇది.అసలు ఈ...
Read More..కరోనా రావడానికి ముందు ప్రజల కష్టాలు చెప్పుకోవడానికి ఉన్నా కన్నీళ్లు పెట్టుకునే అంతలా లేవని చెప్పవచ్చూ.ఎప్పుడైతే కరోనా ఫస్ట్ వేవ్ అంటూ వచ్చిందో అప్పటి నుండి సామాన్యుల బాధలు స్వర్గానికి తక్కువ, నరకానికి ఎక్కువలా మారిపోయాయి.అప్పటి వరకు మోడీ ప్రభుత్వం పేదల...
Read More..ఇటీవలే రాజ్ డీకే దర్శకత్వంలో విడుదలైన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్.ఈ సిరీస్ విడుదలకు ముందు ఎంతలా ఇబ్బందులు ఎదురుకుందో అందరికీ తెలిసిందే.మొత్తానికి ఈ సిరీస్ విడుదల తర్వాత మంచి సక్సెస్ అందుకుంది.ఇది వరకు ఫ్యామిలీ మ్యాన్ 1 సిరీస్ విడుదల...
Read More..Retired IAS officer Anup Chandra Pandey has been appointed as the new Central Election Commissioner by President of India Ramnath Kovind.Sushil Chandra is currently the Chief Election Commissioner of India,...
Read More..మెగాస్టార్ చిరంజీవి.తను చేసిన సినిమాలు సాధించిన విజయాలు మామూలువి కాదు.తన సినిమాలు సాధించిన వసూళ్లు అప్పట్లోనే సంచలనం సాధించాయి.ఘరనా మొగుడు సినిమా అప్పట్లోనే రూ.10 కోట్లు వసూలు చేసిందంటే మామూలు విషయం కాదు.బిగ్ బాస్ చిరంజీవి కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్.అయినా...
Read More..నందమూరి అభిమానులు గత కొన్ని వారాలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది.మరి కొన్ని గంటల్లో బాలయ్య బర్త్ డే.కరోనా కారనంగా ఎలాంటి హడావుడి వద్దన్న బాలయ్య తన అఖండ సినిమా నుండి బిగ్ అప్ డేట్ ఇస్తాడని...
Read More..రెండున్నర గంటల సినిమా కోసం మూడు నాలుగు గంటలు లేదంటే ఐదు గంటల షూటింగ్ ఫీడ్ రెడీ చేస్తారు.దాన్ని పద్దతిగా ఎడిటింగ్ చేసి.సినిమాకు ఓ రూపు తెస్తారు వీడియో ఎడిటర్లు.అయితే ఒక్కోసారి ఈ ఎడిటింగ్ అనేది తక్కువగానే ఉంటుంది.మరోసారి సీన్లు, క్యారెక్టర్లు...
Read More..తెలంగాణ హైకోర్టులో కేసులు సత్వరంగా పరిష్కరించబడక పెండింగ్ పడుతున్న విషయం తెలిసిందే.ఎందుకని ప్రశ్నిస్తే కేసుల సంఖ్యకు ఇక్కడున్న న్యాయమూర్తుల సంఖ్యకు పొంతన లేకపోవడం వల్ల జాప్యం జరుగుతుందనే ఆరోపణలు కూడా వచ్చాయి.అంతే కాకుండా తెలంగాణ హైకోర్టు నుంచి రెండేళ్లుగా న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలంటూ...
Read More..సినిమా సక్సెస్ అనేది ఎడిటింగ్ మీదే ఆధారపడి ఉంటుంది.ఎంత బాగా ఎడిట్ చేస్తే.అంత బాగా జనాల్లోకి వెళ్తుంది.అందుకే సినిమా లాగ్ కాకుండా దర్శకులు చాలా జాగ్రత్త పడతారు.అయితే ఒక్కోసారి సినిమా రిలీజ్ అయ్యాక కూడా కొన్ని ఎడిటింగ్ షాట్స్ పడతాయి.కొన్ని సీన్లు...
Read More..తెలుగు బుల్లి తెర అంటే ఒకప్పుడు ఈటీవీ గుర్తుకు వచ్చేది.తెలుగు లో వచ్చిన మొదటి శాటిలైట్ ఛాన్స్ లో ఈటీవీ ఒకటి అనడంలో సందేహం లేదు.ఒకప్పుడు సీరియల్స్ తో ఈటీవీ నెం.1 గా నిలిచింది.కాల క్రమేనా ఇతర ఛానెల్స్ వచ్చాయి.వాటితో పోటీ...
Read More..తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ఆరాటపడుతున్న వైఎస్ షర్మిలకు కారు పార్టీ నేతల నుండి ఎన్నో విమర్శలు ఎదురైన విషయం తెలిసిందే.అయినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించడం ఖాయం.దొరలపాలన నుండి ప్రజలకు విముక్తి ప్రసాదించే...
Read More..సినీ గాయకుడు ఘంటసాల గురించి తెలియని వారంటూ ఉండరు.ఆయన పాటలతో శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఘంటసాల రౌద్రి నామ సంవత్సరంలో జన్మించారు.ఘంటసాలకి ఇద్దరు తమ్ములు ఉన్నారు.ఇక వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నగానే ఘంటసాల తల్లి చనిపోయారు.ఇక ముగ్గురిని వాళ్ళ నాన్న కష్టపడి పెంచారు.ఇక...
Read More..స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.ఆ సినిమాలతో కత్రినా కైఫ్ కు మంచి పేరు రాగా ఆ తరువాత కత్రికా కైఫ్ బాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో కత్రినా కైఫ్...
Read More..అక్కినేని హీరోలు నాగచైతన్య మరియు అఖిల్ లతో సవ్యసాచి మరియు మిస్టర్ మజ్ను సినిమాలు చేసిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ ఆ తర్వాత చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సక్సెస్ ను దక్కించుకుంది.రామ్ హీరోగా పూరి దర్శకత్వంలో రూపొందిన ఆ...
Read More..స్త్రీలను తీవ్రంగా వేధించే సమస్యల్లో ఆవాంఛిత రోమాలు ఒకటి.ముఖ్యంగా అప్పర్ లిప్ పై అవాంఛిత రోమాలు ఏర్పడటం సర్వ సాధారణం.అయితే కొందరిలో ఇవి మరీ ఎక్కువగా ఉంటాయి.వీటిని తొలిగించుకోవడానికి తరచూ బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతుంటారు.అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో బ్యూటీ...
Read More..ఓ సంస్థ లావుగా ఉన్న వాళ్లకు అదిరిపోయే ఆఫర్ ఇస్తోంది.వారికి గంటకు రూ.1300 జీతంతో ఉద్యోగం కల్పిస్తోంది.దీనికి 18 ఏళ్లు పైబడి 199 కిలోల బరువు ఉన్నవారు అర్హులు.అయితే, ఈ జాబ్ ఎక్కడా? ఎవరు ఇస్తున్నారు? దీనికి మనం ఏం చేయాలి?...
Read More..బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని రవికృష్ణ పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షో ద్వారా మంచోడు అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్న రవికృష్ణ ప్రస్తుతం ఆమె కథ సీరియల్ లో నటిస్తున్నారు.ఈ సీరియల్...
Read More..మడమ నొప్పి చాలా మంది కామన్గా ఫేస్ చేసే సమస్యల్లో ఇది ఒకటి.ముఖ్యంగా ఆడవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.మడమలు నొప్పి పుట్టడం వల్ల నేల మీద కాలు పెట్టాలంటే చాలా మందికి నరకం కనిపిస్తుంటుంది.ఈ క్రమంలోనే మడమ నొప్పిని...
Read More..మలయాళంలో ఏడు ఏళ్ల క్రితం వచ్చిన దృశ్యం సినిమా అప్పట్లో సూపర్ హిట్ దక్కించుకుంది.తెలుగు మరియు తమిళంలో కూడా రీమేక్ అయ్యింది.మలయాళంలో మోహన్ లాల్ మరియు మీనాలు నటించగా తెలుగు లో వెంకటేష్ మరియు మీనాలు నటించారు.తమిళంలో మాత్రం కమల్ మరియు...
Read More..మొన్నటి వరకు తమకు అధ్యక్షుడు గా ఉన్న సీఎం కేసీఆర్ అంటే భయం భక్తులు ప్రదర్శించేవారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.ఎప్పుడైతే తనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారో అప్పటి నుంచి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.అవకాశం దొరికినప్పుడల్లా టిఆర్ఎస్ ప్రభుత్వం పై...
Read More..ప్రస్తుతం రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.కానీ ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.ఎప్పటి నుండో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నా కూడా కరోనా...
Read More..స్టార్ హీరోయిన్ రకుల్ లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్న నేపథ్యంలో ఇంటికే పరిమితమయ్యారు.పదేళ్ల నుంచి వరుస సినిమాలతో బిజీ అవుతున్న రకుల్ కు లాక్ డౌన్ వల్ల విశ్రాంతి దొరికింది.సోషల్ మీడియాలో తెగ బిజీగా ఉండే రకుల్ సోదరుడు అమన్ తో...
Read More..ఈటల రాజేందర్ను ఎప్పుడైతే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారో అప్పటి నుంచే కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.ఆయన విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.ఎవరిన పడితే వారిని మాట్లాడనివ్వట్లేదు.పైగా ఈటలకు అత్యంత సన్నిహితులుగా టీఆర్ ఎస్లో ఉన్న వారితోనే విమర్శలు,...
Read More..దేశ 46వ అధ్యక్షుడిగా జో బైడెన్, అగ్రరాజ్యానికి తొలి మహిళా, తొలి నల్లజాతి, తొలి ఆసియన్ ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్లు జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు.అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత దొడ్డిదారిలో ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలని ట్రంప్ చేసిన విన్యాసాలతో...
Read More..సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల గతంలో హీరోయిన్ గా నటించాలని చాలా ప్రయత్నించింది. ఆమె తండ్రి కృష్ణ కూడా ఓకే అన్నారు.కాని ఆయన అభిమానులు మాత్రం అందుకు ఒప్పుకోలేదు.ఎట్టి పరిస్థితుల్లో మంజుల సినిమా ల్లో నటించకూడదు అంటూ వ్యతిరేకించారు.చివరకు అభిమానుల...
Read More..సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీ పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రజలకు సుపరిచితమే.టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ లుక్ తో కనిపించి కుర్రకారును తనవెంట తిప్పుకుంటుంది.సోషల్ మీడియాలో తన ఫిట్ నెస్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు...
Read More..మెగా స్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీసీ ఇప్పటికే ఇండస్ట్రీ వారికి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తూ ఉంది.ఇటీవల అపోలో ఆసుపత్రితో కలిసి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క సినీ కార్మికుడికి కూడా వ్యాక్సిన్ ను ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.ప్రతి రోజు రెండు...
Read More..ఏపీ వైసీపీ ఎంపీ రఘురామ రాజకీయాలు అంతుచిక్కకుండా ఉన్నాయి.ఎలాగైనా జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ఆయన తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా ఇప్పటికే తనమీద పెట్టిన రాజద్రోహం కేసు, అలాగే తనపై జరిపిన దాడికి సంబంధించి అన్ని రాష్ట్రాల ఎంపీలకు లేఖలు...
Read More..The Indian Meteorological Department has forecast rains across the country from the 10th of this month as the southwest monsoon intensified in the Arabian Sea.The IMD forecasted that, against this...
Read More..జగన్ పూర్తిగా సంక్షేమ పథకాలను నమ్ముకున్నారు.సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేరువ అయితే ఇప్పుడే కాదు భవిష్యత్తులోనూ తమకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని జగన్ బలంగా నమ్ముతున్నారు.అందుకే ఏపీ ఆర్థిక పరిస్థితి సహకరించక పోయినా ,సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారు.కరోనా సమయంలో...
Read More..కరోనా మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది.వైరస్ నుండి తప్పించుకునేందుకు ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్న వైరస్ బారిన పడుతున్నారు.ఇక సిటీల్లో వైర్స్ వచ్చిన వారిని ఒక గదిలో ఉంచి వారిని బయటకు రానివ్వకుండా చేస్తున్నారు.మరీ ఉదృతంగా ఉంటే ఐసోలేషన్ వార్డ్ కు...
Read More..టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా ఆచార్య.ఇది చిరంజీవి 152 వ సినిమా గా తెరకెక్కుతుంది.కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కి స్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా సిద్ద అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు.ఈ...
Read More..అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం జనవరి 6న యూఎస్ కాంగ్రెస్.క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.బారికేడ్లను దాటుకుని మరి వచ్చి...
Read More..కరోనా నియంత్రణలో భాగంగా భారత్ బయోటెక్ కొవాగ్జిన్ ను ఉత్పత్తి చేస్తున్న విష్యం తెలిసిందే.కొవాగ్జిన్ వ్యాక్సిన్ కరోనాని సమర్ధవంతంగా ఎదుకునే యాంటీబాడీలను సిద్ధం చేస్తుంది.ఇప్పటికే దేశంలో కొవాగ్జిన్ వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది.కొవాగ్జిన్ తో పాటుగా కొవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది.అయితే...
Read More..ప్రస్తుతం సైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్ లెక్కలు మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు.ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాలో పుష్ప రాజ్ గా తగ్గేదే లే...
Read More..ప్రస్తుతం మన ప్రపంచంలో ఆడవారు మగవారికి ఏ విధంగా తీసుకోకుండా ఉండేటట్లుగా ప్రతి విషయంలో ముందు ఉంటున్నారు.ఇదివరకు ఉన్న కాలంలో లాగా కేవలం ఇంట్లో ఉండకుండా ప్రతి ఒక్క రంగంలో వారి ప్రతిభను చాటుకోవాలని ముందుకు సాగుతున్నారు మహిళలు.ఇక ప్రస్తుతం ఉన్న...
Read More..కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లెటర్ రాశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయి అని ఫిర్యాదు చేశారు.పోలవరం నిర్వాసితుల పేరుతో నకిలీ అకౌంట్లు సృష్టించి డబ్బులు దోచేస్తున్నారని ఆరోపించారు.అసలైన...
Read More..తాజాగా భారత ఫుట్బాల్ టీం కెప్టెన్ అయిన సునీల్ ఛెత్రీ మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.ఫుట్ బాల్ లో అత్యధికంగా గోల్స్ చేసిన వారిలో అంతర్జాతీయంగా ప్రముఖ ఆటగాడు లియోనెల్ మెస్సీ ను వెనక్కి నెట్టి సునీల్ ఛెత్రీ...
Read More..ప్రతిసారి ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు అనే ప్రచారం మొదలవడం , చివరి నిముషంలో అది కాస్త రద్దు కావడం సర్వసాధారణంగా మారిపోయింది.గతంలో ఎన్నోసార్లు జగన్ ఢిల్లీకి వెళ్లినా, బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ లభించకపోవడంతో ఒకటి, రెండు రోజులు అక్కడే...
Read More..తెలుగులో తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్లలో ప్రియదర్శి ఒకరనే సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో మల్లేశం, జాతిరత్నాలు సినిమాలలోని పాత్రలను అద్భుతంగా పోషించి ప్రియదర్శి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ ను భారీగా పెంచుకున్నారు.అయితే ఎక్కువగా కమె్డియన్...
Read More..ప్రస్తుతం తెలంగాణలో ఈటల రాజేందర్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి.ఆయనను లాగేసుకోవడానికి అన్ని పార్టీలూ తెగ ట్రై చేస్తున్నాయి.ఇప్పటికే బీజేపీ ఈ విషయంలో సక్సెస్ అయిందని తెలుస్తోంది.బీసీల్లో బలమైన నాయకుడిగా ఉన్న ఈటల.అటు ఉద్యమ కారుడిగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు....
Read More..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిభ ఉన్న కమెడియన్లు జబర్దస్త్ షోలో స్కిట్లు చేసి పాపులారిటీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.జబర్దస్త్ షో వల్లే తమకు మంచి గుర్తింపు వచ్చిందని చాలామంది కమెడియన్లు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.జబర్దస్త్ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న కమెడియన్లలో...
Read More..మహమ్మారి కరోనా వైరస్ ని అరికట్టాలంటే ప్రభుత్వ వ్యవస్థలు మళ్లీ గాడిలో పడాలంటే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ మాత్రమే ఏకైక మార్గం అని చాలామంది చెబుతున్నారు.ఇదే తరుణంలో కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరపాలని ఇప్పటికే అనేక...
Read More..యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ఈ మధ్య తన స్టైల్ పూర్తిగా మార్చేశాడు.రొటీన్ కథలని పక్కన పెట్టి కంటెంట్ బేస్ చిత్రాల వైపు మొగ్గు చూపిస్తున్నాడు.గరుడవేగా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తరువాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి అనే...
Read More..దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు అంటే ఆ సినిమా కచ్చితంగా మ్యూజికల్ హిట్ గ్యారెంటీ అనే టాక్ ముందే వచ్చేస్తుంది.అలాగే అతను సాంగ్స్ అందించిన సినిమాలు అన్ని కూడా మ్యూజికల్ హిట్ అయినవే.అలాగే దేవిశ్రీ పాటల్లో ఎదో ఒక సాంగ్ కచ్చితంగా...
Read More..ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలందరూ వాళ్ళ సినిమాలను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు.బాహుబలి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ అయ్యాయి.అందరు తమ మార్కెట్ విస్తరించుకోవాలని వాళ్ళ సినిమాలను అన్ని ప్రధాన భాషల్లో తెరకెక్కిస్తున్నారు.అయితే మన టాలీవుడ్...
Read More..ఎక్ మినీ కథ మూవీతో ట్రాక్ లోకి వచ్చిన సంతోష్ శోభన్ ప్రస్తుతం వరుస సినిమాలని లైన్ లో పెట్టాడు.ఇప్పటికే కొత్త దర్శకుడుతో ప్రేమ్ కుమార్ అనే కామెడీ ఎంటర్టైనర్ ని స్టార్ట్ చేసేసి సగానికి పైగా పూర్తి చేసేసాడు.అలాగే నందిని...
Read More..The Telangana government led by CM KCR has decided to cancel the Intermediate second-year board examinations in the state.The decision was taken at the recent Telangana cabinet meeting.It is known...
Read More..ప్రస్తుతం దేశం లో కరోనా సెకండ్ వేవ్ ఎంతలా ఉందో అందరికీ తెలిసిందే.రోజురోజుకు ఎన్నో కేసులు పెరుగుతున్నాయి.అంతేకాకుండా మరణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా లాక్ డౌన్ కూడా విధించారు.దీనివల్ల కొంత వరకు వైరస్...
Read More..సినీ ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి పేరు ఎంతలా మారుమ్రోగిందో అందరికీ తెలిసిందే.నిత్యం ఏదో ఒక విషయంతో ముందుకు రావడంతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతుంది ఈ హాట్ బ్యూటీ.ఇక ఈమె ఆ మధ్య కాస్టింగ్ కౌచ్ వివాదంలో ఎంత రచ్చ...
Read More..1.ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలు రాగల మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 2.తెలంగాణలో నాలుగు లక్షల కొత్త రేషన్ కార్డులు తెలంగాణ లో కొత్తగా నాలుగున్నర లక్షల మందికి రేషన్...
Read More..తెలుగు సినీ నటుడు, జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి.ఈయన తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.2002లో ఈశ్వర్ సినిమాలో తొలిసారిగా నటించాడు.ఆ తర్వాత పలు సినిమాలలో కొన్ని పాత్రలలో నటించాడు.ఇదిలా ఉంటే ఎస్ఎస్ రాజమౌళి దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశాడట....
Read More..ఇటీవల సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆంధ్ర ప్రదేశ్ ప్రైవేట్ పాఠశాలల సంఘం జాతీయ విద్యా విధానం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా మాతృభాష ప్రాముఖ్యత గురించి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సీబీఎస్ఈ విద్యా...
Read More..తెలుగులో ప్రభాస్, పవన్ కళ్యాణ్ మినహా దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన రకుల్ కు ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో పెద్దగా ఆఫర్లు రావడం లేదు.రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఆఫర్లతో బిజీగా ఉండగా ఆ సినిమాలు...
Read More..వన్ డే అంతర్జాతీయ క్రికెట్ లో న్యూజిలాండ్ మహిళల జట్టు వన్డేల్లో అత్యధిక స్కోర్ 490/4 గా నమోదు చేసి చరిత్ర సృష్టించింది.సహజంగా అత్యధిక స్కోర్ అనగానే పురుషుల క్రికెట్ లోనే నమోదైవుంటుందని సగటు క్రికెట్ అభిమాని ఊహిస్తాడు.కానీ, పురుష క్రికెటర్లకు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం విషయంలో అనేక నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే.ముందుగా గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చేసిన ప్రభుత్వం ఆ తర్వాత మద్యం ధరల అమ్మకాలను అమాంతం పెంచేసింది.అదే రీతిలో బార్ షాప్...
Read More..తెలుగుదేశం పార్టీ ఎంతో మంది కార్యకర్తల స్థాయి నాయకులను ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యే విధంగా చంద్రబాబు ప్రోత్సాహం అందించారు.అధికారంలో ఉన్నన్నాళ్లూ వారికి ఎన్నో రకాలుగా ప్రోత్సాహం అందించి ఆర్థికంగా బలపడేందుకు ఛాన్స్ ఇచ్చారు.ఆ కృతజ్ఞతతో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అటువంటి...
Read More..యూరోపియన్ క్రికెట్ సిరీస్లో ఓ అనామక బ్యాట్స్మెన్ భీకరమైన ఇన్నింగ్సు ఆడాడు.కేవలం 28 బంతుల్లోనే సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు.అతడి ఇన్నింగ్సులో 13 సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉండటం విశేషం.యూరోపియన్ క్రికెట్ సిరీస్లో కమ్మర్ఫెల్డర్ స్పోర్ట్వెరిన్ జట్టు తరపున ఓపెనర్గా బరిలోకి...
Read More..ముంబై మహానగరాన్ని ప్రకృతి పగబట్టినటు ఉంది.కరోనా మహమ్మారి తీవ్రత అధికంగా ఈ నగరంలో మొదటినుండి ఉందన్న సంగతి తెలిసిందే.ఈ పరిణామంతో బాలీవుడ్ షూటింగులు ఇంకా అనేక ఆర్థిక కార్యకలాపాలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కలకలలాడే ముంబై నగరం బోసి పోయినట్లు అయిపోయింది.ఇదిలా...
Read More..స్టార్ హీరోయిన్ సమంత నటించిన ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ లో రాజీ పాత్రకు ఒకవైపు ప్రశంసలు వస్తుంటే మరోవైపు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.తమిళనాడుకు చెందిన కొందరు సినీ ప్రముఖులు, కొందరు నెటిజన్లు రాజీ పాత్రపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఈ...
Read More..హరీశ్రావు అంటే కేసీఆర్కు అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తిగా పేరుంది.ఏదైనా పని అప్పజెప్పితే ఆయన దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారనే నమ్మకం కేసీఆర్కు ఉంది.అందుకే ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువగా హరీశ్రావునే ఉపయోగిస్తుంటారు కేసీఆర్.కానీ గత ప్రభుత్వంలో హరీశ్రావుకు ఇచ్చిన ప్రాముఖ్యత...
Read More..అప్పుడప్పుడు మనం పలు చోట్ల వింత ఆకారాలతో జన్మించే జంతువులు, పిల్లలను చూస్తూనే ఉంటాం.అయితే ఇలా వింత ఆకారాలతో జన్మించడానికి గల ముఖ్య కారణాలు విషయానికి వస్తే.జంతువులు లేదా శిశువులు వారి తల్లి గర్భంలో ఎక్కువ శాతం జన్యు లోపం వల్లే...
Read More..అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న ఎన్నో నిర్ణయాలు ఎంతో వివాదాస్పదంగా మారాయన్న విషయం అందరికి తెలిసిందే.ముఖ్యంగా సరిహద్దు గోడ నిర్మాణం, అక్రమ వలస దారులపై ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ట్రంప్ కు మాయని...
Read More..తెలంగాణాలో ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇప్పటికే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం లేటెస్ట్ గా సెకండ్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తూ తాజాగా ప్రకటన రిలీజ్ చేశారు.కరోనా సెకండ్ వేవ్ విజృంభించగా రాష్ట్రంలో జరగాల్సిన...
Read More..తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ త్వరలోనే గులాబీ కండువా కప్పుకో బోతున్న నేపథ్యంలో, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శర వేగంగా మారుతున్నాయి.రమణ ను టిఆర్ఎస్ లోకి అధిక ప్రాధాన్యం ఇచ్చి తీసుకురావడం చాలా మంది నాయకులకు ఇష్టమే లేదు.తెలంగాణకు...
Read More..క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ వరుస ఆఫర్లతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.ఒకవైపు సినిమా పనులతో ఎంత బిజీగా ఉన్నా శృతిహాసన్ వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.తాజాగా శృతిహాసన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించడంతో పాటు...
Read More..కరోనా నియంత్రణకు మరో అత్యవ్సర టీకాకు ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగానికి కువైట్ ఆరోగ్య శాఖ ఆమోదించింది.వ్యాక్సిన్ పై అన్ని ట్రయల్స్ పూర్తయ్యాయని సమాచారం.వ్యాక్సిన్ సేఫ్టీ, క్వాలిటీ,...
Read More..అగ్ర రాజ్యం అమెరికా రోజు రోజుకు వ్యాక్సినేషన్ విషయంలో వినూత్న ప్రయోగాలు చేస్తూ విమర్సల పాలవుతోంది.ప్రజలను వ్యాక్సినేషన్ వేసుకోమని ప్రోశ్చహించే ఓపిక లేని ప్రభుత్వం వ్యాక్సినేషన్ వేసుకునే వారికి తాయిలాలు ఇస్తామని ప్రకటించడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది.ఆరోగ్యంపై శ్రద్ద ఉన్న వాళ్ళు...
Read More..నాడీ వ్యవస్థ మొత్తం శరీరంలో వ్యాపించి ఉన్నందున, శరీర భాగాలకు ఏదైనా గాయం లేదా ఒత్తిడి ఎదురైనప్పుడు నరాలు బలహీనపడటానికి దారితీయవచ్చు.క్షీణించిన నరాలు, అనారోగ్యకరమైన ఆహారం, మందులు, అంటువ్యాధులు, జన్యుశాస్త్రం మరియు పోషక లోపం కూడా నరాల బలహీనతలకు ఇతర కారణాలు.నరాల...
Read More..ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్కు ఘోర పరాభావం ఎదురయ్యింది.కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ నేపథ్యంలో దేశం నలుమూలా పర్యటిస్తోన్న ఆయన మంగళవారం నుంచే భారీ సడలింపులు ప్రకటించారు.‘ఈరోజు నుంచి జనజీవనం మళ్లీ దారిన పడబోతోంది’ అని ప్రెసిడెంట్ ట్వీట్ కూడా చేశారు.దేశంలోని...
Read More..హిమాచల్ ప్రదేశ్ సిర్మోర్ జిల్లా ఫాదీ గ్రామంలో శనివారం స్థానికులు భారీ కింగ్ కోబ్రాను గుర్తించారు. శివాలిక్ పర్వతశ్రేణుల్లో భాగమైన ఈ గ్రామంలో కోబ్రాను మొదట ప్రవీణ్ అనే వ్యక్తి గుర్తించినట్లు సమాచారం.ఈ కోబ్రా పొడవు సుమారు 12 నుంచి 15...
Read More..సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న అందాల భామ కాజల్ అగర్వాల్.ఈ బ్యూటీ గత ఏడాది పెళ్లి చేసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేసింది.పెళ్లి తర్వాత కూడా నటిగా తన ప్రస్థానం కొనసాగిస్తుంది.ప్రస్తుతం చిరంజీవికి...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు.అతని సినిమాల వరుస చూస్తూ ఉంటే ఓ ఐదేళ్ళ పాటు ఏ ఒక్క దర్శకుడికి దొరికే ఛాన్స్ కూడా లేదనిపిస్తుంది.ప్రస్తుతం రాధేశ్యామ్ పూర్తయిన వెంటనే రెండు సినిమాలు...
Read More..సెలబ్రిటీ స్టేటస్ అనేది కొంత మంది జీవితంలో వరంగా ఉంటే మరికొందరికి భారంగా మారుతుంది.సెలబ్రిటీలు అంటే కోట్ల రూపాయిల సంపాదన ఉంటుంది.ఖరీదైన లైఫ్ జీవిస్తూ ఉంటారనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది.అందుకే ఏదైనా కష్టసమయంలో సెలబ్రిటీలు ముందుకొచ్చి సాయం చేయాలని కోరుకుంటారు.అలా...
Read More..ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తాజాగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి అద్బుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.మొదటి సీజన్ కంటే ప్రస్తుతం సీజన్2 లో భాగంగా వచ్చిన కంటెంట్ అద్బుతంగా ఉందనే స్పందన డిజిటల్ ఆడియన్స్ నుంచి...
Read More..కవల పిల్లలకు జన్మనివ్వడమంటేనే పెద్ద సాహసం.అలాంటిది.ఓ మహిళ ఇద్దరు కాదు, ముగ్గురు కాదు ఏకంగా 10 మంది పిల్లలను ఒకే కాన్పులో ప్రసవించి ఆశ్చర్యపరిచింది.ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ ఈ ఘనత సాధించకపోవడంతో ఆమె వరల్డ్ రికార్డు ఖాతాలో చోటు సంపాదించే అవకాశాలున్నాయి.దక్షిణాఫ్రికాకు...
Read More..దశాబ్దాలుగా తెలుగు దేశం పార్టీని అంటిపెట్టుకుని ఉండడమే కాకుండా, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా, తెలంగాణ టిడిపి అధ్యక్షుడు గా ఉన్న ఎల్ రమణ ను టిఆర్ఎస్ లోకి తీసుకు వచ్చే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు కేసీఆర్.ఇటీవలే ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం...
Read More..ఈ ఏడాది మొట్టమొదటిసారిగా సూర్యగ్రహణం జూన్ 10 తేదీన ఏర్పడనుంది.ఈ సూర్యగ్రహణం కేవలం పాక్షికంగా ఏర్పడటం వల్ల ఈ సూర్యగ్రహణం ప్రభావం అధికంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.అమావాస్య రోజున చంద్రుడు, సూర్యుడు, భూమి మధ్య పడినప్పుడు ఆ స్థానాన్ని సూర్యగ్రహణం అంటారు.జూన్...
Read More..తెలుగు సినీ నటుడు అజయ్.ఎక్కువగా విలన్ పాత్రలు, సహాయ పాత్రలలో నటించాడు.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తన నటనతో వరుస ఆఫర్లు అందుకొని ఎన్నో సినిమాలలో నటించాడు.2000 సంవత్సరంలో ఇండస్ట్రీకి పరిచయమైన అజయ్ మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకున్నాడు.ఇక...
Read More..జూన్ 10 వ తేదీన ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది.72 సంవత్సరాల తర్వాత ఈ అద్భుతం ఆకాశంలో జరగనుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఆకాశంలో జరిగే ఈ అద్భుతాన్ని చూడడానికి ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారు.జూన్ 10వ తేదీన సూర్య గ్రహణం ఏర్పడుతుంది.72...
Read More..ప్రపంచంలోనే అతిపెద్ద డైనోసార్ జాతిని ఆస్ట్రేలియాలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు.కొన్ని కోట్ల సంవత్సరాల కిందట భూమ్మీద సంచరించిన అతి భారీ జీవులు డైనోసార్లు.కాలక్రమంలో వాతావరణ మార్పులతో ఈ రాక్షస బల్లుల జాతులు పూర్తిగా అంతరించిపోయాయి.ఇప్పటికీ వీటి అవశేషాలు అక్కడక్కడా లభ్యమవుతూనే ఉన్నాయి.ఆస్ట్రేలియాలో దొరికిన...
Read More..ఏదో రకంగా 2024 నాటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ దారిలోకి తెచ్చుకుని ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అని తెలుగుదేశం పార్టీ కాచుకుని కూర్చుంది.బిజెపి పొత్తుతో జనసేన నష్టపోయిందని, అదే తెలుగుదేశం పార్టీతో ఉండి ఉంటే పవన్ కు...
Read More..టాలీవుడ్ నటి గోవా బ్యూటీ ఇలియానా గురించి అందరికీ తెలిసిందే.తన నడుము అందాలతో ఎంతోమంది హృదయాలను దోచుకుంది.అంతేకాకుండా టాలీవుడ్ లో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే ఈ బ్యూటీ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ లో...
Read More..పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.చాలా ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఈ సినిమాతో...
Read More..టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుస ఆఫర్ లతో తెగ బిజీగా మారింది.తన గ్లామర్ తో ఎంతో మంది అభిమానుల హృదయాలను సంపాదించుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా...
Read More..నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో, ఈ కాంబో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా...
Read More..తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితి ఉంది.ఇక త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న పరిస్థితులలో మరల టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.అయితే ఈ సామాయంలో ఈటెల లాంటి బలమైన నేత టీఆర్ఎస్ ను వీడటంతో...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం:ఉదయం 05.37 సూర్యాస్తమయం:సాయంత్రం 06.17 రాహుకాలం:మ.12.00 నుంచి 01.30 వరకు అమృత ఘడియలు:చతుర్దశి, రోహిణి సా.2.00ల 4.00 వరకు దుర్ముహూర్తం:ఉ.11.36 నుంచి 12.24 వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితి ఉంది.అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో రుచి చూపిస్తున్నారు.అయితే కెసీఆర్ ఈటెల భూ కబ్జాలకు పాల్పడ్డాడని మంత్రి పదవి నుండి భర్తరాఫ్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఇక బీజేపీ...
Read More..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ఇండియన్ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా ప్రారంభమై రెండేళ్లు అవుతున్నా, ఇంకా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు.దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు...
Read More..బిగ్ బాస్ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు.బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఆధ్వర్యంలో సక్సెస్ ఫుల్ గా కొనసాగిన బిగ్ బాస్ తరువాత తమిళంలో కమల్ హాసన్ ఆధ్వర్యంలో విజయవంతంగా నడిచింది.ఆ తరువాత బిగ్ బాస్ నాగార్జున హోస్ట్ గా...
Read More..టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఇక ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా...
Read More..ప్రపంచవ్యాప్తంగా పోర్న్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మోస్ట్ గ్లామరస్ బ్యూటీ, బాలీవుడ్ నటి సన్నీ లియోన్.ఇక ఈమె పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన గ్లామర్ తో ఎంతో మంది అభిమానులను తన వైపు లాక్కుంది.ఇప్పటికీ తన అందాన్ని పెంచుకుంటూ మరిన్ని...
Read More..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.ఇప్పటికే వరుస సినిమాలలో తెలుగు బిజీగా ఉన్నాడు.ఇటీవలె క్లాస్ నుండి మాస్ గా మారిన బన్నీ మొత్తానికి క్లాస్ సినిమాలను పక్కకు పెట్టేసాడట.ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పుష్ప సినిమాలో...
Read More..తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ వ్యాక్సినేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకొచ్చిన ఒత్తిడి మేరకు కేంద్రం వ్యాక్సినేషన్ ఫ్రీగా అందించడానికి ముందుకు వచ్చిందని తిరుపతి ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలకు...
Read More..ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా భయంకరంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.భారీగా కేసులు నమోదు అయ్యే పరిస్థితి మొన్నటి దాకా ఉండగా ఇటీవల కొద్దిగా కొద్దిగా మహమ్మారి తగ్గుముఖం పడుతుంది.ఇలాంటి తరుణంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.జరిగిన ఈ ప్రమాదంలో...
Read More..ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు లెటర్ రాయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని ఉద్దేశించి లెటర్ రాసి రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్ కార్యక్రమం అమలయ్యేలా బాధ్యత తీసుకోవాలని తెలిపారు.అదే రీతిలో రాష్ట్రంలో మహమ్మారి కరోనా తో పోరాడుతున్న...
Read More..ఈక్వెడార్ సమీపం దగ్గర ఓ దీవిలో కైలాశ అనే దేశం ఏర్పాటు చేస్తున్న నిత్యానంద ఇండియాలో కరోనా పరిస్థితిపై స్పందించారు.ఓ శిష్యుడు ఇండియాలో కరోనా పరిస్థితి ఎప్పుడు అదుపులోకి వస్తుందని స్వామీజీని ప్రశ్నించగా తాను ఎప్పుడైతే ఇండియాలో అడుగు పెట్టడం జరుగుతుందో...
Read More..దేశ ప్రజలకందరికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు కేంద్రం సిద్ధం అవుతుంది.ఇప్పటివరకు వ్యాక్సిన్ ప్రోగ్రాం ఎలా జరిగినా ఇక మీదట అది వేగవంతం చేయాలని చూస్తున్నారు.ప్రభుత్వం అందించే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉచితంగానే ఉంటుంది.అయితే ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ వేసుకోవాలని...
Read More..దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశారు.ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలందరికి వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.ఇక ఆగష్టు నుండి 44 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్ లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది.ఆయాన్ సంస్థలకు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చినట్టు చెప్పింది.19...
Read More..ఖాతాదారులకు ఎస్బీఐ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు డోర్ స్టెప్ సర్వీస్ అందించాలని నిర్ణయించుకుంది.ఈ క్రమంలో ఎంపిక చేసిన కస్టమర్లకు ఈ అవకాశం...
Read More..ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై ఇంకా అనేక విషయాలపై చర్చించిన అనంతరం .రేపటితో అనగా 9 వ తారీకు నాడు ముగుస్తున్న...
Read More..తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మిగతా హీరోలతో పోల్చితే పవర్ స్టార్ చేసింది తక్కువ సినిమాలే అయినా తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే నటుడికి లేదని చెప్పుకోవచ్చు.ఆయన కోసం ఏం చేయడానికి అయినా వెనుకాడని...
Read More..చిత్ర పరిశ్రమలో హీరో కుటుంబం నుండే కాదు.హీరోయిన్స్ కుటుంబం నుండి కూడా ఇండస్ట్రీకి నటులు పరిచయమైయ్యారు.ఇక సీనియర్ హీరోయిన్ రాధా గురించి తెలియని వారంటూ ఉండరు.ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఇక రాధ కూతురు కార్తీక...
Read More..ప్రస్తుతం కరోనా సమయంలో ట్రెండింగ్ లో ఉన్న అంశం పెళ్లి వేడుకలు.ఒకప్పుడు వివాహాలు అంటే ఎంతో శుభప్రదంగా, పెద్ద ఎత్తున బంధు మిత్రుల మధ్య చాలా హడావిడిగా జరుగుతున్నాయి.ప్రస్తుతం కోవిడ్ నిబంధనల కారణంగా చాలా తక్కువ మందితో మాత్రమే వివాహం నిర్వహించుకున్నామనే...
Read More..తేనెటీగ కరిస్తేనే చాలా మంటగా ఉంటుంది.ఒక్క దానికే అలా ఉంటే మరి తేనెటీగల గుంపు ఉంటే.అది కచ్చితంగా ప్రమాదకరమే.కానీ, ఒక మహిళ తేనెటీగాలను ఆమాంతం చేతితో పట్టుకుని పెట్టెలో పెట్టెసింది.అంతే కాదు.వాటి రాణిని సైతం అందించిన వీడియో వైర ల్ అయ్యింది.నిజానికి...
Read More..కరోనా నేపథ్యంలో గత ఏడాది సోషల్ మీడియాలో వైరల్ అయిన బాబా కా దాబా తాతకు మళ్లీ కష్టాలు తప్పడం లేదు.గత సంవత్సరం ఆయన ప్రారంభించిన రెస్టారెంట్ లాక్డౌన్తో మూతపడింది.ఇక ఆయన మళ్లీ రోడ్డు పక్క స్టాలే దిక్కైంది.ఈ తాత ఢిల్లీలోని...
Read More..రోహిత్.రెండు దశాబ్దాల క్రితం తెలుగు తెరపై వెలుగు వెలిగిన నటుడు.యూత్ ఫుల్ సినిమాలతో యువతను తెగ అట్రాక్ట్ చేశాడు.6 టీన్స్ లాంటి సూపర్ హిట్ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.ఆ తర్వాత వరుసగా అవకాశాలువచ్చినా.తెలుగు సినీ పరిశ్రమలో ఆయన...
Read More..నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న బింబిసార సినిమా చిత్రీకరణ కరోనా కారణంగా నిలిచి పోయింది.మళ్లీ షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సమయంలోనే ఈ సినిమా బడ్జెట్ గురించి ప్రస్తుతం నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న...
Read More..కొంత మంది ఫేమస్ కావడానికి ఏండ్ల తరబడి కష్టపడతారు.ఆయా రంగాల్లో తమ సత్తా చాటుకుంటారు.విజేతగా నిలుస్తారు.మరికొందరు సడెన్ గా ఫేమస్ అవుతారు.వారు అంతకు ముందు ఏదో పని చేసినా.చిన్న చిన్న కారణాలతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోతారు.అలా సడెన్ గా...
Read More..కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం కోవిడ్ టీకా ఒక్కటే ప్రజల ముందున్న మార్గం అని కొందరు చెబుతుండగా, దేశ ప్రజలందరికి ఇంకా వ్యాక్సిన్ అందించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయనే విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.అదీగాక దేశవ్యాప్తంగా అందరికి వ్యాక్సిన్ అందాలంటే...
Read More..ఏపీలో రాజకీయాలు ఎప్పుడు హీట్ మీదనే సాగుతాయి.ముఖ్యంగా వైసీపీ, టీడీపీ ల మధ్య ఏదో ఒక అంశం పై రచ్చ అవుతుందన్న విషయం ఎన్నో సార్లు నిరూపించబడింది.ఇప్పటికి అధికార దాహంతో టీడీపీ ఉందని వైసీపీ నేతలు విమర్శించడం, ప్రజలను సరిగ్గా పాలించడంలో...
Read More..చిత్ర పరిశ్రమలో చాలా మంది నటులు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెబుతుంటారు.కానీ అతను మాత్రం డాక్టర్ వృత్తి నుండి యాక్టర్ గా మారాడు.టాలీవూడ్ ఇండస్ట్రీలో అన్న, తమ్ముడు తదితర ఈ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ...
Read More..కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వ్యవహారాలు చక్కగానే కొనసాగుతున్నాయి కానీ, తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు.ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించడంలో ఏమాత్రం తగ్గడం లేదు.ఈ...
Read More..ప్రస్తుత కాలంలో ఎవరి వ్యక్తిగత జీవితంలో వారు బిజీగా ఉంటూ సొంత తల్లి దండ్రులను కూడా సరిగ్గా చూసుకోలేక అనాధ ఆశ్రమాలలో వదిలేసి వెళ్తున్న పరిస్థితి ఉంది.అయితే ఎంత డబ్బు ఉన్నా ఇతరులకు సేవ చేయడానికి మనసు రావడం అన్నది చాలా...
Read More..టాలీవుడ్ నటి తెలుగు ముద్దుగుమ్మ అంజలి పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే.తన నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.తన పాత్రకు ప్రాణం పోసినట్లుగా నటిస్తుంది.తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా నటించింది.కానీ తెలుగు సినీ పరిశ్రమలో...
Read More..కరోనా సెకండ్ వేవ్ వల్ల పలు సినిమా లు విడుదల ముందు నిలిచి పోయాయి.చిన్న పెద్ద సినిమాలు కలిపి డజనుకు పైగా సినిమాలు విడుదల తేదీ ప్రకటించిన తర్వాత క్యాన్సిల్ అయ్యాయి.అందులో ముఖ్యంగా లవ్ స్టోరీ మరియు విరాటపర్వం సినిమాలు ఉన్నాయి.ఈ...
Read More..జోష్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సినీ కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క 50 కోట్ల రూపాయల సినిమా కూడా లేదు.నాగచైతన్య మాస్ హీరో అవుదామని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఫ్లాప్ అయ్యాయే తప్ప హిట్ కాలేదు.ప్రేమమ్,...
Read More..టాలీవుడ్ బ్యూటీ కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు అందుకున్న ఈ బ్యూటీ తన అందంతో కూడా యువత మనసులను దోచుకుంది.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.తెలుగులోనే...
Read More..తప్పు ఎవరు చేసిన శిక్ష అనుభవించక తప్పదు.చట్టం దృష్టిలో అందరు సమానులే అంటారు కానీ కొందరి విషయంలో చట్టాన్ని కూడా చుట్టలా చుట్టేస్తున్న సందర్భాలున్నాయి.ఇకపోతే మహారాష్ట్ర నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నటి నవనీత్ కౌర్ రాణా ఎంపీగా గెలిచిన...
Read More..క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరు తెలియని క్రికెట్ ప్రేమికుడు ఉండరంటే అతిశయోక్తి కాదు.అన్ని దేశాల్లో క్రికెట్ ను ఒక ఆటలాగా మాత్రమే పరిగణిస్తారు.కాని మన భారతదేశంలో క్రికెట్ అనేది అత్యంత ఆదరణీయమైన క్రీడ.మన దేశంలో క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్...
Read More..తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.సాయి శ్రీనివాస్ అల్లుడు శ్రీను సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు.బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వ్యక్తి గత విషయానికి వస్తే.ఆయన 1993జనవరి 3న ఆంధ్రప్రదేశ్...
Read More..ఇండియాలోనే బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంగా కేజీఎఫ్ నిలిచింది.ప్రస్తుతం రూపొందుతున్న కేజీఎఫ్ 2 అంతుకు మించిన యాక్షన్ మూవీ అంటూ యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.అత్యంత ప్రతిష్టాత్మక యాక్షన్ మూవీని తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ ఆ తర్వాత ప్రభాస్ తో సలార్ మూవీ...
Read More..తెలుగు సిని నటి హెబ్బా పటేల్ పరిచయం గురించి అందరికి తెలిసిందే.తెలుగు లోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది.ఇక తన అందం తో మంచి ఫాలోయింగ్ కూడా అందుకుంది.తెలుగులో తొలి సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది.ఇక సోషల్ మీడియా...
Read More..అతి లోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.తన కూతురు ను హీరోయిన్ గా చూసుకుని మురిసి పోవాలనుకున్న శ్రీదేవి కి ఆ కోరిక తీరలేదు.జాన్వీ మొదటి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే శ్రీదేవి ప్రమాదవశాత్తు...
Read More..గత కొద్ది రోజుల క్రితం అరెస్ట్ అయ్యి విడుదల అయిన ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి వచ్చినట్లుగా కనిపించడం లేదు.కాగా కొంత కాలంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం పై వరుస విమర్శలు చేస్తున్నా ఓపికతో...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్ల రెమ్యునరేషన్ లెక్కలు మారిపోతున్నాయి.డిమాండ్ కు అనుగుణంగా నటీనటులు తమ రెమ్యునరేషన్లను తీసుకుంటున్నారు.ది ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.రాజ్, డీకే దర్శకత్వ ప్రతిభతో ది ఫ్యామిలీ మేన్ 2...
Read More..పవన్ కళ్యాణ్ తో పదేళ్లు గా సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్న దిల్ రాజుకు వకీల్ సాబ్ సినిమా తో ఆ కోరిక తీరింది.వకీల్ సాబ్ సినిమా కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేదు.వందల కోట్ల మార్కెట్ ఉన్న పవన్ కళ్యాణ్ తో...
Read More..బాబు ఇది నిజంగా పరీక్షా కాలమే.ఎందుకంటే పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మహా అద్భుతం జరిగితే కానీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.పూర్తిగా అయోమయం లో పార్టీ క్యాడర్ ఉన్నారు.మరో మూడేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి డోకా...
Read More..గోపీ చంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే మూవీ అధికారికంగా ప్రకటన వచ్చింది.ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభించబోతున్నట్లుగా మారుతి ప్రకటించాడు.కాని కొన్ని కరోనా కారణంగా సినిమా ఆలస్యం అవుతుంది.షూటింగ్ కూడా మొదలు పెట్టకుండానే అక్టోబర్ లో సినిమాను విడుదల...
Read More..ఇండస్ట్రీలో చిన్న హీరోయిన్స్ కు ప్రతి ఒక్క విషయంలో డిమాండ్ తక్కువగా ఉంటుంది.కానీ స్టార్ హీరోయిన్స్ లకు మాత్రం అలా ఉండదు.వాళ్లకు కథ నచ్చిన కూడా పారితోషికం విషయంలో నో చెప్పేస్తారు.ఇక కొందరు హీరోయిన్స్ కథ చిన్నగా ఉన్నా కూడా తమ...
Read More..ఏపీ వైసీపీ ఎంపీ రఘురామ వ్యవహారం ఇప్పుడు రోజుకో మలుపు తిరుగుతోంది.ఆయన వరుసగా అందరికీ లేఖలు రాస్తూ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు.అయితే ఆయన రాజ్నాథ్ సింగ్ను గతంలోకలిసి తనను ఆర్మీ ఆస్పత్రి నుంచి త్వరగా డిశ్చార్జి...
Read More..బుల్లితెర యాంకర్ వర్షిణి ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న ఢీ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న సంగతి విదితమే.అయితే కొన్ని కారణాల వల్ల ఢీ షోకు దూరమైన వర్షిణి కామెడీ స్టార్స్ షోకు సోలో యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.తాజాగా వర్షిణి అబ్బాయి...
Read More..దేశ వ్యాప్తంగా ప్రస్తుతం సోనూ సూద్ ను రియల్ హీరో అంటూ కీర్తిస్తున్నారు.ఆయన్ను దేశ వ్యాప్తంగా జనాలు దేవుడు అంటూ పూజలు చేస్తున్నారు.ఈ సమయంలో ఆయన మెగా హీరోలను కీర్తించడం చర్చనీయాంశంగా మారింది.ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగా స్టార్...
Read More..తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో ఎన్నో అనూహ్య పరిణామాలు , మరెన్నో సంచలనాలు చోటుచేసుకునేలా కనిపిస్తున్నాయి.ఇప్పటికే టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడుస్తూ వస్తున్న ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తప్పించి కేసీఆర్ అందరికీ పెద్ద షాక్...
Read More..యాంకర్ సుమ ప్రస్తుతం ఈ ఛానల్ ఆ ఛానల్ అనే తేడాల్లేకుండా అన్ని ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లోప్రోగ్రామ్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.సుమ భర్త రాజీవ్ కనకాల పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నా గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలలో ఎక్కువగా నటిస్తున్నారు.ఇప్పటివరకు వెండితెరకే...
Read More..దగ్గు.ఒక్క సారి పట్టుకుందంటే ఓ పట్టాన వదిలి పెట్టదు.ఆహారపు అలవాట్లు, వాతావరణంలో మార్పులు, ఏవైనా అనారోగ్య సమస్యలు, కఫం, స్మోకింగ్, ఇన్ఫెక్షన్, అలర్జీ ఇలా రకరకాల కారణాల వల్ల దగ్గు ఇబ్బంది పెడుతుంది.అయితే కొందరు ఎడతెరిపే లేకుండా దగ్గుతూ నానా తిప్పలు...
Read More..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆషామాషీగా నడపాలని అయితే మాత్రం జగన్ చూడడం లేదు. మరో పది పదిహేనేళ్ల పాటు తమ ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఎప్పుడు ఎన్నికలకు వెళ్లినా తామదే విజయం అనే విధంగా జగన్ వ్యవహారాలు చేసుకుంటూ వస్తున్నారు.ఒక...
Read More..మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడీ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ ను పూర్తి చేసిన రవితేజ త్వరలోనే శరత్ మండవ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూజా కార్యక్రమాలు జరిగాయి.పెద్ద...
Read More..టీ దీని గురించి పరిచయాలు అవసరం లేదు.సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకు అందరికీ అందుబాటులో ఉండే టీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సేవించే పానియాల్లో ఒకటి.మితంగా తీసుకుంటే టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఎందరో నిపుణులు తేల్చి చెప్పారు.ఒత్తిడి, సీరసం,...
Read More..కోవిడ్ సెకండ్ వేవ్తో అల్లాడిపోతున్న భారతదేశాన్ని ఆదుకునేందుకు ఎన్ఆర్ఐలు ముందుకొస్తూనే వున్నారు.వ్యక్తిగత సాయంతో పాటు స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో జన్మభూమికి అండగా నిలబడుతున్నారు.ప్రధానంగా దేశాన్ని తీవ్రంగా ఇబ్బందిపెడుతున్న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, మందులు, ఇతర వైద్య పరికరాలను విరాళంగా అందజేస్తున్నారు.కొద్దిరోజుల క్రితం...
Read More..1. జగన్ కు ఆనందయ్య లేఖ కరోనా మందు అందిస్తున్న ఆనందయ్య ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు.కరుణ అన్ని జిల్లాలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ద్వారా పంపిణీ ఏర్పాట్లు చేసేందుకు సహకరించాలని టూ జగన్ కు లేఖ...
Read More..రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోస్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు.ఇక ఈ సినిమా మల్టీ స్టారర్ లతో తెరకెక్కనున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రకటించినప్పటి...
Read More..మొన్నటి వరకు సైలెంట్ గానే ఉన్న మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకు ఆక్సిజన్ బ్యాంకును ఏర్పాటు చేశారు.సొంత నిధులతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం చేపట్టడంతో అభిమానుల్లో ఎక్కడలేని ఆనందం కనిపించింది.ఇప్పటివరకు కేవలం సినీ పరిశ్రమ నుంచి సహకారం...
Read More..ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే మొబైల్స్ లో మొదటి స్థానం ఏది అంటే అందరూ టక్కున సమాధానం ఇచ్చేది ఆపిల్ అని.ఆపిల్ సంస్థ కేవలం మొబైల్ రంగంలో మాత్రమే కాకుండా ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో దూసుకు వెళ్తుంది.అయితే ఇంత పేరున్న ఆపిల్...
Read More..మనలో చాలామందికి గగనతలంలో విహరించాలని కోరిక ఉంటుంది అయితే అలా చేయడం ఇదివరకు అంత సులువైన విషయం కాదు.అంతరిక్షంలో ప్రయాణించాలన్న కోరిక కూడా చాలామందికి ఉండే ఉంటుంది.అయితే, ఈ కోరికను తాజాగా అమెజాన్ సంస్థ సీఈవో నెరవేర్చుకోబోతున్నాడు.తన చిన్నప్పుడు నుంచి అంతరిక్షంలో...
Read More..కరోనా వైరస్ భూమ్మీద లక్షలాది మంది ప్రాణాలు తీయడంతో పాటు సామాజికంగా, ఆర్ధికంగా చేసిన నష్టం అంతా ఇంతా కాదు.కరోనా ముసుగులో జాతి వ్యతిరేకవాదులు రెచ్చిపోతున్నారు.కోవిడ్ చైనీయుల వల్లే వచ్చిందంటూ అనేక దేశాల్లో వారిని లక్ష్యంగా చేసుకుని భౌతికదాడులకు పాల్పడుతున్న సంఘటనలు...
Read More..కన్నుగీటి భామ ప్రియా వారియర్ పరిచయం అందరికి తెలిసిందే.ఒక్క కన్నుగీటి తో దేశవ్యాప్తంగా అభిమానులను ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ.ఈ బ్యూటీ ‘ఒరు ఆదార్ లవ్‘ అనే మలయాళం సినిమా తో ఎంత మంది అభిమానుల హృదయాలను తాకింది.ఇక ఆ ఒక్క...
Read More..అతి త్వరలో మొదలు కాబోతున్న శ్రీలంక, టీమ్ ఇండియా పర్యటనలో భాగంగా తాజాగా మ్యాచ్ ల షెడ్యూల్ ఖరారైంది.ఈ సిరీస్ నేపథ్యంలో భాగంగా ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, మూడు టి-20 లు ఆడేందుకు టీమిండియా యువ బృందం శ్రీలంకకు...
Read More..ఈ మధ్య ప్రతి ఒక్కరూ సెలబ్రిటీగా మారుతున్నారు.ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటీలు గా మారారు.అంతేకాకుండా ఇండస్ట్రీలో హీరోయిన్స్ మరింత క్రేజ్ అందుకోవడానికి తమ ఫోటో షూట్ లతో బాగా రచ్చ చేస్తున్నారు.చిన్న హీరోయిన్స్ నుండి స్టార్ హీరోయిన్స్...
Read More..కృష్ణపట్నం ఆనందయ్య ఏపీ సీఎం వైఎస్ జగన్ కి లెటర్ రాశారు.రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో జిల్లాకు ఐదు వేల మందు ప్యాకెట్లు అందించటానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం సహకరించాలి అని స్పష్టం చేశారు.అంత మాత్రమే కాక మెడిసిన్ తయారీకి ప్రభుత్వం పూర్తిగా సహకరించాలని...
Read More..ప్రస్తుతం ఉన్న తెలుగు మీడియాలో మెజార్టీ మీడియా వర్గాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి అనే సంగతి అందరికీ తెలిసిన విషయమే.అందుకే ఎక్కువగా జగన్ ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎత్తి చూపుతూ, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటాయి.ఇది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.2019 ఎన్నికల...
Read More..కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం ఎలాంటి పరిస్థితిని ఎదురుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చిన్న, పెద్ద ,ఆ మతం, ఈ మతం అని తేడా లేకుండా ఎంతో మందిని బలితీసుకుంది ఈ కరోనా వైరస్.ఈ నేపథ్యంలో కాస్త నిదానంగా అయినా...
Read More..ఏపీలో సంచలనం సృష్టించిన జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి.అయితే ఇప్పుడు ఇదే కేసులో సీబీఐ దూకుడు పెంచింది.చాలా రోజుల తర్వాత మళ్లీ కేసును విచారణ చేస్తోంది.సోమవారం నుంచి విచారణ స్టార్ట్ చేసి కీలక ఆధారాలను సేకరిస్తోంది.ప్రస్తుతం...
Read More..ఈ ఏడాదిలోనే తొలి సూర్యగ్రహణం జూన్ 10 గురువారం నాడు ఏర్పడబోతోంది.మొత్తం ఈ ఏడాది రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఉంటాయి.సూర్యగ్రహణం గురించి చాలా మందికి మనస్సులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి.గ్రహణం అనేది ఓ ఖగోళ సంఘటన.చంద్రుడు, భూమికి మధ్య సూర్యుడు...
Read More..దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ఎంతగా కలకలం సృష్టిస్తున్నదో కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఇప్పటికే ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా దాదాపు 4 లక్షల పైచిలుకు మంది ప్రజలు మృత్యువాత పడ్డారు.అంతే కాకుండా మరో...
Read More..చైనాలో వధూవరులను ర్యాగింగ్ చేయడం ఒక సాంప్రదాయం.వధూవరులను ఇబ్బందిపెట్టడి, తిట్టటం, కొట్టటం, నీళ్లలో ముంచేయటం, ఎత్తునుంచి తోసేయటం వంటివి ర్యాంగింగ్ లో భాగాలు.‘నవోహున్’ అనే సంప్రదాయం పేరుతో పెళ్లికొడుకు, పెళ్లికూతర్లను వేధించే సాంప్రదాయం అది.బంధుమిత్రులు ఎవరైనా పెళ్లి వేడుకలో చాలా హంగామా...
Read More..తెలుగులో పలు, షోలు ఈవెంట్లలో తన గలగల మాటలతో ప్రేక్షకులను బాగానే అలరించిన టాలీవుడ్ ప్రముఖ బ్యూటిఫుల్ యాంకర్ శ్యామల గురించి సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే యాంకర్ శ్యామల సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో చాలా కష్టాలు పడింది.అయినప్పటికీ పట్టు...
Read More..తెలుగులో పలు మాస్ మరియు యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే దర్శకుడు వి.వి.వినాయక్ మాస్ ఓరియెంటెడ్ కథా చిత్రాలను...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు “బోయపాటి శ్రీను” దర్శకత్వం వహించిన “భద్ర” చిత్రం ప్రేక్షకులకి బాగానే గుర్తుంటుంది.కాగా ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించగా మలయాళ బ్యూటీ మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించింది.అలాగే ప్రకాష్ రాజ్, ఈశ్వరీ...
Read More..ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో సెలబ్రిటీలకు మరియు తమ అభిమానులకు మధ్య దూరం బాగా తగ్గిపోయింది.ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీలు అప్పుడప్పుడు లైవ్ కార్యక్రమాలు మరియు చిట్ చాట్ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు తమ అభిమానులు...
Read More..ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రాణాంతకంగా మారుతోంది.ఈ వైరస్తో పోరాటం చేసి, మన ప్రాణాలను రక్షించుకోవడానికి ఇప్పటికే అన్ని దేశాలు టీకాలు ప్రారంభించాయి.అయితే, మన దేశీయ బ్యాంకులు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి బంపర్ ఆఫర్ ప్రకటిస్తూనే ఉన్నాయి.ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా...
Read More..నిన్న జాతినుద్దేశించి దేశ ప్రధాని మోడీ పై చేసిన ప్రసంగంలో దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించే బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని తెలపటం తెలిసిందే.దీంతో వ్యాక్సినేషన్ పై వైయస్ షర్మిల తనదైన శైలిలో సోషల్ మీడియాలో స్పందించారు.కేంద్రం ఫ్రీగా వ్యాక్సిన్ అందిస్తుంది...
Read More..తెలుగులో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానెల్ అయిన “జీ తెలుగు” లో ప్రసారమయ్యే “కొంచెం ఇష్టం కొంచెం కష్టం” అనే ధారావాహిక ద్వారా ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ సీరియల్ ఆర్టిస్ట్ “రోహిణి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం...
Read More..జూన్ 7వ తారీకు నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.మొదట జిల్లా కేంద్రాలకు పంపిణీ చేసి, ఆ తర్వాత మెల్ల మెల్లగా ప్రభుత్వం యొక్క సహకారంతో బందోబస్తుతో ప్రతి ఒక్కరికి మందు...
Read More..ఏపీ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.తనపై మోపిన రాజద్రోహం కేసు, అలాగే తనపై కస్టడీలో జరిగిన దాడికి వ్యతిరేకంగా ఆయన దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు రఘురామ.ఈయన కేసులో మొదటి నుంచి...
Read More..ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు ఐదు సినిమాలు ఉన్నాయి.బాహుబలి చిత్రంతో తన మార్కెట్ అమాంతం పెరిగింది.అందుకే వరస పెట్టి అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.రాధే శ్యామ్ సినిమా దాదాపు చివరి దశలో ఉంది.ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ...
Read More..మహమ్మారి కరోనా వైరస్ కారణంగా దేశంలో చాలా మరణాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.ఈనేపథ్యంలో చనిపోయినవారి హస్తికలు నిమజ్జనం చేయడం హిందూ ధర్మంలో ఆచారం కావటంతో చాలామంది కాశీ, గయా లాంటి చోటికి వెళ్ళి గంగానదిలో కలుపుతూ ఉంటారు.అయితే ప్రస్తుతం కరోనా...
Read More..ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు కేసీఆర్ కు ఎంతో నమ్మకమైన , సన్నిహితమైన వ్యక్తి.మొదటి నుంచి కేసీఆర్ వ్యూహాలకు అనుగుణంగా నడుచుకుంటూ రాజకీయ వ్యూహాలు రూపొందిస్తూ వస్తున్నారు.పార్టీలో ఏర్పడిన ఇబ్బందులు అన్నిటినీ పరిష్కరిస్తూ, ఎక్కడా...
Read More..అంజీర్ పండ్లు చాలా రుచిగా ఉండడమే కాదు అద్భుతమైన పోషకాలు వీటి సొంతం.అత్తి పండ్లలో పోటాషియం, ఖనిజ లవణాలు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.పలు రకాల వ్యాధులకు అంజీర్తో చెక్ పెట్టవచ్చు.రక్తంలో చక్కెర స్థాయి...
Read More..మెగాస్టార్ అంటే అభిమానులకు ప్రత్యేకమైన అభిమానం.ఆయనతో మొదలైన అభిమానం తర్వాత పవన్ కళ్యాణ్ తో తారాస్థాయికి చేరుకుంది.పవన్ ఫ్యాన్స్ ఆయనపై చూపించే అభిమానానికి అవధులు ఉండవు.మెగస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే సినిమాలో కలిసి నటిస్తే చూడాలని మెగా...
Read More..తెలుగు సినీ నటి రేణు దేశాయ్.నటిగా కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య గా బాగా గుర్తింపు తెచ్చుకుంది.తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన రేణుదేశాయ్ ఆ తర్వాత తెలుగులో బద్రి సినిమాతో పరిచయం అయింది.ఇక ఆ సమయంలో పవన్...
Read More..తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గత నెలలో నిఘా వర్గాల ద్వారా నిర్వహించిన పరిశీలనలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.గత నెలలో ప్రభుత్వ పనితీరు, మంత్రులు, ఎమ్మెల్యేల గ్రాఫ్, సంక్షేమ పథకాలపై ప్రజల వాయిస్ లాంటి పలు అంశాలపై నిఘావర్గాల ద్వారా సర్వే...
Read More..ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలిసిందే.ఇక రోజురోజుకు కేసుల సంఖ్య ఎక్కువ అవుతున్న తరుణంలో ప్రభుత్వం కఠిన లాక్ డౌన్ విధించింది.దీంతో అన్ని రంగాలు, పరిశ్రమలు మూతపడటంతో అందరూ ఇంటికే పరిమితమయ్యారు.ఇక ఈ నేపథ్యంలో...
Read More..విశాఖపట్నంలో మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చివేతపై బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్, మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ తీవ్రంగా స్పందించారు.హిడెన్ స్ప్రౌట్స్ మానసిక దివ్యాంగుల పాఠశాల నలుగురు విద్యార్థులతో 2013లో ప్రారంభమై నేటికి 140కి పైగా విద్యార్థులకు జ్ఞానాలయంగా మారిందని తెలిపారు.ఈ...
Read More..