బీజేపీ కి సవాలు మీద సవాలు విసురుతున్న కేటీఆర్ – కవిత లకి రేవంత్ రెడ్డి గట్టి సమాధానమే చెబుతున్నారు.తెలంగాణా రాష్ట్రంలో తెలుగు దేశం తరఫున ఎదో కాస్త గట్టిగా మాట్లాడగలిగిన నాయకుడు ఉన్నాడు అంటే అది రేవంత్ అని అందరికీ తెలిసిందే.
తాజాగా శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గపరిధిలోని ఏ డివిజన్ నుంచైనా సరే.కేసీఆర్ కుమారుడు కేటీఆర్ .కేసీఆర్ కుమార్తె కవిత.నియోజకవర్గంలోని ఏ డివిజన్ నుంచైనా సరే.కార్పొరేటర్ గా నిలబడి గెలిస్తే.తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు.
శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని డివిజన్ నుంచి కేటీఆర్.కవితలు గెలిస్తే.
తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ విసరటం విశేషం.తెలంగాణలో టీటీడీపీ ఎక్కడ ఉందని ప్రశ్నించే అబ్బా.
తనయుడు ఇద్దరూ ఒక్కసారి శేరిలింగంపల్లి నియోజకవర్గానికి వస్తే తెలుగుదేశం పార్టీ సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు.
కొడుకు.
మేనల్లుడుకి మంత్రి పదవులు.కూతురికి ఎంపీ పదవి కట్టబెట్టిన కేసీఆర్.
ఒక్క మహిళకు తన మంత్రిమండలిలో అవకాశం ఇవ్వకపోవటం దారుణమని వ్యాఖ్యానించారు.మిగిలిన విమర్శల సంగతి ఎలా ఉన్నా.
రేవంత్ రాజకీయ సన్యాసం చాలెంజ్ పై కేటీఆర్.కవితలు ఎలా స్పందిస్తారో
.