ఆంధ్రప్రదేశ్ శాసన సభలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య నువ్వెంత అంటే నువ్వెంతా అనే వాగ్వి వాదం జరిగింది .బడ్జెట్ లో అన్ని అరకొర కేటాయింపులు చేయడం తో ఎక్కడ అభివృద్ధి అక్కడే పాతర పడింది అని వై కాప సభ్యుడు తనదైన శైలిలో మాట్లాడాడు.
దీనిపై మంత్రి వివరణ ఇచ్చారు.అయినా గిరిజన ప్రాంతాల్లో వై ఎస్ చేసిన మంచి పనులకు పలు గిరిజన ప్రాంతాల్లో వై కాపాను గెలిపించారు అని చెప్పారు .దీనిపై మంత్రి రావేల కిశోర్ బాబు మాట్లాడుతూ మీది రాజకీయ పార్టి కానే కాదు.పక్కా మాఫియా పార్టీ అందుకే ప్రజలు మీకు పక్కన పెట్టారు.
మంత్రి మాటలకు ప్రతిపక్షం అడ్డు తగిలితే మంత్రిని మాట్లాదనీయండి అని స్పీకర్ ప్రతిపక్షాన్ని సర్ది చెప్పారు