Andhra Pradesh Districts News Website wiki List

Andhrapradesh-districts-news-videos

జిల్లెళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ని ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి తో కలసి ఆకస్మిక తనిఖీ చేసి చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు...

Read More..

సిరిసిల్లలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 42 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జి ఆవునూరి దయాకర్ రావు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 42 సంవత్సరాల క్రితం హైదరాబాద్...

Read More..

ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా పోస్ట్ లపై పోలీస్ ప్రత్యేక నజర్

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రజలు, యువకులు, ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియా( , social media posts )లో ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, పోస్టులు పెట్టవద్దని, అలా పెట్టిన వ్యక్తులపై...

Read More..

కేసీఆర్‌ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయి: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా: సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్‌ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.‘కేసీఆర్ చేసిన పాపాల వల్ల కరవు వచ్చిందని,వర్షం అంటే కాంగ్రెస్‌,కాంగ్రెస్‌ అంటే వర్షంలా ఉండేదన్నారు. దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారని,కేసీఆరే...

Read More..

ఎస్సారెస్పీ నీళ్లు ఇస్తామని రైతులను మోసం చేశారు:జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:ప్రభుత్వం ఎస్సారెస్పీ కింద నీళ్లు ఇస్తాం పంటలు వేసుకోండని చెప్పి రైతులను నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ( Jagadish Reddy Guntakandla )ఆరోపించారు.శుక్రవారంసూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి, మొండికుంట తండా...

Read More..

యాదాద్రి కాదు ఇక యాదగిరిగుట్ట

యాదాద్రి భువనగిరి జిల్లా:యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ప్రకటించారు.ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని,ఎన్నికల తర్వాత పేరు మారుస్తూ జీవో జారీ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రాక ముందు యాదగిరిగుట్టగానే ఉందని,కేసీఆర్ సీఎం...

Read More..

గెలిచేవారికే టికెట్లు ఇస్తారు:మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా:ఏ పార్టీ అయినా గెలిచే వారికే టికెట్లు ఇస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) అన్నారు.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలకు ఎంపీ టికెట్లు( MP tickets )...

Read More..

వేసవిలో మజ్జిగ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...!

నల్లగొండ జిల్లా:వేసవిలో మజ్జిగ( Buttermilk ) తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని, వేసవిలో డైలీ మజ్జిగ తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మజ్జిగలో విటమిన్ బి 12,కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని, అలాగే కెలరీలు,కొవ్వు శాతం కూడా...

Read More..

మార్చి నెల దాటక ముందే మండుతున్న ఎండలు...!

నల్లగొండ జిల్లా:మార్చి నెల దాటకముందే ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి.ఒకపక్క పెరిగిన ఉష్ణోగ్రతలు మరోపక్క వడగాల్పులతో రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారుతున్నాయి. భానుడి భగభగలతో జిల్లా ప్రజలు విలవిలలాడిపోతున్నారు.సెగలు చిమ్ముతూ అసాధారణ రీతిలో పెరిగిన ఉష్ణోగ్రతలతో...

Read More..

మట్టి కుండలో నీరు తాగితే ఎన్నో ప్రయోజనాలు

నల్లగొండ జిల్లా:మానవ మనుగడలో మంచినీరుకున్న ప్రాధాన్యత గురించి వేరే చెప్పనక్కర్లేదు.వేసవి సీజన్లో అయితే మంచినీరు లేకుండా ప్రయాణాలు చేయడం కుదరదు.దీనితో చల్లటి నీరు తాగేందుకు ఎక్కువగా ఇష్టపడతారు.దీనికి సహజంగా ప్రతీ ఒక్కరూ ఫ్రిజ్ వాటర్ ను ప్రిపర్ చేస్తుంటారు. కానీ,ఫ్రిజ్‌కు బదులు...

Read More..

జిల్లాలో 370 ధాన్యం కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్ హరిచందన

నల్లగొండ జిల్లా:యాసంగి సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని( Paddy ) కొనుగోలు చేసేందుకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా 370 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు.జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాలబావి వద్ద గొల్లగూడెం ప్రాథమిక వ్యవసాయ...

Read More..

8 కి.మీ.జాతీయ రహదారి...కేవలం 2 కి.మీ ఫ్లైఓవర్ నిర్మాణం

సూర్యాపేట జిల్లా:ఆంధ్రా- తెలంగాణ సరిహద్దు జిల్లాగా, విజయవాడ-హైదరాబాద్ 65వ,జాతీయ రహదారిపై దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణంగా సూర్యాపేట జిల్లా( Suryapet District ) కేంద్రం నిత్యం రద్దీగా మారింది.ఈ పట్టణంలో జాతీయ రహదారి 8 కి.మీ.మేర ఉండగా గత పదేళ్ల క్రితం నాలుగులైన్ల...

Read More..

ఘనంగా టిడిపి 42 వ, ఆవిర్భావ దినోత్సవం

నల్లగొండ జిల్లా:దేవరకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) ఇన్చార్జీ వస్కుల కృష్ణయ్య ఆధ్వర్యంలో శుక్రవారం దేవరకొండ పట్టణంలో టిడిపి 42 వ, అవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్( NTR...

Read More..

మూడు జిల్లాల సమన్వయంతో పని చేయాలి : జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

సూర్యాపేట జిల్లా: లోక్ సభ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించి,విజయవంతం చేయడానికి అందరి సహకారం కావాలని,మూడు జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని,తమ జిల్లా నుండి పూర్తి సహకారం అందిస్తామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు.నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లిలోని ఇండియన్...

Read More..

ఆసక్తి రేపుతున్న సైదిరెడ్డి ఎంపీ అభ్యర్థిత్వం...!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హుజూర్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి( Shanampudi Saidireddy ),అసెంబ్లీ రౌడీగా చెలామణి అవుతూ భూ దందాలకు పాల్పడుతూ మఠంపల్లి మండలం గుర్రంబోడ్ తండా గిరిజనుల భూములను కూడా కబ్జా చేశారనే...

Read More..

క్రీడలకు పనికిరాకుండా పోయిన క్రీడా ప్రాంగణం

నల్లగొండ జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో గత ప్రభుత్వం గ్రామాల్లో నిర్మించిన క్రీడా ప్రాంగణాలు అనేక గ్రామాల్లో ఉత్సవ విగ్రహాల్లా మారిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో నల్లగొండ జిల్లా అనుముల మండలం చింతగూడెం గ్రామంలో నిర్మించిన క్రీడా...

Read More..

పల్లె దవాఖానా విధులకు డాక్టర్ డుమ్మా: ఎరుకల వెంకటేష్ గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా:తుర్కపల్లి మండలం( Turkapally ) వేల్పుపల్లి గ్రామంలోని పల్లె దవాఖానకు ఎప్పుడూ తాళం వేసి ఉంటుందని, ఇక్కడ విధులు నిర్వహించే డాక్టర్ సూర్య ప్రకాష్ విధులకు హాజరు కాకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తుర్కపల్లి మండల కాంగ్రెస్...

Read More..

ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఆదర్శంగా నిలిచిన పేద విద్యార్థి

సూర్యాపేట జిల్లా:ప్రభుత్వ పాఠశాల( Government school )లో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని నిరూపించాడు మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామానికి చెందిన ఇమ్మడి ఉప్పలయ్య,విజయకుమారి దంపతుల ద్వితీయ కుమారుడు ఇమ్మడి ప్రవీణ్( Immadi Praveen ).పేద కుటుంబానికి చెందిన ప్రవీణ్ పదవ...

Read More..

కబడ్డీ సబ్ జూ.జాతీయ జట్టుకు సాయి అభిజ్ఞ

నల్లగొండ జిల్లా: తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రానికి చెందిన వల్వాయి అంజయ్య,సుజాత దంపతుల కుమార్తె సాయి అభిజ్ఞ తెలంగాణ స్టేట్ తరుపున బాలికల 33 సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు జాతీయ జట్టుకి ఎంపికైనట్లు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర,జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్...

Read More..

సమృద్దిగా త్రాగునీటి సరఫరా జరిగేలా పటిష్ట కార్యాచరణ::జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

అత్యవసర సమయాల్లో మిషన్ భగీరథ కు ప్రత్యామ్నయ నీటి వనరులను గుర్తించాలి అత్యవసర పనులను వెంటనే చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలి.వేసవికాలంలో త్రాగునీటి సరఫరాపై మండల, మున్సిపల్, సంభందిత శాఖల అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా :వేసవి...

Read More..

బస్సు టిక్కెట్ ఎంత పని చేసింది...!

నల్లగొండ జిల్లా: పెద్దవూర మండల కేంద్రం పరిధిలోని జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ఓ విచిత్ర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు పెద్దవూర మండల కేంద్రానికి చేరుకున్న సమయంలో బస్సులో...

Read More..

తెలంగాణలో 18 జిల్లాలు ఔట్...?

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో మరోసారి జిల్లాల పునర్విభజన అంశం తెరపైకి వచ్చింది.రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 10 ఉమ్మడి జిల్లాలు ఉండగా పరిపాలనా సౌలభ్యం కోసం ఆనాటి ప్రభుత్వం దశల వారీగా 33 జిల్లాలను ఏర్పాటు చేసింది.అన్ని జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ ను...

Read More..

ప్రభుత్వ టీచర్లు టెట్‌ రాయడానికి అనుమతి అవసరం లేదు: విద్యాశాఖ

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు టెట్‌ రాయాలంటే ముందస్తు అనుమతి పొందాల్సిన అసవరం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది.ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌ క్లారిటీ గురువారం ఇచ్చారు.టెట్‌ రాయాలనుకునే ఉపాధ్యాయులు ముందస్తుగా విద్యాశాఖ అనుమతి తీసుకోవాలని నిన్నటి నుంచి...

Read More..

ఉపాధి హామీ కూలీల కనీస వేతనం పెంపు

నల్లగొండ జిల్లా: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది.వారికి రోజువారీ వేతనం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2023-24) కనీస వేతనం రూ.272గా అమలు చేస్తుండగా, దీనికి అదనంగా మరో రూ.28 జోడించి,ఏప్రిల్...

Read More..

ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలి - కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : పార్లమెంట్ ఎన్నికలలో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్...

Read More..

అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాల పరిశీలన

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రైవేట్ దవాఖానల్లో ఏర్పాటు చేసిన అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాలను తనిఖీ కమిటీ బుధవారం పరిశీలించింది.సిరిసిల్లలో లైఫ్ లైన్ హాస్పిటల్, వంశీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాలను...

Read More..

సోషల్ మీడియాలో మహిళలు, విద్యార్థినుల పట్ల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా : సోషల్ మీడియాలో మహిళలు, విద్యార్థినుల పట్ల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…జిల్లా పరిదిలో మహిళల,విద్యార్థినిల భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, వారి...

Read More..

పటిష్టమైన ప్రణాళికతో రానున్న పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ..

రాజన్న సిరిసిల్ల జిల్లా: పార్లమెంట్ ఎన్నికల ( Parliament Elections)నేపథ్యంలో జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు జిల్లా పోలీసు సిబ్బందికి సహాయంగా వచ్చిన సి ఐ ఎస్ ఎఫ్ కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో ఎన్నికల సమయoలో నిర్వహించాల్సిన...

Read More..

ఆదర్శ మున్సిపాలిటీలో అంతా అస్తవ్యస్తం...!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపాలిటీ( Suryapet Municipality )కి ఎన్నో జాతీయ అవార్డులు వచ్చాయి.పేరుకు ఆదర్శ మున్సిపాలిటీ కానీ,పేటలో పేరుకుపోయిన అపరిశుభ్రతతో అంతులేని దోమల బెడద పట్టణ వాసులను వేధిస్తుంది.జిల్లా కేంద్రంతో పాటు ఇటీవలి మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల పరిస్థితి మరింత...

Read More..

పల్లెల్లో పశువులకు తాగునీటి కొరత

సూర్యాపేట జిల్లా:మోతె మండల( Mothey Mandal) వ్యాప్తంగా పశువులకు తాగునీటి కొరత తీవ్రమైంది.గత వర్షాకాలంలో సరైన వర్షాలు పడక వేసవి ప్రారంభంలోనే చెరువులు, కుంటలు,బావులు,బోర్లు కూడా అడుగంటాయి.వేసిన పంటలు ఎక్కడికక్కడ ఎండిపోయితీవ్ర నిరాశలో ఉన్న రైతులకు( farmers) ఇప్పుడు పశువుల దాహార్తి...

Read More..

నేటి నుండి టెట్ దరఖాస్తుల స్వీకరణ

నల్లగొండ జిల్లా: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)( TET ) దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది.అయితే టెట్ కు అప్లై చేసుకునే ప్రభుత్వ టీచర్లు ఖచ్చితంగా విద్యా శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని టెట్ కన్వీనర్ రాధారెడ్డి(...

Read More..

Yasangi Grain : ప్రణాళికాబద్ధంగా యాసంగి ధాన్యం కోనుగోలు చేయాలి...... రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

యాసంగి 2023-24 ధాన్యాన్ని ప్రణాళిక బద్ధంగా మద్దతు ధర పై కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి...

Read More..

Veernapalli Police Station : వీర్నపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి పోలీస్ స్టేషన్( Veernapalli Police Station ) ను జిల్లా ఎస్పీ అఖిల్( SP Akhil ) మంగళవారం ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి,పోలీస్...

Read More..

Aler Mla Beerla Ilaiah : 100 డేస్ 100 క్వశ్చన్స్ @ బీర్ల ఐలయ్య...!

ఇది దొరల పాలన కాదు ప్రజల పాలనని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మేల్యే బీర్ల ఐలయ్య( Aler MLA Beerla Ilaiah ) అన్నారు.ప్రజా పాలనకు 100 రోజులు ప్రజా నాయకునికి 100 ప్రశ్నలు అనే కార్యక్రమం మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా(...

Read More..

Suryapet : అక్రమ ఇసుక తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు

ఆత్మకూర్ (ఎస్)మండల పరిధి( Atmakur Mandal )లోని ఏపూర్ గ్రామంలో యేటి నుండి గత 15 రోజులుగా రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ ఇసుక దందా( Illegal Sand Scam ) కొనసాగుతుందని స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు నామమాత్రపు...

Read More..

కాలం తెచ్చిన కరువు కాదు - కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు.. బోయినపల్లి వినోద్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా : రైతులను మోసగించిన కాంగ్రెస్ కు పుట్టగతులుండవు రైతులు అన్నమో రామచంద్ర అంటున్న ప్రభుత్వానికి కనికరం లేదు,ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే ప్రజా ఉద్యమానికి సిద్ధం.రైతులు సచ్చిపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు,రైతుల బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని ,యాసంగి...

Read More..

ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కోనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: యాసంగి 2023-24 వరి పంట కోనుగోలు నిమిత్తం ధాన్యము కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించాలని, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా అమలు చేయాలని జిల్లా...

Read More..

ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి - అదనపు కలెక్టర్ పూజారి గౌతమి

రాజన్న సిరిసిల్ల జిల్లా : లోక్ సభ ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని సిరిసిల్ల ఏఆర్ఓ ( అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్), అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ఆదేశించారు.లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల ఏఆర్ఓ పరిధిలోని సెక్టార్, పోలీస్ ఆఫీసర్స్...

Read More..

పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ పూర్తి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసామని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు.మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ఎన్.ఐ .సి.వి.సి.హాల్ లో సంబంధిత...

Read More..

నాటుసారాపై ఎక్సైజ్ శాఖ దాడులు.. పలువురి అరెస్ట్...!

సూర్యాపేట జిల్లా: జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్ళచెర్వు, చింతలపాలెం,మఠంపల్లి మండలాల్లో ఎక్సైజ్ శాఖా అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు.ఎన్నికల కోడ్ దృష్ట్యా జరిపిన తనిఖీల్లో చింతలపాలెం మండలం ఎర్రకుంటతండాకు చెందిన ఆంగోతు గోపి మరియు పద్యప్రసాద్ రఘునాథపాలెంకు 6...

Read More..

కోదాడ కోర్టులో అర్థరాత్రి అగ్నిప్రమాదం

సూర్యాపేట జిల్లా: కోదాడ జూనియర్ సివిల్ కోర్టులో సోమవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో కోర్టు బీరువాలోని ఫైల్స్ కొన్ని కాలి బూడిదవగా,కొన్ని పాక్షికంగా దగ్ధమైనట్లు తెలుస్తోంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు హుటాహుటిన సంఘటన...

Read More..

తెలంగాణ లో ముదురుతున్న ఎండలు

హైదరాబాద్ :రాష్ట్రంలో ఎండలు ముదు రు తున్నాయి.పలు ప్రాంతా ల్లో పగటి ఉష్ణోగ్రతలు సెగలు చిమ్ముతున్నాయి.గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా రికార్డవుతున్నాయి.రాగల ఐదు రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశాలు...

Read More..

కొత్త మల్లన్న దేవాలయ నిర్మాణ పనులకు ఎన్నారై విరాళం.!

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల దేవక్కపేట అటవీ ప్రాంతంలో వెలసిన కొత్త మల్లన్న దేవాలయ నిర్మాణ అభివృద్ధి కోసం రుద్రంగి మండలకేంద్రానికి చెందిన దుబాయ్ ఎన్నారై, అద్నాన్ కార్ వాష్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత బొల్లి కుమార్...

Read More..

రాష్ట్రంలో రగులుతున్న భానుడు ముదురుతున్న ఎండలు

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రం( TelanganaState )లో రోజురోజుకు భానుడి భగభగలు అధికంఅవుతూ ఎండలు ముదురుతున్నాయి.పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సెగలు చిమ్ముతున్నాయి.గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా రికార్డవుతున్నాయి.రాగల ఐదు రోజుల్లో...

Read More..

హోలీపై నీటి ఎద్దడి ఎఫెక్ట్...!

నల్లగొండ జిల్లా:సోమవారం దేశ వ్యాప్తంగా ఆనందోత్సవాలతో జరుపుకున్న రంగుల కేళీ రంగో(హో)లి పండుగపై ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నీటి ఎద్దడి ప్రభావం పడింది.కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత కారణంగా యువత పెద్దగా రంగుల పడుంగపై ఆసక్తి చూపలేదు.ఉమ్మడి నల్లగొండ జిల్లా...

Read More..

మూడు ముక్కలు ఆడుతున్న జీవితాలు...!

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పేకాట జూదం జూలు విదుల్చుతోంది.రోజుకు లక్షల రూపాయలు చేతులు మారుతుండగా ఆదివారం, ఇతర సెలవు దినాల్లో తారస్థాయికి చేరుకుని కోట్లలో చేతులు మారుతున్నాయి.కొందరు జూద గృహాలు,ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ రూ.లక్షలు గడిస్తుండగా పేకాట రాయుళ్లు...

Read More..

సూర్యపేటలో పట్టుబడ్డ 56 గ్రాముల బంగారం 5 కేజీల వెండి...!

సూర్యాపేట జిల్లా: సార్వత్రిక ఎన్నికల తనిఖీల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్లో సూర్యాపేట రూరల్ ఎస్ఐ బాలూ నాయక్ అధ్వర్యంలో సోమవారం సాయంత్రం చేపట్టిన వాహన తనిఖీల్లో నాగుల్ మిరా అనే వ్యక్తి కారులో 56 గ్రాముల బంగారం,...

Read More..

బంగారిగడ్డ గ్రామంలో అమానవీయ ఘటన

నల్లగొండ జిల్లా: నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన కన్నతల్లికి ఆ పేగు బంధం భారమైంది.పుట్టగానే తల్లి వెచ్చని పొత్తిళ్ళలో సేద తీరాల్సిన పసిగుడ్డును కనికరమనేదే లేని కసాయి తల్లి పట్టపగలు ఎర్రటి ఎండలో ముళ్ళ కంచెలో పడేసిన అమానవీయ సంఘటన...

Read More..

ఆపదలో ఉన్న మిత్రునికి ఆదుకున్న మిత్ర బృందం

యాదాద్రి భువనగిరి జిల్లా:32 ఏళ్ల క్రితం కలిసి చదువుకుని వేర్వేరు ప్రాంతాల్లో వివిధ వృత్తుల్లో సెటిలయ్యారు.అందులో ఒక మిత్రునికి ఆరోగ్యం బాగాలేదని తెలుసుకొని అందరూ స్పందించి,ఆపదలో ఉన్న మిత్రునికి ఆర్థిక సహాయాలని ముందుకొచ్చారు.రూ.50 వేలు సేకరించి ఇంటికి వెళ్ళి అందజేసి,మేమున్నాం అంటూ...

Read More..

పల్లెల్లో అప్పుడే మొదలైన మంచినీటి కేకలు:మట్టిపల్లి సైదులు

సూర్యాపేట జిల్లా:జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు( Mattipally Saidus ) ఒక ప్రకటనలో ఆరోపించారు.గ్రామీణ ప్రాంతంలో త్రాగునీరు...

Read More..

వేడుకలా రంగోలి...!

నల్లగొండ జిల్లా: రంగుల కేళి రంగోలి (హోలీ) పండుగను ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కులమతాలకు అతీతంగా చిన్నా పెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ కేరింతల నడుమ జరుపుకున్నారు. ప్రజలంతా రకరకాల రంగులతో జరుపుకునే ఈ హోలీ పండుగ సంబరాలు...

Read More..

నేరేడుచర్లలో ప్రత్యక్షమైన మనిషిని పోలిన వింతపక్షి

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణ పరిధిలోని రామగిరి ప్రాంతంలో మనిషి ముఖం ఆకారం కలిగిన ఓ వింత పక్షి ప్రత్యక్షమై హల్చల్ చేసింది.దీనిని చూసేందుకు పట్టణ ప్రజలు ఆసక్తి చూపడంతో ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని దీనిని బార్న్ గుడ్లగూబ అంటారని,...

Read More..

గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుద‌ల

నల్లగొండ జిల్లా: తెలంగాణ‌లో ఎస్సీ,ఎస్టీ,బీసీ గురుకులాల్లోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్ర‌భుత్వం నోటిఫికేషన్‌ విడుద‌ల చేసింది.2024-25 విద్యా సంవత్సరంలో డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు టీఎస్‌ఆర్‌డీసీ సెట్‌-2024ను ఏప్రిల్‌ 28న నిర్వహించనున్నట్టు ఆయా విద్యాసంస్థలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.ప్రవేశ పరీక్ష కోసం...

Read More..

భువనగిరి కాంగ్రెస్ ఎంపి అభ్యర్దిపై కొనసాగుతున్న సస్పెన్షన్...!

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో నల్లగొండ నుండి అధికార ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్(కుందూరు రఘువీర్ రెడ్డి),బీఆర్ఎస్ (కంచర్ల కృష్ణారెడ్డి),బీజేపీ (శానంపుడి సైదిరెడ్డి) ఓకే సామాజిక వర్గానికి చెందిన వారినే తమ అభ్యర్థులను ఖరారు చేశాయి.ఇక భువనగిరి లోక్...

Read More..

మాతా శిశు కేంద్రంలో టీకా వికటించి శిశువు మృతి

సూర్యాపేట జిల్లా: కేంద్రంలోని మతా శిశు ఆసుపత్రిలో ఆదివారం టీకా వికటించి పసికందు మృతి చెందిన విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట మండలం( Suryapet Mandal) బాలెంల గ్రామానికి చెందిన గర్భిణీ కల్లేపల్లి యోగిత భర్త...

Read More..

ఎన్నికల కోడ్ ఉన్నా లేకుండా ఏరులై పారుతున్న బెల్ట్ మద్యం

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపుల ద్వారా పల్లె పట్నం అనే తేడా లేకుండా మద్యం ఏరులై పారుతోంది.ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా యధేచ్చగా బెల్ట్ దందా సాగుతున్నా ఎవ్వరికీ పట్టకపోవడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు...

Read More..

బీసీల డిమాండ్ల సాధనకై బీసీ సామాజిక న్యాయ యాత్ర

నల్లగొండ జిల్లా: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆదేశాల మేరకు బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సామాజిక న్యాయ యాత్ర శనివారం నల్గొండకు చేరుకుంది.వారికి...

Read More..

నల్లగొండ, భువనగిరి లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే

నల్లగొండ జిల్లా: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ శనివారం పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ,భువనగిరి రెండు స్థానాలకు ఎంపీ అభ్యర్డులను ఖరారు చేశారు.నల్లగొండ నుండి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుండి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధిగా...

Read More..

వెలిశాల చెక్ పోస్టు వద్ద నగదు పట్టివేత

సూర్యాపేట జిల్లా: తిరుమలగిరి మండలం వెలిశాల చెక్ పోస్టు వద్ద పోలీసులు శనివారం వాహనాలను తనిఖీ చేసి రూ.50,200ల నగదును పట్టుకున్నట్లు ఎస్ఐ సత్యనారయణ గౌడ్ తెలిపారు.నరసరావుపేట మండలం కోమన గ్రామం నుండి తొండ గ్రామానికి చెందిన నరసయ్య ఎలాంటి పత్రాలు...

Read More..

పిడిఎఫ్ బియ్యం పట్టివేత

సూర్యాపేట జిల్లా: మద్దిరాల మండల పరిధిలోని పోలుమల్ల గ్రామంలో ఆమంచి సతీష్ ఇంటిలో అక్రమంగా నిల్వ చేసిన 21 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని శనివారం పోలీసులు పట్టుకున్నారు.నమ్మదగిన సమాచారంతో మద్దిరాల ఎస్సై మధు నాయుడు తన సిబ్బందితో గ్రామానికి చేరుకుని సోదాలు...

Read More..

చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో గీతా జ్ఞాన యజ్ఞం

రాజన్న సిరిసిల్ల జిల్లా: సత్పవర్తన, జ్ఞాన బుద్ది, క్రమశిక్షణ, ధైర్యం, సమయ స్ఫూర్తి మొదలైనవి భగవత్గీత ప్రతి రోజు పటిస్తే మనకు అలవాడతాయని యజ్ఞానంద స్వామి ప్రభోదించారు.స్థానిక బి వై నగర్ హనుమాన్ దేవాలయం లో గత నాలుగు రోజులుగా చిన్మయ...

Read More..

వేములవాడ పట్టణంలో జిల్లా, కేంద్ర పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్..

రాజన్న సిరిసిల్ల జిల్లా: శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా, ప్రజలు తామ ఓటు హక్కు ధైర్యంగా ,స్వేచ్ఛగా వినియోగించుకునెలా వారిలో నమ్మకం, భరోసా, భద్రత కలిగేలా జిల్లాలో కేంద్ర సాయుధ బలగాలు, జిల్లా పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించడం జరుగుతుందని,ప్రశాంత...

Read More..

మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం:టియుడబ్ల్యూజే(ఐజేయు)

సూర్యాపేట జిల్లా: మీడియా రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నానాటికి నిర్వీర్యం చేస్తున్నదని, జర్నలిస్టుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరిని విడనాడాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐజేయు అనుబంధం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ అన్నారు.టీయూడబ్ల్యూజే...

Read More..

తాగునీటిపై ఆర్డీవో సమీక్షా సమావేశం

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల పట్టణ మున్సిపల్ కార్యాలయం( Neredcherla Municipality )లో శనివారం తాగునీటి సమస్యపై హుజూర్ నగర్ ఆర్డీవో వి.శ్రీనివాసులు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో నేరేడుచర్ల పట్టణంలోని ప్రజలందరికీ తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను...

Read More..

ఎంపిటిసిలను అవమానిస్తున్నారు

సూర్యాపేట జిల్లా:మునగాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో కొందరు ఎంపిటిసిలు తమను అధికారిక కార్యక్రమాలకు పిలవకుండా అధికారులు అవమానిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఎంపీటీసీలను ప్రభుత్వ కార్యక్రమాలకు ఎందుకు ఆహ్వానించడం లేదని అధికారులు...

Read More..

భువనగిరి ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇవ్వాలి: రాచకొండ లింగస్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇవ్వాలని సంస్థాన్ నారాయణపురం ఐఎన్టియుసి మండల అధ్యక్షుడు రాచకొండ లింగస్వామి అన్నారు.శనివారం మండల కేంద్రంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీ...

Read More..

మోడీ జేబు సంస్థగా ఈడి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి

సూర్యాపేట జిల్లా:దేశ ప్రధాని నరేంద్ర మోడీ జేబు సంస్థగా ఈడి, ఏటీఎం కార్డుగా కార్పొరేట్ కంపెనీలు మారాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు.శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో...

Read More..

సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ 93వ వర్ధంతి వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా: దేశ స్వాతంత్రం కోసం స్వేచ్ఛ,సమానత్వానికి విభిన్న విప్లవ మార్గంలో పోరాటం నిర్వహించి ఆంగ్లేయుల వెన్నులో వణుకుపుట్టించి అమరులైన స్వాతంత్ర సమరయోధులకు మరణం లేదని సీపీఐ మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్ అన్నారు.శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్...

Read More..

స్వీప్ కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టాలి: అదనపు కలెక్టర్ బిఎస్.లత

సూర్యాపేట జిల్లా: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో స్వీప్ కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టాలని సూర్యాపేట జిల్లా అదనవు కలెక్టర్ బిఎస్.లత అన్నారు.శనివారం కలెక్టరేట్ లో స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఓటు ఆవశ్యకత తెలిపే వాల్ పోస్టర్, ఫ్లెక్సీలను ఆమె ఆవిష్కరించారు.ఈ...

Read More..

ఉత్తంకుమార్ రెడ్డి తో సమావేశమైన ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర నీటిపారుల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర విప్, వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శనివారం హైదరాబాదులో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గం లోని రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.రైతులకు...

Read More..

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు...

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ( Yellareddipet )ల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో శనివారం బీఎస్పీ మండల శాఖ అధ్యక్షులు నీరటి భాను, మండల గౌడ సంఘం అధ్యక్షులు గంట కార్తీక్ గౌడ్ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.వీరికి...

Read More..

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా : సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ….సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు...

Read More..

కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు పదవులను ఆశించలేదు: ఎమ్మేల్యే రాజ్ గోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా:తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మీ( Komatireddy Laxmi )కి భువనగిరి ఎంపీ టికెట్ కోరుతున్నట్లు కొన్ని పత్రికల్లో,ఛానల్లో వస్తున్న ప్రచారం అవాస్తవమని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raj Gopal Reddy ) అన్నారు.శనివారం నల్లగొండ జిల్లా...

Read More..

Tummala Nageswara Rao : ఖమ్మం జిల్లా కొత్తూరులో ఎంఎంఆర్ ఏసీ కన్వెన్షన్ హాలు.. మంత్రి తుమ్మల చేతుల మీదుగా ప్రారంభం

ఖమ్మం జిల్లా కొత్తూరులో ఎంఎంఆర్ ఏసీ కన్వెన్షన్ హాలును ( MMR AC Convention Hall )రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Tummala Nageswara Rao ) ప్రారంభించారు.నగరంలోని 18వ డివిజన్ కార్పొరేటర్ మందడపు లక్ష్మీ మనోహార్...

Read More..

సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

సూర్యాపేట జిల్లా:పార్లమెంట్‌ ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలపై కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం( Narendra Modi ) తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తూ, ప్రజాతంత్ర హక్కులను కాలరాస్తూ,నిరంకుశ ధోరణులను అవలంభిస్తోందని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ( Mallu...

Read More..

కోదాడ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు కాంగ్రెస్ లోకి...?

సూర్యాపేట జిల్లా:కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి గేట్లు తెరిచామని ప్రకటించిన విషయం తెలిసిందే.దీనితో జిల్లాలోని గులాబీ లీడర్లు హస్తం గూటికి చేరేందుకు క్యూ కడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.అందులో భాగంగానే కోదాడ పట్టణ...

Read More..

స్కూళ్లకు రెండు రోజులు సెలవు

నల్లగొండ జిల్లా:తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు శుభవార్త.ఈ నెలలో పాఠశాలలు,కళాశాలలకు వరుసగా రెండ్రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 24న ఆదివారం, మరుసటి రోజు అంటే మార్చి 25 సోమవారం హోలీ పండుగ( Holi ) సందర్భంగా రెండు రోజులు సెలవు ఉండనుంది.మార్చి 29న...

Read More..

అంగన్వాడి కేంద్రాలలో పోషణ్ పక్వాడ కార్యక్రమం

అంగన్ వాడి కెంద్రంలో పోషణ్ పక్వాడ కార్యక్రమం( Poshan Pakhwada ) ఘనంగా నిర్వహించారు.గర్భిణీ స్త్రీలు, బాలింతల పిల్లల తల్లులు, కమిటి సభ్యులు పాల్గొన్నారు.పిల్లల పుట్టిన రోజు, అక్షరాబ్యాసం( Aksharabhyasam ) చేసారు. ఈ కార్యక్రమంలో నీలోజిపల్లి అంగన్వాడి టిచర్ అవుల...

Read More..

Brs Mlc Kavitha : ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లల్లో ఈడీ సోదాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) బంధువుల ఇళ్లల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ మేరకు కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లల్లోనూ ఈడీ సోదాలు చేస్తుంది.హైదరాబాద్ మాదాపూర్ లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.అఖిల...

Read More..

బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్ ఒకరు మృతి,మరొకరికి తీవ్ర గాయాలు

నల్లగొండ జిల్లా:పెద్దవూర మండలం( Peddavoora ) నాయినివాని కుంట స్టేజీ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నాగార్జున సాగర్( Nagarjuna Sagar ) కు చెందిన...

Read More..

కుంభకోణాలకు కేరాఫ్ గా మారిన ఎస్బీఐ బ్యాంక్ శాఖలు...!

సూర్యాపేట జిల్లా:జిల్లాలో ఎస్బీఐ బ్యాంకింగ్ వ్యవస్థ కుంభకోణాలకు కేరాఫ్ గా మారింది.సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ 4.5 కోట్లు కాజేసిన ఘటన మరువక ముందే ఇదే జిల్లాలో నూతనకల్ మండలం తాళ్లసింగారం బ్రాంచ్ మేనేజర్ బాగోతం వెలుగులోకి వచ్చింది.దీనితో...

Read More..

అంబులెన్స్ లో నార్మల్ డెలివరీ...శభాష్ 108 సిబ్బంది

సూర్యాపేట జిల్లా:పురిటి నొప్పులతో బాధపడుతూ ప్రసవం కోసం హాస్పిటల్( Hospital ) కి వెళుతూ ఉండగా గర్భిణీకి మార్గ మధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది నార్మల్ డెలివరీ( normal-delivery ) చేసి,తల్లీ బిడ్డలను క్షేమంగా హాస్పిటల్ కు చేర్చిన...

Read More..

ఫ్రీ , ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్ జరిగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పని చేయాలి - ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా : లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని పోలీస్ అధికారులు,సిబ్బంది నిర్వహించవలసిన విధి విధానాలపై జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ.శాంతియుత వాతావరణంలో లోక్ సభ ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్క అధికారి ముందస్తు...

Read More..

హెల్మెట్, సిట్ బెల్ట్ లేకుండా, మద్యం సేవించి, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపవద్దు - సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్.ఐ రమేష్

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ట్రాఫిక్ ఎస్.ఐ రమేష్ వాహనదారులకు , హెల్మెట్ డ్రైవింగ్, రాంగ్ రూట్, ర్యాష్ డ్రైవింగ్ ,మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే అనార్దల పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్.ఐ రమేష్...

Read More..

అంతర్రాష్ట్ర బార్డర్ చెక్ పోస్ట్ పరిశీలించిన ఇరు రాష్ట్రాల పోలీసు అధికారులు

సూర్యాపేట జిల్లా: ఎన్నికల నియమావళి పటిష్టంగా అమలు చేయడం లక్ష్యమని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే,ఎన్టీఆర్ కృష్ణా జిల్లా రూరల్ డిజిపి శ్రీనివాసరావు అన్నారు.తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కోదాడ మండలం రామాపురం ఎక్స్ రోడ్డు మరియు గరికపాడు వద్ద...

Read More..

కొండంత జాతరలో గోరంత ఏర్పాట్లపై భక్తుల అసహనం

నల్లగొండ జిల్లా: నాంపల్లి మండలం టీపి గౌరారంలో మూడు రోజుల క్రితం ప్రారంభమైన శ్రీ చలిదోన లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో అసౌకర్యాల నడుమ అవస్థలు పడ్డామని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈజాతరకు జిల్లా నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో...

Read More..

కన్నీరు పెట్టిస్తున్న ఓ రైతు ఆవేదన కథనానికి స్పందించిన రాయల్ ఇవి

సూర్యాపేట జిల్లా: జిల్లాలోని యర్కారం గ్రామం దుబ్బతండాకు చెందిన ధారావత్ నరసింహ 5 ఎకరాల వరి పంట సాగు చేసి,నీరు లేక మొత్తం ఎండిపోవడంతో తెచ్చిన పెట్టుబడి అప్పు తీర్చే మార్గం లేక పంట పొలంలో పడుకొని పెట్టిన కన్నీటి వేదన...

Read More..

కారు దిగి హస్తంలోకి బిఆర్ఎస్ కౌన్సిలర్ లు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వ్యాప్తంగా కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నాయి.బీఆర్ఎస్ నాయకులు హస్తం గూటికి చేరుతున్నారు .నాయకులు చేజారుతున్న ముఖ్య నేతలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయటం లేదు.జిల్లా నాయకులు కింది స్థాయి నాయకులను, కార్యకర్తలను...

Read More..

వ్యవసాయ కళాశాలను సందర్శించిన నాబార్డ్ బృందం

రాజన్న సిరిసిల్ల జిల్లా : బాబు జగ్జీవన్ రావ్ వ్యవసాయ కళాశాల జిల్లెళ్ల లో నాబార్డు వారి ఆర్థికసాయంతో ఏర్పాటు చేయబడిన ప్రాజెక్టు హైడ్రోపోనిక్స్ డీజీఎం నాబార్డ్ జయ ప్రకాష్, ఏజీఎం నాబార్డ్, పి మనోహర్ రెడ్డి, డి డి ఎం...

Read More..

ఘనంగా శాలివాహన జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి( Shalivahana ) జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మొట్టమొదటి తెలుగు చక్రవర్తిగా గౌతమి పుత్ర శాతకర్ణి( Gautamiputra Satakarni )గా...

Read More..

ఇందుగుల విష జ్వరాలపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా:మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో విస్తరిస్తున్న విషజ్వరాలపై పత్రికల్లో వచ్చిన వార్తలపై శుక్రవారం రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు.వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ ఆర్.వీ.కర్ణన్ తో మాట్లాడి వెంటనే సీనియర్ వైద్య బృందాన్ని ఇందుగుల గ్రామానికి...

Read More..

Jagadish Reddy : ఎండిన పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి

యాదాద్రి భువనగిరి జిల్లా: పోచంపల్లి మండలం( Pochampalli ) అంతమ్మగూడెం గ్రామంలో నీళ్ళు లేక ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మేల్యే జగదీష్ రెడ్డి( Guntakandla Jagadish Reddy ) శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ...

Read More..

ఈ టెట్ చాలా టఫ్... మాకు ప్రత్యేక టెట్ పెట్టండి

టెట్‌, కాకుండా,తమ కోసం ప్రత్యేకంగా నిర్వహించాలని ఉపాధ్యాయులు( Teachers ) కోరుతున్నారు.దీని కోసం పలు ఉపాధ్యా య సంఘాల నేతలు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు.రాష్ట్రంలో పెద్దఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.ఈ డీఎస్సీ పరీక్ష(...

Read More..

Drugs : హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్( Huge drug ) శివారులో భారీగా నిషేధిత డ్రగ్స్ పట్టుబడ్డాయి.ఈ మేరకు సుమారు 90 కేజీల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు రూ.9 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఐడీఏ బొల్లారం(...

Read More..

చదువుకు సాయం చేసిన మాజీ సర్పంచ్

యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామం నుండి పదవ తరగతి పరీక్షలకు వెళుతున్న విద్యార్దులకు సరైన రవాణా సౌకర్యం లేక రోజూ ఇబ్బంది పడుతున్నారు.ఈ విషయం తెలుసుకొని గ్రామ మాజీ సర్పంచ్ బీరప్ప పరీక్షలు ముగిసే వరకు వారిని...

Read More..

మోతె మండలంలో అన్నదాతల అధ్వాన్నస్థితి

సూర్యాపేట జిల్లా:మోతె మండల( Mothey mandal ) వ్యాప్తంగా వానా కాలం వరి పంటలో మంచి దిగుబడి రావడంతో రైతులు యాసంగి కూడా బోర్లు,బావులపై అధారపడి అధిక మొత్తంలో వరి సాగు చేసి, ఎకరానికి రూ.20వేల వరకు పంట పెట్టుబడి పెట్టారు.తీరా...

Read More..

పేదలకు దక్కాల్సిన భూముల్లో పెద్దల పాగా

సూర్యాపేట జిల్లా:నిజాం లొంగుబాటు అనంతరం తెలంగాణ ప్రాంతం సాయుధ పోరాటంతో నెత్తురోడుతున్న సమయంలో సర్వోదయ నాయకుడు ఆచార్య వినోబాభావే 1951 పర్యటనతో భూదాన్ ఉద్యమం ప్రారంభమైంది.ఆ సమయంలో హుజూర్ నగర్ తాలూకా వ్యాప్తంగా కూడా పలు గ్రామాల్లో రైతులు భూదాన్ యజ్ఞ...

Read More..

రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మానాల ప్రజాప్రతినిధులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మన్ గా నియమితులైన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిని మానాల గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పూల బోకేతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.శుభాకాంక్షలు...

Read More..

ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి,పోలీస్ స్టేషన్ లో గల పెండింగ్ కేసుల వివరాలు...

Read More..

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణ పరిధిలో కేంద్ర పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్: పట్టణ సి.ఐ రఘుపతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా భరోసా కల్పించడం కోసమే సిరిసిల్ల పట్టణ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ పోలీసు కవాతు నిర్వహిస్తున్నామని...

Read More..

గర్భిణీల్లో హైరిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: గర్భిణీల్లో హైరిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని...

Read More..

ఆధార్ అనుసంధానం చేపట్టండి:జిల్లా కలెక్టర్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో మిగిలి ఉన్న ఉపాధి కూలీలా బ్యాంక్ అక్కౌంట్( Bank account ) కు ఆధార్ అనుసంధానం సత్వరమే చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్( Collector S.Venkatrao ) సంబంధిత అధికారులను ఆదేశించారు.కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ నందు డిఆర్...

Read More..

ఓటర్ల చేతిలో పాశుపతాస్త్రం సి-విజిల్ యాప్

నల్లగొండ జిల్లా:ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సి-విజిల్ యాప్( cVIGIL app ) తో ఈసీ కొత్త ప్రయోగం చేసింది.ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్‌( Google Play Store )లో అందుబాటులోకి ఉంటుంది. ఆడియో,వీడియో,ఫొటోల ద్వారా ఫిర్యాదు చేసే...

Read More..

పోలీస్ స్టేషన్ ఎదుట రెండు వర్గాల ఘర్షణ

నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ పరస్పరం కర్రలతో కొట్టుకునే వరకు రావడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఓ యువతి ఆటోలో...

Read More..

సార్వత్రిక ఎన్నికల వేళ...బ్యాంకు లావాదేవీలపై నిఘా

నల్లగొండ జిల్లా:దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ( General Elections )వేళ బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలపై నిఘా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.రెండు నెలల్లో రూ.లక్షకు...

Read More..

ఇంటిపైకి దూసుకెళ్లిన కారు...!

నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలం( Marriguda ) బట్లపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం మాధగోని వెంకటయ్య ఇంట్లోకి కాదు దూసుకెళ్ళిందని మర్రిగూడ ఎస్ఐ రంగారెడ్డి తెలిపారు. మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన లపంగి యశ్వంత్ కారులో నాంపల్లికి వెళుతూ అతివేగంగా నడపడంతో అదుపుతప్పి...

Read More..

బేస్ బాల్ జాతీయ జట్టుకు ఎంపికైన నల్లగొండ జిల్లా వాసి

నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ మండలం పచ్చారిగడ్డ గ్రామానికి చెందిన కలకుంటి శివ జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు బేస్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అమరావతి సైదులు,చిర్ర మల్లేష్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 9వ తేదీ కరీంనగర్...

Read More..

ప్రారంభమైన కోతలు ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు

సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండల( Penpahad mandal ) పరిధిలో యాసంగి కోతలు మొదలై 10 రోజులు అవుతున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు.ఇదే అదునుగా మిల్లర్లు మద్దతు ధర ఇవ్వకపోగా తేమ,తరుగు పేరుతో రెండు...

Read More..

సింగిల్ రోడ్డుతో నరకం చూస్తున్నాం డబుల్ రోడ్డుకి మోక్షం ఎప్పుడు సారూ...

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో కొత్తగా ఏర్పడిన మండలం తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రం నుండి అనుముల మండలం (హాలియా) వరకు 4 కి.మీ.,అలాగే నాగార్జునసాగర్ వయా డొక్కాలబావి తండా నుండి దామరచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్ వరకు సింగల్...

Read More..

భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి: నూతన గవర్నర్ సీపీ రాధాకృష్ణ

యాదాద్రి భువనగిరి జిల్లా:భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ సంస్కృతి ప్రత్యేకత అని రాష్ట్ర నూతన గవర్నర్ సిపి రాధాకృష్ణ అన్నారు.రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బుధవారం రాత్రి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.స్వామి వారి...

Read More..

శారీరక, మానసిక ఒత్తిడి అధిగమించడంపై అవగాహన

రాజన్న సిరిసిల్ల జిల్లా: విద్యార్థులు శారీరక, మానసిక ఒత్తిడి అధిగమించడంపై కిరణం జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్, డాక్టర్ నయీమ్ జహా బుధవారం అవగాహన కల్పించారు.తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి బాలికల స్కూల్, జూనియర్ కళాశాలలో కిరణం జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు...

Read More..

రూ. 50 వేల కంటే ఎక్కువ తరలిస్తే సీజ్ చేయాలి - అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లా : లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యoలో సరైన ఆధారాలు లేకుండా రూ.50 వేల కంటే ఎక్కువ తీసుకెళ్తే సీజ్ చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు.ఎఫ్ఎస్టీ ( ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్) ఎస్ఎస్టీ( స్టాటిక్...

Read More..

ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు లేనట్లే...!

నల్లగొండ జిల్లా:దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మే 13 వరకు ఎన్నికల హడావిడి నెలకొంది.కాగా,ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో దేశవ్యాప్తంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దయ్యాయి.కేంద్ర, రాష్ట్ర...

Read More..

మోతె మండలంలో స్వైర విహారం చేస్తున్న వీధికుక్కులు,కోతులు

సూర్యాపేట జిల్లా:మోతె మండలం వ్యాప్తంగా వీధి కుక్కలు,కోతులు స్వైర విహారం చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.ఈ నెల 5 న అన్నారిగూడెం గ్రామానికి చెందిన వృద్ధ మహిళ శివరాత్రి లింగమ్మపై కోతులు విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచగా...

Read More..

వేములపల్లి మండలం రావులపెంటలో అక్రమ మద్యం పట్టివేత

నల్లగొండ జిల్లా:వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో ఉతేర్ల మధు ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వ ఉంచారనే పక్కా సమాచారంతో వేములపల్లి ఎస్ఐ దాచేపల్లి విజయ్ కుమార్ తన సిబ్బందితో సోదాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రూ.1.62 లక్షల...

Read More..

కమ్యూనిటీ హాల్ కోసం ఏండ్ల తరబడి ఎదురుచూపులు

సూర్యాపేట జిల్లా: మునగాల మండల కేంద్రంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్నామని కమ్యూనిటీ హల్ నిర్మాణ కమిటీ సభ్యుడు పంది జాన్ అన్నారు.గతంలో 9వ,జాతీయరహదారి పక్కనే ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ 65వ, నేషనల్ హైవే విస్తరణలో...

Read More..

సెగ్రిగేషన్ షెడ్లలో వర్మి కంపోస్ట్ ఎక్కడ సారూ..!

నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు పూర్తిగా నిరుపయోగంగా మారాయి.గత ప్రభుత్వం గ్రామాల్లో తడి,పొడి చెత్తను సేకరించి సేంద్రియ ఎరువులు తయారు చేసి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రూ.2.40 లక్షలతో ప్రతీ గ్రామంలో షెడ్లను నిర్మించారు.పంచాయితీ...

Read More..

రెడ్డి సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి క్షీరాభిషేకం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్, హరిదాస్ నగర్ గ్రామాల రెడ్డి సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాలు మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆల్మాస్ పూర్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉచ్చిడి శ్రీనివాస్...

Read More..

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి : జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాబోయే పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి...

Read More..

నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన కరీంనగర్ మాజీ ఎంపీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ( Mustabad mandal )లో మండలంలో సోమవారం అర్ధరాత్రి కురిసిన అకాల వడగండ్ల వానకు ముస్తాబాద్ ,.పోతుగల్,.గన్నెవారిపల్లె ,.సేవలల్ తండా,.గ్రామాలలో వడగండ్ల వాన కు నష్టపోయిన పంట పొలాలను మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి...

Read More..

సిరిసిల్ల టౌన్ జాయింట్ సెక్రెటరీగా తిరుపతి గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల టౌన్ కాంగ్రెస్ పార్టి జాయింట్ సెక్రటరీ గా తిరుపతి గౌడ్ ను నియమిస్తూ సిరిసిల్ల టౌన్ ప్రెసిడెంట్ చొప్పదండి ప్రకాష్ ఉత్తర్వులు జారి చేశారు.ఈ సందర్బంగా తన నియామనికి సహకరించిన సిఎం రేవంత్ రెడ్డి,ప్రభుత్వ విప్...

Read More..

శిక్షణ పూర్తి చేసుకొని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగీలం

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఎనిమిది నెలల పాటు ఐ ఐ టి ఎ,మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగీలం “షాడో“( Shadow ) ను మంగళవారం జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్...

Read More..

లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దులో 06 చెక్ పోస్ట్ లు ఏర్పాటు..

రాజన్న సిరిసిల్ల జిల్లా : లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దులో 06 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి మద్యం,డబ్బు ఇతర అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలపాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ అన్నారు.మంగళవారం...

Read More..

వడగండ్ల వాన తో నష్టపోయిన వరి పంట పొలాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో సోమవారం రాత్రి కురిసిన వడగండ్ల వానలకు నష్టపోయిన పంటలను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి. ముస్తాబాద్ మండల కేంద్రంతోపాటు సేవాలల్ తండా, గాన్నేవాని పల్లె, ఆవునూరు గ్రామాల్లో కురిసిన...

Read More..

Hyderabad : హైదరాబాద్‎లో భారీగా కల్తీ సాస్ పట్టివేత

హైదరాబాద్ లో భారీగా కల్తీ సాస్( Adulterated sauce ) పట్టుబడింది.ఈ మేరకు శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ సాస్ తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.ఈ క్రమంలోనే శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్( Shri Balaji Industries )...

Read More..

సిఐటియు ఆధ్వర్యంలో నేతన్న విగ్రహానికి వినతి పత్రం అందజేత

ప్రభుత్వానికి కనువిప్పు కలిగించి సిరిసిల్ల నేతన్నల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు అధ్వర్యంలో నేతన్న విగ్రహానికి వినతిపత్రం మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్లలో ఉపాధి కోల్పోయిన నేతన్నలందరికీ తక్షణ సహాయం కింద 10 వేలు అందించాలన్నారు.బతుకమ్మ చీరలు...

Read More..

పదో తరగతి పరీక్షల కేంద్రాల్లో అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఖీమ్యా నాయక్ తనిఖీ

పదో తరగతి పరీక్షలు జిల్లాలో సజావుగా కొనసాగుతున్నాయి సిరిసిల్ల గీతానగర్ జెడ్పీ హైస్కూల్ లోని పదో తరగతి పరీక్షల కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, తంగళ్లపల్లి మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ లోని పదో తరగతి పరీక్షల కేంద్రాన్ని అదనపు కలెక్టర్...

Read More..

మినీ అండర్ పాస్ వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్య

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని 65 వ,నెంబర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై రిజిస్ట్రేషన్ ఆఫీస్( Registration Office ) సమీపంలో ఉన్న మినీ అండర్ పాస్ వద్ద ట్రాఫిక్ సమస్య( Traffic problem )కు ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం( SI Sairam...

Read More..

జనశక్తి నక్సలైట్ పేరుతో ప్రజలను భయపెడుతూ డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్..

రాజన్న సిరిసిల్ల జిల్లా :జనశక్తి నక్సలైట్( Janashakthi Naxalites ) పేరుతో ప్రజలను బయబ్రాంతులకు గురి చేస్తూ పార్టీ ఫండ్ పేరిట డబ్బులు వసూళ్ళకి పాల్పడుతున్న చెన్నామనేని పురుషోత్తం రావు అనే వ్యక్తిని కోనరావుపేట్ పోలీస్ లు అరెస్ట్ చేసి రిమాండ్...

Read More..

ఆమె మాటే…తుపాకి తూటా:ములకలపల్లి రాములు

సూర్యాపేట జిల్లా:తెలంగాణలోని హైదరాబాద్‌ సంస్థానంలో ఫ్యూడల్‌ వ్యవస్థ,జాగీర్దార్‌, రజాకార్ల రాక్షసత్వం మీద,ఆ తర్వాత భారత సైన్యం మీద, తెలంగాణలోని అసంఖ్యా కమైన స్త్రీలు-పురుషులు చేసిన తిరుగుబాటు చారిత్రాత్మకం.నిజాం సంస్థానంలో కనీస పౌరహక్కులు,విద్యా,వైద్య అవకాశాలు శూన్యం.రైతుల మీద మోయలేని పన్నుల భారం,మధ్య యుగాలనాటి...

Read More..

ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం

సూర్యాపేట జిల్లా:జిల్లాలో లోక్ సభ ఎన్నిక( Lok Sabha Election _ల నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం( Integrated Control Room )ను ప్రారంభించామని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్.వెంకట్రావ్( Collector S Venkatrao ) అన్నారు. అదనపు కలెక్టర్ బిఎస్.లత,సిఈఓ...

Read More..

బీఆర్ఎస్ కు మరో షాక్...?

నల్లగొండ జిల్లా:ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి నల్లగొండ( Nalgonda )లో మరో షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది.నిన్నటి వరకు నల్లగొండ ఎంపి టిక్కెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత తేరా చిన్నపరెడ్డి( Tera Chinnapareddy ) త్వరలోనే గులాబీ...

Read More..

నాలుగు రోజుల పాటు తెలంగాణలో చల్లదనం

నల్లగొండ జిల్లా:తెలంగాణ ప్రజలకు వాతా వరణశాఖ( Department of Meteorology ) చల్లని కబురు చెప్పింది.నేటి నుండి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.పలు జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు...

Read More..

నీరులేక పల్లె కన్నీరు పెడుతుంది...!

సూర్యాపేట జిల్లా:కోదాడ నియోజకవర్గ( Kodad ) పరిధిలోని మోతె,మునగాల,నడిగూడెం,కోదాడ,అనంతగిరి,కోదాడ మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు,బావులు,చెరువులు ఎండిపోవడంతో ప్రజలు త్రాగునీటి కోసం తన్నులాడుతున్నారు.ఎన్నడూ లేని విధంగా మార్చిలోనే ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగడంతో పల్లెల్లో నీరు లేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.నీటి సమస్యపై (...

Read More..

కష్టపడి పండించిన పంట పశువుల పాలు

యాదాద్రి భువనగిరి జిల్లా:సంస్థాన్ నారాయణపురం( Narayanapoor ) మండలంలో అన్నదాతల వెతలు వర్ణనాతీతంగా మారాయి.యాసంగి సీజన్ లో వేల రూపాయలు అప్పులు చేసి కష్టపడి పండించి పంట చేతికందే సమయంలో నీళ్ళు సరిపడా లేక దిక్కుతోచని స్థితిలో పడ్డామని ఆవేదన వ్యక్తం...

Read More..

ఆత్మకూర్ (ఎం) ఎమ్మార్వో ఆఫిస్ లో అధికారుల నిర్లక్ష్యం

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆత్మకూర్ (ఎం) మండలం కేంద్రంలోని తహసిల్దార్ ఆఫిస్ లో ఏర్పాటు చేసిన జనరేటర్ సుమారుగా ఏడేళ్లకు పైగా మరమ్మతులకు నోచుకోక అలంకారప్రాయంగా మారింది.ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే ప్రజలకు అందించే...

Read More..

మిర్యాలగూడలో రూ.6 కోట్ల విలువైన బంగారం పట్టివేత : ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా: దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో సోమవారం మిర్యాలగూడ పరిధిలోని ఈదూలగూడ చౌరస్తా...

Read More..

పదవ తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలి: కలెక్టర్ ఎస్.వెంకట్రావు

సూర్యాపేట జిల్లా:పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు.సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ రోడ్లో గల కాకతీయ హై స్కూల్, వివేక వాణి విద్యా మందిర్ హై స్కూల్ లో...

Read More..

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని, వైద్య సిబ్బంది చిత్త శుధ్దితో, నిబద్ధతతో అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాలు జారీ చేశారు.సోమవారం వేములవాడ ఏరియా ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను...

Read More..

గుడి చెరువు పనుల్లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి స్వామి గుడి చెరువు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.గుడి చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ చెరువులో టూరిజం శాఖ ఆధ్వర్యంలో...

Read More..

10వ తరగతి పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.సోమవారం వేములవాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్...

Read More..

నీటి సరఫరా పై పక్కా ప్రణాళిక ఉండాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఈ వేసవిలో తాగునీటి సరఫరా పై పక్కా ప్రణాళిక ఉండాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ దాన కిశోర్ ఆదేశించారు.తాగునీటి సమస్య, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తదితర అంశాలపై...

Read More..

వేములవాడ అర్బన్ వైస్ ఎంపీపీ కాంగ్రెస్ కైవసం.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్( Vemulawada Urban ) వైస్ ఎంపిపి గా వనపర్తి దేవరాజ్ ( కాంగ్రెస్) ఏకగ్రీవం….మండల పరిషత్ కార్యాలయంలో వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్ సమక్షంలో వైస్ ఎంపిపి ఎన్నిక. వేములవాడ అర్బన్ వైఎస్ ఎంపిపి ఆర్సీ...

Read More..

రాజన్నను దర్శించుకున్న ఐ.జి రంగనాథ్ దంపతులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఐజి రంగనాథ్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఐజి ఆలయంలోకి రాగానే అర్చకులు స్వస్తి స్వాగతం పలికారు.ఆలయంలో ప్రధాన మొక్కుబడి అయిన కోడె మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం స్వామి వారిని దర్శించుకొన్నారు....

Read More..

తండ్రి మరణం... కుమారుడికి పరీక్ష

రాజన్న సిరిసిల్ల జిల్లా :కంటికి రెప్పలా కాపాడినా తండ్రి దూరమయ్యాడనే బాధ ఓ వైపు.పరీక్ష కాలం మరో వైపు.ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదనే వేదన.అలాంటి తరుణంలో తండ్రి చనిపోయిన బాధను పంటి బిగువున భరిస్తూ.పొంగుకొస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ ఆ అబ్బాయి...

Read More..

కాంగ్రెస్ పార్టీ లో చేరిన వేములవాడ పట్టణ సెస్ డైరెక్టర్ నామల ఉమా-లక్ష్మీరాజం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతుంది.సోమవారం వేములవాడ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, వేములవాడ పట్టణ సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజం దంపతులు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది...

Read More..

జనశక్తి నక్సలైట్ల పేరుతో అమాయక ప్రజలను బెదిరిస్తే కఠిన చర్యలు

రాజన్న సిరిసిల్ల జిల్లా :జనశక్తి నక్సలైట్( Janashakthi Naxals ) పేరుతో ప్రజలను బయబ్రాంతులకు గురి చేస్తూ పార్టీ ఫండ్ పేరిట డబ్బులు వసూళ్ళకి పాల్పడుతున్న పోకాల సాయి అనే వ్యక్తిని కొనరావుపేట్ పోలీస్ లు అరెస్ట్ చేసి రిమాండ్ కి...

Read More..

మంత్రి జూప‌ల్లిని కలిసిన టీఎస్‌టీడీసీ చైర్మన్‌ పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకమైన ప‌టేలే ర‌మేష్ రెడ్డి సోమవారం రాష్ట్ర ప‌ర్యాట‌క‌,సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావును రవీంద్ర‌భార‌తీలో మ‌ర్యాద‌ పూర్వ‌కంగా కలిసారు.ఈ సందర్భంగా మంత్రి జూప‌ల్లి ఆయ‌న‌ను అభినందించి,శుభాకాంక్షలు తెలిపారు.

Read More..

మంత్రిని కలిసిన జాన్ పహాడ్ దర్గా ముతవలీలు

సూర్యాపేట జిల్లా:పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా ముతవలీలుగా హైకోర్టు నిర్ధారించిన వారు హుజూర్ నగర్ ఎమ్మెల్యే,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ముతవలీలు మహమ్మద్ ముబీన్, మహమ్మద్ సాలార్ మాట్లాడుతూ జాన్ పహాడ్ దర్గా అభివృద్ధికి సహకరించాలని,దర్గాను...

Read More..

షి టీమ్ పోలీసు అధ్వర్యంలో ఆకతాయిలకు కౌన్సిలింగ్

సూర్యాపేట జిల్లా:జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు జిల్లా కేంద్రం విద్యానగర్ 60 ఫీట్ల రోడ్డు నందు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన షి టీమ్ పోలీసు సిబ్బంది.విద్యా సంస్థలు ఉన్న ప్రాంతంలో ద్విచక్రవాహనాలు పెద్ద శబ్దాలతో,వేగంగా, అస్తవ్యస్తంగా నడుపుతూ విద్యార్థులకు,ఇతరులకు...

Read More..

నేటి నుంచి ఓ మోస్తరు వర్షాలు...!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో సోమవారం నుంచి 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.సోమ,మంగళ,బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.

Read More..

కాలుష్యం కోరల్లో మిర్యాలగూడ...!

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణానికి కాలుష్య ముంపు పొంచి ఉంది.ఆసియాలోనే అతి పెద్ద ఫార్ బాయిల్డ్ ఇండస్ట్రీ కలిగి ఉండడంతో నిత్యం మిల్లుల నుంచి విలువడే వాయు కాలుష్యంతో పట్టణ ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.దీనికి తోడు పట్టణానికి కూతవేటు దూరంలో...

Read More..

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నాగరిగారి ప్రీతం

యాదాద్రి భువనగిరి జిల్లా:రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) మోత్కూర్ కి చెందిన టీపీసీసీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా ఉన్న నాగరిగారి ప్రీతం ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.తాజాగా రాష్ట్ర...

Read More..

టూరిజం అభివృద్ధికి కృషి చేస్తా:పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తకు కూడా పదవులు దక్కుతాయని, అందుకు నిలువెత్తు నిదర్శనం తానేనని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.పార్టీ ఈ అవకాశం...

Read More..

సాయిభవ్య కంపెనీ మాయాజాలం

సూర్యాపేట జిల్లా:ఆత్మకూర్ (ఎస్) మండలం కందగట్ల గ్రామానికి చెందిన రైతులు సూర్యాపేటకు చెందిన సాయిరామ్ సీడ్స్ ఎరువుల షాపులో సాయి భవ్య కంపెనీకీ చెందిన సన్నరకం చింట్లు వరి విత్తనాలను కొనుగోలు చేసి ఐదు ఎకరాల్లో సాగు చేశారు.సన్నరకం చింట్లు విత్తనాల్లో...

Read More..

నల్లగొండ బీజేపీ అభ్యర్థి పట్ల పెరుగుతున్న అసహనం

నల్లగొండ జిల్లా:హుజూర్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మేల్యేగా ఉండి, గుర్రంబోడ్ పోడు భూముల విషయంలో గిరిజనుల పక్షాన పోరాడిన బీజేపీ నాయకులపై పోలీసులతో దాడి చేయించి,అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపింది సైదిరెడ్డి కాదా?అలాగే ఆనాటి రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ధాన్యం...

Read More..

లోక్ సభ ఎన్నికలపై కలెక్టర్, ఎస్పీ ప్రెస్ మీట్

నల్లగొండ జిల్లా: లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు.ఆదివారం ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ పై జిల్లా ఎస్పీ చందనా...

Read More..

అమల్లోకి ఎన్నికల కోడ్..నగదు తరలింపునకు అధికారుల సూచనలు

నల్లగొండ జిల్లా: లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నగదు,ఇతర విలువైన వస్తువుల తరలింపులో అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.తగు అనుమతులు, డాక్యుమెంట్లతోనే నగదు తరలింపు చేపట్టాలని సూచిస్తున్నారు.రూ.50 వేలకు మించి నగదు తరలింపునకు అనుమతులు లేకపోతే దాన్ని సీజ్...

Read More..

మధ్యాహ్నం 12.30వరకే అంగన్‌వాడీలు

నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్‌వాడీ కేంద్రాలు మే 31వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు మాత్రమే పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రీ స్కూల్‌ కార్యకలాపాలు, లబ్ధిదారులకు ఆహారం పంపిణీ 12 గంటల్లోపు పూర్తి...

Read More..

ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలి - రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

భారత ఎన్నికల సంఘం సాధారణ పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని, దీనిని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర...

Read More..

రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి - జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా :లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి కోరారు.మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై రాజకీయ...

Read More..

పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున, ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నందున ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు...

Read More..

టెన్త్ ఎగ్జామ్స్ పై విద్యాశాఖ కీలక నిర్ణయం

నల్లగొండ జిల్లా: తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.ప్రశ్నపత్రాలు ఇవ్వగానే ప్రతి పేజీపై విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ రాయాలని పేర్కొంది. ఇలా చేస్తే ప్రశ్నపత్రాలు తారుమారు కాకుండా...

Read More..

కాంగ్రెస్ పార్టీలో చేరికలు ముమ్మరం చేయండి: మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లా: కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో పార్టీలోకి చేరికలు ముమ్మరం చేయాలని పార్టీ నాయకులను నీటి పారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.హైదరాబాద్ సచివాలయంలో రెండు నియోజకవర్గాల పీసీసీ సభ్యులు,బ్లాక్,మండల, పట్టణ అధ్యక్షులు,ఎంపీపీ లు,జడ్పీటీసీలతో సమావేశం నిర్వహించి,...

Read More..

ఎల్ఆర్ఎస్ కటాఫ్ డేట్ తో ఇబ్బందులు...!

నల్లగొండ జిల్లా: ఇటీవల రాష్ట్రంలో లాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)పై పెద్ద ఎత్తున దుమారం రేగింది.ఇటీవల ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి అనధికారిక మరియు అక్రమ లే అవుట్ లకు సంబంధించి లాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) విషయంలో 2020 సంవత్సరంలో...

Read More..

కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఉపలోకయుక్త జస్టిస్ శ్రీ వి నిరంజన్ రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ను కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఉపలోకయుక్త జస్టిస్ వి.నిరంజన్ రావు.స్వామి వారి దర్శనం అనంతరము నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసారు.ఉపలోకయుక్త జస్టిస్ దంపతులకు ఆలయ ఇన్చార్జి పర్యవేక్షకులు...

Read More..

గల్ఫ్ కార్మికులను ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమే..

తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి చెక్ అందజేత ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.రాజన్న సిరిసిల్ల జిల్లా :గల్ఫ్ కార్మికులను ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.కోనరావుపేట మండలం బావుసాయిపేట కి చెందిన ఓ వ్యక్తి మూడు నెలల...

Read More..

నేటి నుండి దేశమంతా ఎన్నికల సంఘం అధీనంలోకి...!

నల్లగొండ జిల్లా:దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది.కేంద్ర ఎన్నికల సంఘం శనివారం లోక్ సభ,నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.దీనితో నేటి నుండి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం,ఒడిస్సా,అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలకు...

Read More..

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం మర్రికుంట వద్ద కారు,బైక్ ఢీకొన్న సంఘటనలో భిల్య నాయక్ తండాకు చెందిన ధరావత్ నవీన్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Read More..

రూ.30 వేలు ఇస్తేనే పని చేస్తానని ఎమ్మార్వో ఇబ్బంది పెడుతున్నారు: రైతు బంటు సైదులు

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు శనివారం వావిలపల్లి గ్రామానికి చెందిన బంటు సైదులు అనే రైతు ఆందోళనకు దిగాడు.దీనితో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… వావిలపల్లి రెవెన్యూ పరిధిలో...

Read More..

మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సమర్థవంతంగా చేపడుతాం:కలెక్టర్ ఎస్. వెంకట్రావ్

సూర్యాపేట జిల్లా:లోక్ సభ ఎన్నికలు చేపట్టేందుకు ఈసిఐ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు.శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లోక్ సభ ఎన్నికల నిర్వహణ విధివిధానాలపై ఎస్పీ రాహుల్ హెగ్డే,అదనపు కలెక్టర్ బిఎల్.లతతో కలసి...

Read More..

ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు

నల్లగొండ జిల్లా: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాట పట్టారు.నల్లగొండ,సూర్యాపేట,భువనగిరి జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ,మున్సిపల్,...

Read More..

ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం వికటించి బాలుడి మృతి

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన లొడంగి శిరీష సాయికృష్ణల కుమారుడు లొడంగి సిద్ధార్థ (5)కు శుక్రవారం సాయంత్రం వాంతులు విరేచనాలు అవుతుండగా హుజూర్ నగర్( Huzur Nagar ) పట్టణంలోని ఇందిరా పిల్లల హాస్పిటల్ కి వచ్చారు.వైద్యులు...

Read More..

Tg 09 0009 తొలి నంబర్ ఖరీదు రూ.9.61 లక్షలు

నల్లగొండ జిల్లా: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త వాహనాలకు TG తో నిన్న రిజిస్ట్రేషన్ ప్రారంభించింది.అయితే తొలి రోజు వాహనదారులు ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎగబడ్డారు.ఖైరాతాబాద్ లో నిర్వహంచిన బిడ్డింగ్లో TG 09 0001 నంబర్ కోసం రుద్రరాజు రాజీవ్ కుమార్...

Read More..

గ్రూప్-1 పోస్టుల దరఖాస్తులకు నేడే తుది గడువు

నల్లగొండ జిల్లా:తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది.అప్లికేషన్లకు గడువు ఈ నెల 14నే ముగిసినా టీఎస్పీఎస్సీ( TSPSC ) రెండు రోజులు పొడి గించిన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని...

Read More..

చంద్రబాబుకు ఓ న్యాయం కవితకు ఒక న్యాయమా...? : మంత్రి కోమటిరెడ్డి ఫైర్

నల్లగొండ జిల్లా:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ అధికారులు అరెస్ట్ చేస్తే తెలంగాణలో మీ లొల్లి ఏందని బీఆర్ఎస్ నేతలపై రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు.ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌కు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్...

Read More..

మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించడం పట్ల హర్షం

రాజన్న సిరిసిల్ల జిల్లా: మున్నూరు కాపు( Munnuru Kapu ) ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించడం హర్షనీయమని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మున్నూరు కాపుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎల్లారెడ్డిపేట మండల మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు నంది కిషన్,...

Read More..

కరీంనగర్ పార్లమెంట్ ఆదివాసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ గా భూక్య గజన్ లాల్ నాయక్ నియామకం

రాజన్న సిరిసిల్ల జిల్లా :కరీంనగర్ పార్లమెంట్( Karimnagar Parliament ) ఎన్నికల ఏఐసీసీ ఆదివాసి కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గా భూక్య గజన్ లాల్( Gajan Lal Bhukya ) నాయక్ నియామకమయ్యారు. .దీనికి సంబంధించిన విభాగం టి సి పి...

Read More..

కారుణ్య నియామకాల పత్రాల అందజేసిన అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్

కారుణ్య నియామకాలు( Compassionate Appointment ) పొందిన ఉద్యోగులు విధుల్లో ఉత్తమ ప్రతిభ చూపి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్( Additional Collector Sri Kheemya Naik ) ఆకాంక్షించారు. విధి నిర్వహణలో చనిపోయిన ఇద్దరు వీఆర్ఓల కుటుంబ...

Read More..

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ నూతన కమిటీ అధ్యక్షులు గా జాగీరు పర్శరాములు గౌడ్ ( పీర్ బాబా) ఏకగ్రీవం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం( Yellareddypet ) వెంకటాపూర్ గ్రామంలోని శ్రీ షిర్డీ సాయిబాబా( Sri Shirdi Sai Baba Temple ) ఆలయ నూతన కమిటీ అధ్యక్షులు గా జాగీరు పర్శరాములు గౌడ్ ( పీర్ బాబా) శుక్రవారం...

Read More..

కవిత అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ రాస్తారోకో

యాదాద్రి భువనగిరి జిల్లా:కల్వకుంట్ల కవిత( Kalvakuntla Kavitha )ను ఈడీ కేసులో అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ( BRS party (...

Read More..

పిల్లల చదువుపై తల్లిదండ్రుల ధోరణిలో మార్పు రావాలి:అదనపు కలెక్టర్ బీఎస్ లత

సూర్యాపేట జిల్లా:పిల్లలు ఉన్నతస్థాయి చదువుల్లో రాణించాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమని, విద్యపట్ల వారుకూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత ( Additional Collector BS Latha )సూచించారు.హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌( Hyderabad Public School...

Read More..

కవిత అరెస్ట్ పై భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు

సూర్యాపేట జిల్లా:ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kavitha )ను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్లో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్...

Read More..

పేటలో మొదలైన ఎన్నికల వేట

సూర్యాపేట జిల్లా:పార్లమెంట్ ఎన్నికల కోడ్( Parliament Election Code ) అమలులోకి రానున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేంద్ర బలగాలు,పోలీసులు శుక్రవారం రాత్రి నుండే విస్తృతంగా వాహన తనిఖీలు(Vehicle inspections ) మొదలు పెట్టారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి...

Read More..

రేపే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్...?

నల్లగొండ జిల్లా:లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు రేపే నగారా మోగనుందని సమాచారం.రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) ప్రకటించనుందని తెలుస్తోంది.ఈ మేరకు ఈసీ...

Read More..

ఎండుతున్న పంటలను కాపాడాలంటూ రైతులు రాస్తారోకో

సూర్యాపేట జిల్లా:పంట చేతికొచ్చే సమయానికి నీళ్ళు అందక ఎండి పోతున్నాయని, వెంటనే పెన్ పహాడ్ మండలం(Penpahad Mandal )లోని ధర్మాపురం, భక్తాళపురం,రంగయ్యగూడెం, తుల్జారావుపేట గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.శుక్రవారం ఆత్మకూర్ (ఎస్) మండలం కొటినాయక్ తండా వద్ద ఎస్సారెస్పీ మెయిన్...

Read More..

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత

నల్గొండ జిల్లా:కొండమల్లేపల్లి మండల( Konda Mallepally ) కేంద్రంలోని చెన్నమనేని గ్రామంలో శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టాక్టర్లను కొండమల్లేపల్లి ఎస్సై రామ్మూర్తి ( SI Rammurthy )ఆధ్వర్యంలో వెంబడించి పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం...

Read More..

తెలంగాణ టెట్‌-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

నల్లగొండ జిల్లా:తెలంగాణ టెట్‌-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌యింది.మెగా డీఎస్‌సీకి ముందే టెట్ నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి రావ‌డంతో విద్యాశాఖ శుక్రవారం టెట్‌- 2024 నోటిఫికేష‌న్( Telangana Tet-2024 )విడుద‌ల చేసింది.మార్చి 27వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్రారంభ‌మ‌వుతుంది.ఏప్రిల్...

Read More..

30 క్వింటాల ప్రజా పంపిణీ బియ్యం పట్టివేత

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండల ( Garidepally Mandal )కేంద్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం తెల్లవారుజామున నిఘా ఏర్పాటు చేయగా TS 04 UE0918 నెంబర్ గల అశోక్ లే లాండ్ వాహనం అనుమానాస్పదంగా...

Read More..

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

నల్లగొండ జిల్లా:పోషణ పక్షంలో భాగంగా శుక్రవారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కంపసాగర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల( Anganwadi Centers )లో ఐసిడిఎస్ సూపర్ వైజర్ విజయలక్ష్మి పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించి, తల్లులకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించడం జరిగినది. మానవ...

Read More..

బైక్ ను ఢీ కొట్టిన కారు ఒకరు మృతి

సూర్యాపేట జిల్లా:మునగాల మండలం( Munagala mandal ) ముకుందాపురం వద్ద 65వ,జాతీయ రహదారిపై శుక్రవారం కారు బైకును ఢీ కొట్టడంతో ఒకరు స్పాట్ లో మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు సూర్యాపేట జిల్లా( Suryapet District )...

Read More..

నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం బిఎన్ జీవితం: మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు,మాజీ ఎంపీ భీమిరెడ్డి నరసింహారెడ్డి జీవితం ఆదర్శనీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు.శుక్రవారం భీమిరెడ్డి నరసింహారెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా...

Read More..

రూ.12 లక్షలతో ఉడాయించిన పెట్రోల్ బంక్ మేనేజర్...!

సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనే,ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ లో శుక్రవారం రూ.12 లక్షల చోరీ జరిగినట్లు తెలుస్తోంది.బంకులో మేనేజర్ గా పనిచేస్తున్న హనుమారెడ్డి రూ.12 లక్షలతో ఉడాయించినట్లు యాజమాన్యం ఫిర్యాదు మేరకు టౌన్...

Read More..

బ్రాహ్మాణవెల్లంల ప్రాజెక్టు ఏడాది వరకు పూర్తి చేస్తా:మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ జిల్లా:దరిద్రుడు కేసీఆర్ బ్రాహ్మాణ వెల్లంల ప్రాజెక్టు( Brahmana Vellemla Project )ను 10 ఏళ్ళైనా పూర్తి చేయలేదని,వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి ప్రాజెక్టును పూర్తి చేసుకుందామని రాష్ట్ర రోడ్లు,భవనాల మరియు సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat...

Read More..

మాన్యశ్రీ కాన్షిరామ్ 90వ జయంతి ఉత్సవాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు నీరటీ భాను ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్షిరామ్ 90వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మండల ఇంచార్జ్ లింగాల...

Read More..

కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్నతెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ పి.కాత్యాయని

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ , రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ పి కాత్యాయని. స్వామి వారి దర్శనము అనంతరం నాగిరెడ్డి పండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసారు....

Read More..

భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వండి:శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ

యాదాద్రి భువనగిరి జిల్లా:బీఆర్ఎస్ పార్టీ నుండి భువనగిరి( Bhuvanagiri ) ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం తనకు ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అమరవీరుడు శ్రీకాంతా చారి ( Kasoju Srikanth Chary )తల్లి శంకరమ్మ కోరారు.గురువారం గన్...

Read More..

ఇది రోడ్డా షాపింగ్ మాల్స్ అడ్డానా...?

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ నడి రోడ్లపై షాపింగ్ మాల్స్ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.దీనితో ఎదురుగా అవతల వైపు నుండి వచ్చే కనిపించక ప్రమాదాల బారినపడే అవకాశం ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత కొన్ని నెలలుగా...

Read More..

నేటి నుండి తెలంగాణలో ఒంటి పూట బడి...!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో ఎండలు తీవ్రమవుతున్న దృష్ట్యా నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు.ప్రభుత్వ,ప్రైవేట్ స్కూల్‌ యాజమాన్యాలు తప్పకుండా ఒంటిపూట బడులను నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు.లేనిపక్షంలో అన్ని రకాల చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.దీనిపై ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు...

Read More..

ప్రజాపాలనకు వంద రోజులు. ప్రజా నాయకుడికి చిరుకానుక

హైదరాబాద్ :విస్త‌రాకులో సీఎం రేవంత్ రెడ్డి 100 రోజులు ప్ర‌జా పాల‌న చిత్రం.మార్చి 15న ప్ర‌జా పాల‌నకు 100 రోజులు అయిన సంద‌ర్భంగా.అమెరికాలోని కాలిఫోర్నియాలో (బే ఏరియా) ఉండే ప్ర‌ముఖ చిత్ర‌కారుడు అరవింద్ కొత్త సీఎంపై అభిమానంతో ఈ ఆర్ట్ వేశారు.భార‌తీయ...

Read More..