ఖమ్మం ఎంపీ స్థానంలో( Khammam MP Seat ) పార్టీని గెలిపించి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి( Sonia Gandhi ) కానుకగా ఇద్దామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Minister Thummala Nageswar Rao ) అన్నారు.ఇందుకోసం అందరం ఐక్యంగా...
Read More..తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) రెండో రోజు బస్సు యాత్ర సూర్యాపేటలో( Suryapet ) కొనసాగుతోంది.ఈ మేరకు అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం, ఆలేరు మీదుగా కేసీఆర్ యాత్ర భువనగిరికి చేరుకోనుంది.భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ( Vemulawada) దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని కోడేల కోసం ప్రభుత్వం మెగా వైద్య శిబిరాన్ని( Mega medical camp) విజయవంతంగా నిర్వహించింది.కోడె మొక్కులు చాలా ప్రసిద్ధి,...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు.బోయినపల్లి మండలం కొదురుపాక, విలాసాగర్ లోని ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలను అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో...
Read More..సూర్యాపేట జిల్లా( Suryapet )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాడ పడ్డారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కోదాడ దుర్గాపురం స్టేజ్( Kodada...
Read More..హైదరాబాద్ లోని గాంధీభవన్( Gandhi Bhavan ) వద్ద ఫ్లెక్సీల కలకలం చెలరేగింది.ఈ మేరకు గాంధీభవన్ ఎదుట నయవంచన పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. పదేళ్ల మోసం – వందేళ్ల విధ్వంసం అంటూ బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.తెలంగాణకు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ( Parliamentary Election Polling)సజావుగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్( Vikas Raj),...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :ఓటు హక్కు ఉన్న వారందరూ రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha elections ) తమ ఓటు వేయాలని స్వీప్ ఆద్వర్యంలో అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు .(స్వీప్ సిస్టంటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రా్రాల్...
Read More..గంభీరావుపేట మండల కేంద్రంతోపాటు , మల్లు పల్లె , పొన్నాల పల్లె , వడ్ల కొనుగోలు కేంద్రాలను బుధవారం మాజీ ఎంఎల్యే రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కటుకం మృత్యుంజయం సందర్శించారు.అక్కడి రైతులతో మాట్లాడారు ఈ సందర్భంగా రైతులు...
Read More..సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద అప్రమత్తంగా ఉంటూ క్షుణ్ణంగా వాహనాల తనిఖీ చేయాలి.ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నుండి జిల్లాలో 65,99,900-/ రూపాయల నగదు స్వాధీనం.మానాల చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లోక్...
Read More..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీఆర్పీఎఫ్ క్యాంపులో గన్ మిస్ ఫైర్ అయింది.ఈ ప్రమాదంలో సీఆర్పీఎఫ్ డీఎస్పీ శేషగిరి రావు ( CRPF DSP Seshagiri Rao ) మృతిచెందారు.గన్ మిస్ ఫైర్ కావడంతో శేషగిరి రావు ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది.దీంతో ఆయనను...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )పరిధిలో సిరిసిల్ల పట్టణం నందు గల UNIQUE SMCS అనే సంస్థలో విడతలు వారిగా డబ్బుల కట్టి టర్మ్ ముగిసిన తరువాత డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న UNIQUE SMCS అనే...
Read More..ఖమ్మం పార్లమెంట్( Khammam Parliament ) నియోజకవర్గ సీటుపై సస్పెన్స్ కొనసాగుతోంది.ప్రస్తుతం పార్టీ అధిష్టానానికి ఖమ్మం అభ్యర్థి ఎంపిక వ్యవహారం తలనొప్పిగా మారింది.ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి అంశం రోజుకో మలుపు తిరుగుతుంది.ఈ క్రమంలోనే ఖమ్మం రేసులో తెరపైకి రోజుకో పేరు...
Read More..సూర్యాపేట జిల్లా: జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది.బుధవారం సూర్యాపేట రూరల్ మండల పరిధిలోని టేకుమట్ల గ్రామం వద్ద 365వ, జాతీయ రహదారిపై షిఫ్ట్ డిజైర్ టిఎస్15 యుఎఫ్ 3797 గల డివైడర్ ను ఢీ కొట్టి ఫల్టి కొట్టింది.ఈ కారులో...
Read More..నల్లగొండ జిల్లా:దినదినాభివృద్ధి చెందుతున్న మిర్యాలగూడ( Miryalaguda ) పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ( Traffic signal system ) అస్తవ్యస్తంగా తయారై వాహనదారులు,ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.పట్టణంలో రాజీవ్ చౌక్ లో మాత్రమే సిగ్నల్ వ్యవస్థ ఉన్నది.కానీ,అది ఇంతవరకు పని చేసిన...
Read More..నల్లగొండ జిల్లా:గుర్రంపోడు మండలం మొసంగి గ్రామంలో కుక్కలు స్వైరవిహారం చేస్తూ గ్రామస్తులపై వరుస దాడులు చేస్తున్నాయి.రోజుకు ఒకరిని గాయపరుస్తూ ఉండగా రోజుకో కుటుంబం ఆసుపత్రి పాలవుతున్నారు.మనుషులు దొరకకపోతే పశువులపై దాడి చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.కుక్కల బెదడతో బయటికి ఒంటరిగా వెళ్ళాలంటే పిల్లలు,మహిళలు...
Read More..నల్లగొండ జిల్లా: నాలుగేళ్ళుగా కాపాడుకున్న మామిడి చెట్లు ఒక్కసారిగా మంటల్లో కాలిపోవడంతో రైతు తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి పెద్ద అడిశర్లపల్లి మండలం పోల్కపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది.గ్రామానికి చెందిన...
Read More..నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా బెల్ట్ దందా యధేచ్చగా, స్వేచ్చగా కొనసాగుతుంది.పాలకులు మారినా మద్యం అమ్మకాల పాలసీ మాత్రం ఒక్కటేనని ప్రజలు ముఖ్యంగా మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ప్రోహిబిషన్ శాఖ అంటే మద్యాన్ని నియంత్రించడానికి ఏర్పాటు...
Read More..నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఈనెల 5వ తేదీన త్రిపురారం మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు రాజీనామా చేసి మంగళవారం నాడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.హిల్...
Read More..నల్లగొండ జిల్లా:మనిషి మేధస్సును,విజ్ఞానాన్ని పెంచడానికి పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయని నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలం అల్వాల ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాపోలు పరమేష్ అన్నారు.మంగళవారం అల్వాల ప్రాధమికొన్నత పాఠశాలలో ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.పిల్లలతో పుస్తక పఠనం చేయించారు.ఈ...
Read More..సూర్యాపేట జిల్లా:ఆటోలు ట్రాక్టర్లు సౌండ్ సిస్టమ్ పెట్టుకొని అధిక వేగంతో నడుపుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ నాయక్ హెచ్చరించారు.మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని దాసారం, ముకుందాపురం గ్రామాల నుండి వచ్చే...
Read More..నల్లగొండ జిల్లా:పార్లమెంట్ ఎన్నికలు నామినేషన్ సమయంలో అభ్యర్థుల, వారి స్టార్ కంపైనర్ మరియు ఎవరైనా నామినేషన్ల సమయంలో సభలు,ర్యాలీలు నిర్వహించేటప్పుడు పోలీసు వారి ముందస్తు అనుమతి పొందాలని జిల్లా ఎస్పీ చందనా దీప్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.రాజకీయ పార్టీ నేతల...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలంలో మహావీర హనుమాన్ శోభయాత్ర జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.మంగళవారం ఉదయం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం శంకరానంద స్వామి ఆధ్వర్యంలో అన్నపూర్ణేశ్వరి ఆశ్రమం నుండి గ్రామ పుర విధుల...
Read More..నల్లగొండ జిల్లా:ఎన్నికల విధుల ఉత్తర్వులు అందుకున్న ప్రిసైడింగ్, అసిస్టెంటు ప్రిసైడింగ్,ఇతర పోలింగ్,పోలీసులు,సెక్టారు,బూత్ లెవెల్ అధికారులు, డ్రైవర్లు,క్లీనర్లు,వీడియో గ్రాఫర్లు,బందోబస్తు కొరకు ఉత్తర్వులు అందుకున్న ఎన్సీసీ,ఎన్ఎస్ఎస్,ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఇతర యూనిఫాం వారు పనిచేస్తున్న జిల్లాలోనే సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రెండు...
Read More..నల్లగొండ జిల్లా:నల్లగొండ పార్లమెంటు స్థానంలో గులాబీ జెండా ఎగరేస్తామని,ప్రజల్లో ఆ ఉత్సాహం కనిపిస్తుందని,గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మేల్యే జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.మంగళవారం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అధ్వర్యంలో భారీ ర్యాలీ...
Read More..సూర్యాపేట జిల్లా:త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నిర్వహణ, భద్రతపై పోలీసు నోడల్ అధికారులతో,ట్రైనీ ఐపిఎస్ అధికారితో కలిసి సీఐ,ఎస్ఐలతో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రశాంత...
Read More..సూర్యాపేట జిల్లా:ఓటు అవశ్యకతపై డ్రాయింగ్, పెయింటింగ్ ద్వారా యువతకు చైతన్యం కల్పించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు.రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా అందరూ వినియోగించుకోవాలని సూచించారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 10:30 గంటల...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :48 సార్లు రక్తదానం చేసిన వంగ గిరిధర్ రెడ్డి కి ఈనెల 14న హైద్రాబాద్ లో త్యాగరాయ గాన సభలో ఉగాది సందర్భంగా తెలుగు వెలుగు సాహీతి వేదిక స్వచ్చంద సంస్థ వారు మహానంది అవార్డు ప్రదానం...
Read More..స్వీప్ ఆద్వర్యంలో సఖీ కేంద్రంలో అవగాహన సదస్సు రాజన్న సిరిసిల్ల జిల్లా :ఓటు హక్కు వినియోగం అందరి బాధ్యతని స్వీప్ ఆద్వర్యంలో అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు .(స్వీప్ సిస్టంటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రా్రాల్ పార్టిసిపేషన్ ) ఆద్వర్యంలో కలెక్టర్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల నాలుగో సంవత్సరం విద్యార్థులు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం 5వ రోజులో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా 150...
Read More..గడువులోగా యూనిఫాం క్లాత్ అందించాలి .రాజన్న సిరిసిల్ల జిల్లా :నిర్దేశిత గడువులోగా స్కూల్ యూనిఫాం క్లాత్ అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.తంగళ్లపల్లి మండలంలోని టెక్స్ టైల్ పార్కులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కుట్టించే స్కూల్ యూనిఫాం క్లాత్ ఉత్పత్తి...
Read More..నియామక పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందజేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా మేడిపల్లి దేవానందమును జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ నియమించారు.మంగళవారం జిల్లా కాంగ్రెస్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందులో భాగంగా జిల్లాలో ఉన్న హోం గర్డ్స్ సిబ్బందికి ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో వర్షాకాల సమయంలో విధినిర్వహణలో భాగంగా వెసుకోవడానికి రెయిన్ కోట్స్...
Read More..సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం( Garidepalli ) రాయినిగూడెం గ్రామంలో ముగ్గురు కొత్త పిల్లలు ( Three children )ఏడుస్తూ కనిపించడంతో స్థానికులు వారిని దగ్గరకు తీసి వివరాలు తెలుసుకున్నారు. ఆ ముగ్గురి చిన్నారులు చెప్పిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా (...
Read More..నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలం( Marriguda )లోని సరంపేట నుంచి లెంకలపల్లికి వెళ్లే మార్గంలోని హరితహారం( Harithaharam) మొక్కలు సోమవారం అగ్నికి ఆహుతయ్యాయి.హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా నాటిన మొక్కలు కొందరు రైతులు,బాటసారుల, వాహనదారుల తప్పిదాలతో మొక్కలు మంటల్లో కాలిపోతున్నా సంబధిత...
Read More..నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District )లో రహదారుల రక్త దాహం కొనసాగుతుంది.ఆదివారం రాత్రి,సోమవారం ఉదయం,మంగళవారం ఉదయం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందగా పలువురు క్షతగాత్రులయ్యారు.వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రం శివారులోని...
Read More..నల్లగొండ జిల్లా: వేసవి నీటి కష్టాలు గట్టెక్కించేందుకు జలమండలి శ్రీకారం చుట్టింది.అందుకోసం నాగార్జునసాగర్ జలాశయంలో ఎమర్జెన్సీ పంపింగ్ మొదలుపెట్టింది.10 పంపులను ఉన్నతాధికారుల సమక్షంలో గత 2 రోజుల క్రితం హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీ సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు.నాగార్జున సాగర్లో నగర...
Read More..సూర్యాపేట జిల్లా:మునగాల మండల( Munagala mandal ) కేంద్రంలో మంగళవారం ఉదయం హైద్రాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై రెయిన్ బో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రహదారి పక్కకు దూసుకెళ్ళింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి అమలాపురం...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కృష్ణవేణీ టాలెంట్ స్కూల్ వారి ఆధ్వర్యంలో యుకెజి విద్యార్ధిని విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాలకు హాజరైన విద్యార్థిని విద్యార్థులకు యాజమాన్యం గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లు , వారి ప్రగతి పత్రాలను...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన బండారి సుజాత (27) అనే యువతి సోమవారం ఉదయం లేచేసరికి తన కూతురు సుజాత కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారిని అడిగి తెలుసుకున్నప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.తండ్రి బండారి బాబు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని పౌర సరఫరాల శాఖ కమీషనర్ డి.ఎస్.చౌహాన్ ఆదేశించారు.సోమవారం ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియపై పౌర సరఫరాల...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ( Grievance Day )ప్రతి సోమవారం ఉదయం10:00 గంటల నుండి 03:00 గంటల వరకు జిల్లా...
Read More..కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు సోమవారం నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కి బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తో పాటు శాసన సభ్యులు,...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను సీఈఐఆర్( CEIR portal ) ద్వారా కనుక్కొని, బాధితులకు తిరిగి అప్పగించిన వేములవాడ రూరల్ పోలీసులు.ఈ సందర్బంగా ఎస్ ఐ మారుతీ( SI Maruti )...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల( Yellareddypet ) కేంద్రానికి చెందిన కొందరు యువకులు బిఆర్ఎస్ పార్టీని వీడి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బండి( Bandi Sanjay ) ఆధ్వర్యంలో బిజెపి కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో వడ్నాల భాస్కర్,...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు సోమవారం నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సుమారు 400 మంది కరీంనగర్ కు...
Read More..నల్లగొండ జిల్లా: భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ఎండలు ఓ రేంజ్ లో మండిపోతున్నాయి.ఉదయం ఏడు దాటితే చాలూ ఎండ ఏడిమి,ఉక్కపోత,వడగాలి తీవ్రతతో జనజీవనం అస్తవ్యస్తమైపోతుంది.ఈ పరిస్థితుల్లో మాడుగులపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఉపాధి కూలీలు పొట్టకూటి కోసం పనులకు వెళుతున్నారు.ఉదయం...
Read More..సూర్యాపేట జిల్లా: నేషనల్ హైవే 65 పై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.మునగాల మండలం ముకుందపురం వద్ద ఆగి వున్న లారీ కిందికి వేగంగా వస్తున్న కారు దూసుకుపోవడంతో కారులో ఉన్న భార్య భర్తలు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు....
Read More..నల్లగొండ జిల్లా: కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం యువజన కాంగ్రెస్ నాయకులు పటిష్టంగా పనిచేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూ నాయక్ పిలుపునిచ్చారు.ఆదివారం నల్లగొండ జిల్లా దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గం అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన...
Read More..నల్లగొండ జిల్లా:మాజీ సిఎం,గులాబీ బాస్ కేసీఆర్ జిల్లా పర్యటన మిర్యాలగూడ రోడ్ షో ద్వారానే ప్రారంభం అవుతుందని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు.ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ,మండల ముఖ్య నాయకుల,...
Read More..నల్లగొండ జిల్లా: ఎన్నికల హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం,లీక్,ఫేక్ కథనాలతో కాలం గడుపుతుందని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు.నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం...
Read More..నల్లగొండ జిల్లా: మాడుగులపల్లి మండలం అభంగాపురం వద్ద ఆదివారం దిభూఘడ్ నుండి సికింద్రాబాద్ వెళ్తున్న ట్రైన్ నుండి జారిపడి అస్సాంకు చెందిన కిరణ్ మిల్ ( Kiran )అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలిసులు( Railway Police )...
Read More..నల్లగొండ జిల్లా: ఈ నెల 23 న హనుమాన్ జయంతి సందర్బంగా శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పి చందనా దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.హనుమాన్ శోభాయాత్రలో ప్రజలకు ఎలాంటి...
Read More..నల్లగొండ జిల్లా:లోకసభ ఎన్నికల( Lok Sabha elections ) సందర్భంగా సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనల ప్రచారం కోసం ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసిఎంసి) ముందస్తు అనుమతిని తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారిణి,...
Read More..సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.కొద్దిసేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో పట్టణ ప్రజలు ఎండ తీవ్రత నుండి కొద్దిగా ఉపశమనం పొందారు.ఈ అకాల వర్షం కారణంగా జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్లో బీబీగూడెం...
Read More..అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.రైతులు ఎవరు అధైర్య పడవద్దు.కాంగ్రెస్ పార్టీ( Congress party ) మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి.రాజన్న సిరిసిల్ల జిల్లా: రైతులు( Farmers ) ఎవరు కూడా అధైర్య పడవద్దని అకాల వర్షం వల్ల తడిసిన...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా గీత కార్మికులు కష్టాలున్నారని, వారిని ఆదుకోవాలని సోయి కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,బిజెపి పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్( Bandi Sanjay Kumar ) మండిపడ్డారు.ప్రతి గ్రామంలో 5...
Read More..అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలింపు.5 కిలోల గంజాయి స్వాధీనం.తరచు గంజాయి అక్రమ రవాణా , విక్రయాలు జరిపితే పిడి యాక్ట్ నమోదు చేస్తాం.రాజన్న సిరిసిల్ల జిల్లా ఆదివారం రోజున వేములవాడ పట్టణ పోలీస్...
Read More..నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ డ్యాం 1977లో నిర్మాణం పూర్తి అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరుకు ఏ ప్రభుత్వం రివర్స్ బుల్ విద్యుత్ ఉత్పత్తిని వాడుకలోకి తీసుకరాలేదు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాకా రివర్స్ బుల్ విద్యుత్ అవశ్యకతను గుర్తించి 2019 లో రివర్స్...
Read More..నల్లగొండ జిల్లా:ప్రభుత్వ నిబంధనలైనా,ఎన్నికల నియమాలైనా వినడానికి, చెప్పుకోడానికి చాలా బాగుంటాయి.అమలు చేయడంలోనే అస్సలు సమస్య వస్తుంది.ప్రభుత్వాలు,పాలకులు ఎన్ని జీవోలు,చట్టాలు తెచ్చినా అవి కాగితాలకే పరిమితమై అక్రమార్కులకు అడ్డదారిలో లబ్ది పొందేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో...
Read More..సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్ గ్రామానికి చెందిన నిరుపేద వికలాంగురాలు రేసు రామనర్సమ్మ తనకు 90 శాతం అంగవైకల్యం ఉన్నా సదరం సర్టిఫికేట్ అందడం లేదని వాపోయింది.గతంలో తనకు బోదకాలు ఉన్నప్పుడు సదరం సర్టిఫికెట్ కొరకు మీసేవ కేంద్రంలో దరఖాస్తు...
Read More..నల్లగొండ జిల్లా:తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రంలో వీధి కుక్కలు జోరుగా షికారు చేస్తుంటే ప్రజలు భయంతో బేజారెత్తిపోతున్నారు.గ్రామంలో ఎక్కడ చూసినా వీధి కుక్కలు గుంపులు, గుంపులుగా సంచరిస్తూ చిన్నా పెద్ద అని తేడా లేకుండా దాడి చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం...
Read More..నల్లగొండ జిల్లా:చండూరు మండలం( Chandur Mandal ) అంగడిపేట గ్రామంలోని 5వ వార్డులో గుంతను తవ్వి యాది మరవడంతో ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చండూరు,మర్రిగూడ రోడ్డు పక్కన మిషన్ భగీరథ( Mission Bhagiratha ) మెయిన్...
Read More..నల్లగొండ జిల్లా:పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్( BRS )కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి( Gutha Sukender Reddy ) ఉద్యమాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసిఆర్...
Read More..నల్లగొండ జిల్లా:జిల్లాలోని నిడమనూరు మండలంలో ట్రాక్టర్లు ఢీకొని ఎంతోమంది వాహనదారులు విగత జీవులుగా మారుతున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి.ట్రాక్టర్ ట్రాలీలకు రేడియం స్టిక్కర్ లేకపోవడంతో ( Tractor trolley )ట్రాక్టర్లు వాహనదారులకు దగ్గరికి వచ్చే వరకు కూడా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని...
Read More..నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో టీచర్ల డిప్యూటేషన్లు( Deputation ) రద్దు చేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.దీనితో రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటేషన్లపై వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న వారిని వెంటనే వారి సొంత స్థానాల్లో రిపోర్టు చేసే విధంగా పలు జిల్లాల డీఈవోలు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి తాజా మాజీ సర్పంచ్ అడికే జైపాల్ రెడ్డి, సుమారు 200 మంది గ్రామస్థులు భారీ బైక్ ర్యాలీతో వచ్చి శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రక్తదాత వంగ గిరిధర్ రెడ్డి 48 సార్లు రక్తదానం చేసి జాతీయ అవార్డుకు ఎంపికై ఈనెల 14న హైదరాబాదులో త్యాగరాయ గాన సభలో మహానంది పురస్కారం అందుకున్న సందర్భంగా శనివారం మిత్రులు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మలోత్ తేజ్యా నాయక్ ( 46 ) గుండెపోటు తో ప్రస్తుతం నివాసమై ఉంటున్న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున ఇంటి వద్ద గుండెనొప్పి...
Read More..సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో అభివృద్ధి పనులు చేశామని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం నరసయ్యగూడెం ఏ వన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : శనివారం రోజున ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి,పోలీస్ స్టేషన్లో గల పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని త్వరితగతిన వాటిని పూర్తి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రజల అప్రమత్తత, ఆలోచన, అవగాహన వల్లే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని జిల్లా ఎస్పీ తెలిపారు.తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతోనే సైబర్ నేరాల్ల వలలో పడవద్దని,మొబైల్ ఫోన్ కి వచ్చే అనుమానిత సందేశాలు,...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార సంఘాల బలోపేతానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్( Kheemya Naik ) అన్నారు.శనివారం జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో జిల్లా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు తన కుమార్తె తో కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా కోర్కెలు తీర్చే కోడె మొక్కును చెల్లించుకున్నారు.తొలుత ఆలయ అర్చకులు రాజేంద్ర రావుకు...
Read More..కరీంనగర్ పార్లమెంటు బిఆర్ఎస్ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ శనివారం నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు.ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఇందులో కరీంనగర్,...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా: లోక్ సభ సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ షురూ కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్దుల గెలుపే లక్ష్యంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.తెలంగాణను సౌత్ ఇండియాకు గేట్ వే గా భావిస్తున్న బీజేపీ...
Read More..సూర్యాపేట జిల్లా:ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని సూర్యాపేట ఆర్డిఓ వేణుమాధవరావు అన్నారు.శనివారం మండల పరిధిలోని దాచారం,ఆత్మకూర్ (ఎస్), నెమ్మికల్,ఏనుభాముల ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి,కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం చేశారంటూ శుక్రవారం హైదారాబాద్ లోని తన నివాసంలో ఒక దీక్ష చేసిన విషయం తెలిసిందే.దీక్షతో...
Read More..వారం పాటు వివిధ కార్యక్రమాల నిర్వహణ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ దాకా అగ్ని మాపక వారోత్సవాలు ముగిశాయని సిరిసిల్ల ఫైర్ ఆఫీసర్ నరసింహచారి ఒక ప్రకటనలో తెలిపారు.ఏప్రిల్ 14, 1944...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్( Narayanpur ) గ్రామంలో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శనివారం ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు యాగ్నిక స్వామి మంగళాచార్యులు ప్రకటించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దత్తత దేవాలయమైన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని సాధన ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన విద్యార్థులు తెలంగాణ గురుకుల సీటు సాధించిన లింగాల ఆశ్రిత,రొండి వేరొనిక విద్యార్థులను అభినందించిన చందుర్తి మండల జెడ్పిటిసి నాగం కుమార్,పాఠశాల కరస్పాండెంట్ చెన్నమనేని రాజేశ్వరరావు.ఈ...
Read More..హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం( Hyderabad Uppal Stadium ) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల( IPL Match Tickets ) అమ్మకాలలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు( Student Unions ) ఆందోళన కార్యక్రమం నిర్వహించాయి.ఈ...
Read More..సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ( Suryapet Congress Party )లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి.ఈ మేరకు పటేల్ రమేశ్ రెడ్డి, దామోదర్ రెడ్డి వర్గాల మధ్య వార్ జరిగింది. అయితే పటేల్ రమేశ్ రెడ్డి, దామోదర్ రెడ్డి మధ్య గతంలో ఎమ్మెల్యే...
Read More..ఎండ వేడిమితో అల్లాడుతున్న భాగ్యనగర ప్రజలకు స్వల్ప ఊరట లభించింది.నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.ఎల్బీనగర్, హయత్ నగర్, దిల్ సుఖ్ నగర్, జూబ్లీహిల్స్( LB Nagar, Hayat Nagar, Dil Sukh Nagar, Jubilee Hills...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని కొర్రతండా, డాకుతండ, రాధానగర్ తండా, ఆంగోత్ తండా,పోర్లగడ్డ తండాల్లో యాదాద్రి డిపిఓ ఆధ్వర్యంలో రామన్నపేట డిటిఎఫ్,యాదాద్రి,మోత్కూర్, భువనగిరి ఐడి ఎస్ హెచ్ ఓలు బృందాలుగా ఏర్పడి శుక్రవారం 8 గ్రామాల్లో...
Read More..సూర్యాపేట జిల్లా: రోడ్డు భద్రత,ప్రమాదాల నివారణలో భాగంగా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జాతీయ రహదారుల భద్రత సంస్థ, జీఎంఆర్ సంస్థ,ఎన్ హెచ్-65 కలిగిన సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలతో రోడ్డు భద్రత సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం, పెద్ద లింగాపూర్ గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల నాల్గవ సంవత్సరం విద్యార్థులు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం యొక్క ప్రారంభోత్సవ వేడుకలు రైతు వేదికలో శుక్రవారం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రభుత్వ దవాఖానాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అంధించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్, ముచ్చర్లలోని ఆరోగ్య సబ్ సెంటర్లను కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సముద్ర లింగాపూర్...
Read More..లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీ గెలుపే ధ్యేయంగా తీవ్ర కసరత్తు చేస్తుంది.ఇందులో భాగంగా జాతీయ నేతలతో ప్రచారాలను నిర్వహిస్తుంది.తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్రమంత్రి రాజ్నాథ్...
Read More..పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు( Hyderabad Police ) విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సోదాల్లో భారీగా గంజాయి, బంగారం, వెండి, నగదు( Gold,Silver ) పట్టుబడుతోంది.హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన పోలీసుల తనిఖీల్లో ఇప్పటివరకు రూ.1.15...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా( Rajanna Sirisilla District Distt ) పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( District SP Akhil Mahajan ).ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా...
Read More..ఐపీఎల్ టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టైంది.ఈ మేరకు ఐపీఎల్ బ్లాక్ టికెట్ల( IPL black tickets )ను విక్రయిస్తున్న ముగ్గురు సాప్ట్ వేర్ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండాపూర్( Kondapur ) లో ఐపీఎల్ టికెట్లను...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి బీజేపీ ఎంపి అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్( Boora Narsaiah Goud ) శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో మొదటి సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో నిరుద్యోగి లింగంపల్లి అశోక్ ఏర్పాటు చేసుకున్న దర్బార్ బిర్యాని సెంటర్ ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు.బిర్యాని సెంటర్ ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం సంతోషకరమని, స్వయం ఉపాధి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : ఫస్ట్ రాండమైజేషన్లో భాగంగా సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గటాయించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం పరిశీలించారు.సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్ధాపూర్ ఈ వీ ఎం గోడౌన్ నుంచి సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: చిన్ననాటి దోస్తులు వారు.కలిసి పదో తరగతి వరకు చదువుకున్న బాల్యమిత్రులు అందులో నారాయణపూర్( Narayanpur ) గ్రామానికి చెందిన పంతంగి శ్రీనివాస్( Panthangi Srinivas) అనే వ్యక్తి గత నాలుగేళ్ల నుండి పక్షవాతంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నాడు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : మున్నూరు కాపు కులానికి చెందిన బాల బాలికలకు 33 జిల్లాల్లో వసతి గృహాల నిర్మాణానికి స్థలం కేటాయింపు చేయుటకు నివేదిక కోరుతూ ఉత్తర్వులు జారీ చేసినందుకు ఎల్లారెడ్డిపేట మండల మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో శుక్రవారం డిటిఓ లక్ష్మణ్ వాహనాలను ఆపి తనిఖీ చేసి సంబంధిత పత్రాలను పరిశీలించారు.సరైన పత్రాలు లేని వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్లో ఉంచారు.ఈ సందర్భంగా డిటీఓ లక్ష్మణ్ మాట్లాడుతూ వాహనాలు నడిపే డ్రైవర్లకు, యాజమానులకు...
Read More..సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణం( Kodad )లో షేక్ యాదుల్ మటన్ షాపు నడుపుతూపశువుల కొవ్వు నుంచి తయారు చేసిన నూనెను శుక్రవారం కోదాడ పోలీసులు పట్టుకున్నారు. పశువుల కొవ్వు( Cattle fat )తో నూనె తయారు చేసి హైదరాబాదు( Hyderabad )లో...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన వారితో కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని గురువారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి పార్టీలో చేరిన...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో క్రీడాకారులకు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు ఈర్లపల్లి రాజు గురువారం క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈర్లపల్లి రాజు మాట్లాడుతూ గ్రామీణ యువత, క్రీడాకారులు...
Read More..నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదలై నామినేషన్ల ప్రక్రియ షురూ అయిన మొదటి రోజే ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాల నుండి 7 నామినేషన్లు దాఖలయ్యాయి.నల్గొండ పార్లమెంట్ స్థానానికి 4 అభ్యర్థులు 6...
Read More..నల్లగొండ జిల్లా: పదవుల కోసం కేసీఆర్ కాళ్ళ దగ్గర తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళా తమ గురించి మాట్లాడేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూర్యాపేట ఎమ్మేల్యే జగదీష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.కోమటిరెడ్డి బ్రదర్స్ పై జగదీష్ రెడ్డి...
Read More..సూర్యాపేట జిల్లా: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు,కార్యకర్తలు,పౌరులు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.అనుమతులు లేకుండా ఎవరూ ర్యాలీలు,సభలు, సమావేశాలు...
Read More..నల్లగొండ జిల్లా: చండూరు వైస్ ఎంపీపీ అవ్వారి గీత, మర్రిగూడ వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేష్ గౌడ్ ఎంపీడీవో కార్యాలయాల్లో గురువారం ఎంపీపీలుగా బాధ్యతలను స్వీకరించారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక మండల అధికారులు వారికి బాధ్యతలను అప్పగించారు. గత నెల 31న...
Read More..రాజన్న అలయం వద్ద యాచక వృత్తి చేసుకునే నిరుపేద వృద్ధులకు దాతల సహకారంతో మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో చలికాలంలో ఒక్కొక్కరికి రెండు చద్దర్లు పంపిణీ చేయడం జరిగింది.ఆచద్దర్లు ఎవరో ఎత్తుకొని పోవడంతో ప్రతీరోజు అన్నదాన సమయంలో సారు మా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : బుధవారం రాత్రి సుమారు 10 :30 నిమిషాలకు గంభీరావుపేట గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు గంభీరావుపేట ఎస్సై బి రామ్మోహన్ తన సిబ్బందితో కలిసి తనిఖీ చేయగా ఎండి అమీర్, జంగరాజు,...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: గురుకులంలో ఫుడ్ పాయిజన్ కు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్.ఈ సందర్భంగా ఆయన గురువారం విలేకరుల సమావేశంలో...
Read More..సంఘ భవనానికి 11 లక్షల విలువ గల స్థలం కేటాయించిన చిదుగు రాధా – గోవర్ధన్ గౌడ్భవన నిర్మాణానికి ఐదు లక్షల విరాళం ప్రకటించిన మండల అధ్యక్షులు గంట కార్తీ గౌడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని హెచ్.పి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: లోక్ సభ ఎన్నికలు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్ల స్వీకరణ,తుది ఓటరు జాబితా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ ని వీడి తిరిగి ఈ నెల 16 తేదిన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో తన అనుచరులతో చేరడం జరిగింది.వెంకట్...
Read More..సూర్యాపేట జిల్లా:ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్ పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీకళా రెడ్డి పోటీ చేస్తున్నారు.ఆమె స్థానిక మాజీ ఎంపీ ధనుంజయ్ సింగ్ మూడో భార్య.ధనుంజయ్ సింగ్కు కిడ్నాప్,అక్రమవసూళ్ల కేసులో శిక్ష పడడంతో ఎన్నికల్లో పోటీ...
Read More..నల్లగొండ జిల్లా:నల్గొండ పార్లమెంట్-13 స్థానానికి గురువారం తొలి రోజే తొలి నామినేషన్ బీజేపీ దాఖలు చేసింది.నల్లగొండ ఎంపీ అభ్యర్ధి సైదిరెడ్డి శానంపూడి తరఫున ఒక సెట్ నామినేషన్ పత్రాలనుప్రతిపాదకులు మాదగోని శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేశారు.
Read More..నల్లగొండ జిల్లా:జిల్లా రాజకీయాల్లో వెధవలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,రాజ్ గోపాల్ రెడ్డి అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మేల్యే జగదీష్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ పై విరుచుకుపడ్డారు.గురువారం ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ నేను నిఖార్సయిన ఉద్యమకారుణ్ణి,ఫైటర్ ను,ప్రజల కోసం ఎన్నిసార్లు అయిన...
Read More..నల్లగొండ జిల్లా:గత రెండు రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భానుడి ప్రతాపానికి అగ్ని వర్షం కురుస్తుంది.మండిపోతున్న ఎండలతో పాటు ఊపిరాడని ఉక్కపోత,వడగాలులతో జన జీవనం అస్తవ్యస్తంగా మారిపోతుంది.ఓ పక్క గత వర్షా కాలంలో సరైన వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి...
Read More..సూర్యాపేట జిల్లా:జిల్లాలో సిఎంఆర్ రైస్ అందించని రైస్ మిల్లులపై ముమ్మర తనిఖీలు నిర్వహించి పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించామని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 16 న పెండింగ్ సిఎంఆర్ రైస్ మిల్లులపై నియమించిన...
Read More..నల్లగొండ జిల్లా:మహిళా సాధికారత,33 శాతం రిజర్వేషన్లు,మహిళా హక్కులు వంటి అంశాలపైనే దేశంలో అన్ని రాజకీయ పార్టీలు పదే పదే మాట్లడుతూ మహిళల కోసం తాము ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను తీసుకొస్తున్నామనే భ్రమలు కల్పిస్తూ మహిళా రాజకీయం చేస్తున్నారు.దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ...
Read More..నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం ఏప్రిల్ 18న 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది.లోక్సభ ఎన్నికల్లో కీలకమైన గెజిట్ నోటిఫికేషన్ గురువారం ఉదయం విడుదల కానుండగా ఈ రోజు నుంచే...
Read More..నల్లగొండ జిల్లా:నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వేలకు పుల్స్టాప్ పడ్డట్టయింది.రేపటి నుంచి ఏ సంస్థ,ఏ వ్యక్తి గానీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు ప్రజలకు వెల్లడించకూడదు.ప్రీపోల్ సర్వే కానీ,ఒపినియన్ పోల్ సర్వే కానీ,అంశాల వారీ సర్వే...
Read More..నల్లగొండ జిల్లా:జిల్లాలోని నార్కట్ పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై పానగల్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నాయకుడు మృతి చెందారు.నల్లగొండ టూటౌన్ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.నల్లగొండ పట్టణం శ్రీనగర్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సందినేని...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : కేటీఆర్ ను సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించిన పాపానికి అవమానాలు మిగిలాయే తప్ప సెల్ఫీలు దిగి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడం మిగిలాయని ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు నేవూరి వెంకట్ రెడ్డి అన్నారు.సిరిసిల్లలో బుధవారం...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : హైదరాబాద్ లోని హోటల్ తాజ్ డెక్కన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆధ్వర్యంలో నిర్వహించిన గల్ఫ్ కార్మికుల సంక్షేమం తదితర అంశాలపై గల్ఫ్ కార్మిక సంఘనాయకుల సమావేశంలో ప్రభుత్వ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.మండలంలోని నీలోజుపల్లి, వెంకటరావుపల్లి, కొత్తపేట, దేశయిపల్లి, విలాసాగర్ తో పాటు మండలకేంద్రం లోని రామాలయం లో శ్రీ సీత రాముల కల్యాణం...
Read More..హైదరాబాద్ లోని పాతబస్తీలో లారీ డ్రైవర్ బీభత్సం( lorry driver panicked ) సృష్టించాడు.రాత్రి సమయంలో ఓ బైకును వెనుక నుంచి లారీ డ్రైవర్ ఢీకొట్టాడు.తరువాత కిలోమీటర్లకు పైగా బైకును ఈడ్చుకుని వెళ్లాడు.ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న బైకు రైడర్ లారీ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల కిషన్ దాస్ పేట( kishan das peta ) లో సింగిల్ విండో ద్వారా ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు...
Read More..శ్రీరామనవమి పర్వదినం( Sri Ramanavami festival ) సందర్భంగా ఇవాళ హైదరాబాద్ లో శోభాయాత్ర జరగనుంది.ఈ మేరకు జంట నగరాల్లో ఈ యాత్ర కొనసాగనుండగా.పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.ధూల్ పేట సీతారాంబాగ్ ( Dhul Peta Sitarambagh )నుంచి కోఠి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: హైదరాబాద్, గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో ఓపెన్ ఫ్లాట్స్ తక్కువ ధరకి ఇప్పిస్తానని అమాయక ప్రజల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసులు చేసి వారికి రిజిస్ట్రేషన్ చేయకుండా బేదిరింపులకు పాల్పడిన మేరుగు బాబు ని కొనరావుపేట్ పోలీస్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: సీతారాముల కల్యాణానికి సిరిసిల్ల సీతమ్మ కళ్యాణం చీర ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇస్తున్న వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతమైన చీరను చేనేత మగ్గంపై సీత రాముల కళ్యాణం వచ్చే విధంగా అంతేకాకుండా అంచులు భద్రాద్రి దేవాయాయంలో ఉన్నటువంటి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తారు.ప్రతి ఏటా నిర్వహించే శ్రీ సీతారాముల కల్యాణానికి వేములవాడ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా:మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో సిరిసిల్ల నియోజకవర్గం నుండి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పిట్టల భూమేష్ ముదిరాజ్ తన అనుచరులతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం...
Read More..సూర్యాపేట జిల్లా:తల్లికి మాయమాటలు చెప్పి పిల్లను అమ్మాలని చూసిన నిందితులను మునగాల పోలీసులు అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.మునగాల పోలీస్ స్టేషన్...
Read More..సూర్యాపేట జిల్లా: ఈ వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఉదయం 10 గంటలలోపు సాయంత్రం 4 గంటల తరువాత పనులకు వెళ్ళాలని హెల్త్ అసిస్టెంట్ కృష్ణమూర్తి అన్నారు.మంగళవారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : వరి ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు.సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని బోనాల, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం, మండలంలోని పదిర, హరిదాస్ నగర్, వెంకటాపూర్, అలాగే వీర్నపల్లి, భూక్యారెడ్డి తండా, బాబాయ్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి గుడి చెరువు అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.గుడి చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ చెరువులో టూరిజం శాఖ ఆధ్వర్యంలో...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు కావలసిన అన్ని చర్యలను తీసుకోవాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే సెక్టోరియల్ ఆఫీసర్లకు సూచించారు.మంగళవారం జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో సెక్టోరియల్ అధికారుల అవగాహన కార్యక్రమంలో ఆయన...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha elections ) అర్హులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించేందుకు స్వీప్ ఆద్వర్యంలో రంగోలి, మెహందీ పోటీలు నిర్వహించారు. (స్వీప్ సిస్టంటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రా్రాల్...
Read More..నల్లగొండ జిల్లా: పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం కృషి చేస్తానని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఓటర్లను అభ్యర్థించారు.మంగళవారం నల్లగొండ జిల్లా...
Read More..సూర్యాపేట జిల్లా: వాతావరణంలో మార్పుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని,ఎండకు తోడు వడగాలులు,ప్రకృతిలో మార్పులు,వర్షం వస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో వైద్య,ఆరోగ్య మరియు ఇతర అన్ని శాఖల జిల్లా అధికారులతో వడదెబ్బపై...
Read More..సూర్యాపేట జిల్లా:రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం,జూన్ లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని రాష్ట్ర నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.మంగళవారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో మునగాల, నడిగూడెం,మోతె...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:పార్లమెంట్ ఎన్నికల( Parliament Elections ) నేపథ్యంలో వీడియో సర్వైలెన్స్ టీములు క్షేత్రస్థాయిలో తీసిన వీడియోలను వీడియో వీవింగ్ టీములు క్షుణ్ణంగా పరిశీలించి అకౌంటింగ్ టీములకు పంపాలని, అకౌంటింగ్ టీములు వాటి వివరాల ప్రకారం రేట్ కార్డు ధరలతో...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ళ బాధితుల పక్షాన కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు నేరెళ్ళ ఘటన బాధితుడు కోల హరీష్ వెల్లడించారు.ప్రభుత్వాలు మారినా తమకు న్యాయం జరగడం లేదంటూ ఆవేదనా వ్యక్తం చేసిన హరీష్.పార్లమెంటు సాక్షిగా తమకు...
Read More..దాతల సహకారంతో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్( My Vemulawada Charitable Trust ) ఆధ్వర్యంలో 1085 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున లక్ష్మీ గణపతి కాంప్లెక్స్( Lakshmi Ganapathi Complex ) ముందు రాజన్న ఆలయం...
Read More..నల్లగొండ జిల్లా:లోక్ సభ ఎన్నికలతో( Lok Sabha elections ) పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల( Assembly elections ) నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది.మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఎన్నికల...
Read More..నల్లగొండ జిల్లా:తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ( Lok Sabha elections )సమీపిస్తుం డడంతో ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించి,ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తున్నారు.సాధారణ పోలింగ్కు...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:భువనగిరిలో తన గెలుపుకు తోడ్పాటు అందించాలని కాంగ్రెస్ ఎంపి అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి( Chamala Kiran Kumar Reddy ) టీజేఏస్ పార్టీ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్( Professor Kodandaram ) ను కోరారు. మంగళవారం ఉదయం...
Read More..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై( MLA Koonanneni Sambasiva Rao ) కేసు నమోదైంది.ఎంపీడీవో విజయ్ భాస్కర్ రెడ్డి ( MPDO Vijay Bhaskar Reddy )ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కూనంనేనిపై పాల్వంచ పోలీసులు కేసు...
Read More..నల్లగొండ జిల్లా:ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణకు వడగాలుల ముప్పు( Heat Wave ) పొంచివుందని,సోమవారం కన్నా మంగళ,బుధ వారాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ( Department of Meteorology ) సూచించింది. దీంతోపాటు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కరీంనగర్( Karimnaga ) బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్( Bandi Sanjay Kumar ) ని గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో బిజెపి నాయకులు ఇంటింటి...
Read More..హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్డుప్రమాదం కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్( Shakeel ) కుమారుడు రహెల్ ను పోలీసులు నిందితుడిగా చేర్చారు.రెండు సంవత్సరాల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 లో ఈ ప్రమాదం జరిగింది.రోడ్డు దాటుతుండగా కారు మహిళను ఢీకొట్టింది.ఈ...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా:నేరాల నియంత్రణనే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుంది అని అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) ఆదేశానుసారం మంగళవారం ఉదయం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లారం గ్రామంలో...
Read More..సూర్యాపేట జిల్లా: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదులపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రాహూల్ హెగ్డే అన్నారు.సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ...
Read More..నల్లగొండ జిల్లా: పార్లమెంట్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నగదును తీసుకువెళుతున్న వ్యక్తి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు మర్రిగూడ ఎస్ఐ ఉప్పు సురేష్ తెలిపారు. నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని అంగడిపేట ఎక్స్ రోడ్డు వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా...
Read More..నల్గొండ జిల్లా: మిర్యాలగూడలోని నూకల వెంకట ఛారిటబుల్ ఆసుపత్రిలో మెడికల్ షాప్ అనుమతి కోసం చిట్టెపు సైదిరెడ్డి నల్గొండ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ ను సంప్రదించగా,డ్రగ్ ఇన్స్పెక్టర్ పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఇరవై వేల రూపాయలకు ఒప్పందం...
Read More..సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద బాబూ జగజ్జివన్ రామ్ విగ్రహం దగ్గర మురికి కాలువ కల్వర్టు ఓపెన్ గా ఉండి ప్రజలకు ఇబ్బందిగా మారిందని, వెంటనే దానిని మూసివేయాలని సీపీఐ (ఎం.ఎల్)మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి...
Read More..సూర్యాపేట జిల్లా: ధాన్యపు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సహకరిస్తూ అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవరావు అన్నారు.సోమవారం సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలోని వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ...
Read More..సూర్యాపేట జిల్లా: గత ప్రభుత్వ చేసిన పాపాలను గత నాలుగు నెలలుగా కాంగ్రెస్ పార్టీ వెలికితీస్తుందని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో...
Read More..రాజన్న సిరీసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయానికి ప్రతి రోజు పని రీత్యా వచ్చి పోయే ప్రజల దాహార్తిని తీర్చేందుకు కీర్తి శేషులు ఓగ్గు కథ కళాకారులు ఓగ్గు మల్లయ్య యాదవ్ జ్ఞాపకార్థం ఆయన మనుమరాలు ఓగ్గు శ్రీనిధి...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సూచించారు.తంగళ్లపల్లి మండలంలోని జిల్లెల, అంకుసాపూర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రభుత్వ పాఠశాల( Government school )లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టే అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Collector Anurag Jayanthi )...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : భద్రాద్రి సీతమ్మ చెంతకు సిరిసిల్ల చేనేత చీర చేరనుంది.ఈనెల 17 బుదవారం భద్రాచలంలో జరగనున్న సీతారాముల కల్యాణానికి సిరిసిల్ల నుండి సీతమ్మకు పెండ్లి చీర వెళ్లనుంది.ప్రతి సంవత్సరం శ్రీ సీతారాముల కళ్యాణానికి చేనేత కళాకారుడు వెల్ది...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆపద సమయంలో ఉన్నవారికి 48 సార్లు రక్తదానం చేసిన వ్యక్తికి ఉగాది వేడుక ( Ugadi celebration )సందర్భంగా మహానంది పురస్కారం లభించింది.ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) పట్టణానికి చెందిన వంగ గిరిధర్ రెడ్డి కి హైదరాబాదులో ఆదివారం...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిని పల్లి మండల కేంద్రంలోని చిన్ననాటి స్నేహితుడు బోయిని రాజేశం కు కిడ్నీలు చెడిపోవడంతో అనారోగ్యం తో ఇటీవల ఇబ్బంది ఎదుర్కొనడంతో వారి చిన్ననాటి స్నేహితులు తమ వంతుగా ఆర్థిక సహాయం 15000 రూపాయలు అందజేశారు.ఈ సందర్భంగా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో శ్రీ వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం కన్నుల పండుగగా జరిగాయి.సోమవారం ఉదయం గరుడసేవ స్థాపిత పూజ మూల మంత్ర హావనం నవగ్రహా హావనం...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా :అన్ని దానాలాకన్న గొప్ప దానం రక్తం దానం.ఎల్లారెడ్డిపేట మండల( Yellareddypet ) కేంద్రానికి చెందిన రక్తదాత కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ గిరిధర్ రెడ్డి 48 సార్లు రక్తదానం( blood donation ) చేసి రికార్డు సాధించారు.తెలుగు...
Read More..కాంగ్రెస్ పార్టీ( Congress party )లో చేరిన రుద్రంగి మండల( Rudrangi ) జడ్పిటిసి గట్ల మీనయ్య, ఇతర పార్టీల నాయకులు.కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా :...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట( Yadagirigutta )కు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.ఆలయ పునర్నిర్మాణం తర్వాత ఆలయ ప్రాశస్త్యాన్ని వీక్షించేందుకు దేశ విదేశాల నుండి కూడా భక్తులు వస్తున్నారు.ఇంతటి ఆధ్యాత్మిక కేంద్రంగా...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మేల్యే జగదీష్ రెడ్డి నోటిని యాసిడ్ తో కడిగిన తప్పులేదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మండిపడ్డారు.యాదగిరిగుట్టలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలేరులో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో మాజీ...
Read More..సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం దాసారం మూసీ వాగు నుండి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని, కేసు నమోదు చేసి, ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఆదివారం నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపారు.మండలంలో...
Read More..నల్లగొండ జిల్లా:పార్లమెంట్ ఎన్నికలు కోడ్ నేపథ్యంలో జిల్లాలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి,విస్తృతంగా చేపట్టిన తనిఖీల్లో ఇప్పటి వరకు 9 కోట్ల 17 లక్షల 94 వేలు సీజ్ చేసినట్టు జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నికలు...
Read More..సూర్యాపేట జిల్లా:జిల్లా పోలీసు కార్యాలయం నందు ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్ 133వ,జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ట్రైనీ ఐపిఎస్ అధికారి రాజేష్ మీనాతో కలిసి జిల్లా కేంద్రంలో...
Read More..సూర్యాపేట జిల్లా:దేశంలో మోడీ మూడోసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జెండగే ఆకస్మికంగా తనిఖీ చేశారు.మార్కెట్ మొత్తం కలియ తిరుగుతూ ధాన్యం రాశులను పరిశీలించి, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి...
Read More..సూర్యాపేట జిల్లా:చేతిలో సిగరెట్,మరోచేతిలో సెల్ ఫోన్,సిగరెట్ తాగుతూ కాలుమీద కాలువేసుకొని దర్జాగా నడిరోడ్డుపై పడుకుని సెల్ఫీ దిగుతూ ఓ యువకుడు వీరంగం సృష్టించిన దృశ్యం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొద్దిసేపు హల్చల్ చేసింది.తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నడిరోడ్డుపై అడ్డంగా పడుకొని...
Read More..నల్లగొండ జిల్లా:అంటరానితనంపై అలుపెరుగని సమరం చేసి, తనకున్న జ్ఞాన సంపదతో దేశంలో ఎన్నో సామాజిక సంస్కరణలకు నాంది పలికి, ప్రజలంతా స్వేచ్ఛా, సమానత్వాలతో జీవించాలని తన జీవితాన్ని,కుటుంబాన్ని దేశం కోసం త్యాగం చేసిన భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న,ప్రపంచ జ్ఞాని డాక్టర్ బాబాసాహెబ్,బీఆర్...
Read More..నల్లగొండ జిల్లా: ఫేక్ కేసులు,చీప్ లీకులు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది శూన్యమని,పొలాలు ఎండిపోతుంటే ఎవ్వడూ పట్టించుకోవడం లేదని, పాలన చేతకాక పనికిమాలిన మాటలు మాట్లడుతుండ్రని,దానికి కేసీఆర్ వ్యతిరేక మీడియా విషం చిమ్ముతున్నదని, రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని మాజీ మంత్రి,సూర్యాపేట...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ఆదివారం ఘనంగా జరిగింది.ఉదయం బోనాలు మంగళహారతులతో మహిళలు ఊరేగింపుగా మడేల్లేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు అనంతరం అర్చకులు శివశాస్త్రి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు తీగల శేఖర్ గౌడ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ అనురాగ్ జయంతి ముఖ్య అతిథిగా...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరికీ అవగాహన తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు.ఈ నెల 14 నుంచి 20వ తేదీ దాకా అగ్ని మాపక వారోత్సవాల సందర్భంగా ఆ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : దాతల సహకారంతో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1083 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజున లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ ముందు రాజన్న ఆలయం వద్ద, భీమేశ్వర ఆలయం వద్ద ఉన్న...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి మహా ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్...
Read More..సూర్యాపేట జిల్లా : వేసవి కాలం వచ్చిందంటే గ్రామీణప్రాంతాల్లో చెరువులపై మట్టి మాఫియా వాలిపోతుంది.నాణ్యమైన మట్టి కనిపిస్తేచాలు వెంటనే జేసీబీలు దించి తవ్వకాలు చేపట్టి,అక్రమ మట్టి రావణాతో చెలరేగిపోతారు.వీరి మట్టి దాహానికి చెరువులు మాత్రమే కాదు.ప్రభుత్వ,అటవీ భూములు,గుట్టలు,చివరికి ప్రైవేట్ భూములు కూడా...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా: దెబ్బకు తాతలు దిగొచ్చారనే సామెత ఈ తరం వారికి చాలా మందికి తెలియకపోవచ్చు.కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో తాండవిస్తున్న కరువు దెబ్బకు తాతల నాటి చేతి పంపులే వాటర్ సమస్యకు ఆల్టర్ నేట్ గా కనిపిస్తున్నాయి.రాష్ట్ర ప్రభుత్వమే మూలకు...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:జిల్లాలో గొలుసు దొంగలు వరుస చోరీలతో హల్చల్ చేస్తున్నారు.మొన్న మోత్కూరు మండలంలో మహిళ మెడలోంచి మూడు తులాల బంగారాన్ని దోచుకెళ్లిన ఘటన మరువక ముందే శుక్రవారం ఆత్మకూరు (ఎం) మండల కేంద్రంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.ఎస్సై నాగరాజు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా మీ ప్రమేయం లేకుండా వచ్చిన ఓటీపీ నెంబర్ ఇతరులకు చెప్పవద్దని,ఇతర బ్యాంకు వివరాలు చెప్పవద్దని, ఆన్లైన్లో కస్టమర్ కేర్ నెంబర్లు సెర్చ్ చేయవద్దని ,ప్రజలు...
Read More..సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణంలోని వెంకటేశ్వర టింబర్ డిపోలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది.విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి అందులోని కలప మొత్తం దగ్దమైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : భారత రాజ్యాంగ పితామహుడు, భారతదేశ మెదటి న్యాయ శాఖ మంత్రి బాబాసాహెబ్ డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 17వ బెటాలియన్ సర్థాపూర్ లో బెటాలియన్ అసిస్టెంట్ కామాడెంట్ జె.రాందాస్ బాబాసాహెబ్ డాక్టర్ భీమ్...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా : స్వర్గీయ మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి కుమారుడు నేవూరి సురేందర్ రెడ్డి జ్ఞాపకార్థం సురేందర్ రెడ్డి సతీమణి నేవూరి ప్రమీల ఆమె కూతురు నేవూరి సౌజన్య రెడ్డి ఆలయ పునర్ నిర్మాణం కోసం వీరు...
Read More..సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లాలోని రహదారులు ప్రమాదాలకు నిలయాలుగా మారి నిత్యం యాక్సిడెంట్లతో నెత్తురోడుతూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.కేవలం నెల రోజుల వ్యవధిలో వరుస రోడ్డు ప్రమాదాలు జరిగి 21 మంది ప్రాణాలు కోల్పోగా,అనేక మంది ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం ఇంకా...
Read More..సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్( Tirumalagiri Market ) కు రికార్డు స్థాయిలో ధాన్యం వచ్చి చేరుతుంది.మార్కెట్ కు రైతులు ట్రాక్టర్లతో ధాన్యాన్ని తీసుకువస్తున్నారు.ఒక్కసారిగా ధాన్యాన్ని పెద్ద ఎత్తున తీసుకురావడంతో జనగామ – సూర్యాపేట హైవే( Jangaon Suryapet Highway...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మ తుల్లా హుస్సేన్ నీ గంభీరావుపేట ( Gambhiraopet )మండల కేంద్రము లో నూతనంగా ఎన్నుకోబడిన జామే మజీద్ కమిటీ సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన జామే...
Read More..యాదాద్రి భువనగిరి జిల్లా:కాంగ్రెస్ పాలనలో ఓ పక్క హైదరాబాద్ బిల్డర్స్ ఆర్ (రేవంత్ రెడ్డి) టాక్స్ తో ఆగంపడుతుంటే,మరోపక్క యాదాద్రి భువనగిరి జిల్లా మిల్లర్స్ కస్టమ్స్ కు రూ.100 నుండి 120 కోట్లు చెల్లించేది ఉండగా దానిని సెటిల్మెంట్ చేసేందుకు జిల్లా...
Read More..నల్లగొండ జిల్లా: చండూరు మండలం బంగారిగడ్డ, ఇడికుడ తదితర గ్రామాలలో రోజు రోజుకు ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.నిబంధనల ప్రకారం పలు శాఖల నుండి తీసుకున్న అనుమతుల మేరకు కాకుండా ఇష్టానుసారంగా ఇటుక బట్టీలు ఏర్పాటు చేసి లక్షల రూపాయలు సొమ్ము...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి , ఎంపీ బండి సంజయ్ కుమార్.ఈ సందర్బంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ రైతులను డిఫాల్టర్లుగా మారిస్తే అప్పులెట్లా...
Read More..సూర్యాపేట జిల్లా: తెలంగాణలో మెజారిటీ శాతం ఉన్న మాదిగలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని,కాంగ్రెస్ పార్టీకి మాదిగల ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన బాబూ జగ్జీవన్ రామ్ 197వ,జయంతి వేడుకలకు...
Read More..రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని ఉగాది పండుగ నుండి శ్రీరామనవమి వరకు మహాగణంగా రామ నవరాత్రి ఉత్సవాలు.ఉగాది పండుగ నుండి ఈ నెల 17 శ్రీరామనవ వరకు చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక ఆయచితుల పవన్ శర్మ వారి...
Read More..నల్లగొండ జిల్లా: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, గంజాయి, జూదం,పిడిఎస్ రైస్,అక్రమ ఇసుక రవాణా పై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ చందన దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో గాంజా,ఇసుక,జూదం,పిడిఎస్...
Read More..నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో ఒక్కసారిగా ఎండలు తగ్గాయి.కొన్నిరోజుల పాటు భారీగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి.వడగాడ్పుల తీవ్రత సైతం తగ్గడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది.దాదాపు పదిరోజులుగా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ అధికంగా...
Read More..సూర్యాపేట జిల్లా: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ఠమైన తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఒక ప్రకటనలో తెలిపారు.అంతరాష్ట్ర సరిహద్దులో పటిష్టమైన నిఘా ఉంచామని,రామాపురం క్రాస్ రోడ్డు,మట్టపల్లి బ్రిడ్జి, దొండపాడు,పులిచింతల ప్రాజెక్ట్,చింత్రియాల,బుగ్గ మాదారం వద్ద అంతరాష్ట్ర...
Read More..సూర్యాపేట జిల్లాలో( Suryapet District ) ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.అర్ధరాత్రి సమయంలో లారీని వెనుక నుంచి వచ్చిన ఓ కారు( Car ) ఢీకొట్టింది.ఖమ్మం ఫ్లై ఓవర్( Khammam Flyover ) మీద చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు...
Read More..