ఉన్నట్టుండి పిడుగులు పడ్డట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారం మారిందని, ఇన్ని రోజుల నుండి ప్రజలు చస్తున్నా కరోనా విషయంలో కీలక చర్యలు చేపట్టని సీఎం కేసీఆర్ ఒక్క సారిగా జనం మీద ప్రేమ పొంగి పోయినట్లుగా తన నిర్ణయాలను ప్రకటించడం ఆశ్చర్యం...
Read More..సినీ నటిగా, మోడల్ గా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.మిస్ యూనివర్స్ శ్రీలంకగా పాపులారిటీని సంపాదించుకున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కరోనా వల్ల నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటే కలిగే...
Read More..కరోనా ఎందరో జీవితాలను మార్చేసింది.అంతే కాదు మనుషుల స్దాయిలను కూడా మార్చేసింది.కాలే కడుపుకు కాసింత గంజి మెతుకులు ఉన్నా చాలు అనేలా ఆలోచనలు మళ్లీంచింది.కరోనాకు ముందు దర్జాగా బ్రతికిన వారంతా కోవిడ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే...
Read More..ఒక పెళ్లిలో సాధారణంగా పెళ్లికొడుకు, పెళ్లి కూతురు తరఫు వారి సందడి మనం నిత్యం చూస్తుంటాం.ఇక పెళ్లి మండపంలో పెళ్లికొడుకు, పెళ్లికూతురుతో పాటు మనకు కనిపించే మరో వ్యక్తి పురోహితుడు.పురోహితుడు లేకుండా పెళ్లిళ్లు జరగవు.ఇది అందరికీ తెలిసిన నిజం.అయితే వారు వేద...
Read More..టాలీవుడ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా పాన్ ఇండియా సినిమాల కే పరిమితమైన ప్రభాస్.ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రాధేశ్యామ్‘ సినిమాలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో పూజా...
Read More..ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం బాహుబలి.ఈ సినిమాను కొట్టే మరోసినిమా ఇప్పట్లో వస్తుందని చెప్పలేం.ఒక్కమాటలో చెప్పాంటే బాహులికి ముందు.బాహుబలి తర్వాత అని సినిమా ఇండస్ట్రీని విభజించుకోవచ్చు.సేమ్ ఒకప్పుడు టాలీవుడ్ లో కూడా ఇలాంటి సంచలనం చేసింది ఓ...
Read More..సూర్యకాంతం.పాత తరం జనాల్లో ఈమె గురించి తెలియని వాళ్లు ఉండరంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.పెద్ద పెద్ద రౌడీలను చూడ్డం కంటే సూర్యకాంతంను చూస్తేనే వణుకుపుడుందనే వారు మన పెద్దలు.ఆమెను చూడగానే పెద్ద నోరేసుకుని పడిపోయే గయ్యాళిగానే అందరం భావిస్తాం.కానీ ఆమె నట...
Read More..కరోనా కష్ట కాలంలో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.చాలామంది హీరోలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సాయం చేయడానికి అస్సలు ముందుకు రావడం లేదు.కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే హీరోలు, ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి...
Read More..సినిమా తీయాలంటే చాలా అంశాలు ముడిపడి ఉంటాయి.ముందు కథ కావాలి.ఆ కథకు కథనం కావాలి.దానికి తగిన హీరో కావాలి.ఆయన పక్కన ఓ హీరోయిన్.సినిమాను రూపొందించేందుకు దర్శకుడు కావాలి.ఇవన్నీ ఒక ఎత్తు అయితే.ఈ సినిమాను నిర్మించేందుకు నిర్మాత కావాలి.ఈ నిర్మాత పెట్టే డబ్బు...
Read More..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే కరోనా నుండి కోలుకున్న విషయం తెలిసిందే.రెండు వారాల హోం క్వారెంటైన్ టైం లో ఉండి ఫైనల్ గా కరోనాని జయించారు బన్నీ.అయితే తన టీం లో 45 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సినేషన్...
Read More..సినిమా రంగంలో కొనసాగుతున్న వారికి పెళ్లి గురించి పెద్దగా పట్టింపు ఉండదు.కెరీర్ అయ్యాక చూద్దాంలే అనుకుంటారు సినీ తారలు.కెరీర్ మంచి స్వింగ్ లో ఉన్నప్పుడు వివాహం చేసుకోవాలని ఎక్కువగా అనుకోరు.తాజాగా పలువురు నటీమణులు ప్రేమించిన యువకులతో పెళ్లికి రెడీ అవుతున్నారు.కరోనా నేపథ్యంలో...
Read More..సినిమాల్లో ముట్టుకోవడాలు, పట్టుకోవడాలు కామన్.కానీ ఒక్కోసారి ఎందుకలు అలా పట్టుకుంటున్నారు అని కుటుంబ సభ్యులు అడిగితే.చెప్పడానికి కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది.సేమ్ ఇలాంటి పరిస్థితే ఎదురైంది.క్యారెక్టర్ ఆర్టిస్టు వై.విజయకు.ఇంతకీ ఆమెను అలా అడిగింది ఎవరో తెలుసా? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఒకసారి...
Read More..నిజ జీవితంలో రష్మీ సుధీర్ జోడీ పెళ్లి చేసుకుంటారో లేదో తెలీదు కానీ ఈ జోడీ పెళ్లి చేసుకోవాలని కోరుకునే అభిమానుల సంఖ్య లక్షల్లో ఉంది.బుల్లితెరపై ఈ మధ్య కాలంలో పాపులరిటీని అంతకంతకూ పెంచుకుంటున్న సుడిగాలి సుధీర్ పుట్టినరోజు నేడు.మోస్ట్ ఎలిబిజిబుల్...
Read More..ఏ హీరోకు అయినా హీరోయిన్ కు అయిన నెగటివ్ రోల్స్ చేయడం అంటే ఛాలెంజింగ్ గా ఉంటుంది.నటిగా లేదా నటుడిగా గుర్తింపు దక్కించుకునేందుకు కేవలం నెగటివ్ రోల్స్ చేస్తేనే ఆ గుర్తింపు వస్తుందని ఇండస్ట్రీ వర్గాల మరియు విశ్లేషకుల అభిప్రాయం.హీరో లేదా...
Read More..జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో మనం మోసం పోతాం.తెలుగు సినిమా పరిశ్రమలో మకుటంలేని మహరాజుగా ఎదిగిన ఎన్టీఆర్ సైతం ఓసారి మోసపోయాడు.ఆయనను మోసం చేసింది ఓ నకలీ డాక్టర్.ఇంతకీ ఆయన ఎలా మోసపోయాడో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు...
Read More..టాలీవుడ్ స్టార్ హీరో రాజశేఖర్ గురించి అందరికీ తెలిసిందే.ఈయన ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.అంతేకాకుండా తన భార్య జీవిత కూడా తెలుగు సినీ పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు అందుకుంది.వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉండగా.అందులో ఒకరు శివాత్మిక ను...
Read More..రాకేష్ మాస్టర్.సోషల్ మీడియా గురించి కాస్తో, కూస్తో తెలిసి వారికి ఎవరికా ఇతడు ఎక్కడో ఒక చోట తగిలే ఉంటాడు.ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ కొరియోగ్రఫర్లుగా కొనసాగుతున్న వారందరికీ ఇతడే గురువు అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు.తన దగ్గర...
Read More..కరోనా నియంత్రణలో ఎమర్జెన్సీ టైం లో వాడిన రెమ్డెసివిర్ ఇంజక్షన్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.కొన్నిచోట్ల దీని అవసరాన్ని క్యాష్ చేసుకునేందుకు బ్లాక్ మార్కెట్ లో అమ్మిన వారు ఉన్నారు.ప్రభుత్వం నుండి సరఫరా చేసిన ఈ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో అమ్మ్యిన...
Read More..మాతృమూర్తుల గొప్పతనాన్ని చాటిన నాట్స్ డాలస్,టెక్సాస్:మే 19: అమ్మ అంటే ప్రత్యక్ష దైవం.అలాంటి అమ్మకు మాతృదినోత్సవం నాడు నీరాజనాలు పడుతూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది.నాలుగు తరాలకు చెందిన మహిళా మణులను ఒకే వేదిక పైకి...
Read More..ఓ పక్క కరోనా కేసులు పెరుగుతుండగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం చేసింది కేంద్రం.రాష్ట్ర ప్రభుత్వాలకు కావాల్సిన విధంగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచేలా ప్రయత్నాలు చేస్తుంది.ఈ క్రమంలో మే 1 నుండి జూన్ 15 వరకు 5.86 కోట్ల వ్యాక్సిన్ డోస్...
Read More..రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ చేయాల్సిన సినిమా మహేష్ బాబుతో.కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది.మహేష్ బాబు కోసం దాదాపుగా ఏడాది పాటు వెయిట్ చేసిన సుకుమార్ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో వెంటనే అల్లు అర్జున్...
Read More..దివంగత గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం గారు గురించి తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలిసిన వ్యక్తి.తెలుగు ఇండస్ట్రీలో ఓ మంచి గాయకుడిని కోల్పోయిన విషయం ఇప్పటికీ అందరి హృదయాలను కదిలిస్తూనే ఉంది.గత ఏడాది కరోనా బారిన పడి అనారోగ్యం సమస్యతో చికిత్స పొందుతూ మరణించిన...
Read More..ప్రస్తుతం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది.ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.ఇక సెలబ్రిటీలు తమకు సంబంధించిన సినిమా అప్ డేట్లను, ఫోటోలను బాగా పంచుకుంటారు.ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్...
Read More..టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో శంకర్ సినిమా చేయబోతున్నాడు.దిల్ రాజు నిర్మించబోతున్న ఈ సినిమా షూటింగ్ ను జులై లో ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు.అయితే శంకర్ మద్యలో వదిలేసిన ఇండియన్ 2 సినిమా ను పూర్తి చేసే...
Read More..కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్న కారణంగా కర్ణాటకలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.కరోనాని నియంత్రించడానికి లాక్ డౌన్ ఒక్కటే మార్గమని కర్ణాటక ప్రభుత్వం భావించింది.ముందు కర్ఫ్యూ విధించినా తర్వాత లాక్ డౌన్ విధించింది.లాక్ డౌన్ టైం లో నిబంధనలు...
Read More..భారత ప్రధాని నరేంద్ర మోడీకి వరల్డ్ వైడ్ మంచి ఫాలోయింగ్ ఉంది.ఆయన ప్రధాని కాగానే దేశాలన్ని తిరిగి వచ్చి డిజిటల్ ఇండియాని ప్రోత్సహించాలని చూశారు.మోడీ దూకుడు చూసి అందరు ఫిదా అయ్యారు.ఆ విధంగా సూపర్ పాపులారిటీ తెచ్చుకున్నారు మోడీ.అంతేకాదు సోషల్ మీడియాలో...
Read More..ఈ మధ్య కాలంలో మోస్ట్ వాంటెడ్ సింగర్ గా సిధ్ శ్రీరామ్ పేరు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో సైతం సింగర్ గా సిధ్ శ్రీరామ్ సత్తా చాటారు.సిధ్ శ్రీరామ్ సింగర్ గానే ప్రేక్షకులకు సుపరిచితమైనా ఈయన...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అకస్మికంగా గాంధీ ఆసుపత్రి పర్యటించడం ఊహించని విషయం.ఇక వైద్య ఆరోగ్య శాఖకు మంత్రిగా ఈటల ఉన్నంత కాలం అంతా తానే చూసుకున్నారు.కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని ఆరోపణల వల్ల ఆయన పదవిని కోల్పోవడంతో ప్రస్తుతం...
Read More..అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే.దాంతో ఫ్యామిలీ మ్యాన్ కు సీజన్ 2 తీసుకు వస్తున్నారు.రాజ్ అండ్ డీకే ల దర్శకద్వయం రూపొందించిన ది ఫ్యామిలీ మ్యాన్...
Read More..కరోనా నేపధ్యంలో సమాజంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఎవరి బాధ ఎవరు వినే పరిస్దితుల్లో లేరు.ఒకరకంగా చెప్పాలంటే మనుషుల జీవితాలు అల్లకల్లోలంగా మారాయని చెప్పవచ్చూ.ఇలాంటి స్దితుల్లో ఆర్ధిక సమస్యలు మధ్య తరగతి వారిని వేధిస్తున్న అంశంగా పేర్కొనవచ్చూ.చాలీ చాలని జీతాలతో జీవితాలను...
Read More..నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందుతున్న అఖండ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.మరో రెండు మూడు వారాల షూటింగ్ బ్యాలన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసి పరిస్థితులు అనుకూలించిన వెంటనే విడుదల చేయాలని భావిస్తున్నారు.అందుకు...
Read More..ఇజ్రాయెల్- పాలస్తీనాల మధ్య జరుగుతున్న యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్లోని అష్కెలాన్ నగరంపై హమాస్ చేసిన దాడిలో భారత్లోని కేరళకు చెందిన సౌమ్యా సంతోష్ మరణించారు.భర్తతో వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో హమాస్ ప్రయోగించిన...
Read More..సాధారణంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేరు చెబితే వైసిపి కారాలు మిరియాలు నూరుతుంది.జగన్ 16 నెలల పాటు జైలు పాలు కావడానికి కారణం ఆయనే అని, ఆయన సిబిఐ అధికారి గా ఉన్న సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన...
Read More..ఇండస్ట్రీలో నటీనటులు ఒకానొక సమయంలో మంచి మంచి సినిమాలను వదులుకుంటారు.అవి తమకు డేస్ కుదరకపోవడం వల్లనో లేక సినిమా కథ నచ్చకపోవడం వల్లనో వదిలేస్తుంటారు.కానీ ఆ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.అలా చాలా మంది నటులు కొన్ని సినిమాలు వదులుకోగా.ఆ సినిమాలు...
Read More..టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా కొత్త పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.ఆ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు ఎన్టీఆర్ బర్త్ డే...
Read More..ప్రస్తుతం దేశంలో ప్రధానంగా వినిపిస్తున్న రెండు పేర్లు కరోనా.ఆ తర్వాత సోనూసూద్.ఈ రెండు పేర్లు సోషల్ మీడియాలో ప్రతి రోజు ట్రెండ్డింగ్లోనే ఉంటున్నాయి.దేశ వ్యాప్తంగా లక్షల్లో కేసులు నమోదు అవుతున్న ఈ సమయంలో దేశ వ్యాప్తంగా ఎవరికి ఏ సాయం అవసరం...
Read More..వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్నో సినిమాలను ప్రకటిస్తాడు ఆ తర్వాత వాటిని పట్టించుకోకుండా వదిలేస్తాడు.ఎన్నో ప్రకటిస్తే అందులో కొన్ని మాత్రమే వర్మ తెరకెక్కిస్తూ ఉంటాడు.అయితే ఎక్కువ మంది దర్శకులు అలా ఉండరు.ఒకటి రెండు సినిమాలు అప్పుడప్పుడు ప్రకటించి చేయకుండా...
Read More..ప్రస్తుతం మెగా హీరో రామ్ చరణ్ వరుస ఆఫర్ లతో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు.ఈ సినిమా తర్వాత రామ్...
Read More..ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.సిక్కులు సాంప్రదాయంగా ధరించే కిర్పాన్పై పాఠశాలల్లో నిషేధం విధిస్తూ ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇటీవల ఓ పాఠశాలలో చోటు చేసుకున్న కత్తిపోటు సంఘటన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యూసౌత్ వేల్స్ రాష్ట్ర...
Read More..టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస ఆఫర్ లను అందుకుంటున్నాడు.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా లో నటిస్తున్నాడు.పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ స్వతంత్ర యోధుడు కొమురంభీం పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్...
Read More..బుల్లితెర ముద్దుగుమ్మ నవ్య స్వామి.తన నటనతో, అందంతో బుల్లితెర ప్రేక్షకుల మనసులను దోచుకుంది.ఈటీవీలో ప్రసారమవుతున్న నా పేరు మీనాక్షి సీరియల్ తో మరింత అభిమానాన్ని సొంతం చేసుకుంది.ఈ సీరియల్ లో మీనాక్షి పాత్ర లో నవ్య స్వామి మంచి గుర్తింపు తెచ్చుకుంది....
Read More..భారతీయుల పండుగలలో దీపావళి ప్రత్యేకమైంది.చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం.దీపావళి పండుగ అనగానే మనం తెలియకుండానే చిన్నతనంలోకి వెళ్లి పోతాం.జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దీవాళీ.ఇప్పుడు ఇది సర్వజన...
Read More..కరోనా కారణంగా గత ఏడాది నుండి థియేటర్లు సరిగా రన్ అవుతున్న దాఖలాలు లేవు.తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలల పాటు కాస్త జోరుగా థియేటర్లు రన్ అయ్యాయి.ఇంతలో మళ్లీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూత పడ్డాయి.మళ్లీ ఎప్పటికి ఓపెన్...
Read More..1.గాంధీ ఆస్పత్రిలో ఆంక్షలు కథనం సీఎం కేసీఆర్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. 2. సుప్రీంకోర్టు కు చేరిన రఘురామకృష్ణంరాజు మెడికల్ రిపోర్ట్ నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సికింద్రాబాద్...
Read More..కొన్నిసార్లు జంతువులు, పక్షులు చేసే పనుల్ని చూసి మనం ఆశ్చర్యపోతుంటాం.గొడవపడాల్సిన జంతువులు ఫ్రెండ్స్ లా ఉండటం, ఒక జంతువుకు మరో జంతువు సాయం చేయడం, ఒక దాని పిల్లల్ని మరో జంతువు కాపాడటం.ఇలాంటివి చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది.అయితే చూడటానికి భయంకరంగా...
Read More..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఉంది.ప్రభుత్వ ప్రతిష్టను అప్రదిష్టపాలు చేశారనే అభియోగాలపై ఆయనను అరెస్టు చేసిన పోలీసులు, తమ కస్టడీలోకి ఆయన ను తీసుకున్నారు.అయితే ఆ సమయంలో రఘురామకృష్ణం రాజును సిఐడి...
Read More..ప్రస్తుతం కోవిడ్ దేశాన్ని గడగడలాడిస్తోంది.దీంతో పాటు మరో వైపు బ్లాక్ ఫంగస్ ముప్పు కూడా దూసుకువస్తుంది.దేశంలో లాక్ డౌన్ విధించినా కూడా.కేసులు మాత్రం తగ్గట్లేదు.మరణాల సంఖ్య పెరుగుతుంది.సరైన ఆక్సిజన్, ప్లాస్మా వంటివి దొరకడం కష్టమవుతున్నాయి.ఇక ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రెటీలు సోషల్...
Read More..కరోనా టైంలో బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోందని చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు.కరోనా రూల్స్ పాటిస్తూ ఇంటిపట్టునే ఉంటున్నారు.అయితే ఖర్చుల కోసం డబ్బులు అవసరమైనప్పుడు దగ్గర్లోని ఏటిఎంకు వెళ్లి డబ్బులు తెచ్చుకుంటున్నారు.చాలా మంది కరోనా ఎక్కడ సోకుతుందేమోనని ఏటిఎంలకు కూడా వెళ్లేందుకు ఇష్టపడటం...
Read More..ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో విద్య ,వైద్య పరంగా అనేక సంచలన నిర్ణయాలు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.“నాడు నేడు” అనే కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు. పాఠశాలల రూపురేఖలను మార్చటం ఇటీవల మనం చూశాం.స్కూల్స్ లో...
Read More..ప్రస్తుతం కోవిడ్ కారణంగా థియేటర్ లో విడుదల కావాల్సిన పెద్ద పెద్ద సినిమాలు వాయిదా పడగా.ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలన్నీ ఓటీటీ లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.అంతేకాకుండా ప్రస్తుతం వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ విడుదలకు సిద్ధంగా ఉండగా.ప్రస్తుతం మరో...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా కట్టడి చేయడం కోసం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇదే తరుణంలో మెడిసిన్ విషయంలో ఎక్కడ బ్లాక్ మార్కెట్ రాష్ట్రంలో లేకుండా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి బాధితులకు సకాలంలో కరోనా చికిత్స అందేలా...
Read More..ఏనుగులను దూరం నుంచి చూస్తే బాగానే అనిపిస్తుంది.కానీ దగ్గరగా చూస్తే భయం వేస్తోంది.ఎందుకంటే ఏనుగు భారీ శరీరం, తొండము కలిగి ఉంటుంది.భూమిపై సంచరించే జంతువులన్నింటిలో ఏనుగే పెద్దది అని మనకు తెలుసు.ఏనుగులు పూర్తిగా శాకాహారులైనా వాటికి కోపం వస్తే విధ్వంసం సృష్టిస్తాయి.దీంతో...
Read More..దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న సంగతి తెలిసిందే.ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా పరిస్థితి దారుణంగా ఉంది.ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చేయడం కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...
Read More..భారత దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పలు దేశాలు భారత ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నాయి.ఇంగ్లాండ్ కూడా భారత ప్రయాణికులపై ఆంక్షలు విధించింది.ఐర్లాండ్, ఇంగ్లాండ్ పౌరులను తప్ప వేరే వారిని రానివ్వడం లేదు.అయితే భారత క్రికెట్ జట్టు మరికొన్ని రోజుల్లో ఇంగ్లాండ్...
Read More..మాములుగా మనము వాడుతున్న ఎలక్ట్రిక్ పరికరాలకు పాస్ వర్డ్స్ పెడుతూ ఉంటాము.అలాగే ఇప్పుడు మనకున్న సోషల్ మీడియా అకౌంట్స్ అనగా వాట్సప్, ఫేస్ బుక్, ఇన్స్టా గ్రామ్, ట్విట్టర్ ఇలా ఎన్నో వాడుతూ ఉంటాము.అన్నింటికన్నా ముఖ్యంగా మన బ్యాంకులకు సబందించిన ఖాతాలకు...
Read More..ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ లోని తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.ఏపీకి వచ్చేందుకు ఏ మాత్రం ఆయన ఇష్టపడడం లేదు .దీనికి కారణం కరోనా భయమేనట.గతంతో పోలిస్తే కరోనా వైరస్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది.వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది...
Read More..టీఆర్ఎస్ కు ఈటెల రాజేందర్, రాజేందర్ కు టిఆర్ఎస్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.మొన్నటి వరకు మంత్రిగా ఉన్న ఈటెల ను బర్తరఫ్ చేసి కెసిఆర్ తన పంతం నెగ్గించుకున్నారు.అంతేకాకుండా ఈటెల భూకబ్జాలకు పాల్పడ్డారంటూ ఆయన పై ఏసీబీ విచారణను సైతం...
Read More..టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు లోనే కాదు హిందీలో కూడా వరుస సినిమాల్లో బిజీగా ఉంది.టాలీవుడ్ లో స్టార్ లా సరసన నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.ఇక కన్నడ వంటి...
Read More..ఒంట్లో నీరసంగా ఉన్నా.జ్వరం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగితే చాలు.కొబ్బరి నీళల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.ప్రతికాలంలో మనకి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి.ప్రతి జబ్బుకూ ఇది సర్వ రోగ నివారిణి.ఎలాంటి కల్తీ లేకుండా మనకు స్వచ్ఛంగా లభించే పానీయం ఇదొక్కటే...
Read More..దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది.చాలా మంది ప్రభుత్వ నిబంధనలు, నియమాలు, ఆంక్షలు పాటించకపోవడం వల్ల అనేక ఇబ్బందులను కొనితెచ్చుకుంటున్నారు.కరోనా వచ్చి ఆసుపత్రుల చుట్టూ తిరిగే కన్నా జాగ్రత్తలు తీసుకుని దాని వ్యాప్తిని నిరోధిస్తూ పొతే ఎక్కడో ఒక చోట బ్రేక్ వస్తుంది.దానికి...
Read More..ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మంగళూరు భామ కృతి శెట్టి ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్ గా ఉంది.యంగ్ హీరోలు అందరూ కూడా కృతి శెట్టి కోసమే ప్రయత్నం చేస్తున్నారు.రష్మిక, పూజా హెగ్డే తమ బడ్జెట్ రేంజ్ దాటిపోవడంతో వారికి...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో నటిస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్...
Read More..ఎంతోమంది సామాన్యులను సెలబ్రిటీగా మారుస్తున్న బిగ్ బాస్ షో గురించి అందరికీ తెలిసినదే.ఇక ఈ షో నాలుగు సీజన్ లను పూర్తి చేసుకోగా.అందులో పాల్గొన్న కంటెస్టెంట్ల లలో కొందరు ప్రస్తుతం కొన్ని ఆఫర్లతో దూసుకుపోతున్నారు.మొదట మూడు సీజన్ల కంటెస్టెంట్ ల కంటే...
Read More..సాధారణంగా పెళ్లి తరువాత సినిమాల్లో హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించడం అంత తేలిక కాదు.పెళ్లి తర్వాత కొందరు హీరోయిన్లు నటనకు దూరమైతే మరి కొందరు హీరోయిన్లు మాత్రం పెళ్లి తరువాత కూడా సకెస్ ఫుల్ హీరోయిన్లు అని ప్రూవ్ చేసుకుంటున్నారు.అలా...
Read More..ప్రస్తుత కాలంలో డబ్బు ఉన్న వాడు కాదు ధనవంతుడు.ఆరోగ్యం ఉన్న వాడే నిజమైన ధనవంతుడని అనుకుంటున్నారట.ఎందుకంటే ఊహించని విధంగా కరోనా మార్పులు చేర్పులు చేసుకుని ప్రజల పై దాడి చేస్తుంది.దీని వల్ల ఎవరి నుండి ఏ వార్త వినవలసి వస్తుందో అనే...
Read More..బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే‘ సినిమా ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.డాన్స్ మాస్టర్ ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కించాడు ప్రభుదేవా.ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా...
Read More..నేటి సమాజంలో చాలా మంది ఆయుష్సు అంతంతమాత్రంగానే ఉంది.వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవిన విధానం వల్ల మనిషి జీవిత కాలం తగ్గుతూ వస్తోంది.చాలా మంది 70 ఏళ్లకు మించి ఉండడం లేదు.చాలా తక్కువ మంది మాత్రమే 80 ఏళ్లకు మించి...
Read More..కోతుల నుంచే మనిషి రూపాంతరం చెందాడని మనం చాలా పుస్తకాల్లో చదివాం.సైన్స్ కూడా అదే చెబుతోంది.కోతులకు, మనుషులకు దగ్గరి లక్షణాలు ఉన్నాయి.కోతుల శరీర అవయవ నిర్మాణం మనుషుల శరీర నిర్మాణానికి దగ్గరగా ఉంటుంది.అందుకే ప్రయోగశాలల్లో వ్యాధి సంబంధిత పరీక్షలను మొదటగా కోతులపై...
Read More..టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోల్లో అక్కినేని అఖిల్ ఒకరు.నటన, డాన్స్ లో అదరగొడుతున్న అఖిల్ కు ఇప్పటి వరకు సరైన హిట్ ఒక్కటి కూడా రాలేదు.ఈయన ఎంచుకునే స్టోరీలు వల్లే సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.అందుకే అఖిల్ కెరీర్ కు ఒక...
Read More..తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ పూర్తిగా లోపించినట్టు కనిపిస్తోంది.పార్టీ సూచనలు, సలహాలను తెలుగు తమ్ముళ్లు పట్టించుకోనట్టు వ్యవహరిస్తున్నట్లు గా కనిపిస్తున్నారు.దీంతో పార్టీ పై చంద్రబాబు పట్టు కోల్పోతున్నారా అనే అనుమానాలు ఎన్నో తలెత్తుతున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో తప్పించి ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో...
Read More..హిందూ సంప్రదాయం ప్రకారం మరణించిన వారికి పిండాలు పెడుతుంటారు.వారు చనిపోయిన మూడు రోజులకు, 11 రోజులకు చనిపోయిన వారికి నచ్చిన వంటకాలతో పిండాలు పెడతారు.అయితే పిండాలు పెట్టిన సమయంలో కాకులు వచ్చి వాటిని తింటాయని ఎదురుచూస్తారు.కాకులు వచ్చి పిండాలను తింటే చనిపోయిన...
Read More..హీరోయిన్ గా టాలీవుడ్ దశాబ్ద కాలం పాటు ఓ వెలుగు వెలిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకొని తరువాత జ్యోతిలక్ష్మి సినిమాతో నిర్మాతగా కొత్త జర్నీని చార్మీ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.పూరీజగన్నాథ్ తో జత కట్టి జ్యోతిలక్ష్మి సినిమా...
Read More..ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ తమ అందాలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులకే కాకుండా ఇండస్ట్రీ పై కూడా దృష్టి పడేలా తెగ ఫోటో షూట్ లతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతున్నారు.ఇప్పటికే చాలామంది ముద్దుగుమ్మలు గ్లామర్ డోస్ పెంచుకొని ఏకంగా సోషల్ మీడియాలో...
Read More..వకీల్ సాబ్ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వేణు శ్రీరామ్.దిల్ రాజు కాంపౌండ్ లో ఉంటూ అప్పుడెప్పుడో పదేళ్ళ క్రితం ఓ మై ఫ్రెండ్ సినిమాతో దర్శకుడుగా వేణు పరిచయం అయ్యాడు.ఆ సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది.దీని తర్వాత...
Read More..స్టార్ హీరో బాలకృష్ణ గతంలో మాట్లాడిన కొన్ని ఫోన్ కాల్స్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.గతంలో బాలకృష్ణ కొన్నిసార్లు అభిమానులపై చేయి చేసుకోగా ఆ వీడియోలు సైతం వివాదాస్పదం అయ్యాయి.అయితే బాలకృష్ణ మాత్రంఅభిమనులతో చాలా ప్రేమగా మాట్లాడతారని అభిమానులకు ఎంతో గౌరవం...
Read More..పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు రాజకీయాలతో బిజీగా ఉన్నాడు.ఈ మధ్యనే వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.దాదాపు మూడు సంవత్సరాల తర్వాత వెండితెరపై కనిపించాడు.వకీల్ సాబ్ లాంటి సందేశాత్మక మూవీతో ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.బాలీవుడ్...
Read More..తమిళనాడు ప్రభుత్వానికి కరోనా కష్టకాలంలో పలువురు సినీ ప్రముఖులు అండగా నిలుస్తున్న విషయం విదితమే.ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ మాత్రం ఈ రాష్ట్రంలో ఒకరేంజ్లో రెచ్చిపోతుంది.దీని ఫలితంగా ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది.అదీగాక ఎన్నో మరణాలు చోటు చేసుకుంటున్నాయి.అయితే...
Read More..యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.ప్రభాస్ వరసగా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టాడు.ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలు...
Read More..నటి సాయిపల్లవి తెలుగు వెండితెర ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు.సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా సత్తా చాటాలంటే అంతా ఆశామాషీ వ్యవహారం కాదు.ఎందుకంటే సినిమా పరిశ్రమ అనేది గ్లామర్ పరిశ్రమ.గ్లామర్ ఆధారంగానే ఇక్కడ అవకాశాలు అనేవి లభిస్తాయి అన్న విషయం అందరికీ...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు విజయశాంతి కీలక కామెంట్లు చేశారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ఆయుష్మాన్ భారత్ లో చేరాలని తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్ణయించుకోవడంతో ఎన్నాళ్లకి కేసీఆర్ కి జ్ఞానోదయం అయ్యిందో అని భగవంతునికి కృతజ్ఞతలు...
Read More..ఏపీ విషయంలో బీజేపీ తీరు చిత్ర విచిత్రంగా ఉంది .ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ విషయంలో ఏపీ బీజేపీ నేతలు ఒకరకంగా వ్యవహరిస్తుంటే, కేంద్ర బీజేపీ పెద్దలు మాత్రం మరో విధంగా వ్యవహరిస్తున్నారు.దీంతో అసలు ఏం జరుగుతోంది అనేది పెద్ద కన్ఫ్యూజన్ గా...
Read More..ప్రస్తుతం కరోనా ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.కరోనా మొదటి వేవ్ లో కేసులు భారీగా నమోదైనా మరణాలు మాత్రం తక్కువగా నమోదయ్యాయి.కాని సెకండ్ వేవ్ లో కేసులు భారీగా నమోదవుతూనే...
Read More..ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు గుంటూరు జిల్లా జైలు నుంచి ఆర్మీ హాస్పిటల్ కి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నియమించిన జ్యుడీషియల్ అధికారి మరికొంతమంది అధికారులు అదే విధంగా ముగ్గురు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కొత్త కేసులు ఎక్కువగానే నమోదవుతున్న సంగతి తెలిసిందే.పాజిటివ్ రేటు కూడా భారీగా ఉండటంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.మే 5వ తారీఖు నుండి 18 గంటల పాటు...
Read More..యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం వరుస సినిమాలని లైన్ లో పెట్టి బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు.ఓ వైపు సొంతం బ్యానర్ లో సినిమాలు చేస్తూనే మరో వైపు బయట ప్రొడక్షన్ లో కూడా సినిమాలని కంప్లీట్...
Read More..ఈ కరోనా సమయంలో మానవ దృక్పదంతో సోషల్ సర్వీస్ చేసే వారు కొందరైతే, అందిన కాడికి దోచుకుంటున్న వారు మరికొందరు ఉన్నారు.నాకేంటి లాభం అనే ధోరణి స్వార్ధంతో కలిసిపోయింది.ఫలితంగా ప్రస్తుతం సమాజంలో దోపిడి ఎక్కువైంది. ఇక అక్కడక్కడ మంచి చేసే వారు...
Read More..విశ్వక్ సేన్ హీరోగా పాగల్ సినిమా తెరకెక్కి రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా టీజర్ తో పాటు సాంగ్స్ కూడా భాగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలో ప్రియురాలిని అమితంగా ప్రేమించే యువకుడుగా విశ్వక్ సేన్ కనిపించబోతున్నాడు.ఆమె కోసం...
Read More..బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాస్పద నటిగా పెద్ద ఎత్తున పాపులర్ అయిన విషయం తెలిసిందే.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో సుశాంత్ ఆత్మహత్య కు బాలీవుడ్ బడాబాబులు కారణమని ఆరోపిస్తూ సంచలన వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున సంచలనం రేపిన విషయం...
Read More..బుల్లితెర రియాలిటీ షోలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందనే ఉంటుందనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో డ్యాన్సీ ప్లస్ పేరుతో రియాలిటీ షో ప్రసారమవుతోంది.బుల్లితెర యాంకర్ ఓంకార్ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.ముమైత్ ఖాన్,...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.33 సూర్యాస్తమయం: సాయంత్రం 06.19 రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు అమృత ఘడియలు:ఆశ్లేష మ.03.00 నుంచి 06.00 వరకు దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు ఈ రోజు...
Read More..ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ నందిత శ్వేత.ఈ అమ్మడు మొదటి సినిమాలోనే దెయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో అద్బుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.దీంతో థ్రిల్లర్ కాన్సెప్ట్ లకి నందిత కేరాఫ్ గా మారిపోయింది.దాంతో...
Read More..దేశంలో ఇంకా తగ్గు ముఖం పట్టని కరోనా తన మృత్యు యాత్రను నిర్విరామంగా కొనసాగిస్తుంది.ఇప్పటికే ఎందరో ప్రముఖులైన రాజకీయ, సినిమా రంగాలతో పాటుగా సామాన్యులను తన పొట్టన పెట్టుకుంటున్న ఈ కిల్లర్ వైరస్ సెకండ్ వేవ్ అంటూ వచ్చి తీవ్రమైన విధ్వంసాన్ని...
Read More..యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రీసెంట్ గా జాంబీరెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.జాంబియన్స్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ మూవీని తెరపై ఆవిష్కరించారు.దీనికి సీక్వెల్ ని సమంతతోతెరకెక్కిస్తానని ఇప్పటికే ప్రశాంత్ వర్మ...
Read More..ప్రస్తుతం దేశంలో ఎక్కడైనా సెలబ్రిటీలలో ఎక్కువగా వినిపించే పేరు అంటే సోనూసూద్ అని చెప్పాలి.బయట జనాలమధ్య, సోషల్ మీడియాలో కూడా సోనూసూద్ పేరునే ప్రముఖంగా చర్చించుకుంటున్నారు.కరోనా సిచువేషన్ లో పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ ఏదో వారికి తోచిన విరాళం ప్రభుత్వాలకి...
Read More..క్రియేటివ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప.ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తయ్యింది.అల్లు అర్జున్ కెరియర్ లో మొదటి సారి కంప్లీట్ మాస్ లుక్ లో ఈ సినిమాలో...
Read More..ఈ మధ్య కాలంలో ఇండియన్ యాక్టర్స్ చాలా మంది హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ అక్కడ సత్తా చాటుతున్నారు.ఇప్పటికే స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో పాగా వేసింది.అలాగే చాలా మంది ఇండియన్ నటులు హాలీవుడ్ తెరపై తమ టాలెంట్...
Read More..బుల్లితెర సీరియళ్లలో వరుసగా అవకాశాలను సంపాదించుకుంటూ శ్రీవాణి తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.తాజాగా శ్రీవాణి ప్రముఖ కమెడియన్ అలీ హోస్ట్ చేస్తున్న అలీతో సరదాగా షోకు హాజరై తన రియల్ లైఫ్ కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.మరోనటి నవ్యస్వామి...
Read More..క్రికెట్ అంటే ఇష్టపడని వారు ఉండరని చెప్పవచ్చు.ఎందుకంటే అన్ని గేమ్స్ కంటే క్రికెట్ కు ఉన్న క్రేజ్ ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు.ఇక క్రికెటర్లు గ్రౌండ్ లో ఆటతోటే కాక సరదాగా చేసే పనుల ద్వారా అభిమానులను ఎంటర్ టైన్ చేస్తుంటారు.దీంతో...
Read More..టాలీవుడ్ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి నటన విషయంలోనే కాకుండా నట జీవితం లోని కాకుండా నిజజీవితంలో కూడా మంచి పేరు సొంతం చేసుకున్నాడు.సహాయం చేయడానికి వెనకాడని వ్యక్తిగా నిలిచాడు చిరంజీవి.ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే చాలు వెంటనే ఆదుకుంటాడు.సోషల్ మీడియాలో...
Read More..Corona positive cases are declining in the state of Telangana.There is a visible decline in the number of positive cases being reported after lockdown when compared to the number of...
Read More..The first day of medical tests for Raghurama Krishnamaraju has come to an end.Tests were conducted on MP in the presence of a Telangana High court magistrate.Officers videotaped the medical...
Read More..చిత్ర పరిశ్రమలో దర్శకుడు శంకర్ అంటే తెలియని వారుండరు.ఈ దర్శకుడు టాలీవుడ్ లో జీన్స్, ఒకే ఒక్కడు, జెంటిల్ మెన్, భారతీయుడు, అపరిచితుడు, ‘ఐ’ రోబో, వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పరచుకున్నాడు.అదీగాక రామ్ చరణ్ తో పాటుగా, రణవీర్...
Read More..తెలంగాణ ప్రజలకు ఊహించని వార్త.కరోనా తీవ్ర విజృంభన నేపధ్యం లో రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.అయితే ఈ పది రోజుల తర్వాత పరిస్దితి ఎంటనే ప్రశ్న చాలా మంది మనస్సులో పుట్టి ఉంటుంది.ఇప్పటికే ఈ లాక్డౌన్...
Read More..ఒక్క కాకి చనిపోతే వంద కాకులు వస్తాయని అంటారు.కానీ నేడు సమాజంలో ఒక్క మనిషి చనిపోతే కనీసం నలుగురు కూడా రావడం గగనంగా మారింది.అంటే నేడు కరోనా వల్ల మానవ సంబంధాలన్నీ నోరు లేని పక్షుల కంటే అధ్వాన్నంగా మారాయని అర్ధం...
Read More..తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినా సాయిపల్లవి స్టార్ హీరోయిన్లను మించి ప్రేక్షకుల్లో గుర్తింపును సొంతం చేసుకున్నారు.కథాబలం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనకు పారితోషికం కంటే గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలే ముఖ్యమని సాయిపల్లవి చెబుతున్నారు.డాక్టర్ చదివి యాక్టర్ అయిన సాయిపల్లవి సినిమా...
Read More..డబ్బు అన్ని సందర్భాల్లో సంతోషాన్ని ఇవ్వదు అంటారు చాలా మంది.కానీ డబ్బులోనే మునిగి తేలుతున్న కొందరు ఈ మాట నిజం కాదంటారు.అలా అని నిరూపిస్తున్నారు కూడా.వారెవరరో కాదు సినీతారలు.అత్యంత ధనవంతులను పెళ్లి చేసుకుని హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు.ఓ వైపు డబ్బు, మరోవైపపు...
Read More..ఎన్నో పనులు చేయాలి అనుకుంటాం.కానీ కొన్నింటిని చేయలేం.అలాగే టాప్ సినిమా హీరోలు అయినా.కొన్ని సినిమాలను చేయలేకపోతారు.దానికి కారణాలు అనేకం ఉంటాయి.అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలోనూ కొన్ని సినిమాలు ఆగిపొయారు.సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత సెట్స్ మీదకు వెళ్లకుండానే డస్ట్...
Read More..తెలంగాణాలో మెడికల్ కాలేజ్ లకు కేసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.రాష్ట్రంలో మరో 10 మెడికల్ కాలేజ్ లు ఏర్పాటు చేసేలా చూస్తున్నారు.దీనిలో భాగంగా సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ ప్రకటించారు.సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ ప్రకటించినందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సిఎం కేసిఆర్ కు కృతజ్ఞతలు...
Read More..ఏపీలో పొలిటికల్ హీట్ను అమాంతంగా పెంచిన ఘటన ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను అరెస్ట్ చేయడం.అంతే కాదు రాజకీయంగా తీవ్ర దుమారం కూడా రేపుతోంది.అయితే రఘురామ అరెస్ట్ విషయంలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం గమనించే ఉంటారు.ఇప్పటికే రఘురామ...
Read More..ఉయ్యాల జంపాల సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అవికా గోర్.టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం ఉన్న పేరే.2008 లో కలర్స్ టీవీ లో బాలికా వధు అనే సీరియల్ లో నటించింది.ఇక ఇదే సీరియల్ తెలుగులో స్టార్ మా...
Read More..Corona is spreading at a faster rate in the state of Andhra Pradesh.Andhra Pradesh tops second place in the number of corona positive cases being reported across India.Even, after two...
Read More..కరోనా సెకండ్ వేవ్ వల్ల భారీ స్థాయిలో జరగాల్సిన ఐపిఎల్ 14వ సీజన్ కూడా వాయిదా పడ్డ విషయం తెలిసిందే.ఇక త్వరలో టీం ఇండియా న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడాల్సి ఉంది.అయితే ఇటీవలే టీం ఇండియా...
Read More..ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా అనే ఉగ్రవాదితో యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ పోరులో అన్నీ రాష్ట్రాల ప్రజలు తీవ్రమైన కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు.ఎన్నో కుటుంబాలు అయిన వారిని కోల్పోయి అనాధలుగా మారుతున్నారు.ఇంకా కొన్ని సంఘటనలు అయితే అత్యంత హృదయ...
Read More..అను ఇమాన్యుల్. న్యాచురల్ స్టార్ నాని మజ్ను సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ.అలాంటి ఈ ముద్దగుమ్మ అందానికి ఫిదా అయినా తెలుగు దర్శకులు వరుస అవకాశాలు ఇచ్చారు.కానీ సినిమాలు అన్ని ప్లాప్ అవ్వడంతో ఈ హీరోయిన్ కు అందం ఉన్న...
Read More..బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కరోనాని జయించింది.ఈ నెల 8న కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రకటించిన కంగనా రనౌత్ పాజిటివ్ వచ్చిన ఆ టైం లోనే తాను కరోనాని జయిస్తానని ధీమాగా చెప్పింది.కరోనా కన్ఫాం అయిన తర్వాత రెండు వారాలు...
Read More..ప్రస్తుతం ఇండియన్ సినిమా పరిశ్రమలో తెలుగు పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మక సినిమాలు తెరకెక్కిస్తుంది.తెలుగులో తెరకెక్కిన పలు సినిమాలు ఈజీగా 100 నుంచి 200 కోట్ల రూపాయల లైన్ ను క్రాస్ చేస్తున్నాయి.ఇప్పటి వరకు టాలీవుడ్ లో 100 నుంచి 300 కోట్ల...
Read More..స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఈ సీరియల్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది.అన్ని సీరియల్ లో కంటే టాప్ రేటింగ్ లో ఉంది.ఇక ఇందులో కీలక పాత్రలో నటిస్తున్న నటుల...
Read More..ప్రస్తుతం తెలంగాణలో అప్పుడప్పుడు అధికార పార్టీ పై మాటల చురకలు అంటిస్తూ తాను కూడా రాజకీయాల్లో ఉన్నానని గుర్తు చేస్తున్న వైఎస్ రాజశేఖర్ కూతురు వైఎస్ షర్మిల ప్రభుత్వ విధి విధానాల పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తాను...
Read More..కరోనా కారణంగా గత సంవత్సరం దాదాపుగా పది నెలల పాటు థియేటర్లు లాక్ అయ్యాయి.మెల్లగా ఓపెన్ చేసి పెద్ద సినిమా లను తీసుకు వస్తున్న సమయంలో మళ్లీ కరోనా సెకండ్ వేవ్ రూపంలో వచ్చి ఇబ్బందులు పెడుతోంది.గత నెల రోజులుగా మళ్లీ...
Read More..మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్ పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు.కరోనా కారణంగా కేకులు కట్ చేయడం కాని ప్లెక్సీలు ఏర్పాటు చేయడం కాని వద్దంటూ ఎన్టీఆర్ గట్టిగానే అభిమానులకు చెప్పాడు.కాని సోషల్ మీడియాలో ఆయన బర్త్ డే సందర్బంగా జరగాల్సిన హంగామా జరుగబోతున్నట్లుగా...
Read More..దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్న ఈ సమయంలో సోనూసూద్ పేరు విసృతంగా వినిపిస్తుంది.ఆయన ఆక్సీజన్ నుండి మొదలుకుని ఆసుపత్రి బెడ్స్ వరకు ఎన్నో అందిస్తున్నాడు.డబ్బు పెట్టే స్థోమత ఉన్న వారికి కూడా ఆక్సీజన్ అందండం లేదు.కొందరు బెడ్...
Read More..పూరీ జగన్నాథ్. తెలుగు సినిమా పరిశ్రమలో ఓ ప్రత్యేక శైలి కలిగిన దర్శకుడు.మాసే కాదు.ఊరమాస్ సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి.సినిమాలో హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలంటే ఆయన తర్వాతే మరెవరైనా అని చెప్పుకొవచ్చు.పూరీకి పరిచయం అయిన ఓ వ్యక్తి.మంచి అవకాశాలతో ముందుకు...
Read More..మంత్రి గంగుల కమలాకర్ కు, మాజీ మంత్రి ఈటెలకు మొదటి నుండి ఆధిపత్య పోరు ఉందనే తెలిసిందే.అయితే అప్పట్లో ఇద్దరు ఒకే పార్టీలో ఉండటంతో కొన్ని కొన్ని సార్లు ఇద్దరి మధ్య కొన్ని లకలుకలు వచ్చినా అధిష్టానం ఇద్దరికి సర్ది చెప్పడంతో...
Read More..రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టం.శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అనే వారు ఉండరనే విషయం మనకు తెలిసిందే.అయితే హుజూరాబాద్ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.అయితే ఈటెల ప్రత్యర్తిగా...
Read More..కేసీఆర్ కు ఈటెలకు మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతోంది.భర్తరఫ్ అనంతరం కేసీఆర్ పై ఆగ్రహం ఉన్న ఈటెల కేసీఆర్ కు చెక్ పెట్టడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నాడని చెప్పవచ్చు.ఇప్పటికే ఇతర పార్టీల సీనియర్ నాయకులతో కూడా భేటీ అయి సలహాలు సూచనలు స్వీకరించారు.అయితే...
Read More..కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ స్వయంగా అన్నదమ్ములు.వీరిద్దరు కలిసి ఓకే బ్యాగ్రాఫ్ లో ఉంటే సినిమాలు చేయాలనుకున్నారు.ఈ రెండు సినిమాల్లో ఇద్దరూ పోలీసు క్యారెక్టర్ల చేశారు.అయితే కథలు కూడా కాస్త ఒకేలా ఉండటంతో.ఇద్దరు కలిసి కూర్చున్నారట.రెండు సినిమాల్లో ఒకేలా ఉన్న...
Read More..అమెరికా అధ్యక్షుడు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి అధినేత.కనుసైగతో ఏ దేశాన్నైనా, ఎవరినైనా శాసించగల పవర్ ఆయన సొంతం.ప్రపంచ గమనాన్ని రెప్పపాటులో మార్చగల నిర్ణయాధికారం అగ్రరాజ్యాధినేత చేతుల్లో వుంటుంది.అలాంటి పదవిలో వున్న వ్యక్తికి జీతభత్యాలు కూడా అదే స్థాయిలో వుంటుంది.అమెరికా ప్రభుత్వ...
Read More..భారత్లో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అమెరికా ప్రభుత్వం మనదేశంపై ట్రావెల్ బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే.మే 4వ తేదీ నుంచి భారత్ నుంచి అమెరికాకు ప్రయాణాలను నిషేధిస్తూ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.కొన్ని విభాగాలకు చెందిన...
Read More..ఒకవైపు బుల్లితెరపై షోలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ రోజా బిజీగా ఉన్నారు.కొన్ని రోజుల క్రితం రెండు సర్జరీలు చేయించుకున్న రోజా ప్రస్తుతం ఇంటి నుంచే నగరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు.తనకు...
Read More..వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆధ్వర్యంలో రూపొందిన ఓటీటీ స్పార్క్.వర్మ డి కంపెనీ తో ఆ ఓటీటీ ప్రారంభం అయ్యింది.ఓటీటీ లో ఇక మీదట మంచి కంటెంట్ వస్తూ ఉంటుందని నిర్వాహకులు చెప్పుకొచ్చారు.రామ్ గోపాల్ వర్మ ఈ ఓటీటీ తో...
Read More..రాధే శ్యామ్ పూర్తి అయిన వెంటనే ప్రభాస్ చేయాల్సిన మూవీ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.కాని నాగ్ అశ్విన్ కంటే ముందు ఆది పురుష్ కు సిద్దం అయ్యాడు.సరే ఆదిపురుష్ తర్వాత అయినా నాగ్ అశ్విన్ తో సినిమా ను పట్టాలెక్కిస్తాడనుకుంటే సలార్...
Read More..తెలంగాణలో మంత్రి వర్సెస్ మాజీమంత్రి వ్యవహారం కాక పుట్టిస్తోంది.ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ , ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపిస్తూ హడావుడి చేస్తున్నారు.ఇటీవల తెలంగాణ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్, మంత్రి గంగుల కమలాకర్ కు...
Read More..గ్రేప్స్.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది ఇష్ట పడి తినే పండ్లు ఇవి.గ్రేప్స్ మంచి రుచి కలిగి ఉండటమే కాదు.ఎన్నో పోషకాలు కూడా దాగి ఉంటాయి.విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, కాపర్, మాంగనీస్, థయామిన్,...
Read More..కరోనా విజృంభణ వల్ల తెలంగాణ రాష్ట్రంలో పది రోజుల పాటు లాక్ డౌన్ నిబంధనలు అమలవుతూ ఉండటంతో బుల్లితెర సెలబ్రిటీలతో పాటు వెండితెర సెలబ్రిటీలు సైతం ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.బుల్లితెరపై బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న...
Read More..అల్లు అర్జున్ పుష్ప సినిమా పై మెగా ఫ్యాన్స్ తో పాటు అందరిలో కూడా ఉత్సుకుత నెలకొంది.ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు.అల్లు అర్జున్ గత చిత్రం అల వైకుంఠపురంలో మరియు సుకుమార్ గత చిత్రం రంగస్థలం లు...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోలను అభిమానులు ఆయా హీరోల పేర్లతో కంటే బిరుదులతోనే ఎక్కువగా పిలుచుకుంటున్నారు.హీరోల ఫ్యాన్స్ ఈ బిరుదులను ఎంతగానో ఇష్టపడతారు.అయితే హీరోలు మొదట ఉన్న బిరుదులను వేర్వేరు కారణాల వల్ల తరువాత కాలంలో మార్చుకున్నారు.20 ఏళ్ల వయస్సులోనే ఆది, సింహాద్రి...
Read More..వైసీపీలోనే ఉంటూ, ఆ పార్టీని , ఆ పార్టీ అధినేత జగన్ ను తిడుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన హడావుడి కొద్ది రోజులుగా చూస్తునే ఉన్నాం.ఆయన జగన్ ఆగ్రహానికి గురి కావడంతో ఆయన పై అనేక కేసులు నమోదు...
Read More..కరోనా సెకండ్ వేవ్తో భారతదేశం అల్లాడిపోతోంది.లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలతో ఈ విపత్తును ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రభుత్వాలు తల పట్టుకుంటున్నాయి.పెరుగుతున్న కేసులకు సరిపడా ఆక్సిజన్, బెడ్లు, మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో దేశంలో మరణాల రేటు పెరిగిపోతోంది.ఈ స్థాయిలో సెకండ్...
Read More..తప్పు చేసిన వారు ఎంతటి వారైన చట్టం దృష్టిలో నేరస్దులే.కాని కొందరు అధికార బలంతో, డబ్బు బలంతో కేసులను పక్కదారి పట్టిస్తారు.అలాంటి వారు ఎక్కువ కాలం దాగలేరు.చేసిన నేరం అప్పటి వరకు కాపాడిన ఏదో ఒక రూపంలో శిక్ష అనుభవించ వలసిందే.అయిన...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు.త్రివిక్రమ్ ల కాంబోలో మూవీ ఇటీవలే అధికారికంగా ప్రకటన వచ్చింది.సినిమా పూజా కార్యక్రమాలు కాని షూటింగ్ కార్యక్రమాలు కాని ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.కాని సినిమాకు సంబంధించిన వర్క్ మాత్రం జరుగుతూనే ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా...
Read More..1.తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి.ఈ వైరస్ పాతదే అయినప్పటికీ కరోనా సమయంలో తీవ్ర రూపం దాల్చడం తో జనాల్లో ఆందోళన నెలకొంది. 2.సోనుసూద్ సాయం కోరుతూ...
Read More..ఇజ్రాయెల్- పాలస్తానాల మధ్య గత కొన్నిరోజులుగా జరుగుతున్న వివాదం తీవ్రరూపు దాల్చింది.హమాస్ తీవ్రవాద సంస్థ రాకెట్లతో దాడి చేస్తుంటే.దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది.ముఖ్యంగా హమాస్ నేతలు, సొరంగాలే టార్గెట్గా చేసుకుని వైమానిక దాడులు నిర్వహిస్తోంది.సోమవారం గాజా స్ట్రిప్పై దాడి...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలకు మరి కొన్ని గంటలే సమయం ఉంది.ఎన్టీఆర్ పుట్టిన రోజుకు అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్ ను మొదలుకుని కరోనా రోగులకు ఆహారం అందించే వరకు ఎన్నో కార్యక్రమాలు ప్లాన్...
Read More..తన నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులపాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అన్న తరహాలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నయి.హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సర్పంచులకు పై స్థాయి నాయకులు నిధుల విషయంలో భయభ్రాంతులకు గురి...
Read More..ఇటీవల కేరళ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో రెండోసారి పినరయి విజయన్ గెలిచిన సంగతి తెలిసిందే.దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కేరళలో సిపిఎం పార్టీ భారీ మెజార్టీతో గెలవడం జరిగింది.ఈ సందర్భంగా విజయన్ నేతృత్వంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఈనెల 20వ...
Read More..మరణానికి ఎవరు అతీతులు కాదు.ఏదో ఒకరోజు అందరు పోవలసిన వారే.కాకపోతే కాస్త ముందు వెనకా అంతే.కానీ కరోనా వల్ల ఊహించని వారు సైతం మరణించడం కాస్త బాధ కలిగించే విషయం.ఇక ఈ కోవిడ్ ఫస్ట్ వేవ్ వయస్సు మళ్లిన వారిని మాత్రమే...
Read More..మనకు ఎలాంటి సమాచారం కావాలన్నా గూగుల్ లో సెర్చ్ చేస్తాం.గూగుల్ కూడా మన అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తీసుకొస్తూ ఉంటుంది.అయితే గూగుల్ త్వరలోనే కలర్ ఫుల్ యూజర్ ఇంటర్ ఫేస్ ను విడుదల చేయనుందట.ఇందులో రంగురంగుల డార్క్ థీమ్...
Read More..ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు అన్న సంగతి తెలిసిందే.దాదాపు రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో.పాదయాత్రలో అదే మేనిఫెస్టోలో ఉంచిన హామీలను 90శాతం నెరవేర్చడం జరిగింది.నాలాంటి కష్టకాలంలో కూడా ఎక్కడా సంక్షేమ పథకాలు ఆగిపోకుండా పాలన...
Read More..సాధారణంగా పెళ్ళి తంతు అంటే అంతా ఇంత సందడి ఉండదు.శుభలేఖలు నుంచి బరాత్ వరకు ప్రతి శుభకార్యము చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.కానీ ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో పెళ్లి వేడుకలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.ఇది వరకు లాగా ఎక్కువమందితో...
Read More..ప్రస్తుతం ఉన్న టెక్నాలజీనీ ప్రతి ఒక్కరు కూడా బాగా వినియోగిస్తున్న సంగతి అందరికీ విదితమే.ఈ క్రమంలో ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ వినియోగం, సోషల్ మీడియా వినియోగం సర్వ సాధారణం అయిపోయింది.ఈ క్రమంలో...
Read More..నటి అనుష్క శెట్టి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు.పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన సూపర్ చిత్రంతో తెలుగు వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఆ సినిమా కొంత నిరాశపరిచిందే.ఆ సినిమా నిరాశపరిచినా నటిగా తనకు...
Read More..తెలుగుదేశం పార్టీలు రఘురామకృష్ణంరాజు వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది.అసలు తమ పార్టీకి సంబంధం లేకపోయినా, రఘురామ విషయంలో ఎక్కువగా స్పందిస్తున్నారని , సొంత పార్టీ నేతలు అరెస్ట్ అయిన సమయంలోనూ ఈ విధంగా పార్టీ స్పందించలేదు అనే విషయాన్ని ఇప్పుడు నేతలు...
Read More..నటి రష్మిక మందనా పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.ఛలో సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయమైన ఈ భామ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సాధించుకుంది.ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీత గోవిందం సినిమా...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో అభిమానులకు దగ్గరగా ఉండే ఫ్యామిలీ మహేష్ బాబు ఫ్యామిలీ అనే చెప్పవచ్చు.అంతేకాకుండా మహేష్ బాబు కూడా తన ఫ్యామిలీ కోసం ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు.అంతేకాకుండా షూటింగ్ విరామ సమయంలో ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తుంటాడు.అంతేకాకుండా తన ఫ్యామిలీ...
Read More..సాధారణంగా మనం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామి వారు మనకు విగ్రహ రూపంలో దర్శనమిస్తారు.ఆంజనేయ స్వామిని ధైర్యానికి, బలానికి ప్రతీకగా భావిస్తాము.రామాయణంలో ఆంజనేయుడు పాత్ర ఏ విధంగా ఉందో మనకు తెలిసిందే.ఇక మనకు ఏవైనా పీడకలలు సంభవిస్తే వెంటనే...
Read More..క్రికెట్ కున్న పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే.సినిమా హీరోల కన్నా టీమిండియా క్రికెటర్లకే క్రేజ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.అలాంటి క్రికెట్, సినిమా కలిసిపోతే ఆలోచన ఎలా ఉంది.క్రికెటర్లకు, హీరోయిన్లకు పెళ్లిళ్లు చాలానే జరిగాయి.ఎందరో క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్లతో చెట్టాపట్టాలేసుకుని...
Read More..మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీ మధ్య రాజకీయం వెడెక్కినట్టు కనిపిస్తోంది.ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో వెంటనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తారని అంతా భావించారు.అలాగే కొత్త పార్టీ ఏర్పాటు పైన, ఇతర పార్టీలోకి...
Read More..ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంటుంది.కొందరు అపోహలకు పోయి సొంత వైద్యానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు.తమకు ఇష్టం వచ్చిన మందులను ఇంట్లోనే తయారు చేస్తు తమతో పాటు ఇంట్లో వారి ఆరోగ్యాలను దెబ్బతిసే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.కరోనాలాంటి...
Read More..ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నంబర్ 1 హీరో అనే సంగతి తెలిసిందే.సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలై ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది.అయితే ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ తాజాగా సల్మాన్...
Read More..ఏపీ సిఎం వై.ఎస్.జగన్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.తాడేపల్లిలో కూర్చొని ప్రధాని మోడీకి లెటర్ లేఖలు రాస్తే ప్రయోజనం ఉండదని అన్నారు.కరోనా కట్టడికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రాజకీయాలను పక్కన పెట్టాలని కరోనా నియంత్రణ...
Read More..సాధారణంగా మనం చాలా రకాల చేపలను చూసే ఉంటాం.ఆ చేపలు ఏ జాతికి చెందినవి, వాటి గురించి పూర్తి వివరాలను మత్సకారులు చెపుతుంటారు.మత్సకారులను ఓ చేప ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది.హిందూ మహాసముద్రంలోని మడగాస్కర్ తీరంలో షార్క్ చేపలను పట్టే వేటగాళ్లు డైనోసార్...
Read More..సాధారణంగా మనం ఏ దేవాలయానికి వెళ్ళినా విమాన గోపురం ఉండటం చూసే ఉంటాము.కానీ ఈ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా చెట్టునే ఆలయ శిఖరం గా చేసుకొని ఆ చెట్టు పేరు మీదుగా భక్తులకు దర్శనమిస్తున్న మద్ది ఆంజనేయ స్వామి ఆలయం దేశంలోనే...
Read More..వెన్నుపోటు పొడవడానికి శత్రువులే అవసరం లేదు.స్నేహితులు కూడా వెన్నుపోటు పొడుస్తారు.దీనికి చక్కని నిదర్శనం బాలీవుడ్ హీరో శ్రేయస్.హిందీతో పాటు మరాఠీ లో కూడా నటించాడు.2005 లో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన శ్రేయస్ ఇక్బాల్ సినిమాతో బాలీవుడ్ కి పరిచయం అయ్యాడు.ఆ తర్వాత...
Read More..కరోనా సెకండ్ వేవ్ తీవ్రత వల్ల రోజు రోజుకి కేసులు.మృతుల సంఖ్య పెరుగుతుంది.అయితే లాక్ డౌన్ వల్ల కేసుల సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తుంది.అయితే ఇలాంటి టైం లో కొన్ని కంపెనీలు తమ ఉదారత చాటుకుంటున్నాయి.కోవిడ్ మహమ్మారితో పోరాడుతున్న వారికి...
Read More..ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడం కామనే.అయితే ఆ డబ్బులను డ్రా చేసే విధానమే కొంత మందికి వెరైటీ అనిపిస్తుంది.తాజాగా ఇలా వెరైటీగా డబ్బులను డ్రా చేసిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా మంది అనేక...
Read More..కెరీత్ తొలినాళ్లలో తక్కువ మొత్తం పారితోషికానికే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా గుర్తింపును సొంతం చేసుకున్న తరువాత తమ రెమ్యునరేషన్లను అమాంతం పెంచేస్తున్నారు.ఆయా హీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి తెలిసి అవాక్కవడం నెటిజన్ల వంతవుతోంది.స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం...
Read More..తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేని వారు ఎక్కువగా యాచకులుగా మారుతారు.గుడి దగ్గర లేదా బస్టాండ్, మార్కెట్ ఇలా జనం ఎక్కువగా వచ్చే చోట బిక్షాటన చేస్తూ బ్రతికేస్తుంటారు.ఆహారం దొరక్క కడుపు కాలి చనిపోయేవారు కూడా ఉంటారు.ఇక కొంతమంది బిక్షాటన చేసి...
Read More..కరోనా విజృంభణ వల్ల ప్రజలు కష్టాలు పడుతున్న తరుణంలో సాయం చేయడానికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ముందుకు రావడం లేదనే సంగతి తెలిసిందే.అయితే సోనూసూద్ మాత్రం ట్విట్టర్ ద్వారా ప్రజలుపడుతున్న కష్టాలకు పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు.అయితే సోనూసూద్...
Read More..సోనూసూద్ పేరు ఈ మధ్య కాలంలో బాగా వినపడింది.ఈయన చాలా సినిమాల్లో విలన్ గా నటించినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అని అనిపించుకున్నాడు.కరోనా సమయంలో ప్రజల కష్టాలకు స్పందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.ఎంతో మంది పేద...
Read More..ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా తెలుగుదేశం పార్టీలో నాయకుల పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తోంది.డబ్బే ఏళ్ల వయస్సు లోనూ అధినేత చంద్రబాబు తన శక్తికి మించి కష్టపడుతూ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.క్షణం తీరిక లేనట్లుగా బాబు నిత్యం...
Read More..భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎవరు అంటే అందరి నోటి నుండి వచ్చే పేరు ఎంఎస్ ధోని.ఆటగాళ్లను పరిస్థితులకు తగ్గట్టు ఉపయోగించుకోవడం, ఆటగాళ్ల ప్రతిభను గుర్తించడంలో ధోని ఎప్పుడూ ముందుంటాడు.అందుకే అతని సారథ్యంలో ఆడిన ఎందరో ఆటగాళ్లు ఇప్పుడు...
Read More..తక్కువ సమయంలోనే కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో సైతం విజయ్ సేతుపతి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.సాధారణంగా హీరో పాత్రల్లో చేసిన నటులు ఇతర పాత్రల్లో నటించడానికి అస్సలు ఇష్టపడరు.మక్కన్ సెల్వన్ విజయ్ సేతుపతి మాత్రం విలన్ రోల్స్...
Read More..బుల్లితెరపై యాంకర్ గా, నటుడిగా, కమెడియన్ గా గుర్తింపును సొంతం చేసుకొని సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్నవాళ్లలో సుడిగాలి సుధీర్ ఒకరు.పైకి ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సుధీర్ ఈ స్థాయికి చేరుకోవడం కోసం ఎన్నో కష్టాలు...
Read More..ప్రస్తుతం కరోనా ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.అయితే ఇంత క్లిష్ట సమయంలో ప్రజలు దేవుడిలా చూస్తున్న ఒకే ఒక వ్యక్తి సోనూసూద్.అసలు దైవం మనుష్య రూపేనా అన్న చందంగా దేవుడే...
Read More..ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు అందం విషయం లో ఉన్న క్రేజ్ హీరోలకు ఎక్కువగా ఉండదు.అంతేకాకుండా సినిమాలలో హీరోయిన్స్ ఉండే ట్రెండింగ్ విధానమే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఇక హీరోయిన్స్ నటన విషయంలోనే కాదు గ్లామర్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు ముందే ఉండాలి.ఎప్పటికప్పుడు ఫోటో షూట్...
Read More..భారత క్రికెట్ హిస్టరీలో మొదటి సారి భారత పురుషుల జట్టు ఆటగాళ్లు, మహిళల జట్టు ఆటగాళ్లు కలిసి ఒకే చార్టర్డ్ విమానంలో ప్రయాణించనున్నారు.కరోనా కారణంగానే ఇది సాధ్యమైంది.కరోనా కారణంగా ఐపీఎల్ 14 వ సీజన్ వాయిదా పడిన విషయం తెలిసిందే.దీంతో టీమిండియా...
Read More..గత ఏడాది మొదటి సారి కరోనా వచ్చినప్పుడు వెంటనే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టడంతో భారీగా కేసులు నమోదు కాలేదు.అయితే వాణిజ్య, వ్యాపారాలు ఎక్కడికక్కడ స్తంభించి పోయాయి.దీంతో కొన్ని లక్షల కోట్ల ఆదాయానికి గండి పడింది.లాక్ డౌన్ నిర్ణయం సరైనదే...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మంచి హిట్ కొట్టిన మహేష్ బాబు తర్వాత వెంటనే సర్కారు వారి పాట సినిమా మొదలు పెట్టి ఇప్పటికే ఒక...
Read More..విశ్వ నటుడు కమల్ హాసన్ గురించి అందరికి తెలుసు.తన నటనతో ప్రేక్షకులను ముగ్దులుగా చేస్తాడు.ఒకప్పుడు ఈయన సినిమాలంటే అభిమానులు థియేటర్స్ కు క్యూ కట్టేవారు.గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ లేక కమల్ హాసన్ ఫామ్ లో లేడు.ఈ మధ్య సినిమాలు...
Read More..సాధారణంగా అడవిలో ప్రయాణమంటేనే సాహసంతో కూడుకున్న పని.అందుకే అడవిలో ప్రయాణించాలంటే ఒంట్లో వణుకు మొదలవుతుంది.అదే ఒక్కరే రాత్రి ప్రయాణించాలంటే అసలు ఆలోచన చేయరు చాలా మంది.ఎందుకంటే అడవిలో రాత్రిపూట చాలా జంతువులు బయట సంచరిస్తుంటాయి.ఎప్పుడు ఏ జంతువు దాడి చేస్తుందని భయంతో...
Read More..ఈ మధ్యకాలంలో పాత హిట్ మూవీస్ కి సంబందించిన టైటిల్స్ ని మళ్ళీ కొత్త సినిమాల కోసం వాడేసుకుంటున్నారు.రీసెంట్ గా తమిళ్ హీరో కార్తి తన డబ్బింగ్ సినిమాలకి ఖైదీ, దొంగ అనే టైటిల్స్ పెట్టి రిలీజ్ చేశాడు.ఈ రెండు కూడా...
Read More..డిజిటల్ స్క్రీన్ స్పేస్ లోకి సెలబ్రిటీలు అందరూ ఒకరి తర్వాత ఒకరుగా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు.సిల్వర్ స్క్రీన్ పై కేవలం ఏదో ఒక జోనర్ పాత్రలకి పరిమితం కావాల్సి ఉంటుంది.అయితే విభిన్న పాత్రలు చేయాలంటే డిజిటల్ లో కావాల్సినంత అవకాశం ఉంటుంది.భవిష్యత్తులో సినిమా...
Read More..ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ కృతి శెట్టి.ఈ అమ్మడు మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించి ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.ఉప్పెన రిలీజ్ కాకుండానే శ్యామ్ సింగ రాయ్ సినిమాతో పాటు సుదీర్...
Read More..ఎవరికైనా ఆవేశం వస్తే ఆ సమయంలో ఏం చేస్తుంటారో వారికి కూడా తెలియదు.కొన్ని కొన్ని ఆవేశం లో చేసిన పనులు కొన్ని చర్చలకు కూడా దారి తీస్తుంటాయి.అలాంటి పరిస్థితి ని ఎదుర్కుంది ఓ హీరోయిన్.గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ అనే సినిమాతో వెండితెరకు...
Read More..ఒక దేశం ఇంకో దేశం మీద యుద్ధం ప్రకటచినప్పుడు బయటకు కనిపించని విశాదకర ఘటనలు చాలా చోటుచేసుకుంటాయి.అవి అసలు బయటికి రావడం అనేది చాలా అరుదు.దేశాధినేతలు విసురుకున్న సవాళ్లు, పెను సవాళ్లకు దేశ పౌరులు బలవుతుంటారు.ఎంతో మంది విగతజీవులుగా మారుతుంటారు.ఆర్థికంగా చితికిపోయి...
Read More..శృంగార చిత్రాలతో కెరియర్ ప్రారంభించి తరువాత హిందీ బిగ్ బాస్ లో అడుగుపెట్టి అక్కడి నుంచి బాలీవుడ్ లో హీరోయిన్ గా ప్రయాణం మొదలు పెట్టిన పంజాబీ భామ సన్నీ లియోన్.ఈ అమ్మడు బాలీవుడ్ లో చాలా వరకు అడల్ట్ కంటెంట్...
Read More..నందమూరి ఫ్యామిలీ నుంచి సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో తారక్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించి హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు.నటుడుగా వందకి వంద మార్కులు వేసుకున్న ఎన్టీఆర్ తన డాన్స్ టాలెంట్ కూడా మెప్పించి స్టార్ హీరోగా ఎదిగాడు.ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్...
Read More..అసలు కరోనా వస్తే దీని సంబంధించిన సరైన ట్రీట్మెంట్ ఏదనే సంగతి ఇప్పటి వరకు కంఫ్యూజన్గా ఉంది.కొందరు ఈ మెడిసిన్ వాడమంటే, మరికొందరు వైద్యులు కోవిడ్ మైల్డ్ స్దాయిలోనే ఒవర్ డోస్ మెడిసిన్ ఇవ్వడం తరచుగా వినిపిస్తున్న వార్తలే. ఇక కరోనాకు...
Read More..ఉప్పెన సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో వరుస ప్రాజెక్ట్ లని వైష్ణవ్ తేజ్ లైన్ లో పెట్టాడు.ఉప్పెన రిలీజ్ కాకుండానే క్రిష్ దర్శకత్వంలో కొండపొలం...
Read More..ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై సినిమాల జోరు తగ్గడంతో వెబ్ సిరీస్ ల ట్రెండ్ మొదలైంది.ఇప్పటికే డిజిటల్ స్క్రీన్ పై డిఫరెంట్ కంటెంట్ వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.రెగ్యులర్ కథలు కాకుండా ప్రేక్షకులకి క్యూరియాసిటీ పెంచే కథలని దర్శక,...
Read More..బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటికే హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని కమర్షియల్ హీరోగా తనని తాను ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు.భారీ బడ్జెట్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువగా సినిమాలు చేస్తూ స్టార్ హీరో...
Read More..ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత భారీగా ఉందన్న సంగతి తెలిసిందే.రోజుకీ లక్షల్లో కొత్త కేసులు వేలల్లో మరణాలు సంభవిస్తే ఉండటంతో ప్రభుత్వాలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి.ఇదిలా ఉంటే ఇండియా పక్క దేశం నేపాల్ లో కూడా మహమ్మారి భారీగా విజృంభిస్తోంది.దీంతో...
Read More..