రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం( Vemulawada Rural Mandal ) తూర్కాషినగర్ గ్రామం లో నాలుగు సీసీ కెమెరాల ను వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించటం జరిగిందనీ ఎస్ ఐ మారుతీ తెలిపారు....
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :చాక్ పీసుల( chalk piece )తో సూక్ష్మ కళాత్మక వస్తువులు తయారు చేసి శభాష్ అనిపించుకుంటున్నాడు విద్యార్థి అజయ్.చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన పీసరి శ్రీనివాస్ -సుజాత దంపతుల కుమారుడు అజయ్( Ajay ) జిల్లా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: నేతన్నలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మాత్యులు పోన్నం ప్రభాకర్( Ponnam Prabhakar ) ప్రభుత్వ విప్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపెళ్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఆవరణలో రుద్రంగి, చందుర్తి మండల ధూప దీప నైవేద్య అర్చక సంఘం సభ్యులు సోమవారం సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు.మండల ధూప...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 16 ఫిర్యాదులు స్వీకరణ.రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి...
Read More..14 మీటర్ల గుడుంబా, 100 లీటర్ల బెల్లం,10 కిలోల స్పటిక, 10 కిలోల ఇప్పపువ్వు ఒక ద్విచక్ర వాహనం సాధనం ఇద్దరిపై కేసు నమోదు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో గుడుంబా స్థావరాలపై ఎల్లారెడ్డిపేట సీఐ తన సిబ్బందితో దాడులు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: అర్హులైన వారందరూ స్వేచ్చగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సిరిసిల్ల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి పిలుపు నిచ్చారు.రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని అవగాహన కల్పించేందుకు (స్వీప్ సిస్టంటిక్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :గోపాల్ రావు పల్లె గ్రామం లో నిర్వహించిన ఎసిరెడ్డి మల్లారెడ్డి- నర్సవ్వ గార్ల స్మారక క్రికెట్ టోర్నమెంట్ జీపీఎల్ సెషన్ -1 పోటీలలో ఫైనల్ మ్యాచ్ లో బండలింగంపల్లి పై గోపాల్ రావు పల్లె టీమ్ ఘనవిజయం...
Read More..కలెక్టర్ కు వినతి పత్రం అందించిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్.రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( టెట్)2024 కి సంబదించిన ఫీజులను పెంచడం పేద నిరుద్యోగ అభ్యర్థులకు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామ శివారులోనీ ఓ రేకుల షెడ్డులో పేకాట స్థావరంపై వేములవాడ రూరల్ ఎస్సై మారుతి ఆధ్వర్యంలో పోలీసుల దాడి.పేకాట ఆడుతున్న పదిమందిలో ఐదుగురిని పట్టుకోగా మరో ఐదుగురు పరారు.పేకాట స్థావరంలో 5...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: రైతుల వరప్రధాయిని సింగసముద్రం కట్ట మైసమ్మ పండుగను ఆదివారం రైతులు,గ్రామస్తులు రంగ రంగ వైభవంగా నిర్వహించారు.సింగసముద్రం కట్ట మైసమ్మ పండుగ వేడుకలు ఆదివారం ప్రారంభమై మైసమ్మ తల్లికి పటాలు నిర్వహించి సోమవారంతో ముగుస్తాయి.సింగసముద్రం కట్ట మైసమ్మ పండుగా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఆబ్కారి శాఖ సీఐ శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మండల యువజన అధ్యక్షుడు బానోతు రాజు నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి గుగులోతూ అనిల్ నాయక్. పుష్పగుచ్చం అందించి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట ప్రాథమిక పాఠశాలలో సోమవారం ముందస్తుగా ఉగాది పండుగ వేడుకల్లో భాగంగా పచ్చడి చేసే విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది పచ్చడి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని ప్రతిభ విద్యాలయం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సోమవారం ముందస్తుగా ఉగాది సంబరాలు పాఠశాల కరస్పాండెంట్ కొడగంటి గంగాధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా కొడగంటి గంగాధర్ మాట్లాడుతూ.హిందువుల అతిపెద్ద పండుగైన...
Read More..సూర్యాపేట జిల్లా: ప్రేమించి పెళ్లికి కులం అడ్డొస్తుందని తనకు అన్యాయం చేస్తున్న ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగిన సంఘటన ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది.తనకు న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుండి...
Read More..సూర్యాపేట జిల్లా: పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని కొందరు చిన్నారులను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.వారు చిన్ననాటి నుంచే తమ ప్రతిభ పాటవాలను ప్రదర్శిస్తూ ఇతరులను ఆకట్టుకుంటారు.అపారమైన జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారు.తమ మేధాశక్తితో అబ్బురపరిచే విన్యాసాలు చేస్తుంటారు.విజ్ఞాన శాస్త్రంలో అడుగిడుతూ తమ చిన్నారి మెదళ్లకు...
Read More..నల్లగొండ జిల్లా: గత మూడు సంవత్సరాల క్రితం చర్లపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్,బాబూ జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందని, కానీ,చర్లపల్లి గ్రామానికి చెందిన కొందరు కుల దురాహంకారంతో పొద్దు పొద్దున్నే అంబేద్కర్,జగ్జీవన్ రామ్ ముఖం మేము చూడాలా...
Read More..నల్లగొండ జిల్లా: నాటి సాంస్కృతిక పునరుజ్జీవం మొదలుకొని నేటి ఆధునిక సమాజం వరకు అనేక మార్పులకు కళా రంగమే దోహదపడిందని,వంద మాటల కన్నా ఒక్క పాట ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని మిర్యాలగూడ ఎమ్మేల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.ఆదివారం నల్లగొండ జిల్లా...
Read More..సూర్యాపేట జిల్లా: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి ప్రజలు ఏ విధంగా మందుల సామేలు 50వేల పైచిలుకు మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారో అదే విధంగా గత 15 ఏళ్లుగా ఎన్.ఎస్.యు.ఐ,యూత్ కాంగ్రెస్ ద్వారా అనునిత్యం పార్టీ కోసం కష్టపడి,అనేక ఉద్యమాలు,పోరాటాలు చేసి...
Read More..నల్లగొండ జిల్లా: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తప్పుడు ప్రచారాలతో కూడిన అభ్యర్థుల వ్యక్తి గత ప్రచార పోస్టర్లును విడుదల చేయరాదని జిల్లా ఎస్పి చందనా దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.అభ్యర్థుల తమ ఎన్నికల కరపత్రం లేదా పోస్టర్లు అభ్యర్ధుల ముఖం...
Read More..నల్లగొండ జిల్లా:మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణాపై జిల్లా పోలీసుల ఉక్కుపాదం మోపి, గంజాయి నివారణపై నిరంతర నిఘా పెడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 26 కేసులో సీజ్ చేసిన కోటి...
Read More..నల్లగొండ జిల్లా:తెలంగాణ సాయుధ పోరాటంలో దళితుల పాత్ర- (1946-1951) అనే అంశంపై విశ్రాంత ఆచార్యులు కె.రామకృష్ణ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గానూ నల్లగొండ జిల్లా, మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి( Koratikal Village ) చెందిన శిర్గమళ్ళ క్షేత్రయ్య, భాగ్యమ్మ కుమారుడు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మహా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని శనివారం...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్, భారాస పార్టీలు అని మాజీ సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ పేర్కొన్నారు.మండల కేంద్రంలో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎండిపోయిన వరి పంటలను చూసి పోగా అదే ఎండిపోయిన వారి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : ఈనెల రెండో తేదీన జరిగిన సిర్రం మహేష్ హత్య కేసులో నిందితుడైన దర్ర తిరుపతి నీ శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపడం జరిగింది.వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారీ తెలిపిన వివరాల ప్రకారం ముస్తాబాద్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : ఈనెల 09/04/2024 నుండి తేదీ.17/04/2024 వరకు రాజన్న ఆలయంలో శ్రీరామ నవరాత్రి ఉత్సవంలో సందర్భంగా అశేష భక్త జనానికి చేయవలసిన ఏర్పాట్లు గురించి శనివారం స్థానిక ఆర్డిఓ రాజేశ్వర్ అధ్యక్షతన చైర్మన్ గెస్ట్ హౌస్ లో...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై శనివారం రోజున జిల్లా వ్యాప్తంగా పోలీసులు 24 టీమ్ ల గా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ వడ్డీ వ్యాపారాం,ఫైనాన్స్ నిర్వహిస్తున్న 14 మంది...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీని ఆసరా చేసుకుని అమాయక ప్రజలను అధిక...
Read More..రాజన్న సిరిసిల్ల : రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ రైతును రాజుగా చేసింది, చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, పదేళ్లు అధికారంలో ఉండి రైతులను పట్టించుకోలేని ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని, ఇప్పుడు రైతు పక్షపాతిగా మొసలి కన్నీరు కారుస్తూ కే సీ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోనీ కథలాపూర్ మండలంలోని భూషణ్ రావు పేట గ్రామంలో ఒక హార్వెస్టర్ లో మంటలు చెలరేగి దగ్ధమైంది.శనివారం పొలంలో వరి కోస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలి హార్వెస్టర్ కు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామ రైతుల వరప్రదాయిని సింగ సముద్రం ఆయకట్టుకు అయిన సంబందించిన సముద్రం మైసమ్మ పండుగ కోసం ఏర్పాట్లను సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్, ఉత్సవ కమిటీ సభ్యులు నేవూరి శ్రీనివాస్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎన్గల్ గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న నాలుగు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.వేములవాడ పట్టణానికి చెందిన రమేష్ తన కారులో శ్రీనివాస్ అనే యజమాని రైస్ మిల్ కు నాలుగు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: వడగళ్ల వర్షాల వల్ల రైతులకు కొంత నష్టం జరిగిన మాట వాస్తవమే రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వందేనని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మటి నరసయ్య అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శనివారం తుక్కు గూడ లో పెద్ద ఎత్తున నిర్వహించ తలపెట్టిన బారీ బహిరంగ సభకు ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: యాసంగి- 2023-24 సీజన్ కి సంబందించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ఏ పీఎంలు, కేంద్రాల ఇంచార్జీలు, బుక్ కీపర్లు, కమిటీ సభ్యులకు శనివారం శిక్షణ ఇచ్చారు.డీఆర్డీఓ కార్యాలయానికి...
Read More..నల్లగొండ జిల్లా: మహాభారతంలో ధర్మరాజును జూదంలో వ్యూహాత్మకంగా దెబ్బతీసి అడవులపాలు చేసిన ఉదంతం మనకు తెలిసిందే.కానీ,ఇప్పుడు ఆడే నయా జూదంలో ఓడినవారు అడవులకెళ్ళడం కాదు, ఏకంగా తనువులు చాలించాల్సి వస్తుంది.ఇది ఎదురుపడి ఆడే ఆట కానే కాదు.ప్రత్యక్షంగా సొమ్ములు పెట్టే పనీ...
Read More..సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి( National Highway ) 8 కి.మీ.ఉండగా కేవలం 2 కి.మీ.మాత్రమే ఫ్లై ఓవర్ నిర్మాణం చేసి వదిలేయడంతో నిత్యం జాతీయ రహదారి రక్తసిక్తమై ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.జిల్లా కేంద్రం దాటే వరకు ఫ్లై...
Read More..సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండల ( Garidepally Mandal )కేంద్రం నుండి కల్మల్ చెరువు వెళ్ళే రహదారిపై గారకుంట తండా వద్ద ఎన్ఎస్పీ కాల్వపై పురాతన కల్వర్టులు శిథిలావస్థకు చేరి ప్రమాదాలకు నిలయాలుగా మారాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.మోరీలు సక్రమంగా...
Read More..నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలం( Marriguda )లో కోతుల బెడదతో ప్రజలు భయాందోళనలకు గురవతున్నారు.గత కొన్ని రోజుల క్రితం యరగండ్లపల్లి గ్రామానికి చెందిన గట్ల వెంకటేశ్వర్లు, సుజాత దంపతులు తమ కుమార్తె ధరణి(9)తో రాత్రి మేడపై నిద్రిస్తున్న సమయంలో తెల్లవారు జామున మేడపైకి...
Read More..నల్లగొండ జిల్లా:జిల్లాలోరోడ్డు ప్రమాదాల( Road accidents ) నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, వాహనచోదకులు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పి చందన దీప్తి( District SP Chandana Deepti ) ఒక...
Read More..రాజన్న సిరిసిల్ల:లక్షల టన్నుల ధాన్యం పండించిన అనుభవం ఉన్న కరీంనగర్ నేడు ఎడారిగా మారింది.ఆనాడు మిడ్ మానేరు సముద్రం లాగా ఉండే ఇప్పుడు ఎండిపోయింది.2014 ముందు గోస ఉండె, మళ్లీ అదే గోస కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో.పంటలు ఎండని, మోటర్లు కాలనీ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో వేసవి కాలంలో త్రాగు నీరు ఇబ్బందులు రాకుండా అధికారులు సమన్వయం తో పని చేస్తూ త్రాగు నీటి సరఫరా చేయాలనీ ఉమ్మడి కరీంనగర్ ప్రత్యేక అధికారి, వైద్య & కుటుంబ సంక్షేమ...
Read More..నివాళులర్పించిన అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ రాజన్న సిరిసిల్ల జిల్లా :బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఎస్సీ అభివృద్ధి శాఖ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్( Vemulawada Rural Police Station ) ను గురువారం జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి,పోలీస్ స్టేషన్లో గల...
Read More..జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారి ( Hyderabad Vijayawada Highway )నెత్తురోడింది.ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా ఒకరు చికిత్స పొందుతూ మరణించారు.పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన చికిత్స కోసం...
Read More..సూర్యాపేట జిల్లా:ప్రపంచ పటంలో నిలిచిన ఫణిగిరి బౌద్ధ క్షేత్రం తెలంగాణకే తలమానికమని పురావస్తు శాఖ రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజా రామయ్యార్,డైరెక్టర్ భారతీ హోలీ కేరి అన్నారు.గురువారం సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో బయటపడ్డ పురాతన కాలం...
Read More..సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి,నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ సేవాదళ్ యంగ్ బ్రీగేడ్...
Read More..సూర్యాపేట జిల్లా: వరంగల్,ఖమ్మం,నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని పట్టభద్రుల ఓటర్ల తుది జాబితాను గురువారం ప్రచురించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు జిల్లాలోని రెవెన్యూ డివిజన్ల వారీగా నమోదైన...
Read More..సిరిసిల్ల పట్టణానికి చెందిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ జ్యూస్ స్టాలుకు భారత రాష్ట్ర సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ లు వచ్చి కాసేపు విద్యార్థులతో,...
Read More..సూర్యాపేట జిల్లా:మునగాల మండల కేంద్రంలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువను బీజేపీ నాయకులతో కలిసి గురువారం హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే,నల్లగొండ బీజేపీ ఎంపి అభ్యర్ధి శానంపుడి సైదిరెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగర్ నీటితో చెరువులు,కుంటలు నింపి ప్రజలకు...
Read More..సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ సమీపంలోని అంజనీపురి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృత్యువాత పడ్డట్లు,సుమారు 16 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.గాయపడిన వారికి స్థానిక జనరల్ హాస్పిటల్ కి తరలించారు.అర్వపల్లికి చెందిన...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని కొలువై ఉన్న శ్రీ సీతారాముల చంద్ర వారి ఆలయంలో ఈనెల 17 బుధవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారామస్వామి ఆలయంలో ఉదయం 10:45 నిమిషాలకు కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా నిర్వహించబడును కళ్యాణం...
Read More..నల్లగొండ జిల్లా: జిల్లాలోని నందికొండ మున్సిపల్ కేంద్రంలో తాగునీటి ట్యాంకులో కోతుల కళేబరాలు వెలుగు చూసిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.’తెలంగాణ మున్సిపల్ శాఖ పని తీరు సిగ్గుచేటన్నారు. క్రమం తప్పకుండా శుభ్రపరచడం, సాధారణ నిర్వహణను నిర్లక్ష్యం...
Read More..నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రం( Telangana )లో పగటి ఉష్ణోగ్రత లు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి.వడగాడ్పుల తీవ్రత పెరిగింది.మరో నాలుగు రోజల పాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతవారణ శాఖ అధికారులు వెల్లడించారు.మధ్యాహ్నం...
Read More..నల్లగొండ జిల్లా:పల్లెలోకి పల్లె బస్సులు బంద్ చేయడంతో నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండల( Thirumalagiri ) ప్రజలు ఎండల్లో ప్రయాణం చేయాలంటే అల్లాడిపోతున్నారు.పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రయాణాలు తప్పడం లేదని,బస్సులు లేకపోవడంతో ఆటోలను ఆశ్రయించాల్సి వస్తుందని వాపోతున్నారు.గతంలో మిర్యాలగూడ డిపో...
Read More..నల్లగొండ జిల్లా: బ్లూ ప్రింట్కు విరుద్ధంగా ఇచ్చిన పదో తరగతి జీవ శాస్త్రం ప్రశ్నలపై ఎస్సెస్సీ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది.ఆరో ప్రశ్నకు జవాబు రాసిన వారికి రెండు మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది.అయితే ఈ ప్రశ్నను అటెంప్ట్ చేసిన వారికి మాత్రమే...
Read More..నల్లగొండ జిల్లా:నందికొండ మున్సిపాలిటీ( Nandikonda Municipality ) ఒకటవ వార్డు పరిధిలోని విజయ విహార్ పక్కన ఉన్న వాటర్ ట్యాంక్ లో సుమారు 30 నుండి 40 కోతుల కళేబరాలను మున్సిపల్ సిబ్బంది బుధవారం బయటికి తీసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి...
Read More..సూర్యాపేట జిల్లా: నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో గత నెలలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశారు.సీసీ రోడ్డు పోసిన మూడు రోజుల నుండే రోడ్డు పగుళ్లు వచ్చాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సీసీ రోడ్ల...
Read More..నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లా( Suryapet District )లోని తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలంలో ఫణిగిరి గ్రామం బౌద్ధ ఆధారాలకు అక్షయ పాత్రగా పురావస్తు శాఖ అధికారులు అభివర్ణిస్తూ ఉంటారు.ఇక్కడ తవ్వే కొద్దీ కొత్త అద్భుతాలు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని గత మూడు సంవత్సరాల క్రితం గ్రామంలోని పురవీధులలో, బహిరంగ ప్రదేశాలలో సీసీ కెమెరాలు( CCTV cameras ) గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.గ్రామంలోని వివిధ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం మేడిపల్లి మండలం మాచపూర్ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి విగ్రహ పున ప్రతిష్టాపన మహోత్సవంలో ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్( Aadi Srinivas ) పాల్గొన్నారు.ప్రభుత్వ విప్ కు భాజా భజంత్రీలు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల( Boinpalli ) కేంద్రం నుండి కొదురుపాకకు వెళ్లే రహదారిలో శివారులో ఉన్న పెట్రోల్ బంకు ముందు రోడ్డు రహదారి మధ్యలో గుంతలు ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా రోడ్డు భవనాల శాఖ అధికారులు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్తులు పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు.ముదిరాజ్ కులస్తుల కులదైవమైన పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నూతనంగా నిర్మించుకొని విగ్రహ ప్రతిష్ట చేసుకున్న తర్వాత ఆనవాయితీగా గ్రామ దేవత పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు.ఈ...
Read More..మీలో ఒకడిగా ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్( Government Whip Adi Srinivas ) అన్నారు.బుధవారం చందుర్తి మండలం జోగపూర్ గ్రామంలో ఆత్మీయ సమ్మేళనంలో, ఛత్రపతి శివాజీ వర్ధంతి,దొడ్డి కొమురయ్య జయంతి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: మెడకోకుల నర్సయ్య వయసు 81 సంవత్సరాలు గ్రామం ఓబులాపురం, మండలం ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన వ్యక్తి , నిన్న తప్పిపోయి ఎల్లారెడ్డిపేట లోని బస్టాండ్ లో వృద్ధుల ఆశ్రమం సిబ్బందికి కనిపించడం జరిగింది...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : సైబర్ నేరాల కట్టడికి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ నేరాల పట్ల ప్రత్యేక శిక్షణను పొంది సైబర్ వారియర్స్ గా నియమింపబడిన సిబ్బందికి ఫోన్లు మరియు సిమ్ కార్డులను బుధవారం జిల్లా పోలీస్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: వరకట్నపు హత్య కేసులో నిందుతునికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్షతో పాటు 30,000/-రూపాయలు జరిమాన విధిస్తు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సేషన్ జడ్జ్ ఎన్.ప్రేమలత బుధవారం తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్...
Read More..చందుర్తి మండల కేంద్రంలో దొడ్డి కొమరయ్య 97వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు.ఇట్టి కార్యక్రమంలో చందుర్తి మండల కురుమ సంఘం అధ్యక్షులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్, ఫ్యాక్స్ ఛైర్మెన్ తిప్పని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిలక...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయా సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఎక్కడైనా తాగునీరు సమస్యలు ఉంటే సమాచారం ఇవ్వాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో తాగునీరు సమస్యలపై వచ్చే ఫిర్యాదులు...
Read More..మీ కుటుంబ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మారండి.నెరప్రవృతిలో మార్పు తెచ్చేందుకు జిల్లాలోని రౌడీ షీటర్స్ కు కౌన్సిలింగ్.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న రౌడీ షీటర్స్ యెక్క నెరప్రవృతిలో మార్పు తెచ్చేందుకు బుధవారం రోజున సిరిసిల్ల పట్టణ పోలీస్...
Read More..సూర్యాపేట జిల్లా:కాంగ్రెస్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం( Gruha Jyothi Scheme )లోని 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అర్హులకు అందడం లేదని సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని కొందరు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏప్రిల్ నెలలో తీసిన...
Read More..నల్లగొండ జిల్లా: నందికొండ మున్సిపాలిటీ అంతులేని అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని,ఇక్కడ ఏ పని కావాలన్నా సిబ్బంది చెయ్యి తడపకపోతే ఇబ్బంది తప్పదు.ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పని కావాలన్నా ఇన్సూరెన్స్, పెన్షన్,ఆధార్కార్డు,బీమా దేనికైనా బర్త్,డెత్ సర్టిఫికెట్స్ కావాల్సిందేనని ఇటీవల ప్రజా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ కోసం ఉద్దేశించిన కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.సిరిసిల్ల డివిజన్ కు సంబంధించి సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత...
Read More..సూర్యాపేట జిల్లా: జిల్లాలోని ఎఫ్.ఎస్.టి,ఎస్.ఎస్.టి కేంద్రాలను పరిశీలించటానికి అలాగే వాస్తవ పరిస్థితిని జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక అందచేయుటకు ముగ్గురు జిల్లా స్థాయి అధికారులు నియమించటం జరిగిందని, కేంద్రాల్లో ఏమైనా లోపాలను గుర్తిస్తే అక్కడే ఆ కేంద్రంలో ఉన్న బృంద ప్రతినిధికి...
Read More..సూర్యాపేట జిల్లా:చింతలపాలెం మండలం( Chintala Palem ) కొత్తగూడెం తండా గ్రామంలో ఎక్సైజ్ అధికారులపై నాటు సారా నిందితులు రాళ్లు,బీరు సీసాలతో దాడికి తెగబడ్డారు.చింతలపాలెం ఎస్ఐ సైదిరెడ్డి( SI Saidireddy ) తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన...
Read More..సూర్యాపేట జిల్లా: గ్రామాలను పరిశుభ్రంగా వుంచాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురంలో లక్షలు ఖర్చుచేసి డంపింగ్ యార్డ్ నిర్మించింది.కానీ,గ్రామ కార్యదర్శి,సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆ డంపింగ్ యార్డ్ ఉపయోగంలో లేకుండా ఉత్సవ విగ్రహంలా మారి...
Read More..సూర్యాపేట జిల్లా:రైస్ మిల్లర్లకు ప్రభుత్వం విధించిన నిర్ణీత గడువులోపు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అందించాలని కలెక్టర్ ఎస్.వెంకటరావు ఆదేశించారు.మంగళవారం సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న రైస్ మిల్లుర్లతో జిల్లా ఎస్పీ రాహుల్ హేగ్డేతో కలిసి కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం...
Read More..నల్లగొండ జిల్లా:తెలంగాణలో డీఎస్సీ పరీక్ష( DSC Exam ) కు దరఖాస్తుల గడువును విద్యాశాఖ పొడిగించింది.తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ అప్లికేష న్లకు నేటితో గడువు ముగిసింది.అయితే దీనిని జూన్ 20 వరకు పొడిగించింది.దీంతో అభ్యర్థులు రూ.100 చొప్పున దరఖాస్తు...
Read More..నల్లగొండ జిల్లా: తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 8 నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ)-2 పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు...
Read More..వేసవి కాలం నేపథ్యంలో రాబోయే మూడు నెలలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి( Waterlogging ) రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్( Additional Collector Srinivas ) ఆదేశించారు.మంగళవారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి రిజర్వాయర్...
Read More..జిల్లాలో నేర నియంత్రణ( Crime Control )కు అవసరమైన చర్యలు తీసుకుంటూ, వృద్ధులు,మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని, ఎన్నికల విధుల్లో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ కమిషనరేట్ సిపి తరుణ్ జోషి( Rachakonda Commissioner Tarun...
Read More..రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు( District Collector S Venkatrao ) అన్నారు.మంగళవారం సూర్యాపేట జిల్లా( Suryapet ) చివ్వేంల మండలం కుడకుడలో మెప్మా ద్వారా ఏర్పాటు చేసిన...
Read More..పార్లమెంట్ ఎన్నికల( Parliament Elections ) నేపథ్యంలో రాజకీయ పార్టీల,ఇతర సంఘాల నాయకులు ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి ర్యాలీలు,సభలు, సమావేశాలు నిర్వహించరాదని,ఎవరైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి)ని ఉల్లంఘిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తప్పవని జిల్లా ఎస్పి...
Read More..వడదెబ్బ( Sun Stroke ) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ లక్ష్మీప్రసన్న(Lakshmiprasanna ) అన్నారు.సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వడదెబ్బపై సమీక్ష సమావేశం నిర్వహించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ వేసవి కాలంలో అధిక...
Read More..భువనగిరి పార్లమెంట్ స్థానంలో సిపిఎం అభ్యర్థిగా బరిలో ఉన్న ఎండి జహంగీర్( MD Jahangir ) గెలుపును కాంక్షిస్తూ సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు దొంతగోని పెద్దులు పదివేల రూపాయలు విరాళంగా అందజేశారు.మంగళవారం...
Read More..నేరేడుచర్ల పట్టణం( Nereducherla )లో మంగళవారం 42.0 డిగ్రీల గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు( Temperatures ) నమోదయ్యాయి.ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు మండుతున్నాయి.ఉదయం నుండే ఎండలు తీవ్ర స్థాయిలో నమోదవుతూ భానుడు భగభగలతో మధ్యాహ్న సమయంలో నిప్పుల వర్షం కురిపించాడు.దంచికొడుతున్న ఎండలను...
Read More..మహేశ్వర్ రెడ్డి( Maheshwar Reddy ) మతిలేని మాటలపై ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య( Government Whip Birla Ailaiah ) మండిపడ్డారు.మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల పైన మాట్లాడే అర్హత...
Read More..అథ్లెటిక్స్ లో బంగారు పతకం సాధించిన హెడ్ కానిస్టేబుల్ అంబోజు అనిల్ కుమార్( Head Constable Amboju Anil Kumar ) ను మంగళవారం భువనగిరి కలెక్టరేట్లో రాచకొండ కమిషనర్ డా.తరుణ్ జోషి అభినందించారు.ఫిబ్రవరి నెలలో 22 నుంచి 25 వరకు...
Read More..బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న( Sardar Sarvai Papanna ) 314 వ వర్ధంతి వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మంగళవారం గీత పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాల వేసి...
Read More..రాబోయే పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని స్వీప్ ప్రచార కార్యక్రమాలలో భాగంగా మంగళవారం భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) కేంద్రంలో 5K రన్ జిల్లా కలెక్టర్ హనుమంత్ జె.జెండగి( District Collector Hanumanth J Zendagi ) జెండా ఊపి ప్రారంభించారు.ఈ...
Read More..ఆలేరు పట్టణం( Aleru )లోని భారత్ నగర్ కాలనీలో సోమవారం అర్ధరాత్రి అందే చంద్రమౌళి ఇంటి ముందు పార్క్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి.అందులో ఒకటి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కాగా,మరొకటి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా కేంద్రంలో మంగళవారం ధూప, దీప నైవేద్య జిల్లా అర్చక సంఘం ఆధ్వర్యంలో నూతన 2024 పంచాంగ పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 నూతన పంచాంగాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు.శుభ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో అన్నపై దాడి చేసిన తమ్ముడు పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.వివరాల ప్రకారం రామన్నపేటకు చెందిన గుండుజు రాజేశం , గుండుజు శ్రీనివాస్ ఇద్దరు అన్నదమ్ములు. ఇంటి స్థలం...
Read More..ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ట్యాంకర్ల నీటికి 50 వేల రూపాయలు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన కంట్టే రెడ్డి రైతు ట్యాంకర్లతో తన పొలానికి నీళ్లు పట్టే దుస్థితి ఏర్పడింది.బోర్లు బావులు ఉన్న నీరు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదు, బంగారు ఇతర విలువైన ఆభరణాలు , విలువైన వస్తువుల నిలువ లేక రవాణా గురించి సమాచారం తెలిస్తే వెంటనే ఆదాయపన్ను శాఖకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : నూతనంగా విధుల్లో చేరిన ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ ను మంగళవారం ఎక్సైజ్ కార్యాలయం లో ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ,కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్,జిల్లా రెడ్డి సంఘం ఎక్జిక్యూటివ్ మెంబర్ నేవూరీ శ్రీనివాస్ రెడ్డి కలిసి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : వేసవి సెలవులు ముగిసేలోగా జిల్లాలోని ఆయా పాఠశాలల్లో మరమ్మతు పనులు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.అమ్మ ఆదర్శ పాఠశాల అమలు, కమిటీల ఏర్పాటు, పనులు చేయించే విధానంపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయములోని సమావేశ...
Read More..దేవాదాయ శాఖలో అవినీతిపై త్వరలో ఎంక్వయిరీ.రాజన్న దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ.రాజన్న ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం.రాజన్న సిరిసిల్ల జిల్లా :దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సోమవారం దక్షిణ కాశీగా పేరుందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా)( Rajanna Sirisilla District ) సిరిసిల్ల లోని పెద్దూరు గ్రామంలో పెద్దూర్ విద్యాకమిటి చెర్మన్ తమ్మటి జీవన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దూరులో ఫేర్ వెల్ పార్టీ ( Peddur Farewell party )సందర్భంగా...
Read More..సూర్యాపేట జిల్లా: కోదాడ మున్సిపాలిటీలో పట్టణ పకృతి వనాల పేరుతో గత ఏడేళ్ళలో ఖర్చు చేసిన ప్రజా ధనం అక్షరాలా పదిహేడు కోట్ల రూపాయలు కాగా,వాటి సంరక్షణ కూలీలకు నెలకు రూ.6 లక్షలు కేటాయించగా,అధికారులు,పాలకవర్గం పర్యవేక్షణకు నెలవారీ జీతాలు అదనంగా కలుపుకొని...
Read More..నల్లగొండ జిల్లా: టాలీవుడ్లో తీవ్ర విషాదంనెలకొంది.తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి 1988లో ‘దాసి’ సినిమా( Daasi movie )కు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా జాతీయ అవార్డు దక్కించుకున్న దాసి సుదర్శన్ (73) మరణించారు.ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సుదర్శన్( Sudarshan...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు( Right to vote )ను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ ఏఆర్ఓ (అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి) వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ పిలుపు నిచ్చారు.రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు...
Read More..నల్లగొండ జిల్లా:దేశంలో ఏప్రిల్, మే,జూన్ మూడు నెలల పాటు భానుడి విశ్వ రూపంతో తీవ్రమైన వేడి గాలులతో ఎండలు మండిపోతూ విపరీతమైన వేడి వాతావరణం నెలకొని అగ్నిగుండాన్ని తలపిస్తోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది.మధ్య,పశ్చిమ ద్వీపకల్ప భాగాల్లో ఈ ప్రభావం...
Read More..ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) పని చేస్తుందని ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.సోమవారం వేములవాడ రూరల్ మండలం పోశెట్టిపల్లి, నాగయ్య పల్లి లో ప్రభుత్వ విప్ ఆత్మీయ సన్మాన కార్యక్రమం లో పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ...
Read More..పోడు భూముల పోరాటం( Podu Land Pattas )లో పాల్గొన్న ప్రజాసంఘ నాయకుల పై కేసులు ఎత్తివేయాలిని ప్రజాసంఘాల ప్రతినిధి మల్లారపు అరుణ్ కుమార్( Mallarapu Arun Kumar ) ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజాసంఘాల నాయకులు...
Read More..ప్రజలు శాంతి యుతం గా ఓటు హక్కు వినియోగించుకోవాలి –డి ఎస్పీ నాగేంద్ర చారీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల పరిధిలో గల అన్ని రాజకీయ పార్టీ ల నాయకుల తో రానున్న పార్లమెంట్ ఎన్నికల గురించి అవగాహన...
Read More..గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 15 ఫిర్యాదులు స్వీకరణ.రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం ఉదయం10:00 గంటల నుండి 03:00 గంటల...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రమాదాల నివారణకు పెట్రో కార్ ,కానిస్టేబుల్ కటౌట్లను కోదురుపాక వద్ద ఏర్పాటు చేసినట్లు ఎస్సై పృథ్వీధర్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ బోయినపల్లి మండలం పరిధిలోని కొదురుపాక చౌరస్తా ను బ్లాక్ స్పాట్ గా గుర్తించి...
Read More..నల్లగొండ జిల్లా:ఓటమిపై బాధపడొద్దు,రెట్టింపు ఉత్సాహంతో పోరాటం చేద్దాం,మేము ఇచ్చిన ఉద్యోగాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్డర్ పత్రాలు ఇచ్చి గొప్పలకు పోతుండు,ఉద్యోగాలు ఇచ్చి కూడా మనం ప్రచారం చేసుకోలేకపోయాం,నిరుద్యోగులను,ఉద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ లాభం పొందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది కి శిక్షణా తరగతులు సక్రమంగా వారికి పూర్తి అవగాహన ఉండేలా శిక్షణ కార్యక్రమం లు నిర్వహించాలని వేములవాడ రెవెన్యూ డివిజన్ అధికారి రాజేశ్వర్ అన్నారు.సోమవారం సమీకృత కలెక్టరేట్ లోని ఎన్.ఐ...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమాదేవిపై సోమవారం నిర్వహించనున్న అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా? వీగుతుందా అనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతుంది.మండల పరిధిలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 11 మంది ఎంపీటీసీలు రాతపూర్వకంగా గత సంవత్సరం చౌటుప్పల్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఏడు గ్రామాల రైతుల వ్యవసాయానికి జీవనాధారమైన సింగసముద్రం కట్ట మైసమ్మ కు అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఈనెల 7వ తేదీ ఆదివారం రోజున పండగ నిర్వహించాలని ఆయకట్టు రైతులు నిర్ణయించారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా మీ ప్రమేయం లేకుండా వచ్చిన ఓటీపీ నెంబర్ ఇతరులకు చెప్పవద్దని,ఇతర బ్యాంకు వివరాలు చెప్పవద్దని, ఆన్లైన్లో కస్టమర్ కేర్ నెంబర్లు సెర్చ్ చేయవద్దని ,ప్రజలు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని కోరుట్లపేట -సింగారం గ్రామాల మధ్యలో గల అటవీ ప్రాంతంలో వెలిసినటువంటి కోరిన కోరికలు తీర్చే శ్రీ దొంతురాల మల్లిఖార్జున స్వామి ఆలయం వద్ద మల్లన్న గుడి వద్దకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నిజామాబాద్ జిల్లా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: విలేకరులమని చెప్పి లారీని అడ్డగించి లారీ ఓనర్ ను భయపెట్టి 20,000/- రూపాయలు వసూలు చేసిన ఐదుగురు వ్యక్తులపైన తంగాలపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందని సిరిసిల్ల డిఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు....
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : గ్రామ పంచాయతీలలో ఆస్తి పన్ను వసూళ్ల అంశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిందని, దీనికి కృషి చేసిన పంచాయతీ శాఖ అధికారులు సిబ్బంది సహకరించిన ప్రజలను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :సి-విజిల్ యాప్ ద్వారా ప్రజలు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో తెలిపారు.ఓటర్ లను మభ్య పెట్టేందుకు ఎవరైనా...
Read More..నల్లగొండ జిల్లా:లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు గులాబీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో సమావేశాలు నిర్వహించనున్నారు.మాజీ మంత్రి...
Read More..నల్గొండ జిల్లా:దేవరకొండ( Devarakonda ) ప్రాంతీయ వైద్యశాలలో ఓపి పక్రియను ఆన్లైన్ లో పెట్టడం రోగులకు శాపంగా మారింది.అసలే వేసవికాలం కావడంతో సుదూర ప్రాంతాలైన పోగిల్ల, కసారజుపల్లి,కంబాలపల్లి నుండి వచ్చి ప్రైవేట్ హాస్పిటల్స్( Private Hospitals ) లో చూపించుకోలేక ప్రభుత్వ...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లాలో అత్యంత వెనుకబడిన మారుమూల ప్రాంతమైన గుండాల మండలంలో సరైన వైద్య సేవలు అందుబాటులో లేక తీవ్ర అస్వస్థతకు పడుతున్నామని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నప్పటికీ సెలవు రోజుల్లో...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:బొమ్మల రామారం మండలం( Bommalaramaram )లో రంగాపురం, రామలింగంపల్లి,తూంకుంట,ఖాజీపేట తదితర గ్రామీణ రహదారులు అనేక వంకర్లు తిరిగి ప్రమాదాలకు నిలయాలుగా మారాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.మూల మలుపుల దగ్గర ఎలాంటి సుచిక బోర్డులు లేక ఎదురుగా వచ్చే...
Read More..సూర్యాపేట జిల్లా: వడ్ల కొనుగోళ్ళలో మిల్లర్లు,ప్రైవేట్ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు ఆరోపించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా లేని విధంగా కేవలం కోదాడ నియోజకవర్గంలోని గ్రామాల్లోనే తరుగు...
Read More..నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణంలో నిర్మించిన జ్యోతిరావు ఫూలే భవన్(బీసీ భవన్) నిర్మాణం పూర్తి చేసుకొని నెలలు గడిచినా ఓపెనింగ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలంగాణ యువజన సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు సుంకు శ్రీనివాస్,చేగొండి...
Read More..సూర్యాపేట జిల్లా: జిల్లాలోని నేరేడుచర్ల పట్టణం( Neredcherla ) జాన్ పహాడ్ రోడ్డులో గల రాఘవేంద్ర, మల్లికార్జున రైస్ మిల్లుల నుండి వెలువడే దుమ్ము, ధూళి,దుర్గంధంతో స్థానిక ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నామనిఆరోపిస్తూ కాలనీవాసులు రైస్ మిల్లులు ముందు ధర్నా...
Read More..నల్లగొండ జిల్లా:మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్( KCR ) బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించారు.జనగాం జిల్లా పర్యటన ముగించుకొని యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ప్రవేశించిన కేసీఆర్ కు గులాబీ పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు.ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా...
Read More..నల్లగొండ జిల్లా:బీజేపీ ఎమ్మెల్యేలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Komatireddy Venkat Reddy) చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బిజెవైయం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు వంగూరి రాఖి అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది వెంకట్...
Read More..సూర్యాపేట జిల్లా:బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) సూర్యాపేట జిల్లా నూతన అధ్యక్షుడిగా తనను రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ నియమించినట్లు ఆదివారం పగిడిమర్రి బాబురావు( Pagidimarri Baburao ) ఒక ప్రకటనలో తెలిపారు.బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ మంతపురి బాలయ్య...
Read More..నల్లగొండ జిల్లా:సమాచార హక్కు చట్టం( Right to Information Act ) సామాన్యుడి చేతిలో వజ్రాయుధం లాంటిదని సమాచార హకు చట్టం వ్యవస్థాపక అధ్యక్షుడు యారమాద కృష్ణారెడ్డి అన్నారు.ఆదివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ( Nagarjuna Sagar Assembly constituency)...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి( Yadadri )కి ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే స్వామి( Sri Lakshmi Narasimha Swamy Temple ) వారి దర్శనానికి భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు.ఉచిత దర్శనానికి 3గంటల సమయం...
Read More..సూర్యాపేట జిల్లా:బెట్టింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన వ్యసనమని,ఐపీఎల్ క్రికెట్ జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో బెట్టింగ్ లాంటి వాటిపై పోలీస్ శాఖ నిఘా ఉంచిందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ( SP Rahul Hegde)ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.బెట్టింగ్ అనేది ఒక...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా: యాసంగి పంట నష్టంపై స్వయంగా రైతులను కలుసుకునేందుకు జనగామ,ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో బుధవారం మాజీ సిఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ జిల్లా పర్యటన ముగించుకుని యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు.ఈ సందర్భంగా కేసిఆర్ కు గులాబీ శ్రేణులు...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా: కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల అప్రమత్తతతో ఆదివారం పెను ప్రమాదం తప్పింది.యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలోకి కృష్ణా ఎక్స్ ప్రెస్ వస్తున్న సమయంలో రైలులో విచిత్రమైన శబ్దం రావడం గమనించిన...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :బాధ్యత గల పౌరులు గా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటు ప్రాముఖ్యత వివరిస్తూ స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అన్నారు.శనివారం అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సమీకృత జిల్లా...
Read More..సూర్యాపేట జిల్లా: లోక్ సభ ఎన్నికలు-2024 నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం సూచనల ప్రకారం ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్(VFC) లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాటానికి స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయడం జరిగిందని...
Read More..సూర్యాపేట జిల్లా:వ్యవసాయ కార్మిక సంఘం పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం( Central Govt ) ఉపాధి హామీ కూలీలకు రోజు కూలీ రూ.300 కు పెంచిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం( Telangana Agricultural Workers Union ) సూర్యాపేట జిల్లా...
Read More..నల్లగొండ జిల్లా: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ జిల్లా నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణ కోసం అధికారులు పర్యటించే వాహనానికి కెమెరా ఏర్పాటు చేసి ప్లయింగ్ స్క్వాడ్ బృందం రెండు మండలల్లో...
Read More..నల్లగొండ జిల్లా:మాజీ ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) రేపు నల్లగొండ,సూర్యాపేట( Nalgonda, Suryapet ) జిల్లాల్లో పర్యటించనున్నారు.నీరు లేక ఎండిపోతున్న పొలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం,బాధిత రైతులతో సమావేశం అవుతారని గులాబీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.పలువురు కీలక నేతలు పార్టీని...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:దేశంలో ఐపీఎల్ ( IPL )పీవర్ మొదలైంది.ప్రస్తుతం ఐపీల్ సీజన్ -17 నడుస్తున్న తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రీడాభిమానులు క్రికెట్ ను వీక్షిస్తారు.ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.మరోవైపు కొందరు దీనిని జూదంగా మార్చేస్తారు.రెండు జట్ల మధ్య...
Read More..నల్లగొండ జిల్లా:ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ ( IPL Cricket Oనేపథ్యంలో యువత ఈజీ మనీ కోసం క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారని, అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని నల్లగొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.క్రికెట్...
Read More..నల్లగొండ జిల్లా: ఎండాకాలం వచ్చేసింది.ఓవైపు భానుడి భగభగలు మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.ఉదయం 9 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.ఈ నేపథ్యంలో ఇప్పటికే విద్యాసంస్థలకు ఒంటిపూట తరగతులు నిర్వహిస్తున్నారు.మరోవైపు ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఇంటర్ కళాశాలలకు సెలవులు ప్రారంభమయ్యాయి....
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ ఎలక్ట్రోర్రల్ పాటిస్పేషన్ (స్వీప్)కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై, ప్రతి ఒక్కరికి తమ ఓటు విలువను తెలిపే విధంగా, గ్రామీణ & పట్టణ ప్రాంత ఓటర్లకు...
Read More..కాళేశ్వరం , మేడిగడ్డ, సుందిళ్ళ ప్రాజెక్టులను నాణ్యత లోపం వల్లే కరువు.కేటీఆర్ అసమార్థత మూలంగానే మల్కాపేట తొమ్మిదవ ప్యాకేజీ పనులు పూర్తికాలేదు.బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా:మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బిఆర్ఎస్ పార్టీ ని...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ని ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి తో కలసి ఆకస్మిక తనిఖీ చేసి చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 42 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జి ఆవునూరి దయాకర్ రావు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 42 సంవత్సరాల క్రితం హైదరాబాద్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రజలు, యువకులు, ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియా( , social media posts )లో ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, పోస్టులు పెట్టవద్దని, అలా పెట్టిన వ్యక్తులపై...
Read More..నల్లగొండ జిల్లా: సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.‘కేసీఆర్ చేసిన పాపాల వల్ల కరవు వచ్చిందని,వర్షం అంటే కాంగ్రెస్,కాంగ్రెస్ అంటే వర్షంలా ఉండేదన్నారు. దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారని,కేసీఆరే...
Read More..సూర్యాపేట జిల్లా:ప్రభుత్వం ఎస్సారెస్పీ కింద నీళ్లు ఇస్తాం పంటలు వేసుకోండని చెప్పి రైతులను నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ( Jagadish Reddy Guntakandla )ఆరోపించారు.శుక్రవారంసూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి, మొండికుంట తండా...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ప్రకటించారు.ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని,ఎన్నికల తర్వాత పేరు మారుస్తూ జీవో జారీ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రాక ముందు యాదగిరిగుట్టగానే ఉందని,కేసీఆర్ సీఎం...
Read More..నల్లగొండ జిల్లా:ఏ పార్టీ అయినా గెలిచే వారికే టికెట్లు ఇస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) అన్నారు.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలకు ఎంపీ టికెట్లు( MP tickets )...
Read More..నల్లగొండ జిల్లా:వేసవిలో మజ్జిగ( Buttermilk ) తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని, వేసవిలో డైలీ మజ్జిగ తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మజ్జిగలో విటమిన్ బి 12,కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని, అలాగే కెలరీలు,కొవ్వు శాతం కూడా...
Read More..నల్లగొండ జిల్లా:మార్చి నెల దాటకముందే ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి.ఒకపక్క పెరిగిన ఉష్ణోగ్రతలు మరోపక్క వడగాల్పులతో రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారుతున్నాయి. భానుడి భగభగలతో జిల్లా ప్రజలు విలవిలలాడిపోతున్నారు.సెగలు చిమ్ముతూ అసాధారణ రీతిలో పెరిగిన ఉష్ణోగ్రతలతో...
Read More..నల్లగొండ జిల్లా:మానవ మనుగడలో మంచినీరుకున్న ప్రాధాన్యత గురించి వేరే చెప్పనక్కర్లేదు.వేసవి సీజన్లో అయితే మంచినీరు లేకుండా ప్రయాణాలు చేయడం కుదరదు.దీనితో చల్లటి నీరు తాగేందుకు ఎక్కువగా ఇష్టపడతారు.దీనికి సహజంగా ప్రతీ ఒక్కరూ ఫ్రిజ్ వాటర్ ను ప్రిపర్ చేస్తుంటారు. కానీ,ఫ్రిజ్కు బదులు...
Read More..నల్లగొండ జిల్లా:యాసంగి సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని( Paddy ) కొనుగోలు చేసేందుకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా 370 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు.జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాలబావి వద్ద గొల్లగూడెం ప్రాథమిక వ్యవసాయ...
Read More..సూర్యాపేట జిల్లా:ఆంధ్రా- తెలంగాణ సరిహద్దు జిల్లాగా, విజయవాడ-హైదరాబాద్ 65వ,జాతీయ రహదారిపై దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణంగా సూర్యాపేట జిల్లా( Suryapet District ) కేంద్రం నిత్యం రద్దీగా మారింది.ఈ పట్టణంలో జాతీయ రహదారి 8 కి.మీ.మేర ఉండగా గత పదేళ్ల క్రితం నాలుగులైన్ల...
Read More..నల్లగొండ జిల్లా:దేవరకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) ఇన్చార్జీ వస్కుల కృష్ణయ్య ఆధ్వర్యంలో శుక్రవారం దేవరకొండ పట్టణంలో టిడిపి 42 వ, అవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్( NTR...
Read More..సూర్యాపేట జిల్లా: లోక్ సభ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించి,విజయవంతం చేయడానికి అందరి సహకారం కావాలని,మూడు జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని,తమ జిల్లా నుండి పూర్తి సహకారం అందిస్తామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు.నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లిలోని ఇండియన్...
Read More..నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హుజూర్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి( Shanampudi Saidireddy ),అసెంబ్లీ రౌడీగా చెలామణి అవుతూ భూ దందాలకు పాల్పడుతూ మఠంపల్లి మండలం గుర్రంబోడ్ తండా గిరిజనుల భూములను కూడా కబ్జా చేశారనే...
Read More..నల్లగొండ జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో గత ప్రభుత్వం గ్రామాల్లో నిర్మించిన క్రీడా ప్రాంగణాలు అనేక గ్రామాల్లో ఉత్సవ విగ్రహాల్లా మారిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో నల్లగొండ జిల్లా అనుముల మండలం చింతగూడెం గ్రామంలో నిర్మించిన క్రీడా...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:తుర్కపల్లి మండలం( Turkapally ) వేల్పుపల్లి గ్రామంలోని పల్లె దవాఖానకు ఎప్పుడూ తాళం వేసి ఉంటుందని, ఇక్కడ విధులు నిర్వహించే డాక్టర్ సూర్య ప్రకాష్ విధులకు హాజరు కాకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తుర్కపల్లి మండల కాంగ్రెస్...
Read More..సూర్యాపేట జిల్లా:ప్రభుత్వ పాఠశాల( Government school )లో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని నిరూపించాడు మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామానికి చెందిన ఇమ్మడి ఉప్పలయ్య,విజయకుమారి దంపతుల ద్వితీయ కుమారుడు ఇమ్మడి ప్రవీణ్( Immadi Praveen ).పేద కుటుంబానికి చెందిన ప్రవీణ్ పదవ...
Read More..నల్లగొండ జిల్లా: తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రానికి చెందిన వల్వాయి అంజయ్య,సుజాత దంపతుల కుమార్తె సాయి అభిజ్ఞ తెలంగాణ స్టేట్ తరుపున బాలికల 33 సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు జాతీయ జట్టుకి ఎంపికైనట్లు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర,జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్...
Read More..అత్యవసర సమయాల్లో మిషన్ భగీరథ కు ప్రత్యామ్నయ నీటి వనరులను గుర్తించాలి అత్యవసర పనులను వెంటనే చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలి.వేసవికాలంలో త్రాగునీటి సరఫరాపై మండల, మున్సిపల్, సంభందిత శాఖల అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా :వేసవి...
Read More..నల్లగొండ జిల్లా: పెద్దవూర మండల కేంద్రం పరిధిలోని జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ఓ విచిత్ర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు పెద్దవూర మండల కేంద్రానికి చేరుకున్న సమయంలో బస్సులో...
Read More..నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో మరోసారి జిల్లాల పునర్విభజన అంశం తెరపైకి వచ్చింది.రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 10 ఉమ్మడి జిల్లాలు ఉండగా పరిపాలనా సౌలభ్యం కోసం ఆనాటి ప్రభుత్వం దశల వారీగా 33 జిల్లాలను ఏర్పాటు చేసింది.అన్ని జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ ను...
Read More..నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు టెట్ రాయాలంటే ముందస్తు అనుమతి పొందాల్సిన అసవరం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది.ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ క్లారిటీ గురువారం ఇచ్చారు.టెట్ రాయాలనుకునే ఉపాధ్యాయులు ముందస్తుగా విద్యాశాఖ అనుమతి తీసుకోవాలని నిన్నటి నుంచి...
Read More..నల్లగొండ జిల్లా: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది.వారికి రోజువారీ వేతనం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2023-24) కనీస వేతనం రూ.272గా అమలు చేస్తుండగా, దీనికి అదనంగా మరో రూ.28 జోడించి,ఏప్రిల్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : పార్లమెంట్ ఎన్నికలలో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రైవేట్ దవాఖానల్లో ఏర్పాటు చేసిన అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాలను తనిఖీ కమిటీ బుధవారం పరిశీలించింది.సిరిసిల్లలో లైఫ్ లైన్ హాస్పిటల్, వంశీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాలను...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : సోషల్ మీడియాలో మహిళలు, విద్యార్థినుల పట్ల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…జిల్లా పరిదిలో మహిళల,విద్యార్థినిల భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, వారి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: పార్లమెంట్ ఎన్నికల ( Parliament Elections)నేపథ్యంలో జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు జిల్లా పోలీసు సిబ్బందికి సహాయంగా వచ్చిన సి ఐ ఎస్ ఎఫ్ కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో ఎన్నికల సమయoలో నిర్వహించాల్సిన...
Read More..సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపాలిటీ( Suryapet Municipality )కి ఎన్నో జాతీయ అవార్డులు వచ్చాయి.పేరుకు ఆదర్శ మున్సిపాలిటీ కానీ,పేటలో పేరుకుపోయిన అపరిశుభ్రతతో అంతులేని దోమల బెడద పట్టణ వాసులను వేధిస్తుంది.జిల్లా కేంద్రంతో పాటు ఇటీవలి మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల పరిస్థితి మరింత...
Read More..సూర్యాపేట జిల్లా:మోతె మండల( Mothey Mandal) వ్యాప్తంగా పశువులకు తాగునీటి కొరత తీవ్రమైంది.గత వర్షాకాలంలో సరైన వర్షాలు పడక వేసవి ప్రారంభంలోనే చెరువులు, కుంటలు,బావులు,బోర్లు కూడా అడుగంటాయి.వేసిన పంటలు ఎక్కడికక్కడ ఎండిపోయితీవ్ర నిరాశలో ఉన్న రైతులకు( farmers) ఇప్పుడు పశువుల దాహార్తి...
Read More..నల్లగొండ జిల్లా: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)( TET ) దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది.అయితే టెట్ కు అప్లై చేసుకునే ప్రభుత్వ టీచర్లు ఖచ్చితంగా విద్యా శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని టెట్ కన్వీనర్ రాధారెడ్డి(...
Read More..యాసంగి 2023-24 ధాన్యాన్ని ప్రణాళిక బద్ధంగా మద్దతు ధర పై కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి పోలీస్ స్టేషన్( Veernapalli Police Station ) ను జిల్లా ఎస్పీ అఖిల్( SP Akhil ) మంగళవారం ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి,పోలీస్...
Read More..ఇది దొరల పాలన కాదు ప్రజల పాలనని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మేల్యే బీర్ల ఐలయ్య( Aler MLA Beerla Ilaiah ) అన్నారు.ప్రజా పాలనకు 100 రోజులు ప్రజా నాయకునికి 100 ప్రశ్నలు అనే కార్యక్రమం మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా(...
Read More..ఆత్మకూర్ (ఎస్)మండల పరిధి( Atmakur Mandal )లోని ఏపూర్ గ్రామంలో యేటి నుండి గత 15 రోజులుగా రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ ఇసుక దందా( Illegal Sand Scam ) కొనసాగుతుందని స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు నామమాత్రపు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : రైతులను మోసగించిన కాంగ్రెస్ కు పుట్టగతులుండవు రైతులు అన్నమో రామచంద్ర అంటున్న ప్రభుత్వానికి కనికరం లేదు,ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే ప్రజా ఉద్యమానికి సిద్ధం.రైతులు సచ్చిపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు,రైతుల బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని ,యాసంగి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: యాసంగి 2023-24 వరి పంట కోనుగోలు నిమిత్తం ధాన్యము కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించాలని, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా అమలు చేయాలని జిల్లా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : లోక్ సభ ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని సిరిసిల్ల ఏఆర్ఓ ( అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్), అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ఆదేశించారు.లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల ఏఆర్ఓ పరిధిలోని సెక్టార్, పోలీస్ ఆఫీసర్స్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసామని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు.మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ఎన్.ఐ .సి.వి.సి.హాల్ లో సంబంధిత...
Read More..సూర్యాపేట జిల్లా: జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్ళచెర్వు, చింతలపాలెం,మఠంపల్లి మండలాల్లో ఎక్సైజ్ శాఖా అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు.ఎన్నికల కోడ్ దృష్ట్యా జరిపిన తనిఖీల్లో చింతలపాలెం మండలం ఎర్రకుంటతండాకు చెందిన ఆంగోతు గోపి మరియు పద్యప్రసాద్ రఘునాథపాలెంకు 6...
Read More..సూర్యాపేట జిల్లా: కోదాడ జూనియర్ సివిల్ కోర్టులో సోమవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో కోర్టు బీరువాలోని ఫైల్స్ కొన్ని కాలి బూడిదవగా,కొన్ని పాక్షికంగా దగ్ధమైనట్లు తెలుస్తోంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు హుటాహుటిన సంఘటన...
Read More..హైదరాబాద్ :రాష్ట్రంలో ఎండలు ముదు రు తున్నాయి.పలు ప్రాంతా ల్లో పగటి ఉష్ణోగ్రతలు సెగలు చిమ్ముతున్నాయి.గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా రికార్డవుతున్నాయి.రాగల ఐదు రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశాలు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల దేవక్కపేట అటవీ ప్రాంతంలో వెలసిన కొత్త మల్లన్న దేవాలయ నిర్మాణ అభివృద్ధి కోసం రుద్రంగి మండలకేంద్రానికి చెందిన దుబాయ్ ఎన్నారై, అద్నాన్ కార్ వాష్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత బొల్లి కుమార్...
Read More..నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రం( TelanganaState )లో రోజురోజుకు భానుడి భగభగలు అధికంఅవుతూ ఎండలు ముదురుతున్నాయి.పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సెగలు చిమ్ముతున్నాయి.గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా రికార్డవుతున్నాయి.రాగల ఐదు రోజుల్లో...
Read More..నల్లగొండ జిల్లా:సోమవారం దేశ వ్యాప్తంగా ఆనందోత్సవాలతో జరుపుకున్న రంగుల కేళీ రంగో(హో)లి పండుగపై ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నీటి ఎద్దడి ప్రభావం పడింది.కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత కారణంగా యువత పెద్దగా రంగుల పడుంగపై ఆసక్తి చూపలేదు.ఉమ్మడి నల్లగొండ జిల్లా...
Read More..నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పేకాట జూదం జూలు విదుల్చుతోంది.రోజుకు లక్షల రూపాయలు చేతులు మారుతుండగా ఆదివారం, ఇతర సెలవు దినాల్లో తారస్థాయికి చేరుకుని కోట్లలో చేతులు మారుతున్నాయి.కొందరు జూద గృహాలు,ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ రూ.లక్షలు గడిస్తుండగా పేకాట రాయుళ్లు...
Read More..సూర్యాపేట జిల్లా: సార్వత్రిక ఎన్నికల తనిఖీల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్లో సూర్యాపేట రూరల్ ఎస్ఐ బాలూ నాయక్ అధ్వర్యంలో సోమవారం సాయంత్రం చేపట్టిన వాహన తనిఖీల్లో నాగుల్ మిరా అనే వ్యక్తి కారులో 56 గ్రాముల బంగారం,...
Read More..నల్లగొండ జిల్లా: నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన కన్నతల్లికి ఆ పేగు బంధం భారమైంది.పుట్టగానే తల్లి వెచ్చని పొత్తిళ్ళలో సేద తీరాల్సిన పసిగుడ్డును కనికరమనేదే లేని కసాయి తల్లి పట్టపగలు ఎర్రటి ఎండలో ముళ్ళ కంచెలో పడేసిన అమానవీయ సంఘటన...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:32 ఏళ్ల క్రితం కలిసి చదువుకుని వేర్వేరు ప్రాంతాల్లో వివిధ వృత్తుల్లో సెటిలయ్యారు.అందులో ఒక మిత్రునికి ఆరోగ్యం బాగాలేదని తెలుసుకొని అందరూ స్పందించి,ఆపదలో ఉన్న మిత్రునికి ఆర్థిక సహాయాలని ముందుకొచ్చారు.రూ.50 వేలు సేకరించి ఇంటికి వెళ్ళి అందజేసి,మేమున్నాం అంటూ...
Read More..సూర్యాపేట జిల్లా:జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు( Mattipally Saidus ) ఒక ప్రకటనలో ఆరోపించారు.గ్రామీణ ప్రాంతంలో త్రాగునీరు...
Read More..నల్లగొండ జిల్లా: రంగుల కేళి రంగోలి (హోలీ) పండుగను ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కులమతాలకు అతీతంగా చిన్నా పెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ కేరింతల నడుమ జరుపుకున్నారు. ప్రజలంతా రకరకాల రంగులతో జరుపుకునే ఈ హోలీ పండుగ సంబరాలు...
Read More..సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణ పరిధిలోని రామగిరి ప్రాంతంలో మనిషి ముఖం ఆకారం కలిగిన ఓ వింత పక్షి ప్రత్యక్షమై హల్చల్ చేసింది.దీనిని చూసేందుకు పట్టణ ప్రజలు ఆసక్తి చూపడంతో ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని దీనిని బార్న్ గుడ్లగూబ అంటారని,...
Read More..నల్లగొండ జిల్లా: తెలంగాణలో ఎస్సీ,ఎస్టీ,బీసీ గురుకులాల్లోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.2024-25 విద్యా సంవత్సరంలో డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు టీఎస్ఆర్డీసీ సెట్-2024ను ఏప్రిల్ 28న నిర్వహించనున్నట్టు ఆయా విద్యాసంస్థలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.ప్రవేశ పరీక్ష కోసం...
Read More..నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో నల్లగొండ నుండి అధికార ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్(కుందూరు రఘువీర్ రెడ్డి),బీఆర్ఎస్ (కంచర్ల కృష్ణారెడ్డి),బీజేపీ (శానంపుడి సైదిరెడ్డి) ఓకే సామాజిక వర్గానికి చెందిన వారినే తమ అభ్యర్థులను ఖరారు చేశాయి.ఇక భువనగిరి లోక్...
Read More..సూర్యాపేట జిల్లా: కేంద్రంలోని మతా శిశు ఆసుపత్రిలో ఆదివారం టీకా వికటించి పసికందు మృతి చెందిన విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట మండలం( Suryapet Mandal) బాలెంల గ్రామానికి చెందిన గర్భిణీ కల్లేపల్లి యోగిత భర్త...
Read More..నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపుల ద్వారా పల్లె పట్నం అనే తేడా లేకుండా మద్యం ఏరులై పారుతోంది.ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా యధేచ్చగా బెల్ట్ దందా సాగుతున్నా ఎవ్వరికీ పట్టకపోవడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు...
Read More..నల్లగొండ జిల్లా: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆదేశాల మేరకు బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సామాజిక న్యాయ యాత్ర శనివారం నల్గొండకు చేరుకుంది.వారికి...
Read More..నల్లగొండ జిల్లా: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ శనివారం పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ,భువనగిరి రెండు స్థానాలకు ఎంపీ అభ్యర్డులను ఖరారు చేశారు.నల్లగొండ నుండి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుండి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధిగా...
Read More..